Category Archives: వార్తా పత్రికలో

సినిమా గా సినిమా దాసరి పుస్తకం -ఆంద్ర జ్యోతి

సినిమా చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినన్ని పుస్తకాలు ఇంతకు ముందెన్నడూ రాలేదు. అలా తాజాగా విడుదలయిన పుస్తకం విశ్వవిజేత విజయగాథ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం- సినిమాగా సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన 150 సినిమాల వివరాలు, వాటి చరిత్రపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకం- విశ్వవిజేత విజయగాథ. ప్రతి … Continue reading

Posted in వార్తా పత్రికలో, సినిమా | Tagged , | Leave a comment

పాఠాలన్నీ దృశ్యాలుగా

పాఠాలన్నీ దృశ్యాలుగా.. ప్రతి పాఠాన్ని విని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాని పాఠం సారాంశాన్ని దృశ్యరూపంలో చూస్తూ వింటే.. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. రంగురంగుల బొమ్మలు, కదిలే చిత్రాలకు చక్కటి స్వరం తోడైతే పిల్లలు ఇష్టంగా తిలకిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జిస్తారు అంటున్నారు కంప్రింట్స్ నిర్వాహకులు జి.సత్యనారాయణ. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

త్రిపుర -ఓల్డ్ స్మగ్లర్ ఆంద్ర జ్యోతి

  ..ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్‌గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్‌లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భాషా వికాసానికి ప్రణాళిక శూన్యం -ఆంద్ర జ్యోతి

  తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రకటిస్తున్న చర్యలన్నీ నత్తనడకే నడుస్తున్నాయి. ప్రకటించిన చర్యల్లో అమలు కానివే ఎక్కువ. ఇక మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో తెలియదు. తెలుగు భాష కోసం తెలుగుతనం కోసం అందరిని కూడగట్టి విశాలాంధ్రగా అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌లో భాష సంస్కృతుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయటానికి 60 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కథా భారతంలో తొలి అడుగులు -ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు

  తొలి తెలుగు కథ ఏది? సమాధానం వెతుక్కుంటూనే ఉన్నాం ఇప్పటికీ. గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కన్నా ముందే బండారు అచ్చమాంబ ‘ధన త్రయోదశి’ అచ్చయిందని బయట పడింది. అచ్చమాంబవే 1902 కన్నా ముందు రాసిన కథలు వెలుగులోకి వచ్చాయి. అసలు ‘దిద్దుబాటు’కి ముందు తొంబై తెలుగు కథలున్నాయని ‘కథానిలయం’ ఇప్పుడు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో- … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలోని రచయితను నటుడు డామినేట్ చేశాడు….(ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే)

  రేడియో మాధ్యమం, నాటక రంగం, రచనా వ్యాసంగం, నటనా రంగం.. అన్నింటిలోనూ విలక్షణమైన ముద్రను వేసుకోవడం ఎవరికైనా కష్టమైన పని. కాని గొల్లపూడి మారుతీరావుకు మాత్రం వెన్నతోపెట్టిన విద్య. ఆయన రాత ఎంత పదునైనదో, నటన అంతకంటే ఉద్వేగభరితమైనది. ఆయన తన జీవితంలోని ఎత్తుపల్లాలను ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తెలుగు వికాసానికి కొత్త లక్ష్యాలు

  తెలుగు భాష, సాంస్కృతిక వికాసంలో ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కిన సాంస్కృతిక శాఖ కొత్త సంవత్సరంలో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలతో ముందుకు వస్తోంది. విజయ నామ సంవత్సరం నుంచి ‘జయ’ ముంగిలిలోకి వచ్చిన తెలుగుభాష సాంస్కృతిక వికాసం సరికొత్త దారిలోకి మళ్ళింది. తెలుగుదనం పెంపొందించే సరికొత్త కార్యక్రమాలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ తెరతీస్తోంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడుగేయ్యాలంటే ఆటంకాలను అధిగామించాల్సిందే అన్న పద్మ భూషణ్ పద్మనాభయ్య

  మన రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల్లో కె. పద్మనాభయ్యకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. విపరీత పరిస్థితులను చక్కదిద్ది కాశ్మీర్ లోయలో ఎన్నికలు జరిగేలా చూడటంలో, నాగాలాండ్ శాంతి చర్చల్లోనూ ప్రముఖ పాత్ర పోషించిన ఆయన సేవలకు మెచ్చి ప్రభుత్వం ‘పద్మభూషణ్’గా గుర్తించి గౌరవించింది. 1997లో పదవీవిరమణ చేసిన తర్వాత కూడా మరో పన్నెండేళ్లు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మావో లో కవి -ఆంద్ర జ్యోతి

  విప్లవయోధుడైన మావో ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా చైనా ప్రజలకు సుపరిచితుడే. బహుశా దేశ నాయకుడిగా మావోకు ఉన్న పేరు ప్రతిష్ఠలు ఆయనకు ఒక రచయితగానూ పేరు తెచ్చిపెట్టి వుండవచ్చు. సాహితీవేత్తగా, వచనకవిగా ఆయన శక్తి సామర్థ్యాలు అంచనాకు మించే ఉన్నాయనాలి. మావో వచన కవితల శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు దాదాపు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరణాగతి అత్యవసరం -తిరుప్పావై

  ధనుర్మాసం సందర్భంగా ‘తిరుప్పావై’ పదవ రోజున పరమాత్మ ప్రశంసలందుకున్న మరో గోపికను ఇతర గోపికలు నిద్ర లేపుతున్నారు. నోత్తు చ్చువర్‌క్కమ్ పుగుగిన్ర అమ్మనాయ్! మాత్తముమ్ తారారోవాశనల్ తిరవాదార్ నాత్తత్తుతాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ పోత్తప్పరై తరుమ్ పుణ్ణియనాల్! పండొరునాళ్ కూత్తత్తిన్‌వాయ్ వీళ్‌న్ద కుమ్బకరణనుమ్ తోత్తు అనన్దలుడైయామ్! అరుంగలమే! తేత్తమాయ్ వన్దు తిరవేలోరెమ్బావాయ్!! నోము నోచి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వేద విజ్ఞాన నిధి శ్రీ కుప్పా వెంకట కృష్ణ మూర్తి గారికి నీరాజనం -ఆంద్ర జ్యోతి

  వేద విజ్ఞానాన్ని పరిరక్షించి, వృద్ధి చేసి ముందు తరాలకు అందించేందుకు దశాబ్దాలుగా కృషి చేస్తున్న కుప్పా వేంకట కృష్ణమూర్తికి ఈ నెల 28న భాగ్యనగరంలో అభినందన సభ జరుగుతున్న సందర్భంగా…. వేద విజ్ఞాన పరిరక్షణ, వ్యాప్తికి దశాబ్దాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు కుప్పా వేంకట కృష్ణమూర్తి. గణిత శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేసి, బ్యాంకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర కొండ నుంచి అపోలో కు ఎదిగిన ప్రతాప రెడ్డి-ఆంద్ర జ్యోతి

  అపోలోను తన ఇంటి పేరుగా మార్చుకున్న డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డికి పరిచయం అవసరం లేదు. మన దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఆయన జీవితం చిత్తూరు జిల్లాలోని అరకొండ అనే చిన్న గ్రామంలో ప్రారంభమయింది, అపోలోతో ప్రపంచమంతా విస్తరించింది. ప్రతాప్ సి.రెడ్డి జీవితంలో బయట ప్రపంచానికి తెలియని పార్శ్వాలతో కూడిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతీ పుత్రిడిని మరిచారా?అని బాధ పడుతున్న జి.వి.యెల్.యెన్ మూర్తి -ఆంధ్ర జ్యోతి

  సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరాన్ని వైభవోపేతంగా జరపాల్సిన ప్రభుత్వం ఆయనను పూర్తిగా విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సాహితీ రత్నాన్ని ముందు తరాల వారికి అందించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకోవాల్సి ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సారస్వతానికి కళాత్మక సొబగులద్దిన సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విమర్శా కేతనం విద్మహే -ప్రొ.బన్న అయిలయ్య

  ఒకవైపు సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూస్తూనే మరొకవైపు ప్రాంతీయ సాహిత్య చైతన్యాన్ని, అంతర్జాతీయంగా వస్తున్న రాజకీయార్థిక మార్పులను అవగాహన చేసుకోవడం చూస్తే ఎప్పటికప్పుడు సమాజంతో సాహిత్యంతో కాత్యాయని విద్మహేకున్న అనుబంధం, అవగాహన అర్థమవుతుంది. సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృక్పథంతో చూడడంలో వారు భారత, రామాయణాలు, సింహాసన ద్వాత్రిశతి ఇంకా కథాకావ్యాలను అధ్యయనం చేసిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్ని వాదాల నుంచి అందరూ నేర్చుకోవాలి -(ఇంటర్వ్యూ: వివిధ)

  ‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీకి దక్కడానికి నిరంతరంగా సాధన చేస్తున్న విమర్శకురాలు కాత్యాయనీ విద్మహే! నిశితమైన దృక్కోణం, కఠోర పరిశ్రమ ఆమె కృషికి సాహిత్య పాఠకులలో విశిష్టమైన గుర్తింపు నిచ్చాయి. ఈ ఏడు ఆమె విమర్శా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ… ఏ సాహిత్య విమర్శ రంగంలో స్త్రీలకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్నం కాక ఆటపాటల తో బతికిన కవి గోరటి వెంకన్న -ఆంద్ర జ్యోతి

  ‘పల్లె కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అవుతుందో… కనిపించని కుట్రల’ అని పల్లెటూళ్ల మీద జరుగుతున్న దుర్మార్గాలను పదేళ్లనాడే హెచ్చరించిన ప్రజాకవి గోరటి వెంకన్న. ‘మా ఊరి జీవితమే నా పాటల్లో కనిపిస్తుంది’ అని మురిసిపోతూ తన సొంతూరు గౌరారం గురించి ఆయన చెబుతున్న ముచ్చట్లే ఈ వారం ‘మా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరపు రాణి మనీషి -తిరుమల రామ చంద్ర -శతజయంతి -ఆంద్ర జ్యోతి

  ఇరవయ్యో శతాబ్దిలో తెలుగు పత్రికా రచనకు విద్వత్ సౌరభాలు సమకూర్చిన పాత్రికేయులలో తిరుమల రామచంద్ర అగ్రగణ్యులు. జీవనయాత్రలో ‘హంపి నుంచి హరప్పాదాకా’ సాగిన రామచంద్ర తెలుగు ‘నుడి-నానుడి’ని సుబోధకం చేసిన విద్వన్మణి. తెలుగు సాహిత్యం, పత్రికా రంగాల్లో ప్రాతఃస్మరణీయుడు తిరుమల రామచంద్ర. ప్రాకృత, సంస్కృతాంధ్ర సారస్వతాలలో నిష్ణాతునిగా, ద్రావిడ భాషల పరిశోధకునిగా విశిష్ట సేవలందించారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తిరుప్పావై భగవంతుడు ఆశ్రిత పక్షపాతి

  మాయనై మనునవడ మదరైమైన్దనై తూయ పెరునీర్ యమునైత్తు రైవనై ఆయర్ కులత్తనిల్ తోన్రుమ్ మణి విళక్కై తామైక్కుడల్విళక్కం, శెయద దామోదరనై తూమోమాయ్ వన్దునాం తూమలర్ తూవిత్తొళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క పోయిపిళైయుం పుగుతరువానిన్దనవుమ్ తీయనిల్ తూశాగుం శెప్పేలోరెమ్బావాయ్!! ఈ అయిదవ రోజున ఈ మహా వ్రతంలో అన్వయించు గోపికలంతా భగవన్నామ సంకీర్తన చేస్తూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సర్దార్ పటేల్ పై సరైన దృక్పధాన్ని చెప్పిన హనుమాన్ చౌదరి -ఆంధ్ర జ్యోతి

  ఇటీవల ఎ.జి. నూరానీ అనే న్యాయవాది ‘ఈజీట్టట్ఛఛ్టిజీౌn ౖజ ఏడఛ్ఛీట్చఛ్చఛీ’ (హైదరాబాద్ వినాశనం) అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకొంటూ, ఒక ప్రసంగం చేశారు; ఒక వ్యాసం రాశారు (మరో కోణం సర్దార్ పటేల్, ఆంధ్రజ్యోతి, 2013, నవంబర్ 29). వాటి సారాంశం ‘పటేల్ మతతత్వవాది; ముస్లింలను ద్వేషించాడు, హైదరాబాద్ సంస్కృతిని నిర్మూలించాడు; నెహ్రూను కించపరచడం కోసం, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విజయీ భావ –కోలవెన్ను మలయా వాసిని -ప్రమిద మాస పత్రిక అక్టోబర్ -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధి మహాత్ముడు బయలు దేరగా -వేటూరి -ప్రమిద మాస పత్రిక -అక్టోబర్ -డిసెంబర్ సంచిక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విధాత తలపు బాపు – సాక్షి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లతపాటకు నిద్ర పోయిన తమ్ముడు –ఆంద్ర జ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ఇంట్లో కులం అడుగు పెట్టదు -ఆంధ్రజ్యోతి

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఊపిరున్నంత వరకూ ఊళ్లోనే అంటున్న సోమి రెడ్డి చంద్ర శేఖర రెడ్డి -ఆంద్ర జ్యోతి

  ‘మా ఊరు ఎంత అందమైనదో, ఊరివాళ్లు చూపించే ఆత్మీయత అంతకన్నా గొప్పది. నేనింతవాణ్నయ్యానంటే అది మా ఊరి చలవే. అందుకే నేను మా ఊళ్లో తప్ప మరెక్కడా ఇల్లు కట్టుకోలేదు…’ అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. నెల్లూరుకు సమీపంలో ఉండే అల్లీపురం ఆయన సొంతూరు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర అక్షర మైతేనే శాశ్వతం -అవిశ్రాంత పరి శోధకులు వకుళాభరణం రామ కృష్ణ –

  చరిత్ర పరిశోధన, చరిత్ర గ్రం«థ రచనే జీవిత లక్ష్యంగా సాగిపోతున్న వారు ప్రొఫెసర్ వకులాభరణం రామకృష్ణ. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా, ఆంధ్రప్రదేశ్ చరిత్రకారుల సంఘం వ్యవస్థాపకుడిగా ఎన్నో గురుతరమైన బాధ్యతల్ని నిర్వహించిన వారాయన. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సమగ్ర చరిత్ర గ్రంథాలేవీ లేవని ఉద్యోగ విరమణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పరిశుభ్ర ప్రసవానికి ”జన్మ”కిట్లు -ఆంద్ర జ్యోతి

  “పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రసవం కోసం సహాయపడుతుంది మా ‘జన్మ’ కిట్. ఇందులో శస్త్రచికిత్సకు వాడే బ్లేడ్ (సర్జికల్ బ్లేడ్), రక్తస్రావాన్ని పీల్చుకునే ప్రత్యేక వస్త్రం (బ్లడ్ అబ్జార్బింగ్ షీట్), బొడ్డుతాడును ముడివేసే క్లిప్, మెడికేటెడ్ సోప్స్, చేతులు శుభ్రం చేసుకునే నాప్‌కిన్స్.. వంటివన్నీ ఉంటాయి. ఈ కిట్ ధర కేవలం వంద రూపాయలు. మేము … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి

ఉజ్జయిని ప్రత్యేకత -చాగంటి -ఆంద్ర జ్యోతి   ఉజ్జయినిలో మహా కాళేశ్వరుడికి ఓ ప్రత్యేకత ఉందనీ, అక్కడ ఆయనను సందర్శించడం అనేది అనేక పాపాల్ని హరిస్తుందనీ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు శర్మ వివరిస్తున్నారు.పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంచి స్తూపం విశేషాలు -బుద్ధ భూమి -డిసెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామ్ బంటు లక్ష్మణుడు -ఆంధ్ర జ్యోతి

     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాఠకులు పెరుగుతున్నారు

  వివిధ భాషల్లో ప్రచురితమయ్యే పుస్తకాలను ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేసి- దేశ ప్రజలందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్. దీని ఆధ్వర్యంలో నేటి నుంచి హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఎన్‌బీటీ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుణా చాల మహిమ శ్రీ శైలం శక్తి పీఠం -చాగంటి

        అన్ని శివలింగాలూ ఒకటి కాదు. ఒక్కో లింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అరుణాచలంలో ఉన్న అగ్నిలింగం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ ఈ వ్యాసంలో వివరించారు. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అలుపెరుగనిదే అసలైన జీవితం

అలుపెరుగనిదే అసలైన జీవితం     కఠోరమైన సత్యాల్లోంచే హాస్యం పుడుతుందంటారు. అలాంటి ఎన్నో కఠోర సత్యాల్ని కార్టూన్లుగా మలిచిన వారే కార్టూనిస్టు ‘సరసి’. మూడున్నర దశాబ్దాలకు పైగా కార్టూన్ల సేద్యం చేస్తున్న సరస్వతుల రామ నరసింహం అదే ‘సరసి’ హాస్య బాణాలు దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ కనపడుతూనే ఉంటాయి. ఆరు జాతీయ, ఆంతర్జాతీయ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంద్రులు అంటే ఆగ్రహం

ఆంద్రులు అంటే ఆగ్రహం ‘తెలుగు వాళ్లంటే’ సోనియాకు కోపమా? అది… పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక… అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన ‘సోనియా జీవన విశ్లేషణ’లో చివరి భాగం… రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగునాట త్యాగయ్యకు సమాధి

  త్యాగయ్య సంగీతాన్ని ఆలపించడం తప్ప, ఆయన సంగీతజ్ఞతకు ప్రాచుర్యం కల్పించడానికి తెలుగునాట ఇంతవరకూ జరిగిందేమీ లేదు. తిరువయ్యూరు తమిళులు తప్ప తెలుగువారు ఏనాడూ స్ఫూర్తిని పొందలేకపోయారు. తెలుగుతనంతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన త్యాగరాజును తెలుగువాడని చెప్పుకుంటూ మురిసిపోవటం తప్ప ఆ స్మృతులు, పరంపర కాపాడుకోవటంలో శ్రద్ధ కొరవడుతోంది. 2013 ఏడాదిని తెలుగు భాష సాంస్కృతిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాపాలు పరిహరించే కోదండ శివుడు!

  శంకరుడికి ‘పినాకి’ అనే పేరు కూడా ఉంది. రామచంద్రమూర్తి చేతిలో కోదండం ఉంటుంది. కోదండం లేని రామచంద్రమూర్తి అరుదుగా కనిపిస్తాడు. కోదండం పట్టుకున్న శివుడు అరుదుగా కనిపిస్తాడు. పరమశివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా పట్టుకుంటాడు. మహావిష్ణువు చేసేటటువంటి రాక్షస సంహారానికి, శంకరుడు చేసేటటువంటి రాక్షస సంహారానికి ఒక చిన్న తేడా ఉంటుంది. మహావిష్ణువు రాక్షస … Continue reading

Posted in వార్తా పత్రికలో | Leave a comment

అస్తమించిన మరో చరిత్ర శిఖరం – వకుళాభరణం రామకృష్ణ

  పురావస్తు ఆధారాల సాయంతో చరిత్ర పునర్నిర్మాణం జరగాలన్న ప్రక్రియ భారతదేశంలో ఆలస్యంగా ఆరంభమైంది. సాహిత్యాధారాలు ప్రధానంగా – వేద వాంగ్మయం, ప్రాచీన కావ్యాలు, కావ్యావతారికలు, యాత్రా చరిత్రలు ఇత్యాదులే చరిత్ర రచనకు ఉపకరించుకున్నారు. జాతీయోద్యమం ఊపందుకొన్నాక, గతకాలపు వైభవాన్ని, కీర్తిని తవ్వితీసి ప్రజల ముందుంచాలన్న భావజాలం ముందుకొచ్చింది. 1920వ దశకంలో, సర్ జాన్ మార్షల్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో కోణంలో సర్దార్ పటేల్ – ఎ.జి.నూరానీ

  మన దేశంలో ఉన్న వేర్వేరు రాజ్యాలను విలీనం చేసి ఒక యూనియన్‌గా చేసిన ఘనత సర్దార్ పటేల్‌దేనా? ఈ విషయంలో అప్పటి వైస్రాయ్ మౌంట్‌బాటెన్ ఎలాంటి సాయం చేశారు? ఈ విషయంలో ఆయన పాత్రను చరిత్ర తక్కువ చేసిందా?- ఈ అంశాలను ఎ.జి. నూరాని తాజాగా రాసిన ‘ది డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్’ అనే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనూ, నాన్నా, తెలుగుకథ -ఎ.ఎన్.జగన్నాథశ

  కథాసరిత్సాగరంలో కథాప్రక్రియకు సంబంధించి సోమదేవభట్టు పదిహేడు ముఖ్యమయిన విశేషణాలను పేర్కొన్నాడు: 1.కథ ఉల్లాసాన్ని కలిగించాలి. 2.ఇంపుగా ఉండాలి. 3.మనసును దోచుకోవాలి. 4.విలక్షణంగా ఉండాలి. 5.కరుణాది భావాలను పలికించాలి. 6.వైవిధ్యభావాలను రూపుకట్టాలి. 7.ప్రయోజనం కలిగించాలి. 8.కొత్తదై ఉండాలి. 9.చిన్నదై ఉండి, ఆలోచింపజేయాలి. 10.పెద్దదయి ఉండి, ప్రయోజనాన్ని చేకూర్చాలి. 11.మానవాతీతశక్తిని ప్రస్ఫుటించాలి. 12.వినోదాన్ని అందించే చమత్కారాన్ని సొంతం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దైవ నిద్ర అంటే ఏమిటి?

  కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశినాడు మహావిష్ణువు నిద్ర లేస్తాడు..ఆ దైవ నిద్ర వెనకున్న అంతర్యమేమిటో ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు శర్మ వివరిస్తారు. మహా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ నాట తెలుగు నాటకం -ఆంద్ర జ్యోతి -24-11-13

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమిష్టి పనివిధానం నేర్పుతుంది- వీఎస్ రావు

  వఝ్జా సాంబశివరావు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కాని బిట్స్ పిలానీ డైరెక్టర్ ‘వీఎస్ రావు’ అంటే మన రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాలవారు కూడా సులువుగా గుర్తు పడతారు. ఎన్నో ఏళ్లు రాజస్థాన్‌లోని పిలానీ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని బిట్స్ క్యాంపస్ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ‘నువ్వు ఏ పనైనా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిత్ర ‘సాహితి’

  ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాహితి. ఎనిమిదో తరగతి చదువుతోంది. బడికెళ్లి బుద్ధిగా చదువుకుంటూనే, బ్రష్ పట్టుకుని పెయింటింగ్ వేస్తూ బోలెడు బహుమతులు గెలుచుకుంటోంది. ‘ఆటలాడేందుకు టైం లేదని అప్పుడప్పుడు బాధ పడినా, నాకొచ్చిన బహుమతుల్ని చూసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది’ అంటున్న ఆ చిన్నారి చెప్పిన కబుర్లే ఇవి… “హైదరాబాద్, బోయనపల్లిలోని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్

  తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తలలేకుండా ఏడాదిన్నర జీవించిన కోడి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment