Tag Archives: చరిత్ర –సాహిత్యం

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి -2            హింద్ స్వరాజ్   కొన్ని వారాల తర్వాత గాంధీ ,మళ్ళీ దక్షిణాఫ్రికా వెళ్ళటానికి స్టీం షిప్ ఎక్కినప్పుడు  మరలా ఈ విషయాలపై ఆలోచనలో పడ్డాడు .వాటిని రాసి  బుక్ లెట్ గా లండన్ లోని జాతీయ వాదులకు పంపాడు .ప్రాధమికంగా ఈ వ్యాసాన్ని గాంధీ మొదటి సారిగా  ఒకే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి

ఉగ్రవాదం పై గాంధీ ధోరణి   మహాత్మాగాంధీ ఉగ్రవాదాన్ని  ఈషణ్మాత్రం కూడా సహించలేదు .హింస పై ఏనాడూ రాజీ పడలేదు .ఉగ్రవాదులు గా చిత్రి౦పబడిన సర్దార్ భగత్ సింగ్ వంటి వారిని కాపాడటానికి విశ్వప్రయత్నమే చేశాడు .అలా  ఎందుకు చేశాడు ?అనేది పెద్ద ప్రశ్న .తాను  చెప్పేదానికీ, అనుసరించేదానికి తేడా ఉందా ?ఆయన వివాదాల ,వైరుధ్యాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అష్టావధాని ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు

అష్టావధాని  ,ప్రజ్ఞానిధి కవి బ్రహ్మ శ్రీ పూసపాటి నాగేశ్వరావు గుంటూరు జిల్లా రావెల గ్రామం లో 27-6-1920న జన్మించిన శ్రీ పూసపాటి నాగేశ్వర రావు తలిదండ్రులు శ్రీమతి వెంకట నరసమ్మ ,,శ్రీ బ్రహ్మయ్య .రావెల గ్రామం కవి బ్రహ్మ తిక్కన సోమయాజి మనుమరాలు  చిట్టా౦బిక మెట్టినిల్లు ,భర్త అల్లాడ మంత్రి .అల్లాడమంత్రిని గురించి ఆయనమనుమడు మడికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ భాగవతార్

తమిళనాడు తొలి సూపర్ స్టార్- త్యాగరాజ  భాగవతార్ మాయవరం కృష్ణస్వామి త్యాగ రాజ భాగవతార్ అంటే తమిళనాడు తొలితరం వెండి తెర వేలుపు .అందరూ గౌరవంగా ,  ఆప్యాయంగా M.K.T.అని పిలిచేవారు .నటుడు నిర్మాత ,కర్నాటక సంగీత గాయకుడు గా  మహా వితరణ శీలిగా ,అనన్యమైన కీర్తి సాధించి ఘనతకెక్కాడు త్యాగరాజ భాగవతార్ .   … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారుx

కంచి పరమాచార్యుల ఔదార్యాన్ని పొందిన ప్రముఖులు-శ్రీ మాగంటి సూర్యనారాయణ పంతులుగారు   కంచి కామకోటి పీఠాధిపతులు ‘’మానుష రూపేణ చర ద్డైవం .శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు సాక్షాత్తు మరొక ఆది శంకరులే .వారి తపస్సు దీక్ష సంకల్పం ,అమోఘం .దర్శనం తోనే అనుగ్రహ వర్షం కురిసే కాలమేఘం .మనసులోని కోరిక ముందే గ్రహించి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు

శ్రీ ఆర్ ఎస్. కె . గారు 23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు   శ్రీ ఆర్  ఎస్.  కె . గారు  23ఏళ్ళ క్రిందట నాకు రాసిన కార్డు ఆంద్ర ప్రదేశ్  భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ,బందరు  హిందూ హైస్కూల్ లెక్కలమేస్టారు ,ఆర్ఎస్ ఎస్ ,,ఆనాటి జనసంఘ్ ఇప్పటి బిజెపి లో కీలక … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో, కృష్ణాజిల్లా రచయిప్రచురణార్థంతల సంఘం సహకారంతో, 2019 డిసెంబర్ 27, 28, 29 తేదీలలో విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగబోతున్నాయి. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 2007లో ప్రపంచ తెలుగు రచయితల తొలి మహాసభలు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం

గురు పౌర్ణమి సందర్భంగా నోరి వారి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేసిన కళా సుబ్బారావు పురస్కారం                         నేపధ్యం   సరసభారతి శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది వేడుకలకు మా తలిదండ్రులు కీ శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి  శ్రీమతి భవానమ్మ  గారల స్మారక ఉగాది పురస్కారం అందజేయటానికి హైదరాబాద్ లో ఉన్న నోరి నరసింహ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

 ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం

” ఆషాఢస్య ప్రథమ దివస్ -మే    ఆషాఢస్య ప్రథమ దివస్ -మేఘం అశ్లిష్ట సానుం వప్రక్రీడా పరిణత గజ ప్రేక్షణీయం దదర్శ.”(మేఘ సందేశం ) ఇవాళ ఆషాఢమాసం మొదటి రోజు .దీన్ని కాళిదాస మహాకవి తన మేఘ సందేశం కావ్య శ్లోకం లో పొందుపరిచాడు భావం ఆషాఢమాసం లో మొదటి రోజున కొండమీద మేఘాలు మత్తేభం లాగా … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

4-4-19 ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందుకో బోతున్న శ్రీ శలాక రఘునాధ శర్మ ,శ్రీ బూరగడ్డ నరసింహా చార్యులు

4-4-19 ఢిల్లీ లో రాష్ట్రపతి పురస్కారం అందుకో బోతున్న శ్రీ శలాక రఘునాధ శర్మ ,శ్రీ బూరగడ్డ నరసింహా చార్యులు గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 13-భారత ధ్వని దర్శన పరిశోధకులు –ప్రాచార్యులు శ్రీ శలాక రఘునాధ శర్మగారు     జనన విద్యాభ్యాసాలు  సంస్కృతాంధ్రాలలో మహా విద్వత్తు  కలిగిన మహా పండితప్రకాండులు శ్రీ శలాక … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు

విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు విజయవాడ శారదా శ్రవంతి ఉగాది సాహితీ పురస్కారం -2-4-19 -మంగళవారం సా యంత్రం 6 గంటలు 

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం 

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారి మరణం -ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ,అసలైన గాంధేయవాది ,గ్రంధకర్త ,సాంఘిక సేవాతత్పరులు సాహిత్యాభిమాని  శ్రీ ఉప్పులూరి మల్లికార్జునశర్మగారు22-3-19 శుక్రవారం విజయవాడలో  మరణించినట్లు ఇవాళ జ్యోతి లో చూశాను .నిబద్ధతగల రాజకీయ నాయకులాయన ఖద్దరు పంచ లాలీచీ ఉత్తరీయంతో హుందాగా అతి సాధారణంగా ఉండేవారు .చలపాక ప్రకాశ్ గారు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం 

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారికి రాష్ట్రపతి పురస్కారం   గీర్వాణా౦ధ్ర సాహిత్య సరస్వతి ,ఆధ్యాత్మిక వేత్త ,శ్రీశృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు ,మహా ప్రాసంగికులు, ”సాహితీ శలాక ”,ప్రాచార్య  బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మగారు రాజమండ్రి నుండి ఇప్పుడే ఫోన్ చేసి ,తమకు ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీలో రాష్ట్ర పతి పురస్కారం అందజేస్తున్న … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా

బౌద్ధ ,టావోయిజం ,కన్ఫ్యూషియస్ మతాల ఉమ్మడి దేవాలయమే –హాంగింగ్ టెంపుల్ ఆఫ్ చైనా    గాలిలో వ్రేలాడే దేవాలయం గా ,మిస్టీరియస్ టెంపుల్ గా ప్రపంచమంతా ఆశ్చర్య పోయే దేవాలయం చైనా దేశం లో పర్వత శిఖరం పై భూమికి 246అడుగుల ఎత్తున మౌంట్ హీంగ్ పై డటాంగ్ సిటీ దగ్గర హన్యుయన్ కౌంటిలో షాంక్సి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’దండీ మార్చ్’’ అనే ఉప్పుసత్యాగ్రహం

భారత స్వాతంత్ర్య పోరాటం లో కొన్ని సంఘటనలు నాటకీయంగా ఉత్తేజపూరితంగా చారిత్రాత్మకంగా నిలిచిపోయాయి .అందులో ఒకటి మహాత్మా గాంధీ చేబట్టిన దండి మార్చ్ .బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు పై వేసిన పన్ను కు నిరసన తెలియ జేయటమే అసలు ముఖ్య కారణం .కాని ఇ౦తకంటే తీవ్రమైన లోతైన ప్రభావశీలమైన ప్రాముఖ్యత పొందింది .ఈమార్చ్ స్వాతంత్ర్య పోరాటాగ్నికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రుద్ర తాండవ ఆంతర్యం

రుద్ర తాండవ ఆంతర్యం కాస్మిక్ డాన్స్ అని పాశ్చాత్యులు పిలిచే శివుని రుద్రతాండవం లోని ఆంతర్యం తెలుసుకొందాం .రుద్రతాండవం  గతిశీలక ,స్థిరమైన శక్తి ప్రవాహమే .అందులో అయిదు శాశ్వత శక్తులు అంటే సృష్టి ,స్థితి ,లయం ,మాయ ,విముక్తి ఉంటాయి .శివుడు చేసే రుద్రతాండవం లయానికి సంబంధించింది .అందులో అగ్ని కీలలు మెరుపులు ఉరుములతో విశ్వమంతా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

సాహితీ దిగ్గజం ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా )అస్తమయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

New Doc 2019-02-21 10.50.09

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

17-2-19ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజపురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారి 24వ కవితా సంపుటి ”పదండి ముందుకు ”ఆవిష్కరణ

17-2-19ఆదివారం ఉదయం విజయవాడ మొగల్రాజపురం మధుమాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో శ్రీ అడిగోపుల వెంకటరత్నం గారి 24వ కవితా సంపుటి ”పదండి ముందుకు ”ఆవిష్కరణ  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి 

శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నధస్వామివారి ఆలయం-వడాలి  కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర వడాలి గ్రామంలో  శ్రీ సుభద్రా బలరామ సమేత శ్రీ జగన్నాధస్వామివారి ఆలయం:- పురాతన చరిత్రగల అన్నాచెల్లెళ్ళకు ఉన్న ఏకైక ఆలయం ఇది. అన్న బలరామ, జగన్నాధులతో కలిసి, చెల్లెలు సుభద్ర దర్శనమిచ్చే ఏకైక దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కినది. ఈ ఆలయాన్ని 1765 లో … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత -2(చివరిభాగం ) శివ -వేంకట కవులు

                శివ -వేంకట కవులు వీరు జంటకవులు .వీరిలో బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు మొదటివారు .రెండవవారు మధ్వశ్రీ నందగిరి  వేంకటప్పారావు పంతులుగారు .ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్లుగా ‘’శివ వేంకట కవులు ‘’అనే పేరు పెట్టుకొని జంటగా కవిత్వం చెప్పారు .    బ్రహ్మశ్రీ అడవి సాంబశివరావు పంతులుగారు కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా బొమ్మినంపాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత

కృష్ణా జిల్లా’’ పామఱ్ఱు‘’ప్రాముఖ్యత కృష్ణా జిల్లాలో పామర్రు గొప్ప వ్యాపార కేంద్రం .విజయవాడ –మచిలీ పట్నం రోడ్డులో ఉయ్యూరు దాటాక పామర్రు వస్తుంది .పామర్రు నుండి ఉత్తరాన గుడివాడ మండలం ,దక్షిణాన దివి సీమ మండలం ఉన్నాయి .పామర్రు దగ్గర పూర్వం నాగులేరు ప్రవహించేది ..దానిమధ్యలో ఒక తామర కొలను ,దానిపై దివ్య ప్రతిష్టితమైన శివ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’

డా.శ్రీ చిదంబర శాస్త్రి గారి ‘’సర్వ ‘’విద్యా పారంగత్వ ప్రతీక ‘’శ్రీ గాయత్రీ మాహాత్మ్యం ‘’  కృష్ణా జిల్లా జగ్గయ్య పేట లో ఆంధ్రోపన్యాసకులుగా చేసి రిటైరైన  డా.శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి ,జాతీయ ,అంతర్జాతీయ సదస్సులలో 65దాకా విశ్లేషణాత్మక పత్రాలు రాసి సమర్పించిన విద్వన్మణి.’’రమణాయన కావ్య రమణీయం ‘’పై పరిశోధన చేసి పిహెచ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మహా సంస్కృత విద్వాంసుడు లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి

మహా సంస్కృత విద్వాంసుడు  లింగ్విస్ట్, రచయిత-పద్మశ్రీ మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి   భారతీయ సంస్కృత మహా విద్వాంసుడు మొహమ్మద్ హనీఫ్ ఖాన్ శాస్త్రి ఉత్తర ప్రదేశ్ వారణాసి లో జన్మించాడు .ఆ పరిసరాలలో ఆయనొక్కడే అయిదవ తరగతి పాసైనవాడు అంటే యెంత వెనకబడిన ప్రాంతం వాడో అర్ధమౌతుంది .హైస్కూల్ చదువులో తప్పటం వలన అతని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన

వీర రస కావ్యం కవిరాజు ,సాహిత్య సరస్వతి శ్రీ కడెము వేంకట సుబ్బారావు గారి శ్రీ ఖడ్గ తిక్కన       భాషా ప్రవీణులు ,పొన్నూరు శ్రీ భావనారాయణ సంస్కృత కళాశాల సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయన శీలి ,ఆంధ్రో పాద్యాయులు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపల్లి గ్రామ వాస్తవ్యులు ,కవిరాజు సాహిత్య సరస్వతి బిరుదాంకితులు ,కనకాభిషేకి ,సంస్కృతాంధ్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

స్వామి అగేహానంద భారతి

స్వామి అగేహానంద భారతి : జర్మనీ నుండి ఇండియా వచ్చి సన్యాసిగా వివిధ జీవితానుభవాలు పొందిన విశిష్ట బ్రహ్మచారి లెపాల్క్ ఫిషర్final sanyasi satyempalikete మంచి పుస్తకం .ఇన్నయ్యగారి అనువాదం మిన్నంటింది .అందరు చదవాల్సిన పుస్తక .రచయితకు ,అనువాదకులు ధన్యవాదాలు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి  

అరుదైన కృష్ణా జిల్లా పండిత కవి శ్రీ భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి —  తెలుగు సారస్వత రంగంలో ఎందఱోమహానుభావులు ,వారిలో ఒక అనర్ఘరత్నం బ్రహ్మశ్రీ విద్వాన్ శతావధాని భమిడిపాటి అయ్యప్ప శాస్త్రి గారు .నాకు గురుతుల్యులు ,నా భార్య శ్రీ సుశీల కి ప్రపితామహులు అయిన అయ్యప్పశాస్త్రి వంటి మహానుభావులగురించి  గురించి ఇప్పటి తరం తెలుసుకోవాలనే  తాపత్రయం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం నారాయణీయము

  శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం నారాయణీయము (తెలుగు లిపి)ముందు మాట మేలపత్తూరు నారాయణ భట్టతిరి కృతం ఇది నారాయణీయము. శ్రీమన్నారాయణీయము వ్యాస భాగవత పురాణానికి సంస్కృత భాషలో వెలువడిన సంగ్రహ రూపము ఇది. ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రములో వెలసిన శ్రీ కృష్ణుని సంభోదిస్తూ దైవస్తుతి రూపంలో కొనసాగుతూ ఉంటుంది. భక్తి, … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండు నిమిషాలలో లైఫ్ సర్టిఫికెట్

సోదర పెన్షనర్లు కు సంక్రాంతి శుభాకాంక్షలు .ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి లోపు లైఫ్ సర్ది ఫికేట్ ఇచ్చే దాన్ని ఈ ఏడాదినుంచి జనవరి నుంచి మార్చి లోపు ఇచ్చే ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలిసిందే .లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఫారం కొని లేక ట్రెజరీ వారిచ్చేఫారం తీసుకొని ఫోటో అంటించి  ట్రెజరీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి 1856-1915 జననము: 1856. నిధనము: 1915. జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వెలనాటి వైదికులు. గౌతమగోత్రీయులు. తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యాన ప్రబంధకర్త వారణాసి వేంకటేశ్వరకవి యీయనకు మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు. కవికర్తృక గ్రంథములు: కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు). చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము). శంబరాసుర విజయము (సంస్కృత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )  38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర  రచయిత్రుల సభ  జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ  కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ … Continue reading

Posted in సమయం - సందర్భం, సమీక్ష | Tagged | Leave a comment

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల   విజయవాడలో రెండవ రోజు రచయిత్రుల సభలో వ్యక్తిత్వ వికాశం పై రచనలు చేసి,సన్మానింపబడిన  దివ్యా0గురాలు కుమారి చలామల శెట్టి నిఖిల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక https://plus.google.com/photos/115752370674452071762/album/6643344136982043649/6643344147643546258?authkey=CLHR2q3R3I-olQE   డా శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారితో నేను -6-1-19 ఆదివారంవిజయవాడ రచయిత్రుల సభలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం

సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు – ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తి కి తార్కాణం-అనీబి సెంట్

బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల  వృత్తాంతాలు ,చిత్రాలలో  శిల్పాలలో  , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా  కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి   భక్త జయదేవుని గీత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు

శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు   జనన విద్యాభ్యాసాలు తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్  శ్రీ నోరి నరసింహ శాస్త్రి  ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అధ్యయనం డా.శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి గారి ఆరోప్రాణం

డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కవనశర్మ

కవనశర్మ వికీపీడియా నుండి Jump to navigationJump to search కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 23, 1939) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరు, విశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు. … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

1988 లో నా వార్ధా- సేవాగ్రా౦ సందర్శన యాత్ర -చంద్ర భాల్ త్ర్రిపాఠి

’2018  సెప్టెంబర్ 28 వార్ధా లోని గాంధి పీస్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీ కుమార్ ప్రశాంత్ నాతొ చేసిన టెలిఫోన్ సంభాషణలో నా మొదటి ,చివరి  1988 లో వార్ధా సేవాగ్రామసందర్శన యాత్ర   జ్ఞాపకాలు సుళ్ళు తిరిగాయి .మొదట నేను పౌనార్ ఆశ్రమ వెళ్లి శ్రీ వినోబాభావే సోదరుని చూశాను .అక్కడనుంచి వార్ధా వెళ్లి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు

మనసు దోచే మారేడు మిల్లి అంద చందాలు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుంచి భద్రాచల వెళ్ళేదారిలో రాజమండ్రికి 80 కిలోమీటర్ల దూరం లో మారేడు మిల్లి ఉంది .’’దీన్ని వాల్మీకి వ్యాలీ  వనవిహార స్థలి ‘’అంటారు .పచ్చని పంట చేలు ,ప్రకృతి సోయగం చూస్తే భగవంతుడే మానవులకు నయనానందం  కోసం సృష్టించిన  భూలోక స్వర్గమా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా 1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి

కేరళ ఏకోపాధ్యాయిని –ఉషాకుమారి ఉషాకుమారి  దిన చర్య ఉదయం 7 గంటలకే కేరళ తిరువనంతపురానికి దక్షిణాణ ఉన్న.’’ అ౦బూరి ‘’గ్రామం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే ప్రారంభమౌతుంది .ఆమె అగస్త్యవనం పరిధిలోని  ‘’కున్న తుమల ‘’అగస్త్య ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్ .రోజూ రెండుగంటలు కొండ దారిలో అరణ్యం లో నడుచుకుంటూ  బడికి చేరుకోవాలి. ఇక్కడ’’ కాని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment