అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని 15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని డా రామయ్యగారి స్వగృహం లో మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు . శాస్త్రవేత్తశ్రీ వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్ శ్రీమైనేని గోపాలకృష్ణ శ్రీమతి భ్రమరాంబ గారు పాల్గొన్నారు -దుర్గా ప్రసాద్