రేపటి నుంచి పాండురంగ మహాత్మ్యం
మురారి రచించిన అనర్ఘ రాఘవం నాటకం 44 ఎపిసోడ్ లతో ఇవాళ పూర్తయింది .దీనికి వ్యాఖ్యానం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రచించినసంగతి మీకు తెలుసు . రేపు 12-7-23 బుధవారం నుండి ఉదయం శ్రీ బులుసు వెంకట రమణయ్య గారి వ్యాఖ్యానంతో తెనాలి రామలింగకవిరచించిన –”పా౦డు రంగ మహాత్మ్యం ” ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము -గబ్బిట దుర్గాప్రసాద్ -11-7-23-ఉయ్యూరు
