Daily Archives: July 24, 2025

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరద్వాజ గారి నవల కరిమింగిన వెలగ పండు.2 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.13 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.36 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.52 వ భాగం.24.7.25.

Posted in రచనలు | Leave a comment

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు

ఆణిముత్యాలవంటి కథలు రాసిన -శ్రీ కపిల చిన వెంకటరావు శ్రీ కపిల చిన వెంకటరావు గారు  పశ్చిమగోదావరిజిల్లా ‘’మంచిలి ‘’గ్రామం లో 1906లో శ్రీకపిల కృష్ణారావు లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .మద్రాస్ లా కాలేజిలో చదివి బి. ఎల్. పట్టా పొందారు.విజయవాడలో న్యాయవాదిగా 50 ఏళ్ళు వృత్తిలో ఉండి మంచి పేరు తెచ్చుకొన్నారు .కొంతకాలం అడిషనల్ … Continue reading

Posted in రచనలు | Leave a comment

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి

కుంఫిణి సివిల్ ఉద్యోగులకు మొట్టమొదటగా తెలుగు పాఠ్యగ్రందాలు, వ్యాకరణం రాసిన -శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి తెల్లదొరలకోసం తెలుగులో పాఠ్య గ్రంధాలు రాసిన వారిలో ప్రధములు శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు1770లో పుట్టారు 72ఏళ్ళు జీవించి 1836లో మరణించారు . .బారసాల నాడు పెట్టిన పేరు ‘’గురుమూర్తి .’’ఆరువేల నియోగి కుటుంబం వాడు కనుక శాస్త్రి … Continue reading

Posted in రచనలు | Leave a comment