సరస భారతి శ్రీ హేవళంబి ఉగాది వేడుకలు
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సరసభారతి 103 వ సమావేశంగా శ్రీహేవిళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాది(29-03-17 )కి 3 రోజులముందు 26-3-17 ఆదివారం మధ్యాహ్నం3 -30 గం లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో ఉన్నకీ శే .లు శ్రీ మైనేని వెంకట నరసయ్య ,శ్రీమతిసౌభాగ్యమ్మ స్మారక ఏ.సి .గ్రంధాలయం (శాఖా గ్రంధాలయం )లో ,ఉగాది పురస్కార ప్రదానం ,స్వయం సిద్ధ పురస్కార ప్రదానం ,ఉగాది కవి సమ్మేళనం గా నిర్వహిస్తున్నాము .
అతిధులకు కవి మిత్రులకు ,సాహితీ బంధువులకు ఉగాది శుభాకాంక్షలతో సాదరం గా ఆహ్వానం పలుకుతున్నాం .పాల్గొని జయ ప్రదం చేయండి .
సభాస్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి –శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ –శాసన మండలి సభ్యులు
గౌరవ అతిధి –శ్రీ పరుచూరి శ్రీనాథ్ –ప్రముఖ అంతర్జాతీయ గణిత శాస్త్ర వేత్త ,వితరణ శీలి స్వర్గీయ పరుచూరి రామ కృష్ణయ్య ఫౌండేషన్ ట్రస్ట్ –నిర్వాహకులు (అమెరికా )
ఆత్మీయ అతిధులు –శ్రీ చనుమోలు సత్యనారాయణ ప్రసాద్ –ప్రముఖ సంఘ సేవకులు ,స్వచ్చంద సంస్థల నిర్వాహకులు ,స్వచ్ఛ.భారత్ కార్యకర్త (విజయ వాడ )
శ్రీ చలపాక ప్రకాష్ –రమ్య భారతి సంపాదకులు ,’’నానీ కవితా ప్రక్రియ ‘’పరిశోధకులు (విజయవాడ )
విశేష అతిధి-డా.శ్రీమతి ఆర్.భార్గవి –ప్రముఖ వైద్యులు మరియు సాహితీ వేత్త (పామర్రు )
మనవి-ఈ వేదిక పై శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీ పరుచూరి శ్రీ నాథ్ గార్లు సంయుక్తంగా ఒక ముఖ్య ప్రకటన చేస్తారు .
స్వర్గీయ శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవానమ్మగారల స్మారక ఉగాది పురస్కార౦ ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రాసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతులు
స్వీకర్తలు -1-విద్యా వారిధి,బహుసంస్కృతాంధ్ర గ్రంథ రచయిత ,విశ్రాంత సంస్కృత ఉపన్యాసకులు జ్యోతిశ్శాస్త్ర వేత్త శ్రీ నిష్ఠల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు (పొన్నూరు )
2- అవధాన భారతి ,సాహితీ చతురానన ,ఛందో వైవిధ్య నిష్ణాత ,సంస్కృతోపన్యాసకులు – విద్వాన్ శ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజారావు గారు (హైదరాబాద్ )
స్వయం సిద్ధ ఉగాది పురస్కార ప్రదానం
ప్రదాతలు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు మరియు శ్రీ మైనేని గోపాల కృష్ణ, శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా)
స్వీకర్త – .టి.ఐ ,ఐ,టి .సి కోర్సులకు పాఠ్య గ్రంధాలను పాలిటెక్నీక్ ,ఇంజనీరింగ్ విద్య లకు రిఫరెన్స్ గ్రంధాలు రచించి స్వ౦త ఖర్చులతో ముద్రించి,ప్రభుత్వాల నుండి ఏ రకమైన ప్రోత్సాహకం లభించని సాంకేతిక విద్యా వేత్త,రిటైర్డ్ డెప్యూటీ ట్రెయినింగ్ ఆఫీసర్ శ్రీ నాదెళ్ల శ్యామ సుందర రావుగారు (విజయవాడ )
కార్య క్రమ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
‘’వసుధైక కుటుంబం ‘’ అంశం పై ప్రముఖ కవి మిత్రుల చేత కవి సమ్మేళనం నిర్వ హి౦ప బడును
పద్యాలు అయితే 5 కు , వచన కవిత అయితే 15 పంక్తులకు పరిమితం .చదివిన కవిత కాపీ ని సరసభారతి కి అందజేయ మనవి .
నిర్వహణ –శ్రీ పంతుల వెంకటేశ్వర రావు ,(విజయవాడ ) శ్రీ వసుధ బసవేశ్వరరావు (గుడివాడ )శ్రీమతి కె . కనక దుర్గా మహాలక్ష్మి , శ్రీమతి గుడిపూడి రాధికా రాణి (మచిలీ పట్నం )
. పూర్తి వివరాలతో ఆహ్వానం మార్చి రెండవ వారం లో అందజేస్తామని మనవి చేస్తున్నాము
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
, 1–3–2017
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
ఉగాది శుభాకాంక్షలు
నిర్వహణ సహకారం –డా.గుంటక వేణు గోపాల రెడ్డి, డా దీవి చిన్మయ ,శ్రీ వి .బి.జి.రావు ,శ్రీ కోనేరు చంద్ర శేఖర రావు ,శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మండా బాలాజీ ,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అప్పలనాయుడు
‘’వసుధైక కుటుంబం ‘’కవి సమ్మేళనం లో పాల్గొను కవి మిత్రులు
డా.తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి (పొన్నూరు )
డా.శ్రీ రామడుగు వేంకటేశ్వర శర్మ శ్రీ యల్లాప్రగడ వెంకట రామ రాజు (గుంటూరు )
డా .సర్వా చిదంబర శాస్త్రి (జగ్గయ్య పేట)
శ్రీ దొంతా భక్తుని రామ నాగేశ్వరరావు (భీమవరం )
డా శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,డా
శ్రీ గరిమెళ్ళ సోమయాజులు శర్మ ,
శ్రీవలి వేటి వెంకట శివ రామ కృష్ణ మూర్తి ,
శ్రీ ఖండాపు మన్మధ రావు ,శ్రీ టేకు మళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి ,శ్రీ జి.వి.ఎస్.డి.ఎస్ .వర ప్రసాద శర్మ, శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీ కందికొండ రవి కిరణ్ ,కె ఆంజనేయ కుమార్,శ్రీ ఆంజనేయ రాజు ,శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణాచార్యులు శ్రీదండిభొట్ల దత్తాత్రేయ శర్మ ,శ్రీ విష్ణు భొట్ల రామ కృష్ణ ,శ్రీ పాణి గ్రాహి రాజ శేఖర్ ,శ్రీ సి హెచ్ వి .బృందావన రావు శ్రీ ఎరుకలపూడి గోపీ నాధ రావు ,లయన్ శ్రీ బందా వెంకట రామారావు ,శ్రీ బొడ్డపాటి చంద్ర శేఖర్ ,శ్రీ మునగంటి వెంకట రామాచార్యులు ,శ్రీ ఎం .అంజయ్య ,శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ శ్రీమతి కోపూరి పుష్పాదేవి ,డా.శ్రీమతి వి.శ్రీ ఉమా మహేశ్వరి ,శ్రీమతి భమిడిపాటి బాలా త్రిపుర సుందరి ,శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర ,శ్రీమతి సింహాద్రి వాణి ,శ్రీమతి కోనేరు కల్పన ,డా శ్రీమతి కొమా౦డూరి కృష్ణా ,డా,పి.పద్మావతీ శర్మ ,శ్రీమతి మద్దాలి నిర్మల, శ్రీమతి సామినేని శైలజ శ్రీమతి లక్కరాజు వాణీ సరోజినీ ,శ్రీమతి ఎస్ .అన్నపూర్ణ , (విజయవాడ )శ్రీమతి పి శేషుకుమారి (నెప్పల్లి ) డా శ్రీ జి.విజయకుమార్ (నందిగామ )శ్రీ చింతపల్లి వెంకట నారాయణ (కైకలూరు) ,శ్రీ వంగివరపు రాఘవాచార్యులు (గుడివాడ ) శ్రీ శిస్టి శ్రీనివాస శాస్త్రి (నిమ్మ కూరు )శ్రీమతి వారణాసి సూర్య కుమారి ,శ్రీమతి గురజాడ రాజ రాజేశ్వరి ,శ్రీమతి జి మేరీ కృపాబాయి,శ్రీమతి చిల్లరిగె ప్రమీల ,శ్రీమతి కందాళ జానకి,(మచిలీపట్నం ) డా.శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ ,శ్రీమతి సింహాద్రి పద్మ (అవని గడ్డ )శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ ,శ్రీ మాది రాజు శ్రీనివాస శర్మ ,శ్రీ అగ్ని హోత్రం శ్రీ రామ చక్ర వర్తి ,శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి ,కుమారి మాదిరాజు బిందు దత్తశ్రీ (ఉయ్యూరు )శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం (అకునూరు )
‘’జననీ పృధ్వీ కామ దుఘాస్తే-జనకో దేవా సకల దయాళూ
దామ్యతా దత్తా దయాద్వం జనతాః-శ్రేయో భూయాత్ సకల జనానాం ‘’
( కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్ర స్వామి )