Daily Archives: March 23, 2026

శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26.

శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26. శ్రీమతి మేరీ కృపాబాయి . కథాంజలి.1 వ.23.3.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీరామ కర్ణామృతం.7 వ భాగం 23.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు

శ్రీరామ కర్ణామృతం.7 వ భాగం 23.3.26. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు శ్రీరామ కర్ణామృతం.7 వ భాగం 23.3.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షివాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26. కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26. వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.151 వ భాగం.23.3.26.

Posted in రచనలు | Leave a comment

ఆంగ్లపదాల ‘’మువ్వల’’ సవ్వడి హోరులో సామాజిక వెలుగుల ‘’జ్యోతి ‘’కథలు

ఆంగ్లపదాల ‘’మువ్వల’’ సవ్వడి హోరులో సామాజిక వెలుగుల ‘’జ్యోతి ‘’కథలు ఈ నెల 18 మంగళగిరి లైబ్రరీలో పరిచయం చేసుకొని , ప్రొఫెసర్ సుశీలమ్మ ,స్వర్గీయ సోమేపల్లి వారి  సతీమణి ,వారబ్బాయి వశిష్ట లతో గ్రూపు ఫోటోలో చొరబడిన శ్రీమతి మువ్వలజ్యోతి తన కథలపుస్తకం ‘’అరవింద ,మరికొన్ని కథలు ‘’ పుస్తకం నాకు అందజేసింది .తాను … Continue reading

Posted in రచనలు | Leave a comment

టెన్త్ పాసవటానికే ఇబ్బందిపడ్డ కూరగాయల వ్యాపారి వెయ్యి మందికి తన డాబాపై సైన్స్ బోధిస్తున్న –రోహిత్ కుమార్

టెన్త్ పాసవటానికే ఇబ్బందిపడ్డ కూరగాయల వ్యాపారి వెయ్యి మందికి తన డాబాపై సైన్స్ బోధిస్తున్న –రోహిత్ కుమార్ రోహిత్ స్వయంగా చదువులో చాలా ఇబ్బంది పడ్డాడు, కనీసం 10వ తరగతి పాస్ అవ్వడమే అతనికి కష్టంగా ఉండేది. పాఠశాల సమయం ముగిశాక, ఇతరులు విశ్రాంతి తీసుకుంటుండగా, అతను తన కుటుంబాన్ని పోషించడానికి కూరగాయలు అమ్మేవాడు. అయినప్పటికీ, విద్య జీవితాలను మార్చగలదనే ఒకే ఒక … Continue reading

Posted in రచనలు | Leave a comment

ఢిల్లీ యమునానది బ్రిడ్జికింద కిరాణా దుకాణం నడుపుతూ ,అక్కడే ఉచితపాఠశాల ప్రారంభించి ఇప్పుడు వందలాదిమందికి విద్య నేర్పిస్తున్న –రాజేష్ కుమార్ శర్మ   న్యూఢిల్లీలోని ఒక కిరాణా దుకాణం యజమాని అయిన రాజేష్ కుమార్ శర్మ, సమీపంలోని మురికివాడలలో నివసించే నిరుపేద పిల్లలకు ఉచిత విద్యను అందించడానికి 2006లో “వంతెన కింద ఉచిత పాఠశాల”ను ప్రారంభించారు. యమునా బ్యాంక్ స్టేషన్ … Continue reading

Posted in రచనలు | Leave a comment