“22-9-19ఆదివారం ఉదయం పామర్రు కన్యకాపరమేశ్వరి సత్రంలో 1984-85టెన్త్ క్లాస్ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ,అనంతరం సాయంత్రం మచిలీపట్నం లో 83ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధురాష్ట్రపతి పురస్కారగ్రహీత మాకు ఫిలాసఫర్ గైడ్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ సోమంచి రామం గారింట వారికి చిరుసత్కారం ,తర్వాత మహతీ ఆడిటోరియం లో 6-30కు గోదావరి రచయితల సంఘం, బందరు సాహితీమిత్రు లు కలిసి తెచ్చిన ”ఆటవెలదుల తోట

