వీక్షకులు
- 1,107,548 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం -3
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్ అండ్ మైథలాజికల్ స్టడీస్ వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు –
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 373-హర్యానా లోని ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ సాన్ స్క్రిట్ అండ్ మైథలాజికల్ స్టడీస్ వారి ఆధ్వర్యం లో వెలువడిన సంస్కృత గ్రంధాలు – 1-శ్రీ దిగ్వే కర్ యాచించిన -కురుక్షేత్ర మాహాత్మ్యం 2-నాగేశభట్టు రాసిన -పరమ లఘుమంజరి 3-డా జి ఏం భట్టాచార్య రాసిన మేఘ దూత టీకా … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం )
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 368-ధనుర్వేద కర్త -సారంగధర (15 వ శతాబ్దం ) 15 వ శతాబ్దం లో సారంగధరుడు రాసిన బృహత్ సారంగధర పధ్ధతి లో ధనుర్వేద విషయాలున్నాయి .దీన్ని ఇంగ్లిష్ లోకి పీటర్ పియర్సన్ అనువదించి 1888 లో బాంబే ప్రెస్ లో ప్రచురించాడు . దీన్ని గురించి కవి ఇలా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 366-భారత జాతీయ గీతం కావాల్సిన ‘’జయజయ ప్రియభారత జనయిత్రి ‘’గీత కర్త -పద్మభూషణ్ -దేవులపల్లి కృష్ణ శాస్త్రి(1897- 1980) దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రావు వారి చంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 365-వేద గణిత గ్రంథ కర్త – డా . శ్రీ రేమెళ్ళ అవధానులు(1948) భారతీయ భాషలను మొట్టమొదట కంప్యూటరీకించి,వేదాలనూ కంప్యుట రైజ్ చేసిన భారతీయ మేధావి డా శ్రీ రేమెళ్ళ అవధానులు ‘’.యజుర్వేద సంహితలో టు టు ది పవర్ ఆఫ్ 19 వరకు అంకెల ప్రస్తావన ఉంది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 362-సూర్య శతక కర్త -డా.దేవీ ప్రసాద్ మిశ్రా పాండిచ్చేరి ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ లో ఇండాలజిస్ట్ డా దేవీ ప్రసాద్ మిశ్రా యువ సంస్కృత విద్యావేత్తగా ‘’మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ ‘’పురస్కారం 2015 లో అందుకున్నాడు .దీనికి ఒక లక్ష రూపాయల పారితో షికం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 361- శైవాగమ గ్రంథ పరిశోధకుడు -ఎస్ సంబంధ శివాచార్య (1927 పాండిచ్చేరిలో ఫ్రెంచ్ ఇన్ స్టి ట్యూట్ లో రీసెర్చర్ గా ఉన్న 89 ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధుడు ఎస్ సంబంధ శివాచార్య సంస్కృత సేవకు శైవ మత సిద్ధాంత వ్యాప్తికి రాష్ట్రపతి ప్రశంసా పత్ర0 అందజేశారు . … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 357-శౌనక శిక్ష కర్త -కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి (b. 1906) కేరళలో కోతకార దగ్గర నంది కులం లో కె యెన్ ఏం దివాకరన్ నంబూద్రి1906 లో జన్మించాడు .త్రిపుంతూర్ సంస్కృత కాలేజీ లెక్చరర్ . శాస్త్ర దివాకర ,శాస్త్ర రత్న బిరుదులూ పొందాడు .శంకరాచార్య … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 352-స్యేన సందేశకర్త -వయాస్కార ఆర్యన్ నారాయణన్ మూస్ (1841 – 1902) 1841లో జన్మించి 1902 లో మరణించిన వయాస్కార ఆర్యన్ నారాయణన్ కేరళ నంబూద్రి కుటుంబానికి చెందినవాడు .అష్టవైద్యన్ బిరుదుపొందిన ఈకవి ‘’స్యేన సందేశం ,నక్షత్ర వృత్తావలి ,చిత్ర ప్రబంధాలు రాశాడు 353-వ్రతారాధన మాల కర్త -వల్లాన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 346-ఆది కావ్యం శ్రీమద్రామాయణ కర్త -ఆదికవి వాల్మీకి మహర్షి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 346-ఆది కావ్యం శ్రీమద్రామాయణ కర్త -ఆదికవి వాల్మీకి మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి[1]. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు.[2] ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం జీవిత విశేషాలు మహర్షి వాల్మీకి ఎవరు?వల్మీకము … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 341-యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని(1370-1443 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 341-యతిరాజ వింశతి కర్త -మనవాల మాముని(1370-1443 ) 1370 లో జన్మించి 1443 లో మరణించిన మనవాల మాముని తమిళనాడు కేదారం లో జన్మించి ప్రబంధాలకు మొదటి వ్యాఖ్యాత అయ్యాడు . తండ్రి వద్దే వేద వేదాంగ శాస్త్రాలు నేర్చాడు .ద్రావిడ వేదాన్ని అభ్యసించాడు .ఎల్లలు లేని అనంత విజ్ఞానఘనుడయ్యాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 334–నిగమాగమ వేత్త -జగద్గురు సదానంద శివ యోగి)(800
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 334–నిగమాగమ వేత్త -జగద్గురు సదానంద శివ యోగి)(800 ద్వాపర యుగానికి చెందిన స్కంద సంహిత లో సదానంద శివయోగి గురించి ఉందట .ఆయన నిగమాగమ వేత్త .శ్రీశైల క్షేత్రవాసి .వీర శైవ గురుపీఠాధ్యక్షుడు .శివునికై తపస్సుచేసి సిద్ధులు సాధించాడు .భస్మధారణ రుద్రాక్షలు ధరించి చేతిలో శివ లింగం తో సంచరించేవాడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 331-జానకీ రామ భాష్య కర్త -ఆనంద రామ బారువా (1850-1889 ) అస్సామ్ లో మొట్టమొదటి ఐ సి ఎస్ ,మొదటి గ్రాడ్యుయేట్ ,లాయ ర్ సంస్కృతాంగ్లాల లో మహా విద్వా0శుడు ఆనంద రామ్ బారువా 1850 లో జన్మించి 39 ఏళ్లకే 1889 లో మరణించాడు .ఆయన … Continue reading
గీర్వాణకవుల కవితాగీర్వాణం -3 322-ఆధునిక అస్సామ్ లో సంస్కృత రచనా వ్యాసంగం
గీర్వాణకవుల కవితాగీర్వాణం -3 322-ఆధునిక అస్సామ్ లో సంస్కృత రచనా వ్యాసంగం అస్సాం సంస్కృత బోర్డు ముఖ్యమైన కొన్ని ప్రాచీన గ్రంధాలను పునర్ముద్రించింది కొత్తవాటిని ప్రచురించింది .ప్రయోగ రత్నమాల వ్యాకరణం ,దాని వ్యాఖ్యానంతో పునర్ముద్రించింది .కావ్యాదర్శను టీకా తాత్పర్యాలతో ముద్రించింది .ప్రాచ్య భారతి సంస్కృత పత్రికను ఆరునెలలకోసారి ప్రచురిస్తోంది .డా విశ్వనారాయణ శాస్త్రి సంపాదకత్వం లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 311-శ్రీ హనుమద్రామాయణ కర్త -శ్రీ ఆంజనేయ స్వామి (త్రేతాయుగం ) శ్రీరాముడు రావణాసుర సంహారం చేసి ,అయోధ్యలో పట్టాభి షిక్తుడైనతర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపోధ్యానాలకోసం హిమాలయాలకు వెళ్ళాడు . అక్కడ ఆయనకు శ్రీ రామ గాధ అంతా జ్ఞప్తికి వచ్చి దానిని బహు సుందరమైన శైలి లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 306-భక్తి వైభవ మహా కావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (!475
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 306-భక్తి వైభవ మహా కావ్య కర్త -కవి డిండిమ జీవ దేవాచార్య (!475 1475 కు చెందిన కవి డిండిమ దేవాచార్య రాజగురు త్రిలోచన రత్నావళి కుమారుడు .ఒరిస్సా గజపతి ప్రతాప రుద్ర దేవ చక్రవర్తి సైన్యాధ్యక్షుడే కాక ,రాజగురువు ,సంస్కృత విద్యావేత్త మహాకవి .భాగవత దశమస్కంధం ఆధారంగా … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 301-ఒరిస్సాలో గజపతుల కాలం లో వర్ధిల్లిన గీర్వాణం (1435-1568)
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 301-ఒరిస్సాలో గజపతుల కాలం లో వర్ధిల్లిన గీర్వాణం (1435-1568) ఒరిస్సాలో సూర్య వంశ గజపతి చక్రవర్తుల కాలం1435-1466 వరకు పాలించిన కపిలేంద్ర దేవ చక్రవర్తి తో ప్రారంభమై 1497-1535 వరకు పాలన చేసిన గజపతి ప్రతాపరుద్ర దేవ వరకు ఉన్నా ,1559-1568వారివరకు పాలన చేసిన మొదటి ముకుంద దేవ్ వరకు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 291-గోవింద భాష్య కర్త -బలదేవ్ విద్యాభూషణ (1764
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 291-గోవింద భాష్య కర్త -బలదేవ్ విద్యాభూషణ (1764 బలదేవ్ విద్యాభూషణ్ ఆనాటి సంస్కృత మహా పండితులలో శ్రేష్ఠుడు . 18 వ శతాబ్దికి చెందినవాడు .రూప గోస్వామి స్తవమాలకు ‘’టీకా రాశాడు వ్యాకరణ అలంకార శాస్త్ర నిధి .చిలక సరసు అవతలి తీరపు ప్రసిద్ధ పండిత శిష్యరికం చేసి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ -3 281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 281-వసంతోత్సవం మహా కావ్య కర్త -హాలాధర మిశ్ర (1623-1647) ఒరిస్సా ఖుర్దా సంస్థాన రాజు గజపతి నరసింహ దేవకాలం లో హలధర మిశ్ర గొప్ప సంస్కృత కవి గా గుర్తింపబడ్డాడు ఈయన ‘’వసంతోత్సవ మహాకావ్యం ‘’’’సంగీత కల్పలత ‘’గ్రంధాలు రాశాడు .వసంతోత్సవకావ్యం 22 కాండాలతో వైశాఖ శుద్ధ విదియ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 274-ఛందో మంజరి కర్త -గంగ దాస (1500 ) ఒరిస్సా కవి గంగదాస తండ్రి సంతస దాస . ఈ కవి ఛందో మంజరి రాశాడు తనకు ముందున్న చింతామణి మిశ్రా రచన ‘’వాజ్మయ వివేక’’ను పలుచోట్ల ఉదహరించారు .అచ్యుత శతకం కంసారి శతకం ,దినేశ శతకాలు కూడా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వా ణం -3 265-భాస్వతి కర్త -శతానంద (1099
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 265-భాస్వతి కర్త -శతానంద (1099 భాస్వతి అనే ఖగోళ శాస్త్ర గ్రంధాన్ని సంస్కృతం లో రాసిన ఒరిస్సా రచయిత శతానంద 1099 కాలం వాడు ,ఆయన ఖగోళ ళశాస్త్ర నిధిగా గుర్తింపుపొందారు .భాస్వతి పై అనేక వ్యాఖ్యానాలు రాయబడ్డాయి అంటే అతని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది .గ్రంధం చివరి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 261-అశ్వ శాస్త్ర కర్త -శైల హోత్రుడు (బీసీ 2350 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 క్రీ.పూ. 2350 కాలం వాడైన శైలహోత్రుడు ‘’శైల హోత్ర సంహిత ‘’అనే అశ్వ శాస్త్రాన్ని రాశాడు .తండ్రి హయఘోషుడు పశు వైద్యానికి ఆద్యుడు. ఉత్తరప్రదేశ్ లోని గొండా బహ్రాచ్ సరిహద్దులలోఉన్న శ్రావస్తి నగర వాసి .భరద్వాజ ఆయుర్వేదం ప్రకారం శైల హోత్ర అగ్ని వేశులు ఇద్దరు ఒకే గురువు … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 257-సిద్ధాంత శిక్షా మణి గ్రంథ కర్త – జగద్గురువులు -శ్రీ రేణుకాచార్యులు (క్రీ.శ . 800 )
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 257-సిద్ధాంత శిక్షా మణి గ్రంథ కర్త – జగద్గురువులు -శ్రీ రేణుకాచార్యులు (క్రీ.శ . 800 ) భారత దేశం లో వీరశైవ ధర్మం అతి ప్రాచీనమైనది .ప్రతియుగం లోనూ ఈ ధర్మం వర్ధిల్లుతుందని వారి నమ్మకం .శివ మహాదేవుని ఆదేశం ప్రకారం జగద్గురువులైన పంచా చార్యులుప్రతి యుగం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 255-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 255-శాసన లిపి పరిశోధకుడు -పద్మ భూషణ్ -వాసుదేవ విష్ణు మిరాశి(1893-1985 ) వాసుదేవ విష్ణు మిరాశీ 3-3-1893 న మహారాష్ట్ర రత్నగిరిజిల్లా దియోగఢ్ తాలూకా కువెల్ గ్రామం లో జన్మించాడు కొల్హాపూర్ లో ప్రాధమిక విద్య నేర్చి ,పూనా వెళ్లి డిగ్రీ తర్వాత సంస్కృతం లో 1917 లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 244-ఉపనిషత్తులు –యాజ్ఞ వల్క్య ,ఉద్దాలకాది మహర్షులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 244-ఉపనిషత్తులు –యాజ్ఞ వల్క్య ,ఉద్దాలకాది మహర్షులు ఉప +ని + షత్ ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 251-మహా మృత్యుంజయ మంత్ర భాష్య కర్త-స్వామి స్వరూపానంద (1960 స్వామి స్వరూపానంద దక్షిణ భారత దేశ చిన్మయ విశ్వ విద్యాలయ పీఠం ట్రస్ట్ అంటే యూనివర్సిటీ ఫార్ సాంస్క్రిట్ అండ్ ఇండిక్ ట్రెడిషన్ కు చైర్మన్ .దీనికి పూర్వం స్వామి -ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ,మిడిలీస్ట్ ,ఫారీస్ట్,ఆఫ్రికాలలోని చిన్మయ మిషన్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 248-కాతంత్ర ,చంద్ర ,కలాప వ్యాకరణ విధాన నిధి -పండిత దీనా నాధ్ యక్ష (1921
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 248-కాతంత్ర ,చంద్ర ,కలాప వ్యాకరణ విధాన నిధి -పండిత దీనా నాధ్ యక్ష (1921 పండిత దీనానాధ యక్ష12-6-1921న కాశ్మీర్ లో పండిత కుటుంబం లో జన్మించి పంజాబ్ యుని వర్సిటీ నుంచి సంస్కృత శాస్త్రి డిగ్రీ పొంది ,ఆకాలపు మహోన్నత సంస్కృత విద్యా వేత్తలతో గాఢ సాన్నిహి … Continue reading
గీర్వాణకవుల కవిత గీర్వా ణం -3 243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 )
గీర్వాణకవుల కవిత గీర్వాణం -3 243-సంస్కృత -కాశ్మీరి నిఘంటు నిర్మాత -కాశీర్ పాణిని -పండిత ఈశ్వర కౌల్ (1833 -1893 ) సంప్రదాయ సంస్కృత భాషా కుటుంబం లో 4-7-1833 లో పుట్టిన పండిట్ ఈశ్వర కౌల్ మూడేళ్ళ చిన్నతనం లోనే తండ్రిపండిట్ గణేష్ కౌల్ ను కోల్పోయాడు .పండిట్ తిక్కారాం రజ్డా మొదలైన సంస్కృత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 241- పంచాంగం రాసిన -పండిత ఆనంద శాస్త్రి (1940 కాశ్మీర దేశం లో పంచాంగం రాసి కాశ్మీర్ పండుగలను ఉత్సవాలను జన నుండి అంత్యేష్ఠివరకు జరపాల్సిన కర్మకాండలు రచించటమేకాక ఆడియో కేస్ట్స్ గా తెచ్చిన ఘనత పండిత ఆనంద శాస్త్రి ది .ఆయన రాసిన పంచాంగం అత్యంత నిర్దుష్టమైనదిగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 238-కాశ్మీర్ శైవ దర్శన బృహత్ కోశ కర్త -నీలకంఠ గర్తు (1925-2008 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 238-కాశ్మీర్ శైవ దర్శన బృహత్ కోశ కర్త -నీలకంఠ గర్తు (1925-2008 ) శ్రీనగర్ పండిత కుటుంబం లో 2-1-1925 న జన్మించిన నీలకంఠ గర్తు ,పండిట్ లైకాక్ లాంగు పండిట్ ,పండిట్ హరభట్ట శాస్త్రి పండిట్ మహేశ్వరనాధ్ నెహ్రవంటి ఉద్దండులవద్ద అడ్వాంస్ డ్ సంస్కృత వ్యాకరణం లింగ్విస్టిక్స్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 236-కాశ్మీర్ శైవ వాగ్మయ దీధితి –పండిట్ హరభట్ట శాస్త్రి జాదూ ( 1874-1951 ) కాశ్మీర్ పండిత కుటుంబాలు సంస్కృతానికి కళా సంస్కృతులకు చేసిన సేవ నిరుపమానం . 1874 లో కాశ్మీర్ లో జన్మించిన అనేక శైవ గ్రంధాలు రచించిన పండిత హరిభట్ట శాస్త్రి జాదూ వ్రేళ్ళపై … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 231-పుష్పదంత భూత బలి ఆచార్యుల -శతఖండాగమం(క్రీ. శ 160 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 231-పుష్పదంత భూత బలి ఆచార్యుల -శతఖండాగమం(క్రీ. శ 160 ) క్రీశ160 లో దిగంబర జైనమతానికి చెందిన ఆచార్యులు పుష్పదంతుడు భూతబలి ‘’శతఖండాగమం ‘’రాశారు .దీన్ని మహాకర్మ ప్రభూత అంటారు .రెండవదైన ‘’పూర్వాగమం ‘’ను ఆగ్రయ నియ అంటారు .ఇది 6 భాగాల ఉద్గ్రంధం దీనికి ఆచార్య వీరసేనుడు780 … Continue reading
గీర్వాణకవుల కవిత గీర్వా ణం -3 226-వివిధ ఋషుల పేర్లతో వర్ధిల్లిన –బ్రాహ్మణాలు (బీసీ 900-600 )
గీర్వాణకవుల కవిత గీర్వాణం -3 226-వివిధ ఋషుల పేర్లతో వర్ధిల్లిన –బ్రాహ్మణాలు (బీసీ 900-600 ) శృతి వాగ్మయం లో భాగమైన బ్రాహ్మణాలు మంత్రాలు తంత్రాలు కర్మకాండలు వాతావరణ మార్పుల గురించి తెలియజేసే తాత్విక విషయాలను తెలియజేసేవి .వేదం భాష్యాలు వంటివి బ్రాహ్మణాలు .ఇవి ఒక్కొక్క వేదానికి వేరువేరుగా వివిధ ఋషుల పేర్లతో పిలువబడ్డాయి .వీటిలో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 219-సన్మతి తర్క గ్రంథ కర్త -సిద్ధసేన దివాకరుడు (500-600 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 219-సన్మతి తర్క గ్రంథ కర్త -సిద్ధసేన దివాకరుడు (500-600 ) క్రీశ .-600 మధ్య బ్రాహ్మణకుటుంబం లో జన్మించినజైన సంస్కృత పండితుడు సిద్ధ సేన దివాకరుని గురువు వృద్దవాది .ఒక సారి గురువుతో తనకు ప్రాకృత భాషలో ఉన్న జైన గ్రంథాలన్నీ సంస్కృతం లోకి మార్చాలని ఉందని చెప్పగా ప్రాయశ్చిత్తంగా … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 217-అలభ్య నాటక రచయిత -మహా కవి చంద్ర (క్రీశ . 319 )
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 217-అలభ్య నాటక రచయిత -మహా కవి చంద్ర (క్రీశ . 319 ) క్షేమేంద్రుడు కల్హణుడు మంఖ కవుల చేత గుర్తింపబడిన కవి మహాకవి చంద్ర క్రీ శ 319 లో కాశ్మీర్ పాలకుడు తుంజీర అని పిలువబడే రణాదిత్యుని కాలం వాడు .ఆయన రాసిన నాటకం అన్నితరగతుల ప్రజలనువిపరీతంగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 216-లల్ల వాక్యాని కర్త –లల్లాదేవి (1320-1392 ) )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 216-లల్ల వాక్యాని కర్త –లల్లాదేవి (1320-1392 ) ) లల్లేశ్వరి, లల్లాదేవి, లాల్ దీదీ లల్ల యోగీశ్వరీ అని పిలువబడే 14 వ శతాబ్ది సంస్కృత కవయిత్రి కాశ్మీర్ దేశానికి చెందినది . కాశ్మీర్ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన యోగిని .’’.త్వమేవాహం’’మంత్రం తో అందర్నీ మంత్రం ముగ్ధులను చేసింది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 213-న్యాయ సూత్ర కర్త -గౌతమ మహర్షి (క్రీపూ. 600 )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 213-న్యాయ సూత్ర కర్త -గౌతమ మహర్షి (క్రీపూ. 600 ) అక్షపాద గౌతముడు అని పిలువబడే గౌతమమహర్షి ‘’న్యాయ సూత్రాలు ‘’రచించాడు .అందువల్ల వీటిని ‘’గౌతమ న్యాయ సూత్రాలు ‘’అంటారు .ఇందులో 5 విభాగాలలో 528 సూత్రాలున్నాయి .జ్ఞాన మీమాంస ,ఆథి భౌతిక ,కారణం నిబంధనలు మొదలైన వాటిపై … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 211-భుజంగ తాండవ స్తోత్రం రచించిన –రావణ బ్రహ్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 211-భుజంగ తాండవ స్తోత్రం రచించిన –రావణ బ్రహ్మ లోక రావణుడని ,దశకంఠు డని,,రాక్షస నాయకుడని లంకా సామ్రాజ్యాధిపతిఅని శివుని భక్తితో మెప్పించి ఆత్మ లింగాన్ని పొందిన షట్కాల శివ పూజా దురంధుడని ,,సప్త సముద్రాలలో స్నానించిన ఆతరువాతే శివ పూజ చేసేవాడని సీతాపహరణం చేసి లోక నింద మూటగట్టుకొని … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 205- వేదకాలం రుషులైన అంగీరస మహర్షి i
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3 — 205- వేదకాలం రుషులైన అంగీరస మహర్షి i ఋగ్వేద మంత్ర ద్రష్ట -అధర్వ వేదాన్ని అధర్వ అంగీరసం అంటారు సప్తర్షులలో స్థానమున్నవాడు .ఋగ్వేదం లో అగ్ని ,ఇంద్ర ,రుబుష ,అశ్వినీ దేవతలు ,ఉష ,రుద్ర సూర్యులను స్తుతించే 1 మండలం లోని 101- నుంచి 115 మంత్రాలు ,2-1,5-35,36 ,8-2 … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 201-పరాశర స్మ్రుతి ,పరాశర హోర గ్రంథ రచయిత -పరాశర మహర్షి శక్తి మహర్షికుమారుడు ,వసిష్ఠర్షి మనవడు వ్యాసమహర్షికి తండ్రి పరాశర మహర్షి భార్య సత్యవతి .అద్వైత గురుపరంపరకు ఆద్యుడు . తండ్రి చిన్నప్పుడే చనిపోవటం తో పరాశరుడు తాత వశిష్ఠుని వద్ద పెరిగాడు ..పరాశర ఆశ్రమం పై జరిగిన … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 194-అగస్త్య గీత కర్త -అగస్త్య మహర్షి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 194-అగస్త్య గీత కర్త -అగస్త్య మహర్షి అగస్త్యుడు అనగానే సప్తసాగరాలను పుడిసిలి పట్టిన మహానుభావుడు ‘’ఛుకులీకృత సకల పాదోది పయస్కుడైన ముని ‘’గా ,వాతాపి ఇల్వల మర్దనుడిగా ,వింధ్యాద్రి గర్వమడచిన లోకోద్ధారకునిగా రావణ సంహారానికి శ్రీరామునికి ‘’ఆదిత్య హృదయం ‘’బోధించిన మంత్ర వేత్తగా ,ఇంద్రుని భార్య శచీదేవిని పొందటానికి … Continue reading
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 189-అశ్వినీ దేవతలపై స్త్రోత్రం రచించిన –ఘోష ( బి సి 1500-1200 )
గీర్వాణ కవులకవితా గీర్వాణం -3 189-అశ్వినీ దేవతలపై స్త్రోత్రం రచించిన –ఘోష ( బి సి 1500-1200 ) కక్ష వంతుని కుమార్తె ,దీర్ఘ త ముని మనుమరాలుఘోష తండ్రి ,తాతా ఋగ్వేదం లో రెండు మంత్రాలను దర్శించినట్లు ఉన్నది .ఘోషకు చర్మ వ్యాధి సోకి శరీరం రంగు మారిపోవటం వలన వివాహం చేసుకోకుండా తండ్రి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 181-రుద్ర భాష్య కర్త -శ్రీ ఆత్మ బోదేంద్ర సరస్వతి (1586-1638 ) తమిళనాడులోని వృద్ధాచలం లో 1586 లో ఈశ్వరగా జన్మించి 58 వ కంచికామకోటి జగద్గురువులయ్యారు .దేశమంతా విస్తృతంగా పర్యటించి అద్వైత భావ దీప్తి కలిగించారు .శ్రీ రుద్రం ‘’పై వ్యాఖ్యానం రాశారు .అవధూత సదాశివ బ్రహ్మేంద్రనుకంచి … Continue reading
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3
గీర్వాణ కవుల కవితాగీర్వాణం -3 170-సంక్షేప శారీరక కర్త -శ్రీ సర్వఙ్ఞత్మానేంద్ర సరస్వతి (407 బీసీ -367 బీసీ ) కంచికామ కోటి పీఠాధిపతి 3 వ జగద్గురువు శ్రీ సర్వజ్ఞాత్మేంద్ర సరస్వతి శంకర భాష్యం పై వ్యాఖ్య రాశారు .దీనినే’’ సంక్షిప్త శారీరకం’’ అంటారు . 1267 సరళ భావ గర్భిత శ్లోకాలల్తో ఇది … Continue reading
గీర్వాణకవుల కవితగీర్వాణం -3
గీర్వాణకవుల కవితగీర్వాణం -3 161-తత్వ శుద్ధి రచించిన శృంగేరి జగద్గురువు -శ్రీ శ్రీ జ్ఞానఘన (848-910) అప్పయ్య దీక్షితులు మెచ్చిన ‘’త త్వ శుద్ధి ‘’ సంస్కృత గ్రంధం రాసిన 4 వ శృంగేరి జగద్గురుసులు శ్రీ శ్రీ జ్ఞానఘన .గురువంశ కావ్యం ప్రకారం వారు పినాక పాణి భక్తులు .శృంగేరిలో శ్రీ జనార్దనా దేవాలయం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 156-భోజుని తండ్రి సింధు రాజ (950) పారమార వంశ0 లో మొట్టమొదటి గొప్ప రాజు సింధూరాజా . భోజమహాకవి తండ్రి .మాళవ సింహాసనాన్ని సుమారు ఐదేళ్లు పాలించాడు -తమ్ముడు ముంజరాజు . భోజ శిలాశాసనాలలో తప్ప అతని గురించి వివరాలు తెలియవు .అతని ఆస్థానకవిపద్మ గుప్తుడు రాసిన ‘’నవసాహసాంక’’ … Continue reading

