వీక్షకులు
- 1,009,380 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (502)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Category Archives: మహానుభావులు
–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )
–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం ) 1971లో కూతురు వైదేహి కి బ్రిటీష ఇండియా చరిత్ర రాయటంలో తండ్రి ఆచార్య మామిడిపూడి తోడ్పడ్డారు .ఉస్మానియాలో రాజనీతి లో ఎం ఎ చేస్తున్న మనుమరాలు శాంతకు ఆమెకోరికపై ప్రామాణిక గ్రంధాలు చదివి … Continue reading
మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -2
మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -21975లో భారతస్వాతంత్ర్యోద్యమ చరిత్ర రాశాక ఆచార్య మామిడిపూడి మరెలాంటి గ్రంధ రచనకు పూనుకోలేదు .1974లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎనిమిది అధ్యాయాల నూటనలభై పేజీల పుస్తకం తెలుగు అకాడెమి అడిగితె రాశారు .ఇది కళాశాల … Continue reading
మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి
మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి హాయిగా కాలుమీద కాలేసుకుని వార్ధక్యాన్ని అనుభవిస్తూ కూర్చోకుండా ,తన చుట్టూ జరిగిన, జరుగుతున్న, జరుగబోయే చారిత్రిక రాజకీయాలకు వివరమైన విలువైన భాష్యం చెప్పిన వారు ఆచార్య మామిడిపూడి .మనం ఉత్తమ మైన మార్గంలో నడవాలన్నదే … Continue reading
’క్రాఫ్ట్ ‘’కే కాదు ‘’డిసిప్లిన్’’ కి కూడా ‘’మాస్టర్’’- రామమోహనరావు
‘’క్రాఫ్ట్ ‘’కే కాదు ‘’డిసిప్లిన్’’ కి కూడా ‘’మాస్టర్’’- రామమోహనరావు ఉయ్యూరు జిల్లాపరిషత్ హై స్కూల్ లో ఖచ్చితంగా ఉదయం 9-30గం .లకు చేతిలో బెత్తం పట్టుకొని ,పాంటూ షర్ట్ తో పైన నాప్కిన్ తో లేదా ధగధగలాడే తెల్ల మల్లు లేక సిల్క్ పంచే ,పైన తెలుపు లేక కొంచెం గోధుమరంగు ఫుల్ హాండ్స్ … Continue reading
నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ-
నీ తుపాకి గుండు గట్టిదో ,నా బోడి గుండు గట్టిదో తేల్చుకొందామా ‘’?అని సవాలువిసిరిన దేశ భక్తురాలు కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లోని గునుపూడి లో 30-9-1860 న వేలూరి లక్ష్మీ నారాయణ ,వెంకమ్మ దంపతులకు 14వ చివరి సంతానంగా కనక మహాలక్ష్మమ్మ పుట్టింది .తండ్రి సంస్కృత,ఆంధ్రాలలో మహా పండితుడైన … Continue reading
శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి
శ్రీ వేదం వెంకట రాయ శాస్త్రి గారి మాతామహులు ,తొలి భాషా శాస్త్ర వేత్త –తాత వెళ్ళి మిఠా దార్ ,మహామహోపాధ్యాయ -ప్రొఫెసర్ టి.ఎం.శేష గిరి శాస్త్రి18భాషలు నేర్చి ,దక్షిణ భారతం లో అగ్రగణ్యులై ‘’వీణాగాన కళా నారద ‘’బిరుదాంకితులై ,విద్యార్ధి కామధేనువుగా ప్రసిద్ధి చెందిన,తొలి భాషాశాస్త్ర(పైలాలజి ) వేత్త ,ఆంద్ర –ద్రావిడ పైలాలజి ,ఆంధ్ర … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
ధర్మవీర పండిత లేఖరాం
ధర్మవీర పండిత లేఖరాం సికందరాబాద్ శ్రీ గాయత్రీ ఆశ్రమ ట్రస్ట్ అనేక సిద్ధాంత ,నీతి గ్రంధాలు ,మహాపురుషుల జీవిత చరిత్రలు ప్రచురిస్తూ 25వ కుసుమంగా ధర్మవీర పండిత లేఖరాం గారి జీవిత ప్రచురించింది .బలిదానం లో ‘’వీర తృతీయ ‘’గా ఉన్న లేఖరాం తన 39సంవత్సరాలజీవితం లో 20ఏళ్ళు వైదిక ధర్మ ప్రచారానికే అంకితం చేశారు … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,రచయిత-సుబ్రహ్మణ్యం శివ — సుబ్రహ్మణ్య శివ (అక్టోబర్ 4, 1884 – జూలై 23, 1925) భారతదేశ స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత.[3] జననంసుబ్రమణ్య శివ 1884, అక్టోబర్ 4న మద్రాసు ప్రెసిడెన్సీ, మధురై జిల్లా, దిండిగుల్ సమీపంలోవున్న బాట్లగుందులోని అయ్యర్ కుటుంబంలో రాజం అయ్యర్ కు జన్మించాడు. 1908లో భారత స్వాతంత్ర్యోద్యమంలో … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -8 21-అణుశాస్త్ర వేత్త ,వైద్య వైజ్ఞానికుడు ,రేడియో ధార్మిక శాస్త్రజ్ఞుడు ,మేరీ క్యూరీ వద్ద పరిశోధన చేసిన అణుధార్మిక పరిశిధన సంస్థ స్థాపకుడు –శ్రీ పత్తిపాటి రామయ్య నాయుడు బాల్యము, విద్యనాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, చిత్తూరు జిల్లా, మదనపల్లిలో జూన్ 1904న జన్మించాడు[1]. చిన్న వయసులోనే ఇల్లు … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -7 19- ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు ,ఆంధ్రమహాసభ అధ్యక్షుడు –శ్రీ దేశపాండ్య సుబ్బారావు ప్రతేకాంధ్ర ఉద్యమ నాయకుడు, ఆంధ్రమహాసభ అధ్యక్షుడు. నంద్యాల ప్రముఖుడు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో 1937లో నియమించిన సంఘంలో ఈయన … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -5 14-సాహితీ విమర్శకుడు కధాశిల్పం ఫేం ,కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డీ,,లెక్చరర్ –శ్రీ వల్ల్మపాటి వెంకట సుబ్బయ్య , వల్లంపాటి వెంకటసుబ్బయ్య (మార్చి 15, 1937 – జనవరి 2, 2007) సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[1] జననంవల్లంపాటి 1937, మార్చి 15 న … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -19
· 55-జీవితానుభవాలను రచనలలో పొందుపరచిన దార్శనిక రచయిత,బాలసాహిత్య నిర్మాత ,శారదా పీఠ స్థాపకుడు,రైతాంగ సాహిత్య వైతాళికుడు –శ్రీ కె.సభా కె.సభా (జూలై 1, 1923 – నవంబరు 4, 1980) రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -412-అంధ గణితావధాని,గణిత బ్రహ్మ –శ్రీ లక్కోజు సంజీవరాయ శర్మ ణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.[1] జననం1907లో నవంబర్ 22న వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరులో … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -18 · 52-జైన మత మహా చార్యుడు ,పంచాస్తికాయ కర్త -,ఆచార్య కుంద కుందా చార్యుడు · కుందకుందాచార్యుడు, తెలుగు వాడు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా గుంతకల్లుకు 4 మైళ్ల దూరాన కొనకొండ్ల అనే పల్లె ఉంది.ఈ కొనకొండ్ల కే ఒకప్పుడు కొండకుంద అనే పేరు ఉండేది…సుమారు … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -3 10-మహాయోగిని ఆదోని లక్ష్మమ్మ శ్రీఃభగవాన్ శ్రీ మహా యోగి లక్ష్మమ్మవారి సంక్షిప్త జీవిత చరిత్రశ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరింస్తూ … Continue reading
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -2
రాణ కెక్కిన కొందరు రాయలసీమ ప్రముఖులు -26-గువ్వల చెన్న శతకకర్త –శ్రీ గువ్వల చెన్నుడుసా.శ. 17-18 శతాబ్దాలకు చెందిన శతక కవి గువ్వల చెన్నడు. వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన గువ్వల చెన్నడు ” గువ్వల చెన్నా” అనే మకుటంతో గువ్వలచెన్న శతకాన్ని రచించాడు. వేమన, బద్దెన వంటి శతక కవుల వలె లోక … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -17
· 51-‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ ‘’గేయకర్త ,ఆత్మాభిమాని ,తేటగీతి కవి ,బలిదానకావ్యకర్త ,గాంధీ బిల్హణీయం,దీనబంధు సినీ గేయకర్త –శ్రీ శంకరంబాడి సుందరాచారి · శంకరంబాడి సుందరాచారి (ఆగష్టు 10, 1914 – ఏప్రిల్ 8, 1977) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. జీవిత విశేషాలుసుందరాచారి, 1914 … Continue reading
జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి .
జాతీయ జండా ఎగరేసే హక్కును లండన్ ప్రీవీ కౌన్సిల్ ద్వారా పొందిన శ్రీ దేవత శ్రీరామ మూర్తి . అది సుమారు 1930వ సంవత్సరం .ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి లో ఒకమ్మాయి స్నేహితురాళ్ళతో కలిసి సరదాగా తమ డాబా ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి సెల్యూట్ చేసింది .నిజానికి ఇదేమీ పెద్ద విషయం కాదు .,తప్పూకాదు.కానీ అప్పుడు … Continue reading
ప్రముఖ నాటక,చరిత్ర రచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ-శ్రీ అంగర సూర్యారావు
ప్రముఖ నాటక,చరిత్ర రచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ-శ్రీ అంగర సూర్యారావుఅంగర సూర్యారావు (జూలై 4, 1927 – జనవరి 13, 2017) ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన “చంద్రసేన” ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. ‘సమగ్ర విశాఖ నగర చరిత్ర’ రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.[1][2] ఆయన సామాజిక పరిస్థితుల … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -15• 46-శ్రీశైల ప్రభ సంపాదకుడు ,తెలుగు గైడ్స్ తోపాటు ,నీతినవనీతం ,శ్రీశైల చరిత్రాది కర్త –రాయలసీమకవి బిరుదాంకితుడు –శ్రీ నూతలపాటి పేరరాజు• నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -14• 41-ధర్మజ్యోతి ,విశ్వేశ్వర నక్షత్రమాల కర్త –శ్రీ పాణ్యంలక్ష్మీ నరసయ్య• పాణ్యం లక్ష్మీనరసింహయ్య 1920వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సుబ్బలక్ష్మమ్మ, లక్ష్మీనరసయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు తన తండ్రివద్దను, పినతండ్రి వాసుదేవశాస్త్రి వద్దను, వెల్దుర్తి లోని అన్నదానం సుబ్బాశాస్త్రి … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13
• మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -13• 37-సైరంధ్రి కావ్యం,జ్ఞాన ప్రసూనా౦బికా శతకం రాసిన , స్వర్ణకంకణ గ్రహీత ,సరస కవయిత్రి –శ్రీమతి గంటి కృష్ణ వేణమ్మ• ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన గంటి కృష్ణవేణమ్మ[1] గొప్ప కవయిత్రి. ఈమెది వాధూలస గోత్రము. ఈమె తండ్రి కఱ్ఱా రామశర్మ పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. తల్లి … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -11 · 34-బ్రౌన్ లైబ్రరిస్థాపకుడు,మా సీమ కవులు ,కడప సంస్కృతి ,ఎందఱో మహానుభావులు ,శక్తిపీఠాలు రచయిత,ధార్మిక రత్న , బ్రౌన్ శాస్త్రి –శ్రీ జానమద్ది హనుమచ్చాస్త్రి · జానమద్ది హనుమచ్ఛాస్త్రి (జూన్ 5, 1926 – ఫిబ్రవరి 28, 2014) [1][2] తెలుగులో ఒక విశిష్టమైన బహు … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -10 · 31-బళ్ళారి రాఘవ మేనమామ ,నాటక రచయితా ,రామ కబీరు ,కంసధ్వంస నాటక ఫేం –శ్రీ ధర్మ వరం గోపాలాచార్యులు · , ధర్మవరం గోపాలాచార్యులు నాటక రచయిత. ధర్మవరం రామకృష్ణమాచార్యులు తమ్మడు. వీళ్ళిద్దరి మేనల్లుడే బళ్లారి రాఘవాచార్యులు. నాటకరంగ ప్రస్థానంకన్నడ నాటకాలకు పోటీగా రామకృష్ణమాచార్యులు … Continue reading
నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు
నటుడు ,శ్రీ కృష్ణ దేవరాయ నాట్యమండలి స్థాపకుడు ,ఆహుళ పాత్ర ఫేం -రొద్దం హనుమంతరావు రొద్దం హనుమంతరావు (ఫిబ్రవరి 23, 1906 – 1986) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది, శ్రీకృష్ణదేవరాయ నాట్యమండలి స్థాపకుడు.[1 జననంహనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
·మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్
· 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్ · దావూద్ సాహెబ్ షేక్ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -8 · 23-మార్కండేయ విజయ నాటకం ,స్వీయ చరిత్ర కర్త ,శ్రీశైల దేవాలయ పాలక వర్గ సభ్యుడు,కవి చకోర చంద్రోదయ కళాప్రపూర్ణ –శ్రీ పైడి లక్ష్మయ్య · పైడి లక్ష్మయ్య (Paidi Lakshmayya) (1904 – 1987) ప్రజా సేవకులు, విద్యా సంపన్నులు, పరిపాలనా దక్షులు. జీవిత … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -7 · 19-తెలుగుకన్నడ కవి,మయూరధ్వజ నాటక కర్త కవిరాజు ,కవి సవ్యసాచి –శ్రీ కలుగోడు అశ్వత్ధ రావు · బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు (జూలై 25, 1901 – జూలై 19, 1972) [1] 1901 … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -6 16-అచ్చ తెనుగు కవి,మనువు పుట్టువు ,మెచ్చుల పచ్చ ముచ్చెలి కర్త , కవితా కళానిధి- శ్రీ నారు నాగనార్య నారు నాగనార్య (జులై 3, 1903 – జనవరి 18, 1973) సాహితీవేత్త. జీవిత విశేషాలునారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు … Continue reading
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు
మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు 1-కన్నడం లోనూ కవిత్వం చెప్పి ,వేదాంగ నిష్ణాతుడైన కవి సవ్య సాచి –శ్రీ కిరికెర రెడ్డి భీమరావుకిరికెర రెడ్డి భీమరావు[1] (జూన్ 13, 1896 – మార్చి 9, 1964) తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. జీవిత చరిత్రబడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 … Continue reading
న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు మునుస్వామి నాయుడు
1-న్యాయవాది, చిత్తూరు జిల్లా బోర్డ్ అధ్యక్షుడు ,మద్రాస్ రాష్ట్ర ముఖ్య మంత్రి ,జస్టిస్ పార్టీ నాయకుడు ,నిజాయితీకిమారుపేరు ,జమీందారీ వ్యతిరేకి ,రావు బహద్దర్ ,దివాన్ బహద్దర్- బొల్లిన మునుస్వామి నాయుడు బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు ,మంత్రి ,ఆంధ్రోద్యమకారుడు ,కాఫీ బోర్డ్ అధ్యక్షుడు- హాల హర్వి సీతా రామ రెడ్డి హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు. బళ్ళారి నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికై 1947 నుండి 1952 వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవిన్యూ, పరిశ్రమలు, శ్రామిక శాఖల మంత్రిగా పనిచేశాడు. సీతారామరెడ్డి, … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు
కాంగ్రెస్ అధ్యక్షుడు ,,పీపుల్స్ మాగజైన్ సంపాదకుడు ,,న్యాయవాది, రావు బహదూర్ శ్రీ వనప్పాకం అనంతా చార్యులు పనప్పాకం అనంతాచార్యులు (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 – 1907) అఖిల భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు.[1] ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ మద్రాసు మహాజనసభ అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్
మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ,ఆపద్ధర్మగవర్నర్,చతుర్భాషా పండితుడు ,నాటకకర్త ,సంగీత నాటక అకాడెమి అధ్యక్షుడు -పాకాల వెంకట రాజమన్నార్ — పాకాల వెంకటరమణారావు రాజమన్నార్ (మే 1, 1901 – అక్టోబర్ 1, 1979) న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. 1948 నుండి 1961 వరకు మద్రాసు రాష్ట్రపు ఉన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు.[1] … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు
కాంగ్రెస్ పులి ,జైలు పట్టభద్రుడు ,లోకమాన్య పత్రిక సంపాదకుడు ,అనంతపురం స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ డిప్యూటీ స్పీకర్ ,పద్మశ్రీ –కల్లూరు సుబ్బారావు కల్లూరు సుబ్బారావు (1897 – 1973), అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897, మే 25న సూరప్ప, పుట్టమ్మ దంపతులకు జన్మించాడు. మదనపల్లెలోని జాతీయ కళాశాలలో 12వ తరగతి వరకు చదువుకున్నాడు. 17 ఏళ్ల వయసులో అనీబిసెంట్ ప్రసంగాన్ని … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు
రాయలసీమ స్వాతంత్ర్య సమరయోధులు ,శ్రీబాగ్ ఒడంబడికలో కీలకపాత్రదారి ,వడ్డాది వారి శిష్యులు ,సంజీవరెడ్డికి గురువు ,’’వదరుబోతు ‘’వ్యాసకర్త ,గ్రందాలయోద్యమనాయకులు ,’’పినాకిని’’పత్రిక ,భువనవిజయం భవన స్థాపకులు ,శాసన సభ్యులు –శ్రీ పప్పూరు రామాచార్యులు పప్పూరు రామాచార్యులు (నవంబర్ 8, 1896 – మార్చి 21, 1972) [1]రాయలసీమ ప్రముఖుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమకు ప్రాతినిధ్యం … Continue reading
త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు
త్రిభాషా కోవిదుడైన స్వాతంత్ర్య సమరయోధులు ,భారత రాజ్యంగచరిత్ర కర్త,శాసన సభ్యులు –శ్రీ ఆత్మకూరి గోవిందా చార్యులు ఆత్మకూరి గోవిందాచార్యులు (1895-1973) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు, ఆంగ్లం, సంస్కృత భాషల కోవిదుడు, పలు గ్రంథకర్త, పత్రికాధిపతి, సంపాదకుడు, శాసన సభ్యుడు. బాల్యం, విద్యాభ్యాసంఆత్మకూర గోవిందాచార్యులు 1895లో పశ్చిమగోదావరి జిల్లాలోని అగ్రహారగోపవరం గ్రామంలో పుట్టారు. సంపన్నులైన వైష్ణవ … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు
‘’మహా భారత తత్వ కథనం’’ రచయిత మహోపాధ్యాయ ,మహాభారత మర్మజ్ఞ -శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. మహాభారత తత్త్వ కథనము రచించారు .. జీవిత విశేషాలు1894వ సంవత్సరం విజయ, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, తూర్పు గోదావరి జిల్లా, కాజులూరు గ్రామంలో తన … Continue reading
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -3 5-శ్రీ రాపాక తిరుపతి రాజు 1904లో రాజోలు తాలూకా పోతవరం లో బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన శ్రీ రాపాక తిరుపతి రాజుగారు 1921నుంచి కాంగ్రెస్ సేవలో ఉన్నారు .ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్లి 1921 రాజమండ్రి జైలునుంచి విడుదలయ్యారు .1929లో అఖిలభారత చరఖా సంఘం లో … Continue reading
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు -2 3- పోలీసు లాఠీ చార్జి లో గాంధీ దర్శనం పొందిన మరో వినోబా డా .కొరళ్ళ రాజారావు కాకినాడలో వైశ్య కుటుంబానికి చెందిన డా .కొరళ్ళ రాజారావు,మెట్రిక్ పాసై ,గురువులవద్ద సంప్రదాయ బద్ధంగా ఆయుర్వేద విద్య నేర్చారు .బాల్యం నుంచి దేశ సేవ పై అభిలాష ఎక్కువ … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు
మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు 1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన వంగల వెంకట నారాయణ దంపతులు .
స్వాతంత్ర్య విప్లవ కారులకు సహాయ,సహకారాలు అందించిన వంగల వెంకట నారాయణ దంపతులు . వైదీక తెలగాణ్య శాఖకు చెందిన వంగల వెంకట నారాయణ అత్తిలి వాస్తవ్యులు రసాయన శాస్త్రం లో బి ఏ పాసై ,పాండిత్యం సంపాదించారు .వీరికున్న అభినివేశం ,ఉత్సాహం ఎవరికీ లేదు ., వెంకట నారాయణ ,తమ్ముడు శివరాం కూడా ఇలాంటి వారే … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు
ఆదర్శ వైద్యుడు ,ఉప్పు సత్యాగ్రహి డా వెలిదండ్ల హనుమంతరావు బెజవాడకు చెందినా వెలిదండ్ల హనుమంతరావు సంపన్న బ్రాహ్మణులు .B.A.,L.M. అండ్ Sపాసైన డాక్టర్ .నెలకు కనీసం వెయ్యి రూపాయల ఆర్జన .1930లో గాన్దీజే ఉప్పు సత్యాగ్రహ పిలుపు విని రాజకీయ వాలంటీర్ గా పశ్చిమ కృష్ణా లో ఉప్పు సత్యాగ్రహం రెండవ బాచ్ కు నాయకత్వం … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి
హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తిపశ్చిమ గోదావరిజిల్లా గరగ పర్రు గ్రామం లో 1884లో శ్రీ పాలకోడేటి గురుమూర్తి సద్వంశ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు .మెట్రిక్ పాసై L.M.P.చదివి రాజమండ్రిలో వైద్య వృత్తి చేశారు .1910లో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ,అయిదేళ్ళు … Continue reading
Posted in మహానుభావులు
Leave a comment