వీక్షకులు
- 1,107,818 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఈ ఆలోచన ఆయనకేనా ?మనకూ రావద్దా ?వస్తే ఎంత బాగుండు ?
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,555)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: October 2015
సత్యం బహుముఖీనం
సత్యం బహుముఖీనం ‘’మానవుడు కనిపించేదానికి ఆవల ద్రుష్టి సారించాడు .తనను తాను విస్తృత పరచుకొన్నాడు .దీనినంతా అభివృద్ధి అని ,పరిణామం అని అంటున్నాం .అతని గమ్యం వైపు ప్రయాణానికి,భగవంతుని చేరడానికి వీటితో కోలుస్తున్నాం .ఇదంతా మతం గొప్పతనానికి అంటగడుతున్నాం .దీనితో అతనిజీవితాన్ని భయానకం చేస్తున్నాం .మతం అతనికి ప్రశాంతిని ,ప్రేమను అందించింది .అదేమతం అతనిలో భయాన్ని … Continue reading
లోతైన శాంతి వేదాంతం వైపుకు -2
లోతైన శాంతి వేదాంతం వైపుకు -2 41 పి హెచ్ కాలం లో ఉంటున్న వారికి విశ్వా౦త రాళ ,వ్యక్తిగత స్థాయిలలో ఒకే విధమైన సమస్యలు ఎదురౌతున్నాయి .మనం ఉన్న సంస్క్రుతికాలం ప్రపంచం లేకుండా సమాప్తమవుతుందా ?అనేది అందరిని వేధించే ప్రశ్న .సత్యాన్ని విస్మరించి బతుకుతున్నామా అనేదీ ఒక ప్రశ్నగా మిగిలింది .దీనికి రెండు రకాల … Continue reading
పరబ్రహ్మశాస్త్రికి ఐసిహెచ్ఆర్ ఫెలోషిప్
పరబ్రహ్మశాస్త్రికి ఐసిహెచ్ఆర్ ఫెలోషిప్ హైదరాబాద్, అక్టోబర్ 1: తెలుగువారు గర్వించదగిన ప్రఖ్యాత చారిత్రక, పురావస్తు పరిశోధకుడు కాకతీయుల చరిత్రపై అధ్యాయనం చేసి అనేక గ్రంథాలు రాసిన డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రికి భారత చారిత్రక పరిశోధనా మండలి (ఐసిహెచ్ఆర్) జాతీయ ఫెలోషిప్ను ప్రకటించింది. డాక్టర్ పరబ్రహ్మశాస్త్రితో పాటు బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ … Continue reading
లోతైన శాంతి వేదాంతం వైపుకు
లోతైన శాంతి వేదాంతం వైపుకు ‘’ఇక నుండి పురాతన ,మధ్యయుగ, ఆధునిక యుగ చరిత్ర అనే పేరుండదు .ఇప్పటినుండి పూర్వ అణుకాలం ,అణుకాలం అనే పిలవాల్సి ఉంటుంది .కొత్త చారిత్రిక కాలాన్ని ఆవిష్కరించుకోవాలి ‘’అన్నాడు 19 49 లో హీరోషీమా ఉదంతం జరిగిన నాలుగేళ్ళతర్వాత మొట్ట మొదట సారిగా ప్రచురించిన ‘’ఫిలాసఫీ ఆఫ్ పీస్’’ పుస్తకం … Continue reading
విశ్వనాధ సాహిత్య యుగ దశలు
విశ్వనాధ సాహిత్య యుగ దశలు విశ్వనాధ సాహిత్య యాత్రాను గమనిస్తే అందులో విభిన్న దశలున్నట్లు కనిపిస్తాయి పరిశీలకులు అందులో ముఖ్యమైన నాలుగు దశలను గుర్తించారు విశ్వనాధ కూడా వాటిని అంగీకరించాడు .వాటి వివరాలూ ఆయనే చెప్పాడు .వాటిని గురించి ఇప్పుడు తెలుసుకొందాం . విశ్వనాధ సాహిత్య యుగం లో మొదటి దశ ‘’బాల్యావస్థ ‘’ప్రయత్నాలు చేయటం … Continue reading
అన్నపూర్ణ త్రిమూర్తులు -అక్కినేని ఆదుర్తి దుక్కిపాటి
గబ్బిట దుర్గా ప్రసాద్
బాపు స్నేహ బంధం ”మిత్రుని మాట నమ్మి భార్యను కష్ట పెట్టాను ”అన్న గాంధి
— గబ్బిట దుర్గా ప్రసాద్ గబ్బిట దుర్గా ప్రసాద్
విశ్వ నాధీయం
విశ్వ నాధీయం ‘’తెలుగుకవులది ఒకదారి ,విశ్వనాధది వేరొక దారి ‘’అని ఎర్రద్దాలు పెట్టుకున్నవారన్నమాట .ఆయన ఏది రాసినా మానవ జీవితోద్ధరణకే ,ఉత్తమ మానవతకే రాశాడని ఎందరో ఎలుగెత్తి చెప్పారు ఆయనా అప్పుడప్పుడు చెప్పుకొన్నాడు .ఆయన ద్రుష్టి నిజంగానే వేరు ఆయనది అందరూ నడిచే బాటకాదు. అందరి చూపులాంటి చూపుకాదు .అందుకే విలక్షణంగా కనిపిస్తాడు .లోచూపున్నవాడు .పైమెరుగులకు … Continue reading
ఈ కాలానికి తగిన నాటిక -తూర్పు -పడమర
ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే నిన్న బుధవారం 30-9-15 రాత్రి 9-30 కుమీ కేంద్రం నుండి ప్రసారమైన డా .శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు రాసిన ”తూర్పు -పడమర ”నాటిక ఈ కాలపు ఆలోచనల కు అద్దం పట్టింది .సర్వమ్ తెలిసిన జ్ఞాన వృద్దు శ్రీ రామలింగేశ్వర రాగారి సమగ్ర సదవగాహనకు రూపంగా నిల్చింది . బి టెక్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 మెదక్ జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏ .రాములు 510 –శ్రీ యామవరం రామ శాస్త్రి (19 ౦౦ మెదక్ జిల్లా కాకుమాను గ్రామం లో జన్మించిన శ్రీ రామ శాస్స్త్రి రామకృష్ణ పండితుని మనవడు ,.కుటుంబం లో అందరూ కవి పండితులే .కాకుమాను రామ … Continue reading

