Tag Archives: వార్తాపత్రిక

ఇక లేని బాపు

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

కథల్లో మొలిచిన కొత్త సంగతులు

కథల్లో మొలిచిన కొత్త సంగతులు – నండూరి రాజగోపాల్, 9848132208 కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్‌డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు కనపడటం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం

ధర్మజాగృతికి మార్గం హరికథాగానం కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జేబులో బ్యాంకు!

జేబులో బ్యాంకు! మనిషి పుట్టుక నుండి డబ్బుతోనే పెరుగుతున్నాడు. డబ్బు తన రూపాన్ని మార్చుకుంటున్నా, మనిషికి దాని అవసరం మాత్రం తీరలేదు. అదో పెను దాహంలా మనిషిని పెనవేసుకుపోతోంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, సౌకర్యాలను కల్పించుకుంటున్నా వాటన్నింటి అంతర్గత రూపం డబ్బు. డబ్బును రక్షించుకునే ఒక ఫైర్‌వాల్ బ్యాంకు. మనిషికి డబ్బు అవసరం ఎంత పెరిగిందో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ నివాసం -ను యాత్రా కేంద్రం గా చేస్తామని శ్రీ బుద్ధ ప్రసాద్ ఉవాచ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హీలియం కనుగొన్నది మన గుంటూరులోనే..

హీలియం అంటే… ఒక రంగు, రుచి, వాసన లేని హానికరంగాని తటస్థమైన, ఒకే అణువు కలిగిన రసాయనిక మూలకమే హీలియం. అన్ని పరిస్థితుల్లోనూ ఇది వాయువుగానే ఉండటం దీని ప్రత్యేకత. 1868లో జాన్సన్‌ గుంటూరులో సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక స్పెక్ట్రమ్‌ లైన్‌ను కనుగొన్నాడు. అది హీలియం మూల కణాన్ని సూచించే స్పెక్ట్రం లైన్‌. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు!

      పొట్లం తిళ్లు’ పొట్టకు చేటు! ‘మా నోరు మూయించేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది.. పాడైపోయిన ఆహార పదార్థాలను పెడుతూ మమ్మల్ని ఆసుపత్రుల పాలు చేస్తున్నారు.. మేం అనారోగ్యం బారిన పడుతుంటే ప్రభుత్వం తన పని సులువుగా చేసుకుపోతోంది.. ఉదయం ఆరుగంటలకే ఇక్కడికి ‘ప్యాకేజీ ఫుడ్’ వస్తోంది, సాయంత్రం వరకూ వాటినే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పది రూపాయలకే రాజమండ్రి లో భోజనం పెడుతున్న తిరుపతమ్మ తల్లి

పది రూపాయలకే భోజనం..!   Published at: 14-08-2014 00:49 AM         ముప్పూటలా కడుపునిండా తినాలంటే ఎంతలేదన్నా మూడొందలు ఖర్చయ్యే నేటి రోజుల్లో – కేవలం పదంటే పది రూపాయలకు భోజనం పెట్టేవాళ్లు ఉంటారా? వింటే ఆశ్చర్యం వేస్తుంది కాని రాజమండ్రిలోని కోటగుమ్మం వద్దకు వెళితే – తిరుపతమ్మ భోజనశాల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

-చేరా మాస్టార్ని మర్చి పోలేని కోడూరి విజయ కుమార్ -చాసో బాస సేబాసో- సినారె గేయం -సంచలన శీలం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ముని ”మాణిక్యం ”-రుక్కు తల్లి

నవలా పరిచయం: వి.రాజారామమోహనరావు   ‘రుక్కు తల్లి’ రచయిత: కీ.శే. మునిమాణిక్యం నరసింహారావు తమదైన ప్రత్యేకతగల రచయితలు కొందరుంటారు. అలాంటి రచయితే శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు. నిఖార్సైన, సంసారపక్ష హాస్యంతో వినూత్నంగా రాసిన కాంతం కథల రచయిత. అయితే కాంతం కథల ఖ్యాతి మరుగున ఉండిపోయాయి ఆయన రాసిన నవలలు. ఆయన నవలలు కూడా రాశారని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆనందయోగ మార్గమిదే! క్షేమేచార భిక్

Published at: 18-07-2014 00:33 AM భౌతికమైన సంపద ఎంత ఉన్నా అది ప్రాపంచిక సౌఖ్యాలు ఇవ్వగలదు. కానీ ఆనందాన్ని ఇవ్వలేదు.    మన అంతరంగంలో జ్ఞానం పీఠం వేసుకొనే దాకా శాంతి లభించదు. ప్రకృతిని జయించానని విర్రవీగుతున్న మానవుడు తన భావోద్వేగాల మీద నియంత్రణ సాధించలేకపోతున్నాడు. వ్యక్తిగత జీవితంలోను, ఇతరులతో కలిసి నివసించే సహజీవనంలోను, ఉద్యోగ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రెండు లక్షల తో ”అయిస్ క్రీమ్ ”(సినిమా) చేసి రికార్డు కొట్టిన రామ్ గోపాల్ వర్మ

బడ్జెట్‌తో కాదు.. ఐడియాతో సినిమా చేశారు! Published at: 17-07-2014 01:06 AM ‘‘వర్మ మొదటి నుంచీ ముక్కుసూటి మనిషి. ఒకప్పటి వర్మకీ, ఇప్పటి వర్మకీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అతనిలో సెంటిమెంట్‌ అప్పీల్‌ వచ్చింది. ఐడియాని నమ్మి   సినిమా చేసి హిట్‌ సాధించాడు. ఇప్పట్లో సినిమా అనగానే ఎవరికీ కథగానీ, ఇంకోటిగానీ అవసరం … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

స్మృతిపథంలో బసవపున్నయ్య –

స్మృతిపథంలో బసవపున్నయ్య Published at: 18-07-2014 01:11 AM పార్టీ కార్యకర్తల్లో పిడివాదం పెగరకుండా కృషిచేసిన అరుదైన కమ్యూనిస్టు నాయకుడు మాకినేని  బసవపున్నయ్య. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాలలో ఆయనది ప్రధాన పాత్ర. బసవపున్నయ్య సంస్కారం ఉన్నతమైనది. ఇది సీపీఎం ప్రముఖ సిద్ధాంతకర్త కీ.శే. మాకినేని బసవపున్నయ్య (యం.బి.) శతజయంతి సంవత్సరం. పుచ్చలపల్లి సుందరయ్య గారు తన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! అంటున్న మహిళా మణులు

ఎన్నాళ్లీ వేఽధింపులు? ఇకపై సాగవు! Published at: 18-07-2014 00:38 AM మహిళలపై లైంగిక వేధింపులు ఈ నాటివి కావు. ఆ బాధలను బయటికి చెప్పుకోలేక మనసులోనే ఆవేదన చెందే అభాగినులు ఎందరో! కానీ తరం మారింది, బాధిత మహిళలందరూ కలిసి అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి కొంగు బిగించారు. ఒక సంఘంగా ఏర్పడ్డారు. అందుకు నిదర్శనం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’

ది లాస్ట్ వేవ్: యాన్ ఐలండ్ నావెల్’ రచయిత: పంకజ్ సెక్షారియా   వాళ్లు చరిత్రలో అతిపెద్ద సునామీని కూడా తట్టుకున్నారు. 2004లో భారత దేశమే కాకుండా, దక్షిణాసియా మొత్తంగా సునామీ ధాటికి ప్రకంపించిపోయిన భీకర క్షణాల్లో కూడా వారిలో ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అయితే సముద్రమట్టానికి ఎత్తున పర్వత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పద్య కధనం -శ్రీ మాడుగుల నారాయణ మూర్తి గారు -మూసీ మాసపత్రిక -జులై

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు :

మా విశ్వనాథ, ఐ.వి., కె.వై.ఎల్‌ – డా. వెల్చాల కొండలరావు Published at: 14-07-2014 02:22 AM ఈ మధ్య ప్రత్యేక తెలంగాణ వాదం బాగా బలపడ్డాక, తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక చాలామందికి అదివరకటి సుపరిచితులు అపరిచితుల్లాంటి వారైపోయారు, ఇంకా అయిపోతూనే ఉన్నారని అచటచటా అనడం జరుగుతోంది. కానీ నాకు మాత్రం నా సుపరిచితులు అప్పటికీ, ఇప్పటికీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రావి శాస్త్రి గారి స్నేహితులలో ఒకడిగా ఉండాలనుకొన్న దర్శకుడు బి యెన్ రెడ్డి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనం’తో ఆ తప్పులన్నీ తుడుచుకుపోయాయి అంటున్న నాగార్జున

గతంలో కొన్ని సినిమాల విషయంలో తాను చేసిన తప్పులన్నీ ‘మనం’ సినిమాతో తుడుచుకుపొయ్యాయని నాగార్జున అన్నారు. ఈ సినిమా ఇచ్చిన ఆనందాన్ని పంచుకోవడానికి నాన్న (ఏఎన్నార్‌) లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు తరాల నటులు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించగా అక్కినేని కుటుంబం నిర్మించిన ‘మనం’ విడుదలై 85 థియేటర్లలో 50 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహిళలకూ ఓ అఖాడా! :

అలహాబాద్‌గా పేరొందిన ప్రయాగ పవిత్ర పుణ్యక్షేత్రం. గంగ, యమున, సరస్వతి త్రివేణీ సంగమ నిలయం. ఇక్కడ  సాధువులెంతోమంది గంగా నదీ తీరం పొడవునా ఆశ్రమాలేర్పరుచుకుని కనిపిస్తారు. ఆ నివాస ప్రదేశాలే ‘అఖాడా’లు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 అఖాడాల్లో 4 అలహాబాద్‌ సమీపంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రతి పన్నెండేళ్లకోసారి జరిగే కుంభమేళాలో పాల్గొనటం కోసం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’

తెలుగు బోయల వీరగాథ ‘బోయకొట్టములు పండ్రెండు’ Published at: 14-07-2014 02:26 AM చారిత్రక కల్పనా నవల ‘బోయకొట్టములు పండెండ్రు’లో రచయిత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె చూపించిన శిల్పవిన్యాసం అమోఘం. ముఖ్యంగా ఆధునిక యూరోపియన్‌ చారిత్రక నవలా శిల్పాన్ని యథాతథంగా  తీసుకోలేదు. దానికి అచ్చతెలుగు జానపద కథన శైలిని జోడించి  ఒక కొత్త వొరవడిని సృష్టించారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )

ఖజురహో దేవాలయాలు ఇచ్చే సందేశం ఏమిటి ?-2(చివరి భాగం )   ఖజు రాహో దేవాలయాల్లో నే కాదు ఖాట్మండు దేవాలయం లో కూడా ఇలాంటి శిల్పాలున్నాయి .వీటిని ‘’థియోలాజికల్ లైటనింగ్  కండక్టర్స్’’అన్నారు .ఇవి చెడును కంటితో చూడకుండా చేస్తాయని నేపాలీల భావన .అవి జీవితం లో యవ్వన  దశకు ప్రబోధకాలని ,ఆదశలో తప్పని సరిగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కీర్తిని మానవుడు త్యజించలేడు – ఎస్.డి.గిరిజా ప్రసాద్

సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో 3 జూలై 1914న జన్మించారు. వారి జీవితమే మహత్తరమైనది. చిన్నతనంలోనే హిమాలయాలలో కొంత కాలమున్నారు. అచటనే ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. వారితో మాట్లాడుతుంటే కాలగమనమే మనకు తెలిసేది కాదు. 1963లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రతి ఆదివారం ‘తెగిన జ్ఞాపకాలు’ అని తమ జీవిత చరిత్రను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రమ్యమైన అక్షర భారతి

రమ్యమైన అక్షర భారతి శ్రీ చలపాక ప్రకాష్ సంపాదకత్వం లో మే –జులై రమ్య భారతి సంచిక ఉత్తరాంధ్ర మాండలిక రచయిత శ్రీ గంటేడ గౌరు నాయుడు ముఖ చిత్రం తో ,లోపల ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన చిన్నమాటలు చిన్న వాక్యాలతో చక్కగా వివరం గా ఆయన మాటల్లోనే వివరించి స్పూర్తి కలిగించారు .ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నామిని రాసిన మూలింటా మేకదా -బి యెన్ రెడ్డి లేఖ -భానుమతిలా పొజిచ్చిన వెండి తేర బంగారం రాజశ్రీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భయం తో రాసిన -భాస్కర భట్ల

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దటీజ్ బామ్మ

దటీజ్ బామ్మ తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు అని అభిప్రాయ పడిన అల్లూరి సీతా రామ రాజు

యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు Published at: 12-06-2014 00:35 AM రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ధాటికి ధీటుగా మన్నెం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. స్వరాజ్యం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అయితే ఆయనతో నేరుగా మాట్లాడి, వాటిని ప్రచురించిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి సందర్భం ఒకటి 1923లో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఎద్దులే ”వెండి తె ర బంగారాలు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

ఉయ్యూరులో ఒక రోజు ముందే ”యుగాది”స్టేట్ లీడర్ పక్ష పత్రిక

         

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రసశిల్పి అన్నమయ్య – అంటున్న ఆచార్య ఎస్ గంగప్ప –

