సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ 

సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు –

సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ
1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు  -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో
2-శ్రీ విళంబి ఉగాది వేడుకలు -11- 3- 18 ఆదివారం(119 వ సమావేశం )  వేదిక -స్థానిక  ఏ సి గ్రంధాలయం -ఉయ్యూరు
మధ్యాహ్నం -2-30 గం లకు -అల్పాహారం
 మధ్యాహ్నం -3 గం  -నుండి 5 గం .వరకు -ముఖ్య అతిధి ,ఏకవీర స్పెషలిస్ట్ -శ్రీమతి బెల్లం కొండ శివకుమారి (తెలుగు పండిట్ నరసరావు పేట  )గారిచే విశ్వనాథ  వారి ”ఏక వీర నవల”పై ”ఏక ధాటి ”ప్రసంగం
 సాయంత్రం -5 గం .నుండి 6 గం  వరకు – ఏక వీర ప్రసంగం పై కవిమిత్రుల- సద్యో స్పందన రూప కవిత్వవేడుక
సాయంత్రం -6 గం  లకు -”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”-యాత్రా సాహిత్యం పుస్తకా విష్కరణ –
సాయంత్రం -6- 30 కు ముఖ్యఅతిధికి సత్కారం
                                                                       గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.