తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం
మన మరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-138
తెలుగు తెర తొలి కధా నాయకి –కాకినాడ రాజరత్నం
కాకినాడ రాజరత్నం సినిమాలలోనూ, నాటకాలలోనూ నటించింది. ఈమే తెలుగు సినిమాకు మొదటి కథానాయిక.[1]
ఒక తెలుగువాడు (సి.పుల్లయ్య) తెలుగుగడ్డపై నిర్మించిన తొలి మూకీ చిత్రం భక్త మార్కండేయ. ఇందులో సి పుల్లయ్య యముడిగా నటించగా, కాకినాడ రాజరత్నం (పరిచయం కథానాయక) మార్కండేయుడి తల్లిగా, మద్దురి బుచ్చన్నశాస్ర్తీ ‘మృకండ మహర్షిగా’ నటించారు. ఈ సినిమా 1925 డిసెంబర్లో విడుదలైంది.[2]
సినిమాలు
- భక్త మార్కాండేయ (మూకీ) (1925) – మార్కాండేయుని తల్లి
- భక్త కుచేల(1935)
- మళ్ళీపెళ్ళి (1939)
- విశ్వమోహిని (1940)[3]
- సుమంగళి (1940 సినిమా) [4]
- భక్తిమాల (1941)[5]
- సుమతి (1942) – పార్వతి
- భక్త తులసీదాస్ (1946)
- యోగివేమన (1947)
- అన్నదాత (సినిమా) (1954)[6]
- రేచుక్క (1955)[7]
- సంతోషం (1955)
- మాయాబజార్ (1957) – యశోద
- భాగ్యచక్రం (1968) సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-22-ఉయ్యూరు