ఆంధ్రజ్యోతి చందమామ
ఆంద్రజ్యోతి మాసపత్రిక 1936 సంవత్సరంలో మద్రాస్ నుంచి బైసాని నరసింహులు గుప్తా ప్రారంభించగా
తరువాతి కాలంలో నాగిరెడ్డి చక్రపాణిల ద్వారా ప్రకటించబడింది. వీరిద్దరూ ఈ పత్రికకు సంపాదకులుగా
వ్యవహరించారు. తెలుగు మరి ఆరు భారతీయ భాషలలో చందమామ ప్రారంభించిన తరువాత మరికొన్ని
ఇతర భాషలలో కూడా చందమామ ప్రారంభించడానికిగాను ఆంధ్రజ్యోతి ప్రచురణ నిలిపివేయడమయినది.
పత్రికల ప్రారంభానికి మాత్రం ప్రకటనలు చేసే విధానం ఉంది. కాని ఈ పత్రిక నిలిపివేయడానికి పాటకుల నుంచి
శలవు తీసుకొంది!