మూసీ లో కీర్తి శేషు పి. వి

డిసెంబర్ లో విజయ వాడ లో  కవయిత్రి, కధా రచయిత్రి శ్రీ మతి కోపురి పుష్పా దేవి గారు ,తన పుస్తకావిష్కరణ సందర్భం గా చేసిన సత్కారం .ఇందులోని ప్రముఖులు -ఎడమనుంచి శ్రీ నండూరి రాజా గోపాల్ -చినుకు మాస పత్రిక సంపాదకులు- ,శ్రీ అద్దె పల్లి రామ మోహన రావు ప్రముఖ కవి ,విమర్శకులు -,శ్రీ విహారి ,xప్రసిద్ధ కవి కధా రచయిత ,విమర్శకులు -శ్రీ కొల్లూరి,

క్ష్రయ్పత్రిక సంపాదకులు -పుష్పాదేవి కుమారుడు -పుష్పా దేవి ,ఆమె భర్త ,వారి కుమారుడు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

1 Response to మూసీ లో కీర్తి శేషు పి. వి

  1. voleti's avatar voleti says:

    నాకు పీ.వీ గారంటే వల్లమానిన అభిమానం.. కారణం చెబితే కొంతమదికి ఇష్టం వుండదు.. కర్ర విరగొట్టకుండా పాముని చచ్చేలా చేసిన గొప్ప వ్యక్తి.. నేను బతికున్న కాలం ఆ మహనీయుని స్మరించుకుంటాను.. మా లాంటి ప్రభుత్వ వుద్యోగస్తులకి గొప్ప వరాన్ని, ప్రేవేట్ రంగం ఇలా దిన దినా భివృధి జరగడానికి కృషి చేసిన మహానుభావుడు.. కొడిగట్టిన దీపాలను తన చేతితో అడ్డుకొని వెలుగులని పంచేలా చేసిన దివ్య పురుషుడు..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.