Tag Archives: వాసు దేవానంద సరస్వతి

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5 శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ . నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4 మహా జ్ఞానులతో శ్రీ వాసుదేవానంద సరస్వతి శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ అక్కల్ కోట్ మహా రాజ్ వంటి మహాజ్ఞానులతో మనస్వామికి గొప్ప పరిచయమే ఉండేది .  శ్రీ రాజరాజేశ్వర శంకర స్వామి అప్పడు శ్రీ శృంగేరి పీతాదఠాపతులైన  శ్రీ రాజరాజేశ్వర శంకరాచార్య స్వామి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3   దుష్ట శక్తులు – పిశాచ దెయ్యాలవంటి దుష్ట శక్తులు మానవ బాధలకు కారణాలౌతాయి .ఇవి తమబందువులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి .వాటికున్న అతీంద్రియ శక్తులతో  బాధలు కలిగిస్తాయి .వాటిని గుర్తించటం కష్టం .మహిమాన్విత మహిళలు పురుషులుమాత్రమే వాటిని గుర్తించి బాధపడే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటిదివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-2

 స్వామి సూచింఛి పరిష్కరించిన సమస్యలు శ్రీ వాసు దేవానంద స్వామి చిఖలాడ దీక్షలో ఉండగా ,ఒకాయనవచ్చి తాను  ఏది తిన్నా  జీర్ణించుకోలేకపోతున్నానని ,దానితో నీరసం ఎక్కువైందని విన్నవించాడు .స్వామీజీ ఆయన ఇంటి కులదేవత పట్ల శ్రద్ధ చూపక  ,పూజ  మానేయటమే  దీనికి కారణం అని చెప్పి ,కులదేవతను పూజ చేస్తూ తానూ ఉపదేశించే దత్తమంత్రం,దేవీ మంత్రం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment