Daily Archives: November 16, 2017

16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం చిత్ర మాల

16-11-17 కార్తీక బహుళ త్రయోదశి గురువారం మా పెరటి ఉసిరి చెట్టుక్రింద ,రంభావనం (అరటి తోట ),నాగవల్లి (తమలపాకు )పందిరి సమీపం లో ఉదయం 9 నుండి 11 వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,11 నుండి మద్యాహ్నం 1-15 వరకు శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతం ,అనంతరం అరడజను బంధుమిత్రులతో కార్తీక వన భోజనం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో

15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో ;;కృష్ణాజిల్లా వైభవం ”కవి సమ్మేళనం జరిగింది .కవి సమ్మేళనం … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ  ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment