వీక్షకులు
- 995,539 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.14వ భాగం.28.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.31వ భాగం.మీమాంసా దర్శనం.28.3.23
- మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 401
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.13 వ భాగం.27.3.23.
- శ్రీ అనుభవ ఆనంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.30వ చివరిభాగం.న్యాయ దర్శన0.27.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (390)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (367)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59 79- ప్రాకృత కావ్య కవి రాజు -వాక్పతి రాజు వాక్పతి రాజు భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58 71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని … Continue reading
గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ
గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56 61- ప్రతాప రుద్ర రాజ కవి ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-
-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54- 57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53 56-సిద్ధ యోగి పుంగవుడు –అప్పయ్య దీక్షితులు పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52 52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51 51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50 50- విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి -వామన భట్ట బాణుడు పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49- 49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48 48-ప్రతాప రుద్ర యశోభూషణ కర్త –విద్యానాధుడు విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -44 44-కవి శిక్ష రాసిన -మొదటి వాగ్భటుడు జైన కవి వాగ్భటుడు1121-1156 కాలానికి చెందినా వాడు ,’’వాగ్భటాలంకారం ‘’ రాశాడు .ఇందులో అయిదు పరిచ్చేదాలుంటాయి .కావ్య లక్షణాలు ,హేతువులు ,ప్రయోజనాలు ,కవి శిక్ష ,కవిసమయాలు ,కావ్య భేదాలు ,దోషాలు గుణాలు ,భాష ,అలంకారం ,రీతులు ,చిత్రబంధ కవిత్వం నాయికా నాయక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -43 43- మహా రాజ కవి –భోజుడు భోజరాజు వేదాంతి ,బహుశాత్రవేత్త .మధ్య భారతం లో మాల్వా సంస్థాన రాజు .పారమార్ వంశానికి చెందిన వాడు .1055వరకు రాజ్యపాలన చేశాడు .’’రాజా భోజా ఆఫ్ దార్ ‘’అని ఆప్యాయం గా పిలుస్తారు .భోజ అంటే సంపూర్ణమైన సర్వ సంపన్నమై సరళమైన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -42 42-వ్యంజనా వ్రుత్తి కారుడు -ముమ్మటుడు ముమ్మటుడు 1050-1100వాడు .అభినవ గుప్తుడి శిష్యుడనని తానే చెప్పుకున్నాడు .’’కావ్య ప్రకాశం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .సాహిత్య శాస్త్ర ములో ముమ్మటుడికావ్యానికి ప్రత్యెక స్థానం ఉంది .ఇతని జన్మ స్థలం తల్లిదండ్రుల గురించి తెలియదు . ముమ్మట సమ్మత కావ్యత్వం కావ్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -41 41-ప్రేయో రస ప్రతిపాదకుడు –రుద్రటుడు రుద్రటుడు తొమ్మిదవ శతాబ్దానికి చెందినా కాశ్మీర పండిత కవి అలంకార శాస్త్రవేత్త .తొమ్మిదవ శతాబ్ద మొదటిభాగం లో ‘’కావ్యాలంకార ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .అతని గురించి పెద్దగా వివరాలు తెలియ రాలేదు .కాని అతని గ్రంధం లోని అయిదవ అధ్యాయం లోని … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -40
