వీక్షకులు
- 1,009,370 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (502)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 479- ఖగోళ శాస్త్ర వేత్త పటాని సమంత్(1835-1904) సౌర కుటుంబాన్ని పోలిన లక్షలాది గ్రహ నక్షత్ర సముదాయాలకు ఆలవాల మైన పాల పుంత ఉందని ,దానిని పోలిన ,అంతకంటే పెద్ద వైన అనేక ఖగోళ కుటుమ్బాలు న్నా యని ఖగోళ శాస్త్ర వేత్తలు అనే వారు పరి శోధన చేసి చెప్పక ముందే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 477- సుశ్రుతుడు(6వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం — -477- సుశ్రుతుడు(6వ శతాబ్దం ) నూతన మిలీనియం సందర్భం గా 2000 సంవత్సరం లో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్ర చికిత్స వైద్యుల జాబితాను ఫోటోలతో సహా ప్రచురించింది .అందులో మొదటి పేరు ఆచార్య సుశ్రుతుడిదే .ఆయన పరి శోధనలు ప్రయోగ శాస్త్ర విద్య తోనే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం 475- చరక మహర్షి(10వ శతాబ్దం ) మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 154—శివ స్వామి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 154—శివ స్వామి ‘’కప్ఫానాభ్యుదయం ‘’ అనే ఒకే ఒక కావ్యం రాసిన శివ స్వామి కవి కాశ్మీర్ రాజు అవంతి వర్మ వర్మ ఆస్థానం లో ఉండేవాడు .కాలం క్రీ శ 855-884. బౌద్ధ ధర్మావలంబి.బౌద్ధం అంటే వీరాభిమానం .పైన పేర్కొనబడిన కావ్యం బుద్ధుని స్తుతి తో ఆరంభ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – అరసి 10/06/2015 విహంగ మహిళా పత్రిక గబ్బిట దుర్గా ప్రసాద్ సాహితీ ప్రియులకు , అటు అంతర్జాల చదువరులకు సుపరిచితమైన పేరు . వృత్తి రీత్యా సైన్స్ మాస్టర్ అయిన , ప్రవృత్తి రీత్యా సాహిత్య వేత్త , బహు గ్రంధ రచయిత . ఇప్పటి వరకు తన స్వీయ … Continue reading
”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”-పై చలపాక ప్రకాష్ సమీక్ష -ఆంద్ర భూమి -ఆదివారం 31-5-15
”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”-పై చలపాక ప్రకాష్ సమీక్ష -ఆంద్ర భూమి -ఆదివారం 31-5-15
ఆచార్య శ్రీ ఇప్పగుంట సాయిబాబా ”గీర్వాణం ” పై ప్రసరింప జేసినవెలుగులు
సాహితీ బంధువులకు శుభ కామనలు -”గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”గ్రంధాన్ని అందుకొని ఆచార్య ఇప్పగుంట సాయిబాబా (హైదరాబాద్ )గారు పూర్తిగా చదివి అందులో దొర్లిన అచ్చుతప్పులను ,కవుల, కావ్యాల ,కాలాల విషయం లో నేను పడిన భ్రమప్రమాదాలను నేను ఇంకా” రిఫర్” చేయాల్సిన గ్రంధాలను ,వాటి చిరునామాలను సవివరంగా తెలియ జేస్తూ ,ముద్రణా, అక్షరాలూ ,బాగా … Continue reading
డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు
డా శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు
1969 లో అంటే 45 ఏళ్ళ క్రితం కవిత -బందరు -సారస్వత సమితి ముద్రించిన తొలి పుస్తకం లో
సాహితీ బంధువులకు శుభకామనలు -ఎప్పుడో 1969 లో అంటే 45 ఏళ్ళక్రితం ,నా ఆదర్శ కదా రచయిత ఆత్మీయులు స్వర్గీయ ఆర్ ఎస్ కె మూర్తి గారు అడిగితె రాసిన కవిత ”భ్రమ తొలగింది ”మచిలీపట్నం ఆంద్ర సారస్వత సమితి వారు ముద్రించిన మొదటి పుస్తకం లో చోటు చేసుకొన్నది .దాన్ని ,బందరుకు చెందిన సాహితీ మూర్తి … Continue reading
”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”
”గీర్వాణం ”లో దా. రామడుగు వారి ముందుమాటలు ”అంత రింద్రజాలం ”
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 146-అభినవానంద వర్ధన ,రస జగన్నాధ –శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ (1907ad) జననం –విద్య- గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కోడి తాడిపర్రు జమ్మల మడక వారి ఆగ్రహం . అందులో జమ్మల మడక వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి హనుమాయమ్మ దంపతులకు మాధవ రామ శర్మ గారు 13-4- … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95 – 140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -95 140 –గురువులకు గురువు ,సర్వ శాస్త్ర వేత్త –శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గురువులకు గురువులు దాదాపు అరవై డెబ్భై ఏళ్ళ క్రితం ఏ సంస్కృత పండితుడిని అడిగినా తాను తాతా సుబ్బరాయ శాస్త్రి గారి శిష్యుడి నని కాలర్ –సారీ ఖండువా ఎగరేసి చెప్పేవారు .అంతటి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94- 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -94 139- అవధూత –శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర యతి ఆతుర సన్యాసం ఎన్నో సంస్కృత గ్రంధాలు రచించిన సదా శివ బ్రహ్మేంద్ర యతి తమిళ దేశం లో జన్మించారు .కాలం పద్దెనిమిదవ శతాబ్దం గా భావిస్తున్నారు .జన్మ నామం శివ రామ కృష్ణుడు .కావేరీ తీరం లో ‘’తిరు విశవల్లూరు’’అనే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 – 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -92 138-తెనాలి రాముని కధలను సంస్కృతీకరించిన ఆ జన్మ సిద్ధ కవి –సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గోదావరి జిల్లా కండ్రిక అగ్రహారం లో సన్నిధానం సూర్య నారాయణ శాస్త్రి గారు సుబ్బయ్య ,బుచ్చి నరసమ్మ దంపతులకు 10-12-1897 న జన్మించారు .కృష్ణా జిల్లా చిరివాడ వాస్తవ్యులు శతావధాని వేలూరి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి గురుముఖ విద్య 20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90- 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -90 135-వ్యుత్పత్తి నిఘంటు రచయిత –తాత వెళ్లి మిఠాచార్ శేషగిరి శాస్త్రి తమిళదేశం లో గీర్వాణ పంట తమిళనాడు ఉత్తర ఆర్కాట్ జిల్లా తిరువత్తూరు తాలూకా లో పుదూరు ద్రావిడ కుటుంబం లో తాతవెళ్ళి మిఠాచార్ శేష గిరి శాస్త్రి 1847 లో జన్మించారు .వారిది విద్వత్ కుటుంబం .చిన్నతనం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 – 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం- 89 132-క్రోడ పత్ర రచయిత-గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి ఏదైనా ఒక శాస్త్రం మీద రాసిన సంగ్రహ విమర్శను ‘’క్రోడ పత్రం ‘’అంటారు .గుమ్మలూరి సంగమేశ్వర శాస్త్రి గారు రాసిన క్రోడపత్రాలు నేటికీ తర్క శాస్త్రాధ్యయనం చేసే వారికి కరదీపికలుగా నిలిచాయి .అంతటి ధిషణ శాస్త్రి గారిది .తర్కాన్ని తక్రం (మజ్జిగ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 – 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు విశ్వ బ్రాహ్మణ కుటుంబం లో పులివర్తి శరభాచార్యులు 1912లో జన్మించారు .సువర్ణ రుషి గోత్రీకులు .తండ్రి నాగ భూషణం ,తల్లి శేషమ్మ .తెనాలి తాలూకా కొల్లూరులో పుట్టారు .బి .ఏ .బి .ఇడి పాసై ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించారు .జిల్లా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87- 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -87 130-షేక్స్ పియర్ నాటక కధలు సంస్కృతం లో రాసిన –మేడేపల్లి వెంకట రమణాచార్యులు పండిత వంశం మేడేపల్లి వెంకట రమణాచార్యులు గోల్కొండ వ్యాపారి బ్రాహ్మణులు .వైష్ణవ మతావలంబులైన ఆచార్యులు .ప్రపత్తి ప్రవరుణులు .ఊరట్ల జమీందారు లైన సాగి వారి ఆస్థానం పండితులైన వీరి వంశం లో తాతరామాచార్యులగారి కమారుడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 -129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -86 129-రేడియోలో సంస్కృత పాఠాలు చెప్పిన ,సర్వోదయ ప్రచారకులు .-కే నృ .వేం .అప్పారావు విద్యా వైదుష్యం కేశి రాజు వెంకట నృశింహ అప్పారావు గారు 1913లోమార్చి పద్నాలుగున తూర్పు గోదావరిజిల్లా దేవీ పట్నం లో జన్మించి ,ప్రాధమిక విద్య అక్కడే చదివి తర్వాత కొవ్వూరు జిల్లా బోర్డ్ హైస్కూల్ లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 -128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85 128-న్యాయ భూషణ ,న్యాయ స్థాపక –పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి విద్యోపాసన పశ్చిమ గోదావరి కోన సీమ లోని పేరూరు అగ్రహారం లో శ్రీ విద్యోపాసకులైన పేరి అనంత రామావధానులు ,వెంకమాంబ దంపతులకు లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు 1877లో జననమొందారు .తండ్రి గారే ప్రధమ గురువు గారు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -85- 127-ఆంద్ర బిల్హణ-కప్ప గంతుల లక్ష్మణ శాస్త్రి సంస్కృతమే అన్నీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి లో 2-7-1911 నశ్రీనివాస శాస్త్రి ,పద్మావతి దంపతులకు జన్మించారు .తిరుపతి ,అన్నామలై ,మద్రాస్ సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య శిరోమణి ,వేదాంత శిరోమణి డిగ్రీలు పొందారు ఉద్యోగం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 – 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి
గీర్వాణకవుల కవితా గీర్వాణం -84 125-తర్క తీర్ధ –ఆది భట్ట రామ మూర్తి శాస్త్ర్రి తర్క సముద్రాన్ని అవలీలగా ఈదిన మహానుభావులు ఆది భట్ట సుబ్రహ్మణ్యం ,మహా లక్షమ్మ దంపతులకు రామ మూర్తి శాస్త్రి బొబ్బిలి తాలూకా మురడాం అగ్రహారం లో 1961లో జన్మించారు .ద్రావిడ శాఖ కు చెందిన వారు .సొంత ఊరిలోనే పంచకావ్యాలు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు
గీర్వాణకవుల కవితా గీర్వాణం -83 124-కళానిధి ,విద్యా వాచస్పతి –విక్రాల రామ చంద్రా చార్యులు బాల మేధావి కవి పండిత శ్రేస్టూలు సకల శాస్త్ర నిధి మహోపన్యాసకులు విక్రాల రామ చంద్రాచార్యులు గారు 1879 జూన్ ఆరున ప్రకాశం జిల్లా కందుకూరు తాలూకా కలికివాయి గ్రామం లో జన్మించారు .తండ్రి కళత్తూర్ విక్రాల రాఘవాచార్యులు తల్లి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 – 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -82 123-బహు గ్రంధ పరిష్కర్త ,బహుభాషా కోవిదులు –మాన వల్లి రామ కృష్ణ కవి బాల్యం –విద్యాభ్యాసం-ఉద్యోగ జీవితం మానవల్లి రామ కృష్ణ కవి గారు మద్రాస్ లోని నుంగంబాకం లో వైదిక బ్రాహ్మణ కుటుంబం లో 1866 లో జన్మించారు .తండ్రి రామ శాస్త్రి .తండ్రి ,తాత గారు … Continue reading
గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 – 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి .
గీర్వణ కవుల కవితా గీర్వాణం -81 121-కౌముది పాఠ ప్రవచన శ్రేష్ట –శోంఠీ భద్రాద్రి రామ శాస్త్రి . తూర్పు గోదావరిజిల్లా పిఠాపురం దగ్గర కొమరగిరి లో శోంఠి భద్రాద్రి రామశాస్త్రిగారు 1850లో జన్మించారు తలిదండ్రులు రంగరామయ్య ,కామాంబ.మాత్రు,పితృ వంశాలలో ఇరువైపులా అపూర్వ పండిత కవులే .శాస్ట్ర నిష్ణాతులే శ్రోత్రియులే నిస్టా గరిస్టూలే .సదాచార సంపన్నులే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 – 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -80 120-ఖచరమణిపేటికర్త ,సకల శాస్త్రాభిజ్న –అలుకూరు గోల్లాపిన్ని మల్లికార్జున శాస్త్రి అలుకూరు మల్లికార్జున శాస్త్రి పాత నిజాం రాష్ట్రం రాయచూరు మండలం అలుకూరు గ్రామం లో వెంకట రామ శాస్త్రులు సుబ్బమాంబ దంపతులకు 1871లో జన్మించారు .వీరిది గోల్లాపిన్ని వంశం .భారద్వాజస గోత్రీకులు .ఆపస్థంభ సూత్రం .వీరి వంశపు వారంతా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 -119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -79 119-సంస్కృత హరికధలు రాసిన –బంకుపల్లి మల్లయ్య శాస్త్రి బాల్యం –విద్యాభ్యాసం ఆరామ ద్రావిడ శాఖకు చెందిన బంకుపల్లి మల్లయ్యశాస్త్రి గారు 1876 లో గంగన్న ,సూరమ్మ దంపతులకు ఉర్లాం సంస్థానం వారి ఆశ్రమం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .బాల్యం ఉర్లాం లోనే గడిచింది .బళ్ళమూడి లక్ష్మణ శాస్త్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 – 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -78 118-భారతీయ గణిత శాస్త్రాన్ని కొత్త మలుపు త్రిప్పిన జగద్గురు –శ్రీ భారతీ కృష్ణ తీర్ధజీ మహారాజ్ జననం విద్యాభ్యాసం వెంకట రమణ అనే పేరు తో 1884 లో జన్మించిన భారతీ కృష్ణ స్వామీజీ తండ్రి నరసింహ శాస్త్రి మద్రాస్ రాష్ట్రం లోని తిన్నె వెళ్లి లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -77 116-షడ్దర్శన తత్వావ గాహి –ముడుంబై నరసింహా చార్య స్వామి 1842లో పాలకొండ దగ్గర అచ్యుతాపురం లోముడుంబై నరసింహా చార్యులు జన్మించారు .తండ్రి రాఘవాచార్యులు తల్లి గంగమాంబ .చిన్నతనం లోనే తండ్రి చనిపోగా తాతగారి వద్ద కావ్యాలను దర్శన శాస్త్రాలను చదువుకొన్నారు. మరుగంటి కూర్మాచార్యుల దగ్గర ఆంధ్ర వ్యాకరణం చందోరీతులను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75- 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -74 113-ధర్మ శాస్త్ర నిధి ,న్యాయాధీశ కవి –గుండేరావు హర్కారే బహుభాషా వేత్త ,సంస్కృతానేక భాషా రచయిత ,ధర్మ శాస్త్ర నిధి శ్రీ గుండేరావు హర్కారే 13-3-1887 నహైదరాబాద్ లోరామారావు ,సీతా బాయి దంపతుల కు జన్మించారు .అరబ్బీ పారశీక భాషలను నేర్చి ,మెట్రి క్ చదివి ,హైదరాబాద్ న్యాయ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -73 111-కాళిదాస సములు –శ్రీ పేరి కాశీనాధ శాస్త్రి ‘’యదా కాళిదాస స్తధా కాశీ నాదః ‘’అని పించు కొన్న మహా సంస్కృత విద్వాంస కవిపండితులు శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి గారు .విశాఖ పట్నం మండలం గజపతి నగరం తాలూకా పురిటి పెంట గ్రామం లో 1885లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71- 109- స్వాతంత్ర్య సమరయోధ కవి పండితులు- శ్రీ జటావల్లభుల పురుషోత్తం బాల్యం –విద్య –ఉద్యోగం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం నివాసి జటావల్లభుల కృష్ణ సోమయాజులు మహా లక్ష్మమ్మ దంపతులకు జటావల్లభుల పురుషోత్తం గారు 17-2-1906లో మాతామహుని ఇంట నడవ పల్లి లో జన్మించారు .మహా పండిత … Continue reading
గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70
గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70 108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు బందరు జననం –గుంటూరు నివాసం 1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69 106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి దివి సీమ రత్నం కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ విద్య –గ్రంధ రచన బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -67 104- సాహిత్య అకాడెమి పురస్కారగ్రహీత -రేవా ప్రసాద్ ద్వివేది విద్యాభ్యాసం మధ్య ప్రదేశ్ లో నర్మదానదీ తీరం లో నాదేర్ గ్రామం లో పండిత నర్మదా ప్రసాద్ ద్వివేది ,లక్ష్మీ దేవి దంపతులకు రేవా ప్రసాద్ ద్వివేది 22-12-1935నజన్మించాడు .ఎనిమిదేళ్ళ వయసులో తలిదండ్రులను కోల్పోయిన దురదృష్ట వంతుడు .కాశీకి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -66 102-విద్యా సాగరుడైన ఆచార్య జ్ఞాన సాగర్ ఇరవై వ శతాబ్దానికి చెందినా దిగంబర జైన ఆచార్య కవి జ్ఞానసాగరుడు .అనేక మహా కావ్యాలు రాసి ఆచార్య విద్యాసాగర్ బిరుదు పొందాడు .అసలు పేరు భూరామల్ చబ్ద .తండ్రిపేరు చతుర్భుజ్. తల్లి ఘ్రిత్ భారిదేవి .రాజ స్తాన్ లోని సికార్ … Continue reading
గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65
గీర్వాణ కవుల అవితా గీర్వాణం -65 100-సాహిత్య రత్న రహస్ బిహారీ ద్వివేది ఉత్తర ప్రదేశ్ లోని అలహా బాద్ లో రహస్ బిహారీ ద్వివేది 2-1-1947 జన్మించాడు సంస్కృతం లో రాష్ట్ర పతి ప్రశంసా పత్రం2012లో అందుకొన్నాడు .సంస్కృత సాహిత్యం లో ఆచార్య డిగ్రీని ,సాహిత్య రత్నను ,ఏం. ఏ .లను పొందాడు .1977లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -64 99- రాజ గురు –విద్యా వాచస్పతి -విద్యాధర శాస్త్రి 1901లో జన్మించి ఎనభై రెండేళ్ళ జీవితం గడిపి బికనీర్ సంస్థాన ‘’రాజ గురు ‘’హోదా పొంది 1983లో మరణించిన విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో జన్మించాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -63 98- బహు భాషావేత్త-అభినవ కాళిదాసు పండిత భట్ట మధురానాధ శాస్త్రి 23-3-1889న జన్మించి డెబ్భై అయిదేళ్ళు జీవించి 4-6-1864న మరణించిన భట్ట మధురా నాద శాస్త్రి రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన అనేక సంస్కృత గ్రంధాలు రాసిన గొప్ప పండితుడు .వ్యాకరణ వేత్త, వేదాంతి ,కవి ,తంత్ర … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62 96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -61 88-అలంకార సర్వస్వం కర్త-రుయ్యకుడు రాజానక రుయ్యకుడు అనిపిలువ బడే అలంకారికుడు ‘’అలంకార సర్వస్వం ‘’ రచయిత.1129-1149 కాలం వాడు రాజానక అనేది ఒక పదవి అని అంటారు .రుచకుడనే పేరు కూడా ఉన్నవాడు .పాండిత్యం లో మేరు నగ ధీరుడు తన అలంకార శాస్త్రాన్ని సూత్ర రూపం లో … Continue reading