సాహితీ బంధువులకు శివరాత్రి శుభాకాంక్షలు –
సరసభారతి రెండు పుస్తకాల ఆవిష్కరణ
1- వసుధైక కుటుంబం -కవితా సంకలనం -ఆవిష్కరణ(118 వ సమావేశం ) -25-2- 18 ఆదివారం-సాయంత్రం -4 గం లకు -గుడివాడ -రైల్వే స్టేషన్ రోడ్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో -శ్రీ వసుధ గారి ఆధ్వర్యం లో
2-శ్రీ విళంబి ఉగాది వేడుకలు -11- 3- 18 ఆదివారం(119 వ సమావేశం ) వేదిక -స్థానిక ఏ సి గ్రంధాలయం -ఉయ్యూరు
మధ్యాహ్నం -2-30 గం లకు -అల్పాహారం
మధ్యాహ్నం -3 గం -నుండి 5 గం .వరకు -ముఖ్య అతిధి ,ఏకవీర స్పెషలిస్ట్ -శ్రీమతి బెల్లం కొండ శివకుమారి (తెలుగు పండిట్ నరసరావు పేట )గారిచే విశ్వనాథ వారి ”ఏక వీర నవల”పై ”ఏక ధాటి ”ప్రసంగం
సాయంత్రం -5 గం .నుండి 6 గం వరకు – ఏక వీర ప్రసంగం పై కవిమిత్రుల- సద్యో స్పందన రూప కవిత్వవేడుక
సాయంత్రం -6 గం లకు -”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”-యాత్రా సాహిత్యం పుస్తకా విష్కరణ –
సాయంత్రం -6- 30 కు ముఖ్యఅతిధికి సత్కారం
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు

