16-11-15-కార్తీక మాసం మొదటి సోమవారంనాడుసాయంత్రం 5గం లకు ఉయ్యూరులో కే సి పి.ఆవరణలో శ్రీ పరిపూర్నానంద స్వామి వారి ఆధ్వర్యం లో ,గ్రామస్తుల ,పరిసర గ్రామ ప్రజల సహాయ సహకారాలతోజోరున కురుస్తున్న వర్షాన్ని అధిగమించి 25వేలమంది భక్త జనం నిర్వహించిన ”కోటి దీపోత్సవం ”