ఎన్నిను ఁ గూర్తునన్న, విను, మేమును దాల్చిన మూల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్నుగొంటి నే
వన్నన దండ యొక్క మగవాఁడిడ, నేను దెలుంగురాయఁడ,
న్గన్నడ రాయ, యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్.
‘…. నేను తెనుంగు రాయఁడను, నీవు నాయంతటి వాఁడవు కన్నడ రాయఁడవు.’ అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువే స్వయంగా తన స్వప్నంలో కనిపించి తనను ‘ఆముక్తమాల్యద’ కావ్యరచనకు పురికొల్పినట్లు, తనను ‘కన్నడరాయా’ అని సంబోధించినట్లు – శ్రీకృష్ణ దేవరాయలే స్వయంగా చెప్పుకున్నాడు కదా! మరి శ్రీకృష్ణ దేవరాయలు తెలుగువాడని ఏ ఆధారంతో వ్యాసరచయిత శాసి్త్ర గారు ప్రకటిస్తారు? ‘తెలుఁగదేలయన్న’ అన్న పద్యంలో దేశభాషలన్నింటిలోనూ తెలు గుభాష ఎంతో గొప్పది – కావున నీవు ‘ఆముక్తమాల్యద’ను తెలుగులో రచింపుము- అని శ్రీకా కుళాంధ్ర మహావిష్ణు వు, శ్రీకృష్ణ దేవరాయ లుకు చెప్పడం జరిగిం ది. ఇక్కడ శ్రీకాకుళాం ధ్ర మహావిష్ణువు, తాను తెలుగువాడినని చెప్పుకున్నాడు గానీ శ్రీకృష్ణ దేవరాయలు కాదని గ్రహించాలి.
వ్యాసరచయిత ఇంకొక విషయంలో కూడా పొరబడ్డారు. రాజరాజనరేంద్ర చాళుక్యరాజు, నన్నయ భట్టారకునిచే మహాభారతాన్ని తెలిగించమన్నాడు గానీ ఆంధ్రీకరించమనలేదని, తదనుగుణంగా నన్నయ తెలిగిస్తానన్నాడు గానీ ఆంధ్రీకరిస్తానని చెప్పలేదని- శాసి్త్రగారు రాశారు. ఈ విష యం లో ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు చాలా విస్పష్టమైన వివరాలు తెలియజేసి ఉన్నారు. ‘‘స్థూల భావనలో ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే మూడు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాషకే పేర్లని రూఢి పడింది. నిజానికి ఆ మూడూ వేరు. ఆంధ్ర ప్రాంతంలో అనగా తీర ప్రాంతంలో ఉన్నది ఆంధ్ర భాష. తెలంగాణకి చెందినది తెలుగు భాష. చాళుక్యులు తీరానికి రావడంతో జనుల సహజీవనం కారణంగా ఆంధ్రము, తెలుగుల సంపర్కం నుండి, జనసామాన్యంలో ఒక క్రొత్త భాషా మాండలికం వృద్ధి పొందింది. ఆ భాషలో వెలువడినదే తొమ్మిది, పది శతాబ్దాలలోని శాసనస్థ భాష. రాజరాజు, నన్నయను మహాభారతం రచింపమని కోరింది ఆ మిశ్రమ భాషలోనే. మొదటి సారిగా ఆ మిశ్రమ భాషకు ‘తెనుగు’ అని పేరు పెట్టినవాడు – నన్నయ. ఈ మాటను ఆయన రాజరాజు మాటగానూ, తన మాటగా కూడా భార తంలో చెప్పుకోవడం జరిగింది. ‘మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన్’ అనేది రాజరాజు మాట. ‘నానారుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్’ అన్నది నన్నయ మాట.’’ ఈ వివరాలన్నీ వారు రాసిన ‘తెలుగు ప్రాచీన సాహిత్యం- సామాజిక, చారిత్రక కోణాల ఆవశ్యకము’ అనే పరిశోధనా వ్యాసంలో వివరంగా ఉన్నాయి. తెలుగుకు, తెనుగుకు ఉన్న వ్యత్యాసాన్ని ఏమాత్రం గమనించకుండానే ‘ఆ రాజు మహాభారతాన్ని తెలిగించమన్నాడు కానీ ఆంధ్రీకరించమనలేదు’ అంటున్నారు శాసి్త్ర గారు.
ఇక శాసి్త్ర గారు రాసిన మరో తీవ్రమైన పొరబాటు అంశం ‘తెలిం గ’ అనే పదానికి ‘తెలగ’ అనే కులపరమైన అర్థం చెప్పడం. ఏ శాస్ర్తీ య ఆధారంతో తెలింగులు-తెలగ కులస్థులని వారు చెప్పగలరు? ‘తెలుగు వెలుగు’, 2014 ఆగస్టు సంచికలో తెలుగు – బర్మా నిఘంటు కర్త శ్రీ యర్రనాయుడు గారు ఒక అద్భుతమైన వ్యాసాన్ని రాశారు. ‘ప్రాచీన కాలంలో భారతదేశ తూర్పు తీరాన్ని ‘తెలింగ’ తీరం అనేవారు. అక్కడి ప్రజలను ‘తెలింగులు’ అని పిలిచేవారు. ఆ తెలింగులు బర్మాలోని ప్యూలతో వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తెలింగు వర్తకులు దిగువ బర్మా తీర ప్రాంతాలకు వలస రావడం ప్రారంభించారు. ఎనిమిదో శతాబ్దం నాటికి ఇక్కడ వారు థటోను రాజ్యాన్ని స్థాపించారు. బలపడి చుట్టుప్రక్కల ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించారు. స్థానిక మంగోలు జాతులతో సంపర్కం పెట్టుకున్నారు. క్రమంగా ‘తలైంగులు’ అనే కొత్త జాతి ఉద్భవించింది.’ ఇదే వ్యాసంలో, ‘మూన్ జాతీయులకే తలైంగులని పేరు. దీన్నిబట్టి చూస్తే వీళ్ళు భారత తూర్పు తీరంలోని తెలుగు భాష మాట్లాడే ప్రాంతం తెలంగాణ నుండి వలస వచ్చినవారుగా కనిపిస్తున్నారు. ఆ ప్రాంతం పేరునే జాతికి అన్వయించారు’ అని ప్రముఖ భారతీయ చరిత్రకారుడు ఆర్.సి. మజుందార్ తన ‘ప్రాచీన భారతం’ గ్రంథంలో 483వ పుటలో తలైంగుల గురించి వివరించిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ‘తలైంగులు’ తెలంగాణ వారేనని ఎందరో బ్రిటిష్ రచయితలు పేర్కొన్న విషయాన్ని తన వ్యాసంలో యర్రనాయుడు గారు చాలా వివరంగా చెప్పారు. ప్రాంతం పేరునే జాతికి అన్వయించడం – కొత్త ప్రాంతాలలో సహజంగా జరిగేదే. ఈ వ్యత్యాసాన్ని విస్మరించి, ‘తెలింగ’ పదానికి ‘తెలగ’ అనే కులపరమైన అర్థాన్ని చెప్పడం తప్పు.
మరో విచిత్రమేమంటే, రచయితే తన వ్యాసం చివరి పేరాలో – శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటికి కూడా కోస్తా ప్రాంతానికి తెలుంగు (తెలింగము) అనే పేరు ఉండేదని, కొన్ని సందర్భాలలో ఆంధ్ర పదం వాడుకలో కలదని, కనుక ఈ పేర్లు తెలింగ (తెలుంగు)- ఆంధ్ర అనే ది ప్రజల్లో ఐక్యతకు తోడ్పడాలిగానీ విభేదాలకు కారణం కాకూడదు- అన్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఆ రచయిత తెలుగు మాట్లాడే ప్రజలు తెలింగులని, తెలుగువారున్న ఈ ప్రాంతాన్నే ‘తెలింగము’ అనేవారని స్వయంగా అంగీకరిస్తున్నారు గదా! మజుందార్ వంటి భారతీయ చరిత్రకారులు, అనేకులైన బ్రిటిష్ రచయితలు కూడా చెప్పింది ఇదే కదా! ఈ అంశాలన్నింటినీ పరిశీలించి చూసినప్పుడు, ఆ వ్యాస రచయిత మొదట చెప్పిన ‘తెలింగ’ పదానికి ‘తెలగ’ అనే కులనామార్థం – అర్థరహితమని రూఢి అవుతోంది కదా! చరిత్ర-పురావస్తు పరిశోధకులుగా చెప్పుకున్న ఆ వ్యాస రచయిత, తన మాటలను తానే ఖండించుకుంటూ, ఇంత అయోమయంగా ఈ అంశాన్ని ప్రస్తావించి, సమాజానికి ఏ విధమైన చరిత్రను అందజేస్తున్నట్లు? ఏ విధమైన శాస్ర్తీయ ఆధారాలను చూపకుండా, తన ఇష్టం వచ్చినట్లుగా చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పడం – చరిత్రకు అపచారం చేసినట్లే కాగలదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా – చరిత్రను చరిత్రగా అంగీకరించాలి,గౌరవించాలి. ఇదే మనకు చరిత్ర చేస్తున్న హెచ్చరిక.
– యద్దనపూడి వెంకటరత్నం
9347855571
వీక్షకులు
- 1,009,497 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (505)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
మధ్యయుగాలలో తెలుగువారు పెద్ద ఎత్తున సముద్రవ్యాపారాలు చేసేవారు. ఈ సముద్రవ్యాపారాల ద్వారానే హిందూ దేశానికి తూర్పున వున్న అనేక జనావాసాల పై తీవ్రప్రభావం చూపించారు. దక్షిణభారత దేశం లో శెట్టిసమయాలు,వీరబలిజ సమయాలు అనే యూనియన్లు వుండేవి. ఈ సమయాలు వివిధ కులాల కు చెందిన సమూహాలు. వీరే అంతర్జాతీయ వ్యాపారాలు చేశారు. ఈ సమయాలు కరికాళ చోళుని కలంలో ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక తెలగాల గురించి యద్దనపూడి వెంకతరత్నం యాదవ్ గారు ఎక్కడా అనుకూలంగా మాట్లాడిన (రాసిన వ్యాసాలు) దాఖలాలు కనిపించవు. ఎందుకో వారికి ఈ జాతిపైన ప్రత్యేకమైన ద్వేషం వున్నట్లుగా అనిపిస్తుంది. చరిత్ర పరిశోధనలో రాగద్వేషాలకు అతీతంగా పరిశోధిస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయి. తెలగ అనేపదం తెలంగాణా నుండి వచ్చిన వలస పదం అని అర్థం వచ్చే విధంగ ఉదహరించారు. ప్రాచీన భారతదేశానికి చెందిన మ్యాపులను వెంకటరత్నం గారు పరిసీలిస్తే బాగుంటుంది. నేడు మనం తెలంగాణా అని పిలుచుకునే ప్రాంతానికి ఆపేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి ముందు. తెలుగు మాట్లాడే ప్రాంతాలను పరిపాలించిన వారిని, వారి సైన్యాలను నాటి కాలంలో తెలగాలు అని పిలిచేవారు విదేశీయులు. నేడు తెలగాలుగా పిలువబడే కులం అతి ప్రాచీన కులం, ఈ కులమే సముద్రవ్యాపారాలు చేసిందని, శెట్టి సమయాలు, వీరబలింజ సమయాలు అని పిలువబడిన యునియన్లకు నాయకత్వం చేసింది. దక్షిణ భారతదేశంలో ఎన్నో నేడు మనం ఘనంగా చెప్పుకునే సామ్రాజ్యాలను నిర్మించింది. వెంకటరత్నం గారూ మీరు మొదట కులాల పుట్టు పూర్వోత్తరాల గురించి వ్యాఖ్యానించేటప్పుడు. వీలైనంత చరిత్ర చదవండి. ఆయా కులాల చరిత్రలు తెలుసుకోండి తరువాత వ్యాఖ్యానించండి. రుద్రమదేవి కాలంలో ఉత్తరం నుండి యాదవ రాజులు దాడి చేస్తే చరిత్ర కారులు హింది వారు అనో, దేవనాగరి వారనో భాష పరంగా పేర్కొనలేదు. వారిని యాదవులనే అన్నారు. అదే విధంగా ఇక్కడి అతి ప్రాచీన జాతి తెలగాలు. తమిళనాడు ప్రాంతంలో కానీ, ఉత్తర భారతంలో కాని జరిగిన యుద్ధాలలో తెలగాలు వస్తున్నారు అంటే భయపడి కోటలు విడిచి పారిపోయిన ఉదంతాలు చాలా వున్నాయి. ఆ వివరాలు చాలా పుస్తకాలలో దొరుకుతాయి. పరిశీలించండి. ఇక విజయనగర రాజుల గురించి మీకు ఎలాంటి అవగాహన లేదు అనడానికి శ్రీకృష్ణదేవరాయల గురించి మీరు వ్యక్తం చేసిన అభిప్రాయలే ఆధారం. నేటికీ కర్ణాటక ప్రాంతంలో రాయలు తెలుగు భాషను ప్రోత్సహించి, కన్నడాన్ని విస్మరించాడని కన్నడిగులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసలు విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించిన హక్కన్న,బుక్కన్నలు ఎవరో తెలుసా మీకు? నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని పిలుచుకుంటున్న ప్రదేశం ఎలా వుండేదో వూహించగలరా… ఉచ్చం నీచం తెలియని, ధర్మయుద్దానికి అర్థం తెలియని ముస్లిం లు దండయాత్రలు చేసి అమాయకులైన ప్రజలను ఖండఖండాలుగా నరికి స్త్రీలను, పిల్లలను పశువులను తోలుకుని పొయినట్లుగా బానిసలుగా పట్టుకుపోతుంటే వారి కొరకు తమ జీవితాలను పణంగా పెట్టిన జాతి వీరబలిజ క్షత్రియులు. తెలగాలుగా, కాపులుగా, ఒంటరులుగా పిలువబడిన ఈ జాతే దక్షిణ భారత దేశాన్ని సుసంపన్నం చేసింది. ఒంటరి అని పిలువబడే ఈ జాతి గురించి మీరు మెచ్చుకునే బ్రిటీషు వారు రాసిన రాతలు చదవండి. తెలుస్తుంది. ఒక్కటి మాత్రము వాస్తవం తెలుగు అనే శబ్దం వ్యుత్పత్తి గురించి ఎన్ని విభిన్న వాదనలు వున్నప్పటికీ తెలుగుకు తెలగాలకు ఉన్న సంబంధం, బంధం మాత్రం ఒకటే. విజయనగర రాజులు కానీ,తంజావూరు,మధుర,కాకతీయ రాజులు కానీ ఏనాడూ తమ కులం గురించి పట్టించుకోలేదు. వారే కాదు ఏ క్షత్రియుడు కూడా తన స్వార్థం కొరకు జీవించ కూడదు. ప్రజల కొరకు మాత్రమే జీవించారు. కానీ నేడు మనం మాత్రం వారు నాడు మన కొరకు చేసిన త్యాగాలను అనుమానిస్తున్నాము, అవమానిస్తున్నాము. నిజమైన చరిత్ర పరిశోధించాలంటే ముందు మీరు కులం చట్రం లోనుండి బయటకు రండి.
చరిత్ర కారులు విస్మరించిన శెట్టి సమయాల గురించి తెలుసుకోండి. ప్రాచీన గ్రామాలలోని న్యాయ వ్యవస్థల గురించి తెలుసుకోండి. 15 శతాబ్దం నాటికి ప్రపంచంలోనే విజయనగరం (హంపి) వంటి నగరం మరొకటి లేదని డొమింగో పెయిస్ వంటి వారు రాశారంటే అంతటి అభివృద్ధి చెందిన నాగరికతల వెనుక వున్న ప్రజల గురించి తెలుసుకోండి. వారు అంతటి సంపదను ఎల కూడబెట్టారో తెలుసుకోండి. వీటి గురించి తెలుసుకోకుండా చారుమంజుదార్ చెప్పారు వారు చెప్పారు వీరు చెప్పారు అంటూ వారికి కూడా బురద అంటించకండి. మొదటి తరం చరిత్ర కారులు శ్రీ చిలుకూరి వీరభధ్ర రావు గారు కాకతీయులను బ్రహ్మణులు అని రాశారు తరువాత కాదని చాలమంది చరిత్ర కారులు నిరూపించారు. తెలగాలకు ఆ పేరు తెలుగు భాష వల్ల వచ్చిందా లేక వీరి వల్లనే తెలుగుకు ఆ పేరు వచ్చిందా అనే ప్రశ్న కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్న వంటిదే.
“ఏ విధమైన శాస్ర్తీయ ఆధారాలను చూపకుండా, తన ఇష్టం వచ్చినట్లుగా చరిత్రకు వక్ర భాష్యాలు చెప్పడం – చరిత్రకు అపచారం చేసినట్లే కాగలదు. మనకు నచ్చినా, నచ్చకపోయినా – చరిత్రను చరిత్రగా అంగీకరించాలి,గౌరవించాలి. ఇదే మనకు చరిత్ర చేస్తున్న హెచ్చరిక.”
మీరు చెప్పిన ఈ ముగింపు వాక్యం తొ నేను ఏకీభవిస్తున్నాను. ఎలాంటి ఆధారాలు చూపకుండా చరిత్రను ఖండించడం కూడా సరైన విధానం కాదు. నేను ఆఫ్రికా చూడలేదు కానీ అది లేదు అని అనడం ఎంతవరకు సమంజసం. మనకు తెలియని వన్నీ లేనట్టు కాదు. ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
-ధూపం అభిమన్యుడు,
9490483744
Soodhi bagga ne try chesaav but no use
తెలగ కులం తెలుగు ప్రాతంలొని ఒకే ఒక కులంకాదు .తెలగ కులం క్షత్రియ కులం అనడం చారిత్రక పొరపాటు.తెలగ రాజవంశాలుగా కొందరు చెప్పుతున్న వారు కూడా ఏనాడూ ,ఎక్కడా మాది తెలగ కులమనిగాని,బలిజ కులమని గాని చెప్పలేదు, వ్రాయలేదు.వీరబలిజసమయాలు ఆనాడు అన్ని కులాలికి ఉన్నాయి.కొందరు బలిజ కులంగా మిగిలి పోవడం చారిత్రక వాస్తం. విజయనగర రాజులు చంద్రవంశానికి చెందిన క్షత్రియులు,శూద్రవంశానికి చెందిన వారు కాదు.తెలుగు ప్రాంతంలోని వారందరు తెలుగు వారవుతారు అవుతారుగాని ఒకే కులం అవ్వరు.తెలగ పదానికి తెలుగు పదానికి సంబంధం లేదు.
సోమరాజు గారూ చరిత్ర తెలియకుండా మనం ధృవీకరించకూడదు, ఖండించకూడదు. బలిజ కులంలో రెండు ప్రధాన విభాగాలు వున్నాయి. వీటిలో ఒకటి కోటబలిజలు, రెండు పేటబలిజలు కోటబలిజలుగా పిలువబడిన వారు రాజ్యపాలన చేశారు. దక్షిణ భారత దేశాన్నేలిన నాయకరాజులందరూ బలిజలే నన్న విషయం తెలుసుకోండి. మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ 1901 చూడండి.
ఇక క్షత్రియ, శూద్ర అనే అంశాల గురించి మాట్లాడేటప్పుడు కులం, వర్ణం రెండూ వేరు వేరని ఒకటి కాదన్న విషయం తెలుసుకోండి. క్రీ.శ.1వ శతాబ్దం నాటికి 27 ప్రధాన కులాలు, వాటికి ఉపకులాలు వుండేవి. కానీ వర్ణాలు మాత్రం నాలుగే వుండేవి ఈ నాలుగు వర్ణాలకు చెందని అట్టడుగు వర్గాల వారిని పంచములు అనే వారు. ఈ పంచములు అనే వర్ణంలో సైతం కులాలున్నాయి. బ్రహ్మణ వర్ణంలో కులాలున్నాయి, క్షత్రియ వర్ణంలో కులాలున్నాయి, వైశ్య వర్ణంలో కులాలున్నాయి. చంద్రవంశ, సూర్యవంశ, శేషనాగ వంశ, యదువంశ క్షత్రియులు బలిజలు. చప్పన్న దేశాల పేరు విన్నారా ఎప్పుడైనా??? 56 దేశాలను చప్పన్న దేశాలు అంటారు. బలిజలు రాజ్యాలే కాదు బ్రిటీషు వారు దేశాన్ని ఆక్రమించుకునే వరకు ప్రతి గ్రామానికీ ఆధిపత్యం వహించారు. వీటికి సంబంధించిన శాసనాలు చాలా వున్నాయి పరిశీలించి తెలుసుకోండి.
ప్రతాపరుద్రుని శాసనాలలో కాపులమని చెప్పుకున్నారు. కాకతీయులు తాము బలుజులమని, గౌరీపుత్రులమని చెప్పుకున్నారు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుర్తించింది.
http://balijavani.blogspot.in/2013/10/blog-post_23.html
http://balijavani.blogspot.in/search?updated-min=2014-02-01T00:00:00%2B05:30&updated-max=2014-03-01T00:00:00%2B05:30&max-results=1
మీరన్నట్లు తెలుగు ప్రాంతంలోని ప్రజలంతా తెలుగు వారే అవుతారు ఒక కులానికి సంబంధించిన వారు కాదు. దీనితో నేను కూడా ఏకీభవిస్తాను.
పాండ్య రాజ్యం లోని వారంతా పాండ్యులే కదా మరి రాజులను పాండ్య వంశాలని ఎందుకన్నారు???
చత్రపతి శివాజీ “మరాఠా” వీరుడు మహారాష్ట్ర లోని ప్రజలందరూ మరాఠా లే మరి కునిభి కులస్తులను మాత్రమే మరాఠా లని ఎందుకంటున్నారు?
ఇక్కడ మనం గమనించ వలసిన అంశం ఒకటి వుంది. ప్రాంతాన్ని పాలించిన ప్రజలను ప్రాంతం పేరుతో పిలవడం సహజం. వీరు పాలించినందుకు ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందా…ఆ ప్రాంతాన్ని పాలించినందుకు వీరికి ఆ పేరు వచ్చిందా…ఈ ప్రశ్న కోడిముందా గుడ్డు ముందా అన్నట్లుగా వుంది కదా…
కులం లేకుండా భారతదేశాన్ని ఊహించలేము. కానీ కులాల చరిత్ర లేకుండా భారత చరిత్ర రాయడానికి ఉపక్రమిచారు. ఇక్కడే అంతులేని ఆఖాథాలు చరిత్ర నిర్మాణంలో ఏర్పడ్డాయి.
అందుకే మనం చరిత్ర చదవకుండా అది తప్పు, ఇది తప్పు అంటూ విమర్శలు చేస్తుంటాము. ఇక్కడ ఏదో ఒక్క కులానికి మాత్రమే చరిత్ర వుదనుకుంటే చాలా పొరపాటు. ఏ కులం ప్రత్యేకత ఆకులానికి వుంది.
విజయనగర సామ్రాజ్యం వంటి సామ్రాజ్యాన్ని ప్రపంచంలో చూడలేదు, వినలేదని డొమింగో పెయిస్ వంటి వారు రాశారంటే ఇంత గొప్ప సామ్రాజ్యాల నిర్మాణం వెనుక కేవల ఒక్క కులం మాత్రమే వుండదుగా …
అగ్గిపెట్టెలో మడిచి పెట్టగలిగిన ఆరు గజాల పట్టుచీరను నేసిన “పద్మసాలె” లు తక్కువ వారా… తుప్పుపట్టని ఉక్కుస్థంభాన్ని రెండువేల సంవత్సరాలనాడే పొతపోసిన “కమ్మరులు” తక్కువవారా…ప్రపంచానికి వజ్రాలను సానపట్టడం నేర్పించిన భారతీయ స్వర్ణకారులు తక్కువవారా…
ఈ దేశం లో ఒక అద్భుతమైన పని విభజన జరిగింది. ఆ పనివిభజన కారణంగానే కూలాలేర్పడ్డాయి. వృత్తి నైపుణ్యాన్ని ఎక్కడ కోల్పోతామో అన్న భయంతో కులసంకరానికి నాటి కళాకారులు భయపడేవారు.
మెండల్ కంటే ముందే ఇక్కడి ప్రజలకు అనువంశిక లక్షణాల గురించి తెలుసు. అందుకే జన్యు సంకరం కాకూడదనే కులాలు ఏర్పడ్డాయి. ఇది నిజానికి చాలా అత్యున్నత విధానం.
మనం ఇకనైనా కళ్ళు తెరుద్దాం. భారత దేశంలో ఏ వృత్తి చేసే కుటుంబం ఆ వృత్తే చేసేది. అది “ప్రజాపాలనైనా” సరే “పశుపాలనైనా” సరే.
నేడు మనం ప్రజాస్వామ్యం లో వున్నాము మనకు భావ ప్రకటనా స్వేచ్చ వుంది ఎలాగైన మాట్లాడవచ్చు. కానీ నాటి రోజుల్లో ఇలాంటి స్వేచ్చ లేదు. తన కులానికి లేని గొప్పదనాన్ని అంటించినా ఇతర కులాల గొప్పదనాన్ని తగ్గించినా తీవ్ర దండన లుండేవి.
కనుక
సోమరాజు గారూ అమెరికా గురించి మాట్లాడేతప్పుడు అమెరికా లో ఉన్నట్టుగానే మాట్లాడాలి.
చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు నాటి పరిస్థితుల గురించి తెలుసుకుని మాట్లాడాలి. ఏదిబడితే అది మాట్లాడడం విజ్ఞుల లక్షణం కాదు…
మద్రాసు సెన్సెస్ రిపొర్ట్ 1901 మీరు చెప్పిన వ్యాఖ్యానాన్ని బ్రిటిష్ అధికారులు వ్రాయటానికి ఆనాడు బలిజ కులంవారు అధికారులకు పెట్టుకున్న అర్జి కారణం.అది ప్రామాణికం కాదు.కులం వేరు వర్ణం వేరు అన్నారు.అది కొంతవరకు నిజం.కాని ఈనాడు కులము వర్ణం ఒకదానికి ఒకటి ప్రత్యామ్నయం అయ్యాయి.మీరు చెప్పె తెలగ మరియు బలిజ కులాలు ఏనాడు క్షత్రియ కులముగా వర్గీకరిచబడలేదు. మీ వ్రాతలు చూస్తే అటువంటి వర్గీకరణ మీరే చేస్తున్నట్లున్నది.బలిజకులముగాని తెలగకులంగాని (మీ ప్రకారమైనా ) శూద్రవర్ణములోనే చెప్పబడినవిగాని క్షత్రియ వర్ణంలొ కాదు.
సూర్య, చంద్ర,శేష,యదు క్షత్రియ వంశాలు బలిజలు అన్నారూ.ఇంతకంటే ఇక విడ్డూరం ఉంటుందా! కాకతీయులు బలుజలమని ,గౌరి పుత్రులమని చెప్పుకున్నారని అన్నారు ,ఏ గ్రంధములో చెప్పినారో ,ఏ శాసనాలలో చెప్పినారో చెప్పండి.ప్రభుత్వం నిర్దారించినారు అన్నారు. ఇలాంటివి ప్రభుత్వాలు చేయవు. పాండ్య రాజ్యానికి ఆపేరు పాండ్యరాజ వంశంవలన వచ్చినది.రాజ్యన్నిబట్టి వంశానికి పేరు రాలేదు.మరాఠ పేరు ఒక కుంబి కులానికే కాదు,చాలా కులాలకి ఉన్నది.అందులో బ్రహ్మణులు క్షత్రియులు కూడా ఉన్నారు. మీరిచ్చిన బ్లాగులు మీలాంటివారు సృష్టించినవేకదా!
సోమరాజు గారూ ఖండన చాలా సులభం. వివరణ చాలా కష్టం. 1901 సెన్సస్ రిపోర్ట్ బ్రిటీషు వారికి బలిజ వారు పెట్టుకున్న అర్జీ కారణం అని మీరు రాశారు. సెన్సస్ రిపోర్ట్ లు ఎవరో పెట్టుకున్న అర్జీల ప్రకారం బ్రిటీషు వారు రాశారు అనడానికి మీ వద్ద ఆధారాలు ఏమైనా వున్నాయా? విజయనగర, మధుర, తంజావూరు పాలకులు బలిజలని 1901 సెన్సస్ రెపోర్ట్ కాఫీ లంకె మీకు ఇచ్చాను. విజయనగర, మధుర, తంజావూరు పాలకులు బలిజలు కాకుండా ఇతరులని రాసిన ఆధారాలు మీ వద్ద ఎమైనా వున్నాయా?
రెండు
తెలగ, బలిజ కులాలు ఏనాడూ క్షత్రియ కులాలుగా వర్గీకరించబడలేదు అన్నారు.
1901 సెన్సస్ రిపోర్ట్ లో కోట బలిజలు మధుర, తంజావూరు, విజయనగర రాజ్యాలు, వారి సామంత రాజులు బలిజలే అని రాశారు. మరి వీరు చెప్పిన నాయక రాజులు క్షత్రియులు కారా?
బలిజలు క్షత్రియులు అనే వర్గీకరణ నేనే చేస్తున్నానని నిందారోపణలు చేశారు?
http://balijavani.blogspot.in/2013/10/1901.html
మీకు 1901 సెన్సస్ రిపోర్ట్ కాపీని చూపించాను. ఆ రిపోర్ట్ రాసినప్పుడు నేను పుట్టలేదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
ఇక సూర్య, చంద్ర, శేషనాగ, యదు వంశాలు బలిజలన్నారు ఇంతకంటే విడ్డురం వుంటుందా అని బుగ్గలు నొక్కుకున్నారు మీరు ఆశ్చ్యర్యంగా.
మీ అమాయకత్వం చూస్తే నిజంగా నాకు కూడా ఆశ్చ్యర్యం వేస్తోంది. 14 వ శతాబ్దం వరకు యురోపియన్లు ఆఫ్రికా ను దాటిన తరువాత సముద్రం అంచునుండి క్రిందపడిపోతామేమో అని భయపడే వారంట మీ వ్యాఖ్యానం చూసిన తరువాత వారు గుర్తొచ్చారు లెండి.
బ్రిటీషు వారే రికార్డు చేసిన ఈ రాతలు చూడండి ఇవన్నీ గెజిట్ పబ్లికేషన్స్.
The Poona Kunbis not content with calling themselves Marathas, go so far as to call themselves Kshatriyas and wear the sacred thread they include a traditional total of Ninety six clams which are side to be sprung from the rules of fifty six contries who are the desandants of Vikram of Ujjaini whose traditional date is B.c 56, Shali Vahana of paitham whose traditional date is A.D.76, and bhojaraaja of malwa whos traditional date is about th end of the 10th centuary A.D.According to the traditional accounts. The Bhonsles to whoom Shivaji belonged are the descendents of Bhojaraja. The descendants of Vikram are called sukarajas and those of Shalivahana (Rajaputra). All claim to belong to one of the branches or vamsas of the kshatriyaas somavamsa of the moon branch, sun branch, sesha vamsa or the snake branch and Yadu Vamsa.
Bombay Gajette Vol’s 18,21and 218.
ఈ బాంబే గెజిట్లో మహారాష్ట్ర లోని మరాఠాలను కునిభి లు అంటారు. చత్రపతి శివాజీ ఈ వంశం వాడే…
ఈ క్రింది హైదరాబద్ గెజిట్ ను గమనించండి…
The Kapus or Kunibis the great Agricultural Caste in the State members 29,53,000 Persons or 26 percent of the whole population.
Vol.XIII Page no. 247, Hyderabad State Gazette.
మహారాష్ట్ర లోని కునిభి లు, హైదరాబాదులోని కాపులు ఒకటె కులమనే కదా దీని అర్థం.
Under Kapu Heading in castes and tribes of Southern India Vol.No.117
Balija:- The Chief Telugu trading casts many Balijas are now engaged in cultivation and this accounts for so many having returned Kapu as their main castes – kapu is a common Telugu word for many or cultivator it is not improbable that there was once a closer connection.
ఇక కాకతీయుల గురించి మీకు ఇచ్చిన లంకెలో ఎనిమిదవ తరగతి తెలుగు ఉపవాచకం ఉంది అందులో కాకతీయుల వంశం గురించి వుంది అది కూడ మీరు చూసినట్టు లేదుగా…తెలుగు ఉపవాచకం స్కాన్ చేసిన కాపీలు చూడండి.
ఇక క్రింద బ్లాగుల గురించిన మీ వ్యాఖ్య మీ స్థాయిని తెలియజేస్తోంది.
నేను ఆఫ్రికా చూడలేదు కాబట్టి ఆఫ్రికా అనే ఖండమేలేదు అంటే ఎంత సిల్లీ గా వుంటుందో ఆలోచించండి.
చరిత్ర వెతికి చదవాలి నిజానికి మనం చదువుకుంటున్న చరిత్ర లో తప్పులు కోకొల్లలు భేషజాలు వదలి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
1901 సెన్సెస్ రిపొర్ట్ ని నేను చదివినాను కాబట్టే నేను అనగలిగినాను,మీరు చదివివుంట్టే ఈ విధంగా అనేవారు కారు .ఆ రిపొర్ట్ మొత్తం ప్రభుత్వ ఆర్కీవిస్ ొఓ వున్నది చదవండి.బ్రిటిష్ జనబా లెక్కల అధికారులకు తమ తమ కులాలను ఎలా ఎలా పెర్కొనాలొ, ఏ ఏ పేరులతో పెర్కోనాలో అర్జిల ద్వారా విన్నవించుకున్నారు.దాని ప్రకారం వారు నమోదు చేసినారు.ఆనాటి బలిజ కుల నాయకులు కూడా అర్జి పెట్టినారని ఆ రిపొర్త్ లొ ప్రస్తావించినారు.బలిజ అంటే బలి +జ అని ,బలిజ అంటే బల చక్రవర్తి నుండి పుట్టివారమని , బలి చక్రవర్తి చంద్రవంశమునకు చెందిన వాడు కావున మేము కూడా చంద్రవ0శానికి చెదిన వారమని ,బలి చక్రవర్తి గురించి చెప్పిన శ్లోకాలను పురాణాల నుండి చూపినారు.అందులో చెవ్వప్ప, మూర్తిమాంబ ఉదంతాన్ని కూడా పేర్కొన్నారు. మీరు చూపిన’ క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ అఫ్ సౌత్ ఇండియా’ లోబలిజ కులం గురించి దానిలో కూడా ప్రస్తావించినారు .ఇది చూడండి ‘ In a letter submmitted,from coimbatore,to Mr.Francis in connection with the census,1901,it was stated that ” the balija people are Kshatriyas of Lunar Race,as can be proved by a reference to the Bahgavatham,Vishnupuranam, and Brahammandapuranam,etc…….”.ఇందులోనే ఆ విషయం చెప్పబడినది.
మీ ఇంగ్లీష్ కొటేషన్స్ గురించి చూస్తే అందులోని kunbi అంటే కాపు అనే పదానికి సమానమైన హింది లేక మరఠా పదం .వ్యవసాయదారుడు అనే అర్ధం.ఇక్కడా వ్యవసాయ కులాలు అనేకం ఉన్నట్లు మహారాష్ట్ర లొ కూడా అనేక కులాలు ఉన్నాయి. ఆ మొత్తం పేజి చదువు తెలుస్తుంది .మీఉపవాచకం యొక్క ప్రచురణ అం.ప్ర. ప్రభుత్వమే ,అంత మాత్రాన అందులోని ప్రతి విషయం ప్రభుత్వము నిర్ధారించినట్లు కాదు .అందులోని ప్రతి విషయానికి భాధ్యత వహించదు.అది ఒక కధ మాత్రమే.ప్రభుత్వం విద్యాశాఖ వారు అది పాఠ్య పుస్తకం గా పనికి వస్తున్నదా లేదా అని మాత్రమే.పైగా అ కధ వ్రాసినది బలిజ కులానికి చెందిన రచయత .తన కులం గురించి తన కల్పన శక్తి ని ఉపయోగించింది .అంతే, దానికి చారిత్రక విలువ లేదు.
మీ 1901 జనభా, కుంభీ,కాపు కోటే్షన్స్ కి మీరచ్చిన అర్ధాలు చూస్తేనే మీ స్తాయి అర్ధమవుతున్నది.
“బలిజ వారిది భూమి బలుసమై వ్రాసి
ఇసుక ముప్పిరిత్రాడు వెయ్యంగ నేర్చి
కలిమి బలములకెల్ల ఘన పుణ్య రాశి
కలనైన ధర్మముల్ ఘనత తో జేసి
అయ్యావళి ముఖ్యమైనట్టి వారు
కయ్యమందున కాలు కదిలించ బోరు
నేయ్యమందు మహా నేర్పు గల వారు
దివ్యతుల యాభై ఆరు దేశాల వారు బలిజ వారు”
“తెలివినేబదియారు దేశాదిపతులుగా
నిలుచుట బలిజ సింహాసనంబు,
శరణాగతత్రాణ సద్బిరుదుభాసిల్లె
……… బలిజ సింహాసనంబు,
మర్యాదమల్లని మాడ్కిని ధర్మంబు
న్యాయంబు బలిజ సింహాసనంబు,
త్యాగభోగంబుల దానకర్ణుని మించె
నభివృద్ధి బలిజ సింహాసనంబు,
మాళ వాంధ్ర మగధ కురూ లాట
……….. ప్రభులు బలులు
అద్భుతంబైన బలిజ సింహాసనంబు.”
చెన్నై లోని ఓరియంటల్ లైబ్రరి లో వున్న 10-16-10 అనే తాళపత్ర గ్రంధం సుమారు 1,000 సంవత్సరాల క్రితం రాసినది.
ఈ పద్యాల అర్థం ఏమిటొ మీరు ఎలా అర్థం చేసుకుంటారో తెలుప గలరా???
ఈ పద్యాలలో వున్న 56 దేశాలు బాంబే గెజిట్ లో ఉన్న 56 దేశాలు ఒకటే అని ఇప్పటి దాకా మేము అనుకుంటున్నాము. మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా అర్థం చేసుకుంటారో మరి.
కాకతీయుల గురించి
దూర్వాసాదేవి పురాణంలోని ఈ శ్లోకం లో ప్రతాపరుద్రుని కాపు కులస్తునిగా చెప్పారు మరి దీనికి మీరు ఏవిధమైన అర్థం చెబుతారో
శ్లో: ప్రతాపరుద్రనామ్నాతు యధారాజ మహీతలే!
ఉదృవిప్యతి ధర్మాత్మా క్షత్రధర్మ పరాయణ !!
భిబ్రాజచ్ఛల మర్తి గండ్కులో రుద్రావతార:
ప్రభు కాప్యేషాం కులమున్నతి
తరాం రాజిష్యతిక్షా శ్రీ వీరాభ్యుదయాశ్రియా
పరమయా దేదీప్యమానస్వయంతలే
సర్వా ్ పూర్వాము దాహృతా ్ జనపదానాక్రమ్యరాజివ్వతి
1901 సెన్సెస్ రిపొర్ట్ ని నేను చదివినాను.మీరు చదివివుంటే ఈలాగున వ్రాసేవారు కాదు.అనాడు అనేక కులాలు తమ కులాలను పలాన విధముగా నమోదు చేయమని కోరివున్నారు.తమ కులానికి ఉన్న వివిధపేరులను కూడా నమోదు చేయమని కోరివున్నారు.బలిజ నాయకులు కూడా అదేవిదముగా తమ కులాన్ని క్షత్రియ వర్గము క్రింద నమోదు చేమని అర్జి పెట్టు కున్నారు .అందుకు సమర్ధనకు తమ కులము వారు బలిజ చక్రవర్తి నుండి పుట్టినవారమని, బలి+జ అంటే బలి నుండి వచ్చినవారమని, బలి చక్రవర్తి పేరులోని బలి శబ్దముకు ,బలిజ కులములోని బలి శబ్దానికి ముడిపెట్టి మరియు బలి చక్రవర్తికి చెందిన శ్లోకాలు పురాణాల నుండి చేర్చడం జరిగినది. పనిలోపనిగా చంద్రవంశ క్షత్రియ వంశానికి చెందిన అచ్యుతరాయలు, చెవ్వప్ప భార్య ముముడమ్మ సోదరిని భార్యగా పరిగ్రహించాడని కూడా చెప్పుకున్నారు.దాని మొత్తం పలితమే మీరు చెప్పిన 1901జనాభా రిపొర్ట్ ఉధంతము మరియు క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అఫ్ సౌత్ ఇండియా పుస్తకం లోని బలిజ ఐటం .ఇది చూడు ” Ina letter,submitted,from Coimbatore,to Mr.Francis, in connection with censes,1901,it was stated that,” the Balija people are kshatriyas of Lunar Race,as can be proved by a reference to Bhahgavatham,Vishupuranam,and Brahmmandapuranam,etc…………” రిపొర్త్ ప్రభుత్వ ఆర్కివ్స్ లొఉన్నది చదవండి.
మీ బ్లాగులన్ని చూసాను.మీ పాండిత్యము, చరిత్ర పరిజ్ణానం అద్భుతం.ఇక మీ నిజాయితి చెప్పనక్కరలేదు. మీరచ్చిన బొంబే గెజిట్ ,ఇతర సమాచారం గురించి నేను ఇక్కడ చర్చించనవసరం లేదు.వాటికి మీ బలిజవాణి బ్లాగులలో క్రిష్ణమూర్తిగారు, వెంకటేశ్వర్లుగారు తదితరులూ సాక్ష్యాధారాలతో సహ చర్చించినారు. ఇప్పటికైనా మీ బూటకం,బుకాయింపు ఆపితే గౌరవంగా ఉంటుంది .
Good
మీ తాళపత్ర పద్యాలుగురించి కూడా మీ బలిజవాణి బ్లాగులలో వెంకటేశ్వర్లుగారు, కృష్ణమూర్తి తదితరులు వివరంగా చర్చించినారు .అదే అర్ధం వాటికి ఉన్నది.
సోమరాజు గారూ మీరు ఏ రాజ్యానికి రాజో నాకైతే తెలియదు కానీ మొత్తానికి నావి బూటకాలు బుకాయింపులని తేల్చేశారు… థ్యాంక్స్.
పుట్టపర్తి నారాయణా చార్యుల గురించి తెలుసా మీకు, పాపం ఆయనకూడా బలిజలు, క్షత్రియులు ఒకే తెగకు చెందిన వారని అభిప్రాయపడ్డారే ….ఆయనను కూడా నేనే మోసం చేసి రాయించి ఉండవచ్చు కదా….
ఇది కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలిపితే మీరేమిటో, మీ స్థాయి ఏంటొ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం.
http://balijavani.blogspot.in/2013/05/blog-post.html
సాగిన సోమరాజూ బలిజ కులస్తులు క్షత్రియులే అనడానికి అవసరమైన చాలా సాక్ష్యాలను అభిమన్యుడు గారు చూపించారు.
కాదు అనడానికి నీవు కూడా ఏవైనా సాక్ష్యాలు చూపిస్తే బాగుంటుంది.
క్షమించండి ఏకవచనం పొరపాటున పడింది…
somaraju sir baga cheppinaaru nenu kudaa chusina andaru balija le ani rasaru
మీరు బలిజవాణి బ్లాగులలోను, యయాతి అనే బ్లాగులోను వెంకటేశ్వర్ల గారు ,కృష్ణ మూర్తి గారు అడిగిన ఏ ప్రశ్నలకు మీరు జవాబు చెప్పలేదు .వారు మీరు పెట్టిన ఏ విషయానికైన సాక్ష్యధారాలతో సహా జవాబు ఇచ్చినారు వారు ఇచ్చిన సమాధానాలను సాక్ష్యధారాలతో సహా మీరు ఖండించ లేక పోయారూ .మీ పుట్టపర్తి ఆధారాన్ని కూడా వారు చక్కగా విశ్లేష్ణాత్మకంగా ఎంత అధారపడవచ్చో తెలిపినారు.మధుర నాయురాజులుకూడా తాము శూద్రవ0శానికి చేందిన వారమని చెప్పి ఉన్నారు, స్వతంత్ర పాలన చేసిన మధుర నాయకులే తమను శద్రులమని చెప్పితే , నడుమ ఈ క్షత్రియత్వము ఎప్పుడొ్చ్చినది ?
ఈ పుట్టపర్తిగారికి ఏ ఆధారము ఉన్నది?ఈనాటి ఏదో ఒక పండితుడు చెప్పాడు అని గుడ్డిగా నమ్మితే ఎలా? మధురనాయకలు పల్లి కులస్తులని ఒక పండితునితో వ్రాయించి వాదిస్తే దానికి మీరు అంగీకరించగలరా?నేను ఏ రాజ్యానికి రాజునైతే ఎమి కాకపోతే ఏమి? వాదనలో దమ్ము ఉన్నదా లేదా అన్నది ముఖ్యం.వెటకారాలతో దేన్ని నిరూపించలేరు . ఇప్పుడు కూడా 1901 రిపొర్ట్ గురించి, బొంబె గెజిట్ గురించి వారి వాదన తప్పు అని నిరూ పించండి. అది పద్దతిగా ఉంటుంది.
krishna murthy2 నవంబర్, 2013 10:57 [AM]
5.Why did P.N.Charyulu write on this piece of paper?
6.What was the necessity to him to write on piece of paper ?
7.If he believed what was attributed to him ,why he did not give the sources by which he came to that opinion ?
8.If he believed what was attributed to him,why did he not write it in formal way in detail ?
.
3 వ్యాఖ్యలు:
krishna murthy10 డిసెంబర్, 2013 6:38 [PM]
I request you to give details such as the writer of the durvaasa puraanam , the
time of the book, and also the meaning of the poem .
ప్రత్యుత్తరం
Dupam Abhi10 జులై, 2014 10:23 [PM]
పరుచూరి చిన్న కోటయ్య గారు 1910 లో దుర్వాసాదేవి పురాణం రచించారు.
దీన్ని కమ్మవారిచరిత్ర లో కూడా రాసుకున్నారు
ప్రత్యుత్తరం
Venkateswarlu Chennuboina5 సెప్టెంబర్, 2014 8:20 [PM]
దుర్వాసాదేవి పురాణం అనేది పురాణం అని పేరు పెట్టి అది ఒక ప్రాచీన పురాణం అనే భ్రమ కలిగించటానికి రచయిత ప్రయత్నించారు.అది ఒక బోగస్ పురాణం.అ పుస్తకాన్ని కమ్మ కులానికి గొప్ప చరిత్ర ఉన్నదని ప్రచారానికి వ్రాచినది.అందులో కాకతీయులు కమ్మ కులస్తులని వ్రాచుకున్నారు గాని బలిజ కులస్తులని వ్రాయలేదు. ఆ పుస్తకాన్ని ఆ నాటి రచయతలే కొట్టిపారేచారు.
ప్రత్యుత్తరం
AnonymousMay 7, 2013 at 4:11 PM
ఈసారి కూడ మరో వాదన తెచ్చారు. అది బలిజ పద్యాలు.ఇవి చరిత్ర నిర్మాణానికి పూర్తిగా ఉపయోగపడవు.అవి ఎప్పుడు వ్రాసారో తెలియదు,ఎవరు వ్రాసారో తెలియదు.మీరన్నట్టుగా అవి 1000 సంవత్సరాలవి అయితే,అవి అర్ధం చేసుకోవడానికి ముందు మద్య యుగాల భారతదేశ చరిత్ర యొక్క రాజకీయ,ఆర్దిక,సాంఘిక చరిత్ర తెలిసి ఉండాలి.మద్య యుగాలలొ బలిజ అనేది ఒక బలమైన వ్యాపార వర్గం.వ్యాపారం చేసేవారందరు ఒక సంఘంగా ఏర్పడి వ్యాపారం చేసేవారు.ఆ సంఘాలను బలిజ సమయాలు అంటారు.ఈ సమయాలకు ప్రతి రాజ్యంలొ వ్యపార స్తావరాలు ఉంటాయి.ఈ స్తావరాలను నకరాలు అంటారు.ఈ నకరాలు బలిజ సమయాల స్వయం పాలనలొ ఉంటాయి.ఈ సమయాలు ఆద్వర్యంలొ ఈ నకరాలు ఆర్ధికంగా,స్వయం పోషకాలు.స్వంత సైన్యాలు కలిగి ఉంటాయి.ఈ నకరాలు ఉన్న ప్రాంతము ఏ రాజు క్రిందకి పోయిన వారితొ పనిలేదు,వీటి పని వీటిదే.ఇవి చిన్న సైజు రాజ్యాలుగా ఉండేవి.అందుకే ఈ నకరాల ప్రముఖులు ప్రభువులుగానే సంభోదించబడేవారు.ఈ బలిజ నకరాలు ప్రతి రాజ్యంలోను ఉండేవి.మీరు తెచ్చిన పద్యాలను ఆ నేపద్యంలొ అవగాహన చేసుకోవాలి.బలిజ సిమ్హాసనం అంటే రాజకియ సిమ్హాసనమని కాదు,వ్యాపార సిమ్హాసనం.కావాలంటే మధ్య యుగ భారతదేశ చరిత్రలొ నిష్టాతులైన చరిత్రకారులను సంప్రదించవచ్చు! మీ దగ్గర మొత్తం తాళ పత్రం గ్రంధం ఉంటే ప్రచురిచండి.దాని పైన చరిత్రకారులలొ చర్చ జరుగుతుంది.నిజనిజాలు బయటకి వస్తాయి.
Reply
అభి గారి బాంబె గజటీర్ సమాచారం లొ పొరపాటు ఉన్నది. yadu-vansha అనే పదం ప్రక్కన or shepherd branch అని బాంబే గెజటీర్ లొ ఉన్నది దానిని అభి గారు ఇవ్వలేదు.
. 285
traditional total of ninety-six clans which are said to be sprung
from the rulers of fifty-six countries who are the descendants of
Vrkram of Ujain whose traditional date is B.C. 56, Shalivahan of
Paithan whose traditional date is A.D. 78, and Bhojraja of Malva
whose traditional date is about the end of the tenth century.
According to the “traditional accounts, the Bhosles to whom Shivaji
belonged are the descendants of Bhojraja; the descendants of Vikram
are called Sukarajas; and those^of Shalivahan Rajakumars. All claim
to belong to one of the four branches or vanshas of the Kshatriyas,
Som-vansha or the Moon branch, Surya-vansha or the Sun branch,
Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the Shepherd
branch. The names of some of the families of these four branches
are : Of the Sun branch, Aparadhe, Bichare, Bhosle, Bhovar, Dalvi,
Dhdrrao, Hendhe, Gavse, Ghad, Ghadke, Ghag,- Ghorpade, Joshi,
Kadam, Malap, Mulik, Nakase, Nalavde, Nayak, Palve, Pardhe,
Patak, Patade, Povar, Rane, Rao, Raul, Sagvan, Salve, Sankpal,
Shinde, Shisode, Shitole, Surne, and Vaghmare ; of the Moon
branch, Bhate, Chavan, Dabhade, Dalpate, Darbare, Gaikavad,
Ghadam, Ghadke, Insulkar, Jagtap, Kalpate, Kamble, Kambre,
Kapvate, Kathe, Kesarkar, Man, Mahatre, Mohite, More, Nikam,
Nimbalkar, Patankar, Randive, Savant, Shelkar, and Varange; of
the Snake branch, Bagve, Bhoir, Bogle, Chirphule, Dhulap, Dhumal,
Dhure, Divte, Gavli, Jamble, Kasle, Lendpoval, Mhadik, Mokari,
Namjade, Parabh, Sangal, Tavde, and Thakur; and of the Shepherd
branch, Bagvan, Bulke, Dhumak, Gavand, Gharat, Ghavad, Ghogale,
Jadhav, Jagle, Jagpal, Jalindhare, Jare, Jasvant, Mokal, Malpovar,
Patel, Phakade, Shelke, Shirgone, Shirke, Tambte, Tovar, and
Yadav
THE GAZETTEER OF BOMBAY PRESIDENCY –POONA
VOLUME –XVIII PART–1
Reply
Replies
సోమరాజు సాగి అనే వ్యక్తి లేరు. ఇది చెన్నుబోయిన వెంకటేశ్వర్లు బినామీ పేరు అన్నది అర్థమయింది. ఫేక్ ఐడి లతో వ్యాఖ్యానాలు రాసేవారితో ఎన్నిసార్లు వాదోపవాదాలు చేసినా వ్యర్థమే…
మీ బాగులలోగాని ,మీరు ఇతర బ్లాగులలో చేసిన వాదనలో కూడా ఇటువంటి విచిత్రవాదనలు చేస్తూనేఉన్నారు.ఆ పరంపరలో బాగంగానే ఈనాటి మీ వాఖ్య ఉన్నది .అంత దౌర్భాగ్యం నాగు పట్టలేదు.నేను ఎవరికి బినామిని కాదు, నాకు ఎవరు బినామి కాదు!.కృష్ణమూర్తిగారి, వెంకటేశ్వర్లు గారి వాఖ్యలను మీరు లేవనెత్తిన అంశాలకు జవాబుగా వాడుకున్నాను.వారి వాఖ్యలు ఇంచుమించు నా అభిప్రాయాలకు దగ్గరగాఉన్నాయి, అందుకు వారి వాఖ్యలను వాడుకోవడం జరిగింది.ఈ బ్లాగులో లేవనేత్తినట్లుగానే వారికి వ్యతిరేకంగా మీరు లేవనెత్తారు.వారు చాల ఒపికగా మీకు సమాధానం ఇచ్చి ఉన్నారు.కాని మీరు వారు అడిగిన ప్రశ్నలకు ఎక్కడా సరైన సమాధానం ఇయ్యలేదు. అదే సమయములో ఇక్కడా అటూవంటి వాటినే లేవనెత్తారు.నా సమయం వృధ చేయకూడదని వారి వాఖ్యలను ఇక్కడ పెస్ట్ చేసినాను .
అది ప్రక్కన పెట్టీతే ,నేను ఎవరైనదాని కంటే నేను చూపిన వాటికి మీరు సమర్ధవంతమైన జవాబు ఇచ్చివుంటే బాగుండేది.ఇలాంటి పిచ్చి వ్యాఖ్యానాలను ఆపి సక్రమమైన వాదన చేయండి.లేకపోతే తప్పుకో!.
బాంబే గెజిట్ లో నేను షెప్పర్డ్ బ్రాంచ్ అనే పదాన్ని తొలగించాను అని వెంకటేశ్వర్లు ఆరోపిస్తే ఆ క్రిందనే దానికి సంబంధించి న ఒరిజినల్ కాపీ ని స్కాన్ చేసి నా మెయిల్ కు పంపించమని మెయిల్ ఐడి ఇచ్చాను కానీ వెంకటేశ్వర్లు పంపించలేదు. అంటే ఆయన దగ్గర బాంబే గెజిట్ ఒరిజినల్ ప్రతి లేదన్న మాట.
నేను అప్పుడు ఇప్పుడు కూడా నా రచనలు తప్పు అని సహేతుకమైన ఆధారాలు చూపిస్తే వాటిని తొలగిస్తానని చెప్పాను. ఇంతవరకు మీరు చెప్పిన ఆ హీరో లెవ్వరూ సహేతుకమైన ఆధారాలు చూపించలేక పోయారు.
అప్పుడు వారు కానీ, ఇప్పుడు మీరు కానీ నన్ను చూపించమని అడుగుతున్నారు…నేను రాసిన వాటిని కాదు అని ఖండిస్తున్నారు. నిజానికి అప్పుడు వారు కానీ ఇప్పుడు మీరు కానీ నా రాతలు తప్పు అని ఖండించడానికి వచ్చారు. నేను నా వాదనలకు సరిపోయిన ఆధారాలను మీకు చాలా చూపించాను. మరి నావాదనలను ఖండిస్తూ మీరు ఏ ఆధారాలు చూపిస్తున్నారు?
మీరు వెంకటేస్వర్లు గారు, కృష్ణమూర్తిగారు చేసిన వాదనలను ఇక్కడ పేస్ట్ చేశారు. ఆ వాదనలకు సరైన ఆధారాలు చూపించలేదని ఆరోపణలు కూడా చేశారు. సరైన ఆధారాలు చూపించకుండా మీలా అడ్డంగా వాదించేవారిని నా తలలో వెంట్రుకలంతమందిని చూశాను.
చరిత్ర పుక్కిటి పురాణం కాదు ఆధారలపైన నిర్మించే కట్టడం. ఇందులో వాస్తవాలు లేక పోతే గాలికి కొట్టుకు పోతుంది.
విజయనగర రాజులు క్షత్రియులైనప్పుడు వారి బంధు వర్గమైన మధుర,తంజావూరు నాయకరాజులు ఏమవుతారూ….
బలిజ కులానికి సంబంధించిన 500 శాసనాలు సేకరించి పెట్టుకున్నాము. మీ లాంటి వారి కొరకే
బాంబే గెజిట్ గురించిన మీ వ్యాఖ్యానాలు… పుట్టపర్తి వారి గురించిన వ్యాఖ్యానాలు చూసిన తరువాతనే మీరు చెన్నుబోయిన వెంకటేశ్వర్లు కు మరో ఫేక్ ఐడి అని గుర్తించాను.
పుట్టపర్తి వారికి ఏ ఆధారమున్నది అని నన్ను అడగడం కాదు ఆ మహా వ్యక్తి గురించి తెలుసుకో అప్పుడు నీ నోటివెంట ఇలాంటి మాటలు రావు.
భారతదేశంలో కులాల గురించిన అవగాహన లేని వ్యక్తులు, గ్రామాలలో పరిపాలనా వ్యవస్థల గురించి తెలియని వ్యక్తులు, ఏదో నాలుగు ముక్కలు చదివి దాన్నే బ్రహ్మాండమని నమ్మే వ్యక్తులు, కుల చట్రంలో మాత్రమే ఇరుక్కుని బయటి ప్రపంచాన్ని చూడలేని వ్యక్తులు చరిత్రను శోధించలేరు.
మీ వాదనలు నాకవసరం లేదు???
ఆధారాలు స్కాన్ డ్ కాపీలు పెట్టి చూపించండి. ఇప్పటి వరకు నేను విజయనగరరాజులు, మధుర నాయకరాజులు, కాకతీయరాజులు బలిజ కులస్తులు అనే ఆధారలను చూపించాను.
మీకు చేతనయితే అవి తప్పు అని వున్న స్కాన్ డ్ కాపీలను ఆధారాలుగా చూపించండి. ఖండించండి ఒప్పుకుంటాను.
నా వాదనలు వెనక్కు తీసుకుంటాను.
ఇప్పటి వరకు వెంకటేశ్వర్లు గారు కానీ, కృష్ణమూర్తి కానీ ఆపని చేయలేక పోయారు అందుకే తోక ముడిచారు.
మీరు వారికంటే ఘనాపాఠి అన్న దర్పాన్ని చూపించారుగా…మీరు నేను చూపించిన ఆధారాలను సహేతుకంగా ఆధారలతో ఖండించండి నేనూ తోక ముడుస్తాను.
ఏ ఒక్క ఆధారమూ లేకుండా నిరంతరం అవతలి వారి రాతలను ఖండిస్తూ నెగ్గుకు రావాలనుకునే మీ ప్రయత్నాన్ని మానండి.
విజయనగర రాజులు బలిజ వంశీయులు కాదు అని నిరూపిస్తే మా వాళ్ళు కాసిన పందెం రూ.1,00,000 లు మీ స్వంతమవుతాయి. ప్రయత్నించి చూడండి బెస్టాఫ్ లక్….
మొత్తానికి చాలా పెద్ద వ్యాఖ్యను ఇచ్చినారు. విజయనగరరాజులు బలిజలు అనే ఒక్క శాసనము చూపినా ఈవిషయం లో నా వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటాను .విజయనగరరాజులు క్షత్రియులు అయినప్పుడు వారి బందువులైన మధుర నాయక రాజులు ఏమవుతారు అని గొప్ప సందేహాన్ని ప్రపంచం ముందువుంచ్చారు .ఆనాటి రాజూలు అనేకమంది స్త్రీలను వివాహం చేసుకునేవారనేది ,వారి కులముతో సంభందము లేదనేది జగమేరిగిన సత్యం .అటువంటి వివాహాలలో భార్య అయిన స్త్రీ యొక్క తల్లిదండ్రులు, వారి బంధువులు ఆ రాజు యొక్క బందువులు అవుతారు గాని ,దానివలన వీరి కులంగాని వారి కులంగాని మారదు.మధురనాయకులే మేము శూద్రులమని చెప్పినప్పుడు, వారికి క్షత్రియత్వం ఏమిటి అని నేనడిగిన ప్రశ్నకు మీరు ఇంతవరకు జవాబు చెప్పలేదు.
మీరు బలిజ కులానికి చెందిన 500 శాసనాలను సేకరించి పెట్టినారని అన్నారు ,ఏన్ని సేకరిస్తేనేమిటి కృష్ణమూర్తుగారు ,వేంకటేశ్వర్లుగారు తదితరులు అడిగిన ప్రశ్నలకు దేనికి సమాధనం చెప్పలేదు.చిత్రవిన్యాసం తప్ప. ఎవరు మీరు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదన్నారు,మీదగ్గర ఉన్న కొన్నింటిని ప్రదర్శించటం తప్ప , వాటి మీద ఇతరులు అడిగినప్రశ్నలకు మీరు జవాబు చెప్పడంగాని ,వారి వ్యాఖ్యలను కాదనడంగాని అవుననడం జరగలేదు. అయిన మీరడిగిన వాటికి ఎవరు ఏమి చేప్పలేదని బుకాయించ్చారు.నాకు కూడా దయతో అదే విధానాన్నిప్రసాదించినారు.
మీ బలిజ పద్యాలకు అర్ధం బలిజ కులమని కాదు.బలిజ సమయాల ప్రాబల్యం అని అర్ధం.పుటపర్తి వారి అభిప్రాయంగా మీరు చెప్పేది మీకు నచ్చవచ్చు గాని దానికి ఏ మాత్రం చారిత్రక విలువ లేదు.ఆయన గొప్పకవి అయినంత మాత్రమున ఆయన చెప్పిన దల్ల సత్యమని నమ్మమని మీరు అంటే నమ్మవలసిన అవసరములేదు.దానికి ప్రామాణికమైన ఆధారాలు ఉంటేనే ఆయన అభిప్రాయానికి మాన్యతత ఉంటుంది.పదేపదే ఆయనను లాగి ఆయన విలువను ఎందుకు భంగపరుస్తారు.
bombay gazetteer నుండి మీరు ఇచ్చిన దానికి నా జవాబు ఈ క్రింద ఇస్తున్నాను.ఈ వెబ్ సైటు లో చూడండి మీవాదన లోని అసంబద్దత మీకే తెలుస్తుంది..
http://archive.org/stream/cu31924070623677/cu31924070623677_djvu.txt
మదురనాయకరాజులు తాము శుద్రులమని చెప్పలేదా? మధ్య యుగాలలో బలిజ పదం వ్యాపార సమాయాలకి ఉపయొగించారు.ఏ ఒక్క కులానికి కాదు. 18 కి మించిన సమయాలకి ఆ పదం వర్తిస్తుంది
మీరు మహా గొప్ప చరిత్ర కారులు మరి. మీరు చదినన్ని గ్రంధాలు మేమెల చదవగలము.
scanned కాపిలు పెట్టీతేనే కరెక్ట్ వాధన కాదు.ఇచ్చిన సోర్సు లో అ విషయము లేక పోతే తప్పు పట్టవచ్చు .నేనిచ్చిన బొంబే గెజిటీరు సోర్సు తప్పైతే చూపించండి .
విజయనగర రాజూలు బలిజ కులస్తులని నిరుపించె ఓ పది శాసనాలను చూపి అ లక్ష మీరే తీసుకోవచ్చు!
వీరబలిజ సమయాల గురించి కనీస అవగాహన లెకుండ మాట్లాదుతున్నావే నీవు. వీటిని శెట్టిసమయాలు అనికూడా అంటారు. కుడి ఎడమ చేతుల కులాలుగా విదిపోయిన తరువాత కరికాళచోళుని కాలంలో ఇవి ఏర్పడినవి. కుదిచేతి కులాల గుంపునే శెట్టిసమయములు, లేదా వీరబలిజ సమయములన్నారు. ఈ సమయములకు నాయకత్వాలు బలిజ కులస్తులు వహించారు కాబట్టే వీటిని వీరబలిజ సమయములు అన్నారు. ఈ సమయములలో వున్న వారంతా బలిజ కులస్తులు కాదు.
రాజులు ఇతర కులాల వనితలను వివాహం చేసుకున్నది వాస్తవమే. కానీ కులకంతలకు జన్మించైన వారు మాత్రమే రాజ్యపాలనకు అర్హులు. అదే విధంగా రాజులు ఏ వెదవకంటే ఆ వెదవకు పిల్లనిచ్చు వారు కాదు. గజపతి రాజులు రాయల వారికి పిల్లనిచ్చేటప్పుడు రాయలవారిని శూద్రకులజుడనె అన్నారు.
ఇక అందరూ తెలుసుకోవాసింది ఒకటుంది. యాదవనారాయణుడు అనిశ్రీకృష్ణుడిని అంటారు. ఆ కారణంచేత పలువురు యాదిరెడ్డి, యాదవనాయుడు. యాదవశర్మ, యాదయ్య, యాదమ్మ వంటిపేర్లు పెట్టుకుంటారు. అంతమాత్రాన వారు గొల్లలు కాదు. రామానుజాచార్యుల వారి గురువు యాదవేంధ్ర తీర్థులు ఆయన బ్రహ్మణుడు.
మీ అడ్రసు ఇచ్చిన ఎడల మీ వద్దకు బలిజ వారు వత్తురు. రూ.1,00,000 సిద్ధము చేసుకుని ఇక్కడే మీ అడ్రసు ఇవ్వగలరు. ఈ సవాళ్ళకు బలిజవారు ఎప్పుడూ సిద్ధమే.
Joke
మీరు వీరబలిజ సమాయాలగురించి మీకే బాగా తెలసినట్లు ,ఇంకేవరికి తేలియనట్లుగా వ్రాసినారు. మీ వ్రాతలనుబట్టి , మీ అవగాహన చాలా పాక్షికంఅని తెలుస్తుంది . బలిజ అని ఉంటే చాలు అది మా కులమే అని అను కుంటున్నారు
ఆ నాటి బలిజ సమయాల లో అనేక కులాలు ఉన్నాయి.అప్పుడు బలిజ అంటే వ్యాపారి అని మాత్రమే. కాలా క్రమములో కొందరు బలిజ కులం గా మిగిలిపోయారు.అదే ఈ నాటి బలిజ కులం.ఈ బలిజ కులానికి ఆ నాటి వీర బలిజ సమయాల మొత్తం చరిత్ర వర్తించదు.ఆ చరిత్రలో వీరు కొంత భాగస్తులు మాత్రమే. ఈ నాటి బలిజ కులం ఏర్పాటైన విధానం గురించి చదవండి.
నేను యాదవనారాయనుడి గురించి మాట్లాడటం లేదు.ఇక్కడ నా ప్రశ్నలు ఇవి;
1.బలిజ కులస్తులని మీరూ చెప్పుతున్న మధుర నాయకులు తాము శూద్రులమని చెప్పలేదా?
2.విజయనరరాజులు తాము బలిజ కులస్తులమని చెప్పిన ఓ పది శాసనాలను చూపించండి.!
3.బాంబే గెజటీర్ లో బలిజ కులస్తులు యదు వంశీయులు అని ఉన్నదని ధూపం అభిమన్యుడు బుకాయించాడు,దానిని నే కాదన్నాను.అందుకు నేను బాబేగెజటీరు అడ్రాస్సు ఇచ్చినాను.అది తప్పు
అని నిరూపించండి!
చెత్త వాధనలు వద్దు!
అవును ఏ వంశానికి చెందిన చరిత్ర ఆ వంశం మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. ఇతరులు చేయరు. ఎందుకంటే ఎవరి తాతలు తండ్రుల గురించి వారికి మాత్రమే అవగాహన వుంటుంది. బలిజ కులం గురించిన అవగాహన కానీ, వీరబలిజ సమయాల గురించిన అవగాహన కానీ వామచార కులాలకు చెందిన మీకు తెలిసే అవకాశమేలేదు. ఒక వేళ ఏదైన పుస్తకంలో చదివినా అది మీకు అర్థం అయ్యేది పాక్షికమే.
ఇక చక్రవర్తి కుటుంబాలు తమ కులం గురించి ప్రత్యేకంగా చెప్పుకోరు ఎందుకంటే ఇతర కులాలను నొప్పించకూడదు అలా నొప్పించిన పక్షంలో పరిపాలనలో వ్యతిరేకతలు ఏర్పడే అవకాశం వుంటుంది.
మళ్ళీ మీరు బాంబే గెజిట్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నెను ఇక్కడ మీకు అవగాహన లేదు అంటే “అబ్బో మీకే అవగాహన వున్నట్లు” అని మీరు వ్యంగ్యాస్త్రాలు నాపై సంధిస్తారు.
బాంబే గెజిట్లో సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు కునిభిలు అని రాసి వుంది.
హైదరాబద్ గెజిట్ లో కునిభి లు కాపులు ఒకటె అని వుంది.
ఇక కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా వ్యాల్యూం,నెం.117 లో బలిజ, కాపు ఒకటే అని వుంది.
అప్పుడు పైన చెప్పిన నాలుగు రాజ వంశాలు బలిజలే అవుతారు అని మీకు వివరణ ఇచ్చాను నేను ఇచ్చిన వివరణను వక్రీకరించడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి.
ఇక చెత్త వాదనల గురించి ఎవరు చెత్త వాదనలు చేస్తున్నారో చదివే వారికందరికీ అర్థం అవుతోంది.
16 వ తేదీ మీరు విసిరిన సవాలును రాఘవరాయల్ కటారి గారు ఒప్పుకున్నారు.మరి మీరు అడ్రస్ ఇస్తే ఆధారలతో వాదనకు సిద్ధం.
రూ.లక్ష తో వాదనకు మీరు సిద్ధమైనా సరే.మేము సిద్ధం కావాలన్నా సరే.
చెత్త వాదనలు వద్దన్నారుగా గట్టి వాదనలకు మేము సిద్ధం.
మరి మీరు సిద్ధమేనా????????
అభిమన్యుడుగారు ,ఈ కధలు.బుకాయింపులు అపండి.
చర్చ జరుగుతున్నది ఇక్కడా.వాదన లేవనెత్తినది మీరు.జవాబు చెప్పవలసినది మీరు. అది కూడ ఇక్కడే .వేదిక ఇదే.
ఎక్కడో నిరుపిస్తాము, అడ్రస్సు చెప్పు మా వారు వస్తారు గట్టిగా వాదిస్తారు అని కొత్త పల్లవినందుకున్నారు..కృష్ణమూర్తి గారిని .వేంక టేశ్వర్లు గారు లాంటి వారిని తోకముడిపించారని చెప్పుకన్నారు కదా, అదే లాంటి అధారాలను ఇక్కడా చూపించి నిరూపించండి లోకం మీ క్షత్రియత్వం తెలుసుకొనితరిస్తుంది .
వందమంది సైనికులను ఎదుర్కుని ఒక్కడే పోరాడే జాతి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది “ఒంటరి” కులమే అని విదేశీయులతో సైతం కితాబులందుకున్నారు మా పూర్వీకులు. తెలగ రెజిమెంట్ ల గురించి చదువు మా క్షాత్రం గురించి తెలుస్తుంది.
కటారి రాఘవ,ఈ డబ్బా వద్దు! నేను అడిగిన ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు .
సోమరాజు సాగి, వెంకటరత్నం యాదవ్ ఒక్కరేనా???? వీరు వేరు వేరు అనుకున్నాను…అయినా వెంకటరత్నం గారూ మీరు చాలా చక్కగా రాస్తారు. అలాంటిది మీరు మారు పేరు పెట్టుకోవడమేంటి సార్.
రాజేష్ గారు ఏమి ఈ పిచ్చి వాధనలు ? వేంకటేశ్వర్లుగారు ,వేంకటరత్నం గారు సొంతగా వాదించుకో లేక పేర్లు మార్చుకొవలసిన అవసరం వారికి వచ్చినదా !ఈ పిచ్చి వాదనలు ఆపి విషయపరిఙ్ఞానంతో వాదించండి!
సోమరాజు గారూ బాంబే గెజిటీర్ లో కునిభి అనే కులస్తులు మాత్రమే తాము సూర్య,చంద్ర,శేషనాగ,యదువంశాలకు చెందిన వారమని చెప్పుకున్నారు. 96 తెగలు కలిగి 56 దేశాలు పాలించిన వారిమని చెప్పుకున్నారు. ఇదే గెజిటీర్ లో దనగర్ అనే గొర్రెలు కాసుకునే మీ వాళ్ళు వున్నారు వారెందుకు యదు వంశీకులమని చెప్పుకోలేదు?
మీ ధంగర్ లు లేక ఇతరుల గురించి నాకు అనవసరం .కుంభి అనేది ఒక ప్రత్యేం కులం కాదు .అది వ్యవసాయాన్ని సూచించే పదం మాత్రమే.కుంభి వ్యవస్సదారుని సూచించే వృత్తి పదం మాత్రమేతెలుగులో కాపు అనే వ్యవసాయపదం
Kunbi (alternatively Kanbi) is a generic term applied to castes of traditionally non-elite tillers in Western India.[1][2][3][4] These include the Dhonoje, Ghatole, Hindre, Jadav, Jhare, Khaire, Lewa (Leva Patil), Lonare and Tirole communities of Vidharbha.[5]
Very little information was recorded prior to the 19th century regarding the significantly large group of Maharashtrian agricultural castes, known as Maratha-Kunbis.[27] Both individual terms, Kunbi and Maratha are equally complex
Those who were not associated with the term Maratha and were not untouchables began to identify themselves as Kunbi.[28] According to the Stewart Gordon, the so-called Marathas now differentiated themselves from the others such as the cultivators (Kunbi), iron-workers and tailors.[29] At lower status levels, the term Kunbi was applied to those who tilled the land. It was possible for outsiders to become Kunbi, an example of which was recorded by Enthoven.[27] Enthoven observed that it was common for Kolis (fishermen) to take up agriculture and become Kunbis.[27]
In Maharashtra, the Kunbi communities include the Dhonoje, Ghatole, Hindre, Jadav, Jhare, Khaire, Lewa (Leva Patil), Lonari and the Tirole communities.[5] According to the Anthropological Survey of India, the Jadav and Tirole self-identify as Kshatriya, the Leva as Vaishya, and the rest as Shudra.[40][41][42][43][44][45][46][47] The Lonari used to refer to themselves as Chhatriya Lonari Kunbi, but they dropped the Chhatriya after their inclusion in the classification “Other Backward Classes.”[48]
మీరు ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు సొమరాజు గారూ “ధనగర్ లు లేక ఇతరుల గురించి నాకు అనవసరం” అంటున్నారే మీరు. వృత్తుల వారీగానే కులాలు ఏర్పడ్డాయి. వివిధ భాషలలో వివిధ పేర్లతో పిలువబడ్డ ఒకే సామాజిక వర్గాల గురించి తెలుసుకుని తీరాలి అప్పుడే చరిత్ర ఏంటో తెలుస్తుంది. పారిజాతాపహరణంలో రెండు పద్యాలు చదివి అహా అంతా నాకు తెలిసింది అంటూ చరిత్ర రాయడానికుపక్రమిచకూడదు. ఆ రెండు పద్యాల కు ముందు వెనకా వున్న వాటిని కూడా చదవాలి. అది కూడా సత్యమా కాదా అని ఇతర గ్రంధాలతో పోల్చి చూసుకోవాలి. అప్పుడే చరిత్రను ప్రకటించాలి. మన పూర్వీకులకు మనకంటే ఎక్కువగానే తెలుసు అందుకే కాటమరాజు కథ చెప్పే సుద్దుల గొల్లలు శ్రీకృష్ణదేవరాయల కథ చెప్పలేదు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని వ్యాసాలు రాయండి. పాపం అమాయకులకు లేని చరిత్ర అంటగట్టి వారిని అవమానాల పాలు చేయకండి. చరిత్రలో ఏ కులం గొప్పదనం దానికి వుంది. వేరే కులాల కీర్తిని తస్కరించాలని ప్రయత్నిస్తే చరిత్ర కాదు అవమానాలు మిగులుతాయి.
మీ వాఖ్యను చూస్తే మీకు వ్రాయాలో తెలియక,ఎదో ఒకటి వ్రాయలని వ్రాసినట్లు ఉన్నది. బలిజలు క్షత్రియలు అనే మీ వాదనను వ్యతిరేకంగా నేను మీతో వాదనకు వచ్చాను. మీ సమాచారము తప్పు అని,చరిత్రలో బలిజలు ఏనాదు క్షత్రియులు కాదని వాదించాను, అందులొ భాగంగా నేను కొన్ని ప్రశ్నలను వేసాను. వాటికి సూటిగా సమాదానం చెప్పకుండా ,నీవు నీవు కాదు, నీవు వాడివి వీడివి అంటు చిత్రమైన వాదన చేసినారు.మీకు తోడు మరి కొందరు.బాంబే గేజటీరు సమాచారాన్ని మీరు తప్పుగా ఉపయోగించారని ,దానికి నేను బాంబే గేజటీరు వెబ్ అడ్రస్సు ఇచ్చినాను.దానికి సమాదానం లేదు.ఇప్పుడు కుంభీలంటే కాపులని అన్నారని ఎక్కడొ ఉంది కాబట్టి ,దంగరులు గురించి చెప్పలేదు కదా అని మరోక చిత్రమైన వాదన. కుంభిలంటే మీ కాపు కులం కాదయ్యా, కుంభిలంటే అనేక కులాల సమూహం,ఆ కులాల వృత్తి వ్యవసాయం, వ్యవసాయదారులను సూచించే పదం మాత్రమే అని నేను కొంత సమాచారాన్ని ఇచ్చినాను.దాని మీద వాదన చేయకుండా ,ఇప్పుడు ఏందో వ్రాసినావు.వాదన సాక్ష్యాధారలటొ చేద్దాం ,కధలతో కాదు.
“శ్రీ అంధ్ర విజ్ఞానము” అనే గ్రంధాన్ని కందుకూరి ప్రసాద భూపాలుడు రాశాడు.1938 లో ప్రచురించిన రెందవ వ్యాల్యూం, 1939 లో ప్రచురించిన మూడవ వ్యాల్యూం, 1941 లో ప్రచురించిన ఆరవ వ్యాల్యూం లు చదవండి. తెలగాలు అంటే ఎవరో తెలుస్తుంది. బలిజలు క్షత్రియులా కాదా అన్న విషయం తెలుస్తుంది. ఈ రోజుకూ కూడా మహారాష్ట్ర లో కుంభి అనే ఒక కులం కొనసాగుతూనే వుంది. మీరు అర్థ జ్ఞానంతో పాఠకులను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కుంభి లు పశువుల కాపర్లు కారు. మరి పశువుల కాపర్లలో ఎక్కడైనా గ్రామాధిపత్యం చేసిన ఆధారాలు మీ దగ్గరేమైనా వున్నాయా?
కందుకూరి ప్రసాద భూపాలుడు బలిజ కులస్తుడు కాదు. “శ్రీ అంధ్ర విజ్ఞానము” అనే గ్రంధం చలా వ్యాల్యూం లు గా ప్రచురించారు. మీ ప్రశ్నలకు, సందేహాలకు అందులో సమాధానలు దొరుకుతాయి. ప్రయత్నించండి.
మీరు యాదవులు అంటే చాల భయపడుతున్నట్లున్నారు!.కళ్ళు తెరిసిన వారి మాటే కళ్ళు మూసినావారి మాటే పలవరిస్తున్నారు.కందుకూరి ప్రసాద భూపాలుడు గురించి ఈనాడు మీకు తెలుసు.మీ బలిజ నాయకుల గురించి తొలుత తన గ్రంధములొ పెర్కొన్నవాడు ఆయనే.ఆయన వ్రాసిన గ్రంధాల వాల్యుముల గురించి వ్రాసినారు కాని అయన తెలగాల్ల గురించి ఏమి వ్రాసినారు, బలిజల గురించి ఏమి వ్రాసినాడు మీరు చెప్పలేదు.చెప్పిఉంటే బాగుండేది.చెప్పటం ఇష్టం లేకపోతే పోని. కుంభి అనేది ఒక కులము కాదూ. అది వ్యవసాయ వర్గం.కుంబి కులమనే మాట వాడుతున్నప్పటికి అది ఒకే కులము కాదు.పైన నేనిచ్చిన సమాసారములో చాల స్పష్టముగా ఉంది చూడలేదా? ఆమాటకి వస్తే మీ ఇష్టమైన పశువులకాపరుల కులము కూడా ఉన్నది సరిగా చూసుకో. మహరాష్ట్రం పోయి విచారించుకోవచ్చు. అర్ధ ఙ్ఞానంతో ఎవరు మాట్లాడుతున్నారో అనుభవములోకి వస్తుంది. ప్రసాద భూపాలుడు పహారణాల క్షత్రియుడు.
Kunbis.
Amongst the agricultural castes of the district, the Kunbis predominate so greatly in number that the term Kunbi in colloquial use means cultivator and even men of other castes engaged in agriculture describe themselves as Kunbis. The sub-castes which are endogamous are Tirole, Khaire, Dhanoje, Khedula, Jharia and Wandhekar. The Tirole Kunbis are settlers from Berar who have the reputation of being the most intelligent of the Kunbi sub-castes. They eat with Dhanojas but do not intermarry with them. The Dhanoje sub-caste is the wealthiest of the Kunbi class. They grow any crop suitable to the soil, but chiefly jowar and oilseeds and are noted for the quality of their cattle. The Khaire Kunbi whose ancestors probably manufactured Kat or catechu, occupy the northern parts of the Wainganga valley, and grow rice and jowar. They build excellent tanks and are skilful cultivators. The Khedula, whose name is probably derived from Khede, a village, are mainly on the eastern bank of the Wainganga between Wairagad and Brahmapuri. The Baones are immigrants from Bhandara and the Jharias are probably aborigines. Their wild appearance justifies the hypothesis. A branch of the Kunbi caste that has migrated from the Telugu country is called Are, but they still retain these sub-castes and their distinctive names, In social status, these Kunbis rank next to the twice-born castes and employ Brahmans to perform their religious ceremonies. Widow’s remarriage is permitted. They believe that the souls of their deceased ancestors are embodied in crows and are careful to invite them for all marriages. In the month of Aswin, an oblation of food is offered to them and if the crows do not eat it, the Kunbi is much disturbed and changes the food till they do. The respect in which the caste is held is shown by the proverb ‘ Kunbi matt is Dev Datt’ i.e., the opinion of the Kunbi is God given. He is held to be a simple minded, just, straight forward man whose dealings are free from guile. They are charitable when they see a good cause but do not give very easily. They are the backbone of the Hindu agricultural operations in the district.
Kapewar.
Kapewars are a Telugu caste of cultivators like Kunbis. They are also skilled stone masons and Major Lucie Smith’s conjecture is that they may have been previously employed in building the Candrapur walls and took to cultivation later. They have some peculiar marriage customs. On the 4th night of the ceremony, the bridegroom, bearing portions of a plough, followed by the bride, carrying cooked food in a cloth, walks to the edge of the marriage booth and drills five furrows with an ox goad in which he sows mixed cotton-seed and jowar. The cooked food is then eaten by the pair who share it with all prescnt and the seed is watered by the company washing their hands over it.
.
పై పొస్టింగ్సు ఈ క్రింది అడ్రస్సులొ చూడచ్చు
uttps://cultural.maharashtra.gov.in/english/gazetteer/CHANDRAPUR/people_castes.html
మళ్ళీ “యాదవులు” అనే పదం… కనీసం మీ కులం ఏదో కూడా చెప్పుకోలేకుండా కులాల గురించి చర్చిస్తున్న మీ తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే. సోమరాజు సాగి అని ఒక ఫేక్ నేం తో వాదిస్తున్న మీరు మీ ఐడి పైనే అనుమానం వ్యక్తం అయితే దానికి సమాధానం ఇంతవరకు చెప్పుకోలేక పోయారు.
యాదవులను చూసి చాలా భయపడుతున్నట్టున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు. కందుకూరి ప్రసాద భూపాలుడు మీకు ఇప్పుడు తెలుసు… అన్నారు వ్యంగ్యంగా ఆయనేదో మీ చిన్ననాటి స్నేహితుడైనట్టు.
ఇక కుంభి దాని ఉపకులాల గురించి ఇక్కడ పేర్కొన్న దాన్ని సరిగా అర్థం చేసుకోలేక ఒకే కులంగా భావిస్తున్నట్టుంది మీరు.
మన చర్చ బాంబే గెజిటీర్ లో కుంభి అనే శీర్షికలో యదువంశీకులు అని వుంది. కుంభిలు యదు వంశీకులు అయిన పక్షంలో గొల్లలు యదు వంశీకులు ఎలా అవుతారు? అన్నది ఇక్కడ చర్చ. దానికి సంబంధించిన ఆధారాల కొరకు మాత్రమే ఇక్కడ బాంబే గెజిట్ ను ఉదహరించడం జరిగింది. అసలు ట్రాక్ ను పక్కకు నెట్టి మరో ట్రాక్ లో చర్చను తీసుకెళ్తున్నారు.
ఇక కందుకూరి ప్రసాద భూపాలుడి గ్రంధంలో ఏమని రాశారో మీరు చెప్పలేదు అన్నారు. క్షమించండి మీ బాల్య స్నేహితుడి గ్రంధాలు మీరు చదివి ఉంటారు కదా అని నేను భ్రమ పడ్డాను. అందు వల్లనే చెప్పలేదు. నేను కొన్నీ కాపీలను యథాతథంగా బ్లాగులో పెట్టాను. లంకె ఇస్తున్నాను చదవండి. చూద్దాం చదివిన తరువాత మీరేమని వ్యాఖ్యానిస్తారో…
http://balijavani.blogspot.in/2015/04/blog-post.html
గతములో కూడా మీతొవాదనచేసిన వారితో ఇలాంటి కుల ప్రస్తావనలే చేసివున్నారు.వాదనకు కులముకాదు అవసరము, వాదన సరిగా చేసినామా లేదా అన్నది ముఖ్యం.ఫేకు ఐడిలు,వాది యొక్క కులము ఇలాంటివి,ఆడలేక మద్దేల ఓడు అన్నట్లు ఉంటది.ఈ చెత్త వాదన ఆపి వాదన సరైన పద్ధతిలొ చేయండి.నాకులము నా పేరులోనె ఉన్నది. కుంభి అనేది రైతు వర్గం ,దానిలో చాలా ప్రత్యేక కులాలు ఉన్నాయి.వేటి ప్రత్యేకత వాటిదే, వేటి సంస్కృతి వాటిదే అనేది నావాదన. అందుకు అనుకూలంగా సమాచారం ఇచ్చినాను.తెలుగు ప్రాంత కాపు కులాలకు మహారాష్ట్ర కుంభి వర్గానికి సంబందం లేదు అనేది నా వాదన, అది వాస్తవం.అధ్యాయనాలు కూడా అదే చెప్పుచున్నాయి.తెలుగు ప్రాతంలోని కాపు వర్గం మహారాష్ట్రలోని కుంభి వర్గంలాంటిది అనే పోలిక ఉంటే దానిని పట్టుకొని అది మాకాపు(బలిజ) కులం గురించే చేప్పారు అని జనాలని నమ్మమని సైట్లు సృష్టించారు. కుంభిని సరిగ అర్ధం చేసుకోనిది మీరు.నేను సరిగా అర్ధం చేసుకున్నాను కాబట్టే ఇంతసేపు వాదన చేస్తూన్నాను.మీలా గాలి పోగు చేసి వాఖ్యలను వ్రాయటం లేదు.
మన చర్చ బాంబే గెజిటీర్ లో కుంభి అనే శీర్షికలో యదువంశీకులు అని వుంది. కుంభిలు యదు వంశీకులు అయిన పక్షంలో గొల్లలు యదు వంశీకులు ఎలా అవుతారు? అన్నారు .ఆ విషయం బాంబేగెజటీరులోనే ఉన్నది చూసి ఉంటారు, చూడకపోతే ఇప్పుడైనా చూడండి మీ సందేహం తీరుద్ది. మీ ప్రాసద భూపాలుని వ్రాతలకు కూడా సమాదానం చెప్పగలను కాని చర్చను దారి మళ్ళించాలనే మీ ఎత్తుగడకు అవకాశం ఇవ్వకూడదని దాని మీద వాఖ్యానించటం లేదు.దానిని మరో సందర్బములో చర్చించుకుందాము. ముందు కుంభి గురించి, బలిజలు క్షత్రియులు అనె అంశముకే పరిమితమవుదాము.కుంభి, కాపెవరు గురించి నేనిచ్చిన సమాచారంపై చర్చను కొనసాగించండి.చర్చను దారి మళ్ళీంచాలనే నా ప్రయత్నాన్ని అడ్డుకున్న వారవుతారు.
నా వాదన ఇది.
కుంభి అనేది ఏక కులం కాదు.
కుంభి వర్గానికి ఈనాటి బలిజ కులానికి సంబంధము లేదు.
ఈనాటి బలిజ కులము క్షత్రియ కులముగా ఏనాడు పరిగణించబడలేదు.
రామాయణమంతా విని రామునికి సీతేమవుతుంది? అని అడిగాడంట ఒకాయన. ఆధారాలు ఎదురుగా వుంటే కళ్ళు బైర్లు కమ్మి సమయం తీసుకుటున్నారా? ఓకే బెస్టాఫ్ లక్….”క్షత్రియ” అనేది కులం కాదు స్వామీ అది వర్ణం. కులానికి వర్ణానికి తేడా తెలియక పోతే ఎలా. బలిజ కులస్తులందరూ క్షత్రియులు అని నేను ఏనాడూ వాదించలేదు. సూర్య, చంద్రవంశాల క్షత్రియులు బలిజలని అంటాను నేను. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలు మీ ముందు వుంచాను. కాదు అనడానికి మీరు ఒక్క ఆధారమైనా చూపించారా???? వట్టిచేయి మూరవేసి లాభం లేదు సోమరాజుగారూ….భారతదేశంలో ప్రాచీన కులవ్యవస్థ ఎలా వుండేదో బాగ స్టడీ చేయండి. ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే కఠిన దండనలుండేవి నేడు అవి లేక పోవడం వల్లనే మీ లాంటి వారు ఇలా పేట్రేగి పోతున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్చ మరి…
96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారు బలిజలు. ఇది బలిజ కులస్తుల శాసనాలలోనూ ప్రాచీన గ్రంధాలలోనూ కనిపిస్తుంది. ఇదే పదం మహారాష్ట్ర కుంభిల చరిత్రలోనూ కనిపిస్తుంది. వివిధ పేర్లతో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ఈ 96 తెగలూ ఒకే మూలం నుండి ఉద్భవించాయి. తెలుగు రాష్ట్రాలలో కాపు, తెలగ,ఒంటరి, బలిజ అని పిలువబడుతున్న వారూ, దక్షిణాదిన కవరై అని పిలువబడుతున్న వారూ పై 96 తెగలలో అంతర్భాగాలే. ఈ కులాలలో ఇతర కులాలతో వివాహాలు నిషిద్ధం. కుల సంకరాన్ని అడ్డుకునే బాధ్యతలు ఈ జాతికి ఉన్నాయి. వివిధ పేర్లతో పిలువబడుతున్నా ఒకే రకమైన కట్టుబాట్లను ఈ జాతి అనుసరిస్తుంది. శెట్లుగా, పెదరాయుడులుగా, దేశాయి లుగా బాధ్యతలే కాదు హక్కులు అనుభవించిన జాతి ఇది. సమగ్రమైన పరిశీలన లేకుండా వాదించడం వ్యర్థం.
ఇక నేనెప్పుడూ నా వాదనలు మాత్రమే వాస్తవాలు అని అనడం లేదు. నేను కూడా పొరపాటు పడి వుండవచ్చు. కానీ వాస్తవాలు బయటకు రావాలంటే అంతకు ముందు లభించిన ఆధారాలు తప్పు అనే ఆధారాలు ఖచ్చితంగా కనిపించాలి. నా వాదనలు తప్పు అనే ఆధారాలు కనిపించిన మరుక్షణం నా రాతలను ఉపసంహరించుకుటాను. వాదనలు వద్దు ఆధారాలు చూపించడానికి ప్రయత్నించండి. బాంబే గెజిటీర్ లో యదువంశ ప్రక్కన (షెప్పర్డ్ బ్రాంచ్) అని వుందని మీరు ఆధారాలు చూపించిన మరుక్షణం నా పోష్టింగ్స్ ను సవరించాను గమనించగలరు. భేషజాలు వద్దు అసలైన చరిత్రను ప్రపంచానికి చాటుదాం.
నిజానికి చరిత్ర పరిశోధనలో మూలాలను విస్మరించడం వల్ల అసలు చరిత్ర వెలుగు చూడలేదు. మధ్య మధ్య లో పూరించలేని ఖాళీలు మిగిలిపోయాయి. నేడు చరిత్రను తమదిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న చాలా కులాలు అసలు ప్రత్యేక కులాలుగా ఏర్పడని కాలాలు కూడా వున్నాయి.
మళ్ళీ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. అర్భాటం తప్ప సరుకు ఏమిలేదు.
ఒక కులము లోని వారు కొందరు ఒక కులము లేక వర్ణముగా మరి కొందరు మరొ కులము లేక వర్ణముగా ఉంటరా?.
రామాయణం విన్నకా సీత ఎమౌతుంది కాదు , పాడిందే పాటరా పాచిపళ్ళ ……..
వర్ణాలు కులాలుగా మారి యుగాలైనది.బలిజ కులము మద్యయుగాలలో ఏర్పడినది.తెలుసుకోండి.
అరక పట్టి వ్యవసాయం చేసిన బమ్మేర పోతన బ్రాహ్మణుడుగానె కదా ఉన్నది, శూద్రూడు కాలేదు కదా.
స్వతంత్ర రాజ్యపాలన చేసిన తంజావూరు నాయక రాజులు తామూ శూద్రూలమనేకదా చెప్పిననది. దానికి మీరు సమాదానం చెప్పలేదు.భాష్యాకారుడి అవతారమేత్తి వారికి మీరు ఇప్పుడు క్షత్రియత్వాన్ని ఆపాదించాడానికి ప్రయత్నించడము ఎబ్బేట్టుగా ఉన్నది.
బలిజలు క్షత్రియులని చెప్పిన ప్రాచీన ఆధారము చూపండి.(మీ బలిజలు వ్రాసిన పురాణాలు కాదు.సెన్సెస్సు రిపొర్టులు కాదు )
96తెగలు,56 రాజ్యాలు ఈనాటి మీబలిజలువి కాదు అవి అసలు సిసలైన క్షత్రియులవి.ఒక పద్యము పట్టుకోని, దాని కూడ అర్దము వక్రికరించుకొని వితండవాదన చేస్తున్నారు. మీపద్యలకి వర్తక ప్రాభల్యమని అర్ధం.శాసనాలన్ని మరోక సారి చదువుకోండి.
భావ ప్రకటన స్వేచ్చ ఉన్నది కాబట్టే మీరు కూడా ఇట్లాంటి తిక్క వాదనలు చేయగలుగుతున్నారు.గుర్తుంచుకోండి.
నేనిచ్చిన కుంభి సమచారములో మీ బలిజ కులము లేదు.ఉన్నది అంటే ఆ సమాచారము చూపండి.కుంబిలు వేరు కాపులు వేరు అని నేను ఆధారము మహరాష్ట్ర గేజీటీరునుడి ఆధారము ఇచ్చినాను.దానిని కాదనటానికి మీరు ఒక్క ఆధారం చుపలేదు.ఫోలిక కోసం చేప్పిన దానిని పట్టుకొని ఎగిరి గంతులేయడము ఏమిటి?
యదు వంశం షెప్పర్డ్ బ్రాంచి గురించి సవరించుకున్నాను అన్నరు.అదే నిజమయితే గొల్లలు యదు వంశీయులు ఎలా అవుతారని ప్రశ్నించడమెందుకు?మీరు మార్చుకొని ఉంటే మంచిది.
కుంభి, వెల్లాల, ఒక్కలిగ,లింగాయత, కాపు ,ఇవి వర్గాల్ని సూచించే పదాలు,వాటికి అవి ఏక కులాలు కావు. కులాల సముదాయములు,వృత్తి , మత వర్గ పదాలు.
కులము వేరు వర్గము వేరు.ఆ తేడాను గుర్తించండి.
కాపు వర్గము వేరు కుంభి వర్గం వేరు.
తెలుగు ప్రాంత కాపు కులాలు వేరు, మరఠ ప్రాంత కుంభి కులాలు వేరు.
భారతదేశములొ వృత్తి మారినతమాత్రాన కులాము మారదు.
ఆదిమ కాలము నాటి విలువలను మద్యయుగాలకి, ఆధునిక యుగాలకి వర్తింప చేయటము భారత సమాజాన్ని సరిగా అర్ధం చేసుకోలేదనటానికి గుర్తు.
సరుకును గుర్తించాలంటే సరుకుంటేనే గుర్తించగలరు. మీరు నా పేరు లోనే నా కులము ఉంది అన్నారు? మీ వాదనల వల్ల అది ఖచ్చితంగా తప్పని రుజువైంది.
ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే అదే మీరు క్షత్రియ సంతతికి చెందిన వారైతే వర్ణాశ్రమ ధర్మాల గురించి, కులాల కట్టుబాట్ల గురించి, తెగల ఆచారాల గురించి తెలుసుకోగలిగే వారు. మీరు బయటి వ్యక్తులు కనుకనే ఇవేవీ మీకు అర్థం కాలేదు.
బమ్మెర పోతన గారు వ్యవసాయం చేశారా… చేయించారా అనడానికి ఎవరి వద్ద ఆధారాలు లేవు. ఆయన బ్రాహ్మణ్యాన్ని వదులుకోలేదు. దాన్ని వదులుకోకుండానే వ్యవసాయం చేశారు(చేయించారు).
మధుర, తంజావూరు నాయక రాజులు స్వతంత్ర రాజులు కాదు. వారు విజయనగర రాజుల సామంతులు + బంధువులు. వారు తమ శాసనాలలో శూద్రులమనే చెప్పుకున్నారు నిజమే. మరి చంద్ర వంశ క్షత్రియులైన విజయనగర రాజులకు ఎలా బంధువులయ్యారు?
మీ లెక్క ప్రకారం ఇక్కడ కులసంకరం జరిగి ఉండాలి కదా?
అందుకే మీకు చరిత్ర తెలియదు. వాటిని అన్వయించడమూ తెలియదు అంటాను నేను.
పుట్టపర్తి నారాయణా చార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పారు. గతం లో క్షత్రియులు, బలిజలు ఒకే తెగగానే ఉండేవారు అని.
ఇప్పటికీ చెబుతున్నాను కోటబలిజలుగా పిలువబడిన వారు ఉపనయనం కలిగి క్షత్రియులుగా పిలువబడ్డారు. ఇది అర్థం చేసుకోవాలంటే మీరు మరిన్ని గ్రంధాలు చదవాల్సి ఉంటుంది.
మధుర, తంజావూరు, జింజి ని పాలించిన బలిజలు కూడా క్షత్రియులు కాదు. పక్కా వ్యాపార వర్గమైన శెట్టిబలిజ వర్గానికి చెందిన వారు.
అలాగని వైశ్య వర్ణానికి చెందిన వారు కూడా కాదు. కోరమాండల్ తీరాన్ని శాసించిన వీరు శెట్టి బలిజలుగానే చెప్పుకున్నారు.
మీరు చెప్పినట్టు చాతుర్వర్ణవ్యవస్థ అస్టాదశ వర్ణాలుగా 16 శతాబ్దం నాటికే ఏర్పడింది. ఒకే వృత్తి చేసే వివిధ కులాలను ఒకే వర్ణం క్రింద పరిగణలోకి తీసుకున్నారు. మహానాటి వారి శాసనాలను గమనిస్తే మీకు ఇది కనిపిస్తుంది. 18 శతాబ్దం నాటికి అష్టాదశ వర్ణాల క్రింద 66 కులాలను బ్రిటీషు వారు గుర్తించారు.
ఇదంతా మీకు అర్థం కాదు లెండి?
బలిజ కులస్తులకు క్షత్రియత్వాన్ని నేను ఆపాదించాల్సిన అవసరం లేదు.
భారత దేశంలో బౌద్ధ, జైన మతాలు రాజ్యమేలిన కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ కనుమరుగై పోయింది. ఆ కాలం లో ఏ రాజు కూడా తాను క్షత్రియడినని చెప్పుకోలేదు. వర్ణాలు లేక పోయినా కులాలు అలాగే ఉండి పోయాయి. ప్రతి వంశమూ తమ చరిత్రలను పదిలపరుచుకుంటూనే వచ్చింది.
ఈ క్రమంలోనే ఎనిమిదవ శతాబ్దం లో ఆది శంకరా చార్యుల వారు జన్మించి బలహీన పడిన బౌద్ధ మతాన్ని నామరూపాలు లేకుండా చేసి అద్వైతాన్ని ప్రభోధించాడు.
తరువాత బసవేశ్వరుడు జన్మించి వీరశైవం తో జైనాన్ని అంతం చేశాడు.
ఆ తరువాత బలపడిన వీరశైవం కూడా ప్రాచీన వర్ణ వ్యవస్థను సమర్థించలేదు. కానీ సమకాలీన అద్వైతం మాత్రం వర్ణవ్యవస్థను ప్రోత్సహించింది. ఈ క్రమం లోనే మళ్ళీ వర్ణవ్యవస్థ కొత్త రూపం తో పురుడు పోసుకుంది.
కొన్ని ఏళ్ళుగా ఉపనయనాలకు దూరంగా ఉన్న రాజ కుటుంబాలు మళ్ళీ ఉపనయనాలు చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. వారి బంధువులకు మాత్రం ఉపనయనాలు చేయించుకోవాల్సిన అవసరం లేక పోయింది.
అలా పరిపాలనా వ్యవహారాలలో ఉన్నవారు మాత్రమే ఉపనయనాలు చేయించుకున్నారు. వారు సుక్షత్రియులుగా చెప్పుకున్నారు.
చరిత్రలో ధనవంతుదు తానెప్పుడూ మిగిలిన వారికంటే గొప్పవాడుగానే భావించే క్రమంలో తనను ప్రాత్యేకంగా భవించుకోవడం తో ప్రత్యేక కులాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికి బలిజ కులంలో తోటబలిజ, శెట్టిబలిజ,పెరికెబలిజ కులాలలు ఒకే మూలం నుండి వచ్చినవైనప్పటికీ పెరికె బలిజ కులస్తులను తక్కువ కులంగా పరిగణిస్తారు దాంతో వారికి మండి తమను ప్రత్యేక కులంగా పరిగణించాలని విడిపోయారు.
ఇలాంటివి చాల సంఘటనలు వున్నాయి.
96 తెగలు 56 రాజ్యాల గురించి మీరు చెప్పింది వాస్తవమే మీరు వాటిని వర్తక ప్రాబల్యమని మరొక్క సారి దొరికి పోతున్నారు.
బలిజ కులస్తులకు శెట్టి అని వుంది కదా అని కేవలం వ్యాపారులు మాత్రమే అని అభిప్రాయపడుతున్న మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను.
ఇక్కడ కూడా మీరు క్షత్రియ సంతతికి చెందిన వారు కాదని అర్థమవుతోంది.
భారత దేశంలో రాజులే వ్యాపారాలను ప్రోత్సహించారు. అన్న రాజైతే తమ్ముడేం చేయాలి అలా రాజ కుటుంబాలే వ్యాపారాన్ని చేపట్టాయి.
కోరమాండల్ తీరం లో వ్యాపారాలు యుద్ధాల గురించి చదవండి కాస్తైనా తెలుసుకుంటారు.
బాంబే గెజిటీర్ లో బలిజ కులం ఉందని నేను ఎప్పుడూ చెప్పలేదు.
బాంబే గెజిటీర్ లో ఉన్న కుంభి లు, హైదరాబాద్ గెజిట్ లోని కుంభి,కాపు,క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అనే మూడు పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని సమన్వయం చేసి కుంభిలు, బలిజలు ఒకే తెగ వారని నిర్ధారించాను.
మీరు భేషజాలు లేకుండా వీటిని చదివి వుంటే ఇంతలా వాదోపవాదాలు చేసివుండేవారే కాదు.
సూర్యవంశం (సన్ బ్రాంచ్), చంద్రవంశం(మూన్ బ్రాంచ్)శేషనాగ వంశం(స్నేక్ బ్రాంచ్),యదు వంశం (షెప్పర్డ్ బ్రాంచ్) ఈ పదాలను ఇంగ్లీషువాళ్ళు అర్థం చేసుకోవడానికి ఇచ్చిన వివరణలు. షెప్పర్డ్ బ్రాంచ్ అంటే గొర్రెలు పెంచుకునే వారు అయితే స్నేక్ బ్రాంచ్ అంటే పాములు పట్టే వారని అర్థమా???
ఎవడండీ మీకు చరిత్ర గురించి చర్చ చేయడానికి ప్రోత్సహిస్తున్నవాడు.
ఇక మిగిలిన మూడు పేరాలు మీకు ఏం రాయాలో తెలియక రాసినట్లుంది వాటికి వివరణ అవసరం లేదు.
చివరగా మీకు ఒక ప్రశ్న 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించామని బలిజ కులస్తులు కాకుండా ఇతర కులాల వారు అనడానికి మీ వద్ద ఏమైనా ఆధారాలు వున్నాయా? అలా చెప్పుకునే వారు ఎవరైనా మీకు తెలిసి ఉంటే చెప్పగలరు.
మరల మరోసారి అడ్డదిడ్డమైన ఊకదంపుడు ప్రలాపన.
కొన్ని కులాలకే వర్ణాశ్రమ ధర్మాలు తెలుస్తాయి అనుకోవడం మీ హస్వదృష్టిని తెలుపుతుంది.
పోతన వ్యవసాయం చేసిన సంగతి ఆయన జీవితచరిత్రలొ ఉన్నది చదువుకో!
మీ ఉవాచ ప్రకారం వృత్తి మారితే వర్ణం మారాలికదా?
మధుర,తంజవూరు నాయక రాజులు విజయనగర సామ్రాజ్యం పతనాతంతరం స్వతంత్రంగానే రాజ్యపాలన చేసారు. బాగా చదువుకో!
చెవ్వప్ప భార్య యొక్క అక్క అచ్యుతరాయల అనేక మంది వివిధ కులాల భార్యలలో ఒకామే.దానితో చెవ్వప్పకు తంజవూరు భాధ్యతలు అప్పగించబడినది.అంతమాత్రాన ఇరువురి కులాలు ఒకటికాదు.కులాంతర వివాహాలవలన కులాలు మారవు.ఈ మాత్రం తెలియదు కాని వర్ణశ్రమ ధర్మాలగురించి పెద్ద మాటలు చెప్పుతున్నావు.
సిని నటుడు మోహనబాబు కుమారుడు మంచు విష్ణు రెడ్డి కులస్తురాలిని వివాహము చెసుకున్నాడు, ఇప్పుడు మోహనుబాబు కులం మారుద్దా?
పుటపర్తి పేరుతో ఒక పిచ్చి రాతను నమ్మమంటే నమ్మటానికి నాకేమి అవసరం లేదు.దానికి అధారము చూపు నమ్ముతాను. నేను ఇలాంటివి చాల సృష్టించగలను.
జ్యంధ్యం వేసుకున్నవాడల్ల క్షత్రియుడో, బ్రహ్మణుడో కాడు. అలాంటి వారు సమాజంలొ చాలమది వున్నారు, చూసుకో!
