ఈ సాయంత్రం నుంచే రావి శాస్త్రి గారి జీవితం సాహిత్యం ప్రారంభం
సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 21వ తేదీశనివారం సాయంత్రం14 వ ఎపిసోడ్ తో శ్రీ తనికెళ్ళ భరణి గారి -”ఎందఱో మహానుభావులు ”-అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు -పూర్తి అయింది .
ఈ రోజు 22-12-24 ఆదివారం సాయంత్రం నుంచి ప్రమిద పత్రిక సంపాదకులు శ్రీ బులుసు కామేశ్వర రావు గారు ప్రఖ్యాత కథకులు, నవలా రచయిత శ్రీ రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథ శాస్త్రి )గారిపై వెలువరించిన ప్రత్యేక సంచిక ఆధారంగా శ్రీ రావి శాస్త్రి గారి జీవితం -సాహిత్యం సరసభారతి ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము .మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -22-12-24-ఉయ్యూరు .

