వీక్షకులు
- 910,609 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)
- జయశంకర ప్రసాద్ -7
- సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’
- జయశంకర ప్రసాద్ -6
- జయశంకర ప్రసాద్ -5
- జయశంకర ప్రసాద్ -4
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301
- జయశంకర ప్రసాద్ -3
- మన వెండి తెర మహానుభావులు-299• 299-
- జయశంకర ప్రసాద్ -2
Archives
- May 2022 (48)
- April 2022 (83)
- March 2022 (95)
- February 2022 (76)
- January 2022 (54)
- December 2021 (40)
- November 2021 (42)
- October 2021 (35)
- September 2021 (28)
- August 2021 (26)
- July 2021 (40)
- June 2021 (32)
- May 2021 (40)
- April 2021 (15)
- March 2021 (20)
- February 2021 (28)
- January 2021 (37)
- December 2020 (49)
- November 2020 (38)
- October 2020 (72)
- September 2020 (48)
- August 2020 (78)
- July 2020 (87)
- June 2020 (72)
- May 2020 (80)
- April 2020 (61)
- March 2020 (48)
- February 2020 (45)
- January 2020 (60)
- December 2019 (50)
- November 2019 (53)
- October 2019 (36)
- September 2019 (44)
- August 2019 (66)
- July 2019 (54)
- June 2019 (68)
- May 2019 (60)
- April 2019 (36)
- March 2019 (47)
- February 2019 (68)
- January 2019 (61)
- December 2018 (46)
- November 2018 (47)
- October 2018 (53)
- September 2018 (50)
- August 2018 (51)
- July 2018 (58)
- June 2018 (30)
- May 2018 (29)
- April 2018 (28)
- March 2018 (33)
- February 2018 (37)
- January 2018 (63)
- December 2017 (33)
- November 2017 (22)
- October 2017 (28)
- September 2017 (17)
- August 2017 (69)
- July 2017 (52)
- June 2017 (65)
- May 2017 (68)
- April 2017 (55)
- March 2017 (40)
- February 2017 (46)
- January 2017 (81)
- December 2016 (51)
- November 2016 (54)
- October 2016 (35)
- September 2016 (24)
- August 2016 (54)
- July 2016 (78)
- June 2016 (44)
- May 2016 (42)
- April 2016 (61)
- March 2016 (44)
- February 2016 (36)
- January 2016 (96)
- December 2015 (120)
- November 2015 (133)
- October 2015 (150)
- September 2015 (135)
- August 2015 (135)
- July 2015 (129)
- June 2015 (185)
- May 2015 (186)
- April 2015 (184)
- March 2015 (130)
- February 2015 (158)
- January 2015 (147)
- December 2014 (209)
- November 2014 (135)
- October 2014 (152)
- September 2014 (170)
- August 2014 (129)
- July 2014 (110)
- June 2014 (84)
- May 2014 (79)
- April 2014 (81)
- March 2014 (76)
- February 2014 (74)
- January 2014 (92)
- December 2013 (112)
- November 2013 (102)
- October 2013 (101)
- September 2013 (104)
- August 2013 (53)
- July 2013 (70)
- June 2013 (55)
- May 2013 (27)
- April 2013 (98)
- March 2013 (95)
- February 2013 (62)
- January 2013 (101)
- December 2012 (110)
- November 2012 (95)
- October 2012 (55)
- September 2012 (75)
- August 2012 (63)
- July 2012 (55)
- June 2012 (54)
- May 2012 (60)
- April 2012 (50)
- March 2012 (61)
- February 2012 (93)
- January 2012 (85)
- December 2011 (68)
- November 2011 (77)
- October 2011 (51)
- September 2011 (15)
- August 2011 (26)
- July 2011 (45)
- June 2011 (68)
- May 2011 (55)
- April 2011 (37)
- March 2011 (37)
- February 2011 (15)
- January 2011 (2)
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (37)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పుస్తకాలు (2,732)
- సమీక్ష (1,092)
- ప్రవచనం (8)
- ఫేస్బుక్ (10)
- మహానుభావులు (289)
- ముళ్ళపూడి & బాపు (59)
- రచనలు (959)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (326)
- సమయం – సందర్భం (813)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (479)
- సినిమా (314)
- సేకరణలు (313)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Sarasabharati
https://www.youtube.com/watch?v=vLPfYIme-os
Tag Archives: గీర్వాణం -2
వ0దే కాశ్మీర భారతం
డా.ధూళిపాళ రామకృష్ణగారుసంస్కృతం లో రాసిన ”వ0దే కాశ్మీర భారతం ”పైనా, వారి గురించి గీర్వాణం -2 లో నేను రాసిన వ్యాసాన్ని అక్టోబర్ ”శ్రీ కళా గౌతమి ”లో ప్రచురించారు -దుర్గాప్రసాద్
గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష
గీర్వాణం -2 పై విశాఖ నుండివెలువడే ”ప్రసన్నభారతి ”జనవరి సంచికలో ఆచార్య సార్వ భౌమ శ్రీ వేదులవారి సమీక్ష
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పుస్తకావిష్కరణ అతిధుల పరిచయం 2-డా.శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణాజిల్లా పామర్రు దగ్గర ఎలమర్రు గ్రామానికి చెందిన శ్రీ గబ్బిట జయ మాణిక్య శాస్త్రి కృష్ణా జిల్లా నందిగామలో డా . శ్రీ గబ్బిట ఆంజనేయ శాస్త్రి శ్రీమతి పద్మావతి దంపతులకు 3-10-1983 న జన్మించారు . … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం రచనకు ఉపయుక్తమైన గ్రంధాలు 1-హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిటరేచర్ –శ్రీ ఎం .కృష్ణమాచారియార్ 2-కాంట్రి బ్యూషన్ ఆఫ్ ఆంధ్రా టు సాంస్క్రిట్ లిటరేచర్ –డా.శ్రీ బిరుద రాజు రామ రాజు 3-సంహూతిః(అందరూ కలిసి ఇచ్చిన పిలుపు )—ఆంద్ర దేశం లో స్వాతంత్ర్యానంతర౦గత 60 ఏళ్ళలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 రెండవ భాగం వందనం అభివందనం గబ్బిట దుర్గాప్రసాద్ గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం గ్రంధాన్ని ఉస్మానియా విశ్వ విద్యాలయ సంస్కృత ప్రాచార్యులు డా.శ్రీ ఇప్పగుంట సాయి బాబాగారికి పంపగా, క్షుణ్ణంగా చదివి అభినందిస్తూనే ,నేను చేసిన తప్పులను సవివరంగా వ్రాత పూర్వకంగా తెలియ జేశారు .ఆ … Continue reading
గీర్వాణం -2 లో ముందుమాటలు -నతి -నుతి డా తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు
నతి –నుతి – డా .శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి సజ్జన సాంగత్యం బహు భాషా కోవిదులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారు ,నా కంటే వయసులోనూ ,జ్ఞానం లోను పెద్ద వారు .ఏ పూర్వ పుణ్యమో ,వారితో పరిచయ భాగ్యాన్ని నాకు కలుగ జేసింది .’’సతాంస౦గస్సద్భిః కథమివహి పుణ్యేన ,భవతి … Continue reading
గీర్వాణం -2స్పాన్సర్ -సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ మరియు ఆ దంపతుల ”మా మాట ”
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం గ్రంధ ప్రాయోజకులు సౌజన్య శీలి ,సహృదయులు ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ జననం –విద్యా భ్యాసం శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపం లోని కుమ్మమూరు గ్రామం లో శ్రీ మైనేని వెంకట నరసయ్య ,,శ్రీమతిసౌభాగ్యమ్మ దంపతులకు 10-1-1935న … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-రెండవ భాగం –అంకితం మా తలిదద్రులు కీ .శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,కీ .శే..శ్రీమతి భవానమ్మ దంపతులకు నాన్న అమ్మ మా తండ్రిగారు శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారుక్రీ శ 1900, వికారి నామ సంవత్సరం లో కృష్ణా జిల్లా ఉయ్యూరు లో శ్రీ గబ్బిట దుర్గా పతిశాస్త్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 1-పూర్వ మీమాంస భాష్య వార్తిక మత భేదాలపై పరిశోధన చేసిన –ప్రొఫెసర్ శ్రీ బి నరసింహా చార్యులు హైదరాబాద్ బాగ్ లింగం పల్లికి చెందిన శ్రీ బి నరసింహా చార్యులు 16-7-1944 న జన్మించారు .ఉస్మానియా యూని వర్సిటిలో విద్య నభ్యసించి న్యాయం లో బి ఓ ఎల్.1963 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 రెండవ భాగం 257 -ఉభయ కవి మిత్రులు, సంస్కృత సాహిత్య రత్న -శ్రీ కోరిడే రాజన్న శాస్త్రి (1933 -2013 ) శ్రీ కొరిడే రాజన్న శాస్త్రి తెలంగాణా కరీ౦ నగర్ జిల్లా ధర్మ పురిలో 1933 లో భారద్వాజ గోత్రీకులు కొరిడే కృష్ణయ్య ,గంగాయమ్మ దంపతులకు జన్మించారు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 — 474-వేద వ్యాప్తి ,ఆర్య సమాజ స్థాపనా చేసిన స్వామి దయానంద సరస్వతి 12-2-1824న గుజరాత్ ,లో కదియవాద్ జిల్లా త౦కారాలో బ్రాహ్మణ కుటుంబం లో మహర్షి దయానంద సరస్వతి జన్మించాడు .మూలానక్షత్రం లో పుట్టటం వలన ‘’మూల శంకర్’’ అని పేరు పెట్టారు .ఆయన జన్మ దినోత్సవాన్ని ఫాల్గుణ కృష్ణ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 472-సిద్ధాంత శిరోమణి కర్త ,కాల్క్యులస్ కు ఆద్యుడు –భాస్కరాచార్య( 1114-1185) కర్ణాటకలోని బీజాపూర్ లో భాస్కరాచార్య 1114లో జన్మించాడు .మహా గణిత ,ఖగోళ శాస్త్ర వేత్త .’’సిద్ధాంత శిరోమణి ‘’అనే గొప్ప గ్రంధాన్ని సంస్కృతం లో రచించాడు .ఇందులో నాలుగుభాగాలు లీలావతి ,బీజ గణితం ,గ్రహగణితం ,గోళాధ్యాయం ఉన్నాయి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 392-కందర్ప చూడామణి వ్యాఖ్యాత -వీర భద్ర దేవుడు (1577)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 392-కందర్ప చూడామణి వ్యాఖ్యాత -వీర భద్ర దేవుడు (1577) రామచంద్రుని కొడుకు వీరభద్ర దేవుడు వాఘెలా వంశ రాజు .ఇది శాలివాహనుల కు చెందిన వంశం .ఇతని ‘’కందర్ప చూడామణి ‘’విమర్శనా గ్రంధం .దీన్ని 1577లో రాసినట్లు చెప్పుకొన్నాడు . భాస్కర నరసింహ శర్మ అనే కాశీ కవి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 388-దత్తకుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 388-దత్తకుడు పాటలీ పుత్రం లో మధురఅనే బ్రాహ్మణ కు కుమారుడు .తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి ఒక బ్రాహ్మ స్త్రీకి దత్తత ఇచ్చాడు కనుక ‘’దత్తకుడు ‘’అనే పేరు స్తిరపడింది .ప్రపంచ గతిని పరిశీలిస్తూ ,దానికి తగిన క్షేత్రం ఒక నాట్య కత్తే ఇల్లు అనుకోని అక్కడ ఉండి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 382-శ్రీ స్వాతి తిరుణాల్ రామ వర్మ కులశేఖర్ (1813-1846) తిరువాన్కూర్ మహారాజు స్వాతి రామవర్మ కులశేఖరుడు 1812-1847కాలపు రాజు . అసలు పేరు’’ శ్రీ పద్మనాభ దాసశ్రీ స్వాతి తిరుణాల్ రామవర్మ కులశేఖర పెరుమాళ్ ‘’తల్లి కడుపులో ఉండగానే రాజ్యానిki రాజుగా ప్రకటించారు .అందుకని ఆయన్ను ‘’ఆగర్భ శ్రీమంతుడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 377-సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి (1759-1846)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 377-సంగీత సద్గురు త్యాగ రాజ స్వామి (1759-1846) త్యాగరాజ స్వామికుటుంబానిది కర్నూలు జిల్లా కాకర్ల గ్రామం . కాని కుటుంబం తమిళనాడుకు వలస వెళ్ళింది .తమిళనాడు లోని తిరువారూర్ 1759లో జన్మించి ,కుటుంబం సంస్కృత విద్యాకేంద్రమైన తిరువయ్యూరు కు మారటం తో అక్కడే ఉన్నారు .తండ్రి రామబ్రహ్మం .తల్లి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000
గీర్వాణకవుల కవితా గీర్వాణం -2 371-బంగారుపల్లకి కానుకగా పొందిన ,సంగీత సూర్యోదయ కర్త -భండారు లక్ష్మీ నారాయణ –(15000 భారద్వాజ గోత్రీకుడు రుక్మిణి ,విఠలేశ్వర దంపతుల పుత్రుడు భండారు లక్ష్మీ నారాయణ .వాగ్గేయ కారుడిగా సుప్రసిద్ధుడు .శ్రీకృష్ణ దేవ రాయల 1509-1529) ఆస్థాన సంగీత విద్వాంసుడు .’’అభినవ భరతా చార్య ‘’ తోడరమల్ల ,సూక్ష్మ భరచాచార్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు (1312-1318)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 363- సంగీత సుధాకరం రాసిన హరిపాల రాజు (1312-1318) హరిపాలుని తండ్రి కుమారి ,తాత సోమనాధుడు .బహుశా ఈయన యాదవ రాజు1312-1318మధ్య దేవగిరి పాలకుడు అయిన రాజా హరిపాలుడు అయి ఉండవచ్చు .చాళుక్య ప్రభువు అన్హిల్విద్ పాలకుడైన హరిపాలుడు కాదు .’’విచార చతుర్ముఖుడు ‘’’’వినాటంకవిశారదుడు ‘’అని తనను గూర్చి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2 – — -సారంగ దేవుడు(1100-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2 – — -సారంగ దేవుడు(1100- సారంగుని ‘’సంగీత రత్నాకరం’’ ఏడు భాగాలలో ఉంది .ప్రతిభాగం మరలా ప్రాకారాలుగా విభజించాడు .మొదటిది ‘’స్వరాధ్యాయం ‘. సంగీత స్వరాలు , శ్రేణులు వగైరాలపై రాశాడు . రెండవది’’రాగాధ్యాయం ‘’ మాధుర్యం లోని తరగతులను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 352-రాహులకుడు (400b.c.)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 352-రాహులకుడు (400b.c.) రాహా లకుడు లేక రాహులకుడు క్రీ .పూ. నాలుగవ శతాబ్దం కంటే పూర్వం వాడు .అతని వ్యాఖ్యానాలన్నీ కవిత్వం గా నే ఉన్నాయి తమిళ గ్రంధం’’ మణిమేఖల ‘’లో ఈ కవి గరించి ఉంది. అభినవ గుప్తుడు ఇతనిని శాక్యాచార్య రాహులకుడు అన్నాడు .బౌద్ధమతాను యాయి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 357నేపాల్ లో కర్నాటక వంశ స్తాపకుడు ,సరస్వతి హృదయ భూషణ కర్త —నాన్య దేవుడు (1097-1147) రాజనారాయణ అనే నాన్య దేవుడు తీర్హత్ అనే మిధిల రాజు .1160లో బెంగాల్ రాజు విజయ సెందు ఇతని రాజ్యం ను లోబరుచుకొన్నాడు .కనుక ఇతని కాలం 1097-1147గా భావిస్తారు .నాన్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-) బికనీర్ మహా రాజు కర్ణుని(1506-1527) ఆస్థానకవి- గంగానందుడు .మిదిలలోని తీర్ధ భుక్త నివాసం .అతని ‘’కావ్య దాకిని ‘’లో అయిదు ’’ ద్రుష్టి ‘’లున్నాయి.కవితా దోషాలను గురించి వివరించే గ్రంధం .దోషం లో ఏ లోపం లేక పొతే గుణం గా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 336-ఉత్పల దేవుడు (930)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 336-ఉత్పల దేవుడు (930) అభినవ గుప్తుని గురువు లక్ష్మణ గుప్తుని గురువే ఉత్పల దేవుడు .ఉదయకారుని కొడుకు .930వాడు .ఇతని గురించి క్షేమేంద్రుడు చెప్పాడు .’’ఈశ్వర ప్రత్యాభిజ్న సూత్రం ‘’రాశాడు .దీనికి అభినవ గుప్తుడు వ్రుత్తి 1015లో రాశాడు .ఉత్పలుని గురువు సోమానందుడు ప్రత్యభిజ్న మార్గ స్థాపకుడు .ఉత్పలుని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870 వేమూరి శ్రీ రామ శాస్త్రి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జువ్వి గుంట అగ్రహారం లో 1870లో పుట్టాడు .వెలనాటి వైదిక కుటుంబం హరితస గోత్రం.వేదం, శ్రౌత ,జ్యోతిశాలను పితృపాదుల వద్దనే నేర్చాడు .తర్వాత సాహిత్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655) మైధిలీ బ్రాహ్మణ వంశం లో విల్వపంచ శాఖకు చెందిన వంశమణి రామచంద్రుని కొడుకు .నేపాల్ దేశ వాసి .ఖాట్మండు రాజు ప్రతాప మల్ల దేవుడు చేసిన తులాపురుష దాన సందర్భం గా ‘’గీతా దిగంబర ‘’నాటకం 1655లో రాశాడు .తులాపురుష … Continue reading
గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)
గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100) క్రీ శకం మొదటి శతాబ్దపు జైనకవి సామంత భద్ర .’’వీర వంశా వలి ‘’శ్వేతాంబరుల కావ్యం లో పదహారవ ఆచార్యుడిగా గుర్తింప బడ్డాడు .’’ఆరాధన కదా కోశం ‘’అనేప్రభ చంద్రుని కదల గ్రంధం లో భద్రుని గురించి ఉంది .కంచిలో ఆచార్యుడుగా ఉండి ఉండాలి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-) శుభ లక్ష్మి ,పార్దియూర్ కృష్ణ శాస్త్రి ల కుమారుడు కళ్యాణ రామ శాస్త్రి . .తంజావూర్ రాజాస్థానం లో తండ్రి తాత పెద్ద ఉద్యోగాలో ఉండేవారు .మద్రాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆఫీసర్ గా పని చేసి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 286-‘’లావణ్య మావి’’ నవలా రచయిత -అప్పా శాస్త్రి (1873-1913) పండిత వంశంలో కొల్హాపూర్ లో రసవాదునికి కుమారుడుగా అప్పా శాస్త్రి పుట్టాడు .చిన్నప్పుడు విద్య లన్నీ ఔపోసన పట్టాడు .’’సంస్కృత చంద్రిక ‘’అనే పత్రికకు వ్యాసాలూ రాసేవాడు .తర్వాత సంపాదకుడయ్యాడు .సాధారణ అంశాలపై ‘’సంస్కృత వాదిని ‘’అనే శీర్షిక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 283-శ్రీశైల దీక్షితులు అనే తిరుమలాచార్య (1809-1877) భాస్కరాచార్య ,తిరు వెంగదాంబ ల కుమారుడే తిరుమలాచార్య .తమిళనాడు లోని చెంగల్పట్టు జిల్లా చిన్నం పట్టు లో 1809మే లో జన్మించాడు .శ్రీ వైష్ణవ సంప్రదాయం లో సప్తగోత్ర శాఖకు చెందిన వాడు .వీరి పూర్వీకులు తంజావూర్ జిల్లా తిరుకండియార్ కు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100) 281-ఉదయ సుందరి కదా రచయిత -సోద్దాలకవి (1100) శూరుని కుమారుడు ,సోల్లాపేయ మనవడు ,చంద్రాపతి మునిమనవాడు సోద్దాలకవి .కాయస్థ క్షత్రియ కులం లో వల్లభ శాఖ కు చెందినవాడు .దీనికి శిలాదిత్యుని సోదరుడు కాలాదిత్యుడు సంస్థాపకుడు .చిన్నప్పుడే తండ్రిని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం)
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 273-భూవరాహ విజయం రాసిన శ్రీనివాస కవి (17 వ శతాబ్దం) కౌండిన్య గోత్రీకుడు శ్రీ ముస్నం గ్రామ కాపురస్తుడు వీరవల్లి కుటుంబానికి చెందినవాడు 17 వ శతాబ్దికి చెందిన వాడు. వరద అని పిలవబడే శ్రీనివాస కవి 8 కాండలలో ‘’భూవరాహ విజయం’’ కావ్యం రాసాడు. వరాహ అవతారం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 )
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 ద్వైతమత స్థాపకులు మధ్వాచార్య (1198 – 1278 ) ఆనందతీర్దులు అనే మధ్వాచార్య కర్ణాటకలోని ఉడిపి దగ్గర బెల్లె అనే గ్రామంలో 1198లో జన్మించాడు. నవరాత్రి చివరి రోజు నవమి నాడు జన్మించటం వలన అది మాధవ నవమి అయ్యింది. తల్లి వేదవల్లి. అసలు పేరు వాసుదేవుడు. … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39) రామసోమయాజికి సువత్సామ్క మిశ్ర కంచిలో 10 39 లో జన్మించాడు. రామానుజుని శిష్యుడు. సంపన్న కుటుంబం వాడు. ఐశ్వర్యాన్ని త్యజించి శ్రీరంగం చేరి రామానుజాచార్య శిష్యుడయ్యాడు. సన్యాసిగా ఉంటూ భిక్షాటనతో జీవించాడు. ఆయన జ్ఞాపక శక్తి అసాదారణమైంది. ఒక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2- 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 250- అష్టాధ్యాయి- రాసిన పాణిని –క్రీ.పూ.350 దాక్షి కుమారుడైన పాణిని సాలతురాలో ఉన్నాడు. కథాసరిత్సాగరం ప్రకారం పాణిని ,వ్యాడి కాత్యాయన ఇంద్రదత్తులు ఉపాధ్యాయ ఉప వర్ష వద్ద విద్యనభ్యసించారు. చదువులో బాగా వెనుకబడి ఉండటం చేత పాణిని శివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో’’ ప్రత్యాహార సూత్రాలు’’ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని మలబారులోని కదాతనాడు రాకుమారి లక్ష్మీ రజని 1890 కాలం నాటిది. ఆమె రాసిన సంతాన గోపాల కావ్యం 3 కాండలలో ఒక బ్రాహ్మణుడు తన 10 మంది సంతానాన్ని వరుసగా కోల్పోవటం, అర్జునుడు చివరివాడిని బతికిస్తానని శపథం చేసి నెరవేర్చుకున్న … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 233- మనం మరచిపోయిన కవయిత్రులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 233- మనం మరచిపోయిన కవయిత్రులు ఋగ్వేదములో ఎందరో విదుషీమణులు, రచయిత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆత్రేయ కుటుంబములో విశ్వ వార ,ఆపాల మొదలయిన సంస్కృత కవయిత్రులు ఉన్నారు. కక్షీవత్ కుటుంబములో ఘోషా అనే కవయిత్రికి గొప్ప పేరు ఉంది. ఆమె కక్షీవంతుని కుమార్తె. ఆమె తనను రాజకుమారిగా చెప్పుకొన్నది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్ కాళీ కింకర ఠాకూర్ కుమారుడైన ఆనంద్ చరణ్ బెంగాల్ కు చెందిన రాదియా శ్రేణి బ్రాహ్మణుడు. బెంగాల్ లోని నౌ ఖాళీ జిల్లా సోమ్పాద గ్రామంలో 1862 లో జన్మించాడు. ఆ కుటుంబంలో తాంత్రిక స్వామి’’ సర్వానంద సర్వ విద్య’’ గొప్ప … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద కాలికట్ రాజు జమోరిన్ మన వేద లేక ఎరాల్పట్టి రాజా నారాయణ కవిపై గొప్ప అభిమానం కలవాడు .. కవి రచనలన్నీ చదివి అర్థం చేసుకున్నాడు. 17 వ శతాబ్ది వాడు. మానవేద రాజు “కృష్ణ గీతి” లేదా “కృష్ణ శతకం” … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు మహర్షి ,గోపాలి ల పుత్రుడు వాసుదేవుడు .పయ్యూరు భట్ట మన బ్రాహ్మణ మహా విద్వాంసుడు .పదిహేనవ శతాబ్ది చివరి కవులలో సుప్రసిద్ధుడు .మహర్షికి తొమ్మిది మంది కొడుకులు .అందరూ అందరే మహా శాస్త్రాలలో నిపుణులు .కుమార్తె కొడుకు పేరు వాసుదేవుడు .మహా వ్యాకరణ వేత్త … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు జామోరిన్ మణ విక్రమ రాజు ఆస్థానం లో పదిహేనవ శతాబ్దిలో తమాషాగా పద్దేనిమిదిన్నర మంది సంస్కృత కవులు వర్దిల్లారు .జామోరిన్ రాజు స్వయం గా కవి పండితుడు ,సాహితీ పోషకుడు .పయ్యూరు పట్టారి కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సోదరులు ,ఒక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి తన ఆరుకాడల ‘’కోసల భోసలీయం ‘’కావ్యం లో శేశాచలపతికవి షాహాజీ రాజు చరిత్రను రామ కద తో జోడించి ద్వ్యర్దికావ్యం గా చెప్పాడు .నైద్రువ కాశ్యప గోత్రానికి చెందిన వేంకటేశ కవి ‘’భోసల వంశావళి ‘’చంపు కావ్యం లో శరభోజి రాజు పూర్వీకుల … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 203-బసవేశ్వరునిపై నాటకం రాసిన చొక్క నాద కవి తిప్పాధ్వరి నరసంబ ల పుత్రుడు భారద్వాజ గోత్రీకుడు చొక్కా నాద కవి .అతనికి అయిదుగురు సోదరులు .అందులో యజ్నేశ్వరుడు రామభద్రకవికి గురువు .,నీలకంఠుని స్నేహితుడు .సహాజీ ఆస్థానం లో తంజావూర్ లో ఉండేవాడు .దక్షిణ కర్నాటక కు వెళ్లి రాజా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 201-తంజావూర్ మహారాష్ట్ర రాజులకాలం లో వర్ధిల్లిన గీర్వాణం మహారాష్ట్ర లో భోసలే వంశ రాజ్య పాలన ప్రారంభించిన శివాజీ జీవితమే ఒక చరిత్ర, స్పూర్తిదాయకం .పరామానందకవి రాసిన’’ శివభారతంకావ్యం ‘’ లో ముప్ఫై ఒక్క అధ్యాయాలలో శివాజీ చరిత్ర సర్వం ఉన్నది .ఆయన జైత్రయాత్రలు విజయ పరంపర అన్నీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’ హరిహర రాయల ఆస్థానం లో లోలంబరాజ కవి ఉండేవాడు .సూర్య పండితుని వంశానికి చెందినా దివాకరుని పుత్రుడు .’’హరివంశ’’ కావ్యంఅయిదు కాండలలో రాశాడు .’’సుందర దామోదర ‘’కావ్యం లో శ్రీకృష్ణ చరిత్ర రాసి కంస వధ తో పూర్తీ చేశాడు .వైద్య … Continue reading