ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో29-5-19 బుధవారం హనుమజ్జయంతి నాడు సాయంత్రం కాలనీ మహిళామండలి చే శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ,అందులో ఒకరికి సత్కారం ,,,స్వామికి 30 వేలరూపాయలు నగదును తమ కుటుంబం తరఫున సమర్పించిన శ్రీమతి కొండేటి వెంకటేశ్శ్వరమ్మ(22ఏళ్ళక్రితం మేడూరు హైస్కూల్ హెడ్మాస్టర్ గా ఉన్నప్పటి శిష్యురాలు ) గారికి అభిమానంగా చీర ,సారె సరసభారతి తరఫున అంద జేసినచిత్రాలు

DSCN6608

Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.