Monthly Archives: November 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 27-ఉదయ రాజు గంగాధర కవి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 27-ఉదయ రాజు గంగాధర కవి దత్తాత్రేయ చంపు రాసిన ఉదయ రాజు దత్తాత్రేయుని కుమారుడే’’మద్ర కన్యా పరిణయ చంపు  ‘’రచించిన గంగాధర కవి . ఇతని కొడుకు లక్ష్మణ భోజరాజు అసంపూర్తి ‘’ రామాయణంచంపు  ‘’పూర్తీ చేశాడు .కరీం నగర్ జిల్లా శనిగరం నివాసి .నియోగి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కాలాన్ని జయించిన మహా మనీషి గురజాడ -వేదగిరి రామ్ బాబు మార్చింగ్ సాంగ్ -మహాప్రస్థానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంగమేశ్వరాలయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వామపక్షాల మహా డైలమా ,కవిత్వం వ్యాపార పరత్వం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నిలువుగాళ్ళ పై చెంచులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సింగర్ జంట

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గురజాడ దిద్దుబాటుకు విప్లవ కద కవితలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 24-కృష్ణ మూర్తి కుమార మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృష్ణ విశ్వవిద్యాలయం -మచిలీపట్నం -మూడవ స్నాతకోత్సవ ఆహ్వానం -ముఖ్య అతిధి -డా నోరి దత్తాత్రేయుడు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత

భాషా ప్రామాణికత నేటి ఆవశ్యకత – ఆచార్య వెలుదండ నిత్యానందరావు 944166688123/11/2015 కవిగా, పండితునిగా, పరిశోధకునిగా, అధ్యాపకునిగా సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. 87 ఏళ్ళ వయస్సులోనూ ఆయన రచనా దాహం తీరలేదు… రోజుకు ఐదారు పేజీలయినా చదువకుండా, రాయకుండా ఉండలేని ఆయన పట్టుదల యువతరానికి సదా స్ఫూర్తిదాయకం. పురాణేతిహాసాలు, ప్రబంధ కావ్యాలనుండి కాకుండా జానపద గ్రామీణ ఇతివృత్తాల్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మరో మనిషి రోబో

మరో మనిషి రోబో -బి.వి.ప్రసాద్28/11/2015 ఆదిమానవుడు ఆధునిక మనిషిగా మారాడు. విలాసం కోసం, వినోదం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతున్నాడు. తమ అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్ని పనులూ జరిగిపోయేలా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నాడు. అలాంటి జీవితానికి దోహదం చేసే యంత్రాలే రోబోలు.నిన్నటి వరకూ రోబోలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మృత యాత్రికుడు పైదిమర్రి రాజా రామ చంద్ర రావు,గురజాడ కు కవితా నివాళి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంరామ సర్వ సేనాని -మహమ్మద్ భక్త్ ఖాన్ -ప్రభ ,అయ్యోపాపం కాంగ్రెస్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాముడి ఈవితాన్నే మార్చేసిన మాయా జింక రూప మారీచుని అరుపు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రాజకీయభోగరాజు పట్టాభి సీతారామయ్య

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం 

28 -11- 15 శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ బాచుపల్లి లోని మా రెండవ అబ్బాయి శర్మఇంటిదగ్గరలో  బావమరది ప్రసాద్ ,కళా దంపతులు కొత్తగా కొన్న స్వగృహం లో మాకు ఆతిధ్యం

Posted in సమయం - సందర్భం | Leave a comment

రామారావు గూడెం బంధువు ఛి సౌ కల్పన దంపతులబాచుపల్లి స్వగృహం లో27-11-15 సాయంత్రం మేము

This gallery contains 34 photos.

More Galleries | Tagged | Leave a comment

అంబేద్కర్ జపం లో అసహజ ధోరణులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆత్మజ్యోతి – డిసెంబర్ – సంచిక – శ్ర్రీ రామాలయం – భద్రాచలం

http://www.samskruti.org/people/ramora/ramoraindex.htmlAatmajyothi Dec 2015 for Web

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 21-తిరుచానూర్ కృష్ణ కవి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 21-తిరుచానూర్ కృష్ణ కవి తిరుపతి దగ్గరున్న అలివేలు మంగాపుర(తిరుచానూర్ )) నివాసి చిరుచానూర్ కృష్ణకవి .కవికాలం తెలియదు .’’సత్యభామా పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .శేష నరసింహ కుమారుడు కృష్ణ కూడా ఇదే పేరుతొ నాటకం రాశాడు .కృష్ణకవి కవిత్వం మచ్చుకి – … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం )

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 22-శేషం కృష్ణ పండితుడు (16 -17 శతాబ్దం ) శేషం(శేష ) వారు గొప్ప విద్వత్ కుటుంబానికి చెందినవారు. గోదావరిజిల్లాకు చెందిన శేషం నరసింహ వారణాసికి 16 వ శతాబ్ది మొదట్లో  వెళ్లి బెనారస్ దగ్గరున్న తాండవ రాజ్యమేలే గోవింద చంద్రుని ప్రాపు సంపాదించాడు .ఆ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

26 -11 15 గురువారం -మధ్యాహ్నం -హైదరాబాద్ -సెక్రెటరి కాలనీలో మా బావ మరది ఆనంద్ స్వగృహం లో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

-నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా  ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 17-కవి కు౦జరుడు (1235)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 17-కవి కు౦జరుడు (1235) అభినవ కాళిదాసు వెల్లాల ఉమామహేశ్వరుని శిష్యుడే కవి కుంజరుడు.అంటే కవులలో మద గజం అని అర్ధం .రాజ శేఖర చరిత్ర నీతిబోధక  కావ్య నిర్మాత .దీనికే ‘’సభా రంజన ప్రబంధం ‘’అనే పేరుంది .కమ్మని కధలు చెబుతూ నీతి బోధ చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 16-వెల్లాల ఉమామహేశ్వరుడు (1235) అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత  కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి  విడంబనం ఇతని కృతులు .సంస్కృతం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సామాన్యుని దగ్గరకు ఉపనిషత్తులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆదిరాజు వీరభద్ర రావు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వివిధ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 15-ఉపమాక వెంకటేశ్వర (1850) 1850కి చెందిన ఉపమాక వెంకటేశ్వర కవి విశ్వనాధ ,కామాంబ లకుమారుడు .నిట్టల ఇంటి పేరు .విజయ నగరం జిల్లా వాడు .కవిత్వం లో అఖండుడు .ఆశ్చర్య పరచే కవితా ప్రాభవం ఉన్నవాడని గుర్తింప బడ్డాడు .’’రామాయణ సంగ్రహం ‘’కావ్యం 29సర్గలలో  1866లో రాశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం 14-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం ) శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు. ఇందులోఅవతారిక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )

నాలుగవ  గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం 16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం ) శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా  రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం  16శతాబ్దికి పూర్వం అని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సర్వపాపా హారం పాద గయాక్షేత్రం

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శరత్ జ్యోత్స్నా రాణి అంతరంగం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అబ్బావుద్ ఖతం

     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 13-ఏకాంకిక కర్త-అయ్యవారు శాస్త్రి 17వ శతాబ్ది మధ్యలో కర్నూలు పాలకుడు ఆనంద రావు దేశాయ్ ఆస్థానం లో అయ్యవారు శాస్త్రి ఉన్నాడు .’’సభార౦జనం ‘’అని పిలువ బడే ‘’హితకారి ‘’అనే ఏకాంకిక నాటకం రాశాడు .దీన్ని 29తాటాకులపై లిఖించాడు .అందులో మొదటి అయిదు పత్రాలు కనిపించలేదు .కనుక … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790)

నాలుగవ గీర్వాణం గీర్వాణ కవుల కవితా గీర్వాణం—4 9-మరిగంటి అప్పల దేశికులు (1790) శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన మరి గంటి వారు నల్గొండజిల్లా నివాసులు .తర్వాత రాష్ట్రమంతా వ్యాపించారు .తెలుగు సంస్కృతాలలో బహు గ్రంధాలు రచించారు .కుతుబ్ షాహి ,విజయనగర పాలకుల పోషణలో ఉన్నా ఈ కవులు ఒక్క రచనను కూడా ఆ రెండు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర నవనిర్మాణం ”కవిసమ్మేళనం -3 చివరిభాగం

నవ్యాంధ్ర నవనిర్మాణం ”కవిసమ్మేళనం -3 చివరిభాగం  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నవ్యాంధ్ర నవ నిర్మాణం -కవి సమ్మేళనం -2భాగం

నవ్యాంధ్ర నవ నిర్మాణం -కవి సమ్మేళనం -2భాగం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

48వ గ్రంధాలయ వారోత్సవం -విజయవాడ టాగూర్ లైబ్రరీలో 18-11-15 బుధవారం సాయంత్రం రమ్య భారతి సరసభారతి మల్లె తీగ సంయుక్త ఆధ్వర్యం లో ”నవ్యాంధ్ర నవ నిర్మాణం ”పై కవి సమ్మేళన దృశ్యాలు

48వ గ్రంధాలయ వారోత్సవం -విజయవాడ టాగూర్ లైబ్రరీలో 18-11-15 బుధవారం సాయంత్రం రమ్య భారతి సరసభారతి మల్లె తీగ సంయుక్త ఆధ్వర్యం లో ”నవ్యాంధ్ర నవ నిర్మాణం ”పై కవి సమ్మేళన దృశ్యాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1

’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1 48వ గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ‘’నవ్యాంధ్ర నవ నిర్మాణం’’ –కవి సమ్మేళనం -1 వేదిక –టాగూర్ గ్రంధాలయం –విజయవాడ తేది ,సమయం -18-11-15-బుధవారం –సాయంత్రం -6గం లకు నిర్వహణ –రమ్యభారతి ,సరసభారతి, మల్లెతీగ సాహితీ సంస్థలు కవితలు 1-ఐతే ఒకే –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా 18-11-15 బుధవారం సాయంత్రం 6 గం లకు విజయ వాద టాగూర్ లైబ్రరీలో కవి సమ్మేళనం

సాహితీ ప్రియులకు ఆహ్వానం -గ్రంధాలయ వారోత్సవాల సందర్భం గా ఉయ్యూరులోని సరస భారతి విజయవాడలోని రమ్య భారతి ,మల్లె తీగ  సంస్తలచేత ఈ రోజు 18-11-15 బుధవారం సాయంత్రం 6 గం .లకు టాగూర్ లైబ్రరీలో నిర్వహింప బడుతోంది . కవులకు,సాహిత్య ప్రియులకు  , సాదర ఆహ్వానం .విచ్చెసి జయ ప్రదం చేయండి .-దుర్గాప్రసాద్ ,చలపాక   … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఝాన్సీ స్పూర్తికే మహా రాణి ,అనాధలకు అమ్మ

           

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చంద్ర ప్రతిష్టిత సోమేశ్వర స్వామి,ప్రదక్షిణలో పరమార్ధం అభిషేక ఫలితం

             

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా నియంతలు మహా భోజన ప్రియులు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హిందూత్వ సింగం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment