Category Archives: వార్తా పత్రికలో

అమరావతి స్ఫూర్తి

అమరావతి స్ఫూర్తి 26/03/2015 TAGS: అవశేష ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరానికి ‘అమరావతి’ అని నామకరణం జరపుతుండడం అద్భుతమైన చారిత్రక పరిణామం…అమరావతికి ఆంధ్రుల చరిత్రలో మాత్రమే కాదు, అఖిల భారతీయ సహస్రాబ్దుల చరిత్రలో అజరామర ప్రాధాన్యం ఉంది. ద్వాపరయుగం వస్తుండిన సమయంలో జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఆంధ్రుల రాజధాని ధాన్యకటకం…్ధన్యకటకం, ధరణికోట, అమరావతి తరతరాల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర భద్రాద్రి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరస్వతి పుత్రుడు పుట్టపర్తి –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రజాహిత పర్యావరణ శిల్పి -రమేష్ అగర్వాల్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు

శ్రీ పొన్నాడ చెప్పిన సినిమా కబుర్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒంటిమిట్ట విశేషం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్న బాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మార్ట్‌ సాగరమాల

స్మార్ట్‌ సాగరమాల నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్ళీ నెత్తికెత్తుకున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు అనుకున్న ప్రకారం అమలు జరిగితే దేశాభివృద్ధి జోరందుకుంటుందనడంలో సందేహం లేదు. ఈ అత్యంత భారీ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదించి, పథక రచనకు పచ్చజెండా ఊపడం కేంద్రమంత్రి గడ్కరీ చెప్పినట్టు విప్లవాత్మకమూ, చారిత్రాత్మకమే. ఈ ఒక్క ప్రాజెక్టువల్లే స్థూలదేశీయోత్పత్తి రెండు శాతం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత రత్నమే వాజ్ పాయ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేడు ప్రపంచ రంగ స్థల దినోత్సవం తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో?

తెలుగు రంగస్థలి శోభిల్లేదెన్నడో? – జీఎల్‌ఎన్‌ మూర్తి వాస్తవాల భూమికపై వీలయినన్ని వివరాలు విశ్లేషించి చెప్పగలిగేలా రచనల్ని ప్రదర్శనలుగా మలచగలగాలి. రంగస్థలాన్ని ప్రదర్శన పద్ధతుల్ని నిబద్ధతతో వేదికపైకి తేవాలి. వేదికపై వారి అభినయం ప్రదర్శన ప్రక్రియలు పద్ధతుల్ని తేరిపార చూసే ప్రేక్షకులు మంచి ఆలోచనాపరులుగా ఆయా రచనల స్ఫూర్తిని అందిపుచ్చుకునేలా చేయాలనే కళాత్మక సందేశాన్ని ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విగ్రహ పూజలు ఎందుకు?

విగ్రహ పూజలు ఎందుకు? భగవంతుణ్ణి విగ్రహాల రూపంలో పూజించడం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉండేది. కానీ పాశ్చాత్య దేశాల్లో మత వ్యవస్థ మారిన తర్వాత అట్టి పూజను ఒక అనాగరిక సంప్రదాయంగా చూడటం మొదలైంది. ప్రపంచమంతటా ఉన్నట్లే మన దేశంలో కూడా ఈ ఆచారం ఉంది. ఇది ఎలా ఆరంభమైంది ఎలా మార్పు చెందిందో పరిశీలించగలం. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరామ వైభవము

శ్రీరామ వైభవము మనందరి ఆత్మలకు మూలం ఆ పరమాత్మ. సృష్టిలో అధర్మం ప్రబలినప్పుడు దానిని పోగొట్టి, ధర్మాన్ని స్థాపించటానికి ఆ పరమాత్ముడు శ్రీరామావతారం ఎత్తాడు. సామాన్య మానవులకు దర్శనం ఇవ్వటానికి దివ్య మంగళమూర్తిని, దివ్యనామాన్ని వదిలివెళ్లాడు. ఆ రూపాన్నే మనం ఇప్పుడు ప్రతి రోజూ ఆరాధిస్తూ ఉంటాం. మన దేశంలో రామాలయం లేని ప్రాంతం లేదంటే అతిశయోక్తి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కృష్ణుడితో సంభాషణ

కృష్ణుడితో సంభాషణ మనలో చాలా మంది ఏదైనా సమస్య ఎదురయినప్పుడు భగవంతుడికి మొర పెట్టుకుంటారు. కొన్ని సార్లు ఆ భగవంతుడు కరుణిస్తాడు. కొన్ని సార్లు కరుణించడు. అసలు మన రోజువారి జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లకు సమాధానాలున్నాయా? వాటికి గీతాకారుడు కృష్ణుడు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తాడనే ఆలోచనకు ఊహాజనిత రూపమిది.. ఆధునిక జీవి (ఆ.జీ): నాకు అస్సలు ఖాళీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీరామనవమి -శ్రీ రామ తీర్ధం

అరణ్యవాసం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు ఆధునిక ఆసియా నిర్మాతలలో ఒకరు, సింగపూర్‌ ప్రప్రఽథమ ప్రధాన మంత్రి లీ క్వాన్‌ యూ మరణించారు. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ మరణం పట్ల యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతిని వ్యక్త పరిచింది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు అవకాశాలను ఒడిసి పట్టుకునే వ్యక్తే జీవితంలో రాణిస్తాడు. కృష్ణాజిల్లా గంపలగూడెం సమీపంలోని గానుగపాడు (కొణత మాత్కుర్‌)లో జన్మించిన కవితా ప్రసాద్‌ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఏడవ తరగతి నుంచే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్‌లోనే చిరు కవితలు, గణితం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో మార్చి 26న తెలుగు ఆచార్యపీఠం ప్రారంభమవనున్నది. విశ్వేశ్వర రావుగారి కోరిక మేరకు ఆయన కుటుంబం ఈ పీఠాన్ని స్థాపించేందుకు సంకల్పించడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు కీలక ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవన్న వాస్తవానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనం. రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చక్కని తీర్పు!

చక్కని తీర్పు! భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదిహేనేళ్ళ క్రితం నాటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేకమందిని కాపాడింది. దీనిని ఆయుధంగా చేసుకుని, దఖలు పడిన విస్తృతాధికారాలతో ఇటీవలి కాలంలో పోలీసులు ప్రదర్శించిన దూకుడుతో ఎంతో వివాదం చెలరేగింది. సామాన్యుడి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడ్శ+మనస్స్స=మనుష్యుడు

Added At : Tue, 03/24/2015 – 00:25 ఈ లోకంలో ఏది విలువైనదని మనం ప్రశ్నించు కుంటే, సామాన్యంగా ఐహికమైన విషయాలపైనే దృష్టి పడుతుంది. కానీ ఇవేమీ శాశ్వతాలూ కావని తెల్సినా, మనస్సు వాటివైపే లాగుతుంది. మహాత్ములు పలు సందర్భాల్లో పదే పదే చెబుతున్నట్లుగా, మనసంపదా దనరాసులూ పోతే మరలా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పాడైపోతే ఏదో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”శశి ”కి ”దాదా” అవార్డ్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ

రసదండి రాళ్ళబండి…- రామతీర్థ అహో సాంద్ర భోజా! కవితా ప్రసాద రాయా!! కనులకై కలలెన్నో దాచినావు కనుపాపవే నీవు ఏ కారడవి దాగినావు మహార్వాటి నుంచి నువ్వు దిగొచ్చిన వాహనం పద్యపు కులుకు జవరాళ్ళ బండి- అవధాన మేఘం మీద లోలోపలి ఉత్సవ వర్షమై, ఉన్నత హర్షమై, నాలుగు కాలాలే నిలిచి వ్యవధానం లేకుండా కవి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌

క్షయ రహిత భారత్‌ దిశగా…..డాక్టర్‌ జి.సురేంద్ర బాబు ప్రభుత్వ ఛాతీ వైద్యశాల, హైదరాబాద్‌ మానవుని నిర్లక్ష్య ధోరణి వలన టీబీ ఒక భయంకరమైన ప్రాణాంతక వ్యాధిగా రూపాంతరం చెందింది. అదే ఎండీఆర్‌/ఎక్స్‌డీఆర్‌/టీడీఆర్‌ టీబీ. ఎండీఆర్‌ అంటే సాధారణ మందులకు లొంగని/ ప్రభావితం కాని టీబీ. ఎక్‌ ్సడీఆర్‌, టీడీఆర్‌ అంటే అన్ని మందులకూ లొంగని/ ప్రభావితం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా

గో ఆర్థికం…. భరత్‌ ఝన్‌ఝన్‌వాలా ఆవుపేడను ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీని వల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూలత ఏర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది… గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింతగా మెరుగ్గా పొందేందుకు తోడ్పడే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి. గోవులను సంరక్షించడానికి ప్రభుత్వం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి!

నవ్యాంధ్ర రాజధాని పేరు..అమరావతి! ప్రభుత్వ పరిశీలనలో చారిత్రక పట్టణం ఈ పేరు వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు ఆంధ్రుల రాజధాని, పంచారామం, బౌద్ధ నగరం కూడా ఎన్టీఆర్‌ పేరును ఎలా కలపాలని అంతర్మథనం ఇంకా కొలిక్కిరాని ఆలోచన త్వరలో అధికారిక ప్రకటన జూన్‌ 2లోపు ఖరారు చేసే అవకాశం హైదరాబాద్‌, గుంటూరు, అమరావతి, మార్చి 23 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చరిత్ర లేకుంటే భవిష్యత్తు లేదు- వకుళాభరణం రామకృష్ణ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదర్శ పురుషుడు

ఆదర్శ పురుషుడు 22/03/2015  -పసుమర్తి కామేశ్వరశర్మ ‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’. ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం. ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది ‘ధర్మం’ అనే పదం. ‘ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలుచుట అనే అర్థాలున్నాయి. ధర్మం – ఈ విశ్వానికి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఈ వసుధైన కుటుంబానికి, వ్యక్తికి, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం

22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం 22/03/2015 TAGS: ద్వారకాతిరుమల, మార్చి 21: క్షేత్ర దేవతగా విరాజిల్లుతూ శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు 2 లక్షల గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఉగాది నవరత్నోపహారం

ఉగాది నవరత్నోపహారం -డా ఎస్ ఏం మహమ్మద్ హుసేన్ -మూసి మార్చి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయ ‘మన్మథులు’

రాజకీయ ‘మన్మథులు’ 15/03/2015 – కృష్ణ తేజ తెలుగునేలపై ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. లేలేత మావిచిగుళ్లు తిన్న కోకిలలు కుహూ కుహూ అంటూ గొంతు సవరించుకుంటున్నాయి. వేపపూల గమ్మతె్తైన వాసన గుబాళిస్తోంది. గున్నమామిడి కొమ్మలకు పిందెలు అందంగా వేలాడుతున్నాయి. హోలీరంగుల్లో ఆడిపాడి అలసి సొలసిన తెలుగు లోగిళ్లకు మామిడాకుల తోరణాలు కొత్త కళ తెస్తున్నాయి. విపణివీధిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెంకయ్య ఏకపాత్రాభినయం

వెంకయ్య ఏకపాత్రాభినయం – ఎ. కృష్ణారావు (18-Mar-2015) నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015)

కవితాప్రసాదం – డా. బీరం సుందరరావు (17-Mar-2015) పద్యమంటే పొడిమాటల సమాహారం కాదని హృద్యంగా గుండెను తడిపే మాటల మకరందమని సుశబ్దశోభిత సురభిళ సుమహారమని వేదికలపై చమత్కారమై మెరసి అనుభూతిని గుండె నిండా కురిసి తెలుగుపద్యంపై చెరగని సంతకం చేసినవాడు తెలుగు పద్యానికి తరగని సిరిగా నిల్చినవాడు అతడు ‘కవితాప్రాద’ భాసురుడు కవితాకాశంలో అస్తమించని ప్రతిభా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు

తొలి ఆధునిక సాహిత్య విమర్శకుడు స్వామినీన – రెంటాల శ్రీవెంకటేశ్వరరావు (09-Mar-2015) ‘పురాణాదులలో ఉండే సంగతులన్నీ వాస్తవములైనవిగా బుద్ధిమంతులు నమ్మవలసిన పనిలేదని’, వాటిలో ఏయేకథల్ని ఏ లక్ష్యాల కోసం రాశారో వివేచించుకోవలసి ఉందని చెప్పారు. వాస్తవికతను, హేతుబద్ధతను కొలబద్దలుగా తీసుకుని కథ ప్రణాళికను, సంఘటనల ఔచిత్యాన్ని విచారించి, సార ప్రధానమైన విమర్శను చేసిన తొలి విమర్శకుడిగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015)

ఆత్మ’దృష్టికోణం – ధీర (16-Mar-2015) తన చావుకు కారణం ఒకరికైనా తెలియాలన్నదే ఆ ఆత్మ కోరిక. అది ఎప్పుడు పుట్టిన కోరిక? ఆత్మగా మారాక పుట్టినదా? బ్రతికున్నపుడు అటువంటి కోరిక మనిషికి ఎందుకు పుడుతుంది? తన కోరిక అదని ఆ కోరిక తీరేదాకా ఆత్మకి ఎందుకు అర్థం కాలేదు? ఆత్మ లక్షణాలే సరిగా తెలియని మనల్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015)

రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు- మేడసాని మోహన్‌ (16-Mar-2015) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు నిగర్వి. నిరాడంబరుడు. విశేషించి నాకు చాలా ఆత్మీయుడు కూడా. వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైనారన్న వార్త మీడియా ద్వారా తెలిసిన వెంటనే ఆనందపారవశ్యాన్ని పొందిన రాచపాళెం వారి మిత్రకోటిలో నేను కూడా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాళ్ళబండి ఇక లేరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దొరకునా… ఇటువంటి సినిమా ! ‘శంకరాభరణం’

దొరకునా… ఇటువంటి సినిమా ! Sakshi | Updated: March 15, 2015 00:14 (IST) ఆ సినిమాలో కథానాయకుడి పాత్ర వయసు అరవైకి దగ్గర! సినిమాలో డ్యూయెట్లు లేవు… ఫైట్లూ లేవు. అంతా సంగీతం… అదీ సంప్రదాయ సంగీతం! కానీ, ప్రాంతమేదైనా ప్రేక్షకుల అభిరుచి గొప్పది. బాక్సాఫీస్ సూత్రాలకు విరుద్ధమైన ఆ తెలుగు సినిమా… … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేర్చుకున్నదిది అన్న పఠాభి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమారుడు రాహుల్ తో బుద్ధుడు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు Added At : Sun, 03/08/2015 – 03:11 భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం Added At : Sun, 03/08/2015 – 03:26 వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్‌ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం, హజ్‌ హౌస్‌ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్‌ విమానాశ్రయం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది. కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment