Tag Archives: పద్య రత్నములు

సరస్వతీ సమర్చనం

సరస్వతీ సమర్చనం సరసమైన అక్షరాలపొందికతోరససమంచితమైన పదాల అల్లికలతోసహృదయ హృదయాలను వెలిగింపచేస్తూభాషా భారతికి సేవలందిస్తూరమణీయమైన రచనలతోతీరైన కావ్యముల ద్వారాఎందరోమహానుభావులనుపాఠకలోకానికి పరిచయంచేస్తూసరసభారతి సాహితీ సంస్థద్వారా“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”మాతృభాషను మాతను మరువరాదంటూసరస్వతీ సమర్చనం చేస్తున్నపెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులుసహస్రచంద్రదర్శన వేడుకలేకాకశతవసంతాల పండుగనుజరుపుకోవాలనివారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలనుప్రసాదించాలని మనసారామనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. డా.మైలవరపు లలితకుమారిగుంటూరు.9959510422.

Posted in పద్య రత్నములు | Tagged | Leave a comment