వీక్షకులు
- 995,059 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: February 2018
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం
కంచి స్వామి శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహా ప్రస్థానం మహా వ్యక్తుల మహా ప్రస్థానం వారం రోజులుగా సాగుతూ ఉండటం, మరీ బాధాకరంగా ,జీర్ణించుకోవటానికి వీలులేనిదిగా ఉంది.కాలప్రవాహం ఎవరికోసమూ ఆగదు అన్న నిజం ఎప్పుడూ నిజమౌతూనే ఉన్నది . .ఇప్పుడుకూడా అంతే.హాస్య నటుడు గుండు హనుమతరావు ,మహానటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 297-పింగళ ఛందస్సూత్ర కర్త –హలయూద (11 వ శతాబ్దం ) మిధిలకు చెందిన హలయూద 11 వ శతాబ్దపు కవి .’’పింగళఛందస్సూత్ర౦ ‘’రాశాడు .ఇదికాక ‘’బ్రాహ్మణ శాస్త్రం ‘’అనే పేరు మోసిన గ్రంధాన్ని కూడా రాశాడు. అనేక ధర్మశాస్త్ర గ్రంధాలు హలయూదను ,రచనలను పెర్కొన్నాయి . 298- ప్రాకృత పింగళ శాస్త్ర … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 )
గీర్వాణ కవుల కవితా గీర్వానం -4 293 –అలంకార శేఖర కర్త –కేశవ మిశ్రా (1592 ) మిధిల కవి పండితుడైన కేశవమిశ్రా ‘’అలంకార శేఖర ‘’రాశాడు .మహామహోపాధ్యాయ నరహరికి కొడుకు ,మహామహోపాధ్యాయ పరమగురు వాచస్పతి కి మనవడు సంమిశ్ర గిరిపతి కి మునిమనవడు.పాళీ కుటుంబం లో సామౌతి శాఖవాడు .వత్స గోత్రీకుడు .తాత వాచస్పతి రాసిన … Continue reading
గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970)
గీర్వాణకవుల కవితాగీర్వాణ౦ -4 291-అపర ప్రవాస నాటక కర్త –రుద్ది నాధ ఝా (1890-1970) 1890 లో పుట్టి 1970లో మరణించిన రుద్ధినాద ఝా,మహామహోపాధ్యాయ హర్ష నాద ఝా కుమారుడు .దర్భంగా జిల్లా ఉజానా వద్ద శారదాపుర వాసి .శాకారాధి వంశీకుడు .అయిదు సంస్కృత నాటకాలు -1-శశికళా పరిణయ నాటకం 2-పూర్నకామ ౩-ప్రసాద నాటకం 4-దక్షిణామూర్తి నాటకం 5-అపర ప్రవాస నాటకం … Continue reading
కథక” ముని” రాజు గారు
కథక” ముని” రాజు గారు సౌజన్యం సంస్కారం మూర్తీభవించిన కధారచయిత మునిపల్లె రాజుగారు అస్తమించటం తెలుగు సాహిత్యానికి ,ముఖ్యంగా కధానికా ప్రక్రియకు పెద్ద లోటు కవిగా .,నవలా కారునిగా వ్యాస రచయితగా ప్రసిద్ధులైన రాజుగారు భారత ప్రభుత్వ రక్షణ శాఖలో ఇంజనీరింగ్ శాఖలో సర్వేయర్ గా సేవలందించారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామం … Continue reading
‘అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం
”అమృత” హాస్యం ,”అతిలోక సౌందర్యం”అస్తమయం తెలుగులోసినీ హాస్యనటులు చాలా మంది ఉన్నా కొందరే ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచి వెలిగారు .తర్వాత తరం లో వచ్చిన వారిలో శ్రీ గుండు హనుమంతరావు అమాయక హాస్య పాత్రలను బాగా పోషించి తనదైన బాణీ నెలకొల్పాడు . ముందుతరం హాస్య నటులలో బుల్లి తెర కు వెలుగులిచ్చినవారు బహుకొద్దిమంది … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 –284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం )
గీర్వాణకవుల కవితా గీర్వాణ౦-4 – 284-ప్రసన్న రాఘవ నాటకకర్త –పీయూష వర్ష (13 వ శతాబ్దం ) 13 వ శతాబ్దికి చెందిన మహా మహోపాధ్యాయ జయదేవ మిశ్రానే పీయూష వర్ష అంటారు .సుమిత్ర,మహాదేవ ల పుత్రుడు .కౌండిన్య గోత్రుడు .అమృతం లాంటికవిత్వాన్ని వర్షిస్తాడు కనుక జయదేవ మిశ్రాను ‘పీయూష వర్ష ‘’అంటారు .ఈయన రాసిన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 283-సులోచన మాధవ చంపు కర్త –బక్కా ఝా అనే ధర్మ దత్త (1856 ) 1856 లో పుట్టిన కవి ధర్మదత్త అలియాస్ బక్కా ఝా ‘’సులోచన మాధవ చంపు’’సంస్కృత కావ్యం రాశాడు.గంగూలీ వంశం లో సకూరి శాఖకు చెందిన బ్రాహ్మణుడు .తండ్రి దుర్గాదత్త ఝా ,తాత మహా మహోపాధ్యాయ బాబూరియా ఝా .బక్కా … Continue reading
తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 )
తెలుగు కవితేజం -2 7-విచిత్ర రామాయణ కర్త –నరసింహ దేవర వేంకట శాస్త్రి (1828 -1915 ) నరసింహ దేవర ఉమామహేశ్వర శాస్త్రి సీతాంబాల పుత్రుడు వేంకటశాస్త్రి ప.గో . జి. తాడేపల్లి గూడెం లో 1828 లో పుట్టి 1915 లో 87 వ ఏట మరణించాడు .తణుకు లో వెలగదుర్రు లో నివాసమున్నాడు .ఇరవై … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-4 282–బ్రహ్మ సూత్ర రోమథము-కర్త -భగవత్కవి శ్రీ ముడుంబ నృసింహా చార్య (18 41-19 27) శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మం దగ్గర అచ్యుత పురిలో 18 41లో జన్మించి 86ఏళ్ళు జీవించి 19 27 లో మరణించిన శ్రీ ముడుంబ నృసింహా చార్య తండ్రిగారిపేరు వీర రాఘవాచార్యులు . తెలుగులో … Continue reading
తెలుగు కవి తేజం
తెలుగు కవి తేజం తెలుగులో ఎందరెందరో మహాకవులు మరుగున పడిపోయారు .వారినివెతికి వారిలోని ప్రతిభను లోకానికి చాటి పుణ్యం కట్టుకున్నారు కొందరు మహానుభావులు .అందులో శ్రీ వంశీ గారు ముఖ్యులు .వారుసేకరించిన సమాచారాన్ని మా అబ్బాయి శర్మ నాకు పంపితే అందులో కొందరిని గురించి అందునా ఇదివరకు నేను వారి గురించి రాయని వారిలో ఆణిముత్యాలవంటి వారిని … Continue reading
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం
గీర్వాణ కవుల కవితీ గీర్వాణ౦-4 281-శ్రీమత్పుట్టలాంబా పూజా విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం విధాన కర్త – దెందుకూరి దుర్గాప్రసాద్(20 వ శతాబ్దం ) గుంటూరు జిల్లా నల్లపాడ స్వగ్రామమైన శ్రీదెందుకూరి దుర్గాప్రసాద్ శ్రీరామ మూర్తి వరలక్ష్మి దంపతులకు జన్మించారు విద్వద్వంశం .వేదపండితులకు ప్రసిద్ధి .,తండ్రి గొప్ప హరికథకులు,నటులు ,దేశ భక్తి … Continue reading
సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్)
సరసభారతి శ్రీ విళంబి ఉగాది వేడుకలు -ఆహ్వానం (ఫైనల్) అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం … Continue reading
కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు
కూర్చేదొకరైతే ఊడ్చేది వేరొకరు అన్న చందంగా ఉంది మన భారతీయ బ్యాంకుల స్థితి . కస్టపడి చెమటోడ్చి డబ్బు సంపాదించి నగానట్రా కుదువబెట్టి ,పొలం పుట్రా అమ్మేసి ఆపత్కాలం లో అదనుకు ఆదు కుంటుందని నమ్మకం తో బాంకుల్లో ఆశగా కూడ బెడితే అనాయాసం గా మోసం చేసి దోచుకుని ప్రజల ,బాంకుల ,ప్రభుత్వాలనెత్తిపై శటగోపం … Continue reading
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక
\అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 ))
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 271-వీర పృథ్వి విరాజనాయక కర్త –మధురా ప్రసాద్ దీక్షిత్ (18 7 8-19 9 6 )) ఉత్తర ప్రదేశ్ హర్దోయి జిల్లా భగవంతనగర్ లో 1878 లో జన్మించిన మధురా ప్రసాద్ దీక్షిత్ 25-9-1966 న 88 వ ఏట మరణించాడు .రాసిన 15 లో అందులో అత్రి నిర్వచనం , … Continue reading
శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక
అక్షరం లోక రక్షకం సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు 119 వ సమావేశం –ఆహ్వాన పత్రిక సరసభారతి 119 వ సమావేశం గా శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఉగాదికి వారం రోజుల ముందు 11- 3-2018 ఆదివారం మధ్యాహ్నం -3గం .లకు ఉయ్యూరు సెంటర్ దగ్గర లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 261 –భారత్యాభరణం కర్త –శ్రీ రాం దవే (1922 ) న్యాయ ,వేదాంత ,ఆంగ్లలలో ఎం ఏ ,కావ్యతీర్ధ శ్రీరాం దవే 22-9-1922 రాజస్థాన్ సందాది జిల్లా బడ్మేర్ లో జన్మించాడు .కరాచి హై స్కూల్ టీచర్ .మణి శంకర ద్వివేది ,ధర్దేవ్ జైట్లీ ల శిష్యుడు .19 గ్రంథాలు … Continue reading
14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం
https://photos.google.com/share/AF1QipMKe96FYyRvEjqRQr4BeF3_vSup3sihOK75cffCQ503lbpXdGDtEentfjzOCpnZ4A?key=bFpMakpDaUt2RzZOVnEwOGhKOVB1b2hqUUwtbnNB14-2-18 బుధవారం సాయంత్రం విజయవాడ ప్రెస్ క్లబ్ లో శారద స్రవంతి సంస్థ ద్వితీయ వార్షికోత్సవం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 ))
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 258-లిపి తత్వ కర్త –గోదావరీష్ దాష్(1910 -2010 )) సంస్కృత ఆచార్య ,ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ గోదావరీష్ దాష్ 1910 ;లో ఒరిస్సా గంజాం జిల్లా పొడమారి లో జన్మించి శతమానం భవతి గా నిండు నూరేళ్ళూ జీవించి 2010 మరణించాడు .సంస్కృతం లో ‘’లిపి తత్వ ‘’ఒక్కటే రాశాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 257-కుమార సంభవ వ్యాఖ్య కర్త –విఠలదేవుని సుందర శర్మ (20 వ శతాబ్దం ) మనకు కాళిదాస కావ్యాలపై సంస్కృత వ్యాఖ్య రాసింది వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి అనే బాగా తెలుసు .తర్వాత చాలా మంది రాశారు .కాని మనకు పట్టలేదు చారిత్రిక సత్యంగా అవి ఉండి … Continue reading
సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు – సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో 2-శ్రీ విళంబి ఉగాది … Continue reading
సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు
సాహితీ బంధువులకు 13-2-18 మంగళవారం మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గా ప్రసాద్ —
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 256 – బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 256 – బాల విధవ కర్త –దీనా రావు దయాలు –(1993) బాల విధవ ఏకాంకిక కర్త దీనా రావు దయాలు ,బెంగళూర్ సురభారతి ప్రకాశన్ 1993 లో ప్రచురించింది .ఇందులో బాల విధవల దైన్యం ,గోడు ,సంఘం వారి పట్ల చూపుతున్న క్రూరత లను ప్రత్యక్షం చేసింది .ఈమె ‘’లీలా … Continue reading
బ్రహ్మా0డ భా0డోత్సవాలు
https://wp.me/p1jQnd-b0b బ్రహ్మా0డ భా0డోత్సవాలు రెండు రోజుల తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాణ్డ భా0డోత్సవాలుగా శ్రీకాకుళం లోఈ నెల 10 ,11 శని ఆదివారాలలో జరిగాయి . ఒక్క అనంత శ్రీరామ్ మాత్రమే మనసుల్ని కాప్టి వేట్ చేశాడు . యువతకు సందేశమిచ్చి కార్యోన్ముఖులను చేయటానికి తోడ్పడ్డాడు . మిగిలిన వారివన్నీ ప్రపంచ తెలుగు సభల్లో ,ఎప్పుడూ జరిగే … Continue reading
11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం
11-2-18 ఆదివారం శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగుభాషా బ్రహ్మోత్సవాలలో సత్కారం
11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక
11-2-18 ఆదివారం కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రం లో తెలుగు భాషా బ్రహ్మోత్సవ చిత్ర మాలిక https://photos.google.com/share/AF1QipOC4CzUb38jOtRY1JVJgBK1RPY12dPPzNjQP80_pmNPVX0WjopVk2hHMAS3ynG2AQ?key=ak01cWFkOU1QdmZIQXRJSFJtcWR5akN1NnB2aW9R
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 255-అర్చనం కర్త –ఉమా దేశ పాండే(1992) 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 ) విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది . ‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు … Continue reading
ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——-
ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ——- లోక్ సభలోబడ్జెట్ అన్యాయం పై ఆంద్ర సభ్యుల తీవ్ర నిరసన హోరు మధ్య ప్రధాని’’ మోడీ’’మాటల గారడీ చూస్తూ వింటున్నా చానళ్ళ పుణ్యమా అని .వింటున్న సభ్యుల ఎద్దేవా ?ఇదేంటి ఇంతకమ్మగా ఆకుకు అందకుండా పోకకు చెందకుండా ఝారీ గా భారీ గా మాట్లాడుతుంటే వీళ్ళకేం పోయేకాలం ‘’నూతిలోకి దూకటాలు ‘’’పతి’’ బల్లపై … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 254 –అగ్ని శిఖ కర్త –పుష్పా త్రివేది(1984 ) విప్రలంభ కావ్యమైన అగ్ని శిఖ ను డా .పుష్పా త్రివేది 1984 లో రాసింది .తలిదండ్రులకు వందనం చేస్తూ కావ్యారంభం చేసింది . ‘’ఏనాహం సురభారతీ సుర సరిస్త్రోతః సు సంప్లావితా-గీర్వాణీ రసమక్షరత్సురతరో చాయాసు సంవర్ధినీ యత్సోత్శ్రంగ సురవరం నిషేవ్య … Continue reading
ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 )
ఆంద్ర మాలవ్యా –బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు(19 7 5 ) బ్రహ్మశ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులుగారు 1875 శ్రీ యువ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి నాడు శ్రీ తల్లాప్రగడ వెంకటరామయ్య ,లచ్చమాంబ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరున్న కోనాల గ్రామం లో జన్మించారు .ఓం నమశ్శివాయ శివ పంచాక్షరితో విద్యాభ్యాసం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 153-భావాంజలి కర్త –డా. నళినీ శుక్లా (1977 ) డా .నళినీ శుక్లా కాన్పూర్ ఏ యెన్ డి మహిళా మహా విద్యాలయ ప్రిన్సిపాల్ చేసి రిటైరయింది .సంస్కృతం లో చాల రచనలు చేసింది .మంచి కధకురాలుగా ప్రసిద్ధి చెందింది .తన కధలనుప్రచురించింది .కవితలను భావాంజలి సంపుటిగా 1977 లో ప్రచురించింది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 152-తుకారామ చరితం కర్త –పండిత క్షమా రావు (1950) 1950 లో జన్మించిన క్షమా రావు సంస్కృత పండితురాలు .తుకారామ చరితంమహాకావ్యం మొదలైన రచనలు చేసింది . ఇది 9 కాండల కావ్యం .మొదటికాండలో మహా కావ్య లక్షణాలు వివరించి తర్వాత నాయకుడైన తుకారాం ను వర్ణించింది – ‘’మహా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 251-యోగినీ హృదయదీపికా వ్యాఖ్య కర్త – అమృతానంద నాధుడు (17 వ శతాబ్దం ) త్రిపుర కు చెందిన వామతంత్రంగా ప్రసిద్ధి చెందిన వామకేశ్వర తంత్రంఅనబడే ‘’నిత్య షోడశికార్ణవం’’ లో చివరి మూడు అధ్యాయాలను అంటే 6 ,7 ,8 విశ్రామాలను ‘’యోగినీ హృదయం ‘’అంటారు .దీనిని కాశ్మీర్ కు … Continue reading
దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్
దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్ 30/01/2018 గబ్బిట దుర్గాప్రసాద్ ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం . 1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 236-సంక్షిప్త మహా భారత కర్త –సత్య దేవ చౌదరి (1921 ) సంస్కృత ,హిందీలలో పిహెచ్ డి,ఎమిరితాస్ ప్రొఫెసర్ సత్యదేవ చౌదరి 1921 మే 21 పుట్టాడు 30 పుస్తకాలు రాశాడు .ముఖ్యమైనవి భారతీయ కావ్య శాస్త్ర ,సంక్షిప్త మహాభారత ,రుగ్వేదీయ సంవాద సూక్త .న్యు ఢిల్లీ వాణీ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 226-జవహర్ జ్యోతి ర్మహాకావ్య కర్త –రఘునాధ ప్రసాద్ చతుర్వేది (1911-198 8 ) 1911 లో యుపి మధురలో పుట్టిన రఘునాధ ప్రసాద్ చతుర్వేది 1988 లో 77 వ ఏట మరణించాడు .జవహర్ జ్యోతి మహాకావ్యం రాశాడు . 227- హస్తామలక స్తోత్ర అనుశీలన కర్త –రామేశ్వర ప్రసాద్ చతుర్వేది … Continue reading