సరస భారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
67వ సమావేశం –ఆహ్వానం
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతి సభ
6-3-1917—31-8-1984
కాటూరు గ్రామ వాసి ,ప్రముఖ చలన చిత్ర సంగీత దర్శకులు స్వర్గీయ పెండ్యాల నాగేశ్వర రావు గారి ని ఈ తరం వారికి పరిచయం చేయటానికి వారి స్వగ్రామం కాటూరులోని శాఖా గ్రంధాలయం(లైబ్రరి ) లో 31-8-2004 ఆదివారం మధ్యాహ్నం 3గం .లకు సరసభారతి ప్రత్యేక కార్య క్రమాన్ని నిర్వహిస్తోంది .పెండ్యాల గారి తో ప్రత్యక్ష పరిచం ఉన్న వారు ,వారి బంధువులు ,కాటూరు గ్రామస్తులు ,సంగీత ,సాహిత్యాభిమానులు ,పాల్గొని పెండ్యాల వారి బహుముఖ ప్రజ్ఞను వివరిస్తారు .ఈ కార్యక్రమం లో కాటూరు ,పరిసర గ్రామ ప్రజలు విరివిగా పాల్గొని సభను జయ ప్రదం చేయ వలసినది గా ప్రార్ధిస్తున్నాము .
జోశ్యుల శ్యామలాదేవి మాది రాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –
సరసభారతి
సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు