Tag Archives: భారతం

తిక్కన భారతం –30 (చివరి భాగం ) ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4

తిక్కన భారతం –30 (చివరి భాగం ) ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య ప్రయోజనాలు –4 మౌసల పర్వం లోని అర్జునుడు పూర్వపు అర్జునుడు కాదు .ఆ ఉత్సాహం ఇప్పుడు లేదు .ఆ పౌరుష గామ్భీర్యాలూ లేవు .అన్నీ నశించాయి .అతని లోని దశా భేదాన్ని అనుసరించి ,పాత్ర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –29 ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్వర్గా రోహణ పర్వాలలో ఆంతర్య ప్రయోజనాలు -3-

            తిక్కన భారతం –29 ఆశ్రమ వాస మౌసల మహా ప్రస్తాన స్వర్గా రోహణ పర్వాలలో   ఆంతర్య ప్రయోజనాలు -3-                శ్రీ కృష్ణుడు అన్న బాల రాముడున్న చోటికి వచ్చాడు .బలరాముడు యోగబలం తో తనువు చాలించాడు .మహా భుజం గా మారి ఆకాశం లోకి చేరాడు .అనంతుడైన ఆది శేషుడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –28 ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2

  తిక్కన భారతం –28                  ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణపర్వాల ఆంతర్య ప్రయోజనాలు –2  మౌసల పర్వం అంటే రోకలికధ .అదే యాదవ వినాశనానికి కారణమైంది .అందుకే ఎక్కడైనా తగాదాలు బంధు జనం మధ్య వస్తే ”ముసలం ప్రారంభ మైంది ”అనే మాట లోక సహజ మై పోయింది .బల రామ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –27 ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య,ప్రయోజనాలు -1

తిక్కన భారతం –27     ఆశ్రమ వాస ,మౌసల మహాప్రస్థాన స్వర్గా రోహణ పర్వాల ఆంతర్య,ప్రయోజనాలు -1 సద్గురుని ఉప దేశం తో విశిష్ట జ్ఞానం పొంది న ధర్మ రాజు ,ధర్మ సింహాసనం అధిష్టించి ,రాజ్య పరి పాలన చేసిన విధానం అంతా ఆశ్రమ వాస పర్వ పూర్వ భాగం లో వర్ణింప బడింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం – 26 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4

                తిక్కన భారతం -26                      శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -4 వేదాలు కర్మ చేయమని ఒక సారి ,కర్మను పరిత్య జించమని ఇంకో సారి చెబుతాయి .దీన్ని ఎలా అర్ధం చేసు కోవాలి అన్న ధర్మ రాజు ప్రశ్నకు భీష్మునిసమాధానం … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –25 శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3

  తిక్కన భారతం –25  శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3 తిక్కన మహాకవి కవితా సరస్వతీ స్రవంతి శాంతి ,అనుశాసన పర్వాలలో సాత్వికం గా ప్రత్యక్ష మైతే ,అశ్వ మేధం లో అంతర్వాహిని గా ,నిగూధం గా ప్రవహించింది .”ఇంద్రియములు దామ ఇచ్చ నట్టు నిట్టు ,–దిరిగె నేనియు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

 తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2 ”మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరు నాజ్ఞ జెల్లెడు- న్వినుము  ,కుఠార పాణి ధరణీ రుహముల్ నరకంగ,బాప మొం-దునొకొ,కుఠారమున్ జనులు దోసము బొందరు  కర్త ,ఈశ్వరుం –డని యేడు నిశ్చయంబు ద్రుధమది నిల్చిన జాలు భూవరా ”,అని ధర్మజుని కి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –23 శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1

 తిక్కన భారతం –23            శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1 కౌరవ ,పాండవ స్త్రీ ల ఆక్రందనం ఆధారం గాపోషించ బడిన ”నిర్వేదం ”ఆ తరు వాత ”శాంతి” గా మారింది .  శాంత రసానికి నిర్వేదమే స్తాయీ భావం అని ఆలంకారికుల భావన .అందుకనే ,శోక భరిత మైన స్త్రీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –22 స్త్రీ పర్వ నిర్వహణ -2-

 తిక్కన భారతం –22    స్త్రీ పర్వ నిర్వహణ -2- కౌరవ స్త్రీ లతో కలిసి ద్రుత రాష్ట్రుడు అపర కర్మలకు బయల్దేరే తీరు ను వర్ణిస్తాడు తిక్కన .దుర్భర హృదయ వేదన ,శోకా వేశం వెల్లి విరుస్తాయి .”చేలులైన జూడ బయ్యెద -దోలగుటకు సిగ్గు పడు వధూ జనసతి ,య –ట్టల నెదుర నేక … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

తిక్కన భారతం –21

తిక్కన భారతం –21                                                                                         … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20  యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8 భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –19 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7

 తిక్కన భారతం –19                           యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7 ఆశ్వత్థామ    నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –18 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6

 తిక్కన భారతం –18                                       యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6 పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని  కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5 భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16     యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4 ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3

   తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3 మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14                             యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2 ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1 భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3 పాండవ వీర మాత  కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది .కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2

                   తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2 శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1 సంజయుని ద్వారా ద్రుత రాష్ట్రునిని అంతరంగం ను పాండవులు పూర్తిగా గ్రహించారు .ఇంకా ముసలి రాజు దురాశ లోనే జీవిస్తున్నాడని అర్ధమైంది .కనుక తానే స్వయం గా రాయ బారానికి బయల్దేరాడు శ్రీ కృష్ణ పరమాత్మ .ఆయనకు తప్పని పరిస్తితి .సంజయుడు హితుడైనా ,వాక్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2 ధర్మ రాజు సంజయుడి తో ”ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో కౌరవులను మేము జయించా లేము అన్నావు .ఆ తర్వాతా సంధి అని సంధి ప్రేలాపన లా మాట్లాడావు .అంత పక్ష పాతం గా మాట్లాడతా వేమిటయ్యా !”అని నిలదీశాడు .–”ఎదిరిం దమ యట్టుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

తిక్కన భారతం  –8                                                      సంజయ రాయ బారం –1 సంజయుడు కౌరవ ,పానదవులకు ఇద్దరికీ కావలసిన వాడు .యుక్తాయుక్త వివేకం ఉన్న వాడు .రాజుల … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం – 7 ఉద్యోగ పర్వం లో తిక్కన శేముషీ గరిమ

                        తిక్కన భారతం –   7 ఉద్యోగ పర్వం లో    తిక్కన శేముషీ గరిమ        రాజకీయం గా కురుపాన్దవులతో బాటు సమస్త రాజ లోకానికి ఉద్యోగ పర్వం ప్రధానమైంది .లోక శాంతి కోసం సంధి కావాలో ,లోక అన్ర్దానికి విగ్రహమో అనే ప్రశ్న ,దానికి సమాధానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –6 ఉత్తరాభి మన్యుల వివాహం

          తిక్కన భారతం –6                                        ఉత్తరాభి మన్యుల వివాహం విరాట పర్వం చివర వచ్చే ఉత్తరాభి మన్యుల వివాహ వర్ణన పరమ పవిత్రమై ,లలిత శృంగార బంధురమై ఆదర్శం గా నిలిచింది .సరస మైన రచన .రూపం ,వయస్సు ,విద్యా ,వంశం మొదలైన వాటిలో వారిద్దరూ సములు .లోకోత్తర మైన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -5 ఉత్తర గోగ్రహణం

         తిక్కన భారతం -5                                                               ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహణం వీర రస ప్రధానం .భావి భారత యుద్ధానికి ప్రాతిపదిక .తాను చేయబోయే విశిష్ట రచనకు ఉపక్రమణిక .అర్జునుని కోదండం నుంచి సూర్య కిరణాలు యెడ తెరిపి లేకుండా వెలువడుతున్నాయి .అన్ని వైపులా నుంచి వచ్చి కౌరవ సైన్యాన్ని ముంచి వేస్తున్నాయి .అవధి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -4 విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

 తిక్కన భారతం -4                                              విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం ”హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కదో పేతంబు -నానా రసాభ్యుదాయో ల్లాసి విరాట పర్వము ”అని తిక్కనే విరాట పర్వం ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్ని ముందే చెప్పాడు .ఇందులో కద మన జీవితానికి చాలా దగ్గర .వీర శృంగార రస … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –3 మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

  తిక్కన భారతం –3                                                                                           మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరకత ను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస భారతం .మానవుల భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవితం అంతా అందు లో ప్రతి బిమ్బించింది .సాధారణం గా ఏ సారస్వత మైనా మానవ జీవితానికి శబ్ద ,వర్ణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -2

        తిక్కన   భారతం -2 భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని ,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని ,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత” అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం . ” శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి ,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు ”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా ,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం . ” యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం వర్ణనా తీతం .అంటూ – ” యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు .పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన . ” ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా ”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద … Continue reading

More Galleries | Tagged | Leave a comment

తిక్కన భారతం –1

      తిక్కన భారతం –1 సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన . ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment