వీక్షకులు
- 909,525 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
Archives
- May 2022 (45)
- April 2022 (83)
- March 2022 (95)
- February 2022 (76)
- January 2022 (54)
- December 2021 (40)
- November 2021 (42)
- October 2021 (35)
- September 2021 (28)
- August 2021 (26)
- July 2021 (40)
- June 2021 (32)
- May 2021 (40)
- April 2021 (15)
- March 2021 (20)
- February 2021 (28)
- January 2021 (37)
- December 2020 (49)
- November 2020 (38)
- October 2020 (72)
- September 2020 (48)
- August 2020 (78)
- July 2020 (87)
- June 2020 (72)
- May 2020 (80)
- April 2020 (61)
- March 2020 (48)
- February 2020 (45)
- January 2020 (60)
- December 2019 (50)
- November 2019 (53)
- October 2019 (36)
- September 2019 (44)
- August 2019 (66)
- July 2019 (54)
- June 2019 (68)
- May 2019 (60)
- April 2019 (36)
- March 2019 (47)
- February 2019 (68)
- January 2019 (61)
- December 2018 (46)
- November 2018 (47)
- October 2018 (53)
- September 2018 (50)
- August 2018 (51)
- July 2018 (58)
- June 2018 (30)
- May 2018 (29)
- April 2018 (28)
- March 2018 (33)
- February 2018 (37)
- January 2018 (63)
- December 2017 (33)
- November 2017 (22)
- October 2017 (28)
- September 2017 (17)
- August 2017 (69)
- July 2017 (52)
- June 2017 (65)
- May 2017 (68)
- April 2017 (55)
- March 2017 (40)
- February 2017 (46)
- January 2017 (81)
- December 2016 (51)
- November 2016 (54)
- October 2016 (35)
- September 2016 (24)
- August 2016 (54)
- July 2016 (78)
- June 2016 (44)
- May 2016 (42)
- April 2016 (61)
- March 2016 (44)
- February 2016 (36)
- January 2016 (96)
- December 2015 (120)
- November 2015 (133)
- October 2015 (150)
- September 2015 (135)
- August 2015 (135)
- July 2015 (129)
- June 2015 (185)
- May 2015 (186)
- April 2015 (184)
- March 2015 (130)
- February 2015 (158)
- January 2015 (147)
- December 2014 (209)
- November 2014 (135)
- October 2014 (152)
- September 2014 (170)
- August 2014 (129)
- July 2014 (110)
- June 2014 (84)
- May 2014 (79)
- April 2014 (81)
- March 2014 (76)
- February 2014 (74)
- January 2014 (92)
- December 2013 (112)
- November 2013 (102)
- October 2013 (101)
- September 2013 (104)
- August 2013 (53)
- July 2013 (70)
- June 2013 (55)
- May 2013 (27)
- April 2013 (98)
- March 2013 (95)
- February 2013 (62)
- January 2013 (101)
- December 2012 (110)
- November 2012 (95)
- October 2012 (55)
- September 2012 (75)
- August 2012 (63)
- July 2012 (55)
- June 2012 (54)
- May 2012 (60)
- April 2012 (50)
- March 2012 (61)
- February 2012 (93)
- January 2012 (85)
- December 2011 (68)
- November 2011 (77)
- October 2011 (51)
- September 2011 (15)
- August 2011 (26)
- July 2011 (45)
- June 2011 (68)
- May 2011 (55)
- April 2011 (37)
- March 2011 (37)
- February 2011 (15)
- January 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (37)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పుస్తకాలు (2,731)
- సమీక్ష (1,091)
- ప్రవచనం (8)
- ఫేస్బుక్ (10)
- మహానుభావులు (289)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (959)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (326)
- సమయం – సందర్భం (813)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (477)
- సినిమా (314)
- సేకరణలు (313)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os
Category Archives: మహానుభావులు
త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )
త్యాగ ధనుడు శ్రీనల్లపాటి హనుమంతరావు-8(చివరిభాగం )1930లో హనుమంతరావు గారు కొండా వెంకతప్పయ్యగారి ఇంటి ఆవరణలో ఉప్పు సత్యాగ్రహం చేశారు .ఆరోజు అరెస్ట్ చేయలేదు .తర్వాత ఏడుగురితో కలిసి నమ్బూరుదగ్గర కంతేరు గ్రామం వెళ్లి ,తాటిచెట్ల కున్న కల్లు లోట్టెలు పగుల గొట్టింఛి నందుకు అరెస్ట్ చేసి ,మంగళగిరి సబ్ జైలులో పెట్టారు .తర్వాత విచారించి 9నెలలు … Continue reading
మన వెండితెర మహానుభావులు -4
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -4 4-ఆంధ్రా గ్రేటా గార్బో –కాంచనమాల అ తరం గ్లామర్ క్వీన్ కాంచనమాల 5-3-1917న గుంటూరు జిల్లా ఆంధ్రా పారిస్ అయిన తెనాలిలో జన్మించారు ..వయోలిన్ విద్వాంసు డైన చిన్నాన్న వీరాస్వామి గారి దగ్గర పెరిగారు.కొంత సంగీత జ్ఞానం ఆయనవలన పొందారు . చదువు అయిదవ తరగతి … Continue reading
Posted in మహానుభావులు, సినిమా
Leave a comment
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -2
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -22-కన్నాంబశ్రీమతి పశుపులేటి కన్నాంబ 1912లో పగోజి ఏలూరులో జన్మించి 7-5-1964న 52వ ఏట కన్నుమూశారు.నావేల్ నాటక సమాజం వారి నాటకాలలో బాలపాత్రలను ధరించి 12వ ఏట రంగప్రవేశం చేశారు. కొద్ది కాలం లోనే అగ్రశ్రేణి నటీమణిగా పేరు ప్రతిష్టలార్జించారు.సతీ సావిత్రి ,అనసూయ ,చంద్రమతి పాత్రలు పోషించి సహృదయ … Continue reading
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -1 సి.ఎస్.ఆర్ చిలకల పూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలీడుకాని సి ఎస్ ఆర్ అంటే తెలియని వారు ఉండరు .ఆ ముక్కుమాట నక్కవినయపు చూపులు మాటలో మెత్తదనం మనసులో గుండెలు తీసే బంటుతనం ఆయనకు స్వతహాగా వంటపుట్టిన సొమ్ములు .11-7-1907 న గుంటూరు జిల్లా నరసరావు … Continue reading
డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు
డా తూములూరు శ్రీదక్షిణా మూర్తి శాస్త్రి గారు చిత్త శార్దూలమ్ము చిత్తు చిత్తు గ ,గాగ నెత్తిపై కెక్కిన నీరజాక్షి –శేముషీ సింహమ్ము ‘’శ్రీ ‘’పెంచి ,దానిచే మహిషాదులను నామపు మహిత భావ –శ్వాస హంసము నెక్కి ,చతుర సంచారంబు నేర్పించి కాచు నిర్నిద్ర మాత ‘’అయిన లలితా పరా భట్టారిక శ్రీ రాజ రాజేశ్వరి పై శతకం రాసి ,తమ గురుదేవులు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం )
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -11(చివరి భాగం ) ఇండియాస్వయం నిర్ణయ హక్కు న్యూయార్క్ లో విఠల్ భాయ్ కి మాజీ భారత కార్యదర్శి వెడ్జి వుడ్ బెన్ కు ఫారిన్ పాలిసి అసోసియేషన్ తరఫున ఒక చర్చ జరిగితే ,రేడియో లో … Continue reading
అపసంహిత హాస్యం
అపసంహిత హాస్యం అపసంహిత హాస్యం పదాలను దగ్గర దగ్గరగా పలికితే సంహితం .విపరీతార్ధం కోసం వాక్యాలను విశ్లేషం చేయటం అపసంహిత .ఒకాయన బుద్ధి హీనుల గురించి కాలేజిలో ఉపన్యాసం ఇవ్వటానికి రాగా ,ప్రిన్సిపాలాయన్ను విద్యార్ధులకు పరిచయం చేస్తూ ‘’ఇవాళ మీరు బుద్ధి హీనులగురించి మంచి ఉపన్యాసం వింటారు .మంచి అని ఎందుకు అన్నానంటే ఇచ్చే ఆయన … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -10మేయో సతి ‘రాసిన ’మదర్ ఇండియా ‘’లో భారతీయులను అనేక విధాల కించపరచింది .స్వపరిపాలనకు ఇండియన్లు పనికి రారు అని రాసింది .విదేశీయులే కాక మనవాళ్ళలో మహారాజ ధీరజ్ విజయ చంద్ మెహతాబ్ అమెరికా వెళ్లి ఇండియన్ల స్వాతంత్ర … Continue reading
రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ
రాజ యోగి – శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రాళ్ళ పల్లి అనంత కృష్ణ శర్మ హిందీ లో ప్రేమ చంద్ లాగా తెలుగులో నిజం గా తెలుగు వారు .ఆయన శైలి కిసలయ కుసుమం .ఒక్క కఠిన పదం ఉన్నా సహించరు .జావళీలకు ,జట్కా సాహేబు వరుసలకు యతి ని తెలుగు గద్యం లో ప్రవేశ … Continue reading
లంపెన్ ప్రోలిటరేట్ల లైంలైట్- రావి శాస్త్రి
లంపెన్ ప్రోలిటరేట్ల లైంలైట్- రావి శాస్త్రి ‘ఈ జులై నెల 30వ తేదీశుక్రవారం సాయంత్రం శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి )గారి 99వ జయంతిని విశాఖపట్నం లో విశాఖ రసజ్ఞ వేదిక ,రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ సంయుక్తంగా ద్వారకానగర్ పౌరగారంథాలయం లో నిర్వహిస్తూ ,ప్రముఖ రచయిత శ్రీ చింతకింద శ్రీనివాసరావు గారికి(2020) ,శ్రీమతి … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి మరణం
నా ప్రియ శిష్యుడు ,విద్యా వినయ సంస్కారి ,సరసభారతి ఉపాధ్యక్షుడు డా .గుంటక వేణు గోపాలరెడ్డి మరణం ఇవాళ జులై 5 సోమవారం ఉదయం అన్నవరం లో స్వామి దర్శనం చేసుకొనిమా అబ్బాయి రమణ నాకు ఫోన్ చేసి వేణుగోపాలరెడ్డి చనిపోయినట్లు తనకు సదాశివ ఫోన్ చేసి చెప్పినట్లు చెప్పగా కొంత విచలితుడనయ్యాను.వెంటనే శివలక్ష్మికి మెసేజ్ … Continue reading
విద్యార్ధులకు ,ఉపాధ్యాయ ప్రదానోపాధ్యాయులకు మార్గ దర్శి శ్రీ ఉమా మహేశ్వరరావు
విద్యార్ధులకు ,ఉపాధ్యాయ ప్రదానోపాధ్యాయులకు మార్గ దర్శి శ్రీ ఉమా మహేశ్వరరావు ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ,పెద్దలంటే అత్యంత భక్తి ప్రపత్తులు చాటుతూ విద్యార్ధులకు విద్య ,అందునా గణితం గరపటమంటే అమితాసక్తి ఉన్నవారు ,,అంకితభావం తో ఉద్యోగ నిర్వహణ ,చేస్తూ ,మా అందరికీ తలలో నాలుకగా వర్తించే ,లేక్కలమేస్టారు, ఆతర్వాత హెడ్మాస్టారు అయిన శ్రీ గోపిశెట్టి ఉమామహేశ్వరరావు … Continue reading
తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు గారు
తొలి తెలుగు ప్రధాని దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు గారు రైతు కుటుంబం లో పుట్టి మద్రాస్ రాష్ట్ర ప్రధాని అయిన దివాన్ బహదూర్ బోల్లిని మునుస్వామి నాయుడు తిరుత్తణి తాలూకా వేలంజేరి గ్రామం లో తారణ నామ సంవత్సరం లో పుట్టారు .కమ్మవారు. తండ్రి బుజ్జి నాయుడు .పుట్టిన ఊర్లోనే వీధి … Continue reading
Posted in పుస్తకాలు, మహానుభావులు, సమీక్ష
Leave a comment
వరిష్ట కర్మిష్టి వర్మగారు
వరిష్ట కర్మిష్టి వర్మగారు వర్మగారు అని అందరికీ పరిచయమైన శ్రీ తోటకూర అప్పారాయ వర్మగారు జూన్ 6వ తేదీ ఆదివారం గన్నవరం లో స్వగృహం లో 94వ ఏట మరణించారు .వారితో సుదీర్ఘకాలం పరిచయమున్న ఉపాధ్యాయులు ,కృష్ణా జిల్లా టీచర్స్ గిల్డ్ తో అనుబంధం ఉన్నవారెవరైనా వర్మగారి గురించి స్పూర్తి నిచ్చే వ్యాసం రాస్తారేమో నని … Continue reading
శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు
శుద్ధ స్వచ్చ విద్యావేత్త ,బహుముఖీన ప్రతిభా పా౦డిత్యాలున్న విద్యాగురువు శ్రీ సోమంచి రామం(95) స్వర్గస్తులయ్యారు కృష్ణా జిల్లా పరిషత్ షత్ ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి ,ప్రదానోపాధ్యాయులై ,సమర్ధత తో అందరినీ ఆకర్షించి ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి అధ్యక్షులై దక్షతతో నడిపి ,ఆంద్ర ప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘ కార్యదర్శి ఆపైన అధ్యక్షులుగా పని చేసి అన్ని జిల్లాలోనూ తమ ముద్ర వేసి ,విద్యారంగ పురోభి … Continue reading
బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి
విశేషార్ధాలను బహు గ్రందాలనాధారంగా వివరిస్తూ వేద, వేదాంత ,ఉపనిషత్,పురాణాల ఆంతర్యాన్ని జోడిస్తూ ,ప్రతిదానికీ ఉపపత్తి చూపుతూ వ్యాస వాల్మీకి హృదయాలను ఆవిష్కరిస్తూ ,అందుకు భిన్నంగా ఎవరైనా రాసినా,పలికినా,తీవ్ర నిరసన తెలుపుతూ సంస్కృత మూల౦ లో ఉన్న భావానికి సరితూగే తెలుగు కవుల పద్యాలను హాయిగా చదివి కైమోడ్చుతూ ,మహాకవి తిక్కనకూడా ,వ్యాస హృదయాన్ని అర్ధం చేసుకోనిని … Continue reading
ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం
ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం ఉయ్యూరుకు చెందినప్రపంచ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేం చంద్ గారు నిన్న 9-9-20 బుధవారం రాత్రి హైదరాబాద్ లో మరణించినట్లు ,ఈ రోజు ఉదయం అక్కడే మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరిగినట్లు ఈ ఉదయం 11-50కి గండిగుంట … Continue reading
మనసున్న పౌరాణి కనటుడు లవకుశ నాగరాజు
మనసున్న పౌరాణి కనటుడు లవకుశ నాగరాజు లవకుశ సినిమాలో లవుని పాత్ర పోషించిన అనపర్తి నాగరాజు –‘’లవకుశ నాగరాజు’’ గా గుర్తింపు పొందాడు .అసలు పేరు నాగేంద్ర రావు .తండ్రి కీలుగుఱ్ఱం హరిశ్చంద్ర సినిమాలలో నటించిన ఎ. వి .సుబ్బారావు .శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నలవకుశ నాగరాజు-71 హైదరాబాద్ గాంధీ నగర్లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం … Continue reading
అశ్వత్ధామ వంటిదివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-2
స్వామి సూచింఛి పరిష్కరించిన సమస్యలు శ్రీ వాసు దేవానంద స్వామి చిఖలాడ దీక్షలో ఉండగా ,ఒకాయనవచ్చి తాను ఏది తిన్నా జీర్ణించుకోలేకపోతున్నానని ,దానితో నీరసం ఎక్కువైందని విన్నవించాడు .స్వామీజీ ఆయన ఇంటి కులదేవత పట్ల శ్రద్ధ చూపక ,పూజ మానేయటమే దీనికి కారణం అని చెప్పి ,కులదేవతను పూజ చేస్తూ తానూ ఉపదేశించే దత్తమంత్రం,దేవీ మంత్రం … Continue reading
అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం … Continue reading
మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’ శ్రీ అంజనప్ప స్వాములు
మనకు తెలియని’’ మరో బ్రహ్మ౦గారి లాంటి’’ శ్రీ అంజనప్ప స్వాములు హోసూరు ప్రాంతం వరకవి శ్రీ కైవారం తాతగారు జగత్ ప్రసిద్ధులు వారి సమగ్ర చరిత్రను త్రవ్వి తీసి డా అగరం వసంత్ఒక పుస్తకాన్ని వెలువరించాడు .దాదాపు అంతటి ప్రసిద్దే ఉన్న శ్రీ అంజనప్ప స్వాములు గురించి ఆ ప్రాంతం వారికెవరికీ పెద్దగా తెలీదు .కాని … Continue reading
కీ శే డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి సతీమణి వాట్స్ అప్ మెసేజ్, నాసమాధానం
[12:38 PM, 7/23/2020] +91 94411 95437: బ్రహ్మ శ్రీ వేదమూర్తులైన దుర్గా ప్రసాద్ గారికి మాదిరాజు పర్వత వర్ధని నమస్కరించి వ్రాయునది.మీరంతా క్షేమమని తలుస్తాను. మేము క్షేమమే.మీరు సరసభారతి లో మా వారిని గురించి వ్రాసిన వ్యాసం సుమారు నెలరోజుల తర్వాత చూశాను. మీకు అప్పుడే వ్రాయాలని వున్నా మనసు సహకరించలేదు.కాలం గాయాన్నిమాన్పలేక పోయినా … Continue reading
రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు
రక్షక భట వ్యవస్థ లేకుండా శాంతి భద్రలతో పాలించిన కార్త వీర్యార్జునుడు అని హైహయ వంశం లో పుట్టిన దత్తాత్రేయ వరప్రసాది అనీ,ఏఇద్దరి మధ్య తగాదాలువచ్చినా ప్రత్యక్షమై తగవు తీర్చి శాంతి చేకూర్చేవాడని మహా పౌరాణికులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రిగారు పురాణప్రవచనం లో తరచుగా చెబుతూ ఉంటారు . హైహయ వంశము ఒక పురాణాలలోని … Continue reading
ఎవరీ దాల్భ్యుడు?
ఎవరీ దాల్భ్యుడు? పౌరాణిక మహా భక్తశిఖామణులలో ముఖ్యులను నిత్యం స్మరించి తరించమని మనవారు ఒక శ్లోకం చెప్పారు . శ్లో. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ “పుణ్యా”నిమాం “పరమభాగావతాన్” స్మరామి ఈశ్లోకం బట్టీ పడతాం చదువుతాం చేతులెత్తి వారికి నమస్కరిస్తాం .నిన్న ఎందుకో పై … Continue reading
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు నేనుఅడ్డాడహెడ్మాస్టర్గాఉన్నప్పుడుశ్రీపేర్నేటిగంగాధరరావుగారుపామర్రుకునాలుగుకిలోమీటర్లదూరంఅవనిగడ్డదారిలో మెయిన్రోడ్డుకుఎడంవైపుకొంచెందూరంలోఉన్నజమీదగ్గుమిల్లిహెడ్మాస్టర్గాఉన్నారు .ఆయనకుముందుఅక్కడశ్రీఅ౦జయ్యగారుహెచ్.ఎం .ఇద్దరూనాకుఆత్మీయమిత్రులే .గంగాధరరావుగారిదిబందరు ,అ౦జయ్యగారిదిచినముత్తేవిదగ్గర కారకంపాడుగ్రామంమోతుబరిరైతుకూడా . .అ౦జయ్యగారులెక్కలమేష్టారు .రావుగారుసోషల్ . గంగాధరరావుగారుబహుసౌమ్యులు .అతిసాధారణంగాఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలోఅత్యంతచురుకు .గ్రామస్తులసాయంతోదగ్గుమిల్లిహైస్కూల్అభివృద్ధికిచాలాకృషిచేశారు .ఆయనంటేగ్రామస్తులకువిపరీతమైనఅభిమానం .అంజయ్య ,రావుగార్లకుముందుఅక్కడపనిచేస్సినహెడ్లందరూకాలందొర్లించుకువెళ్ళినవారేకానివిద్యార్ధులవిషయంలోస్కూల్అభివృద్ధివిషయంలోఅస్సలుపట్టించుకోలేదు .కనుకఆస్కూల్ఒకపనిష్మెంట్స్కూలనేఅభిప్రాయంఉండేది .అ౦జయ్యగారుకొంతచక్కబరిస్తేరావుగారు దాన్నికొనసాగించిదగ్గుమిల్లిస్కూల్ను ఆదర్శవంతంగాతీర్చిదిద్దారు .వనరులసదుపాయంకలిగించారు .ఆస్కూల్లోపనిచేయాలనేకాంక్షఉపాధ్యాయులలోతెచ్చారు .వీరిద్దరివలనఆస్కూల్సర్వతోముఖాభివృద్ధి చెందింది .అడ్డాడహైస్కూల్లోజరిగేప్రతికార్యక్రమానికి వారువారిస్టాఫ్వస్తే ,అక్కడజరిగేవాటికినేనూనాస్టాఫ్తప్పకవెళ్ళేవాళ్ళం .కనుకమాస్కూళ్ళకుఆత్మీయబంధుత్వంఏర్పడింది .అ౦జయ్యగారిరిటైర్మెంట్ను ,ఉపాధ్యాయవిద్యార్ధిబృందంగ్రామస్తులుఘనంగానిర్వహించారు. అలాగేరావుగారిపదవీవిరమణనూచిరస్మరణీయంగాచేసిఋణంతీర్చుకున్నారు .అ౦జయ్యగారుసరదామనిషిజోకులుపేలుస్తూమాట్లాడితేరావుగారుగారుపరమప్రశా౦తమూర్తిగాఉండేవారు . గంగాధరరావుగారికిసాహిత్యప్రవేశంబాగాఉంది .ఎప్పుడూఏదోఒకఉపయుక్తగ్రంథంరాసిప్రచురించేవారు .రిటైరయ్యాకఈవ్యాపకంబాగాహెచ్చిజీవితాన్నిసార్ధకంచేసుకొంటున్నారు .వారిపుస్తకాలునాకుపంపిస్తేమనసరసభారతిపుస్తకాలువారికిపంపటంఆ నాటినుంచిఅలవాటు .వారుచేతలమనిషేతప్పమాటలవారుకాదు .పనియేదైవంఅనిభావించేవారు .దగ్గుమిల్లికిరాకపూర్వంనుంచిపరిచయమున్నా ,అక్కడికివచ్చాకమరీదగ్గరయ్యాం .నాకునచ్చినస్నేహితులాయన .ఆయసద్గుణాలపోగు .నెమ్మదిగాసూటిగామాట్లాడటంఆయననైజం .బ్రహ్మకుమారీసమాజంపైవారికిమక్కువఎక్కువ .రాజస్థాన్లోనిమౌంట్యాబుపైజరిగేకార్యక్రమాలకుక్రమ౦తప్పకుండావెళ్ళేవారు .కనిపించినప్పుడుఆవిశేషాలుతెలిపెవారు .నాకూవెళ్ళాలనేఉ౦డేదికానిఎప్పుడూసాహసించలేదు .ఆసమాజంపైనాకుఅవగాహనాలేకపోవటంఒకకారణం .రిటైరయ్యాకబందరులోసెటిల్అయిస్వగృహంఏర్పరచుకొనితమఆధ్యాత్మిక ,సాహితీవ్యాసంగాన్నికొనసాగిస్తున్నారు . పుంఖానుపుంఖాలుగాపుస్తకాలురాసిప్రచురిస్తున్నారు. అవిసమాజానికి ,వ్యక్తివికాసానికి ఆధ్యాత్మికవికసనానికి దోహదపడేవి . ఈనెల 10 వతేదీశుక్రవారంగంగాధరరావుగారుతాజాగాపంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనేయోగరహస్యాలపుస్తకం 2-శ్రీలలితాసహస్రనామాలకుస్వర్గీయశ్రీమల్లాప్రగడశ్రీరంగారావుగారివ్యాఖ్యానానికిరావుగారురాసినసులభవ్యాఖ్యానంఅందాయి .ఈపుస్తకాలపేర్లువింటేనేవారిలోనిదివ్యత్వం ,ఆధ్యాత్మికమార్గదర్శకత్వంగోచరమౌతాయి .బందరుఆధ్యాత్మికగురుమహారాజ్గానాకువారుకనిపిస్తారు .ఎప్పుడూతెల్లనిపైజమాలాల్చీతో, పైనశాలువాతోస్వచ్చతకుస్వచ్చంగాఉంటారు .వాల్మీకి, వ్యాసులలాగాపొడవైనగుబురుతెల్లగడ్డంతోదర్శనమిస్తారు .కనుకవారినిగురుమహరాజ్అన్నాను . ఒక్కసారివారురాసినగ్రందాలవివరాలు తెలుసుకొనివారివిద్వత్ఎట్టిదోగ్రహిద్దాం .1-ఆత్మదర్శనం 3భాగాలుగారాశారు. రెండవదానికిఆత్మికవిజ్ఞానశాస్త్రంఅనిమూడవభాగానికిమృత్యుంజయుడుఅనిసార్ధకనామకరణంచేశారు .అత్యంతగహనమైనవిషయాలనుఅరటిపండువొలిచిచేతిలోపెట్టినట్లుసరళసులభంగాసాగినఆధ్యాత్మికత్రివేణిఇది .4 క్షీరసాగరమధనం 5 కామవేదం ముక్తికిమార్గం 6-ఆధ్యాత్మికరత్నాలు 7-మోడల్పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తరశతసుందరకాండ 10-యోగవాసిస్టసారం –వచనం 11-ఆరోగ్యసూత్రాలు –యోగమార్గాలు 12-సర్వయోగసమన్వయముమరియుసీక్రెట్డాక్ట్రిన్13-బ్రహ్మజ్ఞానము (దృక్కుదృశ్యమువివేకము )14-వివేకచూడామణి 15-ఫేస్బుక్ (యోగసారం ).పైనచెప్పినరెండిటితోకలిపి 17 అపూర్వగ్రంథాలురాశారన్నమాట . ఇలాంటిగ్రంథాలురాయాలంటేయెంతఆలోచన ,పరిశీలనపరిశోధన ,అనుసరణ ,అభిరుచిఅనుభవం, కావాలోమనకుఅర్ధమౌతుంది .ఇదంతా ఆగంగాధరునిజ్ఞాన ‘’గంగ’’ అనిపిస్తుందినాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులోఉన్నారంటేఆపురజనులభాగ్యమేభాగ్యం .ఆయనతనపనేదోతానుచేసుకొంటూపోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపంఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్యసభలకుతప్పకహాజరౌతారు.శ్రద్ధగావింటారు .స్టేజిపైకిఎప్పుడూరాగానేనుచూడలేదు .వారివిద్వత్తుఅక్కడివారుగ్రహించారోలేదోనాకుతెలియదు .వారినిపిలిచిఎక్కడాసన్మానించినదాఖలాలునాకుపేపర్ ద్వా రాతెలియదు .చేసిఉంటెసంతోషం .చేయకపోతేప్రయత్నించమనికోరిక .ఇంతటిసౌజన్యసహృదయమూర్తినాకుపరమఆత్మీయమిత్రులైనారంటేఅదినాఅదృష్టంగాభావిస్తూ ,వారుమంచిఆరోగ్యంతో మరిన్నిగ్రంథరచనలుచేయమనికోరుతున్నాను .వారినిపరిచయంచేసేభాగ్యంకలిగినందుకుగర్విస్తున్నాను . శ్రావణమాసశుభాకాంక్షలతో మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు
ఎంతని పొగడుదు గిడుగు
ఎంతని పొగడుదు గిడుగు ఎంతని పొగడుదు గిడుగు ! ‘’ మహా భారత భాగవతాది గ్రంథాలు ఎన్ని సార్లు ప్రచురణ పొంది ,ఎన్ని పరిణామాలు పొందాయో ,ఎన్ని వ్రాతప్రతులు ఎన్ని రూపాలలో ఉన్నాయో ,తెలిసిన వారు గిడుగు వారు తప్ప వేరెవరు లేరు’’అనీ ,’’ఇతర దేశీయులు ,ఇతర రాష్ట్రాలవారు ‘’మీ తెలుగు తల్లి … Continue reading
భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి నిలువెత్తు దర్పణం, నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు
భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి నిలువెత్తు దర్పణం, నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు 1946లో జన్మించి ,73 ఏళ్ళకే 19-8-19 సోమవారం నాడు శివైక్యం చెందిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు విజ్ఞానఖని ,నడిచే విజ్ఞాన సర్వస్వం ,మూర్తీభవించి భారతీయ సంస్కృతీ, సాహిత్యం .మహావక్త .గొప్ప కథానికా రచయిత.’’పంచ్ ఆబ్ ‘లాగా, … Continue reading
కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం
కోవిదుల నిలయం కోరాడ వంశం జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ … Continue reading
తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్
తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్ మాయవరం కృష్ణస్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా , ఆప్యాయంగా M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు త్యాగరాజ భాగవతార్ . … Continue reading
కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx
కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి … Continue reading
రాళ్ళపల్లి మరణం
ప్రముఖ సినీ నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు (73) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం మాదాపూర్లోని మ్యాక్స్క్యూర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కళాకారుడు ఎప్పుడూ నిత్యవిద్యార్థే అని చెప్పే రాళ్లపల్లి 1960లో ముఖానికి రంగులు … Continue reading
మానాప్రగడ శేషసాయి ఇక లేరు!
మానాప్రగడ శేషసాయి ఇక లేరు! విజయనగరం, మే 7: ప్రముఖ సాహితీవేత్త, మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల పూర్వాచార్యులు మానాప్రగడ శేషసాయి (93) మంగళవారం ఉదయం 5.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని పూల్బాగ్లో నివాసం ఉంటున్న ఆయన గత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1927 ఆగస్టు 14న పశ్చిమగోదావరి జిల్లా గునుపర్రులో మానాప్రగడ జన్మించారు. … Continue reading
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం -ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు … Continue reading
మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి
మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి భారతీయ సంస్కృత మహా విద్వాంసుడు మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జన్మించాడు .ఆ పరిసరాలలో ఆయనొక్కడే అయిదవ తరగతి పాసైనవాడు అంటే యెంత వెనకబడిన ప్రాంతం వాడో అర్ధమౌతుంది .హైస్కూల్ చదువులో తప్పటం వలన అతని … Continue reading
వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన
వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన భాషా ప్రవీణులు ,పొన్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామ వాస్తవ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి ,సంస్కృతాంధ్ర … Continue reading
విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి
విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.[ జీవిత విశేషాలు ఆయన జూన్ 16 1949 న సాంప్రదాయక వైదిక కుటుంబంలో జన్మించారు. ఆయన తన తండ్రి విశ్వనాథ జగన్నాధ ఘనపాఠీ గారివద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1969లో వ్యాకరణవిద్యాప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. 1976లో ఎం.ఎ (న్యాయ … Continue reading
దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు
దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు దాసు శ్రీరాములు గారు – పరిచయము – నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన … Continue reading
శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు
శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో … Continue reading
శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు
శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జనన విద్యాభ్యాసాలు తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రి ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ … Continue reading
అధ్యయనం డా.శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి గారి ఆరోప్రాణం
డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర … Continue reading
సింహ గిరి కృష్ణమాచార్యులు -(సింహ గిరి వచనములు కర్త )
శ్రీకాంత కృష్ణమాచారి శ్రీకాంత కృష్ణమాచార్యులు లేదా కృష్ణమయ్య లేదా సింహగిరి కృష్ణమాచార్యులు 13 వ లేదా 14 వ శతాబ్దానికి చెందిన యోగి. మొదటి తెలుగు వచన వాజ్ఞయాచార్యుడిగా, ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన వాడు. ఈయన జననకాలం, జన్మస్థలం ఖచ్చితంగా తెలియవు.[1] కొంతమంది పండితులు ఈయన రచనలను సింహగిరి వచనములనే పేరుతో 250 దాకా పుస్తకాలు ప్రచురించారు. నిడుదవోలు వేంకటరావు, తిమ్మావజ్జల కోదండ రామయ్య భారతి పత్రికలో … Continue reading
మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల
మరో స్వయం సిద్ధ డా శ్రీమతికోనేరు (కోగంటి )లక్ష్మీ ప్రమీల మొన్న 10 వ తేదీ ఆదివారం బెజవాడ లో శారదా స్రవంతి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లి, అయి పోయాక తిరిగి వస్తుంటే శ్రీమతి లక్ష్మీ ప్రమీలగారు తాను పరిశోధించి పిహెచ్ డి పొందిన ‘’ఆంద్ర ప్రదేశ్ లో పేరంటాళ్ళు ‘’గ్రంథం నాకు ఇచ్చి … Continue reading
యాజ్ఞ వల్క్యులు
యాజ్ఞ వల్క్యులు యాజ్ఞ వల్క్యమహర్షి సూర్యుని అనుగ్రహం వలన శుక్ల యజుర్వేదాన్ని15 శాఖలుగా విభజించి ,అందులో ప్రధమ శాఖను కణ్వునికి ,ద్వితీయ శాఖను మధ్య౦దునికి ,మిగిలిన వానిని శాబీయ ,స్థాపానీయ,కాపార ,పౌండర వత్స ,ఆవటిక ,పరమావటిక ,నైధేయ,నైనేయ ,జౌఖేయ ,వైజేయ ,బైజన , గాలవ ,పౌరాశల్యులకు ఒక్కొక్కరికి ఒక్కో శాఖ ఉపదేశించి ప్రచారం చేయించాడు … Continue reading
సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్
సంస్కార సమున్నతుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ పవిత్ర నర్మదానది ప్రవహించే మధ్యభారతమైన మధ్యప్రదేశ్ లో జన్మించి, ఆ నదీమతల్లి పవిత్రతను హృదయం నిండా నింపుకొని , అక్కడి ఉజ్జయినీ మహాకాళేశ్వరుని అనుగ్రహ విభూతి పొంది , కవికులగురువు మహాకవి కాళిదాస కవితా సాహితీ సారాన్ని గ్రోలి ,పేరులో బిహారీ ఉండటం తో మగధ … Continue reading
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత
ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత వరంగల్: మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ (85) మంగళవారం కన్నుమూశారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో ఆయన జన్మించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. 1947లో పదహారేళ్లకే ఆయన తన కెరీర్ … Continue reading