డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.
డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.
డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.
డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.10 వ భాగం.20.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతo.32 వ భాగం.20.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.48 వ భాగం.20.7.25.
శ్రీలంక డాక్టర్ ,సంగీత శాస్త్ర ప్రచారకులు -శ్రీ సరస్వతి రామకృష్ణయ్య
27-8-1902మద్రాస్ లో శ్రీనివాసమూర్తి శేషమ్మ దంపతులకు సరస్వతీ రామకృష్ణన్ గా జన్మించారు .1927 ఎల్ ఎం పి డాక్టర్ అయ్యారు .1928-32మధ్య శ్రీలంకలో వైద్యవృత్తి చేశారు .ఆతర్వాతకూడా1934-42వరకు సిలోన్ లోనే వైద్య వృత్తీ కొనసాగించి ‘’సిలోన్ డాక్టర్ ‘’గా పేరు పొందారు .
1945-57కాలం లో మద్రాస్ వచ్చి వైద్యులుగా ప్రాచుర్యం పొందారు .వీరి పూర్వీకులు విద్వాంసులు గాయకులూ వైణికులు .అందువలన వీరికి’’ సరస్వతి’’ అనేది ఇంటిపేరయ్యింది .రామకృష్ణయ్య వైద్యంతో బాటు సంగీతంలో కూడా మక్కువ పెంచుకొన్నారు .వైద్య విద్యలో చేరకముందే నాలుగేళ్ళు సంగీత శాస్త్రం లో శిక్షణ పొందారు .సంగీత గ్రంథాలన్నీ చదివి జీర్ణం చేసుకొన్నారు .
శ్రీ సుబ్బరాయ దీక్షితులు రాసిన ‘’సంగీత స౦ప్రదాయ దర్శిని ‘’వీరిని అమితంగా ఆకర్షించింది .వెంకట మఖి సంప్రదాయం తొ పాటు ,సుబ్బరాయ దీక్షితుల ఆధునిక సంగీత పద్ధతులు కూడా వొంట బట్టి౦చు కొన్నారు . వైద్యం వృత్తీ సంగీతం ప్రవృత్తి గా జీవించిన మహానుభావులాయన .మద్రాస్ కార్పోరేషన్ లో పదవీ విరమణ చేసిన తర్వాత త్యాగరాజ కృతులతోపాటు ,ఇతర ప్రసిద్ధ కృతులలో కూడా నిష్ణాతులయ్యారు .
తిరువలక్కేలి లో ఉంటున్న శ్రీ అంబి దీక్షితార్ గారితో సాన్నిహిత్యం పొంది ఎన్నెన్నో కొత్త మెళకువలు ఆకలి౦పు చేసుకొన్నారు .వివిధసంగీత గ్రంధాల సారాన్ని వ్యాసాలుగా రాసి సంగీత ప్రపంచానికి విలువైన సేవ లందించారు రామకృష్ణయ్య .చెన్నై సంగీత అకాడెమీ సభ్యులై సంస్థ కార్య క్రమాలను శ్రద్ధగా నిర్వహించే వారు .1975లో సంస్థ వీరి సేవలకు ఘన సన్మానం చేసింది .వేంకటమఖి ఆధునిక సంప్రదాయం ,సుబ్బరామ దీక్షితుల ‘’సంగీత సంప్రదాయం ‘’,శ్రీ డి .రామమూర్తి’’ మృదంగ తత్త్వం ‘’గ్రంధం ,శ్యామాశాస్త్రి అన్నమాచార్య కీర్తనలపై వీరి వ్యాసాలు విశిష్టమైనవి సంగీత ప్రచారానికి బాగా తోడ్పడేవి .సంగీత సరస్వతి ,అపర ధన్వంతరి అయిన శ్రే సరస్వతీ రామకృష్ణయ్య 1981లో 79వ ఏట సరస్వతీ సాయుజ్యం పొందారు .
వీరి ఫోటో లభించలేదు .
ఆధారం -మా.గోఖలే వ్యాసం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -19-7-25-ఉయ్యూరు
డా.సీహెచ్.సుశీలమ్మ గారి _ శ్రీ ముళ్ళ పూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.7 వ భాగం.17.7.25.
డా. జి. వి. పూర్ణ చందు గారి భువన విజయం.7 వ భాగం.17.7.25.
గుండెలో మూడు బడబాగ్నులు దాచుకొని, నవ్వులపువ్వులురువ్వుతూ , విలనీ నిప్పులు చెరగిన నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీనివాసరావు
పెళ్ళి అయిన 11ఏళ్లకే పురిట్లో భార్యకు మతి చలించి భర్తనే గుర్తు పట్టకపోవటం ఎంతదారుణ విషయం .ఇది ఒక బడబాగ్ని .అయినా జీవితాంతం కాపురం చేయటం గొప్ప ఆదర్శం . .రెండవ కూతురు సరదా పడిందని కారులో పంపిస్తేయాక్సి డింట్ జరిగి కాలుపోవటం .రెండవ బడబాగ్ని .తోటి బ్యాంకి ఆఫీసర్ తన కొడుకుకు ఆపిల్లను ఇచ్చి పెళ్ళి చేయమనటం,చేయటం ఆమె పిల్లా పాపలతో కళకళ లాడటం కొంత ఊరట .ఇవన్నీ దాటుకొంటూ వస్తున్న సమయం లో ఒక్క గానొక్క కొడుకు,,సినీ నటనలో అరంగేట్రం చేసిన వాడు కొత్తగా కొనుక్కున్న బైక్ యాక్సి డింట్ లో మరణించటం తట్టుకోలేని మూడవ బడబాగ్ని .శివుడు గరళ కంఠుడు మాత్రమె అయితే, ఈయన త్రిగరళ కంఠుడు . 26ఏళ్ళు నాటకరంగం లో వెలుగులు చిమ్ముతూ ,బంగారు కోడిపెట్టలాంటి స్టేట్ బాంక్ ఉద్యగం వదిలి సినీ రంగ ప్రవేశం చేసి ఎదురులేని మకుటం లేని మహారాజుగా నాలుగు దశాబ్దాలు వెలిగిన నట కోటీశ్వర వైభవ సంపన్నుడు శ్రీ కోట శ్రీని వాసరావు .ఆయన అన్ననాటక నటుడు ,తమ్ముడు శంకరరావు కూడా నాటక సినీ నటుడు .తండ్రి శ్రీ సీతారామాంజనేయులు కృష్ణా జిల్లా కంకిపాడులో డాక్టర్ .చుట్టుప్రక్కల గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు .సాహిత్య కళా రంగాలకు సేవ చేసిన వారు .మెయిన్ రోడ్డు కు ఆనుకొనే 70 సెంట్ల భూమిలో ఇల్లు సకల సదుపాయాలతో ఉండేది .అక్కడే కోట వారి అందరి వివాహాలు వగైరా జరిగాయి .ఒక రకంగా అచ్చి వచ్చిన ఇల్లు.తండ్రి మరణం తర్వాత కొత్త ఇల్లు కడదామని ప్రయత్నించి అవకాశం రాక చిన్న నాటినుంచి తనతో స్నేహంగా ఉన్న ఒక నాయీ బ్రాహ్మణ కుటుంబానికి ఉండటానికి ఏర్పాటు చేసి ,ఆస్థలాన్ని తనకూతుళ్ళకు మనవళ్ళకు రాసిచ్చి జాగ్రత్త గా కాపాడుకొంటున్నారు .రెండు నెలల క్రితం కూడా వచ్చి వెళ్లారని ఆ కాపలా కుటుంబం చెప్పి దుఖం పట్టలేక ఏడ్చారు .కోటకు కులభేదాలు లేవని ,తమను అన్నా వదినలుగా భావించేవారని వారిద్దరూ గోడుగోడున విలపించారు .ఇలా తండ్రిగారికి ఉన్న మంచి పేరును తానూ కొనసాగించారు కోట .
కోటకు ముందు ఎస్వి రంగారావు ,కైకాల సత్యనారాయణ ,రావు గోపాలరావు నాగభూషణం తమదైన శైలిలో నటిస్తూ మంచి పేరు సంపాదించారు .కోట తెలంగాణా మాండలికాన్ని నేర్చి అందులో నిష్ణాతుడై ,సరదాగా రామాయణ భారతాలను ఆ మాండలికం లో చెబుతూనవ్వించటం పైవారికంటే భిన్నం .’భీముడు గదను పిసకతా పిసకతా ఉన్నాడు ‘’అంటూ భారతాన్నీ ,’’దసరద మారాజు ముగ్గురు పెండ్లాలున్నా పిల్లల్ని ఎత్తలేదు’’అంటూ రామాయణాన్ని చెబుతూ పొట్ట చక్కలయ్యేట్లు నవ్వించేవారు.ఇలా చెప్పటం నేను బెజవాడలో క్షత్రయ్య కళా క్షేత్రం లో ప్రత్యక్షంగా చూశాను .’’నటుడికి టైం వస్తే టైమే ఉండదు ‘’ అనే ఆయనకు నిజంగా డైరెక్టర్ శ్రీ కృష్ణ పిలిపించి ‘’ప్రతిఘటన ‘’సినిమాలో చాన్స్ ఇచ్చాడు .ఇక కోట ను ఎవరికీ పట్టతరం కాలేదు ఆసినిమాకు ,ఆయన కాశయ్య పాత్ర విలనీ మాండలికానికి అవార్డులు వచ్చాయి .ఇలా నవనందులను గెల్చిన వాడు నట కోట .కోట మార్కు నటన ఒకటి తెలుగు తెరపై ఎస్టాబ్లిష్ అయింది .చిన్న పాత్ర అయినా ,పెద్ద పాత్రయినా తన ఇష్టం వచ్చిన మేనరిజం చొప్పించటానికి డైరెక్టర్లు ఫ్రీహాండ్ ఇచ్చారు .అందుకే ‘’రింగులో ఫింగర్ ‘’అడ్డేడ్డే’’ ఇహిహీ ,నెత్తిమీద చేతులుపెట్టుకొని ‘’ఈ దే౦దండీ బాబూ ‘’అనటం ,కోడిని ఎదురుగా తలకిందులుగా వేలాడదీసి దాన్ని తింటున్న అనుభూతి పొందటం ,న్యూస్ పేపర్ లుంగీ లాకట్టటం ఉత్త గోచీ పెట్టుకోనీ నటించటం కోటమార్కునటన .బాబూ మోహన్ తొ వంద ,బ్రహ్మానందంతో రెండు వందలు సినిమాలు నటించటం ఆషామాషీ కాదు .ఆయనే అన్నట్లు ‘’పెద్ద గుమ్మడికాయంత ప్రతిభ ఉంటే చాలదు ,ఆవగింజంత అదృష్టం కూడాఉంతేనే ఎవరికైనా కలిసొస్తుంది ‘’కోటకు నిజంగానే పెద్ద గుమ్మడి కాయంత అదృష్టం కలిగింది .750 సినిమాలలో విభిన్న పాత్రల్లో మెప్పించటం అంత ‘’వీజీ ‘’కాదు .రోజుకు 20గంటలు ,రోజుకు మూడు చోట్ల మద్రాస్ హైదరాబాద్ ,బెంగుళూరు లలో నటించటం ఎయిర్ పోర్ట్ లోనే ముఖ ప్రక్షాళనాదులు చేయటం ఆ బిజీ ఆర్టిస్ట్ నిత్య కృత్యం .కుటుంబాన్ని నెలకో రెండు నెలలకో చూడటం ఇప్పుడు తలచుకొని తాను ఏమి కోల్పోయాడో గ్రహించి బాధపడ్డాడు .టైం వస్తే టైం ఉండదు ఆని ఆయనే చెప్పిన మాట నిజమే అయింది . రెండిళ్ళ పూజారి లో లేడీ వేషం ,తొ సహా అనేక విలనీ వేషాలు వేసినా కమెడియన్ గా కోటకు కోట యే సాటి .ఆయన చివరి సినిమా హరిహర వీరమల్లు .సినీ కళాకారులంతా ‘’కోట బాబాయి ‘’అనీ రాజేంద్రప్రసాద్ మాత్రం ‘’కోట మామ ‘’అనీ పిలిచినా రాజమౌళి మాత్రం ‘’గౌరవంగా ‘’మాస్టర్ ‘’ఆని పిలిచేవాడు .అందుకే చనిపోయిన కోట భౌతిక కాయం దర్శనార్ధం అంతమంది వచ్చి తలచుకొని నివాళు లర్పించారు .
అది రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నకాలం .ఆయన చీరకట్టుకోవటం నగలు పెట్టుకోవటం ,వగైరా చేష్టలు జనానికి నచ్చేవికావు .కృష్ణ దీనిపై ‘’మండలాధీశుడు ‘’సినిమా తీసి కోట తొ రామారావు ను అనుకరింప చేశాడు .చాలా బాగా చేశాడు కోట .నేను నాలుగు సార్లు ఆసినిమా చూశాను .దాని వల్ల కోట దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది రామారావు అభిమానుల చేత .అప్పుడు రామారావు అభిమాన దర్శక నిర్మాతలు కోటకు వేషాలు ఎగగొట్టారు .కృష్ణ కోట కు గొప్పకోట గోడలా నిలబడి తన సినిమాలన్నిటిలో అవ.కాశాలిచ్చి ప్రోత్సహించాడు .
ప్రతిఘటనలో మంత్రి కాశయ్య తెలంగాణా మాండలికం ,,శత్రువు సినిమాలో కాంట్రాక్టర్ వెంకటరత్నం గా ‘’సేప్పవయ్యా బాబూ ,ఫోన్ మొగుతో౦దిరా బాబూ ‘’అంటూ సాగతీత డైలాగులు ,గణేష్ సినిమాలో హెల్త్ మినిస్టర్ సా౦బ శివుడుగా ‘’తమ్మీ .నాకు చార్ మీనార్ అంత హిస్టరీ ఉంది తమ్మీ.పద్నాలుగెల్లకే బచ్చా గాన్ని చెడ్డీ మీద మర్డర్ అన్నట్లు ‘’అంటూ చెప్పిన డైలాగులు చూసిన చూపులు న భూతో న భవిష్యతి .సర్కార్ సినిమాలో సిల్వర్ మణి పాత్రలో డైలాగ్స్ తొ ఉత్తరాది ప్రేక్షకుల నూ ఆకర్షించాడు .’’అందుకే నేను ఖండిస్తున్నా ‘’అంటూ గురు నారాయణ పాత్రలో ‘’గాయం ‘’సినిమా కు జీవం పోశాడు .రెండిళ్ళ పూజారిలో హిజ్జా పాత్రలో పైకి చిరునవ్వు లోపలమెత్తనికత్తి,కళ్ళలో విలనీ గా ‘’అక్క ‘’పాత్రకు ప్రాణం పోశాడు .కళ్ళతోనే కపటత్వాన్ని పూర్తిగా ప్రదర్శించిన సినిమా శివ లో మాచిరాజు .హలో బ్రదర్ లో తాడి మట్టయ్య గా మల్లికార్జునరావు జోడీ అందించిన హాస్యం చివర్లో మిత్రుడు మల్లి మరణిస్తే చూపిన హావభావాలు ఆత్మీయతా అనురాగాలు మరువ లేనివి .’’భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ ,భర్తగా మారకు బాచిలరూ’’అంటూ మని సినిమాలో అల్లాఉద్దీన్ గా కోట పండించిన హాస్యం తరతరాల నట కోట కు నిదర్శనం .జంబలకిడి పంబ లో హీరోయిన్ తండ్రి గా ఇంటర్వెల్ ముడు ఒకలాగా తర్వాత మరోలాగా నటనతో చెలరేగిపోయాడు కోట .టిపికల్ మేనరిజం తొ ఈవివి సత్యనారాయణకు అద్భుత విజయం ఇచ్చాడు .వినోదం సినిమాలో బంగారం సింగారం పాత్రలలో జీవించాడు .మామగారు సినిమాలో పనీ పాటా లేకుండా వీధి అరుగుమీద కూర్చుని దారిన పోయే వాళ్ళని ‘’ఒక దేబ్బెసు కొందామా ‘’ అంటూ పేకాటకు పిల్చే పోతురాజు గా బాబూ మోహన్ తొ చేసిన అల్లరి చిరకాలం గుర్తు ఉండిపోతుంది .సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో ‘’గారపాటి బుల్లబ్బాయి ‘’గా ‘’జల్లింది జీలకర్ర మోలిసి౦ది తోటకూర ,పూసింది మల్లెపువ్వు ,వేసింది అరటి గెల .కొబ్బరితోటలో జీడిపిక్కలేరుతున్నాను ,వంగతోటలో పనస గింజ లేరుతున్నాను ‘’అంటూ పండించిన కామెడి కోటకే సాధ్యం.చివరగా ఆహనా పెళ్ళంట’’లో పిసినారి లక్ష్మీ పతి పాత్రలో కోట నట విశ్వ రూపం చూస్తాం .ఆ వేషానికి రావు గోపాలరావు ను పెడదామని రామానాయుడు అంటే ‘’చూడగానే నికృష్టుడు గా కనిపించాలి కోట మాత్రమె కరెక్ట్ ఆని ఒప్పించి జంధ్యాల డైరెక్ట్ చేశాడు .ఆ సినిమాతో వచ్చిన లాభం తొ రామానాయుడుతన స్టుడియో లోకట్టించిన ఒక ఫ్లోర్ కు కోట పేరు పెట్టి ఋణం తీర్చుకొన్నాడు .రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘’ఆ నలుగురు ‘’సినిమా లో క్లైమాక్స్ పండించినందుకు కోటకు ఉత్తమ సహాయ నటుడుగా నంది అవార్డ్ వచ్చింది .
మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి రావాలని పట్టుబట్టి ఎవరూ కలిసిరాకపోవటంతో కోట నిరాహార దీక్ష చేశాడు .కార్మిక వర్గం ఫుల్ సపోర్ట్ ఇచ్చింది .చిరంజీవి వచ్చి దీక్ష విరమణకు నిమ్మ రసం ఇస్తుంటే వద్దని తాను రాజేంద్ర ప్రసాద్ కు చెప్పి దీక్ష ప్రారంభించానానీ ఆయన చేత్తోనే నిమ్మరసం తాగి విరమిస్తానని చెప్పగా అలాగే చేయించారు .ఆ ఏడాది నవంబర్ 31 నహైదరాబాద్ లో మొక్కుబడిగా షూటింగులు ప్రారంభమయ్యాయి .ఇదీ కోట సాధించిన అద్భుత విజయం .
వాజ్ పాయి అంటే విపరీత అభిమానం ఉన్న కోటకు బెజవాడ తూర్పు నియోజక వర్గం కు బిజెపి టికెట్ 1999లో ఇవ్వగా 57వేల వోట్లతో గెలిచి ప్రజాసేవ చేశాడు అయిదేళ్ళూ .అజిత్ సింగ్ నగర్ పాయకరావు పేట లనుబెజవాడకు కలిపే మొదటి ఫ్లై ఓవర్ కోట వల్లనే వచ్చింది .అప్పటి బెజవాడ ఎం పి గద్దె రామమోహన రావు తొ మంచి ఆత్మీయ సంబంధాలు ఉండేవి .’’తమ్ముడూ’’ అనిపిలిచేవాడు కోట .ఆంధ్రా యూని వర్సిటి నాటక పోటీలలో ‘కళ్ళు ‘’నాటకం లో రామమోహనరావుహీరోయిన్ గా కోట శంకర రావు హీరో గా నటిస్తే కోట శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు గద్దె కు ఉత్తమ కధానాయిక అవార్డ్ వచ్చింది .
10-7-1942లో జన్మించిన కోట శ్రీనివాసరావు 13-7-25న 83వ ఏట మరణించాడు .భార్య రుక్మిణి .కొడుకు సీతారామ ప్రసాద్ ..9 నంది పురస్కారాలు ,కృష్ణం వందే జగద్గురుం సినిమాక SIIMA అవార్డ్ ,2015 లో పద్మశ్రీ పురస్కారం పొందారు
· ఈ డెవడ్రా బాబూ…
· నాకేంటి ..మరి నాకేంటి.
· మరదేనమ్మా నా స్పెషల్.
· అయ్య నరకాసుర.
· అంటే నాన్నా అది
వంటి పాప్యులర్ డైలాగ్ ల పిత కోట .నటనకు భాష్యం చెప్పిన కోట ను మరువలేము .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -17-7-25-ఉయ్యూరు.
డా. సీహెచ్.సుశీలమ్మ గారి_ శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.6 వ భాగం.16.7.25.
డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.6 వ భాగం.16.7.25.
డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.6 వ భాగం.16.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.30 వ భాగం. 16.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.46 వ భాగం.16.7.25.
తమిళనాడు లో ఆంధ్రుల భాషా సంస్కృతులకు కృషి చేసిన హెడ్ మాస్టర్ ,శాసన సభ్యుడు భాషా సమితి ,భాషా సమాజం స్థాపించిన , -శ్రీ కె. ఎస్ .కోదండరామయ్య
శ్రీ కారుపల్లి శివరామదాసు కోదండ రామయ్య తమిళనాడు హోసూరు తాలూకా కారు పల్లి గ్రామం లో 1909లో జన్మించారు .తలిదండ్రులు శివరామ దాసు ,రామలక్ష్మమ్మ .హైస్కూల్ చదువు బెంగుళూరులో చదివి ,హోసూరు తాలూకా బాగులూరులో ఎలిమెంటరి స్కూల్ మాస్టారు గా పని చేశారు .ప్రైవేట్ గా చదివి ఎం. ఎ.. బి ఎల్ డిగ్రీలు సాధించారు .టీచర్ ట్రెయినింగ్ అయి హోసూరులో ,కృష్ణగిరితాలూకా వేపనపల్లి హైస్కూల్స్ లో హెడ్ మాస్టర్ గా పని చేశారు .25ఏళ్ళు ఉపాధ్యాయులుగా పని చేశారు ..,
1957 లో రాష్రాల పునర్విభజన సమయంలో హోసూరు ,పరిసర ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో చేర్చాలని ఉద్యమం చేసి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు .1971లో రాజాజీ గారి స్వతంత్ర పార్టీ లో చేరి తమిళనాడు శాసన సభకు పొటీ చేసి గెలిచారు .తోమ్మిదేళ్ళ కాలం తమిళ శాసన సభలో తెలుగు వినిపించిన ఘనత కోదండ రామయ్య గారిది .అదొక రికార్డ్ .
1977లో మళ్లీ పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు .ప్రకాశం పంతులు, కాశీ నాధుని నాగేశ్వరరావు గార్ల నిరాడంబరత ను ఆదర్శంగా టీసుకొన్నారు కోదండ రామయ్య .తమిళనాడు ,కర్నాటక రాష్ట్రాలలో తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికి ,పరిరక్షణకు నిర్విరామ కృషి చేశారు .పొట్టి శ్రీరాములు భాషా సమితి ,దక్షిణాంధ్ర భాషా సమాజం సంస్థలు స్థాపించి తమ ఆశయ వ్యాప్తి చేశారు .అనేకులను క్రమ శిక్షణగల సేవకులుగా తీర్చి దిద్దారు .
హోసూరు పరిసర ప్రాంతాలలో ఊరూరు తిరిగి అమూల్యమైన తాళపత్ర గ్రంధాలు సేకరించారు .తెలుగు భాషకు చిరస్మరణీయుడు శ్రీ కృష్ణ దేవరాయల పట్టాభి షేక మహోత్సవాలను ప్రతి ఏటా ఘనంగా ,వైభవంగా నిర్వహించేవారు .రాయల చరిత్ర సమగ్రంగా రాయాలని ఎన్నెన్నో ఆధారాలు సేకరించి మొదటి సంపుటం ముద్రిస్తుండగా కోదండరామయ్య గారు హఠాత్తుగా 1984లో 75వ ఏట చనిపోయారు .
తరతరాలుగా తమిళనాడులో నివసిస్తున్న ఆంధ్రులను భాషా అల్ప సంఖ్యాక వర్గాల వారు ఆని చెప్పటం పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు .భాషా అల్ప సంఖ్యాక వర్గ కమిషన్ కు ఎన్నో మహజర్లు పెట్టారు .కలిసిమాట్లాడారు ..’’అంతర్జాతీయ తెలుగు సంస్థ’’ ఏర్పడినతర్వాత ఆరు సంవత్సరాలు పాలక మండలి సభ్యులుగా సేవ లందించారు .దక్షిణాది తెలుగు వారి గురించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించ టానికి హైదరాబాద్ వచ్చి ,కొద్ది సేపటికే అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయం లో తెలుగు భవనం లో అనాయాస మృతికి లోనై 4-6-1984న తనువు చాలించారు అంటే ఆఖరు క్షణం వరకు తమిళదేశ తెలుగు వారి భాషా సంస్కృతుల సేవలో జీవితం ధన్యం చేసుకొన్నపుణ్యమూర్తి శ్రీ కే .ఎస్ .కోదండరామయ్య గారు.
ఆధారం -డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి గారి వ్యాసం .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-25-ఉయ్యూరు
డా. సీహెచ్ సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి రచనలు సమగ్ర పరిశీలన.5 వ భాగం.15.7.2025
డా. జి వి. పూర్ణ చందు గారి భువన విజయం.5 వ భాగం.15.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.29 వ భాగం.15.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.45 వ భాగం.15.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.45 వ భాగం.15.7.25.
సరస్వతీ కటాక్షం తప్ప లక్ష్మీ కటాక్షం లేని ఇంట్లో పుట్టి ,రాత్రి పూట భోజనం ఎరగక, హార్వర్డ్ యూని వర్సిటి తొ సహా అన్ని పరీక్షలు డిస్టింక్షన్ లో పాసై ఫార్మసి కంపెనిలో కెన్యాలో లో నెలకు 25 వేల అత్యధిక జీతం తొ ప్రారంభించి రెండేళ్లలో 190 దేశాలలో బ్రాంచ్ లునెలకొల్పి ఇప్పుడు నెలకు కోటి రూపాయల జీతం తొ సియివో గా ఉన్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మనవడు డా .సుబ్రహ్మణ్య శర్మ-3(చివరిభాగం )
పాస్ పోర్ట్ వీసా టికెట్ అన్నీ ఏర్పాటు చేసి బొంబాయి నుంచి కెన్యాకు పంపారు శర్మగారిని .పెద్ద ఇల్లు ఇచ్చారు అందులో ఉంటూ ఆఫీస్ సెటప్ చేయాలి అన్నీ ఆయనే చూసుకోవాలి .ఇంటర్వ్యూలు చేయాలి .అప్పటికి ఆయనకు ఆ అనుభవమే లేదు .ఆక్కడి జనాల సరాసరి ఎత్తు కనీసం 6అడుగులు .ఒక్కడే కొడుకు ఇంటి బాధ్యతలు తీసుకోవాలి అలాంటి వాడు అంతదూరం వెళ్లటం అంటే తలిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు కానీ డబ్బు అవసరం కనుక ఏడ్చి సర్దుకు పోయారు .కట్టుకోటానికి ఒక జత ఉతుక్కోతానికి ఒక జత తొ మాత్రమె కెన్యాకు వచ్చారు .రోజూ చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది .బ్రెడ్ తప్ప ఏదీ తినే వారు కాదు శర్మాజీ .అక్కడి వాళ్ళకు ఇంగ్లీష్ రాదు. ఈయనకు అక్కడి భాష తెలియదు .అంతా మూగ సంజ్ఞల ద్వారానే కమ్యూని కేషన్.జీతం మాత్రం నెలకు పాతిక వేలు అదొక్కటే ఆకర్షణ .
అక్కడి నుంచి పాకిస్తాన్ తప్ప ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగారు శర్మగారు .ఒక చేత్తో బాగ పట్టుకోవట జై పరమేశ్వరా అంటూ పరిగెత్తటం.అలా 17ఏళ్లలో భూ ప్రపంచం అంతా చుట్టేశారు .కెన్యా మనుషులకు అలసట తెలీదు ఎంత పని అయినా ఇట్టే చేసి పారేసేవారు. వాళ్ళకూ డబ్బుకావాలి. చక్కగా ముట్టేది పనికి తగిన జీత౦ .అందుకే సంతోషంగా పని చేసే వారు .అక్కడ నల్లవాళ్ళకు నల్ల వారే పని ఇస్తారు .ఉండటానికి ఇళ్ళు లేవు వారికి .చెట్టు కిందే కాపురం .ఎప్పుడు ఎవడు వచ్చి చంపుతాడో అనే భయం తొ బతికారు శర్మగారు .ఆకలి తెలిసిన వాడు నొప్పి తెలిసిన వాడు ఎంత పనైనా చేయగలదు .అలా కష్ట పడ్డారు దేశం కాని దేశం లో .సాయంత్రం ఆరు దాటితే బయట తిరిగే అవకాశం లేదక్కడ .
‘’సన్ ఫార్మసి లో నేను ఒక సన్-అంటే కొడుకు ను ‘’అంటారు శర్మ .దానికి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు .ఇండియాలో అతి పెద్దకంపేని .తర్వాత ఫైజర్ అనే ప్రపంచం లో అతి పెద్దకంపేని సియివో అయ్యారు .అప్పుడే రెడ్డిస్ లాబ్ కళ్ళు తెరుస్తోంది గ్లాస్గో కంపెని ఎదిగింది .కనుక వరల్డ్ రాన్కింగ్ లో రెండు టాప్ కంపెనీలలో పని చేశారు .సన్ ఫార్మా ను ప్రపంచం అంతా190దేశాలలో రెండేళ్లలో వ్యాపింప జేశారు శర్మాజీ .రోజుకు సరాసరి 2000కిలోమీటర్లు ప్రయాణించారు .20లేక 30 సీటర్ల ఎయిర్ క్రాఫ్ట్ లలో ప్రయాణం .ఇక్కడ మన టెంపో లాగా .జీవితం మీద ఆశవదిలి ఆశయాల కోసం తిరిగిన రోజులు అవి అన్నారు శర్మగారు .ఇవాళ ఆయన జీతం నెలకు సుమారు కోటి రూపాయలు .ఎంత నిమ్నస్థాయి నుంచి ఎంత ఉన్నతస్థాయికి ఎదిగారో డా సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం .కష్టే ఫలీ అనేది ఆయనదీ మనదీ సిద్ధాంతం కావాలి .
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -14-7-25-ఉయ్యూరు
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.27 వ భాగం.13.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.27 వ భాగం.13.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.43 వ భాగం.13.7.25.
Change text alignment
స
సరస్వతీ కటాక్షం తప్ప లక్ష్మీ కటాక్షం లేని ఇంట్లో పుట్టి ,రాత్రి పూట భోజనం ఎరగక, హార్వర్డ్ యూని వర్సిటి తొ సహా అన్ని పరీక్షలు డిస్టింక్షన్ లో పాసై ఫార్మసి కంపెనిలో కెన్యాలో లో నెలకు 25 వేల అత్యధిక జీతం తొ ప్రారంభించి రెండేళ్లలో 190 దేశాలలో బ్రాంచ్ లునెలకొల్పి ఇప్పుడు నెలకు కోటి రూపాయల జీతం తొ సియివో
: శుభ సాయంత్రం మహిళలూ, పురుషులూ. ఇది గర్వంగా చెప్పదగిన రోజు. ఈ రోజు మన భారత గణతంత్ర దినోత్సవం, మనం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎంతోమంది ప్రేమాభిమానాలతో ఉన్న పాత్రికేయులు, మీడియాలో పని చేసే వ్యక్తులు, డాక్టర్లు ఉన్నారు.
డాక్టర్ ఫ్రెడరిక్ గారు, ముఖ్యంగా డాక్టర్ చందికాన్ పండా గారు — ఇంతకుముందు డైరెక్టర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ అధిపతి, కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్గా పనిచేశారు. 45 సంవత్సరాలు సేవ చేసిన ఈ మహానుభావుడిని గుర్తు చేసుకోవడం గర్వంగా ఉంది. అలాగే డాక్టర్ సందీప్ మాలిక్ గారు, ఒక ప్రముఖ ఆసుపత్రి వ్యవస్థాపకులుగా, CEO గా ఉన్నారు. మిస్టర్ తివారీ గారు, మీడియా జర్నలిస్టుగా మరియు డబుల్ హీలికల్ అనే మ్యాగజైన్ మరియు పత్రికకి ప్రధాన కార్యనిర్వాహకులు. మిస్టర్ సుభాష్ మాలిక్ గారు, వైమానిక దళం మాజీవేతరన్. డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ గారు — ఆయుర్వేద న్యూస్ ఛానల్ వ్యవస్థాపకులు, ప్రముఖ వార్తా సంపాదకులు, మంచి స్నేహితులు.
డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ గారు నాకు తమ్ముడు లాంటి వారు. చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఆయన మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎస్. రాధాకృష్ణన్ గారి మనవడు , డాక్టర్ వి.వి. గిరి గారి (మరో మాజీ రాష్ట్రపతి) మేనమామగారు. ఒకే వ్యక్తి ఇద్దరు రాష్ట్రపతుల వారసుడు కావడం అరుదైన విషయం. ఆయన అఖిల భారత బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు, సోషల్, స్పిరిచ్యువల్ రంగాలలో సేవలు అందిస్తున్నారు. YES న్యూస్ ఛానల్, సుధిక్షా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఫార్మా, హెల్త్ కేర్ రంగాలలో) కు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇంత గొప్ప వ్యక్తులతో కలిసి మాట్లాడటం, నా తమ్ముడిపై మాట్లాడటం గర్వకారణంగా ఉంది. ఆయన్ను గురించి చెప్పాలంటే, ప్రాథమిక ఆరోగ్యం, విద్య, పౌర సేవలపై అధిక దృష్టి పెడతారు. ఎటువంటి రంగం అయినా ఆయన సేవలు ఉన్నాయనే చెప్పాలి. ఆయన ఒక మెర్క్యూరీ(పాదరసం ) లాంటి వ్యక్తి — ఒకే చోట ఉండరు, ఒకటి కాదు ఎన్నో పనులు చేస్తారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో యువతను ప్రేరేపించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
సమాజంలో మంచి జరిగితే మనం గొప్పగా మాట్లాడాలి, చెడు జరిగితే నేరుగా వ్యక్తిగతంగా చెప్పాలి. ఇవాళ నా తమ్ముడు డాక్టర్ సుబ్రహ్మన్య శర్మ గారి విజన్, మిషన్ గురించి ఆయన నోటివెంట వినాలని కోరుకుంటున్నాను.
ప్రథమంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ రఘునందన్ గారికి ఇంత గొప్ప పరిచయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన దేశ యువత గొప్ప భారతాన్ని కలలు కంటోంది. నేను నా జీవన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, గొప్ప భారత్ కోసం కలలు కంటూ విదేశాలకు వెళ్లాను, కానీ దేశానికి తిరిగొచ్చి సేవ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.
మన దేశంలో ప్రతీ ఇంటిలోనూ ఉద్యోగ అవసరం ఉంది. ఉద్యోగం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. అందుకే మేము ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ యువతను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాము. ఆరోగ్యరంగంలోనూ సేవలు అందిస్తున్నాము. కోవిడ్ లాంటి మహమ్మారి తర్వాత ఆరోగ్యరంగం అత్యంత ముఖ్యమైనదిగా మారింది. మందులు, హాస్పిటల్ సర్వీసులు, డయాగ్నస్టిక్స్, అంబులెన్స్ సేవలు మొదలైన వాటిలో పెద్ద అవసరం ఉంది. అందుకే మన సేవలను ఒకే యాప్ లేదా కాల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
మరొక ముఖ్యమైన విషయం — యువత. దేశ భవిష్యత్తు యువతే. బ్రాహ్మణ యువతను కూడా ప్రధానప్రవాహానికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. దేశ అభివృద్ధికి యువతనే మూలస్తంభం. ప్రతి కార్పొరేట్, ప్రతి వ్యక్తి తమ తోటి పౌరుల అభివృద్ధికి సహకరించాలి.
‘’మెడికల్ 360 డిగ్రీ ‘’అనే కాన్సెప్ట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే మందులు, సేవలు అందిస్తున్నాము. భారతదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. సౌకర్యవంతమైన ఆరోగ్య సేవలను అందించాలన్నది మా ఆశయం.
మీడికల్ రంగంలో 100 రకాల వ్యాక్సిన్లు మార్కెట్లో ఉన్నాయి. ప్రజలు ఏది తీసుకోవాలో తెలియక గందరగోళంగా ఉన్నారు. అసలు విషయమేమిటంటే, ప్రతి మందు లక్ష్యం ఒక్కటే. గుణనిల్వ, నాణ్యత, పరిశోధనల పరంగా చూసినప్పుడు ఫైజర్(Pfizer) మొదటగా వచ్చింది. భారత్లో కోవాక్సిన్, కోవిషీల్డ్ అత్యంత ప్రభావవంతమైనవి. మూడో వేవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోవడం కూడా మనం పూర్తి టీకాలు వేసుకున్నదానికి నిదర్శనం. కాబట్టి కొత్త వ్యాక్సిన్ల గురించి ఆందోళన అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చిన టీకాలు సరిపోతాయి.
చివరగా, డాక్టర్ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా గొప్ప పాత్రలు పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శర్మగారి జీవిత విశేషాలు
శర్మగారి తండ్రి డిఫెన్స్ లో పని చేసి వచ్చి బాంకింగ్ బిజినెస్ ప్రారంభించారు .కానీ అందులో సక్సెస్ సాధించలేక పోయారు .ఆయన పేరు శేష శర్మ మళ్లీ ఎన్బి ఎస్సి చేశారు .కొంతకాలం కన్సల్టెన్సి చేశారు .ఏదిచేసినా సక్సెస్ కాలేదు .ఒక రకం గా ఆయన ఫెయిల్యూర్ తండ్రి .
కొడుకు శర్మగారి జీవితం కూడా ఫెయిల్యూర్ నుంచే మొదలైంది .శర్మగారు తోమ్మిదోక్లాసులో ఉండగా తండ్రి గారి వ్యాపారం కుప్పకూలి పోయింది .జీవితం అంటే ఏమిటో తెలిసే టీన్ ఏజ్ సమయం అది .అప్పుడు వాస్తవాలు ఏమిటో బోధపడ్డాయి .లక్ష్మీ కటాక్షం లేకపోయినా సరస్వతీ కటాక్షం పుష్కలంగా ఉండటం తాతగారు రాధాకృష్ణన్ గారి జీన్స్ వలన చదువులన్నిట్లో నంబర్ వన్ పొజిషన్ సాధించారు .అన్నిట్లో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యామూర్తిశర్మాజీ .పదవ క్లాస్ ఫేజు తర్వాత మరెప్పుడూ ఫీజు కట్టలేదట .అంతా స్కాలర్షిప్ లతోనే చదువు సాగింది చదువులతల్లి పుష్కలంగా ఆశీర్వదించి ము౦దుకు నడిపించింది.హార్వర్డ్ యూనివర్సిటీ లో కూడా ఇలాగే జరిగిందని చెప్పారు శర్మగారు . చదువే ముఖ్య ధ్యేయంగా చేసుకొని తమ విద్యా ప్రయాణం సాగించారు .కష్టపడటం అనేది వెన్నతో పెట్టిన విద్య అయింది .అదే తన ఆర్ధిక విజయాలకు కారణం అయింది అంటారు శర్మ గారు డబ్బుకోసం చిన్నప్పుడు ఇంటింటికి పేపర్లు వేశారు .పాలపాకెట్లు వేశారు మెకానికల్ షాప్ లో చిన్నచిన్న పనులు చేశారు .ఆరోజుల్లో ప్రతి రూపాయి వారి కుటుంబ పోషణకు అవసరమే .ఆయనజీవితం లో ఆకాలం ‘’వెరి వెరిటఫెస్ట్ ఫేజ్ ‘’.శర్మగారికి రెండేళ్లు వచ్చేటప్పటికి రాధాకృష్ణ గారు మరణించారు తాతగారు ఎత్తుకొని బాగా ముద్దు చేసేవారని వాళ్ళ అమ్మగారు చెబితే తెలిసింది .తాతగారి ఆప్యాయతను స్వయంగా అనుభవించిన మనవడు శ్రీ సుబ్రహ్మణ్య శర్మగారు .తర్వాత శర్మగారి ఆర్ధికాభి వృద్ధి గురించి తెలుసు కొందాం .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -13-7-25-ఉయ్యూరు .
డా సి హెచ్.సుశీలమ్మ గారి శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ రచనల సమగ్ర పరిశీలన.2 వ భాగం.12.7.25.
డా.జి. వి. పూర్ణ చందు గారి _ భువన విజయం.2 వ భాగం.12.7.35.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.26 వ భాగం.12.7.25.
శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.42 వ భాగం 12.7.25.
శ్రీశ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.42 వ భాగం 12.7.25.
మానసిక ఆరోగ్యం , సమాజ ఆరోగ్య సంరక్షణక, దేశ మానసిక ఆరోగ్య సంరక్షణ చట్ట రూపశిల్పి, సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను “ఆఫ్ గిఫ్టెడ్ వాయిస్” గా రాసిన ,కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి -దేశిరాజు కేశవ్
కేశవ్ దేశిరాజు (11 మే 1955 – 5 సెప్టెంబర్ 2021) ఒక భారతీయ అధికారి, అతను దేశ కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పనిచేశాడు. మానసిక ఆరోగ్యం మరియు సమాజ ఆరోగ్య సంరక్షణకు ఆయన చేసిన కృషికి ఆయన ప్రసిద్ధి చెందారు మరియు 2017 దేశ మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టానికి రూపశిల్పి.
ప్రారంభ జీవితం
దేశిరాజు 11 మే 1955న జన్మించారు మరియు దక్షిణ బొంబాయిలో పెరిగారు, అక్కడ ఆయన కేథడ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్లో చదివారు. ఆయన మాజీ భారత అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు మరియు భారత చరిత్రకారుడు సర్వేపల్లి గోపాల్ మేనల్లుడు.
ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని జాన్ ఎఫ్. కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. ఆయన 1978 ఉత్తరాఖండ్ కేడర్కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యుడు.
కెరీర్
దేశిరాజు భారత పరిపాలనా సేవలో సభ్యుడు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శిగా పనిచేశారు. ఒక అధికారిగా, దేశిరాజు ప్రజారోగ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, వైకల్యం, మానసిక ఆరోగ్యం మరియు సమాజ ఆరోగ్యంపై దృష్టి సారించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న కాలంలో, ఆయన గుట్కా మరియు నమలగల పొగాకు రకాలపై నిషేధాన్ని ప్రారంభించారు, ఈ చట్టాన్ని తరువాత అనేక రాష్ట్రాలు ఆమోదించాయి మరియు ప్రతిరూపించాయి.
ఆయన మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లు, 2012ను కూడా ముందుకు తెచ్చారు, అది తరువాత మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం, 2017గా మారింది. ఈ బిల్లును ఒక వ్యక్తి తన జీవితంలో తరువాత మానసిక అనారోగ్యం బారిన పడితే అందించాల్సిన చికిత్స యొక్క స్వభావాన్ని ప్రకటించడానికి అనుమతించే నిబంధనలను ప్రవేశపెట్టారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ఒక సంపాదకీయం ఇలా ఉంది: “భారతదేశపు కొత్త చట్టాన్ని రూపొందించిన వారు అటువంటి సాహసోపేతమైన చర్య యొక్క అనివార్యమైన సవాళ్లు మరియు సంక్లిష్టతలు ఉన్నప్పటికీ చట్టబద్ధంగా కట్టుబడి ఉండే అటువంటి సంరక్షణ హక్కును వ్యక్తీకరించడంలో జ్ఞానం మరియు దృక్పథాన్ని ప్రదర్శించారు. మిగిలిన ప్రపంచం చూడాలి, వినాలి మరియు నేర్చుకోవాలి.” ఆయన విధానాన్ని ఆచరణాత్మకమైన మధ్యస్థ విధానంగా వర్ణించారు, ఇది రోగులను దోపిడీకి గురయ్యే సంరక్షణ ప్రదాతల నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి కూడా రక్షించడానికి ప్రయత్నిస్తుంది, అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో “ఆరోగ్య హక్కు”కు హామీ ఇస్తుంది. మానసిక ఆరోగ్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించేలా భారతదేశం నుండి చర్యలకు కూడా ఆయన నాయకత్వం వహించారు మరియు 2013లో సంస్థ యొక్క సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక అభివృద్ధికి దారితీశారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖలో తన సేవల సమయంలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ను జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా నియమించడానికి దారితీసిన ప్రయత్నాలను కూడా ఆయన ముందుకు తెచ్చారు.[10] టీకా మరియు రోగనిరోధకత మధ్య సంబంధాలను పరిశీలించి, భారతదేశం అంతటా పరిపాలన కోసం జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో వ్యాక్సిన్లను చేర్చాలని నిర్ణయించిన నిపుణుల బృందం అయిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) స్థాపనకు కూడా ఆయన నాయకత్వం వహించారు. జాతీయ ఆరోగ్య మిషన్లో పాలనా వ్యవస్థలను బలోపేతం చేసినట్లు కూడా ఆయన గుర్తించారు. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ఆయన పని ఫిబ్రవరి 2014లో తగ్గించబడింది, ఆయన ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి దూరంగా ఉండి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడ్డారు. భారత వైద్య మండలి నాయకత్వంతో ఆయన విభేదించడం వల్ల ఈ చర్య జరిగిందని నమ్ముతారు. మంత్రిత్వ శాఖ నుండి వైదొలిగిన తర్వాత కూడా ఆరోగ్య సంరక్షణ రంగంలో మానసిక ఆరోగ్యం మరియు అవినీతి అనే అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఆరోగ్య సంరక్షణ రంగంలో తన దృష్టిని కొనసాగించారు.భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అవినీతిపై దృష్టి సారించిన హీలర్స్ ఆర్ ప్రిడేటర్స్ అనే పుస్తకాన్ని కూడా ఆయన సహ రచయితగా రాశారు. ఒక అధికారిగా ఆయన “పాపము చేయని నిజాయితీ మరియు సమగ్రత” కోసం విస్తృతంగా గుర్తింపు పొందారు.
పరిపాలనా సేవల నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, ఆయన దేశంలోని సమాజ ఆరోగ్యం మరియు జనాభా వ్యూహాలపై దృష్టి సారించిన లాభాపేక్షలేని సంస్థ అయిన పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పాలక మండలికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ది బన్యన్, లతికా రాయ్ ఫౌండేషన్, వాషింగ్టన్ డి.సి.లోని సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ & పాలసీ మరియు ఆరోవిల్లే ఫౌండేషన్ వంటి అనేక సంస్థల డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు.
దేశిరాజు కర్ణాటక సంగీతాన్ని ఆరాధించేవాడు మరియు భారతీయ కర్ణాటక సంగీత గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్రను “ఆఫ్ గిఫ్టెడ్ వాయిస్” పేరుతో రాశాడు. ఆయన మరణించే సమయానికి, ఆయన కర్ణాటక సంగీత స్వరకర్త త్యాగరాజుపై ఒక పుస్తకం రాస్తున్నారు మరియు ఆ ప్రాజెక్ట్ కోసం తెలుగులో ప్రావీణ్యం సంపాదించారు.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -12-7-25-ఉయ్యూరు
డా. సి. హెచ్.సుశీలమ్మ గారి. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు_ సమగ్ర పరిశీలన.1 వ భాగం.11.7.25.
డా. సి. హెచ్.సుశీలమ్మ గారి. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలు_ సమగ్ర పరిశీలన.1 వ భాగం.11.7.25.
డా.జి.వి. పూర్ణచంద్ రచించిన భువన విజయం.1 వ భాగం.11.7.25. https://youtu.be/I7XceyMcdpg
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.25 వ భాగం.11.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.41 వ భాగం.11.7.25.
శ్రీ చాసో గారి కథా స్రవంతి.10 వ చివరి భాగం. 10.7..25.
శ్రీ చాసో గారి కథా స్రవంతి.10 వ చివరి భాగం. 10.7..25.
శ్రీ పోలాప్రగడసత్యనారాయణమూర్తి గారి వ్యాససంకల నం.15 వచీవరిభాగం.10.7.25
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.24 వ భాగం.10.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.40 వ భాగం.10.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.40 వ భాగం.10.7.25.
https://youtu.be/feB_-qo6LUU
శ్రీ చాసో కథా స్రవంతి.9 వ భాగం.9.7.25.
శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం. వ్యాస తోరణం.14 వ భాగం.9.7.25.
మళయాళ నిఘంటు నిర్మాత , కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త, పరిశోధకుడు, కేరళ ప్రభుత్వ అత్యున్నత సాహిత్య గౌరవ’’ ఎజుతచన్’’ తొలి పురస్కారగ్రహీత -పద్మశ్రే సూరనాద్ పాయిక్కట్టు నీలకంఠ కుంజన్ పిళ్ళై
సూరనాద్ పాయిక్కట్టు నీలకంఠ కుంజన్ పిళ్ళై (24 జూన్ 1911 – 8 మార్చి 1995) భారతీయ పరిశోధకుడు, నిఘంటువు రచయిత, కవి, వ్యాసకర్త, సాహిత్య విమర్శకుడు, వక్త, వ్యాకరణవేత్త, విద్యావేత్త మరియు మలయాళ భాషా పండితుడు, మలయాళ మహా నిఘంటు అనే నిఘంటువును సంకలనం చేయడంలో ఆయన చేసిన కృషికి ఆయన బాగా గుర్తుండిపోయారు. మలయాళ సాహిత్యం మరియు విద్యకు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 1984లో నాల్గవ అత్యున్నత పౌర గౌరవమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. ఆయన 1992లో వల్లతోల్ అవార్డును కూడా అందుకున్నారు మరియు 1993లో కేరళ ప్రభుత్వం వారి అత్యున్నత సాహిత్య గౌరవమైన ఎజుతచన్ పురస్కారాన్ని స్థాపించినప్పుడు, ఆయన ప్రారంభ అవార్డును అందుకున్నారు.
జీవిత చరిత్ర ,
కుంజన్ పిళ్ళై 1911 నవంబర్ 26న దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలోని ప్రస్తుత కొల్లం జిల్లాలోని శాస్తంకోట సమీపంలోని సూరనాడ్లో నాయర్ తల్లిదండ్రులు పాయిక్కట్టు నీలకంఠ పిళ్ళై మరియు కార్తియాని అమ్మ దంపతులకు జన్మించారు. తన తండ్రి వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత, అతను స్థానిక ప్రాథమిక పాఠశాల, తేవలక్కర ప్రాథమిక పాఠశాల మరియు చావర ఉన్నత పాఠశాలలో తన అధికారిక విద్యను అభ్యసించాడు, అక్కడ అతను ప్రముఖ ఉపాధ్యాయుడు అళకతు పద్మనాభ కురూప్ వద్ద చదువుకున్నాడు మరియు 1927లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తదనంతరం, అతను తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్లో ఇంగ్లీషును ఐచ్ఛిక అంశంగా మరియు సంస్కృతాన్ని అనుబంధంగా తీసుకొని అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం చేరాడు మరియు 1933లో పట్టభద్రుడయ్యాడు మరియు 1933లో ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తన విద్యను కొనసాగిస్తూ, అతను 1934లో సంస్కృతంలో మరియు 1935లో మలయాళంలో మరో రెండు మాస్టర్స్ డిగ్రీలను పొందాడు.
పిళ్ళై తిరువనంతపురంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు మరియు 1971లో కేరళ విశ్వవిద్యాలయంలో మలయాళ లెక్సికాన్ చీఫ్ ఎడిటర్గా ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేశాడు, 1953 నుండి ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో, ఆయన టెక్స్ట్ బుక్ కమిటీ కార్యదర్శిగా, ట్రావెన్కోర్ స్టేట్ మాన్యువల్ తయారీలో సదస్య తిలకం టి. కె. వేలు పిళ్ళైకి సహాయకుడిగా, కేరళ ప్రభుత్వానికి విద్యా సహాయ కార్యదర్శిగా, కేరళ విశ్వవిద్యాలయ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ గౌరవ డైరెక్టర్గా, ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిషన్ మరియు కేరళ విశ్వవిద్యాలయ ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్ సభ్యుడిగా, కేరళ ఆర్కైవ్స్ న్యూస్ లెటర్ బోర్డ్ ఎడిటర్గా, నవసాహితి బయోగ్రాఫికల్ ఎన్సైక్లోపీడియా ప్రధాన సలహాదారుగా, కేరళ విశ్వవిద్యాలయం పిహెచ్డి మూల్యాంకన బోర్డు సభ్యుడిగా, సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ, కేరళ సాహిత్య అకాడమీ మరియు చరిత్ర సంఘం కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా, కాన్ఫెడ్ అధ్యక్షుడిగా, జర్నల్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఎడిటర్గా మరియు మొదటి జ్ఞానపీఠ్ అవార్డు కమిటీ సభ్యుడిగా వివిధ పదవులను నిర్వహించారు. 1974లో చెన్నైలో జరిగిన ద్రావిడ భాషా శాస్త్రవేత్తల నాల్గవ వార్షిక సమావేశానికి కూడా ఆయన అధ్యక్షత వహించారు.
కుంజన్ పిళ్ళై, సి. భగవతి అమ్మ (జగతిలోని పన్నీయరతల కుటుంబానికి చెందినవారు, 2007లో మరణించారు), ఈ వివాహం 1935లో జరిగింది. ఆయన మార్చి 8, 1995న 83 సంవత్సరాల వయసులో మరణించారు, ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు, ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కె. రాజశేఖరన్ నాయర్ ఉన్నారు.
వారసత్వం
కుంజన్ పిళ్ళై మలయాళం, ఇంగ్లీష్ మరియు సంస్కృత భాషలలో పుస్తకాలు రాసినట్లు తెలిసింది, ఆయన రచనలలో నవలలు, చిన్న కథలు, కవితలు, జీవిత చరిత్రలు, చరిత్ర, వ్యాసాలు, నిఘంటువు మరియు వ్యాకరణం వంటి శైలులు ఉన్నాయి. ఆయనకు తమిళం మరియు హిందీ భాషలలో కూడా కొంత పరిజ్ఞానం ఉంది. ఆయన పాఠశాలలో ఉన్నప్పుడు 1925లో తన మొదటి రచన శ్మశానదీపం (కవితల సేకరణ)ను ప్రచురించారు. ఆయన ఉన్నత పాఠశాల తరగతులకు 150 కంటే ఎక్కువ పాఠ్యపుస్తకాలను సిద్ధం చేశారు. ఆయన సమకాలీన మలయాళ రచయితల పుస్తకాలకు 1000 కంటే ఎక్కువ ముందుమాటలు రాశారు. ఆయన ఒక బృందానికి నాయకత్వం వహించాడు, ఆ బృందాన్ని మలయాళ నిఖండు (మలయాళ నిఘంటువు) సంకలనం చేశారు, అయితే ఆయన కాలంలో ఆ రచన పూర్తి కాలేదు. ఈ రచన 1953లో ప్రారంభమైంది మరియు 1970లో మొదటి మరియు రెండవ సంపుటాలు ప్రచురించబడే సమయానికి, పండితుల బృందం పదకొండవ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు అందుబాటులో ఉన్న అన్ని ముఖ్యమైన గ్రంథాలను పరిశీలించింది. సంస్కృతంలో కథలు మరియు ఇతిహాసాల పుస్తకం కథాసరిత్సాగర యొక్క మలయాళ అనువాదాన్ని కూడా ఆయన సంకలనం చేశారు.
అవార్డులు మరియు గౌరవాలు
కొచ్చిన్ రాజు కుంజన్ పిళ్ళైని సాహిత్య నిపుణన్ అనే బిరుదుతో సత్కరించారు. 1984లో ఆయనను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.] 1976లో హిస్టరీ అసోసియేషన్ మరియు కేరళ సాహిత్య అకాడమీ ఆయనను విశిష్ట సహచరుడిగా చేర్చాయి. అతను 1992[13]లో వల్లథోల్ అవార్డును అందుకున్నాడు మరియు కేరళ ప్రభుత్వం 1993లో వారి అత్యున్నత సాహిత్య పురస్కారమైన ప్రారంభ ఎజుతచ్చన్ పురస్కారాన్ని అందజేసింది. రెండు భారతీయ విశ్వవిద్యాలయాలు డి.లిట్తో గౌరవించబడ్డాడు; 1991లో మీరట్ విశ్వవిద్యాలయం మరియు 1992లో కేరళ విశ్వవిద్యాలయం ద్వారా.
మలయాళ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు వార్షిక అవార్డు, శూరనాద్ కుంజన్ పిళ్లై అవార్డును స్థాపించారు మరియు ఈ అవార్డును అందుకున్న రచయితలలో ఎం. లీలావతి కూడా ఉన్నారు.
ఎంచుకున్న గ్రంథ పట్టిక
నవలలు
అంబా దేవి (నవల) 1930
కళ్యాణ సౌడం (నవల) 1936
కుంజన్ పిళ్లై, శూరనాడు. పుష్పాంజలి. తిరువనంతపురం: వి వి బుక్ డిపో.
వ్యాసాలు మరియు సాహిత్య విమర్శ
తిరువూతంకూర్ – కొచ్చి చరిత్ర కథకల్, 1932
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1938). తిరుముల్కశ్చ. త్రివేండ్రం.
జీవితకళ, 1939
మలబార్ ఇన్ ది ఐస్ ఆఫ్ ట్రావెలర్స్, 1940
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1954). వర్ణవిధికల్. త్రివేండ్రం.
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1954). అలంకారసంక్షేపం. త్రివేండ్రం.
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1955). కలరివిద్య. భాషా గ్రంధవళి. త్రివేండ్రం.
భాషాదీపిక, 1955
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1956). నాన్ముత్తుమాల. భాషా గ్రంధవళి. త్రివేండ్రం.
పుష్పాంజలి (సేకరించిన వ్యాసాలు) 1957
కుంజన్ పిళ్లై, శూరనాడు (1962). మలయాళ కావ్య రత్నాకరం. త్రిసూర్: కేరళ సాహిత్య అకాడమీ.
కైరళీ పూజ (సేకరించిన వ్యాసాలు) 1962
హృదయరామం, 1966
మలయాళ లిపి పరిష్కరం- చిల నిర్దేశాలు, 1967
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1954). మాతృపూజ. త్రివేండ్రం.
కైరళీ సమక్షం (సాహిత్య విమర్శ)1979
భరతపూజ, 1983
కుంజన్ పిళ్లై, శూరనాద్ (1979). కైరలీ సమక్షం అధవ అగ్రపూజా. త్రివేండ్రం, జయ ప్రింట్స్.
కుంజన్ పిళ్లై, శూరనాద్. సాహిత్య ప్రవేశిక. త్రివేండ్రం: గోవింద పిళ్లై.
కుంజన్ పిళ్లై, శూరనాద్. వీర రాఘవ శాసనం. త్రివేండ్రం: విద్యావిలాసిని.
సాహిత్యభూషణం (సేకరించిన వ్యాసాలు)
కృషిశాస్త్రం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -9-7-25-ఉయ్యూరు
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.23 వ భాగం.9.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.23 వ భాగం.9.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.39వ భాగం.9.7..25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ ద శి.39వ భాగం.9.7..25.
శ్రీ చాసో గారి కథా స్రవంతి.10 వ భాగం 8.7.25.
శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం. వ్యాస తోరణం.13 వ భాగం.8.7.25.
ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘు నాథ శర్మ గారి భాగవత నవనీతం.22 వ భాగం.8.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.48 వ భాగం.8.7.25.
శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచ దశి.48 వ భాగం.8.7.25.
శ్రీ చాసో గారి కథా స్రవంతి.9 వ భాగం.7.7.25.
ప్రాసంగిక వ్యాస సంకలనం. వ్యాస తోరణం.12 వ భాగ
శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి
ప్రాసంగిక వ్యాస సంకలనం. వ్యాస తోరణం.12 వ భాగ
శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం. వ్యాస తోరణం.12 వ భాగ
1-తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన-శ్రీమతి జయ త్యాగరాజన్ :
జయ త్యాగరాజన్ (1956లో భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించారు) తన తంజావూరు చిత్రాలకు ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ భారతీయ కళాకారిణి. జయ ఈ చిత్రాలు పుట్టిన మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు.
విద్య:
1976లో చరిత్రలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా మరియు 1978లో భారతీయ తత్వశాస్త్రంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందిన తర్వాత, ఆమె మద్రాస్లోని కళాక్షేత్ర స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి విభాగాధిపతి శ్రీ కె. శ్రీనివాసులు మార్గదర్శకత్వంలో ఫైన్ ఆర్ట్స్లో డిప్లొమా పొందారు.
జయ తంజావూరు స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్కు గొప్ప అనుచరురాలు మరియు ఆమె వివిధ ప్రదర్శనలు కొన్ని పాత తంజావూరు కళాఖండాల పునరుత్పత్తులు.
ప్రదర్శనలు:
జయ త్యాగరాజన్ (కుడివైపు చివర) ఏప్రిల్ 2009లో న్యూయార్క్లో జరిగిన ఆసియా ఇనిషియేటివ్స్ ప్రారంభోత్సవంలో కాన్సుల్ జనరల్ శ్రీ ప్రభు దయాల్ మరియు అంబాసిడర్ ఫిలిప్ టాల్బోట్తో కలిసి.
ఆమె మొదటి ప్రదర్శన 1980లో కళాక్షేత్ర పాఠశాలలో జరిగింది, ఆ తర్వాత 1981లో కూడా జరిగింది. ఆమె 1982లో మాక్స్ ముల్లర్ భవన్లో మరియు మే 1992 మరియు ఆగస్టు 1993లో న్యూఢిల్లీలోని త్రివేణి ఆర్ట్ గ్యాలరీలో విజయవంతమైన సోలో ప్రదర్శనలను నిర్వహించింది. 1986లో న్యూఢిల్లీలోని లలిత కళా అకాడమీ నిర్వహించిన కళా-మేళాలో పాల్గొనమని ఆమెను కోరారు.
జయ చిత్రాలు 1989 మరియు 2000లో ఆల్ ఇండియా ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ నిర్వహించిన సాంప్రదాయ కళా ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఆమె రచనలు జనవరి మరియు జూన్ 1992 మరియు అక్టోబర్ 1993లో న్యూఢిల్లీలోని తమిళనాడు ఎంపోరియంలోని పూంపుహార్ నిర్వహించిన ప్రదర్శనలకు కూడా ఎంపికయ్యాయి.
జయ తన రచనల ప్రదర్శనను నెహ్రూ సెంటర్ ఆఫ్ ది హైలో కూడా నిర్వహించారు. అక్టోబర్ 1995లో కమిషన్ ఆఫ్ ఇండియా, లండన్, సెయింట్ డెనిస్ మునిసిపాలిటీ, రీయూనియన్ ఐలాండ్, ఏప్రిల్ 1997లో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్, మారిషస్ మరియు అక్టోబర్ 1997, 1998లో ANZ గ్రిండ్లేస్ బ్యాంక్, న్యూఢిల్లీ. 2002లో జయ వాషింగ్టన్ DCలోని భారత రాయబార కార్యాలయంలో తన రచనల ప్రదర్శనను నిర్వహించింది. 2006లో జైపూర్లోని జవహర్ కళా కేంద్రంలో ఆమె చిత్రాల ప్రదర్శనను కూడా నిర్వహించింది.
జయ ఇటీవలే న్యూయార్క్ లోని ది కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఆసియా ఇనిషియేటివ్స్తో కలిసి USAలో ఆసియా ఇనిషియేటివ్స్ ప్రారంభోత్సవంలో తన తంజావూరు పెయింటింగ్స్ను ప్రదర్శించింది.
జయ సృష్టి నేడు భారతదేశం మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని అనేక గృహాలు మరియు కార్పొరేట్ కార్యాలయాలలో గర్వకారణంగా నిలిచింది.
2-పూల చిత్రాలకు ప్రసిద్ధి చెందిన -శ్రీమతి ముక్తా వెంకటేష్ :
ముక్తా వెంకటేష్ (1902-2003) ఒక భారతీయ చిత్రకారిణి. ఆమె తన సంక్లిష్టమైన పూల చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.
జీవితం:
ముక్తా వెంకటేష్ 1902లో తమిళనాడులోని మద్రాసులో ముత్తులక్ష్మిగా జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మీనాక్షి మరియు ఎ. మాధవయ్య వివిధ సామాజిక కార్యక్రమాలకు కట్టుబడి ఉన్నారు మరియు ఆమె తండ్రి తమిళం మరియు ఆంగ్లంలో ప్రసిద్ధ రచయిత. చిన్నతనంలో, ఆమె తండ్రికి సాహిత్యం పట్ల ఉన్న మక్కువ మరియు ప్రగతిశీల అభిప్రాయాలతో ప్రభావితమైంది. ఆమె ఎనిమిది మంది పిల్లలలో నాల్గవది, మరియు ఆమె తన ప్రారంభ జీవితంలో ఎక్కువ భాగం ఆమె తండ్రిచే బోధించబడింది, ఎందుకంటే వారు కోరమండల్ తీరంలో నివసించారు, అక్కడ పాఠశాలలు తక్కువగా ఉన్నాయి. ఆమె కుటుంబం 1917లో ఇన్ఫ్లుఎంజా మహమ్మారి నుండి బయటపడింది. తరువాత, ఆమె మైసూర్ రైల్వేలలో పనిచేసే ఎం. వెంకటేష్ను వివాహం చేసుకుంది మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కెరీర్:
ముక్తా వెంకటేష్ కళాకృతిలో ప్రత్యేకమైన మరియు విస్తృతమైన పూల నమూనాలు ఉన్నాయి. ఆమె మొదట్లో బహిరంగ ప్రకృతి దృశ్యాలను చిత్రించినప్పటికీ, వెంకటేష్ తరువాత ఆమె దృష్టిని పువ్వుల వైపు మళ్లించింది, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఆరుబయట ప్రయాణించడం కష్టమైంది ఆమె ఎంబ్రాయిడరీ మరియు సూది పనిలో ఆమెకున్న నైపుణ్యానికి కూడా ఆమె ప్రసిద్ధి చెందింది. వెంకటేష్ తన జీవితంలో చివరిలో కూడా క్రమం తప్పకుండా చిత్రాలు వేసేవాడు మరియు చిత్రలేఖనాన్ని లోతైన ధ్యాన సాధనగా అభివర్ణించాడు: “నేను చిత్రించినప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. నేను చూసే దాని గురించి నా అభిప్రాయాన్ని కాగితంపై ఎలా ఉత్పత్తి చేయాలో అనే ప్రయత్నంలో నేను మునిగిపోయాను. కాబట్టి గృహ సమస్యలు దూరంగా ఉంచబడతాయి.”
3- పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ లో మాస్టర్ డిగ్రీపొందిన – శ్రీమతి వి.అనామిక :
వి.అనామిక ప్రముఖ భారతీయ సమకాలీన కళాకారిణి. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆమె, ప్రముఖ ఆర్టిస్టు శ్రీ ఎస్.ధనపాల్ శిష్యురాలు అనామిక. చెన్నైలోని ప్రభుత్వ లలిత కళల కళాశాల నుండి 1999లో పెయింటింగ్, ప్రింట్ మేకింగ్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది ఆమె. తన సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడం కోసం 2005లో చెన్నై ప్రభుత్వ మ్యూజియంలోని వస్తువుల సంరక్షణ చేసే కోర్సు చేసింది ఆమె. 2006లో ఆమె స్కాట్లాండ్లో ఈడెన్ బర్గ్ ప్రింట్ మేకర్స్ స్టూడియోలో జపనీస్ ఉడ్ బ్లాక్ పెయింటింగ్ నేర్చుకునేందుకు ఆర్టిస్ట్ స్కాలర్ గా వెళ్ళింది అనామిక
-గబ్బిట దుర్గాప్రసాద్