Daily Archives: April 7, 2025

వంద మంది కవులు బోయీలై ఊరేగించిన హోసూర్ ఉగాది ‘’ఆశల పల్లకి ‘’

వంద మంది కవులు బోయీలై ఊరేగించిన హోసూర్ ఉగాది ‘’ఆశల పల్లకి ‘’ ప్రతి సంవత్సరం లాగే ఈ విశ్వావసు ఉగాదికి వందమంది  రాష్ట్ర,, రాష్ట్రేతర కవులనాహ్వానించి   కవితలను రాయించి  ప్రచురించింది ‘’హోసూర్ బస్తీ యువక సంఘం ‘’డా అగరం వసంత్ ఆధ్వర్యం లొ .ఇందులో కవుల మనోభావాలు ఆశలు ఆశయాలు ,తాము పుట్టి పెరిగిన … Continue reading

Posted in రచనలు | Leave a comment