మార్గశిర మాసంలో వేదాంత దేశికులు
సాహితీ బంధువులకు శుభ కామనలు .24-11-22 గురు వారం నుండి మార్గశిర మాసం ప్రారంభం అవుతున్నందున ఆ రోజు సాయంతం నుండి శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారు రచించిన ”వేదాంత దేశికులు ”ప్రత్యక్ష ప్రసారం ప్రారంభిస్తున్నామని తెలియ జేయటానికి సంతోషంగా ఉంది .ప్రస్తుతం చేస్తున్న మత్ష్యపురాణం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము .ఉదయం మాత్రం మహాభారత తత్వ కధనం కొనసాగుతూనే ఉంటుంది .మీ -గబ్బిటదుర్గాప్రసాద్ -22-11-22-ఉయ్యూరు