సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’

సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
(ఇదే ఫైనల్ ఇన్విటేషన్ –కొన్ని రోజుల తర్వాత దీనినే కార్డ్ సైజు లో కలర్ లో డిజైన్ చేసి పెడతాము .ఈ వాట్సాప్ ఇన్విటేషన్ నే అసలైన ఆహ్వానంగా భావించి అతిధులు ,సన్మానితులు ,కవులు అందరూవిచ్చేసి జయప్రదం చేయవలసినదిగా మనవి .)
సాహితీ బంధువులకు శుభ కామనలు .. సరసభారతి సాహిత్య సాంస్క్రుతిక సంస్థ స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’ను పురస్కరించుకొని
27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము.
దీనిలోపుస్తకావిష్కరణ , సంగీవవిభావరి ,కవి సమ్మేళనం , ‘’సరస భారతి ప్రతిభా పురస్కార ప్రదానం ‘’ మొదలైన వి ఉంటాయి .కవి పండితులు ,సాహితీ మిత్రులు ,సంగీత సాహిత్యాభిమానులు పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
మొత్తం సభా కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ – శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ –‘’హాస్య దండి ‘’తెలుగు భాషా సమాఖ్య కోశాధికారి ,హాస్యలహరి కార్య దర్శి’’ ప్రముఖ కవి ,విశ్లేషకుడు,సంస్కృతాంధ్ర ప్రజ్ఞానిది స్వర్గీయ శ్రీ కె.వై.ఎల్.ఎన్.’’కళాపీఠంసంస్థాపకులు – విజయవాడ
సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
కార్యక్రమ వివరం –
సాయంత్రం -3-30నుండి 4 గం వరకు –అల్పాహారం
సాయంత్రం 4గం.నుండి 4-30 వరకు
-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’
సాయంత్రం 4-30గం .నుండి 5-30 వరకు –కవి సమ్మేళనం
కవి సమ్మేళనం –అంశం –‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’
మనవి -5పద్యాలు లేక 15పంక్తుల వచన కవిత్వం .చదివిన తర్వాత కాపీ సరసభారతికి అందజేయ మనవి .అతిధులు ,పురస్కార గ్రహీతలు కూడా ఇందులో పాల్గొనవచ్చు .అందరికి అవే నిబంధనలు వర్తిస్తాయి .
సాయంత్రం -5-30 గం నుండి -5.45వరకు –పుస్తకావిష్కరణ
‘’Nuclear scientist Dr.Akunuri Venkata Rmayya’’( శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’పుస్తకానికి ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –-స్పాన్సర్ –శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )
ఆవిష్కర్త శ్రీ వై. వి.బి. రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .
సాయంత్రం -5-45నుండి 7-15 వరకు సరసభారతి సాహితీ పురస్కార ప్రదానం పురస్కార గ్రహీతల స్పందన
-సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన వారికి విశిష్ట సాహితీ పురస్కార ప్రదానం ,
1- బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి ,-చీరాల
గీర్వాణ, ఆంధ్ర, ఆంగ్ల,భాషా నిపుణులు ,హనుమాన్ ఆధ్యాత్మిక కేంద్ర సంస్థాపకులు ,పరాశర సంహితపై అధారిటి ,సనాతన ధర్మ జ్యోతి సంపాదకులు , ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు –చీరాల ,
2- శ్రీ ఆముదాల మురళి-అవధాన కిరీటి -తిరుపతి,
3–,శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు -బాలసాహిత్య శ్రీ ,బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ,తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత ,తెలుగు భాషోద్యమ నాయకులు –, చెన్నై
4- శ్రీమాన్ గుడిమెట్ల చెన్నయ్య- జనని సాహిత్య సాంస్కృతిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ,నటుడు ,రచయిత,సాహిత్య సేవా పారాయణ – చెన్నై
5- శ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ- అపూర్వ కథా రచయిత (నరసరావుపేట )
6-,,శ్రీ చలపాక ప్రకాష్ ,-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ,రమ్యభారతి సంపాదకులు,కవి ,కధకులు విమర్శకులు ,ప్రచురణ కర్త ,శ్రీ చలపాక ప్రకాష్ -విజయవాడ ,
7- శ్రీ యల్లపు కళాసాగర్ -64 కళలు తెలుగు అంతర్జాల సకల కళల సమాహార పత్రిక నిర్వాహకులు ,చిత్రకారనిపుణులు- విజయవాడ
8-, డా .ఎన్ .భాస్కరరావు–,సోషల్ రిసెర్చ్ పయనీర్ – ఢిల్లీ
9- డా. చిల్లర భవానీ దేవి- వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ – హైదరాబాద్
,10- డా. నోముల నర్మదా రెడ్డి -ప్రముఖ ప్రపంచ పర్యాటకురాలు ,గాయని ,పర్యాటక రచయిత్రి ,క్రీడా కారిణి -హైదరాబాద్,
11- చి.ఉప్పలధడియం భరత శర్మ- బాలఅష్టావధాని –తిరుపతి
12-డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య – శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారిపై పి.హెచ్.డి.చేసి ఆధునిక ప్రబంధం ‘’ధర్మ దత్తోదయం ‘’, నిర్మాత ,అన్నమయ్య పద్య సంకలన , ,అన్నమాచార్య అష్టోత్తర శతం కర్త –నెల్లూరు

  • విశేష సాహితీ పురస్కార ప్రదానం
    1- –శ్రీ గాడేపల్లి వెంకట రామ కృష్ణా రావు -ఆంధ్ర ప్రదేశ్ పురావస్తు,మరియు ప్రదర్శనల శాఖ విశ్రాంత సంచాలకులు – హైదరాబాద్
    2- శ్రీ కానూరి బదరీ నాథ్ -విశిష్ట చారిత్రిక పరిశోధకులు ,ప్రాంతీయ చరిత్ర రచయిత- తణుకు
    3- శ్రీ శిష్టు సత్య రాజేష్- గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు,బహుకార్యక్రమ నిర్వాహకుడు ,పుస్తక ప్రచురణకర్త – రాజమండ్రి
    4 శ్రీ కంభంపాటి వెంకట సుబ్రహ్మణ్యం-,ఉయ్యూరులో 1977-78లో ఆర్ట్ ఫిలిం ప్రదర్శనకు’ఉయ్యూరు ఫిలిం క్లబ్ ‘’స్థాపించిన’’ విజనరీ’’ ,హాస్య రచయిత ,కార్టూనిస్ట్, ప్రస్తుతం కుర్తాళ శ్రీ సిద్దేశ్వరి పీఠ సేవకులు,ఆధ్యాత్మిక వేత్త -కుర్తాళం
    4- శ్రీమతి లేళ్ళ శ్రీదేవి (డిస్టింక్షన్ లో అన్ని డిగ్రీలు పొందిన విద్యావతి ),శ్రీ రమేష్((IIT Alumni and musicologist )- ,సాహిత్య ,సామాజిక సేవ లో తరిస్తున్నదంపతులు –చెన్నై
    5- శ్రీ పంతుల వెంకటేశ్వరరావు -శారదా సమితి సంస్థాపకులు ,తెలుగు పండితులు ,కవి ,విమర్శకులు,ప్రవచన ధురీణ –విజయవాడ
    6- శ్రీమతి కోనేరు కల్పన -కవి, కథా రచయిత్రి –విజయవాడ
    7- ,శ్రీ పెదప్రోలువిజయ సారధి -కవి ,విశ్లేషకులు -ఉయ్యూరు
    8- శ్రీ బి.హేచ్ .వి ..కృష్ణ రావు – శాఖా గ్రంలయాదికారి -ఉయ్యూరు
    9- శ్రీమతి కె.స్రవంతి -శాఖా గ్రందాలయాది కారిణి – ఉయ్యూరు
    సరసభారతి అపూర్వ సౌజన్య పురస్కారప్రదానం –శ్రీమతి పువ్వుల కరుణానిధి ,శ్రీ నరసింహారావు దంపతులకు -ఉయ్యూరు
    రాత్రి -7-15గం.లకు విందు
    . ఆహ్వానించు వారు
    శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు
    శ్రీ గబ్బిటదుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
    శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
    శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి
    శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు
    శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )మరియు షార్లెట్ సరసభారతి మొదలైన వారి సౌజన్యంతో –
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    కవి సమ్మేళనం లో పాల్గొనే కవి మిత్రులు
    1-శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి 2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు,3-శ్రీవిష్ణుభొట్ల రామ కృష్ణ,-4-శ్రీ కందికొండ రవి కిరణ్ ,5-శ్రీమతి ముదిగొం-డ సీతారావమ్మ ,6-శ్రీమతి మందరపు హైమవతి,7-,శ్రీమతి-వి.శ్రీ ఉమా మహేశ్వరి, 8-,శ్రీమతి-.ఎస్.అన్నపూర్ణ,9–శ్రీమతికొమాండూరి కృష్ణా, 10-శ్రీమతిలక్కరాజు వాణీ సరోజిని ,11-శ్రీమతి వడ్డాది లక్ష్మీ సుభద్ర,12-శ్రీమతి.ఆదుర్తి సుహాసిని-,13-శ్రీమతిఓలేటి ఉమాసరస్వతి,14-,శ్రీమతి-సింహాద్రి వాణి, 15-శ్రీమతి తుమ్మల.స్నిగ్ధ మాధవి,16-శ్రీమతి సోమరాజుపల్లి విజయ కుమారి,17-శ్రీమతిసామినేని శైలజ(విజయవాడ ) -18శ్రీమతివారణాసి సూర్యకుమారి, 19-శ్రీమతిగురజాడ రాజ రాజేశ్వరి, -20-శ్రీమతిజి మేరీ కృపాబాయి, 21శ్రీమతి గుడిపూడి రాధికారాణి, 22-శ్రీమతి కె కె డి మహాలక్ష్మి, 23-శ్రీమతి చిల్లరిగె ప్రమీల, 24-శ్రీ అన్నం లాల్బహదూర్ శాస్త్రి (మచిలీ పట్నం ) -.25-శ్రీ వసుధ బసవేశ్వర రావు(గుడివాడ )26-శ్రీ అక్షరం ప్రభాకర్ (మానుకోట –వరంగల్ జిల్లా )27-మోకా మాధవరావు (జగ్గయ్యపేట )28- శ్రీమతి.సింహాద్రి పద్మ(అవనిగడ్డ ) 29-శ్రీమతి పెళ్లూరి శేషుకుమారి(నెప్పల్లి )30- శ్రీ కాట్రగడ్డ వెంకటరావు(గూడూరు ) 31శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం(ఆకునూరు )32,డా.దీవిచిన్మయ , 33-శ్రీ మాదిరాజు శ్రీనివాసశర్మ, 34-శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి (ఉయ్యూరు )-
    సభ నిర్వహణ సహకారం
    శ్రీ గబ్బిట రామనాధ బాబు ,శ్రీ కోనేరు చంద్ర శేఖరరావు ,శ్రీమతి సీతం రాజు మల్లిక,శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ ,శ్రీ చౌడాడ చిన అప్పల నాయుడు
    తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
    -11-6-22. ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.