వీక్షకులు
- 995,045 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.
- రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.
- హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,952)
- సమీక్ష (1,307)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (386)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: September 2015
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాలు -స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఎల్ లక్ష్మణ మూర్తి 498 –శ్రీ కోవి కందాలై రంగా చార్య (188 5 -19 6 7 ) వరంగల్ లో ఉంది వందలాది విద్యార్ధులకువసతి భోజనం కల్పించి సంస్కృతం బోధించిన రంగా చార్య … Continue reading
అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.
అంతర్జాతీయ వయో వృధ్దుల దినోత్సవం సంధర్భమున ఆకాశవాణి విజయవాడ కేంద్రము నుండి ప్రసారమైన వార్తలు ,కవితలు – లయన్ ఇంజనీయరు బందా , పి.ఆర్.ఒ. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్సు కాన్ఫెడరేషన్.
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 కడప ,కర్నూలు జిల్లా లు –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన-డా.కోరాడ సత్యనారాయణ 486 –శ్రీ దుర్భాక రాజ శేఖర శతావధాని (18 88-19 50 ) కడప జిల్లా జమ్మలమడుగు నివాసి శ్రీ దుర్భాక వారు .శ్రీ గడియారం వెంకట శేష శాస్త్రి గారితో కలిసి జంట అవధానాలను … Continue reading
విశ్వనాధ చేసిన విశ్వ సాహిత్యాధ్యయనం
తెలుగు వాడైన విశ్వనాధ చాందసుడని ఆయన రాసినకొద్దీ వేదకాలం మరీ వెనక్కి పోయిందని ఎక్కిరించారు .ఆయనకు ప్రపంచ సాహిత్యం, అందులోని మార్పులు కవితోద్యమాలు ప్రక్రియా వైవిధ్యం ఏమీ తెలియవని అన్నారు .ఈ అన్నవారందరికంటే ఆయనే ఎక్కువగా విశ్వ సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవలోడనం చేసుకొన్నట్లు కనిపిస్తుంది .ఆయనకే సాహిత్యమూ ‘’అంటరానిది కాదు ‘’.వాటిలో ఉత్కృష్ట భావనలుంటే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 చిత్తూరు జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.శ్రీమతి లలితా రాణి ,డా.రాణి సదాశివ మూర్తి 472 –శ్రీ కొరవి రామ కవి కార్వేటి నగర జమీందారుల ఆస్థానకవి శ్రీ కొరవి రామ కవి .సంస్కృత రచనలు –‘’దశ రూపక పధ్ధతి ,కువలయానంద ,విశ్వ గుణ దర్శన చంపు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 ప్రకాశం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.డి ఏం దీక్షిత్ 470-శ్రీ మేళ్ళ చెర్వుసుబ్రహ్మణ్య శాస్త్రి ఒంగోలు మండలం ఉప్పు గుండూరు గ్రామవాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ జగన్నాధ శాస్స్త్రి శ్రీమతి మహా లక్ష్మమ్మ లకు జన్మించారు .భారద్వాజ గోత్రం .అనన్య సాధారణ పండితులు .చందవోలు … Continue reading
26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి..
26-9-15 శనివారం మా హైదరాబాద్ ట్రిప్ మొదటి రోజు మా పెద్దతోదల్లుడు గారింట్లో ,శర్మావాళ్ళ క్వార్టర్స్ లో గణేష్ హోమం అన్నప్రసాడం ,మా అక్కయ్యా బావ గార్ల ఇంట్లో
విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు
విశ్వనాధ రాయాలనుకొని రాయని రచనలు ‘’మా అన్న గారు వ్రాసినాన్ని కావ్యాలు రాసి ,వ్రాసినాన్ని కావ్యాలు రాయకుండా వదిలేశాడు ‘’అని విశ్వనాధవారి తమ్ముడు శ్రీ వెంకటేశ్వర్లు గారు రాశారు .దీన్ని బట్టి విశ్వనాధ మనసులో ఎన్నో రచనలు గర్భస్తంగా నే ఉండిపోయాయని పురుడు పోసుకోలేదని తెలుస్తోంది .కొన్నిటికి పేర్లు కూడా పెట్టి ప్లాట్ తయారు చేసు … Continue reading
మా (మా అన్నగారి )ముని మనవడు ఛి కార్తిక్ రేయా౦శ్బారసాల ,నామకరణ మహోత్సవ చిత్ర మాల -27-9 -15 ఆదివారం -హైదరాబాద్ లోని విద్యానగర్ కాలనీ లో
మా (మా అన్నగారి )ముని మనవడు ఛి కార్తిక్ రేయా౦శ్బారసాల ,నామకరణ మహోత్సవ చిత్ర మాల -27-9 -15 ఆదివారం -హైదరాబాద్ లోని విద్యానగర్ కాలనీ లో
విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు
విశ్వనాధ సోదరులు కర్త ,కర్మ క్రియలు విశ్వనాధ సత్యనారాయణ ,పెద్ద తమ్ముడు వెంకటేశ్వర్లు చిన్న తమ్ముడు రామ మూర్తి త్రయాన్ని బండరుజనం ‘’కర్తా కర్మా క్రియ ‘’అనేవారట .మొదటి ఇద్దర్నీ రామ లక్ష్మణులనేవారు .వారి అనుబంధం అంత గొప్పగా గాఢం గా ఉండేది విశ్వనాధ వ్యాసునికి వ్రాయసగాడైన గణపతి వెంకటేశ్వర్లు .ఇది మరీ దగ్గర సంబంధం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు 461శ్రీ ముడుంబై నరసింహా చార్య స్వామి -!841-19 27 ) శ్రీ కాకుళం లో పుట్టిన నరసింహా చార్యులు ఆనంద గజపతి మహా రాజ కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులు .స్వంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పరచుకొని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 విశాఖ పట్నం జిల్లా-స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –ప్రొఫెసర్ ఏం వి.రమణ 457-శ్రీ భాష్యం అప్పలాచార్యులు శ్రీనివాసాచార్యులు ,తిరు వెంగమాంబ ల తనయుడు శ్రీ అప్పలాచార్య 6-4-1922న విశాఖ పట్నం జిల్ల్లా పద్మనాభం గ్రామం లో జన్మించారు .ఈ కుటుంబం లో వ్యాసమహర్షి బ్రహ్మ సూత్రాలకు రామానుజుల శ్రీభాష్యం పై … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩ 451-శ్రీ కందుకూరి రామారావు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-౩ 451-శ్రీ కందుకూరి రామారావు హిమాలయ వర్ణనం ‘’కావ్యం రాసిన శ్రీ కందుకూరి రామారావు సంస్కృత రచనలో సిద్ధ హస్తులు .ఇందులో ఒక శ్లోకం ‘’బభౌ స హిమవాన్ రాజా ,కాంచీ భూత మహార్నవః –ఆవ రోహణ సుస్తంభః సూర్య లోక సుధర్వణః’’ 452-శ్రీ వడ్లమాని లక్ష్మే నరసింహ శాస్త్రి రైల్ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 పశ్చిమ గోదావరి జిల్లా –స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్య రచన డాక్టర్ .శ్రీ చిలకమర్తి దుర్గా ప్రసాద రావు 450-డా.శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి వేదగణితం లో డాక్టరేట్ పొందిన శ్రీ ధూళిపాళ అర్క సోమయాజి సంస్క్రుతకావ్యాలెన్నో రాసి విద్వత్తు కు తగ్గ ప్రశంసలు పొందారు .ఆయన శిష్యులనేకులు పేరుపొందారు .’’సిద్ధాంత శిరోమణి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్ 440-శ్రీ అ౦బటిపూడి వెంకట రత్నం (19౦8-1982) ప్రకాశం జిల్లా ఏదుబాడుఅగ్రహారం లో 18-7-1908న అ౦బ టిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్బమ్మ దంపతులకు శ్రీ వెంకటరత్నం జన్మించారు గుంటూరులో చదివి ఏం ఏ,పాసైనారు .శతావధాని వేలూరి శివ రామ శాస్స్త్రి … Continue reading
విశ్వనాధ కొంటె కోణంగి
విశ్వనాధ కొంటె కోణంగి రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్లలా ఉన్నా ,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచేప్పుకొన్నాడు .ఎవరికీ అపకారం మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్లవిరోదులేర్పడ్డారు .బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపేవాడు కాదు.ఈయన పుస్తకాలూ ,అన్నం గిన్నా వాళ్ళే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3 శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్
గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3 శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్ 432-విశ్వదాత కర్త-శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (1882 1882లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జన్మించిన శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి పర్లాకిమిడి సంస్థాన ఆస్థాన పండితులు .’’కవి శిరోమణి ‘’.వీరి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926) కాశ్యప గోత్రీకులు ,వీరేశ్వర శేషమాంబా పుత్రులు శ్తీ మట్టి పల్లి మల్లినాద శర్మ1926లో నెల్లూరు జిల్లా కార్వేటి నగరం దగ్గర ముక్కరవానిపాలెం లో పుట్టారు .కుటుంబం ఇందుకూరి పేట చేరి నెల్లూరు వేదసంస్కృతా కళాశాలలో చేరి … Continue reading
విశ్వనాధ మెత్తని యెద
విశ్వనాధ మెత్తని యెద ‘’తన యెద ఎల్ల మెత్తన ,కృత ప్రతి పద్యము నంతకంటె మె-త్తన,తన శిష్యులన్న నెడదం గల ప్రేముడి మెత్తన ‘’ అని తన గురువు చెళ్ళపిళ్ళ వారి మెత్తని హృదయాన్నిమెత్త మెత్తగా ఆవిష్కరించాడు విశ్వనాధ .విశ్వనాధ దీనికేమీ తీసిపోయిన వాడు కాదు .గురువును మించిన శిష్యుడు .ఈయన యెద అంతకంటే మరింత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963)
— గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 425-విశ్వవిద్యాలయం లో ‘’గీర్వాణ పాదు ‘’ను పెంచిపోషించి కాయించిన కులపతి కున్హన్ రాజా(1895-1963) చిత్తే౦జూర్ కున్హన్ రాజా మద్రాస్ లోని అడయార్ లైబ్రరీ క్యూరేటర్ గా చాలా ఏళ్ళు పని చేశాడు .అడయార్ ఫిలసాఫికల్ సొసైటీ లో 1920లో చేరి అక్కడే ఉంటూ సంస్కృత భాషా సేవ చేశాడు … Continue reading
విశ్వనాధ వర్షం కురిపించగలడా !
విశ్వనాధ వర్షం కురిపించగలడా ! ఎస్ .కురిపించగలడు .అనే ప్రత్యక్ష సాక్షులు చెప్పారు .ఆవివరాలు తెలుసుకొందాం .విశ్వనాధ నిగ్రహానుగ్రహ సమర్ధులు .ఒక సారి తోటి తెలుగు లెక్చరర్ డా.ధూళిపాళ శ్రీరామ మూర్తి గారు తోడురాగా గుంటూరుజిల్లా వేటపాలేమో ,మున్నంగో ఆ గ్రామస్తుల అభ్యర్ధనపై వెళ్లారట .అప్పటికే కల్పవృక్ష రచనలో మునిగి ఉన్నారు .ఆ ఊరివారు ‘’రామాయణం … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ తెలుగు సంస్కృతాలలో పండితులై నెల్లూరు నగరానికే శోభామానులైన శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ ‘’గురుదైవ అద్వైత స్థితి ‘’అనే ఉత్తమ సంస్కృత గ్రంధ రచన చేశారు .యాభై ‘’భుజంగ ప్రయాత ‘’వృత్తాలలో వ్రాయ బడింది .కుర్తాళ పీఠాదిపతులుశ్రీ శివ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా- రచన -శ్రీ అమృతవాక్కుల శేషకుమార్-వేద సంస్కృత కళాశాల –నెల్లూరు 415-ఆశుకవి కేసరి –శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951) బహుగ్రంధ కర్త ,అవధాని ,బహు ప్రక్రియా పారంగతులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి 1892లో నెల్లూరు జిల్లా కరవది లో సీతారామయ్య ,కనక … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3 412-శ్రీ జోశ్యుల సూర్య నారాయణ మూర్తిగారు కృష్ణా జిల్లా అవనిగడ్డ వాస్తవ్యులు శ్రీ జోశ్యుల సూర్యనారాయణ మూర్తి గారు సంస్కృతా౦ధ్రాలలొ మహా విద్వాంసులు .గొప్పకవి .కృష్ణా జిల్లా పరిషత్ లో తెలుగు పండితులుగా పని చేసి రిటైర్ అయ్యారు . తేనెల వాకల లాంటి పదాలతో అద్భుత ప్రసంగాలు చేసేవారు … Continue reading
నేతాజీ ఫైల్స్ గుట్టు విప్పాలి వరంగల్ డిక్లరేషన్
గబ్బిట దుర్గా ప్రసాద్
గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
గీర్వణకవుల కవితా గీర్వాణం -3 411-శతావధాని శేఖర శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ 3-10-1957న గుంటూరు జిల్లా పొన్నూరులో పూర్నాంబ ,వెంకట సుబ్బా రావు దంపతులకు జన్మించిన ‘’అవధాని శేఖర ‘’శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,కృష్ణాజిల్లా అవనిగడ్డలో ప్రాధమిక మాధ్యమిక విద్య నేర్చారు .వీరి సహాధ్యాయి ప్రస్తుత ఆంద్ర రాష్ట్ర శాసన సభ ఉప … Continue reading
గురజాడ 153 వ వర్ధంతి -సామల వ్యాసం
గబ్బిట దుర్గా ప్రసాద్
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు
గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 411-గాన కళా పూర్ణ -శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణమాచార్యులు 15-9-1923 కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో వైష్ణవ కుటుంబం లో శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణ మాచార్యులు జన్మించారు .బాల్యం లోనే సంస్కృతాంధ్రాలలో ప్రావీణ్యం సంపాదించి సంగీతం లో ప్రవేశించారు .పారు పల్లి రామ క్రిష్నయ్య పంతులుగారి వద్ద గురుకులాభ్యాసం లో … Continue reading
వారసత్వ నీడలు
వారసత్వ నీడలు 11/09/2015 -మురహరి ఆనందరావు అలనాడు మహానటులు నిర్మించిన స్వర్ణయుగం -నేడు వారసత్వ నటులతో వెలవెలపోతోంది. వారసత్వం తరంపోతే తరం దూసుకొస్తుంది. వెండితెర, కోట్ల పారితోషికం, వారసత్వ ప్రోత్సాహం వెరసి చిత్రసీమను నాశనం చేస్తున్నాయనిపిస్తుంది. వారు చూపించిందే నటన. పిచ్చిపిచ్చి గంతులే నృత్యాలు. పిడికిలి బిగించడమే పోరాటాలు. అలా వారసులేం చేసినా ప్రేక్షకులు (అభిమానులు) … Continue reading
రామాయణ మహా భారతాలకు ఖచ్చితమైన కాలం
గబ్బిట దుర్గా ప్రసాద్
రుద్రమ దేవి ,నేతాజీ 1945 లో చావలేదు
గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com