Tag Archives: రచనలు

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం )

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -6(చివరి భాగం ) శాస్త్రి గారి చారిత్రిక రచన బ్రహ్మయ్య శాస్త్రిగారు చారిత్రిక గ్రంధ రచనా చేశారు .తుని  సంస్థానం వారు శాస్త్రిగారిని రెండేళ్ళు సెలవు  పెట్టించి  శాస్త్రి గారి కుటుంబ బాధ్యతలను తామే తీసుకొని శాస్త్రిగారి చేత తమ’’ పెద్దాపురం సంస్థాన చరిత్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -5 విమర్శన సాహిత్యం కందుకూరి వారు ‘’మంత్రి భాస్కరుని ‘’పై రాశారు .దీన్ని ఖండిస్తూ బ్రాహ్మయ్య శాస్త్రిగారు ‘’భాస్కరోదంతం ‘’అనే గ్రంధాన్ని రాసి  ప్రచురించారు .దీన్ని చూసిన వీరేశ లింగం గారు తాను  రాసిన ‘’కవుల చరిత్ర ‘’లో దొర్లిన తప్పులను దిద్దుకొన్నారు .కాని … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -4 శాస్త్రిగారి అఖండ పరిశోధనా చాతుర్యం –లింగం గారి రాజశేఖర చరిత్రము పై ఖండనం బ్రహ్మయ్య శాస్త్రిగారి పరిశోధనా చాతుర్యం అఖండమైనది .శాస్త్రిగారి మొదటి విమర్శ వీరేశలింగం గారి ‘’రాజ శేఖర చరిత్రము ‘’పై రాశారు .ఎంత లోతుగా చర్చించి రాశారో తెలుసుకొంటే అమితాశ్చర్యమేస్తుంది … Continue reading

Posted in మహానుభావులు | Tagged | 3 Comments

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3

-శ్రీ -కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రిగారు విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -3 సద్యోవిమర్శ –కందుకూరి బ్రహ్మయ్య శాస్త్రి  వివాదం ఎవరైనా ఎక్కడైనా హిందూ మతం పై వ్యతిరేకంగా  ఉపన్యాసం ఇచ్చినట్లు తెలిసిన వెంటనే శాస్త్రిగారు సమాధానమిచ్చేవారు .అన్యమతస్తులు ప్రహసనాలు రాస్తే బ్రహ్మయ్య శాస్త్రి గారు ప్రహసనం తోనే జవాబు చెప్పేవారు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు -2 గ్రంధాలయ స్థాపన 1883 లో బ్రహ్మయ్య శాస్త్రి గారు ‘’ఆర్య మత బోధిని ‘’అనే సభను  ఇరవై సంవత్సరాల వయసు లోనే స్థాపించి కాకినాడలో ప్రసిద్ధ వ్యక్తులైనారు .కృత్తివెంటి పేర్రాజు ,నాళం పద్మనాభం మొదలైన పెద్దలు శాస్త్రి గారి మతాభిమానానికి  కార్య దీక్షకు … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు

విమర్శనా వాజ్మయ విరాణ్మూర్తి బ్రహ్మశ్రీ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు ఎవరిపేరు చెబితే విద్వాంసులు చేతులు జోడిస్తారో ,ఎవారు అజ్ఞాన తిమిరాలను చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించారో ,ఎవరు వందలాది శిష్యగణానికి ఆరాధనీయులో  ఎవరు నడిచే విద్యా సరస్వతిగా భాసిల్లారో ,ఎవరు విమర్శనా వాజ్మయ జలధిని మదించి అనర్ఘ రత్నాలనీ వెలికి తీశారో ,ఎవరు సర్వ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

     గీర్వాణ కవుల కవితా గీర్వాణం             నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ —                            ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” , “పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ముఖ కాంతి నిచ్చేది బొట్టు

ముఖ కాంతి నిచ్చేది బొట్టు            అడకైనా మగకైనా నిజం ఇది ఒట్టు              మన సంస్క్రుతికిది అవుతుందిది తొలి మెట్టు              అందమే కాదు ఆయుస్సునీ పెంచేది బొట్టు          … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -75- 114-వైయాకరణి-వజ్ఝల చిన సీతారామ శాస్త్రి

గీర్వాణ  కవుల కవితా గీర్వాణం -75 114-వైయాకరణి-వజ్ఝల  చిన సీతారామ శాస్త్రి వైయాకరణి అని పేరు పొందిన వజ్ఝల చిన సీతా రామ శాస్త్రి గారు ముఖ లింగేశ్వర శాస్త్రి ,వేంకటాంబ దంపతులకు 25-6-1878 నజన్మించారు .ఒజ్జ(ఉపాధ్యాయుడు ) అనేపేరు వజ్ఝల గా మారి ఉండచ్చు .వీరి  కుటుంబం లో గణిత శాస్త్రాధ్యయనం ,ముహూర్త నిర్ణయం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ –శ్రీమతి కైవారం బాలాంబ

మరో అన్నపూర్ణ,కరుణాంత రంగ  –శ్రీమతి కైవారం బాలాంబ ప్రాతస్మరణీయులు నిరతాన్న ప్రదాతలు  అంటే ఆంద్ర దేశం లో ముందు గుర్తు కొచ్చేది అపర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు .ఆ తర్వాత శ్రీ బందా పరదేశి గారు .పిమ్మట శ్రీమతి జిల్లెళ్ళమూడి అమ్మగారు .వీరి చేతి భోజనం తిని తరించని వారు లేరు అంటే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కళ పై ఆల్బర్ట్ కాము భావనలు -నా వ్యాసం -తెలుగు విద్యార్ధి- అక్టోబర్

Posted in రచనలు | Tagged | Leave a comment

హుధూదుదంతం

    హుధూదుదంతం హుత్ అంటే పారిపోతున్దనుకొన్న హుధూద్ తుఫాను అందమైన విశాఖను విశోక నూ ప్రకృతి రమణీయ అరకును చెరుకు ముక్కలుగా ,ప్రశాంత విజయనగారాన్ని విలయ నగరం గా ,ఉత్తరాంధ్ర కధకు ఆటపట్టు చికాకోల్ ను చిక్కుల వలయం గ మార్చింది .కనీ వినే ఎరుగని భీభత్సాన్ని సృష్టించి బతికిన వారికీ ఎందుకు బతకాలనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ

పాలగుమ్మి పద్మ రాజు గారి శతజయంతి సభ విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఈ రోజు 14-9-14ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఉయ్యూరులోని సరసభారతి ,స్థానిక రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో గాలివాన కధానిక ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పాల గుమ్మి పద్మ రాజు గారి … Continue reading

Posted in సభలు సమావేశాలు, సరసభారతి | Tagged | Leave a comment

కొందరు గురు శిష్యుల గూర్చి- గురు పూజోత్సవం సందర్భం గా

  కొందరు  గురు శిష్యుల  గూర్చి   అజ్ఞానం అనే అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అందరికి తెలుసు .ఈ గురు శిష్యపరంపర అనాదిగా వస్తున్నదే వేదాలలో ఉపనిషత్తులలో ప్రముఖ గురువులు వారి స్థాయికి తగిన శిష్యులెందరో ఉన్నారు .భగవత్ సాక్షాత్కారానికి ముందు గురు సాక్షాత్కారం పొందటం ఆనవాయితీగా వస్తోంది .,వారందరినీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం

బాపు తో బాటు ఎన్నెన్నో కోల్పోయాం ఎనభై ఏళ్ళ బాల బాపు                     శతమానం భవతి మూడేళ్ళ కితం వెంకట రమణ వెళ్ళిపోతే వెక్కి వెక్కి ఏడ్చాం .ఇవాలా బాపు అదేదారి చూసుకొంటే గుండె చేరువై దుఖిం చాం .రమణ తో తెలుగు మార్కు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని

ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని Posted on 01/09/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ Ada Aharoni          ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జార్జి ఆర్వెల్

జార్జి ఆర్వెల్ సాంఘిక అన్యాయాలను వెంటనే ప్రశ్నించే ధైర్యం, తెగువ ఉన్న రచయితా జార్జి ఆర్వెల్ పై ‘’ఎవరిల్ గార్డినర్ ‘’రాసిన పుస్తకం చదివాను .సొసైటీ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు ఆర్వెల్ .వాస్తవికత కు ప్రాధాన్యం ఇచ్చి ఊహాత్మతను  దూరం చేశాడు .’’I believe before I am ‘’అన్న సిద్ధాంతం ఉన్నవాడు .అలాగే స్తూల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

జార్జి శాంతాయన

జార్జి శాంతాయన ఫిలాసఫర్ జార్జి శాంతాయన స్పెయిన్ దేశం లోని మాడ్రిడ్ లో  16-12-1863న జన్మించాడు .26-9-1952నమరణించాడు .అమెరికా ఫిలాసఫర్ లలో పేరెన్నిక గన్న వాడు .కవి ,విమర్శకుడు .మాత్రు భాశ స్పెయిన్ అయినా ఇంగ్లీష్ లోనే అంతా రాశాడు .తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని అమెరికాలోని బోస్టన్ కు తీసుకొని వెళ్ళింది .జర్మని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చిన్నారి చైనా కతలు -3

చిన్నారి చైనా కతలు -3 శత్రువుకు కూడా ఒక ఆశ కల్పించాలి క్రీ.పూ.206లో గొప్ప రాజకీయ వేత్త ,కళా కారుడు ,విద్యా వంతుడు సైన్యాధ్యక్షుడు ’’కావో కావో’’  చైనాలోని హ్యూగాన్ నగరం పైకి దాడికి బయల్దేరాడు .  ఆ నగరాన్ని  జయించటం మాటేమో కాని అక్కడికి చేరటమే చాల కష్టతరమైపోయింది .అది  యుద్ధం లో చాలా … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం )

శత వసంత విరామానంతర ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచులక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం -3(చివరి భాగం ) ఇద్దరి విరహ వేదనతో ,నారద మహర్షి ప్రవేశం తో రెండవ ఆశ్వాసం పూర్తయింది .మూడవ దానిలో మహర్షి లక్ష్మీ నారసింహ స్తోత్రం తో కద ప్రారంభ మౌతుంది .ఆయన బాధకు కారణం అడుగుతూ ‘’మానసికంపు  వ్యాధులకు మందు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2

శత వసంతానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కళ్యాణం –చంపూ ప్రబంధం -2 ఆశ్వాశాలు పెరిగిన కొద్దీ రామడుగు వారి కవితా ధార విజ్రుమ్భిస్తూ భావం సాంద్రం అవుతూ వచ్చింది .ద్వితీయ ఆశ్వాసం లో చెంచు లక్ష్మిని చూసి నరసింహ స్వామి ఉగ్రం తగ్గి ప్రేమ ప్రకోపించి చల్ల బడ్డాడు .’’శాంత రస గంగ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మండలికి బుధ మండలి చేసిన ఆత్మీయ అభినందన సత్కారం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం

శత వసంత విరామానంతరం ప్రబంధ చంద్రోదయం –శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం –చంపూ ప్రబంధం ప్రబంధ సువాన మరచి వందేళ్ళయింది .ఈ కంప్యూటర్ కాలం లో అంత ఓపిక తో అష్టాదశ వర్ణలతో వాటిని రాసేదెవ్వరు , రాసినా అంత ఓపిక తో చదివే, చదవ గలిగే వారెవ్వరు?అనే ప్రశ్న ఉండనే ఉంది .సరే పండితకవులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ్యాస జయంతి గా గురు పూజ

  వ్యాస జయంతి గా గురు పూజ వ్యాస భగవానుడని బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢపౌర్ణమి .పద్దెనిమిది పురాణాలను బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యం లో హిమాలయోన్నతుడైనాడు వ్యాసుడు .వేదం విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన లోకజ్నుడాయన .కృష్ణ ద్వైపాయన బిరుదాంకితుడు .యమునా నదీ తీరం లో జన్మించిన వ్యాసుడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం )

ప్రపంచీకరణ లో మన దారెటు ?-2(చివరి భాగం ) భారత దేశం లో 1991లో పి వి నరసింహా రావు ప్రధాని గా ఉన్నప్పుడు ఆర్ధిక సంస్కరణలు అమలు చేశాడు .అయన అది కారానికి వచ్చేసరికి భారతదేశంఆర్ధికం గా  పూర్తీ గా దివాలా తీసింది .అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రధానికి  ఆర్దికంపై    కంట్రోల్ లను  సడలించే దాకా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ప్రపంచీకరణ లో మన దారెటు ?

ప్రపంచీకరణ లో మన దారెటు ? ప్రపంచీకరణ అనగానే అదొక దేవలోకం అని సకల అభీష్టాలు తీర్చే వ్రతమని కొందరనుకొంటే ,అది భయంకర దెయ్యం అని అంటరానిదని ,దాని పేరెత్తితేనే మహా పాపమని కమ్యూనిస్ట్ లు  ఇంకా అనుకొంటూనే ఉన్నారు .ప్రపంచం ఒక కుగ్రామం అయి పోయింది కాని ఏదేశానికాదేశం కొన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి .అస్తిత్వం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎ (వి)లక్షణీయం

ఎ (వి)లక్షణీయం నలబ్భై మూడు డిగ్రీల వేడిలో మా బామ్మర్ది బ్రహ్మం చెమటలు కక్కుకొంటూ ,ఆపసోపాలు పడుటూ జేబు రుమాలతో తుడుచుకొంటూ ,ఆవేశం గా లోపలికొచ్చి వాళ్ళక్కయ్య  హాయ్ చెప్పి ఆవిడిచ్చిన సుగందిపాల తాగి నా దగ్గరకొచ్చి కూల బడ్డాడు  . నేనేదో చానల్ లో  మోడీ మాటలు వింటున్నాను .వాణ్ని పట్టించుకోలేదు .యెంత సేపు … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

నాన్సెన్స్ సీరియళ్ళు ఆపండి

నేను కొద్దిగా ఇష్టపడే చానల్ మా చానల్న అందులో  చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టం గా చూస్తాను .దానికి ముందు వచ్చేవి మరీ అసహ్యం గా అసహనం గా అతిగా ,నీచ మనస్తత్వాలకు ప్రతిరూపాలుగా ఉంటున్నాయి .రాత్రి ఏడున్నరకు వచ్చే ”కాంచన గంగ ”తలాతోకాలేకుండా పరిగెత్తుతూనే ఉంది . అందులోఅత్తా కోడలు పాత్రలు స్త్రీ లు సిగ్గు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

రాచకీయ ద్విప్లెట్స్-బాబు పై

Posted in రాజకీయం | Tagged | 2 Comments

గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష

                గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే  పెద్ద బాల శిక్ష గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ  అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్  జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -3 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో నా ప్రసంగం -2 తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1 ‘’మానవ అన్వేషణ కోసం చేసే ప్రయాణమే రామాయణం ‘’అన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పరిశోధకులు స్వర్గీయ … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1

తణుకు –నన్నయ భట్టారక పీఠం లో ‘’రామాయణ ,భారతాలలో మానవ విలువలు –పై నా ఉపన్యాసం –1 నవంబర్ పదహారు సాయంత్రం నాలుగు గంటలకు నేను హైదరాబాద్ లో ఉండగా మా బావ మరిది ఆనంద్ వియ్యంకులు ,తణుకు విజయ బాంక్ ఆఫీసర్ అయిన శ్రీ జి.వి.ఎల్ .యెన్ మూర్తి గారు ఫోన్ చేసి తణుకు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’

‘’చిక్కని చక్కని సినీ తెలుగు హాస్యానికి చిరునామా రేలంగి నరసింహా రావు ‘’ తెలుగు హాస్య చిత్ర దర్శకులు అంటే కే.వి.రెడ్డి ,జంధ్యాలలనే ముందుగా మన వాళ్ళు చెబుతారు .కాని రేలంగి నరసింహా రావు ను ఎందుకో వెనక్కి నెట్టేస్తారు. ఇది ఆయనకు జరుగుతున్న పెద్ద అపచారమే .దాదాపు డెబ్భై సినిమాలకు దర్శకత్వం వహించి బుల్లితెర … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

‘అశోక్’ ది గ్రేట్

        అశోక్ ది గ్రేట్     ఆరడగుల బులెట్ అశోకబాబు దాదాపు పది హీను యూనియన్లను ఏక తాటి మీ ద నిలబెట్టి ఏక ధాటీగా అరవై ఆరు రోజుల సమ్మె ను దిగ్విజయం గా ,దిగ్విజయ్ అనే డిక్కీ రాజాకు దడ పుట్టించేట్లు డిక్కీలో పడేసి మహోద్రుతం గా మహోన్నతం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు – డాక్టర్ థామస్ ఆర్నోల్డ్

    ఉత్తమ దేశికుడు,ఆదర్శ ప్రదానోపాధ్యాయుడు  –  డాక్టర్ థామస్ ఆర్నోల్డ్ రేపు గురు పూజోత్సవం ,దీనినే   ఉపాధ్యాయ దినోత్సవం గా మనం జరుపు కొంటాం మన ద్వితీయ రాష్ట్ర పతి ,మహా పండితుడు ,దార్శనికుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మ దినమైన సెప్టెంబర్ అయిదు ను ఈ మహోత్సవం గా జరుపుకోవటం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

ప్రభుత్వ సాంఘిక శాస్త్ర పుస్తకాలు –కని పించిన దోషాలు –గుణాలు

సాహితీ బంధువులకు –శుభ కామనలు –కృష్ణా జిల్లా పేద ముత్తేవి శ్రీ లక్ష్మీ నృసింహ ఆశ్రమ పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ సీతా రాం యతీంద్రుల వారు– వారి చే పేద ముత్తేవి లో నిర్వ హింప బడుతున్నఓరి యంటల్ హైస్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,నాకు అత్యంత ఆత్మీయ మిత్రులు ,కృష్ణా జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘానికి మాజీ సెక్రెటరి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వేయి పడగలు ,నారాయణ రావు

సాహితీ బంధువులకు శుభ కామనలు -గత అయిదు వారాలుగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రతి శని వారం ఉదయం 7-15 కు తోలి తెలుగు జ్ఞాన పీఠపురస్కార గ్రహీత ,కవి సామ్రాట్ విశ్వ నాద సత్య నారాయణ గారి ”వేయి పడగలు ”నవలను నాటకం గా ధారా వాహికం గా ప్రసారం చేస్తున్నారు అద్భుతమైన … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

జ్ఞాన పీఠపురస్కార గ్రహీత -రావూరి భరద్వాజ పై రమ్య భారతి త్రై మాస పత్రిక -మే-జులై లో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -పెద్ది భొట్ల సుబ్బా రామయ్య పై రమ్య భారతి -త్రై మాస పత్రిక మే-జులై లో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని

మానవ సేవకు మారు రూపు మదర్ కాబ్రిని Posted on July , 2013 by గబ్బిట దుర్గాప్రసాద్                 మదర్ కాబ్రిని   మహాను భావులు అన్ని దేశాలలో ఉంటారు .తమ సేవా కార్యక్రమాలతో ప్రపంచం లోని ప్రజలందర్నీ తమ వారిగా భావిస్తారు .తాము చేస్తున్నది దైవ కార్యమనే భావించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’

డబ్బింగ్ సీ‘’రియళ్ళు ‘’             తెలుగు లో అతి వ్యాప్త మవు తున్నపరభాషా సీరియల్స్ పై ఇప్పుడు అన్ని వైపులా నుండి డాడి ఎక్కువైంది .వ్యతిరేకత లో  కొంత నిజం ఉంది .కొంతఅతిశయోక్తి  ఉంది .రెండిటిని బేరీజు వేసుకొని నిర్ణయానికి రావాల్సి ఉంది .తొందర పడటం ఉభయ భ్రస్టుత్వమేమో ఆలోచించాలి .  చానెళ్ళ ప్రారంభం రోజుల్లో డబ్బింగ్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

‘’రాజస’’ (సు ) లోచన

   ‘’రాజస’’ (సు ) లోచన      రాజసులోచన అంటే వెడల్పైన అందమైన ముఖం ,పెద్ద బొట్టు తో రాజసం తాండ వించే చూపులతో అభినయానికి ఉదాహరణ గా కని పిస్తుంది .రాజసులోచన అంటే ‘’వెలుగు నీడలు   ‘’సినిమా లో ‘’పాడవోయి భారతీయుడా ‘’పాటే ఎప్పుడూ ముందు గుర్తుకొస్తుంది .అందులో శ్రీ శ్రీ రచన ,పెండ్యాల స్వర లహరి రాజసులోచన నృత్యాభినయం గుర్తుకొచ్చిన … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

విహంగ వెబ్ మాస పత్రిక ఫిబ్రవరి సంచికలో వచ్చిన వ్యాసం -మహిళా విద్యా వేత్త కు ఎన్నెన్ని అడ్డంకులో ?

  మహిళా విద్యా వేత్తకు ఎన్నెన్ని అడ్డంకులో ? Posted on February 1, 2013 by విహంగ మనదేశం లోపూర్వ కాలం లో మహిళ విద్యకు ప్రాముఖ్యముండేది కాదని మనకు తెలిసిన విషయమే .మరి ఆ .మహిళ ఒక విద్యా వేత్తయే అయితే ,ఆమెకు ఎదురయ్యే ఆటంకాలు ఇన్నీ అన్నీ కావు .పోనీ ఇతర దేశాలలో ఆకాలం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తెన్నేరు సమావేశం –సమీక్ష

 తెన్నేరు సమావేశం –సమీక్ష   2011 డిసెంబర్ 13 వ తేదీ మంగళ వారం మచిలీ పట్నం లో శ్రీ కోసూరు ఆదినారాయణ ఇంట్లో విశ్రాంత ప్రధానోపాధ్యాయులం ఇరవై మంది మొదటి సారిగా సమావేశామైనాం .కృష్ణా జిల్లాలోను ,రాష్ట్రం లోను విద్యా వికాస దీప్తికి మనవంతు సహాయం సేవలను అందించాలని నిర్ణ యించాం .ఈ వేదికకు ‘’విద్యా వికాస పరిషత్ ‘’అని పేరు పెడితే … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment