Category Archives: వార్తా పత్రికలో

శ్రీఅప్పరాయ వర్మ (94)మృతి

కృష్ణా జిల్లా గిల్డ్ మాజీ అధ్యక్షులు ,కృష్ణా జిల్లా విద్యాభి వృద్ధికి అనేక రంగాలలో సేవలన్దిన్చినవారు ,ప్రతి కార్యకర్తకు ఆత్మీయులు ,మాజీ సీనియర్ హిందీ పండితులు  నాకు పరమ ఆప్తులు శ్రీ తోటకూర అప్పారాయ వర్మ*(94)నిన్న6వ తేది  స్వగ్రామం గన్నవరం లో మరణించారు వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటుంబానికి సాను భూతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్ 

తొలికంప్యూటర్ ప్రోగ్రామర్, గణిత వేత్త- అగస్టా ఆడా లవ్ లేస్(వ్యాసం )–గబ్బిట దుర్గా ప్రసాద్  1815 డిసెంబర్ 15 న ఆంగ్ల కవి లార్డ్ బైరన్ ,లేడీ బైరన్ దంపతులకు జన్మించింది అగస్టా ఆడా.ఎనిమిదవ ఏట తండ్రి బైరన్ గ్రీకు ప్రజాయుద్ధం లో చనిపోయాడు .తల్లి కూతురికి గణిత౦ ,లాజిక్ లపై ఉన్న శ్రద్ధను హర్షించలేకపోయింది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు   దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది. హైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్  01/10/2020 విహంగ మహిళా పత్రిక చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే డా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుడివాడ సభ పత్రికా కధనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

సరసభారతి 151 కార్యక్రమంగా 27-6-20శనివారం జరిపిన స్వయంసిద్ధ ,శ్రమశక్తి పురస్కార సభపై జ్యోతి కధనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

నాద తపస్వి ,సంస్కృతాంధ్ర పండిత కవి ,హైదరాబాద్ విద్యానగర్ లో శ్రీ త్యాగరాజ స్వామి ఆలయ నిర్మాత కొల్లేగాళ్ ఆర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అష్టావధాని ,సంస్క్రుతాన్ధ్రకవి ,సిద్ది పేట దగ్గర అనంత సాగర్ లో నిలుచున్న సరస్వతి విగ్రహ ఆలయ నిర్మాత అస్తకాల నరసింహ శర్మ -మూసి -ఫిబ్రవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వాతి మాస పత్రికలో 2020..

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020

ఫ్రెంచ్ అస్తిత్వవాద మేధావి ,మహిళోద్యమ నాయకురాలు –సైమన్ డీ బోవర్ -గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక -జనవరి 2020  17/12/2019 గబ్బిట దుర్గాప్రసాద్ నన్ కావాలనుకొని నాస్తికురాలైంది: సైమన్ డీ బోవర్ 9-1-1909న బోర్జువాస్ పారిసన్ కుటుంబంలో ఫ్రాన్స్లోనిపారిస్ లో జన్మించింది.తండ్రి జార్జెస్ బెర్ట్రాండ్ డీబోవార్ లీగల్ సెక్రెటరి .తల్లి ఫ్రాంకాయిస్ డీ బోవర్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్లపూడి పై వచ్చిన వార్తా పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్ లో

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”సామాజిక యోగి శ్రీ జగ్గీ  వాసుదేవ్ ”వ్యాసం డిసెంబర్ గురు సాయి స్థాన్  లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

డిసెంబర్ తెలుగు వెలుగు లో దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 పై సమీక్ష

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-

జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ 

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ క్రీ.శ.1744నవంబర్ 22 న అమెరికా లోని మాసా చూసెట్స్ రాష్ట్రం వేమౌత్ లో నార్త్ కా౦గ్రి గేషన్ చర్చ్ లో విలియం స్మిత్, ఎలిజబెత్ లకు ఆబిగైల్ ఆడమ్స్ జన్మించింది .తల్లి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ” వ్యాసం సెప్టెంబర్ గురు సాయిస్థాన్  లోపునర్ముద్రితం .ఇందులో ఇంటర్వ్యూ చేసినవాడు పాల్ బ్ర0టన్ అనే బ్రిటిష్ రచయిత-దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్

గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు  లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది .    క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు … Continue reading

Posted in పుస్తకాలు, వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్అన్నదానికి కవి ”బమ్మెర ”స్పందన

తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవతార పురుషుడు మెహర్ బాబా ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం

అవతార పురుషుడు మెహర్ బాబా అవతార పురుషుడు మెహర్ బాబా నేను రాసిన” సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”అవతార పురుషుడు మెహర్ బాబా ”వ్యాసం ఆగస్టు గురు సాయి స్థాన్ లో ప్రచురితం  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పదేళ్ల కిందటి ”ఎలర్జీ ”మళ్ళీ జూన్ తెలుగు విద్యార్థిలో ప్రత్యక్షం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

91ఏళ్ళ రైతుపేద్ధ ,వితరణశీలి ,అభివృద్ధిమాంత్రికుడు శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు మృతి .

కృష్ణాజిల్లా ఇబ్రహీం పట్నం (అడ్డరోడ్డు )సర్పంచ్ గా 48ఏళ్ళు సేవ చేసి ,200కోట్ల రూపాయల విలువైన, 76 ఎకరాల భూమిని పేదప్రజల నివేశస్థలాలకు పంచటానికి ప్రభుత్వానికి స్వాధీనం చేసిన వితరణ శీలి ,ఇబ్రహీం పట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం , రాయనపాడు ,హెవీ మిషనరీ సంస్థ ,గుంటుపల్లి రైల్వే వర్క్ షాప్ ,జాకిర్ హుస్సేన్ కళాశాల స్థాపన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మనుడి ఆగస్టు

అమ్మనుడి ఆగస్టు అర్థతాత్పర్యాలతో మధునాపంతులవారి ”ఆంధ్రపురాణం ”ప్రచురణ జెన్ బోధిధర్ముడు తెలుగువాడే -డా ఈమని శివనాగిరెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ రామకృష్ణప్రభ -ఆగస్టు

దేహం లో శ్రీరాముడు కొలువున్నకనకమ్మగారు -జులై ఆగస్ట్ శ్రీరామ కృష్ణ ప్రభ     తంత్ర్యోద్యమ ధీర బెంగాలీ నారి మాతంగిని హాజ్రా –  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపర పతంజలి యోగి -మాస్టర్ సి.వి.వి

అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని” అపర  పతంజలి  యోగి -మాస్టర్ సి.వి.వి ”వ్యాసం జులై గురు సాయిస్థాన్  లో ప్రచురితమైంది -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ రామ కృష్ణ పరమహంస సన్యాస శిష్యులు -జులై -శ్రీ రామ కృష్ణ ప్రభ 

కింద కూర్చున్నవారిలో ఎడమనుంచి -స్వామి శివానంద ,స్వామి శారదానంద ,,స్వామి సుబోదానంద ,స్వామి అఖండానంద , ,స్వామి ప్రేమానంద ,స్వామి అద్వైతా నంద , కుర్చీలలో కూర్చున్నవారు -ఎడమనుంచి -స్వామిబ్రహ్మానంద ,స్వామి వివేకానంద నిలుచున్నవారిలో ఎడమనుంచి -స్వామి అద్భుతానంద ,స్వామి యోగానంద ,స్వామి అభేదానంద ,స్వామి త్రిగుణాతీతానంద ,స్వామి తురీయానంద ,స్వామి విజ్ఞానానంద ,,స్వామి రామ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయ సోపానాలు నిర్మల -ఇక ప్రశాంత లోకానికి

     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

తెలుగు వెలుగు -జూన్ సంచికలో అణుశాస్త్రవేత్త డా ఆకునూరి రామయ్య పుస్తకం గురించి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటక సినీ నటుడు ,రచయితా గిరీష్ కర్నాడ్ మరణించాడు (81)

Actor-playwright Girish Karnad passes away Actor-playwright Girish Karnad passed away on Monday. He was 81. —

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బఠాణీలవ్వ -కవిత -మూసి -జూన్

బఠాణీలవ్వ -కవిత -మూసి -జూన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

పండిట్ రవి శంకర్ కు మామ ,గురువు డా బాబా అల్లాయుద్దీన్ ఖాన్ -మూసి -జూన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

కుమార ధూర్జటి చమత్కారపద్యం -జూన్ తెలుగువెలుగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్

గారుడీ మంత్రం ”తో పాముకాటు నుంచి ప్రాణాలు రక్షించిన ప్రాణదాత పాములనరసయ్య-రామకృష్ణ ప్రభ -జూన్ 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ

నేను రాసిన ”సిద్ధయోగిపుంగవులు ”పుస్తకం లోని ”ఆంద్ర యోగినీ సామ్రాజ్ఞి తరిగొండ వెంగమాంబ ”గురు సాయిస్తాన్ మే  సంచికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

మూసీ ”మార్చి సంచికలో వికారి ఉగాది పద్యాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మరణం తో ”చెమ్మగిల్లిన రంగ స్థలం ‘

శ నేను మోపిదేవి హైస్కూల్  లో సైన్స్ మాస్టారుగా 1963-65లో పనిచేసినప్పుడు  దానికి దగ్గరలోఉన్న పెదప్రోలు గ్రామం లో కాపురం ఉండేవాడిని .అప్పుడే మాపెళ్లి 1964లో అయింది .అప్పుడే ఒకరోజు రాత్రి మా ఇంటికి దగ్గరలో నాంచారమ్మగుడిదగ్గర చెరువుప్రక్కన బుర్రా వారి హరికథ ఏర్పాటు చేశారు .నాకు అప్పుడు వారి గురించి ఏమీ తెలీదు .నా శిష్యులు ఆగ్రామస్థులు చి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Leave a comment

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

శారదా స్రవంతి పురస్కారాలపై ఆంద్ర జ్యోతి వార్త-3-4-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత

ప్రముఖ జానపద కళాకారిణి వింజమూరి అనసూయాదేవి కన్నుమూత 9 హైదరాబాద్, మార్చి 24: ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి (99) అమెరికా హ్యుస్టన్‌లో ఆదివారం నాడు వయోభారంతో కన్నుమూశారు. అనసూయాదేవికి ఐదుగురు సంతానం , చాలా కాలంగా ఆమె అమెరికాలో ఉంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ దిగ్గజం ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా )అస్తమయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ-సమయం పత్రిక

400 ఏళ్ల ఆచారం.. మాఘ పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ మాఘ పౌర్ణమి రోజున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువు గ్రామం మొత్తం ఖాళీ అయింది. గ్రామంలో కుల, మత భేదం లేకుండా గ్రామస్థులందరూ హాజివలి దర్గాకు తెల్లవారుజామునే తరలివెళ్లారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా మాఘ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తుంటారు హిందువులు. మాఘమాసంలో దేవతలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం

నేను రాసిన ”సిద్ధ యోగిపుంగవులు ”పుస్తకం లోని” అవధూత చక్రవర్తి -కురుమద్దాలి పిచ్చమ్మ”వ్యాసం ఫిబ్రవరి ”గురు సాయి స్థాన్ ”లో పునర్ముద్రితం  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘విహంగ ”హేమలత -జ్యోతి-11-2-19

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి

నాటక రంగానికి మొదలు ,తుదీ శ్రీ మొదలి నాగభూషణ శర్మ -మూసి -ఫిబ్రవరి  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఛత్రపతి శివాజీ -ధ్వజమెత్తిన ప్రజాపతి -శ్రీ రామ కృష్ణప్రభ-జనవరి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోషలిస్టు డైనమైట్ ,రెబెల్ ,ఏక వ్యక్తి సైన్యం ,నిర్భయ నిరాడంబరుడు -”జార్జి ది జైన్ట్ కిల్లర్ ”ఫెర్నాడజ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూ మహా సముద్రం లోని పురాతన తమిళనాడు ను ”కుమారి ఖండం ”అన్నాడు కంచిపప్ప శివ చారియర్

కుమారి ఖండం Kumari Kandam కుమారి ఖండం కుమారి ఖండం భౌగోళికంగా భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది భారతదేశం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికత. ప్రత్యామ్నాయ పేరు కుమారినాడు. గురించిన కధనాలు వివిద గ్రంధలలో ప్రస్ధావనలు ఉన్నవి. 19 వ శతాబ్దంలో, యూరోపియన్ మరియు అమెరికన్ పండితుల్లో ఒక విభాగం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు మడగాస్కర్ల మధ్య … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment