–ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరాకతను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస మహా భారతం .మానవుని భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవిత మంతా అందులో ప్రతిబింబించింది .నాగరకత ,సాంఘిక వ్యవస్థ ,సంస్కృతిలను వ్యక్తం చేసేది సాహిత్యం కధ లో ఉదాత్తత ,అద్ఫ్హ్యత్మిక విషయ ప్రాధాన్యం వల్ల భారతం విశిష్ట మయింది .అంతరార్ధం గా ఆలోచిస్తే ,సత్య సత్యాలకు ,ధర్మ ధర్మాలకు దైవ రాక్షస భావాలకు జరిగే సంఘర్షానే దీని లోని ఇతివృత్తం. అన్ని వేద శాఖలకు చెందిన వైదిక వాజ్మయ సర్వస్వం భారతం లో ప్రతి పాదించ బడింది .అందుకే ,వేదతుల్య మయింది .పంచమ వేద మయింది .వేదం లో శబ్దానికి ప్రాధాన్యం .భారతం అర్ధ ప్రాధాన్యం కలది .అసలు భారత కధను ఆధారం గా చేసుకొని పరబ్రహ్మ స్వరూపాన్ని విధి ప్రభావాన్ని లోకులకు తెలియ జేయటమే సత్యాన్ని ధర్మాన్ని లోకం లో ప్రతిస్తిన్చా తమే భారతం ఆశయం .
వేదసారం వుండటం, ధర్మం ,నీతి సులభం గా వివరించటంవల్ల bhqaratam స్మ్రుతి గ్రంధం అయింది .పురాణ లక్షణాలన్ని పూర్తిగా వుండటం చేత పురాణం అయింది .ఉపనిషత్తుల సారం వుండటం తో వేదాంత గ్రంధం అని పించుకుంది .రాసిం వాడు ”వ్యాసో నారాయణో హరిహి ”అని పిలువబడే విష్ణు అంశానికి చెందినా భగవాన్ వ్యాసుడు .ఆయన మహర్షి విజ్ఞాన వేత్త్స అవటం తో ఉదాత్తత కల్గింది .మహాభారత కాలం నాటికీ ఆర్య అనార్య సమ్మేళనం జరిగింది .అనేక వ్యవహారాలు కట్టుబాట్లు ఏర్పడ్డాయి .ప్రాపంచిక విషయలపాయి అక్సక్తి పెరిగి ఆముష్మిక భావం తగ్గింది .దానితో సంఘం లో న్యాయం ,ధర్మం తగ్గాయి అధర్మ పరిణామమే భారత యుద్ధం .సంఘాన్ని వేదమాత సూత్రాలకు అనుసంధించి ,ఆర్య విజ్ఞాన సర్వస్వాన్ని ప్రజలముందు న్చాలని వ్యాసుని సంకల్పం .భారత కధ 24000 శ్లోకాలే తన ఆశయం నెరవేర్చా టానికి లక్ష శ్లోకాలతో విస్తుతం చేయాల్సి వచ్చ్చింది .ఇందులో కొందరు మధ్యలో కొంత చేర్చి వుండ వచ్చ్చు కూడా .అందుకే సంహిత అయింది .
వీక్షకులు
- 1,121,025 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
