Category Archives: వార్తా పత్రికలో

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ

ఆఫ్రికా విషాదమూ – అచెబే సాహిత్యమూ – డాక్టర్ కె. ఇంద్రసేనా రెడ్డి   చినువా అచెబే అస్తమయంతో సాహిత్య ప్రియులు ఒక స్నేహితుడిని కోల్పోయారు; నైజీరియన్లు ఒక తాత్వికుడిని కోల్పోయారు; ఆఫ్రికన్లు ఒక మార్గదర్శకుడిని కోల్పోయారు; సామాజిక ఆందోళనకారులు క్రియాశీలి అయిన ఒక రచయితను కోల్పోయారు… ‘ఒక నిబద్ధత లేకుండా, నిరసన వ్యక్తం చేయకుండా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నమ్మకమే గెలిపిస్తుంది

నమ్మకమే గెలిపిస్తుంది ఏ హోదాలోనయినా ఉండవచ్చు. ఎన్ని అధికారాలైనా ఉండవచ్చు. కానీ, ఏవైపు ఉండాలనుకుంటున్నాం అన్న విషయంలో ముందే ఒక స్పష్టత ఉండాలి. అదేమీ లేకుండా మధ్యేమార్గంలో వెళ్లాలనుకుంటే అడుగడుగునా రాజీపడాల్సి వస్తుంది. ఆ రాజీలతో జీవితం ఏ తీరమూ చేరద ంటారు నిజాయితీకి, నిర్భీతికీ మారుపేరైన ఐఎఎస్ అధికారిణి పూనం మాలకొండయ్య. ఎన్నో శాఖల్లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అరుదైన సార్థక నామధేయుడు – సామల రమేష్‌బాబు

  అరుదైన సార్థక నామధేయుడు – సామల రమేష్‌బాబు   నిబద్ధతకు, నిజాయితీకి ప్రతిరూపంగా జీవించిన వ్యక్తుల్ని అరుదుగా చూస్తాం. సోమవారం అర్థరాత్రి మరణించిన సి.ధర్మారావు అటువంటి మనిషి. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరూ ఆయనకు స్నేహితులే. ఆయన ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన కాలంలో తనకెదురుగా కనిపించేట్లు పెట్టుకున్న చిన్న చెక్కపలకపై రాసి ఉండేది – … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగీత పరమాచార్య

సంగీత పరమాచార్య   అటు సంగీతంలోనూ, ఇటు వైద్య రంగంలోనూ ఆయనొక అద్భుతం. ఏక కాలంలో రెండు వృత్తుల్లో కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించిన మహామహులు చాలామందే ఉండవచ్చు కానీ, డాక్టర్ శ్రీపాద పినాకపాణి ‘బాణి’ మాత్రం న భూతో న భవిష్యతి. తెలుగు సంగీతాభిమానుల కోసం కర్నాటక సంగీతాన్ని తిరగ రాశారు. ఈ సంగీతానికి మకుటాయమానమైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

నల్లగొండ.. తెలుగు కొండ

నల్లగొండ.. తెలుగు కొండ జనం భాషలోనే పరిపాలన ఫలిస్తున్న కలెక్టర్ చొరవ తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలో వస్తే.. తిరుగు టపా! 95 శాతం లేఖలు మాతృ భాషలోనే సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది అధికార భాషా అమలులో జిల్లాలకు ప్రథమ స్థానం   ‘తెలుగా! అదెందుకు?’ అని ప్రశ్నిస్తే… ఈ రాష్ట్రం తెలుగు. ఈ ప్రజలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరి నాటకంలో హీరో నేనే

మా ఊరి నాటకంలో హీరో నేనే “జోరుగా వచ్చే ముసీ ప్రవాహం, ఆ నీరు ఎక్కడి కక్కడ సుడులు తిరగడం నిజం ‘టైటానిక్’ నీటిని తలపించేది. ఇంతవరకు నేను అలాంటి సీన్‌ను నా సినిమాల్లో చూపించలేదు. కానీ దర్శకుడు గుణశేఖర్ ‘సైనికుడు’ సినిమాలో కొంతవరకు ఈ ప్రయత్నం చేశారు.” ‘టైటానిక్’ నీటిలో… “మా ఊరు చాలా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మధురవాణి ‘ఝాన్సీ’

మధురవాణి ‘ఝాన్సీ’ ‘సెంచరీ’ తరువాత?… ‘డబుల్’కు రెడీ కావడమే అనుకుంటాం! కానీ ఝాన్సీ మాత్రం ‘నూరో’ ఎపిసోడ్‌కే చేరుకోలేదు.. ఆ తరువాత ఏమైంది?… ‘నూటొక్క’ ఏళ్ల మధురవాణిగా రంగస్థలంపై మెరిసింది.. మహిళా నిర్ణయాధికారం మీద ‘ఆల్ ఐ వాంట్ ఈజ్ ఎవ్విరి థింగ్ ‘ అనే సినిమాను నిర్మించే స్థాయికి ఎదిగింది. ‘నూటొక్క’ మహిళా దినోత్సవం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నీలంరాజు జీవితంలో..

నీలంరాజు జీవితంలో.. పదిహేనేళ్ల వయసులోనే గాంధీ పిలుపుకు స్పందించి విద్యాలయాల బహిష్కరణ చేసిన దేశభక్తుడు నీలంరాజు వేంకట శేషయ్య. తరువాతి కాలంలో ఆయన ప్రకాశం పంతులుగారికి ప్రైవేట్ సెక్రటరీగా పని చేశారు. అతి పిన్న వయసులోనే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించి ‘స్వరాజ్య’, ‘ఆంధ్రపత్రిక’లలో పని చేసి తర్వాత సొంత వార పత్రిక ‘నవోదయ’ను స్థాపించారు. చాలాకాలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు

గోదారి కుర్రాడు మేజిక్‌లో మొనగాడు పేదరికం అతని కళాతృష్ణను అణగారనివ్వలేదు. కళ్ల జోడు షాపులో పనిచేస్తూనే కనికట్టు విద్యలో నిష్ణాతునిగా మారాడాయన. ఆయనే ప్రముఖ మెజిషియన్ అలీ. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయ స్థాయి మెజిషియన్‌గా ఎదిగారు. పేకముక్కలు, పావురాలు వంటివి ఖాళీ చేతులలో సృష్టించడం ఆయన ప్రత్యేకత. తన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బడి ‘భాగవతం’

బడి ‘భాగవతం’ అరుణ పప్పు ఇక్కడ నడుస్తున్న విద్యావిధానానికి ముగ్థురాలైన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ సుధామూర్తి వాళ్లకో చక్కటి భవనాన్ని కానుకగా ఇచ్చారు. అంతేనా, ప్రతి తరగతి గదికీ ఓ కంప్యూటర్. అందులోనే పాఠాలన్నీ నిక్షిప్తమయి ఉంటాయి. లెక్కలైనా, సైన్సయినా, ఇంగ్లీషయినా… కంప్యూటర్‌లో సినిమా చూసినంత సులువుగా చూసెయ్యడమే. తర్వాత దాని గురించిన చర్చ, రన్నింగ్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కూచిపూడి నాట్యోత్సవాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా మంచి స్నేహితుడు మా నాన్న

మా మంచి స్నేహితుడు తెలుగు సినీ సాహితీ లోకంలో పండువెన్నెలలు కురిపించే నిండుచంద్రుడు పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణరెడ్డి. నదీమ తల్లులను తన నలుగురు కుమార్తెల పేర్లలో ఇముడ్చుకున్న ఆయన తన ప్రేమతో అల్లుళ్ల హృదయాలనూ దోచుకున్నారు. ఒకే కుటుంబంలా జీవిస్తున్న ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ 82 ఏళ్ల వయసులో సైతం సాహితీ సేవను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళ కాలం జీవిస్తారు

కళ కాలం జీవిస్తారు కూచిపూడి నృత్యానికి కొత్త సొబగులు అద్ది దేశ, విదేశాలకు వ్యాప్తి చేసిన మేటి నాట్య గురువు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం. అగ్రశ్రేణి సినీ తారలకే కాక నేడు నాట్యగురువులుగా, కళాకారులుగా అగ్రస్థానంలో ఉన్న వారిలో చాలామంది సత్యంగారి శిష్యులే. కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆశయంతో శ్రమించిన ఆయన మొదట్లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూల స్థంభాలకు ముప్పు రాకూడదు –శ్రీ రాళ్ల బండి కవితా ప్రసాద్

మూలస్తంభాలకు ముప్పు రాకూడదు భాష పట్ల, సాహిత్యం పట్ల గల అవ్యాజమైన ప్రేమ ఆయనను ఉన్నత శిఖరాలకు చే ర్చింది. ఎక్కడో మారు మూల పల్లెటూర్లో పుట్టిన ఒక నిరుపేద విద్యార్థి, అంచెలంచెలుగా ప్రపంచ తెలుగు మహా సభల్ని నిర్వహించే స్థాయికి ఎదిగారు. ఆయనే డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్. ఇప్పటి వరకూ 18 కవితా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రభాకరదీపిక

ప్రభాకరదీపిక అరవయ్యేళ్ళ కిందటి వరకు తాళ్ళపాక అన్నమాచార్యులవారి గురించి సామాన్యులకే కాదు చాలామంది పండితులకు సైతం తెలియదు. చరిత్రపుటల్లో ఆయన పేరు చూడడమే తప్ప ఆయన సాహిత్య స్వరూపం గురించి ఎవరికీ అవగాహన లేదు. ఆయన సంగీతం సంగతి అసలే తెలియదు – ఇప్పటికీ తెలియదు. అయినా, ఇప్పుడు ఆంధ్రదేశంలోనే కాదు దేశమంతటా, ప్రపంచమంతటా ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రణబ్‌తో ప్రయాణం

ప్రణబ్‌తో ప్రయాణం ఎ.కృష్ణారావు మన జాతీయ జెండాలో మూడు వర్ణాలు ఉంటాయి. రాష్ట్రపతి అయిన ప్రణబ్ లోపల కూడా ముగ్గురు మనుషులు ఉన్నారు. ఒకరు విజ్ఞానవంతుడు. ఇంకొకరు రాజనీతిజ్ఞుడు. మరొకరు దేశభక్తిపరుడు. ఈ ముగ్గురి సమాహారమే.. ప్రణబ్‌ముఖర్జీ. దేశ అత్యున్నత పదవిని నిర్వహిస్తున్న ఆయన వ్యక్తిత్వం, అభిరుచులు, ఆలోచనలను తెలుసుకునేందుకు.. ఇటీవల కొందరు పాత్రికేయులకు అరుదైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు

పువ్వు’గాని మీద పడగలదు..లెగరా బాబు “మా గోదారి జిల్లావాసులకి వెటకారం పాలు కాస్త ఎక్కువండి”అని మనందరికీ తెలిసిన విషయాన్నే ఆయన ముందుజాగ్రత్తగా, ఎంతో వినయంగా చెప్పారు. “కోపాన్ని కళ్లెర్రజేస్తూనే కాదు కామెడీగా కూడా ప్రదర్శించవచ్చు. అదెలా అంటే మా ఊరొస్తే తెలుస్తుంది. ఇప్పుడేముంది లెండి….గోదావరి యాసే పోయింది. నా చిన్నప్పటి ఊరు విశేషాల్ని గుర్తుచేసుకుంటే ఒళ్లు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

94ఏళ్ళ వయో,సంగీత జ్ఞాన వృద్దు శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు విజయవాడలో నిన్న గడిపిన మధుర క్షణాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1920 – లో మహాత్మా గాంధీ ఉయ్యూరు రాక – ఆనాటి వార్తల్లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూత పడిన తెలుగు పాఠశాల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు

ఎడిటోరియల్ పేజి వ్యాసాలు » నడిచే నాటక విజ్ఞాన సర్వస్వం -డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు   నాటక రచయిత, దర్శకుడు, నటుడు, పరిశోధకుడు, విమర్శకుడు, అధ్యాపకుడు, గ్రంథ సంపాదకునిగా బహుముఖ ప్రజ్ఞావంతుడైన ఆచార్య మొదలి నాగభూషణశర్మ గుంటూరు జిల్లా ధూళిపూడిలో 19335 జూలై 24న జన్మించారు. నాటక దర్శకత్వంలో అమెరికాలోని ఇల్లినాయీస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎఫ్ఏ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు

ఆదివారం అనుబంధం » నివాళి అపురూప చిత్రలేఖకుడు దశిక రామలింగేశ్వరరావు 2012 డిసెంబరు 28న చెన్నయ్‌లో కన్నుమూసిన దశిక రామలింగేశ్వరరావు ఒక ‘అపురూప’ చిత్రలేఖకుడు. 1925 సెప్టెంబరు 1న జన్మించిన రామలింగేశ్వరరావు 21వ యేటనే (1946లో) ఢిల్లీలో అఖిల భారత లలిత కళాసమితి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సమకాలిక చిత్రకళా ప్రదర్శనలో ప్రథమ బహుమతి గెల్చుకోవటమే అందుకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఊరి సూర్యచంద్రులు

మా ఊరి సూర్యచంద్రులు తన ఇంటికి రజాకార్లు వచ్చినపుడు కందిచేలో దాక్కున్న క్షణాల్ని ఇంకా మరచిపోలేదాయన. వాగు చుట్టుపక్కల రాళ్లపై చిన్నప్పుడు రాసుకున్న శ్రీశ్రీ, కాళోజీ కవితా పంక్తుల్ని కూడా మరచిపోలేదాయన. చవితిపండగనాడు ఎదురింటిపై వేసిన రాళ్ల సంగతీ మరచిపోలేదు… ఇలా ఊళ్లో తన చిన్నప్పటి ప్రతి విషయాన్ని వివరించిన పెండ్యాల వరవరరావుకి ఇప్పుడు తన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గణతంత్రపు తోలి అడుగు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళనాట తోలి తెలుగు పత్రిక 1832 లో నే ప్రారంభం – సాక్షి హాసూర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూత్వంతోనే జీవన విలువలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కవాతు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

వంశీ పసల పూడి కథ

వంశీ పసల పూడి కథ ‘పలుకునైనా కాకపోతిని పసలపూడి కథలలో..కలమునైనా కాకపోతిని ఆ కథలు కురిసిన సుధలకు’ పసలపూడి కథల పుస్తకం రెండవ పేజీలో బాపు వేసిన చిత్రానికి రమణగారు రాసిన వాక్యమిది. పసలపూడి కథల్నే కాదు ఆ ఊరికబుర్లను కూడా అంతే ఆసక్తిగా చెబుతారు దర్శకుడు వంశీ. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిట్లో పల్లెటూరి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వం..శివం తాత్వికానందం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భగవంతుని మేడలో ‘కాచన హారం’

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిర్భయ పాదముద్రలు – ఆంధ్రజ్యోతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు

మిధునం పై మధనం –ఈనాడు సినీ రివ్యు సాహితీ బంధువులకు -ఈ నాడుపత్రిక  సినిమా విభాగం లో  మిధునం పై మంచి సమీక్ష చేశారు .అందులోని ముఖ్య విషయాలు వారి మాటలు ,నా మాటల మేళ వింపు తో  మీకోసం – ”మిధునం మన మూలాల్ని గుర్తు చేసింది .ఇప్పటి దాకా మనం చూసింది తెలుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

తెలుగు నభో వీధీ అంతై!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సంబరం – తెలుగుభాష కు చాంగు భళా !!

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు లో రాయనందున తిప్పి పంపనైనది – తెలుగు గురుంచి వార్తా పత్రికలలో సీకరణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళావిహీనం గా కవి సామ్రాట్ ‘కల్ప వృక్షం ‘ – మరి కొన్ని వార్తలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బస్… బహుత్ హోగయా !…. సాక్షి లో భరణి

  హైదరాబాద్ : ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ నిందితులకు శిక్షపడేవరకు తాను నల్లటి దుస్తులే ధరిస్తానని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం ఉదయం సాక్షి టీవీ స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్న ఆయన మహిళలపై జరుగుతున్న దాడులపట్ల ఉద్వేగానికి లోనయ్యారు. యువతపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడాన్ని తనికెళ్ల భరణి ఖండించారు. ఢిల్లీ ఘటన తర్వాత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మోక్షం ఇచ్చే మొక్కోటి ఏకాదశి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆంధ్రజ్యోతి చందమామ

ఆంధ్రజ్యోతి   చందమామ  ఆంద్రజ్యోతి మాసపత్రిక 1936 సంవత్సరంలో మద్రాస్ నుంచి బైసాని  నరసింహులు  గుప్తా ప్రారంభించగా  తరువాతి కాలంలో నాగిరెడ్డి చక్రపాణిల ద్వారా ప్రకటించబడింది.  వీరిద్దరూ ఈ పత్రికకు సంపాదకులుగా  వ్యవహరించారు. తెలుగు మరి ఆరు భారతీయ భాషలలో  చందమామ ప్రారంభించిన తరువాత  మరికొన్ని  ఇతర భాషలలో కూడా చందమామ ప్రారంభించడానికిగాను ఆంధ్రజ్యోతి ప్రచురణ నిలిపివేయడమయినది. పత్రికల ప్రారంభానికి మాత్రం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళనాట తెలుగు మాణిక్యాలు – సాక్షి – కర్ణాటక

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి నిఘంటు కర్త – మామిడి వెంకటాచార్యులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు లోని మాదుర్యాన్ని చాటుదాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంపూర్ణ సమగ్ర కన్యాశుల్కానికి ప్రేక్ష్యకాభిషేకం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సభలు -మచిలీ పట్నం – నూజివీడు లో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల – సన్మానం – వార్తా పత్రికలలో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment