Tag Archives: సేకరణలు

బుద్ధ పూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -వైశాఖ పౌర్ణమి -బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ శ్రీ అన్నమాచార్య జయంతి ,శ్రీ కూర్మ జయంతి శ్రీ రాధా కృష్ణ జయంతి ,శ్రీ నాద జయంతి శ్రీ చిత్ర గుప్త జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్       

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్

సంజీవదేవ్‌ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్ ‘ఆయన బుద్ధి జ్యోతిర్మయం; ఆయన హృదయం రసమయం; ఆయన చేతలు చైతన్యమయం; ఆయన అనుభూతి ఆనందమయం; ఆయన సమీక్షలు సమత్వమయం; ఆయన శైలి సౌందర్యమయం; ఆయన వీటన్నింటిమయం; ఆయన వాస్తవంలో కల్పన చూడగలడు; ఆయన కల్పనలో వాస్తవం చూడగలడు; ఆయన వ్యష్టిలో సమిష్టి వ్యష్టినీ అనుభూతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

మరింత పలుచగా రాస్తే బాగుండుననుకుంటాను (ఆఫ్ ది రికార్డ్) అనుకొన్న రచయిత్రి ఓల్గా

-మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు. మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు. -పురాణ పాత్రల్ని సబ్‌వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే. -బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులు కోవాలని సీరియస్‌గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శబ్ద క్రీడలు -అద్దంకి శ్రీనివాస్

శబ్ద క్రీడలు- డా. అద్దంకి శ్రీనివాస్ ‘సాంకేతిక భాషా కవిత్వాలు’ అనే శీర్షికన (ఏప్రిల్ 28, ఆంధ్రజ్యోతి) ముకుంద రామారావు రాసిన వ్యాసం కొత్తగా ఉంది. విశ్వకవులకు ధీటుగా ప్రాచీనకాలంలోనే గణితాన్ని ఆధారంగా చేసుకొని కవిత్వంలో అద్భుతాలు సృష్టించారు మన కవులు. అందులోనూ ఛందస్సులో. గణితశాస్త్ర గ్రంథాలు అటుంచి, కావ్యాలలోనూ కూడికలతో తీసివేతలతో శబ్దాలను పదునుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

దీర్ఘాసి విజయ భాస్కర్ రాసిన ”గోళ కావ్యం ”మహాశున్యం-అంటున్న బండి నారాయణస్వామి

ఖగోళ కావ్యం మహాశున్యం- బండి నారాయణస్వామి భావ కవిత్వానికి మూలం కాల్పనిక ఆవేశమైతే అనుభూతి కవిత్వానికి మూలం వస్త్వాధారిత భావన. పంచేంద్రియాలను దాటిపోని ఈ వాస్తవికత ఆధారంగానే అభౌతిక భావనలను వ్యక్తీకరిస్తాడు దీర్ఘాశి విజయభాస్కర్! పై కప్పు నిర్మాణానికి స్తంభం ఉపయోగపడి, దాని నిర్మాణం తరువాత స్తంభాన్ని తొలగించడం లాంటిది కవిత్వంలో వాస్తవికత అంటారు ఇస్మాయిల్. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంచారులకోసం సంచారి అయిన పరిశోధకుడు -జయధీర్ తిరుమల రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తాజా (టీ )మోడీ –

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మానస సరోవరం వద్ద ”నృత్య హంస” స్వాతీ సోమనాద్ చేసిన సాహస నృత్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వెండితెర బంగారం -సూరి బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాయకురాలు:నిగ్గుతేలిన నిజాలు- కొసరాజు వెంకటేశ్వరరావు

సాగు నీటికి, త్రాగునీటికి చెరువులు, కుంటలు త్రవ్వించి, వాగులకు అడ్డుకట్టలు వేయించి, కాలువలు త్రవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడిన విశాల మానవతావాది నాగమ్మ. ఆమె శైవ మతస్థురాలైనా విశాల దృక్పథంతో పల్నాడులో అనేక వైష్ణవ దేవాలయాలను అభివృద్ధి పరచి తన మదిలో వున్న మత సామరస్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన కార్యశీలి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు

సాంకేతిక భాషా కవిత్వాలు- ముకుంద రామారావు Published at: 28-04-2014 07:33 AM ఏ భాష అయినా, ఆ భాష తెలియని వారికి సంకేత భాషే. ఆయా భాషల్లో మునిగి తేలే వారు, వైజ్ఞానిక భాషలతో సహా అందులో దేనినైనా కవిత్వ రూపంలో చెప్పగలిగే నేర్పు అలవరచుకోవచ్చు. అయితే అవి కొన్ని ప్రయోగాలకో, టెక్నిక్‌లకో పరిమతమయితే, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘ఓటు’వులు -శతకం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ

తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ మనం ఈనాడు మన చరిత్ర పునాదుల మీద నిల్చున్నాం. మన చరిత్ర పునాదులను గురించి తెలియజేసేది పురావస్తు శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తుశాఖ ఏర్పాటై సరిగ్గా నేటికి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సంస్థ ఏర్పాటుకు కారకుడైన డాక్టర్ గులామ్ యాజ్దాని తెలంగాణ చరిత్రకు పితామహుడు. అప్పటికే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది..

రోజీ పాత్ర నాకే రాసిపెట్టినట్టుంది.. వహీదా రెహమాన్ ఎంతటి అందగత్తో అంతటి ఆత్మాభిమాని. ఐదుపదుల నటనా జీవితంలో ఎక్కడా రాజీ పడకుండా బతికిన ధీర. ఆమె తొలి సినిమా తెలుగుది కావడం మనకు గర్వకారణం (రోజులు మారాయి). ఆమె జీవితాన్ని నస్రీన్ మున్నీ కబీర్ ‘కాన్వర్జేషన్స్ విత్ వహీదా రెహమాన్’ (వహీదా రెహమాన్‌తో సంభాషణలు) పేరుతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆమని విరిసింది -గీతం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

రాడికల్ హ్యూమనిస్ట్ స్వామి వివేకానంద అంటున్న డా శ్రీనివాస్ -బాపట్ల

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ

తెలుగు వాచకాల్లో తప్పుల కుప్పలు – వేదుల సత్యనారాయణ తెలుగు భాష సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటున్న ఈ సమయంలో వాచక పుస్తకాలలో ఇంగ్లీషు పదాలు ఏమిటి?… వాచక పుస్తకాలు దోష రహితంగా ఉండాలి. భాషా శైలిలో ప్రామాణికత అవసరం. వాటి ద్వారా పిల్లలు తెలుగు భాష నుడికారము, సౌందర్యము గ్రహించాలి. మన ప్రభుత్వం పదే పదే తెలుగు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య

వారి త్యాగమే మన స్వాతంత్య్రం- కాటంనేని ముత్తయ్య ప్రపంచ వ్యాప్తంగా వలస రాజ్యాలను ఏర్పరచుకుని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఆంగ్లేయులు స్థాపించుకున్నారు. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు తెల్లవారి చేతుల్లో బానిసత్వంలో అలమటించవల్సి వచ్చినది. మహాత్మాగాంధీ నాయకత్వంలో నిర్వహింపబడిన స్వాతంత్రోద్యమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం సలిపిన స్వాతంత్య్ర పోరాటంతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు తులసీదాసు రామాయణాన్ని చదివేందుకు పుట్టపర్తి వారు హిందీ భాషను నేర్చుకున్నారు. ఆ రామాయణాన్ని యుద్ధకాండవరకు కంఠస్థం చేసిన మహానుభావుడు నారాయణాచార్యులు. ఆ ప్రభావంతోనే జనప్రియ రామాయణాన్ని రచించారు…. వీరి రచనలలో తొలుత రవీంద్రకవి ప్రభావం ఉన్నప్పటికి ఆ తరువాత అరవిందయోగి ప్రభావం కన్పిస్తోంది. కవిగా, పండితునిగా, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి

కళింగాంధ్ర చరిత్రలో అపూర్వ ఘట్టం… – డా. తుర్లపాటి రాజేశ్వరి కొసమెరుపు ఏమిటంటే భాగవతులు ప్రదర్శించే ఈ ‘కేళిక’లో ‘చోడగంగు’గా నిజమైన చోడగంగదేవ్ నటించటం! రంగస్థలం మీద తెరతీయగానే చోడగంగదేవ్ గుర్రం మీద, కత్తితో కనిపించగానే ప్రేక్షకులలో ఆశ్చర్యం, రాజూ అతడి పరివారంలో ఆందోళన మొదలైంది. రాజపాత్రధారి రంగస్థలంమీద కత్తితో పలువిధాల విన్యాసాలు చేస్తూ, రెప్పపాటులో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పిచ్చుకల తోటమాలి

పిచ్చుకల తోటమాలి               ఆఫీసుకి, ఇంటికి మధ్య దూరం ఐదు కిలోమీటర్లు పైబడితేనే “ఈ ట్రాఫిక్‌లో తిరగలేక చస్తున్నామని” అంటుంటారు హైదరాబాద్ మహానగరంలో. అటువంటిది ఆఫీసు దూరమైనా పర్వాలేదు మొక్కలు, చెట్లు పెంచి రకరకాల పిట్టలకు, పిచ్చుకలకు తన ఇంటిని నెలవుగా చేయాలనుకున్నారు తిరుమల్ ప్రసాద్ పాటిల్. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మనిషే ముఖ్యమన్న మానవేంద్రుడు – గుమ్మా వీరన్న

మానవాళికి మహోన్నతమైన మానవవాద తత్వాన్ని అందించిన మహనీయుడు మానవేంధ్రనాథ్ రాయ్. ఎం.ఎన్.రాయ్‌గా ప్రసిద్ధుడైన మానవేంద్రుడు అసాధారణ ప్రతిభా సంపన్నుడు. ఆలోచనా రంగంలో, ఆచరణ రంగంలో అత్యున్నత దశలకు చేరిన అఖండ మేధావి. భావ విప్లవానికి దారితీసిన రాయ్ ఆలోచనలు, సామాజిక విప్లవానికి దారిచూపిన ఆచరణ, అనుభవాలు ఆయన తాత్విక జీవితాన్ని మూడు విలక్షణమైన దశలుగా తీర్చిదిద్దాయి. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వ్యంగ్య హాస్యం లో ”యశ్వంత్ ”-కుష్వంత్

వ్యంగ్యం,శృంగారం,హాస్యమూ ఆయన ఆయుధాలు సర్దార్జీ జోకులకు చిరునామా నవలా రచయిత, పాత్రికేయుడు కూడా దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న సమయంలో వాటి నుంచి తప్పించుకునేందుకు భారతీయ వీఐపీలకు పోలీసులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు సూచించారు. కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని చెప్పారు. అవేంటంటే..తరచూ ఒకే హోటల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లవద్దు ప్రతిరోజూ ఒకే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సునిశిత విశ్లేషకుడు కెవిఆర్ – వి.చెంచయ్య

‘రచనలకు సమకాలికత ఉండాలిగాని, తాత్కాలికత కాదు.’ ‘మార్పును బుద్ధిపూర్వకంగా ఆశించిన ప్రజలే చరిత్ర నిర్మాతలవుతారు.’ కెవిఆర్ కవి, నాటక కర్త- అంతకంటే ముఖ్యంగా మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడు. అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో అడవి, భువన ఘోష, అంగార వల్లరి కవితా సంపుటాలను, విప్లవ సాహిత్యోద్యమ కాలంలో జైలు కోకిల, ఎర్రపిడికిలి, సూరీడు మావోడు కవితా సంపుటాలనూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగే తెలంగాణ భాష

ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ నలిమెల భాస్కర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. మలయాళ నవల అనువాదం ‘స్మారక శిలలు’కు ఈ అవార్డు లభించింది. నలిమెల భాస్కర్ అనువాదకులే గాకుండా కవి, రచయిత, పద్నాలుగు భారతీయ భాషల్లో ప్రవీణులు. అన్ని భాషల నుంచి సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు నుంచి ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. భాస్కర్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

యార్ల గడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ యాత్రానుభావాలు -మరియు ఆనాటి గయ్యాళి పాత్ర దారి,

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సోదరి నివేదిత -శ్రీ రామ కృష్ణ ప్రభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘సొన’ సొంపులు మాయం! (ఆవరణం)- వెన్నెలకంటి రామారావు

  భూగోళం ఒక లక్ష సంవత్సరాల క్రితం తీవ్రంగా వేడెక్కింది. దాంతో సముద్రాలు భూ ఉపరితలంపైకి చొచ్చుకు వచ్చాయి. ఆ తర్వాత ఏర్పడిన ‘మంచు యుగం'(గ్లేషియేషన్)లో భూ తాపంతో ఉప్పొంగిన సముద్ర మట్టాలు తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. ఆ సమయంలో బయటపడ్డ భూభాగంలో తక్కువ ఉప్పదనం గల నీటితో సహా, విలువైన సాగర అవక్షేపాలు, అత్యంత … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాయలసీమ సాంస్కృతిక రాయబారి-శశిశ్రీ

  కన్నడం మాతృభాష అయినా తెలుగు భాష కోసం 70 వసంతాల జీవితకాల అంకిత సేవలందించిన మహానుభావుడు, భాషోద్ధారకుడు, బహుభాషావేత్త, వ్యవస్థీకృత వ్యక్తిత్వ సంపన్నుడు డాక్టర్ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి. అనంతపురం జిల్లా, రాయదుర్గంలో 1926 సెప్టెంబర్ 5న జన్మించారు. జానకమ్మ, సుబ్రమణ్యశాస్త్రి తల్లిదండ్రులు. ఆంగ్లంలోను, తెలుగులోను రెండు పీజీలు చేశారు. తొలుత విద్యాశాఖలో అధ్యాపకునిగా, స్కూళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాకూ సంబురం లేదు- కంచ ఐలయ్య

  దేశానికి స్వాతంత్య్రం వచ్చిననాడు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ ఎవరూ గుర్రాలు, ఒంటెల్ని ఎక్కి ఊరేగి సంబురాలు జరుపలేదు. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో ఫ్యూఢలిజం ఎంత పూనకంతో ఎగిరిందో మనమంతా చూశాం. ప్రజలు కోరుకునే నాయకులెవరూ ఇటువంటి సంబురాలు చెయ్యరు. కనుకనే తెలంగాణ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణలో పై వర్గాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

  సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాంగ్రెస్‌లో విలీనం తగదు

కాంగ్రెస్‌లో విలీనం తగదు – బుద్దా మురళి డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పులిపై స్వారీ ప్రమాదకరం!

పులిపై స్వారీ ప్రమాదకరం! ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668 ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

శివ రాత్రి -ప్రత్యేకం –

Posted in వార్తా పత్రికలో, సేకరణలు | Tagged , | Leave a comment

వెండి తేర బంగారం ఆఅ నాటి విలన్ ఆర్ నాగేశ్వర రావు

Posted in సినిమా | Tagged | Leave a comment

సీకుంతలక్కయ్యా.. సినయ్యగారికి ఫోన్లు? సినీ మాటల రచయిత చింతపల్లి రమణ- మాటల పోగు

లను విడివిడిగా గిన్నెల్లో పోసి.. నీకు ఏదంటే ఇష్టం? అని అడిగితే- గబగబా వాటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో పోసి కలిపి ‘ఇదంటే ఇష్టం’ అనే రకం చింతపల్లి రమణ. లేకపోతే ఆయన ‘నవరస మాటకారి’ అయ్యుండేవారు కాదేమో! జనం నోళ్లలో నానే భాషనే ఏరుకుని.. ఆ మాటలకు చక్కెర పూత పూసి.. సినిమా గొంతుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘జీవననాదాన్ని పలికిన అభినయ వేదం- అక్కినేని’ అన్న కె బి లక్ష్మి -తెలుగు విద్యార్ధి-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోల సభలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దొరసాని -దాసీ ఇద్దరూ సున్నాలే

  ఒకప్పుడు ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత వెంకటగిరి అతి పెద్ద జమీందారి. 1900 సంవత్సరం నాటికి ఈ జమీందారి రాబడి సాలుకు 15 లక్షల రూపాయలంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జమీందారీని వెలుగోటి వంశస్తులు దాదాపు మూడు శతాబ్దాలు పాలించారు. ఆ సమయంలో ఈ జమీందారీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడుగడుగునా అగ్ని పరీక్షలే

  సాగిపోవాలనుకుంటే సంఘర్షణ గానీ, ఆగిపోవాలనుకుంటే ఏముంది? డాక్టర్ తొడసం చందు ఆగిపోవాలనుకోలేదు కాబట్టి సాగిపోవడానికి అవసరమైన ఘర్షణంతా పడ్డాడు. ఊరి పొలిమేరలు దాటడమే గగనమైపోయి, మూడో తరగతిలోనే చదువు ఆగిపోయి ఎక్కడో పశువుల కాపరిగా ముగిసిపోవాల్సిన జీవితం జిల్లా మెడికల్ ఆఫీసర్ స్థాయికి రావడం ఆశ్చర్యమే కదా మరి! తాను ఒక స్థానానికి చేరుకోవడమే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

  ‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మాయిల గురించి అలా రాయను -అంటున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్

  ‘ఇడియట్’ ‘అమ్మానాన్నా తమిళమ్మాయి’ ‘పోకిరి’ వంటి హిట్ చిత్రాలతో యువత మదిని గెలుచుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడే ఆయనతో ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్ సారాంశం ఇక్కడ… మీ పెళ్లి ఎలా జరిగింది? ఆమె షూటింగ్ చూడ్డానికి వచ్చింది. నాకు నచ్చింది. విజిటింగ్ … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

హైదరాబాద్ పై సరోజినీ నాయుడు కవితలు

  భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఇద్దరు కవుల పేర్లు ప్రతి విద్యా వంతునికి తెలుసు. వారిలో ఒకరు రవీంద్రుడు. మరొకరు సరో జినీనాయుడు. ఇంగ్లీషు పాఠ్యాంశంలో భాగంగా ఆమె కవితను ఏదో ఒక తరగతిలో ప్రతి విద్యార్థి చదవడం అనివార్యం. ఆధునిక భారతీయ ఆంగ్ల కవితకు హైదరాబాద్ నగరం వేదికన్నది ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవార్డులు తీసుకోవటం తన బాల హీనత అంటున్న కవి శివా రెడ్డి

  ఆఫ్ ది రికార్డ్ కవులు ‘హీరో’లు కాకపోవచ్చు… కానీ వారిలో హీరోయిజానికి మించినదేదో ఉంటుంది.. సాహిత్యకారుడు ‘సెలబ్రిటీ’ స్టేటస్ పొందకపోవచ్చు.. కానీ వారిలో సెలబ్రిటీల్లో కనిపించని చరిష్మా ఏదో ఉంటుంది.. ఏ ఉత్ప్రేరకం వాళ్లని అలా తయారు చేస్తుందో ‘ఆఫ్ ద రికార్డ్’ మనకు తెలుపుతుంది.. ‘వివిధ’ పాఠకుల కోసం మొదటగా కె.శివారెడ్డితో ముఖాముఖి.. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అపరాధ భావన లేదు..బాధే ఉందిఅంటున్న నటి షకీలా

  చాలా మందికి షకీలా ఒక శృంగార దేవత. ఆమెది ఒక్క సీను ఉన్నా చాలు సినిమా హిట్. ఒకప్పుడు హీరోయిన్ల కన్నా ఆమెకే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేవారు. అలాంటి షకీలా గతమేమిటి? చిన్నప్పుడు సూళ్లూరుపేట దగ్గర కోటలో పెరిగిన ఆమె మలయాళం సినీ పరిశ్రమకు ఎలా వెళ్లింది? కోట్ల మంది పురుషుల కలలరాణి అయిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment