Category Archives: సమీక్ష

డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’

డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’ తెలుగు ఇంగ్లిష్ హిందీ లలో ఎం .ఎ. ,మద్రాస్ లో తెలుగు కార్యక్రమాలలో  చురుకుగా పాల్గొంటూ అనేకానేక పుస్తకాలు రచించి ,తెలుగు పుస్తకాలను హిందీలోకి అనువదించిన,సరస భారతి పురస్కార గ్రహీత  డా .ఉప్పలధడియం  వెంకటేశ్వర ఇటీవల రాసి ప్రచురించిన  హైకూ ల సంపుటి ‘’విత్తనం ‘’మె 22 న పంపగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రంగ శతకం

శ్రీ రంగ శతకం శ్రీ తిరు మ౦డ్యందిగవింటి నారాయణ దాసు గారు  ‘’శ్రీ రంగ శతకం ‘’రచించి ,అనంతపురం కాలేజి తెలుగు పండితులు శ్రీ ప్రయాగ  వేంకట రామ శాస్త్రి గారి చే పరిష్కరిమ్పజేసి ,1934లో తిరుపతి లోని గోల్డెన్ పవర్ ప్రెస్ లో ముద్రి౦పి౦ చారు .వెల-రెండు అణాలు .కవిగారు బ్రాహ్మణ పట్టు గ్రామ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం )

శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం ) శ్రీ ఎ వికే ప్రసాద రాయ కవి రాసిన శ్రీ కోదండరామ కంద శతకం లో మొదటి ఖండం మొదటిపద్యం –‘’శ్రీ మద్దివ్య పదాంబుజ –ధామాంతర నటన శీల ధన్యతర రమా-రామా  రాజిత ధామా –రామా  కోదండ రామ రవి శత ధామా’’ .దామాంతర అంటే మధ్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

   శ్రీ కోదండ రామ శతకం

   శ్రీ కోదండ రామ శతకం విద్వాన్ ఎ.కే.వరప్రసాద  కవి స్వతంత్ర  నెల్లూరుకు చెందినవారు .శ్రీ కోదండ రామ శతకం లఘు టీకా సహితంగా రచించి ,1940 లో ప్రచురించారు .వెల-రెండున్నర  అణాలు .విన్నపం లో కవి గారు తాను  నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట  నుంచి బుచ్చి రెడ్డి పాలెం కు ఉన్నత పాఠ శాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భక్త త్రాణ పరాయణ శతకం

భక్త త్రాణ పరాయణ శతకం ఆంధ్ర గీర్వాణ కవిత్వ కావ్య నాటకా లంకార సాహిత్య పండిత సార్వ భౌమ ,అద్వైత సార వేద ,శ్రీ కోదండ రామ చరణార వింద ధ్యాన పరాయణ శ్రీ లింగం జగన్నాధ కవిరాయలు ‘’భక్త త్రాణ పరాయణ శతకం ‘’రచించగా ,పౌత్రుడు శ్రీ మాధవ ,లక్ష్మీ నారయణాది శతకకర్త ,భక్త … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చ౦పకోత్పలాలతో వృషాధిపునికి శతకం

చ౦పకోత్పలాలతో వృషాధిపునికి శతకం తూగోజి రామ చంద్రపురం తాలూకా ఆలమూరు నివాసి శ్రీ పెనుమత్స మహాదేవ కవి చంపకమాలిక ,ఉత్పలమాలికా పద్యాలతో వృషాధిపతి శతకం రాసి ,అమలాపురం తాలూకా గెద్దనపల్లి నివాసి శ్రీ బుద్ధరాజు రంగరాజా వారి ద్రవ్య సాయంతో రామ చంద్రాపురం లో పళ్ళే సేతునారాయణ రావుగారి శ్రీ ఆనంద తీర్ధ ముద్రాశాల యందు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

-‘’ప్రకృతి విశ్వ రూపం’’ పై కవితరాసిన కవి ,జర్నలిస్ట్ ,కేరళ స్వాతంత్ర్యసమరయోధుడు –వి.సి .బాల కృష్ణ ఫణిక్కర్

-‘’ప్రకృతి విశ్వ రూపం’’ పై కవితరాసిన కవి ,జర్నలిస్ట్ ,కేరళ స్వాతంత్ర్యసమరయోధుడు –వి.సి .బాల కృష్ణ ఫణిక్కర్ వెళ్ళాట్ చెంబలంచేరి బాలకృష్ణ పనిక్కర్ ( 1889 మార్చి 1 – 1912 అక్టోబరు 20) కేరళ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, జర్నలిస్ట్, కవి. కవితలు, శ్లోకాలు, నాటకాలు, వ్యాసాలు, అనువాదాలు రాసాడు. ప్రకృతి విశ్వరూపంపై … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శతాయుస్సుతో జీవించిన గాంధీ శిష్యురాలు, కేరళ జాతి రత్నం –అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ

క్విట్ ఇండియా ఉద్యమనాయకురాలు ,శతాయుస్సుతో జీవించిన గాంధీ శిష్యురాలు, కేరళ జాతి రత్నం –అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ కేరళలో అనక్కర వడక్కత్ తరవాడు కుటుంబంలో చివరి సభ్యురాలు అనక్కర వడక్కత్ జి.సుశీలమ్మ1921లో జన్మించింది .మద్రాస్ లో చదువుతుండగానే క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొన్న దేశ భక్తురాలు .1943 ఫిబ్రవరిలో అరెస్ట్ అయి ,వెల్లూరు స్త్రీల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

1-తిరువాన్కూర్ ప్రధానిగా  ,కేరళ ముఖ్య మంత్రిగా ,ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు –పట్టం థాను పిళ్లై

1-తిరువాన్కూర్ ప్రధానిగా  ,కేరళ ముఖ్య మంత్రిగా ,ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పని చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు –పట్టం థాను పిళ్లై పట్టం ఏ..థాను పిల్లై 15-7-1885 న కేరళలోని తిరువనంత పురం లో జన్మించాడు .పట్టం లో నివసించటం వలన ఆపెరుతోనే పిలిచేవారు .లాలో డిగ్రీ చేసి లాయర్ గా ప్రాక్తీస్ చేశాడు .కొద్దికాలానికే వృత్తి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ రచించి శ్రీ వేణు గోపాల భక్త లీలా లహరీ గ్రంథనిలయం తరఫున షష్టమ పుష్పంగా సమర్పించారు .దీన్ని మగటూరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళలో అనేక సత్యాగ్రహాలు నిర్వహించి మాతృభూమి, లోకమాన్య పత్రికల స్థాపనకు సహకరించిన స్వాతంత్ర్య సమర యోధుడు –కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్

కేరళలో అనేక సత్యాగ్రహాలు నిర్వహించి మాతృభూమి, లోకమాన్య పత్రికల స్థాపనకు సహకరించిన స్వాతంత్ర్య సమర యోధుడు –కరూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్ కురూర్ నీలకంఠన్ నంబూద్రిపాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీ శిష్యుడు. అతను క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం , గురువాయూర్ సత్యాగ్రహం, వైకోం సత్యాగ్రహం, స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నాడు. రాజకీయ జీవితం కురూర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

యోధుడు ,పండితుడు ,మోప్లా శాంతి స్థాపకుడు ,’’అల్ అమీన్ ‘’పత్రికా సంపాదకుడు,భారత్ విభజనకు వ్యతిరేకి –మహమ్మద్ అబ్దుల్ రహీం

1vuయోధుడు ,పండితుడు ,మోప్లా శాంతి స్థాపకుడు ,’’అల్ అమీన్ ‘’పత్రికా సంపాదకుడు,భారత్ విభజనకు వ్యతిరేకి –మహమ్మద్ అబ్దుల్ రహీం మహమ్మద్ అబ్దుర్ రహిమాన్ సాహిబ్ (1898 – 23 ఏప్రిల్ 1945) ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు , ముస్లిం నాయకుడు, [1] పండితుడు, [2] మరియు కేరళకు చెందిన రాజకీయ నాయకుడు . [3] … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

కేరళ కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్య దర్శి స్వాతంత్ర్య సమర యోధుడు ,’’ఎలంతూర్ గాంధీ సర్వోదయ నాయకుడు —కే.కుమార్

కేరళ కాంగ్రెస్ నిర్మాణాత్మక కార్య దర్శి స్వాతంత్ర్య సమర యోధుడు ,’’ఎలంతూర్ గాంధీ సర్వోదయ నాయకుడు —కే.కుమార్ కె. కుమార్ (1894–1973) భారత స్వాతంత్ర్య పూర్వ యుగంలో భారతీయ వక్త, సంస్కర్త మరియు రచయిత. గాంధీ సందేశాన్ని మరియు జాతీయ ఉద్యమ స్ఫూర్తిని పూర్వపు ట్రావెన్‌కోర్ రాష్ట్రానికి అందించిన తొలి సామాజిక-రాజకీయ నాయకులలో ఆయన ఒకరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికై ,ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి ,మహిళా విముక్తి పోరాటం చేసిన –లక్ష్మి ఎస్.మీనన్

అయిదు సార్లు రాజ్యసభకు ఎన్నికై ,ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి ,మహిళా విముక్తి పోరాటం చేసిన –లక్ష్మి ఎస్.మీనన్ .లక్ష్మీ ఎన్ మెమన్ భారతీయ స్వాతంత్ర్య సమరయోధురాలు , రాజకీయ నాయకురాలు మరియు సంఘ సంస్కర్త. ఆమె 1962 నుండి 1966 వరకు కేరళ రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. త్రివేండ్రం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ శాసన సభ కు ఎన్నికైన మొదటిస్త్రీ ,మొదటి ప్రోటెం స్పీకర్ ,ప్లాంటేషన్ కార్పోరేషన్ చైర్ పర్సన్ -రోసమ్మ పన్నూస్

కేరళ శాసన సభ కు ఎన్నికైన మొదటిస్త్రీ ,మొదటి ప్రోటెం స్పీకర్ ,ప్లాంటేషన్ కార్పోరేషన్ చైర్ పర్సన్ -రోసమ్మ పన్నూస్ సమ్మ పన్నూస్ ( 1913 మే 12 – 2013 డిసెంబరు 28) భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ వేత్త, న్యాయవాది. ఆమె కేరళ శాసనసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మలబార్ రెబిలియన్నాయకడు –ఆలి ముసలియార్

మలబార్ రెబిలియన్ నాయకడు –ఆలి ముసలియార్ 1861-1922 మధ్య జీవించిన ఆలి ముసలియార్ కేరళ మలబార్ రెబెలియన్ నాయకుడు ,స్వాతంత్ర్య సమరయోధుడు .1907 నుంచి తిరునంగాడి మసీదు కు ఇమాం గా ఉన్నాడు .బ్రిటీష ప్రభుత్వం పై ఎదురుతిరిగినందున అరెస్ట్ అయి ఉరి తీయబడ్ వరకు ఇమాం గా ఉన్నాడు .మలబార్ ఖిలాఫత్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కేరళ గాంధి -కేలప్పన్

కేరళ గాంధి -కేలప్పన్ కోలపల్లి కేలప్పన్ 24-8-1889 న జన్మించి 7-10-1971న 82వ ఏట మరణించారు .భారత స్వాతంత్ర్య పోరాటం లో చురుకైన పాత్రపోషించిన విద్యావేత్త జర్నలిస్ట్ కేలప్పన్.కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనాయకులు అవటంతో అందరూ ‘’కేరళ గాంధీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .దేశం స్వాతంత్ర్యం పొందాక గాంధీ సేవా సంస్థలలో ముఖ్య పదవులు చేబట్టి సేవలందించారు .నాయర్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

దక్షిణాఫ్రికా నుంచి గాంధీని పిలిపించినవాడు ,అసలైన భారతీయుడిగా జీవిస్తూ ,గాంధీ ,టాగూర్ ల కు అత్యంత సన్నిహితుడు –దీనబంధు -సి.ఎఫ్ .ఆండ్రూస్

దక్షిణాఫ్రికా నుంచి గాంధీని పిలిపించినవాడు ,అసలైన భారతీయుడిగా జీవిస్తూ ,గాంధీ ,టాగూర్ ల కు అత్యంత సన్నిహితుడు –దీనబంధు -సి.ఎఫ్ .ఆండ్రూస్ చార్లెస్ ఫ్రీర్ ఆండ్రూస్ 12-2-1871 న యునై టేడ్ కింగ్డం లోని ఉత్తర ఐర్లాండ్ లోని బ్లూనేల్ న్యు కాజిల్ అపాన్ లో పుట్టాడు . తండ్రి జాన్ ఎడ్విన్ ఆండ్రూస్ బర్మింగ్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

మద్రాస్ స్త్రీసేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ

మద్రాస్ స్త్రీ సేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రావు బహదూర్ కల్లి చిట్టబ్బాయి నాయుడు శ్రీమతి వత్సమణి దంపతులకు చన్న ఘంటమ్మ 17-11-1913 న పుట్టింది.ఆమెకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నారు .స్త్రీవిద్య కు ఆదరం లేని ఆ రోజుల్లో ఆమె తల్లి ఈమెకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా

నైజీరియా ఆర్ధిక మంత్రిగా ,ప్రపంచ బ్యాంక్ లో 20 ఏళ్ళు పని చేసిన మహిళ -నకోజి ఒక౦జొ ఇవేలా ప్రపమచ వాణిజ్య సంస్థను మొట్టమొదటి సారిగా నిర్వహించిన నైజీరియా నల్లజాతి మహిళా రత్నం నకోజి ఒక౦జొ ఇవేలా.నల్లజాతి స్త్రీలలో గ్లోబల్ ,నేషనల్ పవర్ పొందిన అరుదైన మహిళ ఆమె .రెండుసార్లు నైజీరియా ఆర్ధిక మంత్రిగా వరల్డ్ … Continue reading

Posted in సమీక్ష | Leave a comment

  ఆదర్శ స్వాతంత్ర్యోద్యమ దంపతులు –జయంతి వెంకట నారాయణ ,సూరమ్మ .

  ఆదర్శ స్వాతంత్ర్యోద్యమ దంపతులు –జయంతి వెంకట నారాయణ ,సూరమ్మ .   శ్రీమతి సూరమ్మ 1887లో శ్రీకాకుళం జిల్లా కవిట అగ్రహారం లో శ్రీకొండూరి సీతారామయ్య ,శ్రీమతి నరసమ్మ దంపతులకు అయిదవ కూతురుగా జన్మించింది .ఆమె ఎనిమిదవ ఏట బరంపురం వాస్తవ్యుడు జయంతి వెంకట నారాయణ తో వివాహం జరిగింది .వెంకట నారాయణ బ్రహ్మ సమాజ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పండిత కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ‘’ఆత్మోపహారం ‘’అనే సర్వ సర్వేశ్వర శతకం ‘’.

పండిత కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ‘’ఆత్మోపహారం ‘’అనే సర్వ సర్వేశ్వర శతకం ‘’. ఈ శతకం 1955 డిసెంబర్ లో కాకినాడలోని బివి అండ్ సన్స్ వారి చే పునర్ముద్రణ పొందింది .అచ్చులో వెల 8 అణాలు ఉంటే పెన్ను తొ దిద్ది 5 అణాలుగా మార్చారు .’’ఒక్క మాట’’అంటూ కవిగారు ‘’ఆత్మోపహారం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాటగా శ్రీ రామ రామశతకం

పాటగా శ్రీ రామ రామశతకం కవిగారు సీస పద్యం లో తానూ శతకం కూరిస్తే ,తిరుపతి స్వామి వారి ద్రవ్యంతో ముద్రణ పొందిదని ,క౦దార్ధాలలో తానూ చెప్పిన తత్వార్ధాలను పెద్దలు పిన్నలు పాటించమని వేడుకొన్నారు .ముద్రణ ఖర్చు శ్రీ బోడేపూడి వీరయ్య చౌదరి భరించారని ,కావాల్సిన కాగితాలూ సమకూర్చారని చెప్పి ‘’శ్రీ రఘురామ రామ యని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మానవత్వంతో ప్రయాణం గబ్బిట మృత్యుంజయ శాస్త్రి జీవిత చరిత్ర

మానవత్వంతో ప్రయాణం గబ్బిట మృత్యుంజయ శాస్త్రి జీవిత చరిత్ర Journey with Humanity Gabbita Mruthyunja Sastry’s Biography మా అబ్బాయి చి|| గబ్బిట మృత్యుంజయ శాస్త్రి జీవిత చరిత్ర

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

నెపోలియన్ భార్య ,ఫ్రాన్స్ సామ్రాజ్ని –జోసేఫిన్

నెపోలియన్ భార్య ,ఫ్రాన్స్ సామ్రాజ్ని  –జోసేఫిన్ జోసేఫిన్  అసలుపేరు మేరి జోసేఫిన్ రోజ్ సాచర్ డీలా పెగరి .నెపోలియన్ ను పెళ్ళి చేసుకొన్నాక  జోసేఫిన్ బోనపార్టే అయింది. 23-6-1763లోపుట్టి 29-5-1814 న చనిపోయింది .బీదరికం లొ ఉన్న ఆమె తండ్రి నేవీలో కమిషనర్ .ఆమెకు పదిహేను ఏళ్ళు వచ్చేదాకా మార్టినిక్ ఐలాండ్ లొ ఉన్నాడు ,  1779 లొ జోసేఫిన్ సంపన్నుడైన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ

వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మవైష్ణవ కుటుంబంలో శ్రీ మామిళ్ళపల్లి రామానుజా చార్యులు ,శ్రీమతి తాయారమ్మ దంపతులకు శ్రీమతి సుభద్రమ్మ 1904లో కాకినాడ లో జన్మించింది .చాలా చిన్నతనంలోనే శ్రీ పెరంబదూర్ బుచ్చయాచార్యులతో వివాహం జరిగింది .విధి వక్రించి భర్త కొద్దికాలానికే మరణించాడు .ఉన్నపరిస్థితుతులలో ఆమెను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు

హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పుతమిళనాడు లోని తెలుగు గడ్డ హోసూరులో ఉన్న బస్తి యువక బృందం వారు శ్రీ శోభకృత్ ఉగాది సందర్భం గా డా. ఎం .వసంత్ గారి ఆధ్వర్యంలో’’ పలుతావుల ‘’కవులనుంచి కవితలు తెప్పి౦చి ఈ కవితా కదంబమాల కూర్చి, నాకు ఆత్మీయంగా పంపితే ,ఇవాళే అంది, వసంత్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం ) శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు కవిగారు తమ ’శ్రీమదాంజనేయ శతకం ‘’లో మొదట శ్రీ రామ జనక పంచకం గా అయిదు సీసాలు రాసితర్వాత శతకం ప్రారంభించారు .ఇది శార్దూల పద్య శతకం .మొదటి శార్దూలం  –శ్రీ రామా౦ఘ్రి సరోరుహంబుల సదా చింతించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’ శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు,బిఏ బి ఎల్ గారు రచించిన ’శ్రీమదాంజనేయ శతకం శ్రీ బాలి ముఖచిత్రంతో 2006 నహైదరాబాద్ కు చెందిన శ్రీ వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు .వెల-20రూపాయలు..ఈ శతకం యడ్లపాడు గ్రామం లో ద్వివిధ రూపాలతో విలసిల్లె శ్రీమదాంజ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి క్రీశ .1383-1400 వరకు కొండ వీడు రాజధానిగా పాలించిన కుమార గిరి రెడ్డి విద్యావంతుడు విద్యాప్రియుడు ,భోగి కనుక  ప్రతి సంవత్సర౦  వసంతోత్సవం భారీగా జరుపుతూ   ‘’వసంతరాజు ‘’అనే  సార్ధక నామ ధేయుడయ్యాడు  .అతనికి నాట్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

      మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-7

      మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-7 5-తిరుమలాంబ-2   తిరుమలాంబ కావ్యం ‘’వరదాంబికా పరిణయం ‘’లోని సొగసులు –అచ్యుతరాయల తండ్రి నరసరాజు మృతి –‘’కాలాద్బహోరధ మహీ౦ విరహా సహిష్ణు –మాశ్వాస్య నవ్య నిజ శాశ్వత కీర్తి మూర్త్యా –నానా గుణ శ్రవణ కౌతుకినాం గుణా నాం –నాదేన సఖ్య మభజన్నరస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6 4-తుక్కా దేవి -2 కుమార దూర్జటికవి తన ‘’కృష్ణరాయ విజయం ‘’కావ్యం లో తనకూతుర్నిపెళ్ళిచేసుకోమని రాయలతో ప్రతాపరుద్రుడు చెప్పినట్లు ఉంది.’’నీ రుణ మెండు దీర్చుకొన నేర ,మదీయ కుమారి ,జారు శృం-గారమమణిన్ గుణో న్మణిణి గైకొను మిచ్చితి నీకు గీరతు –క్ఖార సమాన రూప,హిమకైరవ బంధు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-5 4-తుక్కా దేవి -1

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-5 4-తుక్కా దేవి -1   తుక్కా దేవి ఒరిస్సా రాష్ట్ర సంస్కృత విదుషీ మణి .తెలుగింటి ఆడపడుచు .ఒకమహారాజు కూతురు ,మరొక మహారాజు భార్య .కటకాధిపతి ప్రతాప రుద్రగజపతి కుమార్తె ,విజయ నగరాధిపతి శ్రీ కృష్ణ దేవరాయల రాణి .స్వయంగా పండితుడైన ప్రతాపరుద్రుడు పండితాదరమున్నవాడు.కృష్ణదేవరాయలు స్వయంగా  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2గురు స్తుతి తర్వాత గంగాదేవి సంస్కృత కవి స్తుతి చేసింది .వాల్మీకిని –‘’చేతతోస్తు ప్రసాదాయ –సతాం ప్రాచేతసో మునిః – పృధివ్యాం పద్య నిర్మాణ –విద్యాయః పరమం పదం ‘’-భూమిపై పద్యనిర్మాణ విద్యకు ఆదికారణమైన వాల్మీకి సత్పురుషునకు మనో నైర్మల్యాన్ని ప్రాసాదించు గాక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -1సంస్కృతం లో ‘’మధురా విజయం’’ లేక ‘’వీర కంపరాయ చరితం’’ అనే చారిత్రకకావ్యాన్ని రాసిన గంగాదేవి ,విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కరాయల మూడవ కుమారుడు కంపరాయల భార్య . తాను రాజకన్య అని ఆ కావ్యం లో చెప్పుకొన్నది .భర్త వీర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2  

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2   మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2     2-నాచి సుప్రసిద్ధ పండితుడు ఏలేశ్వరోపాధ్యాయుని కుమార్తె నాచి . మహా విద్వాంసురాలు .గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా ,నాగార్జునకొండ దగ్గర కృష్ణానదికి అవతలి ఒడ్డున ఏలేశ్వరం ఉంది.దక్షిణకాశి గా ప్రసిద్ధం.అనేక దేవాలయాలున్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు  

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు   ‘’హెరిటేజ్ ఆఫ్ ఇండియా సిరీస్ లో ‘’పోయెమ్స్ బై ఇండియన్ వుమెన్ ‘’లో భారత దేశం లోని అనేక భాషల ప్రాచీన ఆధునిక కవయిత్రుల రచనలనుంచి కొన్ని మచ్చుతునకలు ఏరి ,ఇంగ్లీష్ లోకి అనువదించారు .వైదిక వాజ్మయానికి ఒకరు ,పాళీ భాషకు తొమ్మిది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సకలేశ్వర శతకం

సకలేశ్వర శతకం గుంటూరు జిల్లా నండూరు కు చెందినశ్రీ నండూరి లక్ష్మీ నరసింహా రావు గారి చె రచింపబడిన ‘’సకలేశ్వర శతకం ‘’ను  ,పిఠాపురం లోని ఇస్సలాయాం ప్రెస్ లో 1924లో ముద్రించారు .వెల- ఆరు అణాలు .దీనికి ముందుమాట శ్రీ ఉమర్ ఆలీషా కవి రాశారు –అందులో –‘’భక్తి ,ఆవేశం ,ఆత్మ సమర్పణ ,తన్మయత్వం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వేశ్వర శతకం -2(చివరిభాగం )

సర్వేశ్వర శతకం -2(చివరిభాగం )  యథా వాక్కుల అన్నమయ్య శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ‘’సర్వేశ్వర శతకం ‘’మకుటం –‘’సర్వేశ్వరా .మొదటిపద్యం –శ్రీ క౦ఠుం బరమేశు నవ్యయు నిజశ్రీ పాద దివ్యప్రభా –నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షర ద్వాతుజి-త్ప్రాకామ్యంబు నపా౦గమాత్ర రచిత  బ్రహ్మాండ సంఘాతుజం –ద్రాకల్పున్ బ్రణుతింతు నిన్ను ,మది నాహ్లాదింతు సర్వేశ్వరా ‘’ .నీ నిజరూపం ఇది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం యథా వాక్కుల అన్నమయ్య రచించిన ‘’సర్వేశ్వర శతకం ‘’ను తెనాలి సాధన గ్రంధ మండలి వారు మండలి వ్యవస్థాపకులు శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారిచేవిపుల పీఠిక ,లఘు టీకా వ్రాయించి ,వట్టి చెరుకూరు వాస్తవ్యులు ,వదాన్యులు శ్రీ రావి వెంకట సుబ్బయ్య శ్రీమతి సీతారామమ్మ పుణ్య దంపతుల ఆర్ధికసాయం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుమలాపుర రామచంద్రప్రభు శతకం

తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం కేశవశతక ,మార్కండేయ ,గోపీచ౦దు ,సత్య హరిశ్చంద్ర ,అభిజ్ఞాన శాకుంతల ,కోటీశ్వర తారావలీ,దుర్గా స్తోత్ర దండకం మొదలైనవి రచించిన శ్రీ గోపాలుని పురుషోత్తమ పాకయాజి కవి   ‘’తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం’’ రచించారు .కవిగారు బెజవాడ లో సత్యనారాయణపురవాసి .ఈ  శతకముపై  బాలసరస్వతి ,ఆశుకవీంద్ర సింహ ,ఆశుకవి చక్రవర్తి ,కుండిన కవిహంస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -11(చివరిభాగం )

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -11(చివరిభాగం ) మొదట్లో మానవ హక్కుల కోసం నిర్భయంగా పోరాడే యోధుడు ,క్రమంగా కవిగా సంగీత స్రష్టగా ,రచయితగా ఎదిగాడు నజ్రుల్ ఇస్లాం .ప్రజాకవిగా జన హృదయాలలో నిలిచిపోయాడు .స్వతస్సిద్ధ సౌందర్యం భావ స్వచ్చత ఆయన ప్రత్యేకతలు .హిందూ ముస్లిం ఐక్యత అభిలషించిన ఉత్తమ వ్యక్తీ .ఆయన సత్య సౌందర్యాలకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -10

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -10   విరిగిన రెక్కలపై   ఆర్ధికంగా ఉన్నతం లో ఉన్న నజ్రుల్ కు ఇద్దరు కుమారులతర్వాత మూడవ సంతానం కలుగ బోతోంది .ఇంటి వ్యవహారాలన్నీ అత్తగారు గిరిబాలా దేవి శ్రద్ధగా చూసుకొంటున్నది .హెచ్ ఎం వి తోపాటు సోనీలా ,మెగాఫోన్ మొదలైన గ్రామ ఫోన్ కంపెనీలన్నీ ఆయన పాటల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీనజ్రుల్ ఇస్లాం -9 ఆకాశ యాత్రికుడు

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -9   ఆకాశ యాత్రికుడు    రవీంద్రుడి లాగా  నజ్రుల్ కూడా సంగీత ప్రియుడు .అందువలన బెంగాల్ జానపద సంగీతం ధన్యమైంది .కథ తో, స్వరం తో ఆసంగీతం పురి విప్పి నాట్యమాడింది .వేణువు ను సునాయాసంగా వాయించేవాడు .శాస్త్రీయ సంగీతం లో దిట్ట అయిన సతీష్ చంద్ర కంజీలాల్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8

పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -8 ఆర్ధికం గా ఎప్పుడూ సంతృప్తి లేని జీవితం హుగ్లీలో చిన్నిల్లు కావాల్సిన సామగ్రి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది నజ్రుల్.కలకత్తానుంచి ఎప్పుడూ అతిధులు వరదలా వచ్చేవారు వారికి స్వాగత సత్కారాలు ఆతిధ్యానికి లోటు చేసేవాడు కాదు .1925చివర్లో ఆయన ఆర్ధిక స్థితి బాగా క్షీణించింది .చేతిలో డబ్బులు ఆడటం లేదు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment