Tag Archives: మహిళా విదుషీ మణులు

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి క్రీశ .1383-1400 వరకు కొండ వీడు రాజధానిగా పాలించిన కుమార గిరి రెడ్డి విద్యావంతుడు విద్యాప్రియుడు ,భోగి కనుక  ప్రతి సంవత్సర౦  వసంతోత్సవం భారీగా జరుపుతూ   ‘’వసంతరాజు ‘’అనే  సార్ధక నామ ధేయుడయ్యాడు  .అతనికి నాట్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

      మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-7

      మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-7 5-తిరుమలాంబ-2   తిరుమలాంబ కావ్యం ‘’వరదాంబికా పరిణయం ‘’లోని సొగసులు –అచ్యుతరాయల తండ్రి నరసరాజు మృతి –‘’కాలాద్బహోరధ మహీ౦ విరహా సహిష్ణు –మాశ్వాస్య నవ్య నిజ శాశ్వత కీర్తి మూర్త్యా –నానా గుణ శ్రవణ కౌతుకినాం గుణా నాం –నాదేన సఖ్య మభజన్నరస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-6 4-తుక్కా దేవి -2 కుమార దూర్జటికవి తన ‘’కృష్ణరాయ విజయం ‘’కావ్యం లో తనకూతుర్నిపెళ్ళిచేసుకోమని రాయలతో ప్రతాపరుద్రుడు చెప్పినట్లు ఉంది.’’నీ రుణ మెండు దీర్చుకొన నేర ,మదీయ కుమారి ,జారు శృం-గారమమణిన్ గుణో న్మణిణి గైకొను మిచ్చితి నీకు గీరతు –క్ఖార సమాన రూప,హిమకైరవ బంధు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు  

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు   ‘’హెరిటేజ్ ఆఫ్ ఇండియా సిరీస్ లో ‘’పోయెమ్స్ బై ఇండియన్ వుమెన్ ‘’లో భారత దేశం లోని అనేక భాషల ప్రాచీన ఆధునిక కవయిత్రుల రచనలనుంచి కొన్ని మచ్చుతునకలు ఏరి ,ఇంగ్లీష్ లోకి అనువదించారు .వైదిక వాజ్మయానికి ఒకరు ,పాళీ భాషకు తొమ్మిది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment