Tag Archives: మహిళా విదుషీ

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-5 4-తుక్కా దేవి -1

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-5 4-తుక్కా దేవి -1   తుక్కా దేవి ఒరిస్సా రాష్ట్ర సంస్కృత విదుషీ మణి .తెలుగింటి ఆడపడుచు .ఒకమహారాజు కూతురు ,మరొక మహారాజు భార్య .కటకాధిపతి ప్రతాప రుద్రగజపతి కుమార్తె ,విజయ నగరాధిపతి శ్రీ కృష్ణ దేవరాయల రాణి .స్వయంగా పండితుడైన ప్రతాపరుద్రుడు పండితాదరమున్నవాడు.కృష్ణదేవరాయలు స్వయంగా  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -2గురు స్తుతి తర్వాత గంగాదేవి సంస్కృత కవి స్తుతి చేసింది .వాల్మీకిని –‘’చేతతోస్తు ప్రసాదాయ –సతాం ప్రాచేతసో మునిః – పృధివ్యాం పద్య నిర్మాణ –విద్యాయః పరమం పదం ‘’-భూమిపై పద్యనిర్మాణ విద్యకు ఆదికారణమైన వాల్మీకి సత్పురుషునకు మనో నైర్మల్యాన్ని ప్రాసాదించు గాక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-3

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-33- గంగాదేవి -1సంస్కృతం లో ‘’మధురా విజయం’’ లేక ‘’వీర కంపరాయ చరితం’’ అనే చారిత్రకకావ్యాన్ని రాసిన గంగాదేవి ,విజయనగర సామ్రాజ్య స్థాపకులలో ఒకరైన బుక్కరాయల మూడవ కుమారుడు కంపరాయల భార్య . తాను రాజకన్య అని ఆ కావ్యం లో చెప్పుకొన్నది .భర్త వీర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2  

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2   మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు-2     2-నాచి సుప్రసిద్ధ పండితుడు ఏలేశ్వరోపాధ్యాయుని కుమార్తె నాచి . మహా విద్వాంసురాలు .గుంటూరు జిల్లా పల్నాడు తాలూకా ,నాగార్జునకొండ దగ్గర కృష్ణానదికి అవతలి ఒడ్డున ఏలేశ్వరం ఉంది.దక్షిణకాశి గా ప్రసిద్ధం.అనేక దేవాలయాలున్న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment