Tag Archives: మామిడిపూడి

–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం )

–మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -3(చివరిభాగం ) 1971లో కూతురు వైదేహి కి బ్రిటీష ఇండియా చరిత్ర రాయటంలో తండ్రి ఆచార్య మామిడిపూడి తోడ్పడ్డారు .ఉస్మానియాలో రాజనీతి లో ఎం ఎ చేస్తున్న మనుమరాలు శాంతకు ఆమెకోరికపై ప్రామాణిక గ్రంధాలు చదివి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -2

మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి -21975లో భారతస్వాతంత్ర్యోద్యమ చరిత్ర రాశాక ఆచార్య మామిడిపూడి మరెలాంటి గ్రంధ రచనకు పూనుకోలేదు .1974లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎనిమిది అధ్యాయాల నూటనలభై పేజీల పుస్తకం తెలుగు అకాడెమి అడిగితె రాశారు .ఇది కళాశాల … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి

మూర్తీభవించిన విజ్ఞాన సర్వస్వం ,నడయాడే రాజనీతి శాస్త్రం ,చట్ట న్యాయ ధర్మాల వ్యాఖ్యానానికి అపర మల్లినాధ సూరి –ఆచార్య మామిడిపూడి హాయిగా కాలుమీద కాలేసుకుని వార్ధక్యాన్ని అనుభవిస్తూ కూర్చోకుండా ,తన చుట్టూ జరిగిన, జరుగుతున్న, జరుగబోయే చారిత్రిక రాజకీయాలకు వివరమైన విలువైన భాష్యం చెప్పిన వారు ఆచార్య మామిడిపూడి .మనం ఉత్తమ మైన మార్గంలో నడవాలన్నదే … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment