ఉయ్యూరు లో 1965 లో స్వర్గీయ వంగల దత్తు గారి ఆధ్వర్యం లో నేను , ,మా మిత్రులం కలిసి ఏర్పాటు చేసిన ”నన్నయ కళా సమితి ”అనే సాహిత్య ,సాంస్క్తుతిక సంస్థ ,22 –08 -1965 న విష్ణాలయం లో నిర్వహించిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ కల్లూరి సుబ్బా రావు గారి సంగీత కచేరి కి” ఆహ్వాన పత్రిక” .దీన్ని తయారు చేసి టైపు కొట్టిన వారు -ఆంద్ర టైపు ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ శ్రీ సీతం రాజు సత్య నారాయణ గారు . ఎక్కడో వెతుకు తుంటే ఈ పాత బంగారం బయట పడింది . రెండోది ప్రముఖ ఆర్.ఎస్,ఎస్ .నాయకులు ,నాకు అత్యత ఆప్తులు ,విలువలకు ప్రాధాన్య మిచ్చే మనీషి ,అవనిగడ్డ వాస్తవ్యులు,అక్కడిప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్చ్సిపాల్ శ్రీ ఏం.వి.కృష్ణ రావు ఉగాది సందర్భం గా నాకు పంపిన శుభాకాంక్షల ఉత్తరం .ఇదీ దొరికిన పాత బంగారమే .