రసశిల్పి అన్నమయ్య -ఎస్. గంగప్ప శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞానసారంబులై/ యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై,/ కృతులై, వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,/ నుతులై తాళుల పాకయన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్’ – ఈ విధంగా ప్రసిద్ధి పొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) జననంతో తెలుగులో పదకవితావిర్భావ వికాసాలు ప్రారంభమయ్యాయి. అంతకు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

”ఆఖరి వచనాన్ని”కవితా గా చెప్పిన ఒమ్మి రామ్ బాబు

1 ఏదో అర్థంకానితనమో గాఢాంధకారమో గంధకధూమంలా నన్నావహించినందున ఊపిరి సలపడం లేదు… పేరు తెలియని మొండిరోగమేదో మొదలును తొలిచే చీడపురుగులా పీడించుకు తింటున్నది నన్నూ లేదా ఈ దేశాన్ని… దేశపు భ్రమణ మతిభ్రమణాల గురించి ఇదమిత్థంగా చెప్పలేనుగానీ నా ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ విషమిస్తుందనడానికి వేగంగా కొట్టుకుంటున్న నాడి, జ్వరప్రేలాపనలే ప్రమాణాలు… నాలో లోపల జరిగిన … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

తనకు ఏ రిగ్రేట్సూ లేవని చెప్పిన ”జ”(ల)గడపాటి

నాకే రిగ్రెట్స్ లేవు…ఇంకో రకంగా సేవ చేస్తా తెలుగు రాష్ట్రం విడిపోకూడదని చివరిక్షణం వరకూ అవిశ్రాంతగా పోరాడిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పటికీ రాష్ట్రవిభజన విషయం ప్రస్తావనకు వస్తే కన్నీటి పర్యంతం అవుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేసిన రాజగోపాల్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అల్లూరి సీతా రామ రాజు మరణ రహస్యం చేదించిన పడా ల వీర భద్ర రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

బంగారు’ వాగ్దానాల మాటున.. – కంచ ఐలయ్య

బీసీలు, ఎస్సీలు అధికారంలోకి వస్తే ఒక మార్పు ఖచ్చితంగా వస్తుంది. అది అధికార బదలాయింపు. ఈ కొత్త నాయకులు ప్రజలకేం చేస్తారు? అనే ప్రశ్న మిగిలే వుంటుంది. ముందు అధికారం ఈ విధంగా బదలాయింపు జరక్కుండా చూడటంలో భాగమే ‘బంగారు తెలంగాణ’ వాగ్దానాలు. బీసీలు, ఎస్సీలు అధికారంలోకి  ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విచిత్రమైన వాగ్దానాలు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

వీరేశలింగం గారిని ప్రభావితం చేసిన -హిత సూచిని –

ముద్దు నరసింహం అనంతరం ఆయన ‘హితసూచని’ సంఘసంస్కర్తలకు చాలా ఉపయోగపడింది. ఇది అచ్చయ్యేనాటికి “వీరేశలింగంగారు సుమారు పద్నాలుగు సంవత్సరాల బాలుడు. ‘హితసూచని’ చదివి ఆయన ప్రభావితు లయ్యారు. హితసూచని వెలువడిన సంవత్సరం తర్వాత పుట్టిన గిడుగు రామమూర్తిగారు తన వ్యావహారిక భాషోద్యమానికి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవు. జాతరలూ ఉత్సవాలూ రోగాలను తగ్గించలేవు. … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహిత్య నోబెల్ ప్రైజ్ గ్రహీత ,లాటిన్ అమెరికా రచయిత స్వర్గీయ మార్క్వెజ్ -వి చంద్ర శేఖర రావు –

‘ఎలిజీగానే గుర్తు చేసుకుంటాను’ – డాక్టర్ వి. చంద్రశేఖరరావు మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం. ప్రపంచాన్ని పునఃసృష్టించడానికి, power of imagination ను నమ్మినవాడు. మన లోపల దాగిన సత్యాన్ని వెలికి తీయడానికి, ఒక charm ను, magic చేసే … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

సాహితీ భోజనాలు! 1

సాహితీ భోజనాలు! తినడం ఒక భోగం – తినలేకపోవడం ఒక రోగం – తినాలనుకోవడం ఒక యోగం. మన మహాకవుల, మహా పండితుల భోజన ముచ్చట్లను ఆస్వాదించండి. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితమ్, మహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దథి’ అని ఒక దేశీయ కవి పలికాడు. జీవులకెల్లరకు ముఖ్యంగా కావలసినది భోజనం. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం

నాయకురాలు నాగమ్మ ఉదాత్త చరిత్రకు వక్రీకరణం పల్నాటి యుద్ధానికి హేతువు నాయకురాలు నాగమ్మేనని ఎనిమిది శతాబ్దాలుగా అవాస్తవ ప్రచారం జరుగుతూనే ఉంది… మహా పండితుడు అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు, కవిరాజు త్రిపురనేని రామస్వామి సైతం పల్నాటి చరిత్రపై తమ రచనలలో సత్యదూరమైన సంగతులనే పొందుపర్చారు. అన్యాయం చేయడంలో కాలం కూడా అతీతం కాదే మో!. చరిత్ర … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ” భరాగో’కి బహిరంగ లేఖ – గొరుసు , మూలింటామె – నామిని :

భరాగో గారూ.. మీరు కనిపించక సరిగ్గా నాలుగేళ్లు పూర్తి. సత్యభామగారి జాడ తెలుసుకొస్తానని మమ్మల్ని మభ్యపెట్టి వెళ్లడం వెళ్లడమే.. ఇప్పటికి ఐపు లేరు. ఇలా మమ్మల్ని మధ్యంతరంగా వదిలేసి వెళిపోవడం న్యాయమా చెప్పండి? మొన్న మీ అనుంగు మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు ఫోన్‌చేసి ‘రామగోపాలంగారి సంగతి యావైనా తెలిసిందా?’ అని కన్నీళ్ళెట్టుకుని అడిగారు. మీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మోహన ”కందాయం ”అనే సమ్మోహన మకరందం

        స’మ్మోహన’ మకరందం ఛళ్లున తగిలి నొప్పి కలిగించే సంఘటనను కూడా నవ్వుపుట్టించేలా చెప్పాలంటే భాషపై పట్టే కాదు, హాస్యప్రియత్వం కూడా మెండుగా ఉండాలి. పైగా అలాంటి వ్యక్తికి అపారమైన పాలనా అనుభవం కూడా ఉంటే పాఠకుడికి హాయిగా చదువుకోగల పుస్తకం లభిస్తుంది. అలాంటి పుస్తకమే- మోహన మకరందం. ముగ్గురు ముఖ్యమంత్రుల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

లలితా పద్మిని రాగిణి అనే త్రివాన్కూర్ సిస్టర్స్ -(వెండితెర బంగారాలు ),తెన్నేటి సూరి ఇతర రచనలు

Posted in సినిమా | Tagged | Leave a comment

షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు

షార్ట్‌ఫిల్మ్‌లలో సెంచరీ కొట్టారు కేవలం ఇద్దరంటే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు కలిసి ‘ప్రొడక్షన్ హౌస్’ పెట్టడమేమిటి? తొంభై తొమ్మిది లఘుచిత్రాలు తీయడం ఏమిటి? అంతే కాదు. వాళ్లు తీసిన షార్ట్‌ఫిల్మ్స్ వల్ల ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలొచ్చాయి. సెంచరీకి చేరువలో ఉన్న ఆ ఇద్దరు మిత్రులు సుభాష్‌చంద్ర, ధీరజ్‌ల లఘుచిత్ర ప్రయాణం గురించే ఈ కథనం… ఇప్పటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు

1940లో తిరిగి కొనుక్కుందామనుకున్నారు దాదాపు 250 ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవని, ఆ తర్వాత వాటిని నిజాం రాజులు బ్రిటిష్ వారికి అప్పగించారని ఇప్పుడు తెలుగువాళ్లందరికీ తెలుసు. అయితే1940లో మళ్లీ వాటిని హైదరాబాద్ స్టేట్‌లోకి తిరిగి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరిగిందనేది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఈ ప్రయత్నంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గందరగోళంలో నాటక నందులు-జి.ఎల్.యెన్ మూర్తి

  రాష్ట్రంలో నాటకాలకు నంది బహుమతులను ప్రదానం చేసే ప్రక్రియ క్రమంగా చతికిలబడుతోంది. నాటకాలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వ సంస్థలు రాజకీయాలలో మునిగి తేలుతున్నాయి. తెలుగునాట నంది అడుగులు తడబడుతున్నాయి. మన సాంస్కృతిక రంగంలో ప్రతిభకు పట్టంకట్టే పద్ధతులకు విధాన కల్పన చేసిన ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు కలసి ఎంచుకున్న నంది పురస్కారాలు ఈ ఏడాదితో గందరగోళంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment