సరస భారతి 179 వ కార్యక్రమంగా శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం

సరస భారతి 179 వ కార్యక్రమంగా శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం

 సరసభారతి 179 వ కార్యక్రమంగా సంగీత సద్గురు  శ్రీ త్యాగరాజస్వామి వారి 176 వ ఆరాధనోత్సవం పుష్య బహుళ పంచమి  30-1-2024  మంగళ వారం సాయంత్రం 6–30 గం .లకు శ్రీ త్యాగరాజస్వామి వారికి అష్టోత్తర పూజ ,నైవేద్యం హారతి,  శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయంలొ జరుగుతుంది .  సరసభారతి గౌరవాధ్యక్షులు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి ,సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి గార్ల ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తనలగానం   జరుగుతుంది.ఇది సరసభారతి నిర్వహిస్తున్న 15 వ త్యాగరాజ ఆరాధనోత్సవం .

15మంది పెద్దతరం ,చిన్నతరం కు చెందిన,ఔత్సాహిక సంగీత గాయనీ గాయకులచే సంగీత విభావరి  నిర్వహింపబడుతుంది  .సంగీత సాహిత్యాభిమాను లందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన . .-గబ్బిట దుర్గాప్రసాద్ – సరసభారతి అధ్యక్షులు –ఉయ్యూరు -23-1-24-ఉయ్యూరు .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.