వీక్షకులు
- 1,055,256 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.43 వ భాగం.13.5.24.
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.7 వ భాగం.13.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.15 వ భాగం.23.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.15 వ భాగం.23.5.24.
- శ్రీకోలాచలం శ్రీనివాసరావు గారి ప్రపంచ నాటక చరిత్ర -30
- మహాత్మాగాంధీజీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రాసిన జీవిత చరిత్ర –నాలుగవ భాగం –29
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.6 వ భాగం.12.5.24.
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.42 వ భాగం.12.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.14 వ భాగం.12.5.24.
- దైవజ్ఞ సార్వ భౌమ వేదార్ధ ప్రవీణ బ్రహ్మశ్రీ ఛివుకు ల వేం కట రమణ శాస్త్రి సిద్ధాంతి గారి వేద స్వరూపం.9 వ చివరి భాగం.12.5.24.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,304)
- సమీక్ష (1,655)
- ప్రవచనం (14)
- మహానుభావులు (381)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,147)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (335)
- సమయం – సందర్భం (847)
- సమీక్ష (29)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (539)
- సినిమా (378)
- సేకరణలు (317)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (1,574)
- స్వాతంత్ర సమరయోదులు (12)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: చరిత్ర –సాహిత్యం
ఫ్రాంక్ లూథర్ మాట్ జ్యోతిర్మాల (అమెరికా మహాపురుషుల పదచిత్రాలు) 5 వ భాగం.28.2.24.
ఫ్రాంక్ లూథర్ మాట్ జ్యోతిర్మాల (అమెరికా మహాపురుషుల పదచిత్రాలు) 5 వ భాగం.28.2.24.
మద్రాస్ స్త్రీసేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ
మద్రాస్ స్త్రీ సేవా మందిర్ లో మానవత్వం పూయించిన శ్రీ మతి అన్నాప్రగడ చన్న ఘంటమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రావు బహదూర్ కల్లి చిట్టబ్బాయి నాయుడు శ్రీమతి వత్సమణి దంపతులకు చన్న ఘంటమ్మ 17-11-1913 న పుట్టింది.ఆమెకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నారు .స్త్రీవిద్య కు ఆదరం లేని ఆ రోజుల్లో ఆమె తల్లి ఈమెకు … Continue reading
కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రం
కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ ఆహ్వాన పత్రంస్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రిక (6)
భీముడు ద్రౌపది తోకాపురమున్న ప్రదేశం
మధ్యప్రదేశ్ ఛత్తాపూర్ జిల్లా బాస్నా గ్రామం లో ద్రౌపదితో భీముడు కాపురం చేశాడని చెబుతారు .ఇక్కడే గొప్ప జలాశయంఉంది .పంచపాండవులు ఇక్కడ కొద్దికాలమున్నారు .ఇక్కడ ఉన్న జలాశయాన్ని భీమ కుండ్ అంటారు .పాండవులు అరణ్యవాసం చేస్తూ ఇక్కడికి వచ్చారని ఐతిహ్యం .ఇక్కడ ఎడారుల్లాంటి కొండలు అద్భుతంగా వారికి కనిపించి ఇక్కడ ఉన్నారట .ద్రౌపది అసూర్యంపశ్య అంటే … Continue reading
తాటి కొండ గేయమాలిక
తాటి కొండ గేయమాలిక అడ్లూరి అయోధ్యరామకవి రచించిన ‘’తాటి కొండ గేయమాలిక ‘’విజ్ఞాన గ్రంధాలయం వారి ఆరవ ప్రచురణ గా వరంగల్ రంగాఆర్ట్ ప్రెస్ లో పార్ధివ జ్యేష్టం 1945లో ప్రచురింపబడింది .వెల పది అణాలు .పుస్తకప్రచురణకు మహారాజ ,రాజ ,సామాన్య పోషకులు ద్రవ్య సాయం చేశారు ఆంద్ర పితామహ శ్రీ మాడ పాటి హన్మంతరావు … Continue reading
కవితా ‘’త్రయి’’
సర్వ సమర్ధులైన ముగ్గురు మహిళా మణులు తమ కిష్టమైన కవిత్వ ప్రక్రియలో త్రివిక్రమం చూపి ,తమ సేవా భావాన్ని చాటి ,తమలోని కళా మహిమను వెలువరిస్తూ ,సాటి కళాత్మక విలువలను మెచ్చుతూ ,తమ కిష్టమైన రంగం పేరును తమ కవితా శతానికి పేరుపెట్టి’’ కవితా ‘’త్రయి’’గా 2000 డిసెంబర్ లో వెలువరించి ‘’సహస్ర కవిమిత్ర త్రిపుర … Continue reading
40ఏళ్ళు గా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ
40 ఏళ్ళుగా కోర్టు కేసులు సంస్కృతం లోనే వాదిస్తున్న న్యాయవాది-ఆచార్య శ్యాం ప్రసాద్ ఉపాధ్యాయ అతధునిక 21 వ శతాబ్దం లో భారత దేశం లో న్యాయవాదులంతా ఇంగ్లీష్, హిందీ లేక వారి ప్రాంతీయ భాష లో మాత్రమే కేసులు వాదిస్తుంటే, వారికి భిన్నంగా సంస్కృతం లోనే కేసులు వాదించే … Continue reading
సోమగిరి కోదండరామ శతకం
సోమగిరి కోదండరామ శతకం చిత్తూరు జిల్లా శశిగిరి పుర నివాసి శ్రీ గండ్లూరి చంగల్వ రాయ కవి రాసిన ‘’సోమగిరి కోదండ రామ శతకం ‘’ను శ్రీ చేగు నారాయణ శెట్టి ,శ్రీ పార్లపల్లి పాపి రెడ్డి గార్ల ఆర్ధిక సాయం తో చిత్తూరులోని శ్రీ వెంకట శివారెడ్డి గారి శ్రీ శారదా ముద్రాలయం లో … Continue reading
కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి
కౌముదీ శరదాగమన కర్త –శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి వ్యాకరణాచార్య,వ్యాకరణాలంకార విద్యా ప్రవీణ ,శ్రీ విజయనగర మహారాజ సంస్కృత కళాశాల వ్యాకరణాలంకార శాస్త్రో పాద్యాయులు శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు 1942లో జయాపుర సంస్థానానాధీశ్వరులు ,కళా ప్రపూర్ణ ,సాహిత్య సామ్రాట్ ,డి.లిట్ శ్రీ మహారాజా విక్రమ దేవ వర్మగారి సమాదరణం తో’’ కౌముదీ శరదాగమనం ‘’రచించి … Continue reading
ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి
ధ్వన్యాలోక ఆంధ్రీకరణ కర్త -శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి కొందరు కవులు, పండితులు ఎన్ని గొప్ప రచనలు చేసినా ,వారిని గుర్తించే వారు ఆకాలం లో ఉండేవారే కానీ తర్వాత కాలం లో వారి గురించి ఆలోచించే వారు కరువైపోతున్నారు .అలాంటి మహా కవి పండితులలో శ్రీ పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఒకరు … Continue reading
యలమంద కోటీశ్వర శతకం
యలమంద కోటీశ్వర శతకం నరసరావుపేట తాలూకా శ్రీ కోటీశ్వర క్షేత్ర నివాసి ,అచల గురుసంప్రదాయకుడు శ్రీ బెల్లం కొండ కోటి నాగయ్యకవి ‘’శ్రీ యలమంద కోటీశ్వర శతకం ‘’రాశాడు .వృషభ గోత్రజుడు .తల్లి సొమా౦బ,తండ్రి పిచ్చయ్య .కవి పాశుపతం మొదలైన అనేక ఉపాసనా సిద్ధుడు ,పరమహంస స్వరూప నిత్యానంద రాజయోగి.కోటి నాగార్యుడుగా సుప్రసిద్ధుడు . రేపల్లె … Continue reading
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయోత్సవాలు- సాదర ఆహ్వానం.
మిత్రులారా, నమస్కారం. ఈ అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో 32 గంటలు, నిర్విరామంగా న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరిగిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. యూ ట్యూబ్, ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా సుమారు 25 వేల మంది 200 కి పైగా సాహితీ ప్రసంగాలు విని ఆనందించారు. ఆ సదస్సుని విజయవంతం చేసిన ఐదు ఖండాల వక్తలకు, వేదిక నిర్వాహకులకు, సాంకేతిక … Continue reading
శ్రీ ముఖలింగేశ్వరశతకం -1
శ్రీ ముఖలింగేశ్వరశతకం -1 శ్రీ ముఖలింగేశ్వరం అనే ‘’శివ మహిమ’’ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు శ్రీ మొసలికంటి వెంకట రమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్యసాయం తో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురింఛి తిరుమలేశునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని చాటారు . .వెల అమూల్యం . ముఖ లింగేశ్వర దేవాలయం ముఖలింగ క్షేత్రం … Continue reading
ధర్మవరం
ధర్మవరం ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి … Continue reading
శ్రీ వేంకటేశ్వరదేవాలయం –చిత్రాడ
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస … Continue reading
వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు
వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు ఆంధ్రప్రదేశ్ కాళహస్తి దగ్గర తొండమన్నాడ గ్రామం లో చిన్న చోళ వీరిరుండపెరుమాళ్ దేవాలయం ఉన్నది .ఇక్కడి శాసనాలలో ఒక దానిలో చోళరాజు రాజరాజ దేవుడు తన 5వ ఏట పరిపాలనాకాలం లో వేయించిన శాసనం ప్రకారం ఈ గ్రామాన్ని తిరు మేర్కోయిల్ స్వామికి చెట్టి దేవయాదవ రాయ సమర్పించాడు .చోళరాజు … Continue reading
203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1
203-అమెరికాదేశ సాహిత్యం -6 19 వ శతాబ్ది సాహిత్యం -3 అమెరికా సంస్కర్తలు చరిత్రకారులు -1 1848రివల్యూషన్ ప్రపంచవ్యాప్తిగా ఆకర్షింప బడి అనేకమంది అమెరికన్లు నూ కదిలించింది .సంస్కరణ గాలిలోనే ఉంది .అమెరికన్ బ్రాహ్మిన్స్ , ట్రాన్ సేండెంట లిస్ట్ లు ముందుకొచ్చారు .విలియం లాయడ్ గారిసన్ అనే సన్యాసి ,ధనస్వామి బానిసత్వం పై పోరాటం చేశాడు … Continue reading
రైటానరబుల్ కోలాచల౦ వెంకట రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్
రైటానరబుల్ కోలాచల౦ వెంకట రావు గారు బళ్ళారి జిల్లాలో ప్రముఖ న్యాయ వాది’’లయన్ ఆఫ్ ది బార్ బిరుదున్న కోలాచలం వెంకట రావు గారు .ప్రముఖ నాటక కర్త కోలాచలం శ్రీనివాసరావు గారి పెద్దన్నగారు .ఈ కుటుంబానికి వెంకటాపురం బుక్కపట్నం లలో పొలాలు ఉండేవి .రామ చంద్ర తాతగారు వాటిని సాగు చేసేవారు .పంట డబ్బుకోసం … Continue reading
శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్
శాంత సౌజన్య సంస్కార మూర్తి శ్రీ శంకర్ శంకర్ అని అందరూ ఆప్యాయంగా పిలిచే అంతర్జాతీయ పోర్ట్రైట్ చిత్రకారులు శ్రీ సత్తిరాజు శంకరనారాయణ గారు 84వ ఏట నిన్న 9-7-20గురువారం హైదరాబాద్ లో మరణించారన్న ఇవాల్టి ఆంధ్రజ్యోతి వార్త చదివి బాధ పడ్డాను .వారితో నాకు ఎనిమిదేళ్లుగా సాహితీ అనుబంధం ఉంది .సరసభారతి పుస్తకాలు … Continue reading
బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1
బక దాల్భ్యుడు బక దాల్భ్యుడు -1 వేదం లో దాల్భ్యునికి చాలాపేర్లున్నాయి కాని బక దాల్భ్యుడు మాత్రం అయిదు చోట్లమాత్రమే కనిపిస్తాడు .మొదటి సారిగా ‘’వక దాల్భ్య’’ ,ధృత రాష్ట్ర మహారాజు విచిత్ర వీర్యుడు కథక సంహిత -10.6 లో వస్తాడు .ఇక్కడి యాగ సంవాదం చాలా ముఖ్యమైనది కారణం ఇదే మొదటి ఎపిక్ గ్రంథం … Continue reading
కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’
కమ్మని కాఫీ ఇచ్చిన చేత్తోనే ముకుంద కంద మాల అల్లిన’’ కాశిరాజు ‘’ నాకు పరిచయం లేకపోయినా మళ్ళీ రెండు కవితా పొత్తాలుపంపారు శ్రీ కాశీరాజు లక్ష్మీనారాయణ పండిత కవి .ధన్యవాదాలు .రెండూ 2019జులై లో విడుదలైన తాజా పుస్తకాలే .మొదటిది ‘’కాఫీ శతకం ‘’రెండోది ‘’ముకుంద శతకం ‘’.మొన్న 6వ తేదీ అందగా ఇవాళ … Continue reading
చలపాక కాలం కథలపై రివ్యూ
చలపాక కాలం కథలపై రివ్యూ
ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -2(చివరిభాగం )
మధ్యయుగ ఐస్ లాండిక్ సాహిత్యం 15వ శతాబ్దం నుంచి 19వ శాతాబ్దివరకు ఐస్ లాండిక్ సాహిత్యం పవిత్ర కవిత్వం అందులో ముఖ్యంగా ‘పాషన్ వెర్సెస్ ఆఫ్ హల్లిగ్రిముర్ పీటర్సన్ ,’’రిమూర్ లు రైమ్స్ తో పాదానికి నాలుగు లేక రెండువాక్యాలలో ఉండేది .వచన రచనజోన్ మాగ్నూసన్ రాసిన ‘’పీసియర్ సాగా ‘’తో ప్రారంభమైంది 19శతాబ్ది చివరలో … Continue reading
ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -1
ప్రపంచ దేశాల సారస్వతం 6-ఐస్ లాండిక్ సాహిత్యం -1 ఐస్ లాండిక్ సాహిత్యం అంటే ఐస్లాండ్ దేశం లో వర్ధిల్లిన ,ఐస్ లాండ్ ప్రజలు రాసిన సాహిత్యం .ఇక్కడ మధ్యయుగాలలో 13వ శతాబ్దిలో సాహిత్యం’’ సాగాలు ‘’అంటే కుటుంబ కథలదారావాహిక పేరిట వచ్చింది .ఐస్ లాండిక్ ,పురాతన నార్సే అంటే ఒకటే .కనుక ఓల్డ్ నార్సే … Continue reading
స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం )
స్వీడిష్ భాషా సాహిత్యం -3(చివరిభాగం ) బాలడ్(గేయకథా)సాహిత్యం 18వశతాబ్దిలో బాల్లడ్ సాహిత్యాన్ని బెలిమన్ కవి మొదలుపెట్టాడు .యూనివర్సిటి చదువుల విజ్రు౦భణలో వెనకబడి మళ్ళీ 1890పుజు కున్నది .గేయానికి సంగీతం తోడై ఎక్కువ మంది శ్రోతలను ఆకర్షి౦చేట్లు కవులు రాసి ప్రచారం తెచ్చారు .1900లో 90కి పైగా కవులు ఈప్రక్రియ బాగా పండించారు .గుస్తాఫ్ ఫ్రోడింగ్ … Continue reading
‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం )
‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -3(చివరి భాగం ) సురవరం వారి వేదికపై 28వ తేదీ శనివారం రాత్రి జరిగిన’’ సాహితీ ప్రతినిధుల సదస్సు’’ కు డా.దీర్ఘాసి విజయ భాస్కర్ ఆధ్యక్షత వహించి మనిషిలో ఆశను రేకెత్తించేది సాహిత్యమని ,ఇవాళ తెలుగు రాస్ట్రాలపరిస్థితి ‘’కుములుతున్న … Continue reading
‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2
‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు -2 సాంకేతిక ప్రతినిధుల సదస్సు 28-12-19 శనివారం ఉదయం 9 సురవరం వారి వేదికపై సాంకేతిక ప్రతినిధుల సదస్సు నేను సమన్వయకర్తగాఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షులు గా ,డా పాలెపు సుబ్బారావు అతిధిగా జరిగింది .శ్రీ మైనేని గోపాలకృష్ణ … Continue reading
బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు
‘’బడులలో తెలుగు వెలగాల్సిందే ’’ అన్న ధ్యేయంగా జరిగిన నాల్గవ ప్రపంచ తెలుగు రచయితల సభలు ‘’2019 అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం ‘’గా నిర్వహిస్తున్న నాలుగవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలుగా విజయవాడ పిబి సిద్ధార్ధ కళాశాలలో డిసెంబర్ 27శుక్రవారం నుంచి 29ఆదివారం వరకు మూడు రోజులు ,1600మంది ప్రతినిధులు, జీవిత సభ్యత్వం లేక … Continue reading
విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక
విజయవాడ సిద్ధార్ధ కాలేజి లో జరిగిన 4వ ప్రపంచ రచయితల మహాసభలలో రెండవరోజు 29-12-19ఆదివారం నాటి చిత్ర మాలిక
27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక
27-12-19శుకరవారం విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల దృశ్యమాలిక
డేనిష్ భాషా సాహిత్యం
డేనిష్ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందింది .ఈ భాష డెన్మార్కు దేశ భాష .13 వ శతాబ్దికి పూర్వం ఈ భాష ‘’రూనిక్ ‘’లిపిలో వ్రాయబడేది. క్రీ శ. 1300లో లాటిన్ లిపి ప్రవేశపెట్టబడింది .లాటిన్ లిపిలో మొదటగా మూడు న్యాయ శాస్త్ర గ్రంథాలు మూడు వేర్వేరు మాండలికాలలో రచి౦ప బడినాయి .అంటే … Continue reading
శ్రీ రమణీయ రామాయణం
శ్రీ రమణీయ రామాయణం బాపు రమణ లో రమణగారి అర్ధాంగి శ్రీమతి శ్రీదేవి గారు ‘’రమణీయ శ్రీ రామాయణం ‘’రాసి ,ఆత్మీయంగా తనసంతకం చేయగా , వియ్యంకుడు ,బాపుగారితమ్ముడు ,పెన్సిల్ ఆర్ట్ నిపుణులు ,మద్రాస్ రెడియోకేంద్ర మాజీ డైరెక్టర్ ,సరసభారతి ఆత్మీయులు శ్రీ శంకరనారాయణ (శ్రీ సత్తిరాజు శంకరనారాయణ )గారు ,ఆపుస్తకాన్ని తన చేతి వ్రాత … Continue reading
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల చక్కని వాచికం ,స్వరం లో అన్ని భేదాలు ,రసాలు పండించే చాతుర్యం ,సుమనస్కత ,మూర్తీభవించిన సౌజన్యం ,సంస్కారం ,సకలకళా రహస్య వేతృత్వం ,నిష్పక్షపాత నిర్ణయ సాహసత్వం ,నిజాయితీ ,భేషజం లేని నడవడి,చిరునవ్వుకు చిరునామా అయిన ముఖం ,కలుపుకోలు తనం ,సోషియాలజీ ,జర్నలిజ౦ లో స్నాతకోత్తర పాండిత్యం ,విజయవాడ ఆకాశ … Continue reading
అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం
అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం
సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు
శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … Continue reading
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు నేనుఅడ్డాడహెడ్మాస్టర్గాఉన్నప్పుడుశ్రీపేర్నేటిగంగాధరరావుగారుపామర్రుకునాలుగుకిలోమీటర్లదూరంఅవనిగడ్డదారిలో మెయిన్రోడ్డుకుఎడంవైపుకొంచెందూరంలోఉన్నజమీదగ్గుమిల్లిహెడ్మాస్టర్గాఉన్నారు .ఆయనకుముందుఅక్కడశ్రీఅ౦జయ్యగారుహెచ్.ఎం .ఇద్దరూనాకుఆత్మీయమిత్రులే .గంగాధరరావుగారిదిబందరు ,అ౦జయ్యగారిదిచినముత్తేవిదగ్గర కారకంపాడుగ్రామంమోతుబరిరైతుకూడా . .అ౦జయ్యగారులెక్కలమేష్టారు .రావుగారుసోషల్ . గంగాధరరావుగారుబహుసౌమ్యులు .అతిసాధారణంగాఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలోఅత్యంతచురుకు .గ్రామస్తులసాయంతోదగ్గుమిల్లిహైస్కూల్అభివృద్ధికిచాలాకృషిచేశారు .ఆయనంటేగ్రామస్తులకువిపరీతమైనఅభిమానం .అంజయ్య ,రావుగార్లకుముందుఅక్కడపనిచేస్సినహెడ్లందరూకాలందొర్లించుకువెళ్ళినవారేకానివిద్యార్ధులవిషయంలోస్కూల్అభివృద్ధివిషయంలోఅస్సలుపట్టించుకోలేదు .కనుకఆస్కూల్ఒకపనిష్మెంట్స్కూలనేఅభిప్రాయంఉండేది .అ౦జయ్యగారుకొంతచక్కబరిస్తేరావుగారు దాన్నికొనసాగించిదగ్గుమిల్లిస్కూల్ను ఆదర్శవంతంగాతీర్చిదిద్దారు .వనరులసదుపాయంకలిగించారు .ఆస్కూల్లోపనిచేయాలనేకాంక్షఉపాధ్యాయులలోతెచ్చారు .వీరిద్దరివలనఆస్కూల్సర్వతోముఖాభివృద్ధి చెందింది .అడ్డాడహైస్కూల్లోజరిగేప్రతికార్యక్రమానికి వారువారిస్టాఫ్వస్తే ,అక్కడజరిగేవాటికినేనూనాస్టాఫ్తప్పకవెళ్ళేవాళ్ళం .కనుకమాస్కూళ్ళకుఆత్మీయబంధుత్వంఏర్పడింది .అ౦జయ్యగారిరిటైర్మెంట్ను ,ఉపాధ్యాయవిద్యార్ధిబృందంగ్రామస్తులుఘనంగానిర్వహించారు. అలాగేరావుగారిపదవీవిరమణనూచిరస్మరణీయంగాచేసిఋణంతీర్చుకున్నారు .అ౦జయ్యగారుసరదామనిషిజోకులుపేలుస్తూమాట్లాడితేరావుగారుగారుపరమప్రశా౦తమూర్తిగాఉండేవారు . గంగాధరరావుగారికిసాహిత్యప్రవేశంబాగాఉంది .ఎప్పుడూఏదోఒకఉపయుక్తగ్రంథంరాసిప్రచురించేవారు .రిటైరయ్యాకఈవ్యాపకంబాగాహెచ్చిజీవితాన్నిసార్ధకంచేసుకొంటున్నారు .వారిపుస్తకాలునాకుపంపిస్తేమనసరసభారతిపుస్తకాలువారికిపంపటంఆ నాటినుంచిఅలవాటు .వారుచేతలమనిషేతప్పమాటలవారుకాదు .పనియేదైవంఅనిభావించేవారు .దగ్గుమిల్లికిరాకపూర్వంనుంచిపరిచయమున్నా ,అక్కడికివచ్చాకమరీదగ్గరయ్యాం .నాకునచ్చినస్నేహితులాయన .ఆయసద్గుణాలపోగు .నెమ్మదిగాసూటిగామాట్లాడటంఆయననైజం .బ్రహ్మకుమారీసమాజంపైవారికిమక్కువఎక్కువ .రాజస్థాన్లోనిమౌంట్యాబుపైజరిగేకార్యక్రమాలకుక్రమ౦తప్పకుండావెళ్ళేవారు .కనిపించినప్పుడుఆవిశేషాలుతెలిపెవారు .నాకూవెళ్ళాలనేఉ౦డేదికానిఎప్పుడూసాహసించలేదు .ఆసమాజంపైనాకుఅవగాహనాలేకపోవటంఒకకారణం .రిటైరయ్యాకబందరులోసెటిల్అయిస్వగృహంఏర్పరచుకొనితమఆధ్యాత్మిక ,సాహితీవ్యాసంగాన్నికొనసాగిస్తున్నారు . పుంఖానుపుంఖాలుగాపుస్తకాలురాసిప్రచురిస్తున్నారు. అవిసమాజానికి ,వ్యక్తివికాసానికి ఆధ్యాత్మికవికసనానికి దోహదపడేవి . ఈనెల 10 వతేదీశుక్రవారంగంగాధరరావుగారుతాజాగాపంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనేయోగరహస్యాలపుస్తకం 2-శ్రీలలితాసహస్రనామాలకుస్వర్గీయశ్రీమల్లాప్రగడశ్రీరంగారావుగారివ్యాఖ్యానానికిరావుగారురాసినసులభవ్యాఖ్యానంఅందాయి .ఈపుస్తకాలపేర్లువింటేనేవారిలోనిదివ్యత్వం ,ఆధ్యాత్మికమార్గదర్శకత్వంగోచరమౌతాయి .బందరుఆధ్యాత్మికగురుమహారాజ్గానాకువారుకనిపిస్తారు .ఎప్పుడూతెల్లనిపైజమాలాల్చీతో, పైనశాలువాతోస్వచ్చతకుస్వచ్చంగాఉంటారు .వాల్మీకి, వ్యాసులలాగాపొడవైనగుబురుతెల్లగడ్డంతోదర్శనమిస్తారు .కనుకవారినిగురుమహరాజ్అన్నాను . ఒక్కసారివారురాసినగ్రందాలవివరాలు తెలుసుకొనివారివిద్వత్ఎట్టిదోగ్రహిద్దాం .1-ఆత్మదర్శనం 3భాగాలుగారాశారు. రెండవదానికిఆత్మికవిజ్ఞానశాస్త్రంఅనిమూడవభాగానికిమృత్యుంజయుడుఅనిసార్ధకనామకరణంచేశారు .అత్యంతగహనమైనవిషయాలనుఅరటిపండువొలిచిచేతిలోపెట్టినట్లుసరళసులభంగాసాగినఆధ్యాత్మికత్రివేణిఇది .4 క్షీరసాగరమధనం 5 కామవేదం ముక్తికిమార్గం 6-ఆధ్యాత్మికరత్నాలు 7-మోడల్పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తరశతసుందరకాండ 10-యోగవాసిస్టసారం –వచనం 11-ఆరోగ్యసూత్రాలు –యోగమార్గాలు 12-సర్వయోగసమన్వయముమరియుసీక్రెట్డాక్ట్రిన్13-బ్రహ్మజ్ఞానము (దృక్కుదృశ్యమువివేకము )14-వివేకచూడామణి 15-ఫేస్బుక్ (యోగసారం ).పైనచెప్పినరెండిటితోకలిపి 17 అపూర్వగ్రంథాలురాశారన్నమాట . ఇలాంటిగ్రంథాలురాయాలంటేయెంతఆలోచన ,పరిశీలనపరిశోధన ,అనుసరణ ,అభిరుచిఅనుభవం, కావాలోమనకుఅర్ధమౌతుంది .ఇదంతా ఆగంగాధరునిజ్ఞాన ‘’గంగ’’ అనిపిస్తుందినాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులోఉన్నారంటేఆపురజనులభాగ్యమేభాగ్యం .ఆయనతనపనేదోతానుచేసుకొంటూపోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపంఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్యసభలకుతప్పకహాజరౌతారు.శ్రద్ధగావింటారు .స్టేజిపైకిఎప్పుడూరాగానేనుచూడలేదు .వారివిద్వత్తుఅక్కడివారుగ్రహించారోలేదోనాకుతెలియదు .వారినిపిలిచిఎక్కడాసన్మానించినదాఖలాలునాకుపేపర్ ద్వా రాతెలియదు .చేసిఉంటెసంతోషం .చేయకపోతేప్రయత్నించమనికోరిక .ఇంతటిసౌజన్యసహృదయమూర్తినాకుపరమఆత్మీయమిత్రులైనారంటేఅదినాఅదృష్టంగాభావిస్తూ ,వారుమంచిఆరోగ్యంతో మరిన్నిగ్రంథరచనలుచేయమనికోరుతున్నాను .వారినిపరిచయంచేసేభాగ్యంకలిగినందుకుగర్విస్తున్నాను . శ్రావణమాసశుభాకాంక్షలతో మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు
ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం:
ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్యవిశాఖపట్నం: ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆగస్టు 24 శనివారం మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే … Continue reading
కృష్ణుడు సూర్యుడి అవతారమా .
కృష్ణుడు సూర్యుడి అవతారమా . — Andukuri Sastry భారత భాగవతాలు చూస్తే బహుశ వ్యాసుడు ఉద్దేశ్యం అదేనేమో ననిపిస్తుంది . సూక్ష్మంగా చెప్పాలంటే భారతం లో మొట్టమొదట కృష్ణుడు కనపడటం ద్రౌపది స్వయం వరంలో .అంతరార్థాళోకి వెళితే అర్జునుడు పంచభూతాలలో అగ్ని. పాండవులు వరుసగా ఆకాశం వాయువు అగ్ని జలం భూములు .ఈదేవతలకు ఎప్పుడూ … Continue reading
భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి నిలువెత్తు దర్పణం, నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు
భారతీయ సంస్కృతికి ,సాహిత్యానికి నిలువెత్తు దర్పణం, నడిచే విజ్ఞాన సర్వస్వం డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారు 1946లో జన్మించి ,73 ఏళ్ళకే 19-8-19 సోమవారం నాడు శివైక్యం చెందిన డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు విజ్ఞానఖని ,నడిచే విజ్ఞాన సర్వస్వం ,మూర్తీభవించి భారతీయ సంస్కృతీ, సాహిత్యం .మహావక్త .గొప్ప కథానికా రచయిత.’’పంచ్ ఆబ్ ‘లాగా, … Continue reading
ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం
ప్రముఖ విద్యావేత్త డా మాదిరాజు రామ లింగేశ్వరరావు గారి మరణం మచిలీపట్నానికి చెందిన ప్రముఖ విద్యావేత్త తెలుగు సంస్కృతం ఇంగ్లిష్ హిందీ భాషావేత్త బహు గ్రంధకర్త మహా వక్త గొప్ప ఆలోచనా పరులు సహృదయశీలి ,అమృతహృదయులు నాకూ సరసభారతి మిక్కిలి ఆప్తులు డా మాదిరాజు రామలింగేశ్వరరావు గారు హైదరాబాద్ లో 19-8-19 సోమవారం మరణించినట్లు సరసభారతి … Continue reading
కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ
కవిపాదుషా పువ్వాడ కవిత్వ వ్యక్తిత్వాలు గ్రంథావిష్కరణ సభా చిత్రాలు -11-8-19 హోటల్ ఐలాపురం బెజవాడ
శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ?
శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ? ‘’భగవాన్ శ్రీ కృష్ణ దేవిని అర్చించే వాడని మార్కండేయ పురాణా౦తర్గత మైన దుర్గా సప్తశతి లో ఉన్నది .అందులోని అర్గళ స్తోత్రం లో ‘’రూపందేహి ,జయం దేహి ,యశో దేహి ,ద్విషో జాహి ‘’అని ఉంది.దీన్ని పఠించినవారికి అది కవచంగా రక్షణ కల్పిస్తుందనీ చెప్పబడింది .’’కృష్ణేన సంస్తుతయ దేవీ … Continue reading
క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )
క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం ) మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి … Continue reading