గీర్వాణకవుల కవితా గీర్వాణం -40 40-ధ్వన్యాలోక కర్త –ఆనంద వర్ధనుడు ఆనంద వర్ధనుడు అనగానే ‘’ధ్వని సిద్ధాంతం ‘’జ్ఞాపకం వస్తుంది ధ్వని సిద్ధాంతంపై విపులమైన చర్చ చేసి ధ్వన్యాలోకం లేక ‘’కావ్యాలోకం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన వాడు ఆనంద వర్ధనుడు .ఇది అలంకార శాస్త్రం లో ఒక కుదుపుకుదిపి కొత్తమలుపుకు తిప్పింది .శ. 855-883 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -39- 39-నైషద కర్త -శ్రీ హర్షుడు గీర్వాణ కవుల గురించి రాస్తున్న ఈ సీరియల్ లో మొదట కొంచెం అటూ ఇటూ గామొదలుపెట్టిన తర్వాత దాదాపుగా ‘’క్రానలాజికల్ ఆర్డర్ ‘’ననుసరించి కవుల జీవితాలను రాస్తూ హర్ష చక్రవర్తి దాక వచ్చాను .ఇప్పుడు హర్షునికాలం నుండి సుమారు అయిదు వందల ఏళ్ళు … Continue reading
గీర్వా కవుల కవితా గీర్వాణం -38
గీర్వా కవుల కవితా గీర్వాణం -38 38-బౌద్ధ నాటక కర్త –హర్ష వర్ధనుడు స్థానేశ్వరాన్ని రాజ దాని చేసుకొని వింధ్య నుండి హిమాలయాల వరకు రాజ్య పాలన చేసిన హర్ష చక్ర వర్తి మూడు నాటకాలు రాశాడు. హర్షుడు క్రీ .శ.606-648కాలానికి చెందినవాడు .తననాటకాలలో హర్ష వర్ధనుడు అని చెప్పకుండా హర్ష దేవుడు అని చెప్పుకొన్నాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -37 36- వసంత తిలక వృత్త -రత్నాకరుడు హర విజయం అనే మహా కావ్యం రాసిన రత్నాకరుడు కాశ్మీర దేశం కవి .బిప్పట జయాపీడుని ఆస్థానం లో ఉన్నాడు .తర్వాత అవంతి వర్మ రాజ్యం లోను ప్రసిద్ధిపొండాడు .కనుక కాలం క్రీ శ .ఎనిమిది వందలు గా నిర్ణయించారు 850-894అనుకోవచ్చు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 -34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -36 34-శాంతాన్ని నవమ రసం గా చెప్పిన –ఉద్భటుడు ‘’కావ్యాలంకార సార సంగ్రహం ‘’అనే అలంకార శాస్త్రాన్ని రాసిన ఉద్భట భట్టు కాశ్మీర దేశస్తుడు .కాశ్మీర రాజు జయా పీడుడి ఆస్థాన పండితుడు .కనుక ఇతనికాలం 779-813అని నిర్ధారించారు .ఈ విషయాన్ని కల్హణుడు తన రాజ తరంగిణిలో లో పేర్కొన్నాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -35 33-మొదటి శ్రవ్యకావ్య అలంకారికుడు-భామహుడు భామహుడు ఏడవ శతాబ్దానికి చెందిన కాశ్మీర దేశపు కవి ,ఆలంకారికుడు .దండికవికి సమకాలీనుడు ..’’కావ్యాలంకారం ‘’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .నాట్య శాస్త్రం లో భరతుడు రంగ ప్రదర్శనకు నోచుకొన్న నాట్య ,రూపకాల లక్షణాలు వివరించాడు .ఇవన్నీ దృశ్య రూపకాలు. కాని అప్పటికి శ్రవ్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34 32- సింహళ రాజ కవి -కుమార దాసు మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33 31- తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి ‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32 30-సూర్య శతక కర్త –మయూరుడు సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -30 28-వచన బాణం –భట్ట బాణుడు హర్ష వర్ధన మహారాజు ఆస్థానకవి అయిన బాణ భట్టు ఏడవ శతాబ్దానికి చెందిన వాడు .606-647అసలుకాలం గా భావిస్తారు .స్థానేశ్వర అనిపిలువబడే నేటి కనోజ్ జన్మ స్థలం .హర్షుని జీవితచరిత్రను హర్ష హరిత్రగా రాశాడు .బాణుడి ‘’కాదంబరి ‘’జగత్ ప్రసిద్ధం .’’బట్ట బాణుని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -29 27-కుందమాల నాటక రచయిత దిజ్నాగుడు కుందమాల(జాతిమల్లె పూదండ) అనే నాటకాన్ని రచించిన దిజ్ఞాగ కవి క్రీ శ .1100వాడు .బౌద్ధ దార్శనికుడైన ఇంకొక దిగ్నాగుడు ఉన్నాడు వీరిద్దరూ వేరే అని గ్రహించాలి ఉత్తర రామాయణ కధను తీసుకొని భవ భూతి లాగా అనేకానేక మార్పులు చేసి ముకుందమాల నాటకం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -28
గీర్వాణకవుల కవితా గీర్వాణం -28 26- బౌద్ధ వేదాంతి ,కవి -అశ్వ ఘోషుడు అశ్వఘోషుడు అంటే చాలాకాలం వరకు బౌద్ధ వేదాంతి అనే అనుకొన్నారు కాని అతని కావ్య, నాటకాలు వెలుగు చూసిన తర్వాత కాళిదాసాది కవుల సరసన చేర్చారు .సౌందర నందం చివర్లో తనను గురించి ‘’ఆర్య సువర్నాక్షిపుత్రాస్య సకేతస్య భిక్షోరాచార్యస్య భదంతాఆశ్వ ఘోషశ్యా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -27 25- అర్ధ శాస్త్ర రచయిత — కౌటిల్యుడు క్రీ .పూ.350-283 కాలం వాడైనచాణక్యుడు భారత దేశం లోనే అతి విశాలమైన మౌర్య సామ్రాజ్యస్థాపకుడు చంద్ర గుప్తుని రాజ్యాభిషిక్తుడిని చేసి ,ప్రతిజ్ఞ చేసి నంద వంశ నిర్మూలనం చేసి పిలక ముడి వేసుకొన్న చాణక్యుడే అర్ధ శాస్త్రం అనే మహా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -26 24- యమక చక్ర వర్తి -ఘటకర్పకుడు (పగిలిన కుండ) విక్రమాదిత్య చక్రవర్తి ఆస్థానం లోని నవ రత్న కవులలో ఘట కర్పకుడు ఒకడు .కాళిదాస మహాకవి సమకాలికుడు .నీళ్ళు మోసే కులం లో పుట్టాడు కనుక ఘట కర్పకుడు అని పిలువ బడ్డాడు .కనుక క్రీ పూ .ఒకటవ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -25 23- భరత నాట్య సృష్టికర్త -భరత ముని క్రీ .పూ .మూడవ శతాబ్దానికి చెందిన భారత ముని నాట్య శాస్త్ర రచయిత .సంగీత నాట్యాలలో మహా పండితుడు .భారతీయ నాటక ధర్మాలను అవలోడనం చేసిన వాడు .నాటక శాలా నిర్మాణం లో సుప్రసిద్ధుడు .ప్రాచీన భారత దేశ సంగీత … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -24
గీర్వాణకవుల కవితా గీర్వాణం -24 22-వ్యాస వాల్మీక సమానుడు –గుణాధ్యుడు గుణాధ్యుడు బృహత్కధ రాశాడు .ఇది సంస్కృతం లో ప్రాకృతం లో ఒక భేదమైన పైశాచీ భాషలో రాయబడింది .గ్రంధం మొదట ఉదయన రాజు చరిత్ర ఉంటుంది ,ఆయన వాసవ దత్త వివాహం తర్వాత అసలుకద అతనికొడుకు నరవాహన దత్తుడితో ప్రారంభమవుతుంది .తర్వాత దత్తుని సాహస … Continue reading
గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్
గీర్వణకవుల కవితా గీర్వాణం -23 21-ముకుందమాల రాజకవి –కులశేఖరాళ్వార్ కేరళ రాజు కులశేఖర వర్మ నే కులశేఖర ఆళ్వార్ అంటారు .ఆయన రాసిన ‘’ముకుందమాల ‘’వైష్ణవ భక్తులకు నిత్య పారాయణం .కలియుగం ఆరంభమైన ఇరవై యేడు సంవత్సరాలకు ఆయన జన్మించాడని వైష్ణవ గ్రంధాలు తెలియ ఇస్తున్నాయి .క్రీ పూ 3075కాలం వాడుగా పరిగణిస్తారు .పునర్వసు నక్షత్రం … Continue reading
గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి
గీర్వాణ కవితా గీర్వాణం -22 20-తృతీయ పంధా తొక్కిన -మురారి ‘’అనర్ఘ రాఘవ ‘’నాటకం తో అందరిని ఆకట్టుకొన్న మహా రచయిత మురారి .చాలా రాశాడని అంటున్నా మిగిలింది ఈ నాటకం ఒక్కటే .’’గరిటడైన చాలు గంగి గోవు పాలు ‘’అన్నదానికి ఉదాహరణగా సంస్కృత సాహిత్యం లో నిలిచినకవి మురారి .ఎనిమిది ,పది శతాబ్దాల కాలం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -21 19- వీరశైవ కవి –ఉదాహరణ కావ్య నిర్మాత -పాల్కురికి సోమనాధుడు శివకవులలో ముఖ్యుడైన పాల్కురికి సోమనాధుడు సంస్కృతం, కన్నడం , తెలుగులో అనేక గ్రంధాలు రచించిన మహా పండిత కవి .శివకవి త్రయం లో సోమనాధుడు ,మల్లికార్జున పండితారాధ్యుడు ,నన్నే చోడ కవిరాజు ఉన్నారు .సోమనాధుడు వరం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -20- 18-మహా వ్యాఖ్యాన పండితుడు –కోలాచలం మల్లినాధ సూరి ఎవరైనా ఏ పుస్తకం మీద నైనా మంచి వ్యాఖ్యానం రాస్తే మల్లి నాద సూరి వ్యాఖ్యానం లాగ వుంది అనటం లోకం లో వుంది .అంటే వ్యాఖ్యానాలకు చక్కని ఒరవడి పెట్టిన వాడు మల్లి నాద సూరి అన్న మాట … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19 17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -19 17-ఔచిత్య సిద్ధాంత కర్త ,వ్యంగ్య నాటక కర్త -క్షేమేంద్రుడు క్షేమేంద్రుడు కాశ్మీర దేశ కవి .శైవ సిద్ధాంతాన్ని మదించిన అతిగొప్ప జ్ఞాని అయిన అభినవ గుప్తునికి శిష్యుడు .కాశ్మీర రాజు అనంతుని ఆస్థానం లో క్షేమేంద్రుడు ప్రసిద్ధ పండితుడుగా ఉండేవాడు .అయితే వైష్ణవం పైనా బౌద్ధం పైన రచనలు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18 16-జైనకవి రుషి -జిన రత్న
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -18 16-జైనకవి రుషి -జిన రత్న లీలావతి సార అనే కావ్యాన్ని రాసిన జిన రత్న జైన పండితుడు రుషి .ఇప్పటి రాజస్థాన్ లోని ఝాలార్ అంటే అప్పటి జాబాలి పుత్రాలో దీన్ని రాశాడు .మహారాస్ట్ర జైన అనే ప్రాకృత భాష లో జినేశ్వరుడు అనే బౌద్ధ ఆచార్యుడు రాసిన’’నివ్వాన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి కుంతకుడు అభినవ గుప్తుని తర్వాత వాడని చారిత్రకుల భావన .వింటర్ నిత్చ్ మాత్రం అభినవ గుప్తుని సమకాలికుడన్నాడు .క్రీ.శ 950-1050 వాడుగా అందరి అభిప్రాయం .ఆనంద వర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఉన్నారు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారూ ఉన్నారు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -16
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -16 14-అపర శంకరులు –శ్రీ శంకరాచార్యులు -2 స్తోత్ర రత్నాలు జ్ఞానులకు మోక్షగాములకు ప్రస్తాన త్రయ భాష్యం రాసిన శంకర భగవత్పాదులు అమూర్తిమత్వానికే ప్రాధాన్యత నిచ్చినా ,సామాన్యులను వారు వదల లేదు .వారికీ మోక్షమార్గాన్ని భక్తీ ,స్తోత్రాలద్వారా చూపించారు .అందులో కవిత్వం పొంగిపోర్లుతుంది .మధురమైన శబ్దాలు ,ప్రాసలు తో ప్రతివారికి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -15 14-అపర శంకరులు – శంకర భగవత్పాదులు కేరళలో కాలడి గ్రామంలో జన్మించిన అపర శివావతారులే ఆది శంకరాచార్యులు. అద్వైత మత స్తాపకాచార్యులు త్రిమతా చార్యులలో ప్రధములు ..జగద్గురువులు గా భావిమ్పబడ్డారు .కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి .కాని క్రీ.శ.780-820అని అందరూ అంటారు .’’దుస్టాచార్య వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే –స ఏవ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -14 13-కరుణ రసాను భూతి –భవ భూతి -3(చివరిభాగం ) కవితా గీర్వాణం అనేక శాస్త్రాలతో బాటు నాట్య ,అర్ధ కామ ,ఆయుర్వేద శాస్త్రాలలోను భవ భూతికి మంచి ప్రవేశం ఉంది .భరతుని రస సిద్ధాంతాన్ని ఔదల దాల్చిన వాడు .అసలే సదాచార సంపన్న వంశం .వారంతా ‘’సోమ పీదులు’’,పంక్తి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13 కరుణ రసాను భూ కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13 కరుణ రసాను భూతి –భవ భూతి -2 కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన ప్రకృతిని వర్ణించటం లో కాళి దాస భావ భూతులు భిన్న మార్గాలను అనుసరించారు .కాళిదాసు కు ప్రక్రుతి లలిత మనోహరం గా కన్పిస్తే భవ భూతికి భయంకరం గా కనిపించింది .ఆ మనోభావాలనే వారు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -12 13- కరుణ రసానుభూతి -భవ భూతి-1 ఎనిమిదవ శతాబ్దానికి చెందిన భావ భూతి కవి ,నాటక కర్త .కాళిదాసు ప్రతిభకు సమానుడైన వాడు .విదర్భ గొండియా జిల్లా లోని పద్మపురం లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు .ఇది మహారాష్ట్ర -మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉంది … Continue reading