కోట బలిజలు ఉపనయనము కలిగిన క్షత్రియులని అంటూనే ఉన్నారు.అధారం చూపమని అడిగితే ఇంతవరకు చూపలేదు.ఇప్పటిదాకా మధుర,తంజావూరు నాయక రాజులు కోట బలిజలని పలుకుకుతూ,తంజావూరు రాజులే తాము శ్రూద్రులమని చెప్పుకొనడంతో,గత్యంతరం లేక ,ఇప్పుడు వారు శేట్టి బలిజలు, వారు వేరు వీరు వేరు,కోటబలిజలంటే ఎక్కడనుండో ఆకాశానుంచి ఊడి పడ్డట్లు మాట్లాడునావు.ఎప్పుడు ఏది అనుకులమో అది మట్లాడున్నావు. మీ ఇష్టమోచ్చినట్లు మాటలు మార్చుతూనేపోతున్నావూ.కోటబలిజలు క్షత్రియులని తేలుసుకోవాలంటే, అర్ధం చేసుకోవాలంటే గ్రంధాలు చదవాలని అన్నారు, ఆగ్రంధాలు ఏవో కూడా తెలిపితే చదివి ఙ్ఞానము సంపాదిస్తాను. బాంబే గెజటీరులోని కుంభిని, హైద్రాబాలోని, కాపును/ క్యాస్ట్స్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా లాను సమన్వయం చేసి కుంభిలు, కాపులు ఒకే తెగ వారని నిర్ధారించాన్నారు.మీరు చేసినది సమన్వయ కాదు,వక్రీకరణ.చరిత్రను బేషజాలు లేకుండ చదవాలన్నారు.మంచిదే. మరి మీరు చేస్తున్నది అదే కదా? సమాన్వయ పేరుతో వక్రీకరించుకోవటమే కదా?
ఇంగ్లీషువారు అర్ధం చేసుకోవటానికి సూర్య వంశం(సన్ బ్రాంచ్),చంద్రవంశం(మూన్ బ్రాంచ్) ,శేషనాగ(స్నేక్ బ్రాంచ్),యదువంశ్( షెపర్డ్ బ్రాంచ్) అని వ్రాసినావు అన్నారు .
వారు అలానే ఎందుకు అర్ధం చేసుకోవాలి?
స్నేక్ బ్రాంచ్ అంటే పాములు పట్టే వారా అని పెద్ద సందేహాన్ని లేవనెత్తారు,మీ భాషలో పాములు పట్టెవారైతే మిగిలిన వంశాలు సూర్యులను పట్టేవారు.చంద్రుళ్ళను పట్టేవాళ్ళవుతారు.
96 తెగల గేయం మీ బలిజ కులాన్ని కీర్తిస్తు వ్రాసినదికాదు.బలిజ సమయాలన్ని గురించి వ్రాసినది.అందులోని బలిజ పదం ఈ నాటి మీ బలిజ కులం గురించి కాదు.సమస్త బలిజ(వర్తక) సమయల గురించి రాసినది.ఈ లాంటి కీర్తి గానములు బలిజ సమయాల దాన శాసనాలాలో ఎప్పుడు కనపడేదే.కాదని మీకు నమ్మకము ఉంటే ఆ గేయం ఏ గ్రంధం లోనిది, దాని కాలమేది,దాని రచయిత పేరు. ఆ గేయంకు ముందు ఉన్న భాగం ఆ గేయం తరువాత వున్న భాగం కూడా
వెల్లడి చేయంది, దాని రంగు బయటపడుది.
నా మూడు పేరాల జవాబు చెప్పనవసరము లేదన్నావు.చెప్పలేకపోయినప్పుడు అదెగా మీరు చేసేది.
మధుర, తంజావురు, జింజి పాలకులు విజయనగర రాజుల బంధువులు. విజయనగర పతనానంతరం స్వతంత్రంగా రాజ్యం చేశారు. విజయనగరం ఉన్నప్పుడు. సామంతులా లేక స్వతంత్రులా???
అచ్యుతదేవరాయలు ఏ ఏ కులాల భార్యలు వున్నారో నీవు చెబితే బగుంతుంది కదా సొమరాజూ….
సినీనటుడు మోహన్ బాబుకూ శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికీ భలే కంపేర్ చేశావు భయ్యా…
పుట్టపర్తి పెరుతో పిచ్చిరాతలు రాయడం తప్పు కదా అభి గారూ…
సోమరాజు అడిగినట్టు ఆధారం చూపాల్సిందే… మీదగ్గర వున్నవి అయిపోయే వరకు.
కోటబలిజలు, పేటబలిజలు అంటే బలిజ కులస్తులకు అర్థం అవుతుంది. పాపం సోమరాజు లాంటి వారికి అర్థం కావడం కష్టమేమో…కదా..
నాకెందుకో సోమరాజు గారికి కోపం వచ్చినట్టు కనిపిస్తోంది.
అయినా సోమరాజు గారూ అభి గారు అన్ని ఆధారాలు చుపించారు మీరు ఒక్క ఆధారం కూడా చూపించకుండా భాలే వాదులాడుతున్నారండీ…
అయినా అభి గారూ మీకు నిజంగా లోకజ్ఞానం లేదండీ… ఇలాంటి వాళ్ళతో ఎందుకండీ వాదులాడుతారు.
మీరు ఎన్ని ఆధారాలైనా చూపించండి…అవన్నీ తప్పులే అనక పోతే నన్నడగండి. మీకు ఎన్ని సార్లో చెప్పాను ఇలాంటి అడిగే వాడికి చెప్పేవాడు లోకువ అంటారు. అర్థం పర్థం లేకుండా వాదించే వారితో ఎంత వాదించినా వేస్టండీ బాబూ…
ఈ సొమరాజు అనేవాడు ఫేక్ ఐడి అని తెలిసిన రోజుననే మీరు వాదన ఆపాలి. దొంగ ఐడి లతో వాదించే వాడు ఎలా కరెక్ట్ పర్సన్ అవుతాడండీ.
దమ్మున్న వాడు అసలు పేరుతో వాదించాలి.
ఇప్పటికైన నామాట విని ఇలంటి వారితో వాదించకండి సార్ మీ విలువ తగ్గించుకోకండి.
మీరు ఇన్ని ఆధారాలు చూపించారు మీరడిగిన ఒక్క ఆధారమైన చూపించాడా ఫేక్ సోమరాజు.
శెట్టి సమయాల గురించే తెలియని వాడు చరిత్ర గురించి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు.
ప్రభువు అంటే రాజు. శెట్టి సమయాల నాయకులను పృథ్విశెట్టి, శెట్టి అని మాత్రమే పిలుస్తారని కనీస జ్ఞానం లేని వారికి ఇవన్నీ అర్థం కావు.
మీతో వాదిస్తున్న ఈ సొమరాజు గొల్ల కులానికి చెందిన వాడే కానీ మరొకడు కాదు. ఇప్పటి వరకు మీతో వాదులాడిన గొల్లలు స్వంత ఐడి లతో కనిపించారా… లెదు.
ఇతను కూడా అలాంటి వాడే…
నా మాట విని ఇప్పటికైనా వాదన వదిలి పెట్టండి.
శ్రీకృష్ణునికి గోపస్త్రీలకు పుట్టిన వాళ్ళమని నిస్సిగ్గుగా చెప్పుకునే వారికి, కుల కట్టుబాట్లకు కట్టుబడి జీవించే వారికి చాలా తేడా వుంటుంది.
ఎందుకంటే వాడికి తెలిసినట్లుగానే ప్రపంచం ఉంటుందని వాడు భావిస్తుంటాడు.
అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలు అనే లోకం మాత్రమే తెలిసిన వారికి కట్టుబాట్లతో జీవించే వారు వుంటారంటే నమ్మబుద్ధి కాదు.
అందుకే గతంలో రాయలు తండ్రి గొల్ల, తల్లి బలిజ అని వాదించారు…ఇప్పుడు అచ్యుతదేవరాయలు కు వున్న అనేక కులాల భార్యలలొ చెవ్వప్ప వదిన ఒకరు అని మాట్లాడుతున్నారు.
ఇలాంటి వేపకాయంత వెర్రి వుంది కనుకనే పెళ్ళీళ్ళలో కనీసం పల్లకీ కూడా ఎక్కకూడదని శిక్షలు వేశారు.
ఇప్పుడు నేను చెప్పేవి కూడా వీరికి అర్థం కావు మీకు అర్థం అవుతాయి కనుక చెబుతున్నాను వ్యర్థ వాదనల వల్ల ప్రయోజనం లేదు.
నా సలహా వింటారనే అనుకుంటున్నాను….
“సినీనటుడు మోహన్ బాబుకూ శ్రీకృష్ణదేవరాయల కుటుంబానికీ భలే కంపేర్ చేశావు భయ్యా”నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఈ పిచ్చి ప్రలాపనలు ఏమిటి?
తంజావూరి నాయక రాజులు బలిజ కులస్తులని ఒక్క చారిత్రక ఆధారం చూపు.
ఏమిటి అభిగారు చూపిన అధారాలు? ,
మీ వాళ్ళు వ్రాసుకున్నవి,వ్రాయించుకున్నవి,వక్రీకరించుకున్నవి.
సోదరా …తంజావూరు రఘునాథ నాయకుడు. ఈయన పట్టపురాణి కళావతి ఈమె మధుర నాయకుల ఆడపదుచు. ఈయన 100 గ్రంథాలు రాశాడు. నీకు దొరికితే చదివి తెలుసుకో. వాటిల్లో ఆయన కుల ప్రస్తావన వుంది. మధుర, తంజావూరు, చెంజి (జింజి) విజయనగర రాజులు బంధువులు. నేలటూరి వెంకట రమణయ్య గారు కూడా నాయక రాజుల పై గ్రంథాలు రాశారు చదవడానికి ప్రయత్నించు.ఇంకా సులభమైన మార్గం చెప్పనా …యక్షగానాలు రాసిన వారిలో అథ్యధికులు రఘునాథనాయకుడి బంధువులే వాటన్నింటిలో కుల ప్రస్తావన వుంది చదువుకో.
అవన్నీ నాకు తెలియదు నువ్వు చూపించు అని అడ్డంగా వాదిస్తావా? అభి గారి లాగా అన్నీ చెప్పేంత అమాయకుడిని కాదు. కష్టపడి ఎన్నో గ్రంథాలు చదివి అభి లాంటి వారు చరిత్రలు వెలికి తీస్తున్నారు. నీ లాంటి వారు ఊరకే ఖండించడం ఎవరో పరిశోధించి చెప్పిన నాలుగు మాటలు చదవడం వాటిపై మీ వూహలను వాస్తవాలుగా వ్యాసాలు రాయడం. పాపం అమాయకులు వాటిని నమ్మడం.
నీ లాంటి వారు ఖండించినంత మాత్రాన చరిత్ర మాసిపోదు. ట్రై చేయి భయ్యా…
అడగడం మరచిపోయా, మా వాళ్ళూ వ్రాసుకున్నవి,వ్రాయించుకున్నవి, వక్రీకరించుకున్నవి చరిత్రలు అంటావు… మరి మీరేమీ రాయించుకోలేదా… పాపం సమయం చాలలేదేమో కదా మీ పూర్వీకులకి. ఏం చేస్తాం పాపం ఆరు నెలలు అడవుల్లో వుంటే ఆరు నెలలు పొలాల్లో వుంటారు చరిత్ర రాయించుకునే తీరెకెక్కడిదిలే….. ఇప్పుడు మీకు తీరిక చిక్కింది కదా అందుకనేనేమో కదా చరిత్ర అంతా మాదే అని చెప్పుకోవడానికి తెగ ఆయాస పడి పోతున్నారు.
Soodhi bagga ne try chesav raa sodara
Sevappa Nayak (1532–1580), was the first Thanjavur Nayak king. He was the son of Timmappa Nayak, a Vijayanagara viceroy in the Arcot region from his wife Bayyambika. The work Raghunathabhyudayam written by Vijayaraghava Nayaka gives some genealogical details of Timmappa. Timmappa or Timmabhupati was the ruler of North Arcot with his capital at Nedungunram.[7] The epigraphs of all of the Tanjore Nayaks show that they belonged to Nedungunram.[7] One of Krishnadevaraya’s epigraphs mentions that Timmappa also had the high privilege of serving him as a door keeper (vasal) and was the emperor’s dalavay (commander) who took part in the Raichur campaign.[8] According to historian V. Vriddhagirisan, Timmappa Nayak was the brother of Nagama Nayak.[9] Nagama Nayak was the father of Visvanatha Nayak (founder of the Madurai Nayak dynastic line). Hence Viswanatha Nayak and Sevappa Nayak were cousins.
The work Raghunathabhyudayam mentions that Timmappa and Bayambika had 4 sons: Pedda Seva, Chinna Seva, Pedda Malla and Chinna Malla. However, not much is known of the other 3 sons. Of the 4 sons, Chinna Seva alias Sevappa Nayak seems to have distinguished himself.
Before assuming power of the Tanjore kingdom, Sevvappa had distinguished himself under Krishnadavaraya as an administrator and a builder. Sevappa’s wife Murtimamba was the sister-in-law of Achyuta Deva Raya and the sister of the Vijayanagara Queen, Thirumalamba. Some sources suggest that Sevappa acquired the Thanjavur Kingdom asstridhana (dowry) from Achyutadeva Raya. Sevappa was also a ceremonial betel bearer to Achyuta Deva Raya, the brother of Krishnadevaraya.
According to the book Arunachala: A short history of hill and temple in Tiruvannamalai (pg 54-55), the “position of a ceremonial betel bearer or adaiappan (thambul karandivan) was a post given to a very trusted subordinate.. and Sevappa being a powerful and influential man of the locality was appointed the first nayak”. The position of a betel bearer was usually not given to an outsider, as this position would make the man privy to all of the king’s personal details. Therefore, the position was usually given to a trusted member within the family.
Achuthappa Nayak[edit]
Sevappa’s son, Achuthappa Nayak (1560–1614), was named in memory of Achyuta Deva Raya. He led a peaceful reign of 54 years. Up until 1580 Achuthappa Nayak co- ruled with his father under the Yuvaraja title while immediately after that he was joined by his heir-son Raghunatha Nayak. He was said to be deeply religious and was well considered a master in the art of warfare. His minister was Govinda Dikshitar, a great scholar and a shrewd administrator. His long reign was of comparative peace apart from the internal struggles enabling him to contribute much to spiritual and public utility development.
నేను అడిగినది తంజావూరు నాయకరాజులు యొక్క కులాన్ని తెలిపే చారిత్రక ఆధారం చూపమని అడిగితే ,కళావతి వాళ్ళ ఆడపడుచు,రఘునాధుడు 100 గ్రంధాలు రాసాడు చదువుకొ అన్నావు.మీరు ఇచ్చిన తెలుగు వివరణగాని, ఇంగ్లీష్ వివరణ ఏది నేనడిగిన ప్రశ్నకు జవాబు కాదు.
అడపం కొలువుకు నమ్మకస్తులు కావాలి,కాని కుటుంబ సభ్యులు కాదు, ఆ కొలువు రాజ కుటుంబికులు చేసేది కాదు.అలా నియమిచబడిన ఉదాహరనలు లేవు.అడపం అనేది సేవక పదవి. .తంజావూరు రాజులు ఎక్కడా మేము బలిజ కులస్తులమని చెప్పలేదు.చెప్పితే అవి చూపు.నెలటూరి వెంకటరంగయ్య కూడా నేను పలానా చారిత్రక ఆధారం ప్రకారం వారిని బలిజ అన్నాను అని ఎక్క్డ అనలేదు,కేవలం ఆయన ఊహను మాత్రమే చెప్పాడు. కాదంటారా? ఏ శాసనం ప్రకారం ప్రకారం .ఏ చారిత్రక గ్రంధం అయన చెప్పాడో చూపండి.
నువ్వు చాలా మేధావివి భయ్యా…మధుర తంజావూరు రాజులు బంధువులు. వారి పిల్లలను వీళ్ళు వీరి పిల్లలను వాళ్ళు పెళ్ళీళ్ళూ చేసుకున్నారు. నీకు కొన్ని క్లూలు ఇచ్చాను చేతనైతే తెలుసుకో లేక పోతే మూసుకో… నువ్వడిగిన ప్రతి ఎదవ ప్రశ్నకూ సమాధానం చెప్పడానికి నేను అభి గారిని కాదు. చెత్త చర్చ చేస్తున్నావు.
రాజ కుటుంబాల మధ్యవివాహాలు రాజకీయ కారణాలతొ జరుగుతుంటాయి.కులమొకటి కాబట్టి జరిగాయని అనుకోవడం తప్పు.మధుర, తంజావూరు నాయక రాజ కుటుంబాలు రెండూ శూద్ర కులాలు కావటం,రెండూ సామాన హోదాను కలిగి ఉండటం,కొన్నిసార్లు యుద్దాలు కూడా జరిగాయి.అందువలన వైరాలకు ముగింపుగా వైవాహిక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతమాత్రాన ఇద్దరి కులాలు ఒక్కటి అంటె చరిత్ర అంగీకరించదు.
నేను అడిగిన ప్రశ్నలకు డైరెక్ట్ గా సమధానం చెప్పలేక వెదవ వాగుడు వాగవద్దు.
నీ వెదవ ఆధారాలతో ఇతరుల చరిత్రను కబ్జా చెస్తావుంటే చూస్తూవుండం.
నీవుగాని, నీ మీత్రుడుగాని మీ చరిత్రకు శాసనాలు, ఆనాటి గ్రంధాలు నుండి ఆధారాలు చూపు.
నీ ఇష్టం వచ్చినట్లు వ్రాసుకొని నమ్మమంటే నమ్మవలసిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు.
మంచిది మిత్రమా…మీకు తెలిసి తంజావూరు నాయక రాజులు వేరే కులానికి చెందిన వారని మీ వద్ద ఆధారాలు ఏమైనా వున్నాయా? రాఘవ మాటలు పట్టించు కోవద్దు యువకుడు కాస్త ఆవేశం ఎక్కువగా వుంటుంది. ఉంటే చూపించండి. మా రాతలు నమ్మండి అని మిమ్మల్ని మేమేమీ అడగడం లేదు. అంత అవసరం కూడా ఏమీలేదు. ఇతరుల చరిత్ర కబ్జా చేస్తున్నాం అని ఆరోపించారు మీరు. మా చాలెంజ్ లను మీరు ఒప్పు కోవడం లేదు. మా చరిత్రను మీరు కబ్జా చేశారో మీ చరిత్రను మేము కబ్జా చేశామో కేవలం ఆధారాలు చూపడం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మధుర, తంజావూరు, జింజి నాయక రాజులు బలిజ కులస్తులు అని మేము అంటున్నాము….
కాదు అనడానికి మీ వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చూపించండి చూద్దాం. మీ వద్ద వున్న ఆధారాలు నిజమైనవే అయితే నేను ఒప్పుకోక పోయినా లోకమంతా ఒప్పుకుంటుంది.
నేనెప్పుడూ చెప్పేమాట ఒకటే ఏ వంశం గురించిన చరిత్రను ఆ వంశం మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. ఇతరులకు వారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం కానీ అగత్యం కానీ వుండవు. అలా మా వంశాలు చరిత్రను నిక్షిప్తం చేసుకున్నాయి. మొదటి నుండీ విజయనగర రాజులు బలిజ కులస్తులనే అభిప్రాయంతోనే ప్రజలంతా ఉన్నారు. అందు వల్లనే శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్టు లు, శ్రీకృష్ణదేవరాయ అన్నదాన సత్రాలు, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘాలు బలిజ కులస్తులు ఏర్పాటు చేశారు. మరి నేడు రాయలు మావాడు అంటున్న మీ గొల్లలు ఎందుకని ఇవన్నీ చేయలేదు? ఇక గొల్ల కులస్తులు ఆఫ్ట్రాల్ కాటమరాజు కథను గొప్పగా చెబుతారు. మరి అంతకంటే వంద రెట్లు గొప్పవాడైన రాయల కథలు ఎందుకు చెప్పలేదు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని మిమ్మల్ని అడగడం లేదు. అత్మ విమర్శ చేసుకోమని అంటున్నాను. రాజుల మధ్య వివాహాలు రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటాయి కులమొకటి అనుకోవడం తప్పు అంటారు మీరు. దక్షిణ భారత దేశంలో ఏ ముస్లిం చక్రవర్తికి పిల్లనిచ్చి రాజీ చేసుకున్న దాఖలాలు కనిపించవు ఎందుకు? నాడు కులాలు కట్టు బాట్ల గురించి తెలుసుకోకుండా మీరు వాదిస్తున్న వైనం కులాలు కట్టుబట్ల గురించి తెలిసిన వారికి వళ్ళు మండిస్తుంది. అందుకే రాఘవ రాయల్ మీ పైన మండి పడ్డాడు.
తంజావూరు నాయక రాజులు బలిజ కులస్తులు కాదు అని నిరూపించే ఆధారం మీ వద్ద వుంటే చూపించండి మా క్లెయిం వెనక్కు తీసుకుంటాం. అలా చూపించలేనప్పుడు రాఘవరాయల్ చెప్పినట్టు చేయండి సరిపోతుంది.
నీకు కళ్ళూన్నాయా లేవా… నకిలీ సోమరాజూ….
కందుకూరి ప్రసాద భూపాలుడు రాసిన శ్రీ ఆంధ్ర విజ్ఞానము అనే గ్రంధం లో 2997 వ పేజీ లో విజయరంగ చొక్కనాథుని కులబంధువులంగూర్చిన ప్రకటనలు అని వుంది చూడు. అందులో రంగనాథ స్వామి దేవాలయంలో వున్న శాసనాన్ని యథాతథంగా ప్రకటించాడు చదివి చావు. రాజబంధువులు అన్న కాప్షన్ లో 1. గరికపాటి వారు వీరు (విజరంగ చొక్కనాథ) నాయని వారనియు ననంబడుదురు. 2.అల్లూరి వారు వీరు ‘అమ్మ కుమారూలనబడుదురు (వీరు తంజావూరు ప్రభువగు విజయరాఘవ) నాయని వారనియు ననబడుదురు. అని వుంది చదివి చావు. ఇంకా నీ వెర్రి తగ్గక పోతే శ్రీరంగం దేవలానికి వెల్లి అక్కడ శాసనం చదువుకో. అది కూడా నీకు అర్థం కాకపోతే నీ ఖర్మ. వెధవ వాదనలు ఆపి నిద్రపోరా భై…ఎందుకు తల తింటావు… నీ లాంటి వారు వందమంది వచ్చినా మా కుల చరిత్ర వెంట్రుక కూడా పీకలేరు….నీదగ్గర విషయం లేదు అది నాకు అర్థం అయింది మా అభి సార్ కే అర్థం కావడంలేదు. లింక్ కూడా కాలబెడుతున్నా చదివి చావు… ఇంకా వాదిస్తా నంటే ఏ గంగలోనైన దూకు నీ ఖర్మ….
http://balijavani.blogspot.in/2015/04/blog-post.html
మీరిచ్చిన ఆధారాల మీద ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్పకుండ సొల్లంత వ్రాసారు.
తంజావూరు రాజులు తాము బలిజలమని ఎక్కడా చెప్పలేదు. ఆ అధారాలు చూపండి.ఎవడెవడో వ్రాసినది కాదు.
ఏ వంశచరిత్ర ఆ వంశమే నిక్షిప్తం చేసుకుంటుంది అన్నారు, అది అన్ని కులాలకి వర్తిస్తుందని మరవకండి.
శ్రీకృష్ణదేవరాయల పేరుతో సంస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలు బలిజ అయిపోడు.
ఆయన ఎవరో చరిత్ర స్పస్ప్టంగా చెప్పుతూనే వుంది. కబ్జాకోరులే బుకాయిస్తున్నారు.
క్షత్రియ సంగమ వంశ రాజకుమార్తెను శూద్ర కులస్తుడైన కాటయవేమారెడ్డికి ఇచ్చినారు చదవండి. విజయబగర రాజ కుమార్తెని బహమని సుల్తానుకి ఇచ్చినారు తెలుసుకోండి.
రాకియ వివాహాలు కులనిర్ధానానికి పనికిరావు.
తంజావూరు రాజులు బలిజలని నిరూపించే ఒక శాసనాన్నిగాని, ఒక ప్రాచీన గ్రంధం చూపండి.
సోమరాజు సాగి గారూ నేను మొదటి నుండీ ఈ బ్లాగు ఫాలో అవుతున్నాను. అభిమన్యుడు గారు అన్ని ఆధారాలు చూపిస్తున్నా మీరు పదే పదే వాటిని నిరాధారంగా ఖండిస్తున్నారు. సరైన వాదన ఇది కాదేమో. అన్నీ ఖండిస్తున్నారే కానీ మీరు ఒక్క సరైన ఆధారం కూడా చూపించలేదు. నేను యాదవ కులానికి చెందిన వాడినే కానీ ఇతరుల చరిత్ర కబ్జా చేయల్సిన అవసరం లెదు మాకు. నేను రఘవరయల్ చుపిన ఆధారలు ఒపూకుంటున్నాను దయచెసి మొందిగ మాట్లాడొద్దు. మీరు వెంకటరత్నం గారేనని నేను అనుకున్నాను.
అభి గారు చూపినవి మీకు అధారాలుగా కనపడి ఉండవచ్చు.కాని అవి చారిత్రక ఆధారాలు కావు.అవి ఊహాగానలే.ఏ చరిత్రకు సంభందించిన అంశాల నిర్ణయాలకు చారిత్రక అధారాలు ఉండాలి.అవి; శాసనాలు మరియు అనాటి గ్రంధాలు.అవి చూపకుండా ఏ నిర్ణయమైనా ఊహగానమే.ఊహాగానలను చూపి మా చరిత్రను కబ్జా చేస్తూవుంటే చూస్తూవుండలేము.
వారి వాధనలకు చారిత్రక ఆధారం చూపమనండి, నేను నోరు మూసుకుంటాను.
కులాంతర వివాహాలవలన వదువరుల కులాలు మారవు .ముఖ్యముగా మగవాడి కులము మారదు.
చెవ్వప్ప శూద్రుడు, అచ్యుతరాయలు క్షత్రియుడు.
చెవ్వప్ప అతని సంతానము బలిజలని గాని, క్షత్రియులనిగాని ఒక్క చారిత్రక ఆధారము చూపండి.వాడు అన్నాడు ఈడు అన్నాడు అనికాదు.ఎవరైన చెప్పిన కూడా చారిత్రక ఆధారముతో సహ ఉదహరైస్తె కూడా అంగీకరించవచ్చు.
శ్రీ కృష్ణదేవరాయలు గాని విజయనగర రాజులు బలిజలనడానికి చారిత్రక ఆధారం చూపమనండి.
బలిజ పాట ఒకటి ఇచ్చారు,దానికి మీ అభిగారు చెప్పిన అర్ధం లేదు.అదే అర్ధము ఉన్నదని నమ్మితే ఆ పాట ఏ గ్రంధములోది,దాని రచయిత ఎవరు, అది వ్రాయబడిన కాలం ,ఆ పాటకు ముందున్న బాగం ఆ పాట తరువాత ఉన్న బాగం కూడా ఇవ్వమని చెప్పండి
రాజేష్ గారు, దానిని బట్టి చర్చిద్దాము.ఊహాగానాలు,వక్రీకరణలు,అర్ధ సత్యాలు, వ్రాసుకున్న్నవి ,వ్రాపించుకున్నవికాదు.
నిజమే కదా కందుకూరి ప్రసాద భూపాలుని చేత అభి గారు నేను ఇద్దరం కలసి డబ్బులిచ్చి రాయించాం. అప్పుడు ఆయన కాస్త ఎక్కువ అడిగితే బేరం కుడా ఆడాం లెండి. విజయరంగ చొక్కనాథుడు కూడా గొల్ల కులానికి చెందిన వాడైతే నేనూ అభిగారే కలసి వెళ్ళి బేరం ఆడి మరీ శ్రీరంగం లో తను బలిజ కులస్తుడని శాసనం వేయించాం. విశ్వనాథ నాయకుడు పట్టభిషేక శాసనాన్ని కూడా నేనే రాయించా అప్పుడు అభి గారు ఏదో పని వుండి రాలేక పోయారు. అసలు తలకాయ వుండే మాట్లాడుతున్నావా నీవు?
నాకిప్పుడు ఒకటి అర్థం అయింది సోమరాజు సాగి అనేవాడి తల్లి దండ్రులు కూడా వేరు వేరు కులాలకు చెందిన వారని. క్షమిచు భయ్యో పెద్దవాళ్ళను ఈ వివాదం లోకి లాగడం నాకు ఇష్టం లేదు అయినా తప్పడం లేదు మరి.
నీవు ప్రతి సారీ వారు వేరే కులం వీరు వేరే కులం అంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. మీ అమ్మ, నాన్న వేరు వేరు కులాలకు చెందిన వారై వుంటారని నేను అభిప్రాయ పడుతున్నాను. అందుకే నువ్వు వుత్త వెధవవు అంటాను నేను. కుల సంకరం వల్ల పుట్టిన వాడికి కులసంకరం తప్పుకాదనే అనిపిస్తుంది అది సాధారణం. కానీ ప్రపంచమంతా కుల సంకరం కాలేదని తెలుసుకో…..
అభిగారూ నేను చెప్పాను కదా ఇతడి దగ్గర విషయం లేదు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుస్తున్నాడు.
ఇంత చర్చ ఎందుకు ఒక్క ఆధారం చుపించురా భై. వట్టిచేయి మూర ఎంతకాలం వేస్తావు. రాయలు బలిజ కాదని నీవు నిరూపిస్తే రూ.1,00,000 ఇచ్చి మా వాదన నుండి తప్పుకుంటాము.
రకరకాల పేర్లతో వాదించీ…వాదించీ…నీ స్వార్థం కొరకు గొల్ల కులాన్ని మోసం చేసి బలి చేస్తున్నావు. పాపం అమాయకులు మీ మాటలు నమ్మి పాడై పోతున్నారు.
జనాలను మోసం చేయొద్దురా భై. మీ గుంటూరు జిల్లాలో మీరంతా కోటరీగా ఏర్పడి ఇలాంటి పనులు చేస్తున్నారని మాకు ఎప్పుడో తెలుసు. మీ వెనుక వున్న అసలు చరిత్ర కబ్జాగాళ్ళెవరో కూడా తెలుసు. వారు ముందుకు రాకుండా మీ చేత వాదనలు చేయిస్తున్నారని కుడా తెలుసు. నేను ఇంత చెప్పినా దీన్ని కూడా నీవు ఖండిస్తావని కూడా తెలుసు.
అభిగారూ నిద్ర పోయేవాడిని మేల్కొలపొచ్చు…నటించే వాడిని నిద్ర లేపలేము. సాగి సోమరాజు అనే వెంకటరత్నం యాదవ్ కు అన్నీ తెలుసు. తానాడిన అబద్ధాలను ఎలాగైన నిజం చేసుకోవాలనే తపనతో అది చూపించు ఇది చూపించు అంటున్నాడు. వీడు మాత్రం ఏమీ చూపించడం లేదు. ఇక్కడే అర్థం అవుతోంది కదా ఇక్కడ విషయం లేదని.
ఏవరైనా రాయలు బలిజ కులస్తుడు కాదు అని ఆధారలతో నిరూపించే వారికి రూ.లక్ష బహుమతి ఇస్తాం అలా నిరూపించ గలిగిన వారు ముందుకు రండి తేల్చుకుందాం. దీనికి మేము రెడీ మీరు రెడీనా…అయితే వారి ఫోన్ నెం. ఇక్కడే ఇవ్వండి మావాళ్ళు మితొ కలుస్తారు పబ్లిక్ వేదిక పైనే తేల్చుకుందాం.
కందుకూరివారిది,పుటపర్తివారిది ఊహాగానాలు.
చొక్కనాదుడు బలిజ అనడానికి ఆధారాలు చూపలేక చొల్లువాగుడు.
శ్రికృష్ణదేవరాయలు బలిజ అండానికి ఒక్క చారిత్రక అధారం చూపమంటే చూపలేక ఈ వేధవ వాగుడు.
శ్రీకృష్ణదేవరాయలు తనది ఏ కులమో ఆయననే స్వయం గా ఆముక్తమాల్యదలో చెప్పాడు,చదువుకో .
ఈ చ్చొల్లు చాలేజీలతో లోకాన్ని తప్పూదారి పట్టీంచడానికి ట్రై చేయకు.
Subham astu ‘ kalyânayâstu tad-dhâma pratyûhatnmiâpaham • yad-gajôpy agajôdbbûtam harinapi chapûjyate ‘ asti ksbîramayâd dêvair inathya-manân mahambudbêh • navanîtam îvôdbhûtam apanîta-tamô mabah • tasyâsît tanayas tapôbbir atulair ativaitba-nainà Budbah B punyair asya Purûravâ bhuja-balair Âyur dvishâm mgbnatah I tasy-Àyur Nabushô’sya tasya purushô vxid[djhê Yayftfci[h|kahitau • khyâtas tasyatu Tûivasur Vasu-mbhap»! àrï-Dôvayanî-patêh’
tad-vamèë Dêvakî-]ânîr DiHpêti mahâmatih I yaàasvî Tulavêndrêshu Yadôh Knshna îvânvayô * tatô’bbûd Bhnkka,niâ-]âuih îévata-knlufcipâlakah * atrâsam aguna-bhramèam ui.iuli-ratuam mabîbbujâin ‘ sarasâd udabbût tasmân Narasâvam-pâlakah ‘ Dêvakî-nandanât Kâmô Dêvakï-nandanâd iva 1 Kâverîm âsu badhvâ bahulatira ]alâ[mj yô viîanghyaiva êatnini * jîva-graham gnbîfcvâ samiti bhuia-balât T.aneha-râjyarçï tadîyyam ‘ kntrâ, êrîraDga-pûrvam tad apj. nija-vaàê pattunarçu yô b
EPIGRAPHIA CARNATICA -VOL 16
ఈ శాసనం శ్రీకృష్ణదేవరాయలు చంద్రవశ క్షత్రియుడు అనడానికి సాక్ష్యం
రాయలు క్షత్రియుడు కాదని ఇప్పుడు ఎవరన్నారు? వర్ణం కులం ఒకటి కాదు. ఇది మీకెప్పుడు అర్థం అవుతుందో మరి. రాజ్యపాలన చేసిన కొన్ని కోటబలిజ కుటుంబాలు తాము ఇతరులకంటే అధికులమని చెప్పుకునే క్రమంలో క్షత్రియ కులంగా చెప్పుకుంటున్నారు. అది తప్పు కూడా కాదు. సూర్య,చంద్ర,శేషనాగ,యదు వంశాలకు చెందిన వారు బలిజలు. 96 తెగలు కలిగి 56 రాజ్యాలు పరిపాలించిన వారిలో “నాయక్” అనే తెగ ఒకటి. ఈ నాయక్ అనే తెగకు చెందిన వారే నాయక రాజులు. అందుకే 1901 సెన్సస్ రిపోర్ట్ లో కానీ కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ లో కానీ నాయక్ ఆర్ బలిజ అని బ్రిటీషర్లు పేర్కొన్నారు. కందుకూరి వారు పుట్టపర్తి వారివి వూహాగానాలు కావు. మీవి వూహా గానాలు ఎందుకంటే వారు మీకంటె ఎంతో మేధావులు,పరిశోధకులు, రచయితలు, గొప్పవారు. వారిని అర్థం చేసుకునే స్థాయి మీకు వున్నట్లు లేదు నాయక అనేది కులం, అదే కలక్రమేణా నాయుడు అని రూపాంతరం చెందింది. నాయుళ్ళు అంటే బలిజలు ఇతరులు నాయుడు అంటే బిరుదం అనుకుని పొరపాటుగా తమ పేర్ల చివర తగిలించుకుంటున్నారు. నాయుడు అంటే సైనికాధికారులుగా పని చేసిన వారి బిరుదం అని చాలామంది పొరపాటు పదుతున్నారు అది పూర్థిగా తప్పు. నాయుళ్ళు అంటే బలిజ కులస్తులు.
మీరు ఎంత వాదించినా ఫలితం లేదు రాయలు బలిజ కులస్తుడు కాదని అనడానికి ఆధారాలు లేవు. కొత్తగా మూడు తామ్రశాసనాలను మా వాళ్ళు సేకరించారు. అవి చూస్తే మీ లాంటి వారికి కళ్ళు బైర్లు కమ్ముతాయి.
అభి గారూ ……
నకిలీ సొమరాజుకు మెంటల్ లేసింది. చొక్కనాథుడు తానే స్వయంగా బలిజ కులస్తుడిని అని పేర్కొంటూ శాసనం వేసుకుంటె వీడికి కళ్ళూ పోయాయా లేక మీ దెబ్బలకు నిజంగానే కళ్ళు బైర్లు కమ్మాయా? అముక్త మాల్యద లో రాయలు గొల్ల కులమని చెప్పాడా…ఒరేయ్ మెంటల్ కోటబలిజ లంటే విజయనగర రాజ సంబంధులని చాలమంది రాశారు చదివి చావు. ఎవడో రెచ్చగొడుతుంటే నువ్వెందుకు రెచ్చి పోతున్నావు. తలతిక్క వెధవా… నీయబ్బ అముక్తమాల్యదలో తాను చంద్రవంశ క్షత్రియుడినని, తుర్వసుడి సంతతి లోని వాడినని చెప్పుకున్నాడు గొల్లోడినని చెప్పుకోలేదు కదా….అక్కడే కాదు తాను అంకితం తీసుకున్న అనేక గ్రంధాలలో తుర్వసుడి పరంపనే తుళువాన్వయమైందని చెప్పారు. సంపెట అనే ఇంటి పేరు కలిగిన వారు కానీ, తుళువ అనే ఇంటి పేరు కలిగిన వారు కానీ మీ ఇండ్లలో ఒక్కడైనా వున్నాడా ఎందుకురా భై చరిత్రను కబ్జా చేయడానికి ఇంత తాపత్రయ పడుతున్నావు. మావాళ్ళు 16 మంది శాసనాలు, ప్రాచీన గ్రంధాలపై పరిశోధనలు చేస్తున్నారు. వారిని ఎదుర్కోవడం నీ లాంటి చెత్త గాళ్ళకు సాధ్యం కాదు నవరంద్రాలన్నీ మూసుకుని పడుకొరా భై. బలిజ కుల చరిత్ర ను కానీ బలిజ కులస్తులది కానీ ఒక్క వెంట్రుక కూడా నీ పీకలేవు.
నీ వర్ణవ్యవస్థ వ్యాఖలు కాలం చెల్లినవి.
96తెగలు,56 దేశాలు మీ కావని సాక్ష్యం ద్వారా నిరుపించాను, బ్రమలలో బ్రతికితే ఎవడు కాదనగలడు.
బకిజలు ‘నాయక్’తెగకు చెందిన వారని ఒక కొత్త థియరిని సృష్టించారు.ఇకా ఎన్ని చూడాలో?
మీ మూడు తామ్రశాసనాలు మరో కొత్త సృష్టి.
ఇలాంటి వాటిలో మీరు సిద్ధహస్తులు.
కాటారి ,సరుకులేనివాడే ఇలాంటి వాగుడు వాగుతాడు.
అభి, నీవు ఎంతటి మేధావివో ఈ మధ్య చూస్తూనేవున్నాను.
మీరు ఎన్ని తామ్రశానాలను చూపినా ఆహ్వానిస్తాను, చూపండి, వాటి రంగు తెలుస్తుంది.
ఇప్పటి వరకు నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదు, మరి వాటి సంగటి ఏమిటి?
నా మేధావితనం చూడాలంటే నీ కెపాసిటీ చాలదులే బ్రదర్… ఇప్పటిదాకా మీరు అంటూ చాలా మర్యాదగా సంభోధించాను…ఆ మర్యాదలకు నీవు అర్హుడివి కాదని తెలిసింది. నేను నా స్వంత ఐడి తో వాదిస్తున్నాను. నీవు దొంగ ఐడి తో వాదిస్తున్నావు. ఇక్కడే నీకు నాకు ఉన్న వ్యత్యాసం ప్రపంచానికి తెలుస్తోంది.
మీ మేధావితనం అర్ధమైనది కాబట్టే అన్నాను.ఇప్పుడు కూడా బయటపడింది.
మీకు కల్పనాశక్తి చాలానే ఉంది.మీ కల్పనశక్తి చరిత్ర కాదు. మీరు ఏది సృష్టించితే అది చరిత్ర కాదు.మీరు మీ టీం 16 మందో ,1600మందో వాస్తవాలు గ్రహించితె మంచిది,లేకపోతే సమాజములొ గౌరవాన్ని పోగొట్టుకోవడం ఖాయం.గ్రహించండి.
నా ప్రశ్నలకు సమాధానంగా నేనడిగిన సాక్ష్యాలను చూపండి.
page 179
No 38.
Nanjangud Taluk
1. Svasti sri vijayabhyudaya Salivahana saka 5 varusha
2.1434 sandu ……srimukha samvatsarada Phalguna ba svasti jitam
3.bhagavata gata ghana gaganabhena sthira simhasanarudha sri nahaajadhiraja ra
4.ja parameswara sriman mahamedini ,miseyaraganda kathari saluva sriman dekshina samu
5.dradhipati Narasimha varma maharajadhiraja tut putra pituranvagata YADAVA kulamba
6.ra dyumani samyuktva chudamini sakala vanahi brind sandoha (santarpana)paranarisahodara
7.sauchavira(sarvavira) parakramadhara sakala desadhisvara mani makuta charanaravinda kathari
8.trinetra srimat krishnavarma maharajadhiraja prudhvirajyam geyinottiralu dakshina de
9.sadhi vijayavagi dittayisida vira Krishnarayara nyupadim srimanu mahapradhanam Ya
10.ju sakheya khandava gotrada Apastambha sutrada srimanu Saluva Timmarasaru dakshina
11.varanesi Gajaranyakshetra Rajaraja purvada Talakadali sri mahadevadevo
12. ttama kirti Narayana devarige thayurasthalada kavahaliyolaganegado ……..
Translation ———–
Be it well.In the victorious and prospering Salivahan era 1434 year s having expired while the year srimukha was current, on the 5th lunar day of the dark half of Phalghuna.Be it well.Victory to the Adorable(padmanabha)who resembles the sky free from clouds.While illustrious Krishnavarma maharajadhiraja seated on the stable throne, the prosperous king of kings, lord of kings, champion over those who wear mustaches in the great earth, kathari saluva(dagger and kite ) , eruler over the southern sea,Narasimha mahadhiraja’s son ; asun to the fragment that is the Yadava race of which he is a lineal descendant: :…………………………Under the orders of vira Krishnaraya, whole he was pleased to go on a victorious expedition to the to the south:the illustrious mahapradhana(chief minister) Saluva Timmarasa of yaju sakha khandava gotra and apastambha sutra made agift to the best of the gods kirtinarayana devaru of Talakadu which is Rajarajpuram……………
Note —-
-It belongs to the reign of Vijayanara king Krishnaraya and is dated S.1434srimuka sam.phal.ba.5. This data correspond to March 15, A.D. 1514; ………The pecular feature in the historical portion of this record the king Krishnaraya is here styled krishnavarma maharajadhiraj as is also the case in two other inscriptions of th same Talu.(E.C.-III Nanjanguda 190 and 195 of 1512 and 1513 A.D)…………
Annual Report of the Mysore Archaeological Department for the 1930
University of Mysore ,
Banglore
1934.
285
traditional total of ninety-six clans which are said to be sprung
from the rulers of fifty-six countries who are the descendants of
Vrkram of Ujain whose traditional date is B.C. 56, Shalivahan of
Paithan whose traditional date is A.D. 78, and Bhojraja of Malva
whose traditional date is about the end of the tenth century.
According to the “traditional accounts, the Bhosles to whom Shivaji
belonged are the descendants of Bhojraja; the descendants of Vikram
are called Sukarajas; and those^of Shalivahan Rajakumars. All claim
to belong to one of the four branches or vanshas of the Kshatriyas,
Som-vansha or the Moon branch, Surya-vansha or the Sun branch,
Sesh-vansha or the Snake branch, and Yadu-vansha or the Shepherd
branch. The names of some of the families of these four branches
are : Of the Sun branch, Aparadhe, Bichare, Bhosle, Bhovar, Dalvi,
Dhdrrao, Hendhe, Gavse, Ghad, Ghadke, Ghag,- Ghorpade, Joshi,
Kadam, Malap, Mulik, Nakase, Nalavde, Nayak, Palve, Pardhe,
Patak, Patade, Povar, Rane, Rao, Raul, Sagvan, Salve, Sankpal,
Shinde, Shisode, Shitole, Surne, and Vaghmare ; of the Moon
branch, Bhate, Chavan, Dabhade, Dalpate, Darbare, Gaikavad,
Ghadam, Ghadke, Insulkar, Jagtap, Kalpate, Kamble, Kambre,
Kapvate, Kathe, Kesarkar, Man, Mahatre, Mohite, More, Nikam,
Nimbalkar, Patankar, Randive, Savant, Shelkar, and Varange; of
the Snake branch, Bagve, Bhoir, Bogle, Chirphule, Dhulap, Dhumal,
Dhure, Divte, Gavli, Jamble, Kasle, Lendpoval, Mhadik, Mokari,
Namjade, Parabh, Sangal, Tavde, and Thakur; and of the Shepherd
branch, Bagvan, Bulke, Dhumak, Gavand, Gharat, Ghavad, Ghogale,
Jadhav, Jagle, Jagpal, Jalindhare, Jare, Jasvant, Mokal, Malpovar,
Patel, Phakade, Shelke, Shirgone, Shirke, Tambte, Tovar, and
Yadav
THE GAZETTEER OF BOMBAY PRESIDENCY –POONA
VOLUME –XVIII PART–1
.
అవును మీరు చెప్పేవన్నీ కరెక్టే…నంజన్ ఘడ్ శాసనం తిమ్మరుసు వేయించింది. ఇందులో యాదవ కుల అంటె యదు వంశ అని అర్థం. గొల్ల అని కాదుగా…చెన్నుబోయిన అన్నాయ్…నీకు యాదవ, గొల్ల ఒకటి కాదని సవా లక్ష ఆధారాలతో నిరూపించినా నీ వెర్రి ఇంకా తగ్గినట్టు లేదుగా…96 తెగల్లో శ్రీకృష్ణదేవరాయలు యాదవ అనే తెగకు చెందిన వాడు కాదురా భై…”నాయక్” అనే తెగకు చెందిన వాడు. వీరినే నాయక రాజులు అంటారు. వీరిలో తుర్వసుని వంశానికి చెందిన వాడు. ఎక్కడొ పొరపాటున ఇతరులు వేయించిన ఒక శాసనం, పదాలు కుదరక రాసిన ఒక పద్యం పట్టుకుని ఎంత అల్లాడుతున్నారురా భై మీరు. ఇప్పటికే మొత్తం స్వంత కులాన్నే మోసం చేశారు మీరు. ఆ మోసాన్ని కప్పి పుచ్చుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నీకు అభి గారు పెట్టిన గడ్డి చాలినట్లు లేదు. రాయలు గొల్ల కులస్తుడు కాదురా భై…మీరు ఆయనను గౌరవించకపోయినా ఫరవాలేదు గొర్లు కాసుకునేవాడని అవమానించకండిరా….
“నాయక్” అంటే బలిజ కులం అని అర్థం రాభై…గొల్ల కులం అని కాదు. అందుకే బలిజలను నాయుళ్ళు అంటారు. నాయుడు అనేది బిరుదు కాదు. చాలామంది తెలియక పెట్టుకుంటుంటారు. కేస్ట్స్ అండ్ ట్రైబ్స్ లో నాయక్ ఆర్ బలిజ అని రాశారు చూడండి అర్థం చేసుకోండి. మారండిరా భై ఇంకా పాతచింతకాయ పచ్చడి పట్టుకుని ఎందుకు వేళ్ళాడుతారు. వెంకటేస్వర్లన్నా నువ్వు గత రెండేళ్ళ నుండి కొంచెం కూడా అప్డేట్ అవ్వలేదన్నా. నీకు కొత్త ఆధారాలేమీ దొరికినట్లు లేదుగా… పాడినపాటే పాడరా పాచిపళ్ళదాసరీ అన్నట్టు పాడిన పాటే ఎంతకాలం పాడుతావు. కొత్తది ట్రై చేయకూడదూ…..
యదువంశమంటేనే యాదవకులమని వ్యవహారము కటారిజి.
యాదవులు గొల్లలు ఒకటే అని ప్రపంచమంతా తెలుసు.
మీరు నిరూపించినది ఏమిలేదు.
అభిగారు నాకు గడ్డి పెట్టారు అన్నారు,ఇటువంటి పిచ్చి వాదనలు మానుకుంటే మంచిది.
నా వాధనను ,మీ వాధనను చరిత్రకారులకు చూపి నిర్ణయం కోరండి. ఎవరిది ఏమిటొ తెలుస్తుంది.
మీల రోజుకొక కథ అల్లవలసిన అవసరం లేదు.
నేను ఇచ్చిన శాసనం పొర్పాటు వున్నదని ఆర్కియాలజి వారిని సర్టిపై చేయమనండి.
యదువుది తుర్వసుడిది ఒక వంశం లేక కులం కాదా?
http://sreekrishnadevaraya.blogspot.in/2010/08/blog-post.html
Yadava. — Yadava, meaning descendants of king
Yadu, from whom Krishna was descended, has been
recorded as a synonym or title of Idaiyan, and a sub-
division of Golla and Koracha. There is a tradition
among the Idaiyans that Krishna was brought up by
their caste.
PAGE 415
CASTES AND TRIBES OF SOUTHERN INDIA -VOL-7
EDGAR THURSTON
http://balijavani.blogspot.in/2013/12/blog-post.html
యదువు నాటికి ఈ కులాలు లేవురా భై… ఒక మూల పురుషుడి నుండి ఎన్నో వంశాలు వుద్భవించి వుంటాయి. నీవు పక్కా గొల్లోనివి. బ్రిటీషు వారు రాసిన రాతలలో కూడా బలిజ కులస్తులు విజయనగర రాజులు అని రాశారు. గొల్ల అని ఎందుకు రాయలేదురా పెద్దన్నా? గొల్లలు యదు వంశీకులమని చెప్పుకోవడానికి ఒక కారణం వుందిరా నాయన. కృష్ణునికి గోపస్త్రీ వల్ల జన్మించిన వారని చెప్పుకున్నారు. అది కూడా తప్పు. కృష్ణుడి మనుమడు అనిరుద్ధునికి గోపస్త్రీలకు పుట్టిన వారము తాము యదు వంశీకులమని చెప్పుకున్నారు. అలాంటివారికి రాజ్యార్హత లేదురాభై. పట్టపు రాణులకు పుట్టిన వారికి మాత్రమే రాజ్యార్హత వుంటుంది. ఒరేయ్ బాబూ మిమ్మల్ని పురికొల్పుతున్న కురువృద్ధునికి కూడా ఈ సంగతి తెలుసురా నాయనా. మొదట శ్రీకృష్ణదేవరాయలు ను వాళ్ళే క్లెయిం చేశారు. తరువాత నాలిక కర్చుకుని మీ గొల్లోళ్ళను మా పైకి ఎగదోశారు. మీకు మామూలుగానే యాపకాయంత ఎర్రి వుంటది దానికి తోడు పెట్రోలు పోసే వృద్ధ మహానుభావుడు తోడయ్యాడు. ఇంకేముంది కల్లుతాగిన కోతికి మీకు తేడా లేకుండా అల్లరి చేస్తున్నారు.
చరిత్రకారులను నిర్ణయం కోరమని మాకెందుకురా భై సలహాలిస్తావ్ నువ్వే కోరవచ్చు కదా… రాయలు బలిజ కులస్తుడని చాలా మంది చరిత్ర కారులు ఒప్పుకున్నారు. గొల్ల అని మీ గొల్లోళ్ళ చేత కాకుండా, మీ వెనుక వున్న కమ్మోళ్ళ చేత కాకుండా వేరే ఎవరిచేతైనా చెప్పించు చూద్దాం.
నువ్వు పెట్టిన వీడియో చాలా పాతది. ఇప్పుడు ఇంకా చాలా ఆధారాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పెట్టించు టీవీ లో వాదన ఏది ఏమిటో తేలుతుంది.
నీ దగ్గర ఏమున్నాయి రాభై, ఒక్క నంజంఘడ్ శాసనం, అది కూడా రాయలు వేయించినది కాదు. పోనీ అందులో గొల్ల అని వుందా అంటే అదికూడా లేదు.
ఇన్నెందుకురా నాయనా శ్రీ కృష్ణ పరమాత్మ గొల్లోడని ఒక్క పండితుడితోనైనా సర్టిఫై చేయించు చూద్దాం. మేము అక్రమ సంతానమని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న మిమ్మల్ని చూస్తే చాలా జాలి వేస్తోందిరా భై. ఎందుకురా భై ప్రశాంతంగా కాటమరాజు కథలు చెప్పుకునే గొల్ల కులాన్ని నీ సగం తెలివితో బజారుకీడుస్తున్నావు. తప్పమ్మా కులానికి మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడ్డపేరు తీసుకు రాకూడదు.
పద్మారావు గారికి కోర్టు నోటీసులు పంపించారుగా ఎందుకు కేసు ఫైల్ చేయలేదు?
మేము కావాలనే ఆ నోటీసులకు రిప్లై ఇవ్వలేదు. మీ గుంటూరు కోర్టులోనే తేల్చాలని.
బలిజ కులస్తులు నాగలి పట్టగలరు, తక్కెడ పట్టుకుని వ్యాపారం చేయగలరు, కత్తి పట్టుకుని యుద్ధమూ చేయగలరు, శిల్పమూ చెక్కగలరు, కలము పట్టి కావ్యాలూ రాయగలరు. మీ లాంటి వారు చెత్త నోటీసులు పంపిస్తే వాటికి సమాధానం చెప్పగలిగిన న్యాయశాస్త్రమూ మా నరనరాలలో ప్రవహిస్తోంది. నెట్ లో చెత్త వాదనలు చెయక పోతే పండితుల సమక్షం లో గట్టి వాదనలు చేయొచ్చు కదా.
నీకు గానీ నీ వెనుక వున్న వారికి గానీ దమ్ముంటే మెము ప్రకటించిన రూ.1,00,000 లు గెలుచుకోవచ్చు కదా.
అభి గారు దమ్ముంటే నీ సర్టిఫికేట్లు చూపించు గొల్ల అని వుందో, యాదవ అని వుందో చూద్దాం అని చాలెంజ్ విసిరాడు కదా మరి ఎందుకు చూపించలేదు?
తరతరాలుగా నీవు యదు వంశీకుడివే అయితే యాదవ అని రాసుకోక గొల్ల అని నీ తాతలు, తండ్రులు,నీవు ఎందుకు రాసుకున్నారు?
చరిత్రలో మీకు దక్కిన చిన్న గౌరవాలు కూడా “సన్నిధి గొల్ల” “బొక్కసం గొల్ల” అనేపదవులు మాత్రమే. ఈ రెండూ కూడా కాపలా ఉద్యోగాలే సేవికా వృత్తులే.
నీకు మొత్తనికి ఎలాంటి పని వున్నట్టు లేదు ప్రతి బ్లాగులో నీదే అల్లరి. పొద్దున లేసినప్పటి నుండి నెట్ తప్ప పిల్లలకు పాఠాలు కూడా చెప్పేటట్టు లేవుగా…
ఇకనైన మానుకోరా భై తప్పుడు క్లెయిం లు చేయడం. గొల్ల కులానికి నువ్వేదో మేలు చేస్తున్నా అనుకుంటున్నావేమో..చరిత్రలో తీరని ద్రోహిగా కులం ముందు నిలబడతావు..అప్పుడు నీకు మిగిలేది అవమానమే. గొల్ల కులాన్ని మోసం చేయడం ఇకనైనా మానుకో.
నువ్వు పాత కన్నడ టీవీ చర్చను, 2009 నుండి పట్టుకున్నావు20013 వరకు నీకు అదే వాదన. 2014 నుండి నంజుంఘడ్ శాసనాన్ని పట్టుకున్నావు. ఈ రెండూ కూడా రాయలు యదు వంశీయుడు అనే అంటాయే కానీ గొల్ల వాడు అని చెప్పవు.
2009 నుండి మా వాళ్ళు మీ గొల్లలకు సంబంధించిన శాసనాలు కూడా సేకరించారు.
తిరుగు లేని సాక్షాలతో యుద్ధానికి సిద్ధంగా వున్నారు.
చూద్దాం మీరు ఎంతవరకు వెళతారో అని ఎదురు చూస్తున్నాము.
కొత్త కథలు వెలుగు చూసినప్పుడు వాటినే కదన్నా చర్చించుకోవాలి.
నీ లాగ 2014 లో కూడా పాత టీవీ చర్చను పట్టుకుంటే లాభమేముంటది.
మరి అదే ఈద్గర్ త్రష్టన్ అదే కేస్ట్ అండ్ ట్రైబ్స్ లోనే విజయనగర రాజులు బలిజ కులస్తులు అని రాశాడే చూడలేదా నీవు. విజయనగర రాజులును బలిజ కులస్తుల జాబితాలో చేర్చాడు. మరి మీ గొల్ల కులస్తుల జాబితాలో ఎందుకు చేర్చలేదు? అందుకే మిమ్మల్ని సగం చదువుగాళ్ళూ అనేది.
http://rayudus.blogspot.in/2008/04/350000-total-estimated-population-is.html
ఇందులో దేనికైనా ఒక్క చారిత్రక ఆధారం వుందంటావా చెన్నుబోయినా. నీవు పోరాడలేక తోడు తెచ్చుకున్నావా. మేము ఇప్పటికీ చాలెంజ్ చేస్తున్నాము “నాయక” అంటె బలిజ కులస్తులు. ఇది ఇతరులు పెట్టుకోకూడదు. ఎవడో నీ లాగ సగం తెలిసీ తెలియని వాడు స్వంతంగా డబ్బా కొట్టుకున్నాడు అన్నయ్యా. దానిలో ఒక్క ఆధారం కూడా చూపించలా. చూపించలేదు. ఇక రాయుడు గురించి బలిజలు మాత్రమే పెట్టుకోవాలన్న ఆధారం కానీ ఏదీ మాకు లభించలేదు. సమాచారం లేకుండా పిచ్చిపిచ్చిగా మేము వాదించలెము కదా. రాయుడు అంటే రాజు, యజమాని అనే అర్థాలు వున్నాయి. ఇక చౌదరి అనే పదానికి వంద ఎకరాల భూస్వామి అని అర్థం. దీని గురించి కూడా నాకు సరి అయిన అవగాహన లేదు కాబట్టి చర్చించలేను. కమ్మ కులం ఒకానొక కాలంలో బలిజ కులం నుండి విడిపోయిందని అంటున్నారు. కొన్ని ప్రాచీన గ్రంధాలలో అక్కడక్కడ విడిపోయిన వుదంతాలు వున్నాయి. ఒక వేళ కమ్మలు నిజంగానే బలిజ కులం నుండి విడిపోయి వుంటే విడి పోక ముండు వున్న చరిత్రను వారు చెప్పుకోకూడదు. అది బలిజ కులస్తుల చరిత్ర అవుతుందే కానీ కమ్మ కులస్తుల చరిత్ర కాదు. విడిపోయిన నాటి నుండి వున్న చరిత్ర మాత్రమే వారు చెప్పుకోవాల్సి వుంటుంది. కుల కట్టుబాట్లలో తప్పులు చేసిన వారిని మాత్రమే కులం నుండి వెలి వేసే వారు. వెలమ కులానికి అలాంటి చరిత్ర వుంది. మరి కమ్మ కులస్తులకు సంబంధించి అలాంటి చరిత్ర వుందో లేదో ఇప్పటి వరకు తెలియదు.
ఇక కాకతీయుల ను మొదట్లో కమ్మకులస్తులు క్లెయిం చేసుకున్నారు. అప్పటి చరిత్ర కారులకు ఆర్థిక సహాయం వంటి వాటిని అందజేయడం వల్ల చిలుకూరి వీరభద్రరావు వంటి వారు తమ సదిగ్దాభిప్రాయాలను వెల్లడించారు. ఆ తరువాత చరిత్ర కారులు సరికొత్త శాసనాలను పరిష్కరించిన తరువాత కకతీయులు బలిజులు,గౌరీపుత్రులు అని పిలువబడినట్లు ధృవీకరించారు. కనుక పాత గ్రంథాలను రాసుకున్న కమ్మ ప్రొఫెసర్లు వాటిని సవరించుకోవాలి. సవరించుకోక పోతే చరిత్రలో డబ్బాగాళ్ళుగా మిగిలిపోతారు. అది వారి ఇష్టం.
ఇక నాయక, నాయుడు అనే పేర్లపై మా పరిశోధకులు పరిశోధన చేసి సాక్షాలతో సహా వెల్లడించారు. నిజా నిజాలపై ఎవరికి వారు తమను తాము సంస్కరిచుకోవాలే తప్ప ఇతరులతో చెప్పించుకోకూడదు. ఎందుకంటే కమ్మ కులస్తులు గతం కంటే నేడు వైభంగా వున్నారు. వారికి ఇతరుల చరిత్ర కబ్జా చేయాల్సిన అవసరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను. పట్టుదల క్రమశిక్షణ కలిగిన జాతిగా ఎదిగారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన లైబ్రరీకి మొదట్లో శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టుకున్నారు. ఆయన కమ్మ కాదు అని తెలుసుకుని వెంటనే ఎంటీఆర్ లైబ్రరీ గా పేరు మార్చుకున్నారు. థట్ ఈజ్ స్పిరిట్.
అభిగారు ఎప్పుడూ ఒక మాట అంటారు.
“నిజానికి చరిత్రలో ఏ కులం తక్కువ కాదు ఎక్కువ కాదు దేని చరిత్ర దానిదే. ఎవరి చరిత్ర వారు తెలుసుకోవాలి ఇతరుల చరిత్ర కబ్జాకు పాల్పడ కూడదు. పొరపాట్లు సహజం వీలైనంత వరకు తప్పు తెలిసినప్పుడు సవరించుకోవాలి. అలా సవరించు కోక పోతే వెనువెంటనే అవమానాలు రెడీగా వుంటాయి”.
మరచిపోయినా పెదరాయుడంటే ఎవరో నీకు గానీ నిన్ను ఎగదోసిన వారికి కానీ తెలిసినట్టులేదు. శెట్టి సమయం పెద్దలైన దేశాయిశెట్లనే పెదరాయుడు అంటారు. తీర్పులు చెప్పింది వీళ్ళే. తప్పులు చేస్తే కులాల లోనుండి వెలివేసింది వీళ్ళే. కౌర్నూల్ మేన్యువల్ చూడు అందులో గొల్ల అనే కేప్షన్ క్రింద చూసేవు. బలిజ అనే కేప్షన్ క్రింద చూడు. వాళ్ళ తీర్పులేంటో ఎలా వుంటాయో తెలుస్తుంది. సినిమాలు చూసి గాడ్ ఫాదర్ లు చెప్పింది చూసి సగం నాలెడ్జ్ తో వాదనలు వద్దురా భై. 18 కుడిచేతి కులాల పెద్దలు వీరు. గ్రామాలలో వీరు చెప్పిందే వేదం. వీరు చేసిందే శాసనం. అందుకే బలిజ కులస్తుల ఇండ్ల పేర్ల చివరలో “శెట్టీ” అనే ఉపనామం ఉంటుంది. రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శెట్టి సమయాల గురించిన చరిత్ర తెలుసుకున్నప్పుడు మాత్రమే భారతదేశ చరిత్ర సంగ్రంగా తెలుసుకోగల్గుతారు. వాటిని విస్మరించిన వారికి చరిత్ర సరిగా అర్థం కాదు. ఎక్కడ రాయలు పేరు కనిపిస్తే అక్కడ వాలిపోయి నంజుంఘడ్ శాసనాన్ని పేస్ట్ చేయడం కాదు భయ్యో చరిత్ర అంటే. చదవడం తెలుసుకోవడం తరువాత వ్యాఖ్యనించడం. ఆ తరువాత సహేతుకమైన ఆధారాలతో ఖండించడం.
ప్రతి బ్లాగులో నువ్వూ నీ నంజుంఘడ్ శాసనం. పారిజాతపహరణం పద్యాలను వదిలేశావు ఈమధ్య..త్వరలో దీన్ని కూడా వదిలేస్తావని ఆశిస్తూ.. నీ ప్రియమైన శత్రువు కటారి రాఘవ రాయల్.
కటారిగారు, చరిత్ర నిర్మాణానికి అధారాలు శాసనాలు, ప్రాచీన గ్రంధాలు.
ఆర్కియాలజివారు నిర్ధారించిన శాసనాలు చూపించు .
ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు.
http://telugubasha.blogspot.in/2010/08/blog-post.html
https://te.wikipedia.org/…/శ్రీ_కృష్ణదేవ_రాయ…
http://www.navatelangana.com/article/jaatara/255254