ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.12 వ భాగం.5.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.12 వ భాగం.5.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.39 వ భాగం.5.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.39 వ భాగం.5.10.25.

Posted in రచనలు | Leave a comment

 అధోలోకాల అతులిత వైభవం -3(చివరిభాగం )

 అధోలోకాల అతులిత వైభవం -3(చివరిభాగం )

     పాతాళలోకం

రసాతలం కింద పాతాళలోకం ఉంటుంది ఇదే నాగలోకం .వాసుకి శంఖ ,కులిక.శ్వేత ధన౦జయ ,మహాశంఖ ,ధృతరాష్ట్ర ,శంఖ చూడ ,కంబళ , ఆశ్వతర ,దేవోపదత్తక ప్రముఖ నాగులంతా ఇక్కడే ఉంటారు .వీరంతా క్రోధం మూర్తీభవించి నట్లుంటారు .పెద్దపెద్ద పడగలతో నిలువెల్లా విషం గా ఉంటారు .అయిదు పడగలకు తక్కువ ఎవరికీ ఉండవు.వేయిపడగల వారూ ఉన్నారు పడగలమీద ధగధగ లాడే మణులున్నాయి.వాటికాంతి ఆలోకం లో చీకటిని రూపుమాపుతుంది .ఈలోకం లో 30యోజనాల అడుగున మూల ప్రదేశంలో తామసీ రూపం తో ‘’అనంత ‘’అనే సర్వ దేవ ప్రపూజిత భగవత్కళ ఉంటుంది .వెయ్యి తలల ఆది శేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని భరిస్తూ ఉంటాడు ..ఆయన శక్తి అన౦త౦, అపారం.అహం అనేఅభిమానానికి లక్షణంగా ‘’సంకర్షణుడు ‘’అనే పేరుతొ విరాజిల్లుతాడు .ద్రష్టు దృశ్యాలను సంకర్షిస్తాడు .ఒకప్పుడు ఈతని భ్రూ మధ్యభాగం నుంచి ‘’సాంకర్షణుడు ‘’అనే రుద్రుడు ఏకాదశ వ్యూహాలతో  ఆవిర్భవించాడు .అతడు త్రిలోచనుడు, మహోగ్రమూర్తి .త్రిశూల ధారి .సర్పనాయకులందరూ అతనికి నిత్యం మొక్కి అర్చిస్తారు .అందమైన నాగకన్యలు తమ విలాస విభ్రమాలతో ఆరాధనగా చూస్తూ పరవశిస్తారు . 

 వృక్ష నదీ సముద్ర గిరులతో కూడిన సమస్త  భూభారం మోసే అనంతుడు సాక్షాత్తు భగవంతుడు .అనంత బలశాలి మహాశయుడు .అనంత గుణ సముద్రుడు ఆది దేవుడు .మహా సత్వానికి ప్రతినిధి .సర్వ జీవ ప్రపూజితుడు .వైజయంతీ మాలాధారి .నీలాంబర ధరుడు .ఏక కుండల విభూషితుడు .నాగలి మీద భుజం ఆనించి నిలబడి ఉంటాడు .ఉదార లీలా విలాసుడు . అనంతుని అనుభావాలను సనకసనందనాదులు బ్రహ్మ సభలో గానం చేస్తూ ఉంటారు .మహాకల్పాలు ,ఉత్పత్తి స్థితిలయాలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు అనంతుని చూపు నుంచి ఆవిర్భవిస్తాయి.ఆయన రూపం ధ్రువం .అది అక్రుతం .ఏకనాముడు .అనేక నామ ధారి  .కేవలం కరుణతో సత్వ గుణంతో భూ భారం మోస్తున్నాడు .ఆయన పేరు అన్నా విన్నా ,అనుకోకుండా పలికినా ఆర్తులను పతితులను ఉద్ధరిస్తాడు .ఆయన కంటే మరో దేవుడు లేడు .ఆయన శక్తి అమితం ,అనమితం అంటేమొక్కవోనిది .

‘’మూర్ధన్యర్పిత మణువత్సహస్ర మూర్ద్నోభూగోళం సగిరిసరిత్సముద్ర సత్వం-

 అనంత్యా దనమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణ యే సహస్ర జిహ్వః ‘’

  ఈ అధోలోక విషయాలన్నీ నారద మహర్షికి నారాయణ మహర్షి వివరించి చెప్పాడు .

ఆధారం -ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .  

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -5-10-25-ఉయ్యూరు.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.54 వ భాగం 5.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.54 వ భాగం 5.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు.11 వ భాగం.4.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు.11 వ భాగం.4.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.28 వ భాగం.4.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.28 వ భాగం.4.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.28 వ భాగం.4.10.25.

Posted in రచనలు | Leave a comment

అధోలోకాల అతులిత వైభవం -2

అధోలోకాల అతులిత వైభవం -2

     వితలలోకం

వితలం లో శివుడు హాటకేశ్వర పేరుతొ ప్రమథ గణం తో ఉంటాడు .బ్రహ్మ దేవుని సృష్టి వికాసానికి భవానీ సహితుడై విహరిస్తూ,దేవతల పూజలు అందుకొంటూ  ఉంటాడు .ఇక్కడ శివుడి వీర్యంతో ఏర్పడిన హాటకీ నదిప్రవహిస్తుంది . గాలికి కదుల్తున్న మంటలాగా ఉంటుందిప్రవాహం  .దీని నుంచి హాటకం అంటే బంగారం లభిస్తుంది .దీనితో ఆభరణాలు చేయించి దేవతలు ధరిస్తారు .

    సుతలం

వితలానికి కింద సుతలం ఉన్నది .దీనికి విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి అధిపతి .దేవేంద్రుడికి మేలు చేయాలని విష్ణువు వామన త్రివిక్రమ రూపం తో సుతలం లోకి అణగద్రొక్కి ,త్రైలోక్యాదిపత్యం ఇంద్రునికి కట్టబెట్టాడు .కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుని వరించకుండా బలిచక్రవర్తి వద్దే ఉండి పోవటం తో ఆ శోభ సుతలం లోనే ఉంటోంది .నిర్భయంగా ఉంటున్నాడు .పాత్రుడైన శ్రీహరికి మూడడుగుల భూమి దానం చేయటం వలన లభించిన సత్ఫలితం ఇదీ .ఇంద్రుడు బృహస్పతి మంత్రిగా ఉన్నా ,శ్రీహరిని ముల్లోకాదిపత్యం కోరాడు .అంటే తుచ్ఛ మైన కోరికే కోరాడు .బలి సర్వం త్యాగం చేసి రాజ్యలక్ష్మీ శోభాయమానుడైనాడు .బలి తాత ప్రహ్లాదుడు హరిని దాస్యం చేసే అవకాశం ఇమ్మని కోరాడు .తండ్రి హిరణ్య కశిపుడి ఐశ్వర్యం కూడా వద్దన్న త్యాగి .అంతటి భక్తుడు మరొకడు లేడు లోకం లో .పరిపక్వం చెందిన వాడు ఇలాఉంటాడు .లేని వాడు అలా  అడుగుతాడు .బలి చక్రవర్తి సుతలం లో అందరిపూజలు అ౦దుకొంటాడు .శ్రీహరి స్వయంగా బలి గుమ్మానికి కాపలా కాస్తుంటాడు .రావణుడు లోకాలన్నీ జయిస్తూ సుతలానికి వస్తే ద్వార పాలకుడు శ్రీహరి తనభక్తుడైన బలి చక్రవర్తి ని రక్షించటం కోసం కాలి బొటన వ్రేలితో వేల యోజనాల దూరం తన్ని తరిమేశాడు .ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న బలి చక్రవర్తి సకల సుఖాలు అనుభవిస్తూ ,అనుభవి౦పజేస్తూ సుతల రాజ్యాన్ని సర్వతో భద్రంగా పాలిస్తున్నాడు .ఇదిశ్రీహరి అనుగ్రహ విశేషమే .

        తలాతలం

సుతలానికి కింద తలాతలం అనే బిలం ఉంది .దీని అధిపతి యముడు .త్రిపురా సుర సంహారం చేసిన శివుడు యముడిని అనుగ్రహించి ఈతలాతలలోకాధిపత్యం ప్రసాదించాడు .మాయావులందరికి అతడు గురువు .సకలమాయా విశారదుడు .సర్వ రాక్షస పూజితుడు యముడు .

  మహాతలం

తలాతలానికి క్రింద మహాతలం ఉన్నది .క్రోధ వివశులైన కాద్రవేయ సర్పజాతులకు నిలయం .అనేక శిరస్సులుకల మహా సర్ప నాయకులు ఇక్కడ ఉంటారు .వారిలో కుహక, తక్షక ,సుషెణ,కాళీయుడు ముఖ్యులు .వాళ్ళంతా గరుత్మంతుడికి భయపడి భార్యాపిల్లలతో ఇక్కడ తలదాచుకొంటున్నారు. అనేక క్రీడా విశారదులు వీరు .

  రసాతలం

మహాతలం క్రింద ఉన్నది రసాతలం .దైత్య దానవ నాగ జాతులు ,నివాత కవచులు ఇక్కడ సహవాసం చేస్తారు .కాళీయులూ ఇక్కడే ఉంటారు .వీరంతా హవిర్బోక్తలు.ఓజస్వంతులు . మహాసాహసులు .శ్రీహరి వీరిని ఎప్పుడూ అ దుపులో ఉంచుతాడు .అందుకని కలుగుల్లో పురుగుల్లా భయం భయంగా బతుకుతారు .ఇంద్రుడి దూతిక ‘’సరమ ‘’ మంత్రాక్షరాలతో వీరందరినీ కట్టి పడేసింది .

  సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

కందుకూరి రుద్రకవి కృత. లీలా జనార్దనం.1 వ భాగం.4.10.25.

కందుకూరి రుద్రకవి కృత. లీలా జనార్దనం.1 వ భాగం.4.10.25.

కందుకూరి రుద్రకవి కృత. లీలా జనార్దనం.1 వ భాగం.4.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.53 వ భాగం.,4.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.53 వ భాగం.,4.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.10 వ భాగం.3.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.10 వ భాగం.3.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.10 వ భాగం.3.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.27 వ భాగం.3.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.27 వ భాగం.3.10.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.26 వ చివరి భాగం.3.10.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.26 వ చివరి భాగం.3.10.25.

Posted in రచనలు | Leave a comment

గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.9 వ భాగం.2.10.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.9 వ భాగం.2.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.26 వ భాగం.2.10.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.26 వ భాగం.2.10.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం .25 వ భాగం.2.10.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం .25 వ భాగం.2.10.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.51 వ భాగం.2.10.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.51 వ భాగం.2.10.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీమాతా మహాదేవి రూప వైభవం

శ్రీమాతా మహాదేవి రూప వైభవం

‘’దేవతాల ఎదుట ఒక మహాతేజస్సు ఉద్భవించింది .నాలుగు వైపులా వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి .కోటి సూర్య ప్రకాశం తో ,కోటి చంద్ర ప్రకాశంతో చల్లదనం విరాజిల్లు తోంది .కోటిమేరుపులు ఒక్క సారిగా మెరిసినట్లు అరుణకా౦తులను వెదజల్లుతోంది .పైనకాని మధ్యకానీ .ప్రక్కలకానీ పల్చ బారలేదు .ఆద్యంతాలు లేవు .కరచరణాది అవయవాలు లేవు .స్త్రీపు,రుష ,ఉభయ రూపమూ కాదు .ఆదీప్తికి దేవతల కళ్ళు బసకబారి ,ధైర్యం తెచ్చుకొని విప్పార చూశారు .అప్పటికి ఆ దివ్యతేజస్సు స్త్రీరూపం దాల్చింది .రాశీభూత సౌందర్యం .కుమారి .నవయవ్వన .తామరమొగ్గలలాంటి పీన కుచద్వయం .చిరుమువ్వలు సవ్వడి చేస్తున్న మేఖల మంజీరాలు .బంగారు కేయూరాలు ,అ౦గడాలు .క౦ఠాభరణాలు.రత్నరాశులు పొదిగిన కంఠ పట్టిక . చిన్న మొగలిరేకుని ముడుచుకొన్న కొప్పు .విశాల కటిప్రదేశం .సన్నని నూగారు .కర్పూర తా౦బూలంతో ఎరుపెక్కి,సువాసనలు వెదజల్లుతున్న నోరు .మెరిసిపోతున్న బంగారు లోలకులతో తళుకులీనుతున్ననున్నని చెక్కిళ్ళు . . అష్టమి చంద్రరేఖ లాంటి నుదురు .దట్టమైన కనుబొమలు .ఎర్రకలువల్లాంటి నేత్రాలు .కొనదీరిన ఎత్తైన ముక్కు ..మధురాధరం .మల్లెమొగ్గల్లాంటి పలువరుస .ముత్యాల దండలు .రత్నకిరీటం ..చెవికి అందమైన ఇంద్రరేఖ .జడలో మల్లికా మారుతి పుష్పహారం ..నుదుట మూడవ కన్నులా ఎర్రని కుంకుమబొట్టు .పాశాంకుశ వరద అభయ హస్తాలు .ఎర్రని చీరతో ,దానిమ్మపూవు రంగుతో ధగధగలాడుతున్న జగన్మాత .సర్వ శృంగార వేషాఢ్య .సర్వ దేవ నమస్కృత .సర్వాశా పూరిక .సర్వమాత.సర్వమోహిని .ప్రసన్నంగా చిరునవ్వు చి౦దీస్తోందిఆ అవ్యాజ కరుణా మూర్తి .

                మాహిషాసుర మర్దిని

  బ్రహ్మ దేవుడి వదనం నుంచిఒక తేజోరాశి ఉదయించింది .అది దుస్సహంగా వెలిగిపోతూ పద్మరాగ మణి ప్రభలు వెదజల్లుతోంది .సమశీతోష్ణకాంతులు ప్రసరిస్తోంది .హరిహరులే ఆశ్చర్యపోయారు .శివుడి శరీరం నుంచి మరోతేజోరూపం ఆవిర్భవించి వెండిలా ధగధగ లాడింది .కళ్ళు మిరుమిట్లు గొల్పే భీకరంగా ఉంది .పర్వతం లా ఉంది .తమోగుణం రూపుదాల్చినట్లుంది వేడిగా ఉంది .ఆవెంటనే విష్ణుమూర్తి నుంచి నీలిరంగులో మూర్తీభవించిన సత్వ గుణం లా తెల్లని చల్లని తేజస్సు వెలువడింది .ఇంద్రుని శరీరం నుంచి విచిత్ర వర్ణం లో సర్వ గుణాత్మకమైన  తేజో రాశి ఉద్భవించింది .యమ అగ్ని, కుబేర, వరుణ దేవతలనుంచి తేజస్సులు వెలువడ్డాయి ..సకల దేవతల తేజస్సులూ విలీనమై ఒక మహా తేజోరాశి మూర్తికట్టి హిమాలయ౦గా దర్శనమిచ్చింది.అంతా ఆశ్చర్యపడుతుండగా ఆ తేజోరాశి ఒక స్త్రీ మూర్తిగా పరిణమించింది .సౌందర్యరాశి .త్రిగుణా౦బిక  .సర్వ దేవ సముద్భూత .అష్టాదశ భుజ .త్రివర్ణ .విశ్వమోహిని .తెల్లనిముఖం నల్లని కనులు .ఎర్రని  పెదవులు  .చిగురాకులవంటి అరచేతులు .శరీరమంతా దివ్యాభరణాలు .పద్ధే నిమిది బాహువులు క్షణం లోవెయ్యి బాహువులయ్యాయి .ఇప్పుడు సహస్రభుజ .మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజశ్విని .

‘’శ్వేతాననా కృష్ణ నేత్రా సంరక్తాధరపల్లవా -తామ్రపాణి తలా కాంతా దివ్యభూషణ భూషితా -అష్టాదశ భుజా దేవీ సహస్ర భుజ మండితా-సంభూతాసుర నాశాయ తేజోరాశి సముద్భవా ‘’   

  శంకరుడి తేజస్సు ఆ దెవి ముఖ పద్మమయింది .అదిశ్వేత వర్ణం . శుభాకారం .యముడి తేజస్సు ఆమెకు నల్లని పొడవైన కురులయ్యాయి .మేఘవర్ణ౦ తో వంకీల మనోహరమైన జుట్టు .అగ్ని దేవుడి తేజస్సు కృష్ణ శ్వేత రక్త వర్ణాలతో మూడు కనులయ్యాయి .ప్రాతస్సాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమలయ్యాయి .మన్మధుని ధనుస్సులా మెరిసే  భ్రూలతం ..వాయుదేవుడి తేజస్సు చెవులు .అవి మన్మధుని డోలికల్లామనోహరంగా ఉన్నాయి .కుబేరుడి తేజస్సు ఆ దేవికి నాశిక అయింది .నువ్వు పువ్వులా నున్నగా నిగనిగ లాడుతోంది .ప్రాజాపత్య తేజస్సుతో ఆతల్లికి దంతాలు ఏర్పడ్డాయి .కోణాలు తేలి దగ్గరదగ్గరగా పేర్చిన మల్లెమొగ్గల్లా ప్రకాశిస్తున్నాయి . అరుణతేజస్సుతో దొండపండు వంటిక్రింది పెదవి .కార్తికేయుడి తేజస్సుతో పైపెదవి ఏర్పడింది .

  ఆ మహాదేవికి విష్ణు తేజస్సుతో అష్టాదశ భుజాలు ఏర్పడ్డాయి .వసువుల తేజస్సుతో చేతులకు వ్రేళ్ళు ఏర్పడ్డాయి .అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకం గా భాసిన్నాయి . చంద్రుని తేజస్సు అమ్మవారికి వక్షద్వయం అయింది .ఇంద్రుని తేజస్సుతో మధ్యభాగ౦ ఏర్పడింది .త్రివళులు గంభీర మనోహం గా ఉన్నాయి .వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి .పృధ్వీ తేజస్సుతో విశాల జఘనం ఏర్పడింది ఈ రకంగా శుభాకార ,సురూప సుస్వర స్త్రీ మూర్తి ఆవిర్భవించింది.అ సుదతిని ,చారులోచనను ఆ సర్వాంగ సౌష్టవ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడి మహిషాసుర పీడఇక వదిలి పోతుందని సంతోషించారు .

  విష్ణుమూర్తి దేవతలందర్నీ  తమతమ దివ్యాయుధాలను మహాదేవికి సమర్పించమని  ఆదేశించాడు .శిరసావహించిన దేవతలు సమర్పించారు . క్షీర సముద్రుడు ఎర్రని సన్నని వినూత్న వస్త్రాలను ఆ మహా లక్ష్మికి సమర్పించాడు .వినిర్మల హారం బహూకరించాడు .సూర్యకోటి సమప్రభ చూడామణి ,రత్నమయ కుండలాలు కడియాలు తనకూతురికి కానుకలుగా అందించాడు.విశ్వకర్మ ప్రసన్న చిత్తం తో నానారత్న విభూషిత కేయూర కంకణాలు సమర్పించాడు .త్వష్ట  సుస్వర సుమధుర ధ్వని చేసే ఆకర్షణీయ నూపురాలను సృష్టించి ఇచ్చాడు .అవి సూర్య మండలాల్లా ప్రకాశిస్తున్నాయి .మహాసముద్రుడు కంఠాభరణాన్ని ,ఉంగరాలను కానుక పెట్టాడు .వరుణుడు ఎప్పటికీ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతీ మాలను ఉపద(కానుక )గా సమర్పించాడు .హిమవంతుడు వివిధరత్నాలతోబంగారు  కాతులీనుతున్నసింహాసనాన్ని వాహనం గా సమర్పించాడు .సర్వాలంకార సుశోభిత అయిన ఆదేవి ఆ సింహాసనాన్ని ఠీవిగా అధిరోహించింది .

  శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి శ్రీదేవికి కానుక ఇవ్వగా అది వెయ్యి అంచులతో ఒకే సారి వెయ్యిమంది రాక్షసుల్ని సంహరించేట్లు ఉన్నది .శంకరుడు తన  త్రిశూలం నుంచి మరో త్రిశూలం సృష్టించి ఇచ్చాడు అది దేవతలకు అభయ హస్తంలా భాసించింది .వరుణుడు వెన్నముద్ద లాంటి శంఖం ఇవ్వగా అది శుభప్రదంగా ,జయప్రదంగా కనిపించింది .అగ్ని దేవుడు శతఘ్ని సృష్టించి ఇచ్చాడు వాయుదేవుడు దివ్య ధనుస్సు,ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబులపొది ఇచ్చాడు .దేవేంద్రుడు తన వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు .   దివ్యఘంటలున్న తన ఐరావతాన్ని సమర్పించాడు .యముడు తన కాలదండం లాంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు .బ్రహ్మ దేవుడు గంగాజలం తో నిండిన దివ్య కమండల౦ అందించాడు .వరుణుడు తన పాశాయుదాన్ని ,కాలుడు ఖడ్గాన్ని ,విశ్వకర్మ గండ్ర గొడ్డలిని సృష్టించి ఇచ్చారు .కుబేరుడు సురనిండిన సువర్ణ భాండం సమర్పించాడు.చిరుగంటలు పొదిగిన కౌమోదకి గదను త్వష్ట సృష్టించి ఇచ్చాడు .అనేక దివ్యాస్త్రాలు ,అభేద్య కవచం కూడా అందించాడు .సూర్యుడు తన తేజస్సును అమ్మవారికి బహుమానంగా సమర్పించాడు .ఈ సకలాయుధ  దివ్య అస్త్రశస్త్ర సమేత శ్రీ దేవిని చూసి ఆమె చేతిలో మహిషుడి చావు నిశ్చయమని సంతోషంతో స్తుతించారు .

‘’నమః శివాయై కల్యాణ్యైః  శాంత్యై పుష్ట్యై నమోనమః -భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై  సతతం నమః

కాలరాత్ర్యై తథాంబాయా ఇంద్రాణ్యై తేనమోనమః  -సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై  తే నమొనమః

పృధివ్యాం యా స్థితా పృధ్వ్యా న జ్ఞాతా పృదివీం చయా-అంతస్తితా యమయంతి వందే తామీశ్వరీం పరా౦

మాయాయాం యా స్తితాజ్ఞాతా మాయయా నచ తామజాం -అంతః స్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం’’

భావం -సిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతి ప్రదమైన ఇంద్రానికి కల్యాణికి ,వైష్ణవికి నమస్కారం .కాళరాత్రి భగవతికి వందనం . భూమికి తెలియకుండా భూమిని తెలుసుకోకుండా భూమిపైనే ఉంటూ ,అంతరాంతరాలలో విరాజిల్లుతూ ,సకల ప్రాణికోటినీ నియంత్రించే జగదీశ్వరికి ప్రణామం .మాయ కారణంగా అవిజ్ఞేయ అయిన మాయారూపిణికి నమస్సులు .అంతశ్శక్తిగా అందర్నీ నడిపించే ప్రేరయిత్రికి దండప్రణామాలు .

  దేవతల స్తోత్రాలు శ్రీదేవికి సంతృప్తికలిగించాయి .మహిషాసురుడిని ఇప్పుడే సంహరిస్తాను ఆని అభయ మిచ్చింది .ఈ సృష్టిలో ఇదొక విచిత్రం .దైవబలం ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంది సుఖడుఖాలకు కాలమే కర్త .చిరునవ్వు వికటాట్ట హాసంగా మారి మహిషాసుర సంహారం చేసి సకల లోకాలకు శాంతిని ప్రసాదించింది జగజ్జనని .

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .

దుర్గాష్టమి శుభా కాంక్షలతో

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.8 వ భాగం.29.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.8 వ భాగం.29.9.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.25 వ భాగం.29.9.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.25 వ భాగం.29.9.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.24 వ భాగం.29.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.24 వ భాగం.29.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.50 వ భాగం.29.9.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.50 వ భాగం.29.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.7 వ భాగం.28.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.7 వ భాగం.28.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.7 వ భాగం.28.9.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.24 వ భాగం.28.9.25

Posted in రచనలు | Leave a comment

ఇంటర్నేషనల్ ఎడిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుపొంది ,ఇందిర ఎమర్జెంసిని ఎదిరించి , జర్నలిజంలో మార్గదర్శకుడు, ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా పనిచేసి,రాజా రామమోహనరాయ్ అవార్డ్ అందుకొన్నరచయిత  – సురేంద్ర నిహాల్ సింగ్

ఇంటర్నేషనల్ ఎడిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుపొంది ,ఇందిర ఎమర్జెంసిని ఎదిరించి , జర్నలిజంలో మార్గదర్శకుడు, ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా పనిచేసి,రాజా రామమోహనరాయ్ అవార్డ్ అందుకొన్నరచయిత  – సురేంద్ర నిహాల్ సింగ్

సురేంద్ర నిహాల్ సింగ్ (ఏప్రిల్ 30, 1929 – ఏప్రిల్ 16, 2018), సాధారణంగా ఎస్ నిహాల్ సింగ్ అని పిలుస్తారు, ఒక భారతీయ జర్నలిస్ట్, విదేశీ కరస్పాండెంట్, కాలమిస్ట్ మరియు వార్తాపత్రిక ఎడిటర్. అతను ది స్టేట్స్‌మన్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఇండియన్ పోస్ట్ మరియు ఖలీజ్ టైమ్స్ సంపాదకుడిగా కొనసాగాడు. ఎక్కువగా స్టేట్స్‌మన్ మరియు తరువాత ఖలీజ్ టైమ్స్‌కు విదేశీ కరస్పాండెంట్‌గా, అతను మాస్కో, లండన్, యుఎస్, నెదర్లాండ్స్, సింగపూర్, పాకిస్తాన్ మరియు ఇండోనేషియాలో పనిచేశాడు మరియు కాలక్రమేణా, జాతీయ వ్యవహారాలు, విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ వ్యవహారాలపై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందాడు.

1965 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం, మరియు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ స్టేట్స్‌మన్ సంపాదకుడిగా ఉన్నప్పుడు విధించిన అత్యవసర పరిస్థితిని (1975–77) వ్యతిరేకించడంలో ఆయన పాత్రకు ఆయన అత్యంత ప్రసిద్ధి చెందారు. ఆ సమయంలో, నిరసన చిహ్నంగా ఇది ఒక నల్లటి మొదటి పేజీని ప్రచురించింది. దీనికోసం, 1978లో న్యూయార్క్‌లోని వరల్డ్ ప్రెస్ రివ్యూ ద్వారా ఆయనకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎడిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. 1994లో, ఆయన ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, తరువాత ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్‌గా పనిచేశారు. 2016లో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ‘జర్నలిజానికి అత్యుత్తమ కృషి’కిగాను రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డును అందుకున్నారు

కెరీర్

18 సంవత్సరాల వయస్సులో, ఆయన మొదటి వ్యాసం ది ట్రిబ్యూన్‌లో ప్రచురించబడింది. ఆయన 1951లో ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో సబ్-ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. దీని తర్వాత రెండున్నర దశాబ్దాల పాటు ది స్టేట్స్‌మన్‌తో పనిచేశారు. ది స్టేట్స్‌మన్‌లో స్టాఫ్ రిపోర్టర్‌గా ప్రారంభించిన కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) చివరికి 1973లో దాని రెసిడెంట్ ఎడిటర్‌గా మరియు 1975లో కోల్‌కతాలో చీఫ్ ఎడిటర్‌గా మారింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (1981–82) ఎడిటర్-ఇన్-చీఫ్‌గా స్వల్పకాలిక పని 1987లో ముంబైలోని ది ఇండియన్ పోస్ట్ వ్యవస్థాపక ఎడిటర్‌గా మారడానికి దారితీసింది. అది మూసివేయబడిన తర్వాత, అతను దుబాయ్‌లోని ఖలీజ్ టైమ్స్ (1994)కి ఎడిటర్ అయ్యాడు. ఈ పనిలో, అతను మళ్ళీ అనేక దేశాలలో విదేశీ కరస్పాండెంట్‌గా ఉన్నాడు.

అతను ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, అతను 80ల చివరలో ది ట్రిబ్యూన్ మరియు ఆసియన్ ఏజ్‌తో సహా అనేక ప్రచురణలతో సిండికేటెడ్ కాలమిస్ట్‌గా ఉన్నాడు.  2011లో, UKలోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ద్వారా ఈ రంగానికి ఆయన చేసిన అత్యుత్తమ కృషికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు  అదే సంవత్సరంలో, అతను తన ఆత్మకథ ఇంక్ ఇన్ మై వెయిన్స్ – ఎ లైఫ్ ఇన్ జర్నలిజంను ప్రచురించాడు.

అనేక దశాబ్దాల కెరీర్‌లో, ఆయన 14 పుస్తకాలు రాశారు, వాటిలో ది రాకీ రోడ్ టు ఇండియన్ డెమోక్రసీ: నెహ్రూ టు నరసింహారావు, ది యోగి అండ్ ది బేర్: ఎ స్టడీ ఆఫ్ ఇండో-సోవియట్ రిలేషన్స్”, ‘‘ఇంక్ ఇన్ మై వెయిన్స్: ఎ లైఫ్ ఇన్ జర్నలిజం (ఆటోబయోగ్రఫీ) మరియు ది గ్యాంగ్ మరియు 900 మిలియన్: ఎ చైనా డైరీ ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం

అతను రావల్పిండిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా (1955-1956) మరియు తరువాత రాజస్థాన్ గవర్నర్‌గా కొనసాగిన గుర్ముఖ్ నిహాల్ సింగ్ మరియు లచ్మి (దేవి) సింగ్ దంపతులకు జన్మించాడు. తన పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, 1948లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆనర్స్‌తో బ్యాచిలర్స్ డిగ్రీని పొందాడు.

ఆయన 89 సంవత్సరాల వయసులో చాలా నెలలుగా మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతూ న్యూఢిల్లీలో మరణించారు. ఆయన బావమరిది ఇందూ నిహాల్ సింగ్ మరియు ఇద్దరు సోదరీమణులు తేజ్ ఖన్నా మరియు సత్వంత్ ప్రీతమ్ సింగ్ లతో కలిసి జీవించారు. డచ్ జాతీయురాలైన ఆయన భార్య 1990లలో మరణించింది, ఆ దంపతులకు పిల్లలు లేరు. ఆయన మరణించిన తర్వాత, ప్రముఖ వార్తాపత్రిక సంపాదకుడు మరియు మాజీ రాజ్యసభ ఎంపీ హెచ్.కె. దువా ఆయనను “ఉదారవాద, ప్రజాస్వామ్య సంపాదకులలో చివరివాడు” అని అభివర్ణించారు. హిందూస్తాన్ టైమ్స్ సంస్మరణ పత్రిక ఆయనను “జర్నలిజంలో మార్గదర్శకుడు” అని అభివర్ణించింది.

పుస్తకాలు

ఫ్రమ్ ది జీలం టు ది వోల్గా. నచికేత పబ్., 1972.

మలేషియా — ఒక వ్యాఖ్యానం. న్యూయార్క్, బార్న్స్ & నోబుల్, 1971. ISBN 0389045799.

ఇందిరాస్ ఇండియా: ఎ పొలిటికల్ నోట్‌బుక్. నచికేత పబ్ల్, 1978.

ది గ్యాంగ్ అండ్ 900 మిలియన్: ఎ చైనా డైరీ. ఆక్స్‌ఫర్డ్. 1979.

మై ఇండియా. వికాస్ పబ్లిషింగ్ హౌస్, 1982.

యునెస్కో యొక్క ఉత్థాన మరియు పతనం. రివర్‌డేల్ కో పబ్, 1988.

ది యోగి అండ్ ది బేర్: స్టోరీ ఆఫ్ ఇండో-సోవియట్ రిలేషన్స్. రివర్‌డేల్ కో పబ్, 1988.

ఇండియన్ డేస్ ఇండియన్ నైట్స్. సౌత్ ఆసియా బుక్స్, 1990.

ఎలక్షన్లకు కౌంట్ డౌన్. అలైడ్ పబ్లిషర్స్, 1991. I

యువర్ స్లిప్ ఈజ్ షోయింగ్: ఇండియన్ ప్రెస్ టుడే. సౌత్ ఆసియా బుక్స్,

ఐ డిస్కవర్ అమెరికా. చాణక్య పబ్లికేషన్స్, 1993.

ది రాకీ రోడ్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ: నెహ్రూ టు నరసింహారావు. స్టెర్లింగ్ పబ్, 1993.

బ్లడ్ అండ్ సాండ్ – ది వెస్ట్ ఏషియన్ ట్రాజెడీ. CBS, 2003. I

పీపుల్ అండ్ ప్లేసెస్, 2009. శుభి పబ్లికేషన్స్. .

ఇంక్ ఇన్ మై వెయిన్స్: ఎ లైఫ్ ఇన్ జర్నలిజం. హే హౌస్, 2011.

ది మోడీ మిత్. పరంజోయ్ గుహ ఠాకుర్త. 2015.

అత్యవసర సమయంలో ప్రేమ. రచయితలు ముందస్తుగా. 2017

Surēndra nihāl siṅg (ēpril 30, 1929 –

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

మైసూర్,  దివాన్ ,న్యాయవాది , ,విశ్వేశ్వరయ్య అనుచరుడు , భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని అమలు పరచినవాడు,గొప్ప కార్యనిర్వాహకుడు , మైసూరు రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి కృషి చేసిన రాజనీతిజ్ఞుడు ,ఇంటలెక్ట్- సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్

మైసూర్,  దివాన్ ,న్యాయవాది , ,విశ్వేశ్వరయ్య అనుచరుడు , భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని అమలు పరచినవాడు,గొప్ప కార్యనిర్వాహకుడు , మైసూరు రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి కృషి చేసిన రాజనీతిజ్ఞుడు ,ఇంటలెక్ట్- సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్

సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ అమీన్-ఉల్-ముల్క్ (24 అక్టోబర్ 1883 – 5 జనవరి 1959) ఒక భారతీయ రాజనీతిజ్ఞుడు మరియు పోలీసు అధికారి, అతను మైసూర్, జైపూర్ మరియు హైదరాబాద్‌లకు దివాన్‌గా పనిచేశాడు.

భారతీయ న్యాయవాది మరియు రాజకీయవేత్త సర్ సి.పి. రామస్వామి అయ్యర్ అతన్ని “భారతదేశంలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకరు”గా భావించారు. అతని చిరకాల స్నేహితుడు సర్ సి.వి. రామన్ ఇలా వ్యాఖ్యానించాడు, “అతని ప్రాప్యత మరియు వ్యక్తిగత ఆకర్షణ అతని జ్ఞానం యొక్క లోతు మరియు మానవ మరియు సాంస్కృతిక విలువల పట్ల అతనికి ఉన్న లోతైన అవగాహనతో కలిసి అతన్ని గొప్ప మరియు అత్యంత విజయవంతమైన నిర్వాహకుడిగా మార్చాయి”.

ప్రారంభ సంవత్సరాలు

మిర్జా ఇస్మాయిల్ 1883 అక్టోబర్ 24న బెంగళూరులో మైసూర్ రాజ్యంలో ఎక్కువ కాలం పనిచేసిన అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కమిషనర్ (ADC) అగా జాన్ మొహమ్మద్ ఖాజిమ్ షిరాజీకి జన్మించారు మరియు పర్షియన్ సంతతికి చెందినవారు.

అతని కుటుంబానికి మైసూర్ ప్యాలెస్‌తో దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. అతని తాత అఘా అలీ అస్కర్ షిరాజీ రాజ లాయానికి గుర్రాలను సరఫరా చేసేవాడు మరియు రాజ అశ్విక దళానికి శిక్షణ ఇచ్చేవాడు.

ఇస్మాయిల్ స్వయంగా యువరాజ కృష్ణరాజ వడియార్ IV, తరువాత మహారాజా కృష్ణరాజ వడియార్ IV లతో సన్నిహిత స్నేహితులు. ఆయన మరియు యువ యువరాజు చిన్నప్పటి నుంచీ విడదీయరానివారు. సర్ స్టూవర్ట్ ఫ్రేజర్ ఆధ్వర్యంలో రాయల్ ప్రైవేట్ ప్యాలెస్ స్కూల్‌లో క్లాస్‌మేట్స్‌గా మారడానికి ముందే, ఇద్దరు చక్కటి గుర్రపు స్వారీలు చదువుకునేవారు, రాజ్యం కోసం పెద్ద కలలు కన్నారు.

ఇస్మాయిల్ 1904లో బెంగళూరులోని సెయింట్ పాట్రిక్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత వెంటనే, ఆయన మైసూర్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయ్యాడు.

ప్రీమియర్‌షిప్‌లు

ఇస్మాయిల్ మహారాజా కృష్ణరాజ వడియార్ IVకి ప్రైవేట్ కార్యదర్శి అయ్యాడు; మహారాజా (రాజు) ఆయన పరిపాలనా చతురత మరియు వాటిని అమలు చేసే సామర్థ్యాలపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈ సమయంలోనే మహారాజు తన ప్రధాన మంత్రి సర్ ఎం. విశ్వేశ్వరయ్యను ఇస్మాయిల్‌కు మార్గదర్శకత్వం చేయమని కోరాడు.

మైసూర్ దివాన్

1926లో, సర్ ఎం. విశ్వేశ్వరయ్య సిఫార్సు మేరకు, మహారాజా కృష్ణరాజ వడియార్ ఆయనను మైసూర్ దివాన్‌గా నియమించాడు.

ప్రాజెక్టులు మరియు చొరవలు

యువరాజ కంఠీరవ నరసింహరాజ వడియార్ చేత నియమించబడిన బెంగళూరు టౌన్ హాల్‌ను ఇస్మాయిల్ రూపొందించారు. భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని కూడా ఆయనే అమలు చేశారు.

ఆయన ఒక అత్యున్నత నిర్వాహకుడు మరియు విస్తృత పర్యటనలు చేపట్టడం ద్వారా మరియు ప్రజల మనోవేదనలను వ్యక్తిగతంగా గమనించడం ద్వారా అధికారులకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచారు. ఆయన పద్నాలుగు సంవత్సరాల సేవలో, మైసూర్ రాజ్యం ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలలో పరిశ్రమల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. శివమొగ్గలోని చక్కెర కర్మాగారం మరియు బదన్వాల్‌లోని ఖాదీ ఉత్పత్తి కేంద్రం ఆయన కాలంలో స్థాపించబడిన ఇతర పరిశ్రమలు. లండన్‌లో కూడా ఒక వాణిజ్య కమిషనర్‌ను నియమించారు. ఆయన దివాన్‌గా ఉన్న కాలంలో ప్రారంభమైన పరిశ్రమలలో బెంగళూరులోని పింగాణీ కర్మాగారం మరియు గాజు కర్మాగారం ఉన్నాయి; కాగితం, సిమెంట్, ఉక్కు, ఎరువులు, చక్కెర మరియు విద్యుత్ బల్బుల కర్మాగారాలు కూడా స్థాపించబడ్డాయి. ఆయన ప్రధాన మంత్రిత్వంలో స్థాపించబడినవి వైశ్య బ్యాంకు, సిమెంట్ కర్మాగారం, రసాయన మరియు ఎరువుల కర్మాగారం మరియు చక్కెర మిల్లులు.

సాధారణంగా, అతను పెద్దగా మతపరమైన పక్షపాతాలను ప్రదర్శించలేదు, అయితే అతను బెంగళూరులో మసీదును స్థాపించడంలో ఎందుకు కీలక పాత్ర పోషించాడో స్పష్టంగా తెలియదు: 1940లో, భారతదేశంలో మత కలహాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు, అతను బెంగళూరులోని కె.ఆర్. మార్కెట్ మరియు టౌన్ హాల్ సమీపంలో జామియా మసీదు మసీదుకు పునాది రాయి వేశాడు.

బెంగళూరు అల్లర్లు

ఇస్మాయిల్ పరిపాలనలో ఎక్కువ భాగం వివిధ రకాల ప్రజా అల్లర్లను అణిచివేయడంలో గడిపారు. భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా ఆందోళనలను ఎదుర్కోవడంలో అతను చాలా గట్టిగా నడవాల్సి వచ్చింది. ఒకవైపు మహాత్మా గాంధీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ వంటి అగ్ర కాంగ్రెస్ నాయకులతో ఆయన మంచి సంబంధాలు కొనసాగించాల్సి వచ్చింది, మరోవైపు మహారాజు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని; బెంగళూరులో మత హింస మరియు అశాంతి భయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉద్యమాలను అణచివేయడానికి ఆయన చేయగలిగినదంతా చేశారు. 1928లో బెంగళూరులో సుల్తాన్‌పేట గణపతి అలజడుల విషయంలో ఈ భయమే తెరపైకి వచ్చింది, ఈ తిరుగుబాటు కాంగ్రెస్‌కు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని సృష్టించింది, చివరికి భ్రమ కలిగించే మైసూర్ రాష్ట్రంలో ఆధిక్యాన్ని పొందింది.

1940లో మహారాజా కృష్ణరాజ వడియార్ IV మరణం తరువాత, ఆయన మహారాజా జయచామరాజ వడియార్ కు దివాన్ గా కొనసాగారు. అయితే, విభేదాల కారణంగా ఆయన 1941లో రాజీనామా చేశారు.

రౌండ్ టేబుల్ సమావేశాలు

మహారాజా దివాన్ గా, ఇస్మాయిల్ రాజ్యానికి ప్రాతినిధ్యం వహించారు మరియు నవంబర్ 1930 నుండి జనవరి 1931 వరకు జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు.

జైపూర్ ప్రధాన మంత్రి

జైపూర్ లోని మీర్జా ఇస్మాయిల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టారు.

1941లో, ఆయన జైపూర్ రాజ్యంలో ప్రధానమంత్రిగా చేరారు. జైపూర్ లోని చాంబర్ ఆఫ్ కామర్స్ ఇస్మాయిల్ ప్రధాన పదవిని “జైపూర్ పారిశ్రామిక యుగం ప్రారంభం”గా నమోదు చేసింది.

1942లో ఆయన జైపూర్ కు వచ్చిన వెంటనే, ఆయన రాజ్యాంగ సంస్కరణలపై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నాలు మహారాజా సవాయి మాన్ సింగ్ II ఖ్యాతిని మరియు భారత జాతీయ కాంగ్రెస్ వర్గాలలో ఆయన దర్బార్‌ను గణనీయంగా పెంచాయి. జైపూర్ ప్రధాన రహదారికి ఆయన జ్ఞాపకార్థం మీర్జా ఇస్మాయిల్ రోడ్ అని పేరు పెట్టారు.

ఘనశ్యామ్ దాస్ బిర్లా ఇస్మాయిల్ భార్యకు సన్నిహిత స్నేహితుడు.

ఇస్మాయిల్ తన తల్లి మొదటి బంధువు జీబుందే బేగం షిరాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె అతని తల్లి బేగం సనా షిరాజీ సోదరుడు మీర్జా షిరాజీ కుమార్తె. ఆమె బైజ్-ఎ-షకీరా అని పిలువబడే పది సంపుటాల మతపరమైన నౌషాలు (లేదా శ్లోకాలు) ప్రచురించిన కవయిత్రి. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: ఒక కుమారుడు హుమాయున్ మీర్జా; మరియు ఇద్దరు కుమార్తెలు షా తాజ్ బేగం ఖలీలీ మరియు గౌహర్ తాజ్ బేగం నమాజీ.

ఇస్మాయిల్ కుటుంబంలోని చాలా మంది దేశ సేవలో జీవితాన్ని గడపడానికి ప్రేరణనిచ్చాడు. అతని కుమారుడు హుమాయున్ మీర్జా బంగన్‌పల్లి దివాన్ అయ్యాడు. స్వాతంత్ర్యం తర్వాత, అతను ఢిల్లీకి తిరిగి బదిలీ చేయబడటానికి ముందు కొంతకాలం దౌత్యవేత్తగా పనిచేశాడు. అతను విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క లేఅవుట్ మరియు పరిపాలనా వ్యవస్థలకు కీలక సలహాదారుగా మారాడు, దీని వలన అతనికి పద్మశ్రీ లభించింది.

షా తాజ్ బేగం నుండి ఇస్మాయిల్ మనవడు అక్బర్ మీర్జా ఖలీలీ, భారత విదేశాంగ సేవలో చేరి, పదవీ విరమణ చేసిన తర్వాత చాలా సంవత్సరాలు భారత ప్రభుత్వానికి మధ్యప్రాచ్య వ్యవహారాలపై సీనియర్ దౌత్యవేత్త మరియు సలహాదారుగా పనిచేశాడు. షా తాజ్ బేగం కుమార్తె అమెనేహ్, ఇస్పాహానీ వంశానికి చెందిన మీర్జా అలీ ఇస్పాహానీని వివాహం చేసుకుంది. అతను మీర్జా అహ్మద్ ఇస్పాహానీ మరియు మీర్జా అబోల్ హసన్ ఇస్పాహానీ ఇద్దరి తమ్ముడు మీర్జా మహమూద్ ఇస్పాహానీ కుమారుడు.

విభజన సమయంలో ఇస్మాయిల్ మేనల్లుళ్ళు భారతదేశం విడిచి వెళ్లి, కుటుంబాన్ని విభజించి పాకిస్తాన్‌కు సేవ చేశారు. ఆఘా షాహి విదేశాంగ మంత్రి అయ్యారు మరియు ఆఘా హిలాలీ సీనియర్ దౌత్యవేత్త.

గౌహర్ తాజ్ నమాజీ నుండి ఇస్మాయిల్ మనవరాలు షకేరెహ్ 1991లో హత్యకు గురయ్యారు. హంతకుడు జీవిత ఖైదు విధించబడ్డాడు.

అతని మునిమనవడు ఫౌద్ మీర్జా ఒక భారతీయ ఒలింపిక్ ఈక్వెస్ట్రియన్.

మరణం

ఇస్మాయిల్ 1959 జనవరి 5న బెంగళూరులోని తన నివాసంలో మరణించారు.

సి. వి. రామన్ ఇస్మాయిల్‌కు నివాళులర్పించారు: “చాలా సంవత్సరాలుగా, మంచి వాతావరణంలోనూ, చెడు వాతావరణంలోనూ, అతను నాకు అత్యంత నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు, మద్దతు మరియు సలహా ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అతను తన వెనుక ఒక జ్ఞాపకాన్ని వదిలి వెళ్ళాడు, దానిని అతన్ని తెలిసిన వారందరూ విలువైనదిగా మరియు గౌరవంగా గుర్తుంచుకుంటారు.”

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-25-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.23 వ భాగం.28.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.23 వ భాగం.28.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.49 వ భాగం.28.9.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.49 వ భాగం.28.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.6 వ భాగం.27.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.6 వ భాగం.27.9.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.23 వ భాగం.,27.9.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.23 వ భాగం.,27.9.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.23 వ భాగం.,27.9.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.22 వ భాగం.27.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.22 వ భాగం.27.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.22 వ భాగం.27.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.48 వ భాగం.27.9.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.48 వ భాగం.27.9.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.22 వ భాగం.26.9.25.

https://youtu.be/hHrUUmwJS8k
శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.22 వ భాగం.26.9.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.21 వ భాగం.26.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.21 వ భాగం.26.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.47 వ భాగం.26.9.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.47 వ భాగం.26.9.25. https://youtu.be/62KUZd_HfYc

Posted in రచనలు | Leave a comment

నేతాజీ ,రోమిన్ రోలాండ్ ల మిత్రుడు ,శ్రీ అరబిందో , ఠాగూర్,ఎం ఎస్ .సుబ్బులక్ష్మి  వంటి శ్రోతలుకలిగిన బెంగాల్ సంగీతకారుడు, గాయకుడు, సంగీత శాస్త్రవేత్త, నవలా రచయిత, కవి, వ్యాసకర్త , యోగి,బెంగాల్ సినీ  దేవదాస్  పూనా’’ హరికృష్ణ మందిర్ ‘’స్థాపకుడు ,సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ పొందిన -దిలీప్ కుమార్ రాయ్ .

నేతాజీ ,రోమిన్ రోలాండ్ ల మిత్రుడు ,శ్రీ అరబిందో , ఠాగూర్,ఎం ఎస్ .సుబ్బులక్ష్మి  వంటి శ్రోతలుకలిగిన బెంగాల్ సంగీతకారుడు, గాయకుడు, సంగీత శాస్త్రవేత్త, నవలా రచయిత, కవి, వ్యాసకర్త , యోగి,బెంగాల్ సినీ  దేవదాస్  పూనా’’ హరికృష్ణ మందిర్ ‘’స్థాపకుడు ,సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ పొందిన -దిలీప్ కుమార్ రాయ్ .

దిలీప్ కుమార్ రాయ్ (22 జనవరి 1897 – 6 జనవరి 1980), దిలీప్ కుమార్ రాయ్ అని కూడా పిలుస్తారు, ఒక భారతీయ సంగీతకారుడు, గాయకుడు, సంగీత శాస్త్రవేత్త, నవలా రచయిత, కవి, వ్యాసకర్త మరియు యోగి. అతను ద్విజేంద్రలాల్ రే (లేదా రాయ్) కుమారుడు. 1965లో, భారతదేశ జాతీయ సంగీతం, నృత్యం మరియు నాటక అకాడమీ అయిన సంగీత నాటక అకాడమీ, అతనికి జీవితకాల సాఫల్యానికి అత్యున్నత గౌరవం, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది.

నేపథ్యం మరియు విద్య

బెంగాలీ కవి, నాటక రచయిత మరియు స్వరకర్త అయిన ద్విజేంద్రలాల్ రే (1863–1913) కుమారుడు, రాయ్ మరియు అతని చెల్లెలు మాయ 1903లో తమ తల్లి సురబాలా దేవిని కోల్పోయారు. అతని తండ్రి తరఫు అమ్మమ్మ వైపు, కుటుంబం మధ్యయుగ బెంగాలీ సాధువు శ్రీ చైతన్య భక్తులలో  ఒకరైన వైష్ణవ సన్యాసి అద్వైత ఆచార్య వంశానికి చెందినది. ఆయన తల్లి సురబాలా దేవి ప్రముఖ హోమియోపతి వైద్యుడు ప్రతాప్ చంద్ర మజుందార్ కుమార్తె.

చిన్నప్పటి నుంచి రాయ్ కు సంస్కృతం, ఇంగ్లీష్, కెమిస్ట్రీ మరియు గణితం పట్ల మక్కువ ఉండేది. సంగీతం పట్ల ఆయనకున్న మక్కువ ఆయనను మెట్రిక్యులేషన్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించకుండా ఆపివేసింది: ఆయన ఇరవై ఒకటో తరగతిలో ఉత్తీర్ణుడై, స్కాలర్‌షిప్‌తో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. ఇక్కడ ఆయన సుభాష్ చంద్రబోస్‌కు దగ్గరగా వచ్చారు. గణితంలో ఫస్ట్ క్లాస్ ఆనర్స్‌తో, 1919లో ట్రిపోస్ కోసం కేంబ్రిడ్జ్ వెళ్లారు. యూరప్‌కు ఈ మూడు సంవత్సరాల పర్యటనకు కొంతకాలం ముందు, తన టీనేజ్‌లో ఆయన సంగీత శాస్త్రవేత్త భట్ఖండే వ్యక్తిగత స్పెల్ కిందకు వచ్చారు. రాయ్ తన కుటుంబ నేపథ్యాన్ని సద్వినియోగం చేసుకుని, అనేక ప్రసిద్ధ మరియు శాస్త్రీయ కూర్పులను నేర్చుకున్నాడు. ఇది సంగీతాన్ని ఒక వృత్తిగా స్వీకరించాలనే అతని దృఢ సంకల్పాన్ని బలపరిచింది. అందువల్ల, 1920లో, తన ట్రిపోస్‌లోని మొదటి భాగంతో పాటు, ఆయన పాశ్చాత్య సంగీతంలో పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. పియానోలో తన పాఠాలతో పాటు, ఆయన ఫ్రెంచ్, జర్మన్ మరియు ఇటాలియన్ భాషలలో నిష్ణాతులుగా ఎదిగి, జర్మనీ మరియు ఇటలీకి సంగీతంలో తన అధ్యయనాలను కొనసాగించడానికి బయలుదేరాడు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఫ్రీడమ్ సొసైటీ ద్వారా రాయ్‌ను ఆహ్వానించిన రోమైన్ రోలాండ్, లుగానోలో భారతీయ శాస్త్రీయ సంగీతంపై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేశాడు మరియు అతని ఉపన్యాసాలను ఫ్రెంచ్‌లోకి అనువదించి ప్రచురించాడు. ఈ సమయంలో, రాయ్ బెర్ట్రాండ్ రస్సెల్, హెర్మాన్ హెస్సే మరియు జార్జెస్ డుహామెల్ వంటి వ్యక్తులను కలిశాడు. అధ్యక్షుడు మసారిక్ ఆహ్వానించిన వియన్నా నుండి, యూరోపియన్ సంగీత సంప్రదాయం యొక్క హృదయాన్ని కనుగొనడానికి రాయ్ బుడాపెస్ట్, రోమ్, ఫ్లోరెన్స్ మరియు నేపుల్స్‌కు వెళ్లే మార్గంలో ప్రేగ్‌ను సందర్శించాడు. అయోనియన్, లిడియన్, మిక్సోలిడియన్, డోరియన్, అయోలియన్ మరియు ఫ్రిజియన్ వంటి పురాతన రీతులు అతనికి వరుసగా భారతీయ లేదా మేలకర్తా (“మాతృ ప్రమాణాలు”) బిలావల్, ఇమాన్, ఖమాజ్, కాఫీ, అసావరి మరియు భైరవిని గుర్తు చేశాయి.

రోమైన్ రోలాండ్ మరియు దిలీప్‌కుమార్ రాయ్

తన డైరీలో, ఇండే, రోమైన్ రోలాండ్ తరచుగా రాయ్ గురించి మాట్లాడుతుంటాడు. 1920 ఆగస్టు 23న రాయ్ మొదటిసారి సందర్శించిన విషయాన్ని ఆయన ఇలా నమోదు చేశారు: “…అతనిది సాధారణ తెలివితేటలు కాదు… పొడవైన, మంచి శరీరాకృతి కలిగిన యువకుడు, (…) అతని రంగులో క్రియోల్ రంగు నారింజ-గోధుమ రంగు ఉంటుంది, పెదవులు తప్ప…” అని రోలాండ్ తన పాటల గురించి మాట్లాడుతూ, “ముఖ్యంగా టాన్సెన్ రాసిన మతపరమైన పాట… గ్రెగోరియన్ శ్రావ్యాలతో మరియు ఇంకా, మూలంలో ఉన్న గ్రీకు శ్లోకాలతో (…) కొంత అనుబంధాన్ని నేను కనుగొన్నాను” అని రోలాండ్ పేర్కొన్నాడు. మరియు రోలాండ్ ఇలా కొనసాగిస్తున్నాడు: “ప్రజాదరణ పొందిన శ్రావ్యాలను వినడం ద్వారా హిందూ జాతి యొక్క స్వచ్ఛమైన మరియు సహజమైన ప్రతిభను బాగా గ్రహించగలుగుతారు. దిలీప్‌కుమార్ రాయ్ వాటిలో కొన్నింటిని చాలా ఆకర్షణీయంగా, సున్నితంగా, ఉల్లాసంగా, కవితాత్మకంగా పాడాడు, లయలో అంతటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు – అవి మన స్వంత ప్రసిద్ధ పాటలు కూడా కావచ్చు (…) ఒకరు గ్రహిస్తారు – జనాదరణ పొందిన కళ అధునాతన కళ కంటే చాలా తక్కువ సరిహద్దులను ఎలా అంగీకరిస్తుంది.” మరియు దిలీప్ స్వరం గురించి: “అతను నాసికా స్వరాలతో పాడతాడు మరియు అతని స్వరం చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది, నిరంతర స్వర మెరుగుదలలు మరియు అలంకారాల వికసించడంలో ఏకైక సున్నితత్వంతో…” 1927 అక్టోబర్ 24న, రోమైన్ రోలాండ్ రాయ్ నుండి మరొక సందర్శనను ఇలా వివరించాడు: “అతను కులీన భారతదేశంలో అత్యుత్తమమైన రకానికి చెందినవాడు.” రాయ్ పాడిన కాళీ దేవతకు పాత శ్లోకాన్ని విన్నప్పుడు, రోలాండ్ ఇలా పేర్కొన్నాడు: “ఇది కేవలం ఆకర్షణీయంగా ఉంటుంది, వేడుకునే, విలపించే, జ్వరం స్థాయికి చేరుకునే, సోప్రానో నుండి బాస్ నోట్స్ వరకు (…) తగ్గి, రెట్టింపు మరియు ఖచ్చితమైన పారవశ్యంతో మళ్ళీ ప్రారంభమవుతుంది…”

సంగీతంలో ప్రయోగాలు

యూరప్‌లో ఉన్నప్పుడు, రాయ్ తన సమకాలీనులు అభ్యసిస్తున్న భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క “గొప్పతనం మరియు లోటు”ని గ్రహించాడు. మధ్యస్థమైన పదానికి బదులుగా – శ్రావ్యమైన మరియు లయబద్ధమైన కూర్పులను విస్తరించడానికి మద్దతు ఇస్తుంది, ఆధునిక భారతీయ భాషలు, సంస్కృత కుమార్తెలు, శాస్త్రీయ నమూనాలకు (తన సొంత తండ్రి లేదా ఠాగూర్ వంటి స్వరకర్తలు ప్రదర్శించినట్లు) మరింత తగిన సాహిత్యాన్ని అందించగలరని రాయ్ నమ్మాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన భట్ఖండేలో చేరి, భట్ఖండే పద్ధతిని అనుసరించి, విస్తృతంగా ప్రయాణించడం మొదలుపెట్టి, ప్రాంతీయ గురువుల నుండి రాగ-వైవిధ్యాలపై సీరియల్ నోట్స్‌ను సేకరించి ప్రచురించడం ప్రారంభించారు, నిర్దిష్ట కూర్పుల సంజ్ఞామానాలతో. ఆయన అబ్దుల్ కరీం, ఫైయాజ్ ఖాన్, చందన్ చౌబే, గౌరీశంకర్ మిశ్రా, సురేంద్రనాథ్ మజుందార్ మరియు హఫీజ్ అలీ ఖాన్ వంటి సంగీతకారుల నుండి పాఠాలు నేర్చుకున్నారు. ఆయన రచనలలో, భ్రమ్యమన్ (‘గ్లోబ్-ట్రాటింగ్’), సంగీతికి (‘సంగీతం గురించి’), గీతాశ్రీ (‘ఒక కళగా పాట’) మొదలైన వాటిలో, ఆయన తన అనుభవాలను వివరంగా నమోదు చేశారు, అనారోగ్యంతో ఉన్నారు

విశ్వ ఆత్మను స్వీకరించడం

9వ శతాబ్దపు కార్య-పాద పాటల ద్వారా వెళ్ళే పురాతన భారతీయ సంప్రదాయమైన లైయర్ లాంటి సాహిత్యం తన (ఇంప్రూవైజ్డ్ సంగీత పదబంధాలు)ను అంగీకరించి ప్రోత్సహించినప్పటికీ, 2000 కంటే ఎక్కువ సాహిత్యాలను స్వరపరిచిన ఠాగూర్, తన కూర్పులను యూరోపియన్ పద్ధతిలో వ్యక్తిగతీకరించాలని మరియు అధికారం కలిగిన సంజ్ఞామానం ప్రకారం వాటి అమలును రక్షించాలని కోరుకున్నాడు. తాన మరియు పదబంధ వైవిధ్యాలలో నిపుణుడైన రాయ్, వాదించి, ఠాగూర్ పాటలను తాను కోరుకున్న విధంగా అర్థం చేసుకోవడానికి అనుమతి పొందాడు. సంస్కృతం, బెంగాలీ, హిందీ మరియు ఆంగ్లంలో పాటలను కంపోజ్ చేస్తూ, రష్యన్, జర్మన్, ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ సంగీతం నుండి కూడా కొన్ని ప్రసిద్ధ లేదా శాస్త్రీయ శ్రావ్యాలను చెక్కుచెదరకుండా ఉంచుతూ, వాటిని అర్థం చేసుకుంటూ ఒక భాష నుండి మరొక భాషకు బదిలీ చేసే అరుదైన సౌకర్యాన్ని కలిగి ఉన్నాడు.

రాయ్ యొక్క అత్యున్నత రచనలలో, కీర్తన యొక్క సాంప్రదాయ నమూనా ఆధారంగా ఒక భారతీయ రకం ఒపెరా ఉంది: ఇది భారతీయ నృత్యం యొక్క శాస్త్రీయ పాఠశాలలకు అనుకూలమైన మోడల్ మరియు రిథమిక్ నమూనాల వరుస ద్వారా భావోద్వేగ కాథర్సిస్‌ను కలిగి ఉంటుంది. బెంగాలీ గద్య రచనలోని సూక్ష్మబేధాలపై ఠాగూర్‌తో సుదీర్ఘ చర్చ తర్వాత, వృద్ధ కవి ఛంద అనే అంశంపై తన అధ్యయనాన్ని తనకు అంకితం చేస్తున్నట్లు రాయ్ చూశాడు. కలకత్తా విశ్వవిద్యాలయం అభ్యర్థించగా, రాయ్ స్వయంగా ఈ అంశంపై ఛందసికి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. రాయ్‌కు రాసిన ఒక లేఖలో, కవి ఇలా అంగీకరించాడు: “మీ పట్ల నాకు నిజమైన ప్రేమ ఉంది. మీ మిశ్రమరహిత సత్యసంధత మరియు నిష్కపటత్వం నా హృదయాన్ని ఆకర్షిస్తుంది.” శ్రీ అరబిందో మరియు ఠాగూర్ వంటి శ్రోతలు రాయ్‌ను ఆరాధించారు. 1940లలో, హిందీలో ఒక హిట్ చిత్రం మధ్యయుగ భారతదేశ యువరాణి-సాధువు మీరాబాయి పాటలతో దేశాన్ని ముంచెత్తింది. వాటిని భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాడినప్పటికీ, అవన్నీ రాయ్ సేకరించినవి లేదా స్వరపరిచినవి. తన గురువుకు నివాళిగా, దిలీప్ “పాడినప్పుడు (…), అది విశ్వ ఆత్మచే స్వీకరించబడాలని కోరుకునే వ్యక్తిగత ఆత్మ యొక్క ఉద్భవం” అని సుబ్బులక్ష్మి రాసింది. 1930ల చివరలో సుబ్బులక్ష్మి మరియు రాయ్ కలిసి వందేమాతరం మరియు ధనో ధాన్య పుష్పే బోరా అనే రెండు పాటలను పాడారు.

రాయ్ తనదైన శైలిలో కల్పిత కథలను సృష్టించుకున్నారు, ఇవి నిరంతర మానసిక విశ్లేషణలో పాల్గొంటాయి. ఆయన పాత్రలు చాలావరకు ఆధ్యాత్మిక లేదా ఆధ్యాత్మిక స్వభావం కలిగి ఉంటాయి, తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య కలిసే ప్రదేశంలో ఉన్నాయి. కవిగా, ఠాగూర్ అభివృద్ధి చేసిన శ్రావ్యమైన లిరికల్ శైలిని అనుసరించడానికి బదులుగా, రాయ్ మైఖేల్ మధుసూదన్ దత్తా సృష్టించిన మరియు అతని తండ్రి ద్విజేంద్రలాల్ రే ద్వారా నేటి వరకు అమలులోకి వచ్చిన సామరస్య నిర్మాణాన్ని అనుసరించారు.

చివరి దశ

యూరప్‌కు రెండవసారి సందర్శించిన తర్వాత, 1928లో రాయ్ పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో స్థిరపడ్డారు. శ్రీ అరబిందోతో ఆయన చేసిన అద్భుతమైన ఉత్తరప్రత్యుత్తరాలు గురువుగారి గురించి ఇప్పటివరకు తెలియని ఒక అంశాన్ని వెల్లడిస్తున్నాయి, ఆయనను “స్నేహితుడిగా మరియు కొడుకుగా” ఆదరిస్తున్నట్లు ప్రకటించారు. 50ల ప్రారంభంలో, రాయ్ స్వరపరిచిన రెండు దేశభక్తి గీతాలు (“హం భారత్కే” మరియు “నిషాన్ ఉంచా, కదం బాధా”) జనరల్ కరియప్పను ఆకర్షించాయి, అతను వాటిని భారత సైన్యం కోసం కవాతు పాటల అధికారిక జాబితాలో చేర్చాలని కోరుకున్నాడు.

1953లో, తన శిష్యురాలు ఇందిరా దేవితో కలిసి ప్రపంచ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత, అతను 1959లో పూణేలో హరి కృష్ణ మందిర్‌ను స్థాపించాడు. రాయ్ ఇందిరా దేవితో కలిసి పిలిగ్రిమ్స్ ఆఫ్ ది స్టార్స్ అనే ఆత్మకథ పుస్తకాన్ని రచించాడు. పిలిగ్రిమ్స్ ఆఫ్ ది స్టార్స్ పాఠకుడికి ఇద్దరు గొప్ప ఆత్మల రోజువారీ పోరాటాలు మరియు విజయాల సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం “…పాఠకుడికి బహుమతిగా ఉండటంతో పాటు అద్భుతంగా ఉంది” అని ఈస్ట్ వెస్ట్ జర్నల్ పేర్కొంది. ఈ పుస్తకం గుజరాతీలోకి అనువదించబడింది (అనువాదకుడు రామనాలాల్ సోని; అమదావాడ: వోరా, 1977; మరియు రాజకోట: ప్రవీణ పుస్తక భండార, 1991).

కోల్‌కతాలోని సంస్కృత అకాడమీ ‘మెలోడీ అమృతానికి మూలం’ (సుర-సుధాకర)గా గౌరవించబడిన రాయ్, ఇండియన్ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన 50 కి పైగా రికార్డుల రచయిత (వాటిలో చాలా వరకు ఇప్పటికీ ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ అని పిలువబడే ‘సరేగామ’ ద్వారా పునర్ముద్రించబడ్డాయి); 8 సంపుటాల పాటలు, సంజ్ఞామానంతో; 21 సంపుటాలు ఆంగ్లంలో మరియు 46 సంపుటాలు బెంగాలీలో నవలలు, కవితలు, నాటకాలు, ఉపదేశాలు, జ్ఞాపకాలు మరియు వ్యాసాలను కలిగి ఉన్నాయి.

రాయ్ 1980 జనవరి 6న 83వ ఏట పూణేలోని హరి కృష్ణ మందిర్‌లో మరణించారు ..

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -26-9-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.4 వ భాగం.25.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.4 వ భాగం.25.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.4 వ భాగం.25.9.25.

Posted in రచనలు | Leave a comment

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.21 వ భాగం.25.9.25.

శ్రీ సంజీవ దేవ్ గారి ఆత్మ కథ.తుమ్మపూడి.21 వ భాగం.25.9.25.

Posted in రచనలు | Leave a comment

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.20 వ భాగం.25.9.25.

హాస్య బ్రహ్మ శ్రీ భమిడిపాటి కామేశ్వర రావు గారి. త్యాగరాజు ఆత్మ విచారం.20 వ భాగం.25.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.46 వ భాగం.25.9.25.

ఆచార్య బేతవోలు రామ బ్రహ్మ0 గారి శ్రీ దేవీ భాగవతం.46 వ భాగం.25.9.25.

Posted in రచనలు | Leave a comment

పోస్ట్ కార్డ్  కంటే చిన్న పరిమాణంలో  హిమాలయాలను  గ్రాండ్ ల్యాండ్‌స్కేప్‌లను చిత్రీకరించిన బెంగాలీ చిత్రకారుడు , ,రోరిచ్ ను కలిసినవాడు – బీరేశ్వర్ సేన్

పోస్ట్ కార్డ్  కంటే చిన్న పరిమాణంలో  హిమాలయాలను  గ్రాండ్ ల్యాండ్‌స్కేప్‌లను చిత్రీకరించిన బెంగాలీ చిత్రకారుడు , ,రోరిచ్ ను కలిసినవాడు – బీరేశ్వర్ సేన్

బీరేశ్వర్ సేన్ (1897–1974) ఒక భారతీయ చిత్రకారుడు, రచయిత మరియు ఉపాధ్యాయుడు, ఆయన బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ మరియు పాశ్చాత్య ఆధునికవాదం ద్వారా ప్రభావితమయ్యారు, కానీ తరువాత సూక్ష్మచిత్రాల యొక్క ప్రత్యేకమైన దృశ్య భాషను అభివృద్ధి చేశారు. అతను  పోస్ట్ కార్డ్  కంటే చిన్న పరిమాణంలో ఉన్న చిత్రాలపై ఎక్కువగా హిమాలయాలను కలిగి ఉన్న గ్రాండ్ ల్యాండ్‌స్కేప్‌లను చిత్రీకరించాడు.సేన్ తన జీవితకాలంలో ప్రజాదరణ పొందాడు మరియు జరుపుకున్నాడు, కానీ అతని మరణం తర్వాత ప్రజా చైతన్యం నుండి కనుమరుగయ్యాడు.

అయితే, ప్రముఖ కళా చరిత్రకారుడు బి. ఎన్. గోస్వామి 2010లో న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో హెవెన్ అండ్ ఎర్త్: హిమాలయాస్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ బీరేశ్వర్ సేన్ అనే పేరుతో అతని రచనల ప్రదర్శనను నిర్వహించినప్పటి నుండి అతని రచనలపై ఆసక్తి పెరుగుతోంది.

ప్రారంభ జీవితం

సేన్ బ్రిటిష్ ఇండియాలోని కోల్‌కతాలో (అప్పటి కలకత్తా) కలకత్తా విశ్వవిద్యాలయంలో సాహిత్య ప్రొఫెసర్ రాయ్ బహదూర్ శైలేశ్వర్ సేన్ మరియు నిహార్ణాలిని సేన్ దంపతులకు జన్మించాడు. అతను చిన్నతనంలోనే పెయింటింగ్ మరియు డ్రాయింగ్‌ను చేపట్టాడు, కానీ అధికారికంగా కళను కొనసాగించలేదు. ఆయన కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలకు వెళ్లి, 1921లో ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ పట్టా పొందారు.

కెరీర్

1923లో, సేన్ బీహార్‌లోని పాట్నాలోని బీహార్ నేషనల్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు. తన బోధనా సమయంలో, సేన్ పెయింటింగ్  డ్రాయింగ్ కొనసాగించాడు. తరువాత ముగ్గురు ఠాగూర్‌లతో పరిచయం ఏర్పడ్డాడు: అబనీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ మరియు గగనేంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఆధునికవాది నందలాల్ బోస్ మరియు అబనీంద్రనాథ్ కింద అనధికారికంగా శిక్షణ పొందారు, వీరిద్దరూ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌లో బోధించారు.

సేన్ సూక్ష్మ జలవర్ణాలలో పర్వతాలు, లోయలు మరియు నిరాధార ప్రకృతి దృశ్యాలు ఉన్నాయి. ఆయన హిమాలయాల నుండి ప్రేరణ పొంది, తన జీవితాంతం వాటిని నిరంతరం సందర్శించారు. 1932లో ఆయన చేసిన పర్యటనలలో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని భారతీయ కొండ పట్టణం నగ్గర్‌లో స్థిరపడిన రష్యన్ కళాకారుడు నికోలస్ రోరిచ్‌ను కలిశాడు. వారి సమావేశం, ఆ తరువాత జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, సేన్‌పై కళాత్మకంగా మరియు ఆధ్యాత్మికంగా శాశ్వత ప్రభావాన్ని చూపాయి. అతను రోరిచ్ నుండి ప్రేరణ పొందినప్పటికీ, అతను రోరిచ్ శైలిని ఎప్పుడూ అనుకరించలేదని కళా చరిత్రకారుడు గోస్వామి పేర్కొన్నారు. “అతని [సేన్] స్వంత ఆలోచనల మూలం భిన్నంగా ఉంది, మరొక క్రమం యొక్క జీవితాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. భౌతిక పరంగా కూడా, బీరేశ్వర్ రచన చాలా భిన్నంగా కనిపించింది, చిన్న స్థాయిలో ఉన్నప్పటికీ, వాష్ టెక్నిక్‌లో కాగితంపై చిత్రించబడింది” అని గోస్వామి ఒక పరిచయ వ్యాసంలో రాశారు.

సేన్ రచనల పునఃమూల్యాంకనం

సేన్ 10 సెప్టెంబర్ 1974న కోల్‌కతాలో మరణించాడు. ఆయన మరణం తర్వాత, సేన్ ప్రజాదరణ తగ్గిపోయింది మరియు 2010 వరకు అలాగే ఉంది, ఆ సమయంలో మొదటి మరణానంతర పునరాలోచన న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో జరిగింది. 2016లో, టెక్సాస్‌లోని డల్లాస్‌లోని క్రో మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్‌లో బి.ఎన్. గోస్వామి నిర్వహించే ప్రదర్శనలో అతని రచనలు ప్రదర్శించబడ్డాయి. తరువాత, నవంబర్ 2017లో, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో 80 రచనలతో కూడిన రెండవ పునరాలోచన, రిఫ్లెక్షన్స్: మ్యాన్ అండ్ నేచర్ ఇన్ ది పెయింటింగ్స్ ఆఫ్ బీరేశ్వర్ సేన్, జరిగింది, ఇది అతని రచనలు విస్తృత మరియు కొత్త ప్రేక్షకులను చేరుకోవడానికి మరింత సహాయపడింది.

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

భారతీయ బౌద్ధ సన్యాసి, పండితుడు, యాత్రికుడు మరియు గొప్ప రచయిత.  20వ శతాబ్దపు గొప్ప బౌద్ధమత కార్యకర్త,ప్రయాణ సాహిత్య మార్గదర్శి,క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్త  – భదంత్ ఆనంద్ కౌసల్యాయన్

భారతీయ బౌద్ధ సన్యాసి, పండితుడు, యాత్రికుడు మరియు గొప్ప రచయిత.  20వ శతాబ్దపు గొప్ప బౌద్ధమత కార్యకర్త,ప్రయాణ సాహిత్య మార్గదర్శి,క్విట్ ఇండియా ఉద్యమ కార్యకర్త  – భదంత్ ఆనంద్ కౌసల్యాయన్

భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ (5 జనవరి 1905 – 22 జూన్ 1988) ఒక భారతీయ బౌద్ధ సన్యాసి, పండితుడు, యాత్రికుడు మరియు గొప్ప రచయిత. ఆయనను 20వ శతాబ్దపు గొప్ప బౌద్ధమత కార్యకర్తలలో ఒకరిగా  భావిస్తారు. ఆయన బౌద్ధ పండితుడు మరియు సామాజిక సంస్కర్త రాహుల్ సాంకృత్యాయన్ మరియు బి.ఆర్. అంబేద్కర్ లచే ప్రభావితుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ 1905 జనవరి 5న పంజాబ్‌లోని అంబాలా జిల్లాలోని సోహానా గ్రామంలో (ఇప్పుడు మొహాలి జిల్లాలో ఉంది) ఖత్రి కుటుంబంలో హర్నామ్ దాస్‌గా జన్మించాడు. ఆయన లాహోర్‌లోని నేషనల్ కాలేజీ నుండి బి.ఎ. పట్టా పొందారు. ఆయన ప్రయాణాలు ఆయనను ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లాయి, అక్కడ ఆయన తన గురువు మహాపండిట్ రాహుల్ సాంకృత్యాయన్ లాగా బౌద్ధమతాన్ని ప్రోత్సహించారు. ఆయన ఎల్లప్పుడూ అనేక దేశాలలో సుదూర ప్రాంతాలు ప్రయాణించి కొత్త విషయాలను కనుగొనాలని కోరుకున్నారు. ఆయన ప్రేరణల ద్వారా ప్రారంభించబడిన సంప్రదాయాన్ని కొనసాగించడమే ఆయన లక్ష్యం. ఆయన భారతీయ ప్రయాణ సాహిత్యానికి మార్గదర్శకులలో ఒకరు.

భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ 1988 జూన్ 22న నాగ్‌పూర్‌లోని మాయో హాస్పిటల్‌లో మరణించారు.

రచనలు

అతను భారతీయ ప్రయాణ సాహిత్యం మరియు హిందీకి ఎంతో దోహదపడ్డాడు. హిందీ సాహిత్య సమ్మేళన్, ప్రయాగ్, రాష్ట్రభాషా ప్రచార సమితి, వర్ధ మొదలైన వాటికి పనిచేశాడు. ప్రతి ఒక్కరూ సులభంగా అర్థం చేసుకోగలిగేలా తన పుస్తకాలలో చాలా సరళమైన భాషను ఉపయోగించాడు. వివిధ ప్రదేశాలకు తన ప్రయాణంపై ఆయన అనేక వ్యాసాలు, నవలలు, పుస్తకాలు రాశారు. బౌద్ధమతంపై అనేక పుస్తకాలు కూడా రాశారు. ఆయన పుస్తకాలు 25 కంటే ఎక్కువ ప్రచురించబడ్డాయి.

అంబేద్కర్‌కు లక్షలాది మంది బౌద్ధ అనుచరులు ఉన్నారు, వారు తన మహాపరినిర్వాణం తర్వాత, ముఖ్యంగా మహారాష్ట్రలో బలమైన బౌద్ధ నాయకుడి అవసరం ఉంది. కౌసల్యాయన్ మహారాష్ట్ర బౌద్ధులకు ప్రయాణించి మార్గనిర్దేశం చేశాడు మరియు అంబేద్కర్ రచన ది బుద్ధ అండ్ హిస్ ధమ్మను హిందీలోకి అనువదించాడు. అతను టిపిటక మరియు ఇతర బౌద్ధ సాహిత్యాల నుండి అసలు వనరులను కూడా గుర్తించి సేకరించాడు.

అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా కూడా గుర్తింపు పొందాడు, అతను తన స్నేహితుడు భదంత్ రాహుల్ సాంకృత్యాయన్‌తో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు.

పుస్తకాలు

భిక్షు కే పాత్ర

జో భుల్ నా సాకా

ఆహ్! ఐసి దరిద్రత

బహనేబాజి

యది బాబా న హోతే

రైల్ కే టికెట్

కహన్ క్యా దేఖా

సంస్కృతి

దేశ్ కీ మిట్టి బులాతీ హై

బౌద్ధ ధర్మం ఏక్ బుద్ధివాడి అధ్యయనం

శ్రీలంక

హిందీ మరియు పంజాబీ అనువాదం బి.ఆర్. అంబేద్కర్ యొక్క బుద్ధుడు మరియు అతని ధర్మం

మనుస్మృతి క్యోం జలై గై?

భగవద్గీత కి బుద్ధివాది సమీక్ష

రామ్ కహానీ రామ్ కి జబానీ

బౌద్ధమతానికి మేధావి మార్గదర్శి

బోధిద్రం కే కుచ్ పన్నె

ధర్మ్ కే నామ్ పార్

భగవాన్ బుద్ధ ఔర్ ఉంకే అనుచరు

భగవాన్ బుద్ధ ఔర్ ఉంకే సామ్కలిన్ భిక్షు

బౌధ్ ధర్మ కా సార్ బౌద్ధమతం యొక్క సారాంశం యొక్క హిదీ అనువాదం పి ఎల్ నర్సు

భదంత్ ఆనంద్ కౌశల్యన్ జీవన్ వా కార్య – డా. M.L. గౌతమ్ (వెనె్న. డాక్టర్. భదంత్ ఆనంద్ కౌసల్యన్ జీవితం మరియు పని)

అవశ్యక్ పాలీ (ప్రాథమిక పాళి) – వెం. డా. భదంత్ ఆనంద్ కౌశల్యయన్

ది గోస్పెల్ ఆఫ్ బుద్ధుడు : వెంకీ ద్వారా అనువాదం. డాక్టర్ భదంత్ ఆనంద్ కౌశల్యన్ పుస్తకం – పాల్ కారస్ రచించిన ది గోస్పెల్ ఆఫ్ బుద్ధ

ధమ్మపద హిందీ అనువాదం

హిందీ అనువాదం బి.ఆర్. హిందూ మతంలో అంబేద్కర్ చిక్కులు

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-25-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -3

శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -3

                      ప్రథమ స్కంధం

21-‘’కదా చిన్న సుఖీ శీతే ధనవానపి లోలుపః -నిర్ధనస్తు కధం తాత సుఖం ప్రాప్నోతి మానవః ‘’

బ్రహ్మా విష్ణు మహేశ్వరులు సుఖ పడుతున్నారనుకోన్నావా ?ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సు చేసుకొంటూనే ఉంటారు మనశ్శాంతికోసం .ఇంతతిధనవంతులే సుఖ నిద్రకు నోచుకోకపోతే డబ్బు లేని మామూలు మనుషుల సంగతి చెప్పాలా ?శుకుడు తండ్రి వ్యాసుడితో

22-‘’ప్రారబ్ధం కిల భోక్తవ్యం శుభం వాప్యధా శుభం -ఉద్యమస్తద్వాశే నిత్యం కారయత్యేవ సర్వధా ‘’

విధి వంచితుడికి ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా ?మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి .

23-‘’పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్తాశ్రమే వసేత్ -తపసా షడ్రిపూన్ జిత్వా భార్యా౦ పుత్రే నివేశ్యచ ‘’

శాంత చిత్తుడై శుద్ధ వైరాగ్యం తో తురీయశ్రమం లో ప్రవేశించాలి విరక్తుదికే సన్యాసం తీసుకొనే అర్హతున్నది .ఇంకేవ్వరికీలేదు మరో దారీ లేడు ఇదీ వేదవాక్యం .జనకుడు శుకమహర్శితో

24-‘’ఇంద్రియాణి బలిష్టాని న నియుక్తాని మానద -అపక్వస్య ప్రకుర్వంతి వికారా౦ స్తా ననేకశః

ఇంద్రియాలు బలీనమైనవి .అవి అంతనత మాత్రాన మన ఆజ్ఞలకు లొంగవు .పరిపక్వ స్తితికి చేరుకొని అపరినుతలను మరీ ఆట పట్టిస్తాయి .రకరకాల వికారాలు సృష్టిస్తాయి .జనకుడు శుకుడితో

25-‘’ఊర్ధ్వం సుప్తః పతత్యేవ న శయానః పతత్యదా -పరివ్రాజ్య పరి భ్రష్టోన మార్గం లభతే పునః ‘’

పైకి ఎక్కి పడుకున్నవాడు కింద పడక తప్పదు .నెల మీద పడుకున్నవాడికి బెంగ లేదు.సన్యసించి భ్రష్టుడైటీ వాడికి దిక్కూ దివాణం ఉండదు .

26-‘’అంతర్గతం తమశ్చేత్తు౦ శాస్త్రోద్బోధీ హి నమ క్షమః -యధా నశ్యతి తమః కృతయా దీప వార్తయా ‘’

అంతర్గతమైన చీకటి పోగొట్టటానికి శాస్త్ర బోధకుడు సరిపోడు . దీపం వెలిగించాకుండా దీపం దీపం అంటూ జపం చేస్తే చీకట్లు పోవు .శాస్త్ర విజ్ఞానం ఆచరణ లోకి రావాలి .మోహ విభ్రాంతి పొతే ఆచరణ లోకి వచ్చినట్లు లెక్క .శుకుడు జనకుడితో .

27-‘’విముక్తస్తూ భవేద్రాజన్ సమ లోష్టాశ్మకాంచనః-ఏకాత్మ బుద్ధి స్సర్వత్ర హితకృత్సర్వ జంతుషు ‘’

పూలదండ నాగుబాము పట్ల సమదృష్టి ఉన్న వాడు ఎక్కడున్నాడు ?మట్టినీ బంగారాన్నీ ఒకేలా భావిస్తూ సర్వత్రా ఏక బుద్ధి కలిగి ,సర్వ ప్రాణి కోటికీ హితం చేస్తున్నవాడే కదా ముక్తుడు .శుకుడు జనకుడితో .

28-‘’విద్యాధారో యధా మూర్ఖో జన్మాన్ధస్తు దివాకరః  -లక్ష్మీధరో దరిద్రశ్చ నామ తేషాం నిరర్ధకం ‘’

మూర్కుడిని విద్యాధరుడు అనటం ,పుట్టు గుడ్డిని దివాకరుడు అనటం ,దరిద్రుడిని లక్ష్మీ ధరుడు అనటం పేరుకే కాని కర్మాచరణకు కాదు .మిమ్మల్ని విదేహులు అనటం కూడా అలాంటిదే మహారాజా జనకా .

29-‘’ దేహోయం మమ బంధోయం , న మమేతిచ ముక్తతా -తధా ధనం గృహం రాజ్యం న మమేతి నిశ్చయః ‘’

 శుకమహర్షీ !ఈ దేహం నాది కాదు .ఏ బంధం నాది కాదు ఆని గ్రహించటమే ముక్తత్వం అంటే.అలాగే ఈ రాజ్యం ఈధనం ,ఈ గృహం నాది కావు

30-‘’వినా తపంహి చ్ఛాయయా జ్ఞాయతే చ కథం సుఖం ?- అవిద్యయా ఏనా తద్వత్ కధం విద్యాం చ  వేత్తి వై ‘’

లోకం లో అవిద్యవల్ల అనేకత్వం కనిపిస్తుంది .జాగ్రత్తగా విద్య అవిద్యలను తెలుసుకోవాలి .ఎండ లేకపోతె నీడ సుఖం తెలియనట్లు అవిద్య లేకపోతె విద్య విలువ తెలియదు .జనకుడు శుక మహర్షి తో.

ఆధారం -ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారి శ్రీ దేవీ భాగవతం .

  సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-25-ఉయ్యూరు   .

Posted in రచనలు | Leave a comment

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.3 వ భాగం.24.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.3 వ భాగం.24.9.25.

ఆంధ్ర సచిత్ర వారపత్రిక. తెలుగు వెలుగులు.3 వ భాగం.24.9.25.

Posted in రచనలు | Leave a comment

ఆర్య మైత్రేయ మండల స్థాపకుడు,తత్వవేత్త ,బౌద్ధ బోధకుడు ,కవి చిత్రకారుడు ,విశ్లేషకుడు – అనగరిక గోవింద

ఆర్య మైత్రేయ మండల స్థాపకుడు,తత్వవేత్త ,బౌద్ధ బోధకుడు ,కవి చిత్రకారుడు ,విశ్లేషకుడు – అనగరిక గోవింద

అనగరిక గోవింద (జననం ఎర్నెస్ట్ లోథర్ హాఫ్‌మన్, 17 మే 1898 – 14 జనవరి 1985) ఆర్య మైత్రేయ మండల స్థాపకుడు మరియు టిబెటన్ బౌద్ధమతం, అభిధర్మ మరియు బౌద్ధ ధ్యానం అలాగే బౌద్ధమతం యొక్క ఇతర అంశాలకు వివరణకర్త. అతను చిత్రకారుడు మరియు కవి కూడా.

యూరప్‌లో జీవితం

ఎర్నెస్ట్ లోథర్ హాఫ్‌మన్ జర్మనీలోని వాల్డ్‌హీమ్‌లో జన్మించాడు, జర్మన్ తండ్రి మరియు బొలీవియన్ తల్లికి కుమారుడు. అతని తండ్రి చాలా సంపన్నుడు మరియు సిగార్ ఫ్యాక్టరీని కలిగి ఉన్నాడు. అతనికి మూడు సంవత్సరాల వయసులో  తల్లి మరణించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యంలో చేరినప్పుడు, అతను ఇటలీలో క్షయవ్యాధి బారిన పడి డిశ్చార్జ్ అయ్యాడు. అతను శానిటోరియంలో కోలుకున్నాడు మరియు తరువాత ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం మరియు పురావస్తు శాస్త్రాన్ని అభ్యసించాడు. అతను తన చదువును పూర్తి చేయలేదు, కానీ ఇటలీలోని కాప్రిలోని జర్మన్ ఆర్ట్ కాలనీలో చిత్రకారుడిగా మరియు కవిగా నివసించడానికి వెళ్ళాడు. అతను నేపుల్స్ మరియు కాగ్లియారి విశ్వవిద్యాలయాలలో చదువుకున్నాడు . ఉత్తర ఆఫ్రికాలో పురావస్తు పరిశోధన ప్రయాణాలు చేశాడు. అతను 1920 నుండి 1928 వరకు కాప్రిలో నివసించాడు. ఇటలీలో ఉన్న సమయంలో హాఫ్‌మన్ జర్మన్ జీవిత-తత్వవేత్త లుడ్విగ్ క్లాగేస్ రచనలతో పరిచయం పెంచుకున్నాడు, అతని బయోసెంట్రిక్ మెటాఫిజిక్స్ అతన్ని బాగా ఆకర్షించింది మరియు బౌద్ధమతం పట్ల అతని విధానాన్ని మరియు అవగాహనను ప్రభావితం చేసింది. ఇప్పటికే 16 సంవత్సరాల వయస్సులో అతను తత్వశాస్త్రం అధ్యయనం చేయడం ప్రారంభించాడు మరియు స్కోపెన్‌హౌర్ ద్వారా  బౌద్ధమతాన్ని ఎదుర్కొన్నాడు. ప్రధాన మతాల తులనాత్మక అధ్యయనం చేసిన తర్వాత, అతను 18 సంవత్సరాల వయస్సులో నమ్మకమైన బౌద్ధుడయ్యాడు. అతను బండ్ ఫర్ బౌద్ధిస్టిచెస్ లెబెన్ (అసోసియేషన్ ఫర్ బౌద్ధ లివింగ్)లో చేరాడు. కాప్రిలో అతను ఒక అమెరికన్ బౌద్ధ స్నేహితుడితో ధ్యానం అభ్యసించాడు.

శ్రీలంక

డిసెంబర్ 1928లో, హాఫ్‌మన్ కాప్రి నుండి శ్రీలంకకు వెళ్లి బ్రహ్మచారి బౌద్ధ సామాన్యుడిగా (బ్రహ్మచారి) మరియు తరువాత బ్రహ్మచారి, నిరాశ్రయులైన సామాన్యుడిగా (అనాగరిక) తొమ్మిది వారాల పాటు ఐలాండ్ హెర్మిటేజ్‌లో థెరవాడ సంప్రదాయంలో గురువు మరియు పండితుడు అయిన న్యానతిలోక థెరాతో ఉన్నాడు. 1929లో అంతర్జాతీయ బౌద్ధ యూనియన్ (IBU) స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు, దానికి ఆయన జ్ఞానతిలోకను అధ్యక్షుడిగా నియమించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులందరినీ ఏకం చేయడం మరియు బౌద్ధులను ఆచరించడంలో సద్గుణమైన మరియు ఆదర్శప్రాయమైన ప్రవర్తన ద్వారా బౌద్ధమతాన్ని ప్రోత్సహించడం IBU లక్ష్యం. IBU కార్యదర్శిగా, మద్దతు సేకరించడానికి ఆయన బర్మా మరియు యూరప్‌లకు వెళ్లారు. బౌద్ధ సన్యాసిగా మారాలనే లక్ష్యంతో ఆయన శ్రీలంకకు వచ్చినప్పటికీ, బౌద్ధ సన్యాసిగా ప్రయాణించడం కష్టమనే కారణంతో అనగరిక ధర్మపాల ఆయనను అలా చేయమని నిరుత్సాహపరిచారు. 1930లో ఆయన గంపోలా సమీపంలోని పర్వతాలలోని ఒక టీ-ఎస్టేట్‌లో వరియగోడ హెర్మిటేజ్‌ను స్థాపించారు, కానీ యూరప్ నుండి తనతో వచ్చిన తన జర్మన్ సవతి తల్లి అన్నే హేబెర్‌మాన్‌తో కలిసి ఒక సంవత్సరం మాత్రమే అక్కడ నివసించారు. వరియగోడలో గోవింద అభిధమ్మ మరియు పాళీని అభ్యసించారు.

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు భారతదేశం మరియు టిబెట్‌లో జీవితం మరియు ప్రయాణాలు

1931 ఏప్రిల్‌లో గోవింద డార్జిలింగ్‌లో జరిగిన అఖిల భారత బౌద్ధ సమావేశానికి IBU ప్రతినిధిగా వెళ్లారు, “సిలోన్‌లో సంరక్షించబడిన స్వచ్ఛమైన బౌద్ధ బోధన, అది రాక్షస ఆరాధన వ్యవస్థగా మరియు అద్భుతమైన విశ్వాస రూపాలుగా దిగజారిపోయింది” అని ప్రచారం చేయడానికి. అయితే, సమీపంలోని సిక్కింలో ఆయన టిబెటన్ గెలుగ్పా ధ్యాన గురువు టోమో గేషే రింపోచే అలియాస్ లామా న్గావాంగ్ కల్జాంగ్ (1866–1936)ను కలిశారు, ఆయనను బాగా ఆకట్టుకున్నారు మరియు టిబెటన్ బౌద్ధమతం గురించి తన అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్నారు. అప్పటి నుండి ఆయన టిబెటన్ బౌద్ధమతాన్ని స్వీకరించారు, అయినప్పటికీ ఆయన తన థెరవాడ మూలాలను ఎప్పుడూ వదులుకోలేదు మరియు న్యానతిలోకతో మరియు తరువాత న్యానపోనికతో సంబంధంలో ఉన్నారు. లామా న్గావాంగ్ కల్జాంగ్ గోవిందకు ధ్యానం నేర్పించారు, అతను మరణించే వరకు అతనితో సంబంధంలో ఉన్నాడు. 1947–1948లో టిబెట్‌కు చేసిన యాత్రల సమయంలో, గోవింద మరియు లి గోతమి అజో రెపా రిన్‌పోచేను కలిశారు, అతను గోవింద ప్రకారం, వారిని టిబెటన్ బౌద్ధమతం యొక్క కాగ్యుపా పాఠశాలలోకి ప్రవేశపెట్టాడు.

గోవింద అందుకున్న ‘దీక్షలు’ అనే పదాన్ని సాంప్రదాయ టిబెటన్ పద్ధతిలో అర్థం చేసుకోవాలా అని పండితుడు డోనాల్డ్ లోపెజ్ ప్రశ్నిస్తున్నాడు, అంటే, తాంత్రిక ఆచారాలు లేదా ధ్యానాలు నిర్వహించడానికి లామా ద్వారా సాధికారత పొందడం. అతను మొదటిసారి లామా న్గావాంగ్ కల్జాంగ్‌ను కలిసినప్పుడు, గోవింద టిబెటన్ మాట్లాడలేదు మరియు దీక్ష గురించి అతని వివరణ అస్పష్టంగా ఉంది. లోపెజ్ ప్రకారం, కాగ్యు క్రమంలో లేదా మరే ఇతర టిబెటన్ క్రమంలో దీక్ష లేదు, మరియు దీక్షా వేడుక యొక్క స్వభావం మరియు గోవింద మరియు అతని భార్య అజో రెపా రిన్‌పోచే నుండి పొందిన బోధనలు ఏమిటో అస్పష్టంగా ఉంది. గోవింద స్వయంగా ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజంలో ‘ఇనిషియేట్స్’ అంటే ‘సంప్రదాయం లేదా అంతర్ దృష్టి ద్వారా వారికి అందించబడే చిహ్నాల సూక్ష్మ ప్రకంపనలకు ప్రతిస్పందించే వ్యక్తులు’ అని అర్థం చేసుకున్నట్లు రాశారు.  మరియు ది వే ఆఫ్ వైట్ క్లౌడ్స్‌లో, అతను ఇలా వ్రాశాడు: “నిజమైన గురువు యొక్క దీక్ష విభాగాలు మరియు మతాల విభజనలకు అతీతమైనది: ఇది మన స్వంత అంతర్గత వాస్తవికతకు మేల్కొలుపు, ఇది ఒకసారి చూస్తే, బాహ్య నియమాల అమలు లేకుండా మన తదుపరి అభివృద్ధి గమనాన్ని మరియు జీవితంలో మన చర్యలను నిర్ణయిస్తుంది.”]

గోవింద భారతదేశంలోనే ఉండి, శాంతినెకన్‌లోని రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ-భారతి విశ్వవిద్యాలయంలో జర్మన్ మరియు ఫ్రెంచ్ బోధించాడు. అతను IBU పై ఆసక్తిని కోల్పోయాడు, . 1932లో గోవింద కొంతకాలం టిబెట్‌ను సందర్శించాడు

1947లో అతను బొంబాయికి చెందిన పార్సీ కళాకారుడు లి గోటమి (అసలు పేరు రట్టి పెటిట్, 22 ఏప్రిల్ 1906 – 18 ఆగస్టు 1988)ని వివాహం చేసుకున్నాడు, ఆమె చిత్రకారుణిగా, 1934లో శాంతినికన్‌లో అతని విద్యార్థి. గోవింద మరియు లి గోటమి టిబెటన్ శైలి వస్త్రాలను ధరించారు మరియు డ్రగ్పా కాగ్యు వంశంలో దీక్షాపరులు.  ఈ జంట ఉత్తర భారతదేశంలోని అల్మోరా సమీపంలోని కాసర్ దేవి వద్ద రచయిత వాల్టర్ ఎవాన్స్-వెంట్జ్ నుండి అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించారు.  ‘క్రాంక్స్ రిడ్జ్’ అని పిలువబడే హిప్పీ వర్గాలలో కాసర్ దేవి, ఎర్ల్ బ్రూస్టర్, ఆల్ఫ్రెడ్ సోరెన్సెన్ మరియు జాన్ బ్లోఫెల్డ్ వంటి కళాకారులు, రచయితలు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులకు నిలయంగా ఉండేది. బీట్ కవులు అలెన్ గిన్స్‌బర్గ్ మరియు గ్యారీ స్నైడర్, LSD గురువులు తిమోతి లియరీ మరియు రాల్ఫ్ మెట్జ్‌నర్, మనోరోగ వైద్యుడు R. D. లాయింగ్ మరియు టిబెటాలజిస్ట్ రాబర్ట్ థర్మాన్ వంటి అనేక మంది ఆధ్యాత్మిక అన్వేషకులు గోవిందను అతని ఆశ్రమంలో సందర్శించడానికి వచ్చారు. సందర్శకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో, చివరికి ఆ జంట అవాంఛిత సందర్శకులను దూరంగా ఉంచడానికి సంకేతాలను వేశారు.

కాసర్ దేవి నుండి, గోవింద మరియు లి గోతమి 1940ల చివరలో టిబెట్‌కు ప్రయాణాలు చేసి, పెద్ద సంఖ్యలో పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు మరియు ఛాయాచిత్రాలను రూపొందించారు. ఈ ప్రయాణాలను గోవింద రాసిన ది వే ఆఫ్ ది వైట్ క్లౌడ్స్ పుస్తకంలో వివరించబడింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన 1948–49లో పశ్చిమ టిబెట్‌లోని త్సాపరాంగ్ మరియు థోలింగ్‌కు యాత్రలో ఉన్నప్పుడు, గోవింద నియింగ్మా మరియు సక్యప వంశాలలో దీక్షలు పొందాడు] సాంస్కృతిక విప్లవానికి ముందు, లి గోతమి తీసిన త్సాపరాంగ్ ఫ్రెస్కోల చిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా గోవింద రాసిన ది వే ఆఫ్ ది వైట్ క్లౌడ్స్ ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం అండ్ టిబెట్ ఇన్ పిక్చర్స్ (లి గోతమితో కలిసి రచించినవి)లో కనిపిస్తాయి. ది వే ఆఫ్ ది వైట్ క్లౌడ్స్‌లో గోవింద తాను కవి నోవాలిస్ యొక్క పునర్జన్మ అని రాశాడు.

1952లో ఆర్య మైత్రేయ మండల క్రమంలో నియమితుడైన జర్మన్ హాన్స్-ఉల్రిచ్ రీకర్‌ను గోవింద ఆదేశం ప్రకారం ఆ క్రమంలో పశ్చిమ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాపన రీకర్ ద్వారా బెర్లిన్‌లో మరియు గోవింద ద్వారా సాంచిలో 30.11.1952న ఏకకాలంలో జరిగింది. 1960లో గోవింద వెనిస్‌లో జరిగిన అంతర్జాతీయ మతపరమైన సమావేశంలో టిబెటన్ బౌద్ధమతం ప్రతినిధిగా యూరప్ వెళ్లారు. తదనంతరం, ఆయన ఇంగ్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మరియు నెదర్లాండ్స్‌లకు వెళ్లారు. 1965లో ఆయన జర్మనీ, ఫ్రాన్స్ మరియు స్విట్జర్లాండ్‌లలో ఉపన్యాస పర్యటనకు వెళ్లారు. 1968-69లో అమెరికా మరియు జపాన్ ద్వారా. 1972–73, మరియు 1974-76లో ఆయన ప్రపంచ పర్యటనలకు వెళ్లారు. 1977లో ఆయన చివరిసారిగా జర్మనీని సందర్శించారు.

పశ్చిమ దేశాలకు తన ప్రయాణాలలో గోవింద స్విస్ తత్వవేత్త జీన్ గెబ్సర్, జెన్ మరియు టావోయిస్ట్ గురువు అలాన్ వాట్స్, అతీంద్రియ మానసిక చికిత్సకు మార్గదర్శకుడు రాబర్టో అస్సాగియోలి మరియు రచయిత లూయిస్ రిన్సర్‌లతో స్నేహం చేశాడు.

ఆరోగ్య కారణాల దృష్ట్యా గోవింద చివరకు శాన్ ఫ్రాన్సిస్కో బే ప్రాంతంలో స్థిరపడ్డాడు, అక్కడ అతను మరియు అతని భార్య అలాన్ వాట్స్ మరియు సుజుకి రోషి యొక్క శాన్ ఫ్రాన్సిస్కో జెన్ సెంటర్ చేత చూసుకున్నారు.  శాన్ ఫ్రాన్సిస్కోలో అతను “హోమ్ ఆఫ్ ధ్యాన్” అనే తన ఆశ్రమ శాఖను స్థాపించాడు. 1980లో అతను చివరిసారిగా భారతదేశాన్ని సందర్శించి అల్మోరాలోని తన ఇంటిని వదులుకున్నాడు. 1975 నుండి అనేక స్ట్రోక్‌లతో బాధపడుతున్నప్పటికీ అతను మానసికంగా చురుగ్గా ఉన్నాడు. 14.1.1985న సాయంత్రం చర్చలో, అతనికి అకస్మాత్తుగా మెడలో పదునైన నొప్పి వచ్చి క్రిందికి ప్రయాణించింది. అతను తన కుడి వైపున పడుకుని నవ్వుతూ మరణించాడు.

ఆయన అస్థికలను 1997లో డార్జిలింగ్‌లోని ఘుమ్ మొనాస్టరీగా ప్రసిద్ధి చెందిన సామ్టెన్ చోలింగ్ మొనాస్టరీ ప్రాంగణంలో నిర్మించబడిన నిర్వాణ-స్థూపంలో ఉంచారు.

రచనలు

గోవింద అనేక రకాల బౌద్ధ అంశాలపై అనేక పుస్తకాలు రాశారు. ఆయన అత్యంత ప్రసిద్ధ పుస్తకాలు ది వే ఆఫ్ ది వైట్ క్లౌడ్స్ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం, ఇవి అనేక భాషలలోకి అనువదించబడ్డాయి. ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం వంటి ఆయన రచనలలో కొన్ని జర్మన్ భాషలో వ్రాయబడ్డాయి మరియు తరువాత ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. ఆయన వ్యాసాలు మహా బోధి వంటి అనేక బౌద్ధ పత్రికలలో మరియు ఆయన బౌద్ధ ఆదేశం ఆర్య మైత్రేయ మండల ప్రచురించిన జర్మన్ జర్నల్ డెర్ క్రీస్లో ప్రచురించబడ్డాయి.  గోవింద ది ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ చింగ్, బుక్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్‌ను తన అతి ముఖ్యమైన పుస్తకంగా భావించారు.

ఆంగ్లంలో రచనలు

కళ మరియు ధ్యానం, (పరిచయం మరియు 12 వియుక్త చిత్రాలు), అలహాబాద్ 1936.

ది సైకలాజికల్ యాటిట్యూడ్ ఆఫ్ ఎర్లీ బౌద్ధ ఫిలాసఫీ, అలహాబాద్ 1937; న్యూఢిల్లీ (మోతీలాల్ బనార్సిదాస్ పబ్లిషర్స్), 1992: ISBN 81-208-0941-6, 1998 ఎడిషన్: ISBN 81-208-0952-1

సైకో-కాస్మిక్ సింబాలిజం ఆఫ్ ది బౌద్ధ స్థూపం, ఎమెరివిల్లె 1976 (ధర్మ పబ్లిషింగ్): ISBN 0-913546-36-4. మొదటి చిన్న ఎడిషన్ సమ్ యాస్పెక్ట్స్ ఆఫ్ స్థూపం సింబాలిజం, అలహాబాద్ 1936గా ప్రచురించబడింది.

ఫౌండేషన్స్ ఆఫ్ టిబెటన్ మిస్టిసిజం, లండన్ 1957, 1959, 1969 ఎడిషన్, ISBN 0-87728-064-9

ది వే ఆఫ్ ది వైట్ క్లౌడ్స్, లండన్ 1966; నాల్గవ పునర్ముద్రణ, 1972. 1988 ఎడిషన్: ISBN 0-87773-462-3, పునర్ముద్రణ: ISBN 0-87773-007-5, హార్డ్ కవర్: ISBN 1-58567-465-6, పేపర్‌బ్యాక్: ISBN 1-58567-785-X, ఎబరీ: ISBN 0-7126-5543-3.

టిబెట్ ఇన్ పిక్చర్స్: ఎ జర్నీ ఇన్‌టు ది పాస్ట్, లి గోటామి, 1979, 2004, ధర్మ పబ్లిషింగ్‌తో కలిసి రచించబడింది. ISBN 978-0-89800-345-1

డ్రగ్స్ లేదా మెడిటేషన్? కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాన్షన్ అండ్ డిస్‌ఇంటిగ్రేషన్ వర్సెస్ కాన్సెంట్రేషన్ అండ్ స్పిరిచువల్ రీజెనరేషన్, కాండీ 1973, బౌద్ధ పబ్లికేషన్ సొసైటీ, బోధి లీవ్స్ సిరీస్ నం. 62.

క్రియేటివ్ మెడిటేషన్ అండ్ మల్టీ-డైమెన్షనల్ కాన్షియస్‌నెస్, లండన్ 1976, అల్లెన్ అండ్ అన్విన్.

పిక్చర్స్ ఆఫ్ ఇండియా అండ్ టిబెట్, హాల్డెన్‌వాంగ్ మరియు శాంటా క్రజ్ 1978. (బహుశా పిక్చర్స్: ఎ జర్నీ ఇన్‌టు ది పాస్ట్‌లో టిబెట్‌తో సమానంగా ఉందా?)

ది ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఐ చింగ్, ది బుక్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్, శాన్ ఫ్రాన్సిస్కో 1981 (వీల్‌రైట్ ప్రెస్). పునర్ముద్రించబడింది: ఆర్ట్ మీడియా రిసోర్సెస్, ISBN 0-8348-0165-5

ఎ లివింగ్ బౌద్ధమతం ఫర్ ది వెస్ట్, బోస్టన్ 1990, (శంభాల), మారిస్ వాల్షే అనువాదం, ISBN 0-87773-509-3

సంకలనాలు

బౌద్ధ రిఫ్లెక్షన్స్, న్యూఢిల్లీ 1994, మోతీలాల్ బనార్సిదాస్, ISBN 81-208-1169-0 (సేకరించిన వ్యాసాలు.)

ఇన్‌సైట్స్ ఆఫ్ ఎ హిమాలయన్ పిలిగ్రిమ్, ఓక్లాండ్ 1991, ధర్మ ప్రెస్. ISBN 0-89800-204-4. (అమెరికన్, బ్రిటిష్, జర్మన్ బౌద్ధ పత్రికలలో బౌద్ధమతం, కళ మరియు ఆధ్యాత్మికతపై పదమూడు తరువాత వ్యాసాలు వచ్చాయి.)

ది లాస్ట్ టీచింగ్స్ ఆఫ్ లామా గోవింద: లివింగ్ విజ్డమ్ ఫ్రమ్ ఎ మోడరన్ టిబెటన్ మాస్టర్, వీటన్, IL, 2008, క్వెస్ట్ బుక్స్. ఎడ్. రిచర్డ్ పవర్, లామా సూర్య దాస్ రాసిన ముందుమాట. ISBN 978-0-8356-0854-1 (వ్యాసాలు మరియు సంభాషణల సేకరణ. ఆర్. పవర్ రాసిన గోవింద జీవితం మరియు రచనలకు సమగ్ర పరిచయం ఉంది.)

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-25-ఉయ్యూరు  

Posted in రచనలు | Leave a comment