Daily Archives: November 28, 2024

రేపు సాయంత్రం నుంచే శ్రీ తనికెళ్ళ భరణిగారి ”ఎందఱో మహానుభావులు ప్రారంభం

రేపు సాయంత్రం నుంచే శ్రీ తనికెళ్ళ భరణిగారి ”ఎందఱో మహానుభావులు ప్రారంభం సాహితీ బంధువులకు శుభ కామనలు -ఇవాళ సాయంత్రం 35 వ ఎపిసోడ్ తొ కవిశేఖర  శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ”సాక్షి ”-తెలుగు వారి బృహత్కథ ”పూర్తి అయింది .  రేపు 29-11-24 శుక్రవారం సాయంత్రం నుంచి  శ్రీ  తనికెళ్ళ భరణి … Continue reading

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహా నటుడు, నాటక కర్త అవధాని కవితా కళానిధి, పుంభావ సరస్వతి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతులు.9 వ భాగం.28.11.24.

మహా నటుడు, నాటక కర్త అవధాని కవితా కళానిధి, పుంభావ సరస్వతి శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారి ధార్మిక కృతులు.9 వ భాగం.28.11.24.

Posted in రచనలు | Leave a comment

కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి.తెలుగు వారి బృహత్కథ.35 వ భాగం.28.11.24.

కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి.తెలుగు వారి బృహత్కథ.35 వ భాగం.28.11.24.https://youtu.be/jjn06rrX6nA

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 34 వ భాగం.28.11.24.

టెంక ణా దిత్య కవిరాజశిఖామణి నన్నె చోడుని కుమారసంభవ కావ్య0. 34 వ భాగం.28.11.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

మహర్షి శ్రీ అరవిందు ల మహా కావ్యం.సావిత్రి.2 వ భాగం.28.11.24.

మహర్షి శ్రీ అరవిందు ల మహా కావ్యం.సావిత్రి.2 వ భాగం.28.11.24. మహర్షి శ్రీ అరవిందు ల మహా కావ్యం.సావిత్రి.2 వ భాగం.28.11.24.

Posted in సోషల్ మీడియా ఫేస్బుక్ youtube | Leave a comment

వాయులీనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించి ,అరుదైన గజా రోహణ సత్కారం పొందిన సంగీత విద్వాంసుడు – మహా మహోపాధ్యాయ శ్రీ కొచ్చెర్ల కోట రామరాజు

వాయులీనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించి ,అరుదైన గజా రోహణ సత్కారం పొందిన సంగీత విద్వాంసుడు – మహా మహోపాధ్యాయ శ్రీ కొచ్చెర్ల కోట రామరాజు వాయులీనం ఉచ్చ్వాస నిశ్వాసాలుగా జీవించి ,అరుదైన గజా రోహణ సత్కారం పొందిన సంగీత విద్వాంసుడు – మహా మహోపాధ్యాయ శ్రీ కొచ్చెర్ల కోట రామరాజు కొచ్చెర్ల కోట సంస్థానానికి చెందిన … Continue reading

Posted in రచనలు | Leave a comment

గానంతో నృసి౦హస్వామిని ప్రత్యక్ష పరచిన శ్రీ మైసూర్ సదాశివరావు

గానంతో నృసి౦హస్వామిని ప్రత్యక్ష పరచిన శ్రీ మైసూర్ సదాశివరావు శ్రీ వాలాజా బాద్ వెంకటరామయ్య శిష్యుడైన శ్రీ మైసూర్ సదాశివరావు సంగీతంలో సర్వతోముఖ పాండిత్యం సంపాదించి కృతులు తిల్లానాలు స్వరజతులు తాళవర్ణాలు పద వర్ణాలు రాశారు .సల్లక్షణ శోభితుడు .మధుర గాత్రుడు .నారసింహ ఉపాసకుడు .మైసూర్ రాజా మూడవ కృష్ణరాయలు సదాశివరావు ను ఆస్థాన విద్వా౦సుడిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment